సీరియ సముద్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.లేబనాన్ నుండి వలసదారులతో వస్తున్న ఓక బోటు గురువారం మార్గ మధ్యంలో బోల్తా పడింది e నేపథ్యంలో అక్కడికి అక్కడే 77 మంది ప్రాణాలు కోల్పోయారు మరో 20 మంది సీరియ ప్రభుత్వ ఆసుపత్రిలొ చికిత్స పొడుతున్నట్టు సీరియ ఆరోగ్యశేఖ మంత్రి తెలిపారు.
తాజా వార్తలు