గత నాలుగు రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలకు ఏదీ కలిసి రావడంలేదు.ఇవాళ కూడా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతోనే ముగిశాయి.
సెన్సెక్స్ ఏకంగా 950 నష్టపోయి 57,145 వద్ద ముగియగా, నిఫ్టీ 311 పాయింట్ల నష్టంతో 17,016 వద్ద స్థిరపడింది.ఈ రెండు మార్కెట్ సూచీల్లో నేటి ట్రేడింగ్ లో 1.7 శాతం సంపద తరిగిపోయింది.