పీడీ యాక్ట్ పై అడ్వయుజరి కమిటీ ముందు ఎమ్మెల్యే రాజాసింగ్ సమావేశానికి హాజరయ్యారు.కేసుకు సంబంధించి రాజా సింగ్ తన వాదనలు వినిపించగా.
మరోవైపు రాజాసింగ్ భార్య సైతం పలు అంశాలపై తన వివరణ పెట్టగా.అయితే బోర్డు విచారణ పూర్తవడానికి మరో రెండు మూడు వారాలు సమావేశం జరిగే అవకాశం ఉండడంతో.
పీడీ యాక్ట్ పై బోర్డు స్పందన తర్వాతే తదుపరి చర్యలు తీసుకొని ఉన్నారు.