మళ్లీ మానవాళికి మరో కొత్త వైరస్ ముప్పు పొంచి ఉంది.ఖోష్టా -2 అనే వైరస్ రష్యాలో గబ్బిలాల ద్వారా వస్తుందని 2020లో శాస్త్రవేత్తలు.
సుదీర్ఘ పరిశోధనలు తర్వాత అది మనుషులకు కూడా వ్యాపిస్తుందని తెలింది.అయితే ఈ వైరస్ కరోనా కన్నా ప్రమాదకరంగా ఉంటుందని మనుషులకు తొందరగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
దీనికి సంబంధించి వివరాలు పి ఎల్ ఓ ఎస్ లో జనరల్ లో అమెరికా శాస్త్రవేత్తలు పబ్లిష్ చేశారు.