అల్లూరి జిల్లాలో విహారయాత్రకు వెళ్లి ముగ్గురు విద్యార్థినీలు మృతి

అల్లూరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద ముగ్గురు విద్యార్థినీలు వాగులో గల్లంతైయ్యారు.

 Three Schoolgirls Died In Alluri District While On Vacation-TeluguStop.com

విహర యాత్రకు వచ్చిన విద్యార్థినీలు ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా.

ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.మరొకరి కోసం గాలిస్తున్నారు.

దీంతో విహార యాత్ర విషాద యాత్రగా మిగిలిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube