అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే 2024 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.కొద్దిరోజుల క్రితం నవంబర్ 15వ తారీకు సంచలన ప్రకటన చేయనున్నట్లు తెలపడం జరిగింది.ఈ క్రమంలో వచ్చే అధ్యక్ష ఎన్నికలలో పోటీకి దిగుతున్నట్లు చెప్పటంతో ఆయన మద్దతుదారులు...
Read More..మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు.అయితే తాజాగా అతను ఫన్నీగా ఒక ట్వీట్ చేశారు.తన భార్య నిద్రలేమికి ఒక చికిత్సను తనకు రికమెండ్ చేసిందని అతను అన్నారు.ఆ చికిత్స ఏమిటంటే కంప్యూటర్, ఫోన్స్ను పూర్తిగా...
Read More..ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ కవసాకీ ఇండియాలో అప్డేటెడ్ 2023 నింజా 650 స్పోర్ట్స్ బైక్ని తాజాగా రిలీజ్ చేసింది.దీని ధరను రూ.7.12 లక్షలు (ఎక్స్షోరూం)గా నిర్ణయించింది.కాగా నింజా 650 2023 వెర్షన్లో కొత్తగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ను అందించారు.ఇందులో అందించిన...
Read More..సైకిల్పై ప్రయాణం ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది.సైకిల్ తొక్కుతూ ప్రదేశాలు తిరుగుతూ ఉంటే వచ్చే ఆనందమే వేరు.అయితే ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ సైకిల్స్ కి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది.వీటిని కొనుగోలు చేస్తే చాలా తక్కువ ధరతో సిటీలో హాయిగా తిరుగొచ్చు.అలసిపోకుండా రోజూ 10-20...
Read More..ముంబైకి చెందిన కంపెనీ పీఎమ్వీ ఎలక్ట్రిక్ తన EaS-E ఎలక్ట్రిక్ వాహనాన్ని నవంబర్ 16న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది.ఈ మైక్రో ఈవీలో 5 డోర్స్ ఉంటాయి.డైలీ సిటీలో ట్రావెలింగ్ చేయడం కోసం తయారుచేసిన ఈ కారు 160కి.మీల రేంజ్ ఆఫర్...
Read More..ఉప్పు లేకుండా మనకు రోజు గడవదు.ఏం తిన్నా సాల్ట్ అవసరమే.మహా సముద్రాలన్నీ ఉప్పు మయమే.ఐతే… సాల్ట్కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి.అవేంటో తెలుసుకుంటే ఒకింత ఆశ్చర్యం కలగకమానదు.ఉప్పు ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా తిక్కు కుదురుతుందట.ఉప్పును ఎంత తినాలో అంతే తినాలి.మోతాదు...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు.అల్లూరి సీతారామరాజు, జేమ్స్ బాండ్ అలాగే పౌరాణిక చిత్రాలతో ఆయన మంచి గుర్తింపుని అందుకొని తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు.సినిమా బ్రతికున్నంత...
Read More..హైదరాబాద్, నవంబర్ 15, 2022: జీ తెలుగు అంటేనే నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్.సరికొత్త సినిమాలు, ఆకట్టుకునే సీరియల్స్తో ప్రతీవారం తెలుగులో గిళ్లలో వినోదాన్ని అందిస్తూనే ఉంది.ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సూపర్హిట్ సినిమాల్ని అందించిన జీ తెలుగు… ఈ ఏడాదిలో బ్లాక్బస్టర్గా నిలిచిన...
Read More..సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.వీరరాఘవయ్య, నాగరరత్నమ్మల నలుగురు సంతానంలో కృష్ణ పెద్దవారు.సినిమాల్లోకి అరగ్రేటం చేసిన తర్వాత దర్శకుడు ఆదుర్తి ఆయన పేరును కృష్ణగా మార్చారు.నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా కృష్ణ రాణించారు.మొత్తం 16 సినిమాలకు కృష్ణ...
Read More..బంధాలు ఎప్పుడు? ఎవరితో? ఎలా మొదలవుతాయో చెప్పలేం.కృష్ణ-విజయనిర్మల పరిచయం, ప్రేమ, వివాహం కూడా అలాంటిదే.వృత్తిపరంగా కలిసిన విజయనిర్మల-కృష్ణ వ్యక్తిగతంగా దగ్గరయ్యారు.కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నారు.సినిమాల్లోకి రాకముందే కృష్ణ-ఇందిరాదేవిల వివాహం జరిగింది.1962 లో చదువు పూర్తయ్యాక కృష్ణకు వివాహం జరిపించారు.సినిమాపై మక్కువతో కృష్ణ మద్రాసు...
Read More..సూపర్ స్టార్ కృష్ణ.సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడిగా మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ రాణించారు.సినిమాల నుంచి పాలిటిక్స్ వరకు అన్ని చోట్లా డేరింగ్గా దూసుకెళ్లారు.రాజకీయాల్లో తక్కువ కాలమే ఉన్నా సరే.అక్కడ కూడా తనదైన ముద్రవేశారు.ఓసారి ఎంపీగా కూడా గెలిచారు.ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన రాజకీయాల్లో...
Read More..గూగుల్ క్రోమ్ యూజర్లకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.గూగుల్ క్రోమ్లో స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు వాటిని యానిమేటెడ్ GIFలుగా సేవ్ చేయడానికి యూజర్లకు ఫీచర్ను తీసుకు రానుంది.ChromeOS గత సంవత్సరం నుండి వినియోగదారుల స్క్రీన్లను సులభంగా రికార్డ్ చేసే సౌలభ్యం తీసుకొచ్చింది.యూజర్లు...
Read More..మన దేశీయ రైల్వే ఉద్యోగుల సంఖ్యలో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో మనం ఎనిమిదో స్థానంలో స్థానంలో ఉన్నామనే సంగతి అందరికీ విదితమే.అయితే రైళ్ల సంఖ్య, నిర్వహణ, సదుపాయాలు, హైస్పీడ్ మార్గాల ఏర్పాటులో మాత్రం మనం ఎప్పుడూ వెనకబడే ఉంటాము.అయితే ప్రపంచంలోని పెద్ద...
Read More..భారత దేశం ఎన్నో విభిన్న ప్రాంతాలు, జాతులకు నిలయం.ఎత్తైన కొండలు, లోయలు, పీఠభూములు ఇలా ఎన్నో వైవిధ్యమైన ప్రాంతాలు ఉంటాయి.ఇక మంచు కొండలు చూపరులకు కనువిందు చేస్తాయి.అయితే అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం అధికారులకు చుక్కలు కనపడతాయి.ఎత్తైన మంచు కొండల్లో విధులు...
Read More..కరోనా కష్టకాలం తరువాత నిత్యావసర వస్తువులకు దారుణమైన డిమాండ్ ఏర్పడింది.ఈ క్రమంలో ఆయిల్ రేట్స్ విపరీతంగా పెరిగి సామాన్యుడి నడ్డి విరిచాయి.ఇంధన ఆయిల్స్ అయినటువంటి పెట్రోల్, డీసెల్ ధరలు ఆకాశాన్నంటడంతో జనాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ముగ్గు చూపారు.ఈ తరుణంలో దేశీయ...
Read More..ఎలాన్ మస్క్ ట్విట్టర్ ప్లాట్ఫారమ్ను కొనుగోలు చేయాలని ప్రతిపాదించినప్పుడు అతను వర్క్ఫోర్స్తో ఏమి చేస్తాడనే దానిపై చాలా సందేహాలు ఉన్నాయి.ఇంతకుముందు ఎలాన్ మస్క్ ఉద్యోగులలో సింహభాగం తొలగించవచ్చని నివేదికలు ఉన్నాయి.ఈ నివేదికలను నిజం చేస్తూ ఎలాన్ మస్క్ ట్విట్టర్ని కొనుగోలు చేసిన...
Read More..ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను వాట్సాప్ బాగా ఆకట్టుకుంటోంది.తాజాగా ఓ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ల కోసం కొత్త అప్డేట్ను విడుదల చేసింది.డోంట్ నాట్ డిస్టర్బ్ (DND) మోడ్ ఉపయోగించినప్పుడు యూజర్లకు ఏదైనా కాల్ వస్తే తెలుస్తుంది.కాల్...
Read More..పెద్దగా వయస్సు లేని అతగాడికి కొన్ని సంవత్సరాలుగా తన రెండు చెవులు వినబడటం లేదు.దాంతో అతగాడికి చెవుడు వచ్చింది నిర్దారణకు వచ్చేసారు.అయితే ఈ విషయంలో డాక్టర్స్ ని సంప్రదించడంతో షాకింగ్ విషయం బయట పడింది.వివరాల్లోకి వెళితే, బ్రిటన్లోని డోర్సెట్కు చెందిన వాలెస్...
Read More..ఖరీదైన వస్తువులు ఆన్లైన్లో చాలా తక్కువ ధరకే వస్తుంటాయి.ఒక్కోసారి భారీ డిస్కౌంట్లు ఉంటాయి.ముఖ్యంగా పండగల సమయంలో ఖరీదైన వస్తువులు సగం థరకే లభిస్తాయి.పండగల సమయంలో కొనుగోళ్లు అందుకే అధికంగా ఉంటాయి.తాజాగా ఫ్లిప్కార్ట్లో Samsung Galaxy S22 Plus ఫోన్పై భారీ డిస్కౌంట్...
Read More..కృష్ణ మృతికి కారణం ఏంటి?.ఇంట్లోనే స్రృహ తప్పి పడిపోయిన కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఎలా చనిపోయారు? సెప్టెంబరులో కృష్ణ సతీమణి ఇందిరా దేవి మృతి చెందిన సమయంలో.ఆయన బాగానే కనిపించారు.మరి అంతలోనే ఏమైంది? ఇప్పుడివే ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.దీనిపై కాంటినెంటల్...
Read More..కొన్ని జంతువులకు జాతి వైరం ఉంటుంది.ముఖ్యంగా పిల్లి-ఎలుక, కుక్క-పిల్లి వంటి వాటి మధ్య ఈ వైరం ఎక్కువగా కనిపిస్తుంది.వీటికి సంబంధించిన వీడియోలు మనలను బాగా అలరిస్తున్నాయి.చిన్నారులు కూడా కార్టూన్లలో వీటిని చూసేందుకు ఇష్టపడతారు.అయితే జాతి వైరం మరిచి జంతువులు కలిసి ఉంటే...
Read More..అక్కడ చిరుతలు చాలా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాయి.కారణం ఏమిటి? మనుషులకి వాటికీ ఏమన్నా అవినాభావ సంబంధం వుందా? ఏమిటి ఆ వైరల్ అవుతున్న దృశ్యాలు… వాటిని గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.ఊటీ ఓ అద్భుతమైన పర్యాటక కేంద్రం అన్న సంగతి...
Read More..మీరు విన్నది నిజమే. బిహార్ లోని మోతిహరిలో ఓ వింత శిశువు జన్మించగా స్థానికులు తండోపతండాలుగా తరలి వెళ్లి చూస్తున్నారు.కారణం, ఆ శిశువు అసాధారణంగా ఉండటమే.వివరాల్లోకి వెళితే, అలీషెర్పుర్కు చెందిన సరోజ పటేల్ భార్య రూపాదేవికి పురిటి నొప్పులు రావడంతో హుటాహుటిన...
Read More..వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి.ఇప్పటికే పెరిగిపోతున్న ధరలతో సగటు సామాన్యుడు సతమతమౌతున్నవేళ తాజా వార్త మరింత షాక్ కి గురి చేస్తోంది.అవును, ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి.సిలిండర్...
Read More..ఇప్పుడు మనం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలంటూ గొప్పగా చెప్పుకుంటున్నాం.కానీ సూపర్ స్టార్ కృష్ణ 50ఏళ్ళ క్రితమే పాన్ వరల్డ్ సినిమా తీసి టాలీవుడ్ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు.కృష్ణ హీరోగా కే.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్లకు...
Read More..గాలిలో వెళ్లే విమానం నేలపై దిగుతున్నప్పుడు అంతా ఆశ్చర్యంగా చూస్తుంటారు.అందులోనూ అకస్మాత్తుగా రోడ్డుపై ల్యాండ్ అయితే దానిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడతారు.సరిగ్గా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో శనివారం జరిగింది.ట్రక్కుపై తీసుకెళ్తున్న విమానం మార్గమధ్యంలో అండర్పాస్ వద్ద...
Read More..మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, స్నాప్, షాపీపై వంటి టెక్ దిగ్గజాలు ఈ సంవత్సరంలో ఎవరూ ఊహించని రీతిలో ఉద్యోగులను తొలగించాయి.ట్విట్టర్ సగానికి పైగా తన సిబ్బందిని వదిలించుకుంది.ఇక కాంట్రాక్ట్ వర్కర్స్ విషయంలో దాదాపు 90 శాతం వరకు ఉద్యోగాల కోత విధించింది.ఫేసుబుక్...
Read More..ఈ రోజుల్లో ధరలతో సంబంధం లేకుండా అన్ని కార్లలో కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి.వాటిలో సన్రూఫ్ ఒకటి.ఈ సన్రూఫ్ ఓపెన్ చేస్తే చాలా అద్భుతమైన అనుభూతి లభిస్తుంది.ముఖ్యంగా తగినంత గాలి, వెలుతురు అందుతుంది.అయితే కొందరు ఈ సన్రూఫ్ ఓపెన్ చేసి...
Read More..మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి.స్వర్గాన్ని తలపించే అందమైన ప్రకృతి సౌందర్యాలకు భారతదేశ నెలవని నిస్సందేహంగా చెప్పొచ్చు.ఇలాంటి గొప్ప ప్రదేశాలు గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.కాగా తాజాగా నార్వేజియన్ దౌత్యవేత్త, మాజీ రాజకీయవేత్త, ఎరిక్ సోల్హీమ్ మన ఇండియాలో...
Read More..జపాన్ దేశంలో పలు ప్రాంతాలలో భూకంపం రావడం జరిగింది.రీక్టర్ స్కేలు పై 6.1గా నమోదయింది.జపాన్ దేశంలో పెద్ద ద్వీపకల్పమైన హాన్షుకి దక్షిణ తీరంలో భూకంపం సంభవించింది.ఈ క్రమంలో టోక్యో… మరికొన్ని నగరాలలో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలియజేయడం జరిగింది.మై ప్రేఫేక్టర్...
Read More..తెలంగాణలో అతిపెద్ద రైల్వేస్టేషన్ సికింద్రాబాద్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.రూ.719 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.కొత్త టెక్నాలజీతో పనులు జరుగుతున్నాయన్నారు.పార్కింగ్ స్థలం, బస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.రైల్వేస్టేషన్ ఎత్తు 15 మీటర్లు పెంచాలని చూస్తున్నామని వెల్లడించారు.కోచ్...
Read More..గూగుల్ డూడుల్ గురించి వినే వుంటారు.గూగుల్ వాడేవారికి ఇవి కొత్త కాదు.గూగుల్ వెబ్ పేజ్ లో రోజుకో డూడుల్ మనల్ని పలకరిస్తూ ఉంటుంది.ఎన్నో ప్రత్యేకతలను కలిగిఉన్న ఈ డూడుల్ తయారీలో గూగుల్ ప్రతిసంవత్సరం పోటీలు నిర్వహిస్తుంది.ఈ క్రమంలో చాలామంది చిన్నపిల్లల్ని ఇన్స్పైర్...
Read More..మందుబాబులారా! ఒక బీరుంది.దాన్ని మీరు తాగాలంటే మీ ఆస్తులు అమ్ముకోవలసిందే.లేదులేదు, మీ ఆస్తులు కూడా సరిపోవు.ఆశ్చర్యంగా వుందా.మీరు విన్నది అక్షరాలా నిజం.ప్రపంచంలోనే ఖరీదైనవి అరుదైనవి అప్పుడప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి.అలాంటిది బీరు గురించి మేటర్ అయితే వైరల్ అవకుండా...
Read More..మీరు విన్నది నిజమే.రాజస్థాన్ రాష్ట్రంలోని జైపుర్కు చెందినటువంటి ఓ స్టార్టప్ కంపెనీ ఓ అద్భుతమైన ఆవిష్కరణకు తెరలేపింది.దానికి పాత పెట్రోల్ స్కూటర్ ని ఒకదానిని ఎంచుకుంది.పాత బైక్లను కూడా ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేస్తోంది.మంచి ఐడియా కదూ.కాగా జోధ్పుర్లో జరుగుతున్న...
Read More..T20 వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా సెమీఫైనల్ లో ఓడిపోవడం తెలిసిందే.ఇంగ్లాండ్ చేతిలో చిత్తూ చిత్తుగా ఓడిపోయింది.అయితే ఈ టోర్నీలో కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ ఒకటి కూడా లేదు.దీంతో టీంలో సీనియర్స్ ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో...
Read More..ఏకసంతాగ్రాహి అనే పదం మీరు వినే వుంటారు.ఈ పదం ఆ బాలికకు సరిగ్గా సరిపోతుంది.లేకపోతే 12 ఏళ్లకే కోడింగ్ లో పాఠాలు చెప్పడం ఏమిటి? ఆ వయస్సుకి సరిగ్గా మన మేధావులకు ఎక్కాలే సరిగ్గా రావు.అలాంటిది ఎంతో క్లిష్టమైన కోడింగ్ నేర్చుకోవడం...
Read More..కొన్ని సినిమాలను కల్పిత కథలతో రూపొందిస్తే, మరికొన్ని నిజజీవితంలోని వ్యక్తులు, సంఘటనల ఆధారంగా తీస్తుంటారు.అలా వాస్తవ కథల స్ఫూర్తితో నిర్మించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బెర్గ్ తీసిన ‘ది టెర్మినల్’సినిమా కూడా ఇదే...
Read More..విద్యాలయాలు ప్రస్తుతం రాజకీయాలకు కేంద్రంగా మారుతున్నాయి.మత విద్వేషాలకు అక్కడ బీజం పోస్తున్నాయి.విద్యాబుద్ధులు నేర్చుకుని చక్కని భవిష్యత్తును ఏర్పరచుకోవాల్సిన విద్యార్థులు మత, కుల ఘర్షణల్లో పాల్గొంటున్నారు.తాజాగా హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ఐబీఎస్ కళాశాలలో విద్యార్నిపై ర్యాగింగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా...
Read More..ఈ స్మార్ట్ యుగంలో దాదాపు అందరి చేతుల్లో స్మార్ట్ఫోన్లు కొలువుదీరాయి.చిన్నపిల్లలనుండి పెద్దవాళ్లవరకు అందరూ దానితో సహవాసం చేస్తున్నారు.ముఖ్యంగా ఇప్పుడు స్టూడెంట్స్ కి కూడా స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరి అయిపోయింది.ఈ క్రమంలో అనేకమంది దిగువ మధ్యతరగతివారు ఫోన్ కొనాలంటే కాస్త భయపడాల్సిన...
Read More..ప్రపంచంలో ఎన్ని ఆటలున్నా క్రికెట్ క్రీడకు వున్న క్రేజ్ వేరు.మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి విపరీతమైన ఫాలోయింగ్ వుంది.ఒక సాధారణం వన్డే మ్యాచ్ వచ్చినప్పుడు కూడా ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తారు.ఇక దీనిగురించి ప్రతిరోజూ యువకులు...
Read More..చాలా మంది ఆన్లైన్లో లోన్లు తీసుకుంటుంటారు.అయితే ఆ సమయంలో క్రెడిట్ స్కోరు ఆధారంగా లోన్లు ఇస్తుంటాయి.బ్యాంకులు కూడా ఈ క్రెడిట్ స్కోరును ప్రామాణికంగా తీసుకుని లోన్లు జారీ చేస్తుంటాయి.అయితే లోన్లు తీసుకోడానికి ముందే ఈ క్రెడిట్ స్కోరు చెక్ చేసుకోవడం మంచిది.అయితే...
Read More..ప్రముఖ దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో రికార్డులమీద రికార్డులు సాధిస్తోంది.తాజాగా యావత్ భారతదేశంలోనే అత్యంత బలమైన టెలికాం సర్వీస్ ప్రొవైడర్ గా రిలయన్స్ జియో అవతరించింది.ఈ విషయమై ప్రముఖ డేటా అనాలిసిస్ కంపెనీ ట్రాయ్ నివేదించింది.ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్...
Read More..చాలా మందికి మద్యం తాగే అలవాటు ఉంటోంది.ఏదైనా పార్టీలోనో, పెళ్లి ఫంక్షన్లోనో మందు తాగుతుంటారు.ఇక పెళ్లైన వాళ్లు భార్యలకు, పెళ్లి కాని యువకులు ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా వారాంతాల్లో కొంచెం మందు తాగుతుంటారు.ఒకటి రెండు బీర్లు తాగి ఇంటికి చేరుతుంటారు.ఇక అదేపనిగా...
Read More..ఇక్కడ ఫోటో చూస్తే అచ్చం నడుం నొప్పి బెల్టు లాగా కనబడుతుంది కదూ.మీరు ఊహించి నిజమే కానీ అది అది కాదు.ఏంటి ఆశ్చర్యపోతున్నారా? సరే విషయంలోకి వెళ్ళిపోదాం.ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ ఈ శుక్రవారం సుమారు రూ.32 కోట్ల విలువగల 61 కిలోల...
Read More..కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా అనేక రకాల ముఖ్యమైన పథకాలను ప్రవేశ పెడుతోంది.ఈ క్రమంలో రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తీవ్రమైన కృషి చేస్తోంది.ఈ కారణంగానే వారు అనేక విధాలుగా సబ్సిడీ ప్రయోజనాలను పొందగలుగుతున్నారు.ఇక ప్రస్తుతం...
Read More..ప్రస్తుతం ఎక్కడ చూసినా నగదు చలామణీ నానాటికీ తగ్గిపోతుంది.చిన్న టీ షాపు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వరకు అన్నింటా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి.చకచకా యూపీఐ ఆధారిత యాప్లు ఓపెన్ చేసి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేస్తున్నారు.ఇలా...
Read More..కొంత మంది నిద్రపోతే ఎంత లేపినా లేవరు.వారిని బద్ధకస్తులని, నిద్రలో కుంభకర్ణులని కొందరు పిలుస్తుంటారు.అయితే ఎంత గాఢ నిద్రలో ఉన్నా చెవిలో, ముక్కులో ఏదైనా దూరుతుందని భావిస్తే మనకు తెలియకుండానే స్పందిస్తాం.నిద్రలోనే అటు నుంచి నుంచి ఇటు తిరగడమో, చేతితో కొట్టడమో...
Read More..ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నాక ఆ సంస్థ కొత్త బాస్ ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.ఎలోన్ అక్టోబర్ 27న ట్విట్టర్ని కొనుగోలు చేశాడు.నవంబర్ 4న శుక్రవారం ట్విట్టర్లో మస్క్ భారీ తొలగింపు ప్రక్రియను ప్రారంభించాడు.ఈ సంఘటనను చాలా మంది ఉద్యోగులు...
Read More..నవంబర్ 15, 16 తేదిలలో ఇండోనేషియాలో జరగనున్న G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి సోమవారం ప్రధాని మోడీ పయనం అయ్యారు.రెండు రోజులపాటు ఇండోనేషియా రాజధాని బాలిలో మోడీ పర్యటించనున్నారు.దాదాపు 20 సమావేశాలలో పాల్గొననున్నారు.అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని సునాక్, చైనా...
Read More..బాలలు జాతీయ సంపద జాతీయ ఉత్పత్తి ఉత్పాదకత పెంపొందించే భవిష్యత్తుమానవ వనరులు.వారి శ్రేయస్సు దేశాభివృద్ధికి మూలం అందుకే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పెద్దలు .బాలల సంక్షేమం అభివృద్ధి పైపెట్టుబడి దేశాభివృద్ధికి సూచిక.బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతి బిడ్డ జన్మ...
Read More..ఆదివారం నాడు టి20 ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్ లో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ గెలవడం తెలిసిందే.ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది.దీంతో మొదట బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో...
Read More..భారతదేశంతో రష్యా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలతో మంచి సంబంధాలను కలిగి ఉంది.కానీ మనకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని దేశాలు మంచి అవకాశం దొరికితే మనపై యుద్ధం చేయాలని భావిస్తున్నాయి.అందులో డ్రాగన్ దేశం చైనా ఒకటి.రెండు...
Read More..ప్రస్తుతం ఎన్నికలు చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి.మందు, డబ్బు ఇచ్చి ఓటర్లను అభ్యర్థులు ప్రలోభ పెడుతున్నారు.ఇక ఓటర్లు కూడా తమకు తాయిలాలు అందక పోతే అభ్యర్థులను ఎక్కడికక్కడే నిలదీస్తున్నారు.తాము ఓటేయబోమని భీష్మించుకుంటున్నారు.ఇక హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 68...
Read More..గొడవ జరగని సంసారం ఉండదు అంటారు.అయితే ఆలూమగలు చాలా అన్యోన్యంగా కలిసి ఉంటారు.అయితే వారి మధ్య గొడవలు సహజమే.గిల్లికజ్జాలు కూడా జరుగుతుంటాయి.సరద సరదాగా కొట్టుకుంటారు అంతలోనే కలిసిపోతారు.ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వారి మధ్య బంధం పెనవేసుకుంటుంది.ఇక సినిమాల్లో చూపించిన తరహాలోనే...
Read More..ఒక్కోసారి తమకు ఉన్న అదృష్టాన్ని తెలుసుకొని కొందరు ఆశ్చర్యపోతుంటారు.అదృష్టం అంటే కోట్ల ఆస్తి తెచ్చే లక్కు మాత్రమే కాదు.ఏం తీసుకెళ్లకుండా ఉండేదే కూడా అదృష్టమే.ముఖ్యంగా అత్యంత డేంజరస్ పరిస్థితిల్లో కూడా ప్రాణాలను నిలిపేదే అసలైన లక్కు.ఇలాంటి అదృష్టం చాలా తక్కువ మందికే...
Read More..సాధారణంగా భార్యాభర్తలు తమ ఇల్లు ఇంటి ఆవరణలో పరిగెత్తుకుంటూ కొట్టుకోవడం సహజం.అయితే చాలామంది తమ మధ్య గొడవలు బయట వారు చూడకుండా జాగ్రత్త పడుతుంటారు.అయితే కేరళ పతనంతిట్ట జిల్లాలో ఓ జంట తమ గొడవను ఏకంగా రోడ్డుపైకి తీసుకొచ్చారు.వీరు రోడ్డుపై బహిరంగంగా...
Read More..డిజిటల్, నగదు రహిత చెల్లింపులను ఉపయోగించడానికి ఎక్కువ మంది ప్రజలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.ఈ క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) అందించిన అప్డేట్తో ఫోన్ పే కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే యూపీఐ చెల్లింపులను...
Read More..మృత్యువు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో ఎవరూ చెప్పలేరు.అనుకోకుండా వచ్చే మరణం చాలా బాధను మిగుల్చుతుంది.మరీ ముఖ్యంగా యవ్వనంలోకి కూడా అడుగుపెట్టకుండా చనిపోతే వారి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.కాగా తాజాగా ఒక ఘటన అలాంటి కడుపుకోతను తల్లిదండ్రులకు మిగిల్చింది.అభం శుభం తెలియని చిన్నపిల్లాడు...
Read More..దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి పెరిగిన డిమాండ్ వల్ల ప్రస్తుతం చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్ల తయారీపై దృష్టి పెడుతున్నాయి.ఈ తరుణంలో హోండా కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.మిలాన్లో జరిగిన EICMA -2022 ఈవెంట్లో హోండా తన...
Read More..ఒడిశాలో ఒక వింత ఘటన వెలుగు చూసింది.ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని ఒక గ్రామంలో ప్రజలు ఇప్పపూలను నీటిలో పులియబెట్టారు.ఈ నీటిని కొన్ని ఏనుగులు కడుపునిండా గటగటా తాగేసాయి.ఆపై ఆదమరిచి నిద్రపోయాయి.మధుక ఇండికా, మహువా, విప్ప ఇలా చాలా పేర్లున్న ఇప్పపువ్వులను గిరిజనులు...
Read More..ట్రాఫిక్ పోలీసులపై ప్రజల్లో కాస్త చెడు అభిప్రాయం ఉంటుంది.లంచాల కోసమే రోడ్లపై నిలబడి జనాలను దోచేస్తుంటారని జనాలు తప్పుగా అభిప్రాయపడుతుంటారు.కానీ నిజానికి వీరు లేకపోతే యాక్సిడెంట్స్ విపరీతంగా పెరిగిపోతాయి.అంతేకాదు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్స్ అవుతాయి.రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేయడంలో, ప్రతి...
Read More..ఈ రోజుల్లో రోడ్లపై అమాయకులను దోచేసే వారి సంఖ్య పెరుగుతుంది.వారే తమ వాహనంతో ఇతరుల వాహనాన్ని ఢీకొట్టేసి మళ్లీ వారే తప్పును ఇతరులపై తోసేసి డబ్బులు లాగేయటం ట్రెండ్గా మారుతోంది.తాజాగా బెంగళూరులో కూడా ఇలాంటి మోసం చేస్తూ పోలీసులకు ఇద్దరు అడ్డంగా...
Read More..ఇన్స్టాగ్రామ్ అనేది అన్ని వయసుల వారు ఇటీవల కాలంలో విస్తృతంగా ఉపయోగించే యాప్గా మారింది.యాప్ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులను కనెక్ట్ చేస్తుంది.మెటా యాజమాన్యంలోని ఈ యాప్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ యూజర్లకు ఉపయోగపడనుంది.ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లను షెడ్యూల్ చేయడానికి వినియోగదారులకు ఈ...
Read More..దేశంలో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాక నగదు లావాదేవీలు బాగా సులువు అయ్యాయి.చకచకా క్షణాల్లో పేమెంట్లు పూర్తి చేస్తున్నారు.ఈ తరుణంలో విదేశాలకు కూడా మన ఫోన్లలో యూపీఐ సేవల ద్వారా నగదు లావాదేవీలు చేయొచ్చు.భారత్-సింగపూర్ మధ్య ఈ సేవలు త్వరలో అందుబాటులోకి...
Read More..ఒకప్పుడు కారు కొనుగోలు చేయడం కేవలం ధనవంతులకే సాధ్యమయ్యేది.వారు మాత్రమే కార్లలో తిరిగేవారు.మధ్య తరగతి కుటుంబాలకు కారు ఒక కలలాగే ఉండేది.కానీ ప్రస్తుత కాలంలో ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు.ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు కూడా కారు కొనడం అనేది చాలా...
Read More..మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కి ఊహించని కౌంటర్ ఇచ్చారు.విషయంలోకి వెళ్తే T20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.ఇండియా ఓటమిపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్....
Read More..దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యం పెరిగిపోయి ప్రజలు సతమతమవుతున్నారు.పరిస్థితి ఇలా ఉంటే శనివారం రాత్రి 7.57 గంటల సమయంలో రిక్టర్ స్కేలు పై 5.4 తీవ్రతతో… భూ ప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించడం జరిగింది.భూకంప కేంద్రం...
Read More..‘కూ’ యాప్ గురించి వినే వుంటారు.వినడమేమిటి.ఇపుడు భారతదేశంలో ట్విట్టర్ కి పోటీగా ఎదుగుతున్న సోషల్ మెసేజింగ్ యాప్ ఇది.ఇండియన్ మైక్రో బ్లాగింగ్ గా పేరుతెచ్చుకున్న కూ యాప్ తాజాగా 4 కొత్త ఫీచర్లను లాంచ్ చేసింది.ఈ కొత్త ఫీచర్ల విషయానికొస్తే ప్రొఫైల్...
Read More..కొందరికి ఆర్ట్ కలెక్షన్ అంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది.వాటిని సేకరించి, తమ దగ్గర ఉంచుకోవడం చాలా ఇష్టం.దివంగత మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు పాల్ G.అలెన్కు కూడా ఇదే తరహా ఆసక్తి ఉంది.అయితే ఇటీవల న్యూయార్క్లో మొత్తం 155 కళాఖండాలు వేలం వేయగా, వాటికి...
Read More..సోషల్ మీడియా విస్తరణ గురించి చెప్పాల్సిన పనిలేదు.నేడు దైనందిత జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తోంది.అందువల్ల చిన్న పెద్ద అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరి చేతిలోకి ఇది చేరిపోయింది.ఈ క్రమంలో సోషల్ మీడియా వినియోగం అనేది విపరీతంగా పెరిగిపోయింది.దాంతో...
Read More..ఈ ప్రపంచంలో విశ్వాసానికి మారుపేరుగా కుక్కలు అని చెబుతారు.ఏ మాత్రం మచ్చిక చేసుకున్నా, అవి మనకు చాలా అలవాటు పడిపోతాయి.చివరికి ఇంట్లో కుటుంబ సభ్యుల మాదిరిగా కలిసి పోతాయి.ఇక అవి లేకపోతే మనం ఉండలేనంత దగ్గర అవుతాయి.ఇక కుక్కలను చాలా మంది...
Read More..సోషల్ మీడియాలో అనునిత్యం అనేకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, ఇంకొన్ని విచిత్రంగా ఉంటాయి, మరికొన్ని భయానకంగా ఉంటాయి.అలాంటివి చూసినపుడు నెటిజన్స్ తెగ ఆనందపడతారు.ఈమధ్య కాలంలో ముఖ్యంగా జంతువులకు, చిన్నపిల్లలకు చెందిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.అందులోనూ...
Read More..అన్నా చెల్లి, అక్క తమ్ముడు మధ్య సంబంధాలు చాలా భావోద్వేగంగా ఉంటాయి.ఎప్పుడూ గిల్లికజ్జాలు, తల్లిదండ్రులకు చాడీలు చెప్పడం, కొట్టుకోవడం వంటిని మనం చూస్తుంటాం.అయితే ఎంత కొట్టుకున్నా తమ చెల్లిని ఎవరైనా ఏడిపిస్తే ఏ అన్నా ఊరుకోడు.అలాగే తమ సోదరులను అక్క, చెల్లెలు...
Read More..స్మార్ట్ ఫోన్ను చాలా మంది అపురూపంగా చూసుకుంటారు.అయితే వాడే కొద్దీ ఫోన్ స్క్రీన్పై గీతలు పడతాయి.స్క్రీన్ చూసి చాలా మంది దిగులుగా ఉంటారు.చివరికి స్క్రీన్ గార్డ్ మార్చేస్తారు.ఉదాహరణకు మీరు Apple ఐఫోన్ కలిగి ఉంటే మీ స్క్రీన్ రీప్లేస్ చేయడానికి యాపిల్...
Read More..ఇప్పటి వరకు ట్విట్టర్లో సెలబ్రెటీలకు మాత్రమే బ్లూ టిక్ ఉండేది.అయితే ఇక నుంచి బ్లూటిక్ కావాలనుకునే వారు అందరికీ కొంత మొత్తం చెల్లిస్తే అది సొంతం అవుతుంది.దీనిపై ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు.అమెరికా, బ్రిటన్ వంటి...
Read More..నేటితరం యువకులకు బైకులంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో కలలు కని తమకి ఇష్టమైన బండిని కొనుక్కుంటూ వుంటారు.ఇంకొందరు డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ బైక్ ని సొంతం చేసుకుంటారు.మరొకొందరైతే తమ నాన్నకి బండి కొనమని వేడుకుంటారు.అయితే అలా ఎన్నో...
Read More..జంతువులలో ఏనుగులు కాస్త సాధుజంతువులనే చెప్పుకోవాలి.వాటి జోలికి వెళ్తే తప్ప, వాటంతట అవి ఇతరులకు ఈ హాని కలిగించవు.అవి అడవిలో వున్నా బయట సంచరించినా వాటి ప్రవర్తనలో ఏ తేడా ఉండదు.కానీ ఒక్కసారి వాటికీ ఏదో హాని జరుగుతుంది అని అనుకున్నాయో,...
Read More..టెక్నాలజీ పెరిగే కొద్దీ దాని వల్ల ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయి.వైరస్, హ్యాకింగ్, బగ్స్ వంటివి ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతున్నాయి.ఈ తరుణంలో గూగుల్ క్రోమ్ తన యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది.విండోస్, మ్యాక్, లైన్స్లో 10 వరకు భద్రతా లోపాలను గుర్తించింది.అవి యూజర్ల...
Read More..ప్రపంచంలోనే “అత్యంత అందమైన పోలీసు”గా పిలిచే డయానా రామిరేజ్ ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యింది.ఈ అందమైన ముద్దుగుమ్మకు ఇన్స్టాగ్రామ్లో నాలుగు లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నారు.సోషల్ మీడియాలో ఆమె ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరాల్లో ఒక మహిళా పోలీసు అధికారి ఎలాంటి...
Read More..అమెరికన్ సింగర్-లిరిసిస్ట్ మడోన్నా చేసే పనులు ఒక్కోసారి షాక్కి గురిచేస్తాయి.కాగా తాజాగా ఆమె కుక్క గిన్నెలోంచి నీళ్ళు గతికింది.ఆమె బుధవారం తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ క్లిప్ను షేర్ చేసింది.దీన్ని చూసిన నెటిజన్లు యాక్, ఛీ అని కామెంట్స్ చేస్తున్నారు.ఈ...
Read More..అడవి పందుల కారణంగా రైతులు ఎంతో నష్టపోతున్నారు.ఈ నేపథ్యంలోనే వారికి ఒక పరిష్కారం దొరికింది.మరోవైపు వన్యప్రాణి సంరక్షణ సంఘం (డబ్ల్యుసిఎస్) అటవీ శాఖ సమన్వయంతో రైతులకు అడవి పందుల వల్ల కలిగే పంట నష్టాలను చెక్ చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించింది.రైతులు...
Read More..యాపిల్ స్మార్ట్ఫోన్ లైనప్లో చౌకైన మోడల్ ఐఫోన్ 13 మినీ అని చెప్పొచ్చు.దీనిని భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ అమ్ముతోంది.అయితే ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఉన్న ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ క్యాష్బ్యాక్తో సహా మిగతా ఆఫర్స్ కింద యాపిల్ ఐఫోన్ 13 మినీ...
Read More..హైదరాబాద్, 11 నవంబర్, 2022: జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్లో అందరికి ఇష్టమైనది, అత్యధిక రేటింగ్ వచ్చే సీరియల్ త్రినయని.అద్భుతమైన స్క్రీన్ప్లేతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన త్రినయని సీరియల్ రాబోయే ఎపిసోడ్స్లో మరింత యాక్షన్-ప్యాక్డ్కం టెంట్తో ఆడియన్స్ని ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.నవంబర్ 14...
Read More..వంధ్యత్వ సమస్యలకు పర్టీ 9 లో అత్యాధునిక చికిత్స ఫర్ట్ 9 సెంటర్ యూనివర్సిటీ సహకారంతో అడ్వాన్స్ ఐ వీ ఎఫ్ ట్రీట్ మెంట్ అడ్వాన్స్ ఐ వీ ఎఫ్ ట్రీట్ మెంట్ పై డాక్టర్ సి జ్యోతి ఆస్ట్రేలియన్ 50...
Read More..ఎలాన్ మస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన నాటినుండి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు.అవును, ఇకనుండి ట్విట్టర్ కేవలం మెసేజ్ లు, వీడియోలు, టెక్స్ట్ మెసేజ్ లు పంపించుకోడానికి మాత్రమే కాదు, ఇకపై డబ్బులు కూడా పంపుకోడానికి ఉపయోగ పడనుంది.అవును… వాట్సప్...
Read More..భారతదేశంలో అధికారికంగా ZenBook 17 Fold OLED ల్యాప్టాప్ను Asus తీసుకొచ్చింది.ఇది ప్రపంచంలోనే మొదటి 17.3-అంగుళాల ఫోల్డబుల్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు.భారతదేశంలో దీని ధర రూ.3,29,990గా నిర్ణయించబడింది.ల్యాప్టాప్ ఆసుస్ ఇ-షాప్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, తర...
Read More..ఇటీవల కాలంలో అన్ని బైక్లకు కిల్ స్విచ్ ఉంటోంది.ఇంజిన్ను ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా ఈ కిల్ స్విచ్ ఉపయోగపడుతుంది.అత్యవసర ఇంజిన్ షట్ఆఫ్ లేదా కిల్స్విచ్తో అమర్చబడి ఉంటాయి.ఇది సాధారణంగా స్టార్టర్ బటన్కు ఎగువన హ్యాండిల్బార్కు కుడి వైపున ఉన్న పెద్ద...
Read More..నేటి విద్యావ్యవస్థ ఎలా వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక టీచర్లు కూడా ఏదో మొక్కుబడిగా పాఠాలు చెబుతున్నారు తప్ప, శ్రద్ధ పెట్టి చదువు చెప్పే టీచర్స్ అరుదనే చెప్పుకోవాలి.ఇలాంటి అరుదైన టీచర్స్ పాఠశాలలో పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పడం కోసం ఎన్నో...
Read More..పాముల మాదిరిగా కొండ చిలువలు విషపూరితమైనవి కావు.అయితే వాటికి ఏదైనా జంతువులు చిక్కితే మాత్రం అమాంతంగా మింగేస్తాయి.జింకలు, దుప్పులు వంటి వాటితో పాటు మనుషులను కూడా అమాంతంగా జీర్ణం చేసుకోగల సామర్ధ్యం వాటికి ఉంది.అయితే బర్మీస్ పైథాన్లను ఏవైనా మింగితే చిన్న...
Read More..T20 వరల్డ్ కప్ టోర్నీలో నిన్న సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓటమి చెందటం అందరికీ నిరాశ కలిగించింది.చాలామంది క్రికెట్ ప్రేమికులు భారత జట్టుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.టీమిండియాలో నుండి సీనియర్లను తీసేసి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదే...
Read More..సీతాకోక చిలుకలు కన్నీళ్లు తాగడమేంటని మీ ముఖం కాకపోతే అని అడుగుతారా? కానీ మీరు విన్నది నిజమేనండి.ఒక్క సీతాకోక చిలుక మాత్రమే కాదు, తేనెను పీల్చే తేనెటీగలు కూడా ఇలానే కన్నీళ్లు తగ్గుతాయి.అంతేకాకుండా తాబేలు, మొసలి వివిధ కూడా మిగతా జీవుల...
Read More..ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నప్పుడు వాటికి అప్గ్రేడ్ కోసం యూజర్లు ఎదురు చూస్తుంటారు.ఆండ్రాయిడ్ 12తో ఉన్న స్మార్ట్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 13 అప్గ్రేడ్ సిద్ధంగా ఉంది.ఇక దీనిపై సాంసంగ్ తన యూజర్లకు క్లారిటీ ఇచ్చింది.20కి పైగా డివైజ్లను ఆండ్రాయిడ్ 13కి అప్గ్రేడ్...
Read More..చలి కాలంలో వున్న ప్రధాన సమస్యలు గురించి అందరికీ తెలిసినదే.ఒక్కోచోట అయితే చలిని తట్టుకోలేక ముఖ్యంగా వృద్ధులు మరణించిన ఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం.ఈ క్రమంలోనే రూమ్ హీటర్లకి మంచి డిమాండ్ ఏర్పడింది.పట్టణాల్లో వీటి వాడకం ఇపుడు సర్వసాధారణం అయిపోయింది.చలిని...
Read More..ఓ గ్రామం లో వింత ఘటన చోటుచేసుకుంది.మద్దికెర మండలం హంప గ్రామంలో వీరేస్ అనే వ్యాపారికి ఒక పొట్టేళ్ల ఫామ్ ఉంది.10 పొట్టేళ్ల తో పాటు ఒక కుక్కను కూడా పెంచుతున్నాడు.కుక్క ప్రసవంతో తన పిల్లలతో పాటు పొట్టేళ్లకు కూడా పాలు...
Read More..జంతువులను మచ్చిక చేసుకుంటే అవి బాగా అలవాటు పడతాయి.మనం చెప్పినట్లు చేస్తాయి.అయితే మనకు ఏ మాత్రం పరిచయం లేని జంతువులు మన దగ్గరికి వస్తే మాత్రం ఆ అనుభూతి చాలా వైవిధ్యంగా ఉంటుంది.ఒక్కోసారి ఇలాంటి సందర్భాలలో వాటికి మనం ఏవైనా తినిపిస్తే...
Read More..పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కడియద్ద గ్రామంలో ఓ బాణాసంచా కర్మాగారంలో గురువారం రాత్రి జరిగిన విస్ఫోటనంలో ముగ్గురు మృతి చెందడం తెలిసిందే. దీంతో మృతి చెందిన యాళ్ళ ప్రసాద్, దూళ్ళ నాని, దెయ్యాల స్వామీలకు… తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.యాళ్ళ ప్రసాద్...
Read More..వినడానికి చోద్యంగా వున్నా ఇది నిజమే.బస్సులో ఓ వ్యక్తి ల్యాప్టాప్ తీసుకెళ్లాడని అదనంగా రూ.10 చార్జి వేశాడు కండక్టర్.దాంతో అతనితో వాగ్వాదం చేయడం ఇష్టంలేక సదరు వ్యక్తి ఆ ఛార్జి కట్టేసాడు.ఇక ఈ విడ్డురమైన ఘటన కర్ణాటక RTCలో తాజాగా చోటు...
Read More..తమిళనాడులో గతంలో ఎన్నడూ లేని రీతిలో వర్షాలు పడుతున్నాయి.ముఖ్యంగా రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు ప్రజలను ముక్కుతిప్పలు పెడుతున్నాయి.మళ్లీ ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం పడటంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ముఖ్యంగా చెన్నైలో ఎడతెరిపిలేని కుంభవృష్టి వాన పడుతోంది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం 11 జిల్లాలలోని...
Read More..టెస్లా సీఈఓ, ట్విట్టర్ యజమానికి నివాళిగా ఎలాన్ మస్క్ ఫ్యాన్స్ తాజాగా అతని విగ్రహాన్ని కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు.మస్క్కి ప్రపంచ నలుమూలల హాలీవుడ్ హీరోల కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు.అతని గౌరవార్థం నిర్మించిన విగ్రహమే దీనికి...
Read More..ఈ రోజుల్లో చాలామంది తమకు సంబంధించిన అన్ని వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు.రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఏదో ఒక సోది పెడుతూ వీడియోలు తీస్తున్నారు.కాగా తాజాగా ఒక యువతి రోడ్డుపై వెళ్తూ యాక్సిడెంట్కి గురైంది.అయితే అంతకుముందు వరకు ఆమె ఫోన్తో వీడియో...
Read More..ఇంట్లో కూర్చుని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లలో సినిమాలు, వెబ్సిరీస్ అదే పనిగా చూసే అలవాటు మీకుందా? అయితే రూ.32 లక్షలు గెలుచుకునే అవకాశం మీకు ఉంది.అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా సినిమాలు టీవీ షోలు రోజంతా చూసేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది.స్ట్రీమింగ్ దిగ్గజం...
Read More..ఈరోజుల్లో కొందరు డాక్టర్లు వీధి రౌడీలా ప్రవర్తిస్తూ వైద్య వృత్తికి మచ్చ తెస్తున్నారు.డాక్టర్ల దురుసు ప్రవర్తనకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి.కాగా తాజాగా మరో వీడియో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలోని మెడికల్...
Read More..దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తాజాగా రూ.199లకే 30 రోజుల ప్లాన్ ప్రారంభించింది.ఈ ప్లాన్ నెల మొత్తానికి 3జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ని ఆఫర్ చేస్తుంది.30 రోజుల వ్యాలిడిటీ కోరుకునే యూజర్స్ కోసం ఈ ప్లాన్ని ఎయిర్టెల్ పరిచయం చేసింది.రూ.199 ధరతో...
Read More..నవమాసాలు మోసి పెంచిన తల్లికి యమపాశంగా మారుతున్న కన్న పేగు.బుడి బుడి అడుగులు వేస్తుంటే.చూసి సంతోషించిన ఆ తల్లికి కొడుకే కాలయముడు.గోరుముద్దలు పెట్టి చందమామ కతలు చెప్పి తినిపించిన ఆ తల్లికి కొడుకే భూమి మీద నూకలు లేకుండా చేస్తున్నాడు.తాగి ఊగి...
Read More..రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షులు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.కిడ్నీ జబ్బులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల సింగపూర్లోని వైద్యులు కిడ్నీ మార్పిడి సలహా ఇచ్చారు.ఈ క్రమంలోనే కుటుంబ...
Read More..ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది.టాస్ ఓడిపోయిన భారత్ మొదట బ్యాటింగ్ చేసి ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగుల లక్ష్యాన్ని.ఇంగ్లాండ్ కి ఇవ్వడం జరిగింది.అనంతరం రెండో బ్యాటింగ్ కి దిగిన...
Read More..ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమేనండి.ఈ విషయం మేం చెప్పట్లేదు, అల్జీమర్స్ వ్యాధికి, బీర్కు లింక్ ఉందని ఓ లేటెస్ట్ రీసెర్చ్ చెప్పింది.ఇక ప్రపంచంలో ఎంతో మంది వృద్ధులు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న సంగతి విదితమే.ఈ వ్యాధి తీవ్రత ఎలా ఉంటుందో అందరికీ...
Read More..మోడీనా మజాకానా అని ఊరికే అనలేదు.అతగాడు ఏం చేసినా ఓ సంచలనం అయ్యి తీరుతుంది.అవును, దేశ ప్రధాన మోడీ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.మంగళవారం హిమాచల్ ప్రదేశ్లోని చంబి పట్టణంలో ఓ అంబులెన్స్కు దారి ఇవ్వడానికి నరేంద్ర జీ తన...
Read More..ఇపుడు దేశ యువత ముఖ్యంగా మంచి క్వాలిటీ కలిగిన స్మార్ట్ ఫోన్లపై మనసు పారేసుకుంటున్నారు.అందులోనూ 64MP కెమెరా కలిగిన ఫోన్ల వైపు చూస్తున్నారు.అయితే ఈ క్రమంలో కొన్ని డమ్మీ ఫోన్స్ కొనేస్తున్నారు.అవి 64MP కలిగినప్పటికీ అంత క్వాలిటీ వుండవు.ఈ మధ్యకాలంలో 64MP...
Read More..ప్రేమకు ఎల్లలు లేవు అనే విషయాన్ని ఇక్కడ ఎన్నో జంటలు నిజం చేసాయి.నేటితరం ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉంటున్నాయి.ఈ రోజుల్లో చాలామంది కుర్రకారు విదేశీ అమ్మాయిలను ఇష్టపడుతున్నారు.అదేవిధంగా విదేశీ అబ్బాయిలు కూడా ఇండియన్ అమ్మాయిలను ఇష్టపడి పెళ్లిళ్లు చేసుకున్న ఘటనలు మనం...
Read More..కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్స్ వలన టెలివిజన్ ఛానెళ్లు ఇపుడు డిఫెన్స్ లో పడే పరిస్థితి వచ్చింది.ప్రసార మంత్రిత్వ శాఖ, సమాచార శాఖ తాజాగా అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనల్లో తాజాగా కొత్త నియమనిబంధనలను పేర్కొంది.విషయం ఏమంటే, ప్రతి...
Read More..ఈనెల అనగా, నవంబర్ 15న ప్లేయర్ రిటెన్షన్ గడువు ముగిసిపోతున్న సందర్భంగా శార్దూల్ ఠాకూర్, KS భరత్, న్యూజిలాండ్ ఆటగాడు అయినటువంటి టిమ్ సీఫెర్ట్లతో సహా 5 మంది ఆటగాళ్లను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇక వీరితో...
Read More..నందుల పేటలో కాళీ స్థలములో గంజాయి మొక్కను పెంచుతున్న ఓ యువకుడుమొక్కకు వచ్చిన ఆకులు కోసి అరకేజి ఆకులు ఎండపెట్టిన యువకుడు దాడి చేసి గంజాయి మొక్కను, అరకెజి గంజాయిని పట్టుకున్న పోలీసులుగంజాయి మొక్కలు మరికొన్నీ చోట్ల పెంచుతునట్టు అనుమానంనిండుతుడు గోపిని...
Read More..అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్తో నిరంతంర ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా తన ఎంటర్టైన్మెంట్ కిట్టీలో మరో క్రేజీ ప్రాజెక్టును యాడ్ చేసుకుంది.ఆ సినిమాయే ‘ఓరి దేవుడా’.విక్టరీ వెంకటేష్, విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో...
Read More..ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూ వచ్చిన వరల్డ్ కప్ చివరి దశకి చేరుకున్న విషయం తెలిసిందే.కాగా నేడు రేపు 2 సెమి ఫైనల్ మ్యాచ్ లు జరగబోతున్నాయ్.సెమి ఫైనల్ మ్యాచ్లు ముగిసిన తరువాత అక్టోబర్ 13వ తేదీన ఫైనల్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా...
Read More..నేటితరం బాగా అలసత్వంతో బతుకుతోంది.అన్ని అవయవాలు బాగానే వున్నా, ఇంకా ఏదో లేదన్న అసంతృప్తి వారిని వెంటాడుతోంది.అయితే ఈ తరుణంలో కూడా పట్టుదల ఉంటే వైకల్యాన్ని సైతం జయించొచ్చని ఓ విద్యార్థి నిరూపించి అన్ని అవయవాలు సరిగ్గా వున్నవారికి స్ఫూర్తిగా నిలిచాడు.రేసులో...
Read More..ఒక్క ఫోటోకి మైక్రో సాఫ్ట్ అధినేత బ్లాంక్ చెక్ ఇచ్చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు కదూ.కానీ ఇది అక్షరాలా నిజం.అవును, సుమారుగా ఓ 3 దశాబ్దాల నుంచి కంప్యూటర్ యుగాన్ని శాసిస్తున్న ఏకైక సాఫ్ట్ వేర్ పేరు ఏదన్న వుంది అంటే,...
Read More..ఇంట్లో చిన్న పిల్లలు అల్లరి పనులు చేస్తుంటే కోతి చేష్టలు చేయొద్దని సుతిమెత్తగా హెచ్చరిస్తాం.ఇలా అల్లరి చేష్టలు, చిలిపి పనులకు కోతులను ఉదాహరణగా చూస్తుంటాం.కొన్ని సందర్భాలలో బయటకు వెళ్లినప్పుడు కోతులు మన చేతిలోని ఆహారం, ఇతర వస్తువులు పట్టుకుని పారి పోతాయి.చెట్టెక్కి...
Read More..స్మార్ట్ ఫోన్ మన జీవితంలో విడదీయరాని ఓ భాగం అయిపోయింది.ఫోన్ పని చేయకపోయినా, సిగ్నల్ లేకపోయినా చాలా ఇబ్బంది పడిపోతాం.ఎవరికైనా అర్జంటుగా ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే సిగ్నల్ లేక ఇబ్బంది పడుతుంటారు.ఏదైనా ఓటీపీ వచ్చే సమయంలో ఇలా జరిగితే చాలా...
Read More..ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో డిఫాల్ట్గా ఉండే గూగుల్ మెసేజెస్ యాప్ మరింత ఆకర్షణీయంగా మారనుంది.దీనిలో సరికొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి.అందులో ముఖ్యమైనది మెసేజ్ షెడ్యూల్.కొంత మందికి మనం తర్వాత రోజు మెసేజ్ చేయాలనుకుంటాం.పుట్టిన రోజు కావొచ్చు, లేదా పెళ్లి రోజు కావొచ్చు.వారికి...
Read More..ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నాక ఎలాన్ మస్క్ కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాడు.ఇప్పటి వరకు ట్విట్టర్ బ్లూ టిక్ కలిగి ఉన్న వారంతా, కొత్తగా అది కావాలనుకున్న వారంతా నెలకు 8 యూఎస్ డాలర్లు చెల్లించాలని పేర్కొన్నాడు.దీనిని కొందరు స్వాగతిస్తుండగా, చాలా మంది...
Read More..చక్కగా సంగీతం వాయించడం వచ్చినా కూడా ఈ రోజుల్లో ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించొచ్చు.యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ ప్రజలు తమ మ్యూజిక్ టాలెంట్ను చూపించడానికి వేదికగా మారుతున్నాయి.అలాగే ఆకర్షణీయమైన రెవిన్యూ కూడా అందిస్తున్నాయి.కాగా తాజాగా స్నాప్చాట్ పేరెంట్ కంపెనీ...
Read More..హైదరాబాద్ నగరాన్ని పాలించిన వారు ఎందరో ఉన్నారు.వారు తమ పాలన సమయంలో ఎన్నో కట్టడాలను కట్టించారు.అంతేకాదు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్క పేరు కూడా పెట్టారు.ఆ పేర్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.మరి ఏ పేరు వెనక ఏ చరిత్ర ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. బేగం...
Read More..T20 వరల్డ్ కప్ టోర్నీలో నేడు ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరగనుంది.ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు అడిలైడ్ లో మ్యాచ్ ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ లో పాకిస్తాన్ తో తలపడటానికి రెండు టీంలు పోటీ పడుతున్నాయి.అయితే...
Read More..ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతోంది.నిన్న మొన్నటి వరకు దసరా, దీపావళి అంటూ ప్రకటించిన ఆఫర్లను ఇంకా కొనసాగిస్తుండటం కొసమెరుపు.ఇప్పుడు తాజాగా మరో బంపర్ ఆఫర్ ను...
Read More..ఇండియన్ మార్కెట్లోకి ఒకదాని తరువాత ఒకటిగా ఎలక్ట్రానిక్ కార్లు వచ్చి చేరుతున్నాయి.ఈ క్రమంలో ఒకే వరుసలో 3 సీట్లు కలిగిన ఓ ఎలెక్ట్రిక్ వెహికల్ ని తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్ ప్రవేశ పెట్టింది.ఈ విషయమై తాజాగా విద్యుత్ వాహన కన్సార్షియం,...
Read More..భారత ప్రధానమంత్రి మోడీ యావత్ భారతాన్ని ఏకం చేసేందుకు కంకణం కట్టుకున్నారు.ఈ క్రమంలో తాజాగా “వన్ ఎర్త్ – వన్ ఫ్యామిలీ – వన్ ఫ్యూచర్” పేరుతో G20 లోగోను కేంద్రం ఆవష్కరించడం విశేషం.వచ్చే నెలలోనే భారత్ G20 దేశాల ప్రెసిడెన్సీ...
Read More..రేపు T20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరుగునుంది.అయితే ఈ మ్యాచ్ కి సంబంధించి అడి లైడ్ లో టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కుడి చేతికి బలమైన...
Read More..అవును, మీరు వినండి నిజమే.సగం ధరకే షియోమీలోనే బెస్ట్ ఫోన్ మీ సొంతం చేసుకోండి.షియోమీ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన క్లియరెన్స్ సేల్ నుండి ఈ పటాకా అఫర్ ను కస్టమర్లకు అనౌన్స్ చేసింది.అయితే, ఈ అఫర్ లేటెస్ట్ ఫోన్ల పైన...
Read More..మీరు విన్నది నిజమే.ఫారిన్ కంట్రీలకే పరిమితమైన చనుబాలు దానం అనేది మనదగ్గర కూడా వుంది.ఈ పరిణామం మంచిదే అని చెప్పుకోవాలి.దేశం నలుమూలలా తల్లిపాలు లేక తల్లడిల్లుతున్న శిశువులు ఎంతమందో వున్నారు.అలాంటివారికి ఇదొక సేవగా పనికొస్తుంది.తమిళనాడుకు చెందిన ఓ మహిళ గత పది...
Read More..సాధారణంగా టూరిస్టులు సఫారీకి వెళ్ళినప్పుడు జంతువులను కాస్త దూరంలో చూసి ఎంజాయ్ చేస్తారు.కానీ తాజాగా వేరే రేంజ్లో వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అందించే ఒక సఫారీ డ్రైవ్ కనిపించింది.ఈ సఫారీ టూర్ లో ఒక పెద్ద సింహం డైరెక్ట్ గా టూరిస్టులపైకి...
Read More..ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీస్ ఫీచర్ రిలీజ్ చేసింది.కాగా ఈ ఫీచర్ ఇంకా రానివారు కొద్ది వారాల పాటు వెయిట్ చేయాల్సిందే.ఎందుకంటే ఈ ఫీచర్ మెల్లిమెల్లిగా అందరికీ రిలీజ్ అవుతుంది.ఈ ఫీచర్ ఆల్రెడీ పొందిన వారు కమ్యూనిటీస్...
Read More..మానవ హక్కులు పేరులోనే మానవుడి పేరు జొప్పించడంతో వీటికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది.ఇవి అందరికి ఉపయుక్తంగా ఉన్నాయి కాబట్టి సార్వజనీనమైనవి.ఈ మానవ హక్కులు ప్రగతి శీలమైనవి కూడా.1948లో ఐక్యరాజ్య సమితి మానవ హక్కులను ప్రకటించింది.ఒక లక్ష్యంతో ఈ ప్రకటన ఐక్యరాజ్య సమితి...
Read More..కేవలం ఆర్థిక ప్రమాణాలపై ఆధారపడిన రిజర్వేషన్లను మేము అంగీకరించం.షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతులలోని పేదలను ఆర్థికంగా బలహీన వర్గాల కోటాలో ఎందుకు తీసుకురావడం లేదు? కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారికి, సామాజికంగా వెనుకబాటుతనం లేని వారికి...
Read More..ఈరోజుల్లో ఏది లేకపోయినా టెలివిజన్ లేకుండా జనాలు ఉండలేకపోతున్నారు.రొటీన్ వర్క్స్ నుంచి కాస్త వినోదం అందించే ఈ టీవీలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.అయితే కాలంతో పాటు టెలివిజన్ రూపురేఖలు కూడా చాలా వేగంగా మారిపోతున్నాయి.ఇంతకుముందు, టీవీ స్క్రీన్ చిన్నగా ఉండి, దాని...
Read More..ఆకతాయిలు పబ్లిక్ రోడ్లపై స్టంట్స్ చేస్తూ తమ ప్రాణాలను పోగొట్టుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా తీసేస్తున్నారు.కాగా తాజాగా గురుగ్రామ్లో మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఓ పిచ్చి స్టంట్ చేశారు.ఈ స్టంట్ మిస్ కావడంతో ఒక వ్యక్తి ప్రాణాలు...
Read More..సైబర్ క్రైమ్లు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి.అమాయక ప్రజలను మోసగించడానికి, వారు కష్టపడి సంపాదించిన డబ్బును దొంగిలించడానికి స్కామర్లు కొత్త మార్గాలను కనుగొంటున్నారు.మెసేజ్లు పంపి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.అందులోని లింక్పై క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ...
Read More..తల్లులు తమ పిల్లలను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు.తమ పిల్లలను సంరక్షించడానికి తల్లులు తమ ప్రాణాలను కూడా వదిలేసేందుకు సిద్ధమవుతారు.అందుకే తల్లి ప్రేమ ఎంతో గొప్పదని అంటుంటారు.ఈ మాట కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది.ఇప్పటికే ఎన్నో జంతువులు తమ పిల్లలను...
Read More..మాస్టోడాన్ అనే ఒక జర్మన్ డెవలపర్ సృష్టించిన ఓపెన్ సోర్స్ సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫారమ్ పేరు ప్రస్తుతం ప్రపంచం అంతటా మార్మోగిపోతోంది.ట్విట్టర్కు ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా మారింది.ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత కొత్త రూల్స్ పెట్టాడు.బ్లూ టిక్ కావాలంటే నెలకు...
Read More..ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న విషయం జరిగిన క్షణాల్లో ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారికైనా సరే తెలిసిపోతుంది.సోషల్ మీడియాలో ప్రతి రోజు ఎన్నో పెంపుడు జంతువుల వీడియోలను ప్రజలు పోస్ట్ చేస్తూనే ఉంటారు.అటువంటి వాటిలో కొన్ని...
Read More..కరోనా కారణంగా ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వల్ల ప్రజలు అప్పట్లో ఇళ్లకే పరిమితం కావడం తెలిసిందే.ఆ టైంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు ఉచిత రేషన్ కేంద్ర ప్రభుత్వం అందించింది.ఇంకా ఇప్పటికీ ఈ పథకం చాలా...
Read More..ప్రతి రోజు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలను చాలామంది ప్రజలు షేర్ చేస్తూ ఉంటారు.ఇలా షేర్ చేసే వీడియోలలో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి.అందులో ఎక్కువగా ప్రముఖ వ్యాపారవేత హర్ష గోయెంకా షేర్ చేసిన వీడియోలు ఎప్పుడు...
Read More..పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.వెడ్డింగ్ డ్రెస్ల ధర కూడా చాలా అధికంగానే ఉంటుంది.అయితే కేవలం ఒకేరోజు మాత్రమే వాడే ఈ దుస్తులను అధిక ధర పెట్టి పేదవాళ్లు కొనుగోలు చేయలేరు.కానీ తమ వెడ్డింగ్ డే సందర్భంగా చాలా ఆకర్షణీయంగా...
Read More..ఓటీటీకి ఆదరణ నానాటికీ పెరుగుతోంది.థియేటర్లలో విడుదలైన సినిమాలు అతి తక్కువ కాలంలోనే ఓటీటీలలోకి వచ్చేస్తున్నాయి.క్రైమ్, థ్రిల్లర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ ఇలా విభిన్న రకాల సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీ యాప్ల ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి.ఈ తరుణంలో ఎక్కువ...
Read More..ప్రస్తుత సమాజంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలలో ఒత్తిడి అనేది ఎక్కువగా పెరిగిపోతుంది.దీనివల్ల అప్పుడప్పుడు కొంతమంది ప్రజలు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు.ఒక్కోసారి మరి కొంతమంది సహనాన్ని కోల్పోయి రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు.ఇలా సహనాన్ని కోల్పోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వ్యక్తుల వీడియోలు...
Read More..తక్కువ నిడివితో ఉండే వీడియోలతో టిక్ టాక్ యాప్ బాగా ఫేమస్ అయింది.ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లను సంపాదించింది.దీంతో తక్కువ నిడివితో కూడిన వీడియోలపై యూట్యూబ్ కూడా దృష్టి సారించింది.ఈ క్రమంలోనే యూజర్లకు సరికొత్త అనుభూతిని పంచుతూ యూట్యూబ్ షార్ట్స్ తీసుకొచ్చింది.టిక్టాక్పై పలు...
Read More..సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెట్ స్టార్ ప్లేయర్ ఏబి డివిలియర్స్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఈ ఏడాది T20 వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందని జోష్యం చెప్పారు.ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుందని.తన అంచనా తెలియజేశారు.ఇండియా...
Read More..చిరంజీవి గారంటే 90 లలో చాల మందికి ఇన్స్పిరేషన్.ఇప్పటికి కూడా అయన పేరు చెప్తే చాల మంది పాత సినిమాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు.అయితే చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని చాల మంది సినిమాలలోకి కూడా వచ్చేవారు.ఆలా ఆయనలా నటించాలని ,...
Read More..మాజా డ్రింక్ తెలియని వారు ఇక్కడ దాదాపు ఉండరనే చెప్పుకోవాలి.కేవలం గ్యాస్ తో కూడిన కూల్ డ్రింక్స్ రాజ్యమేలుతున్న సమయంలో గ్యాస్ లేకుండా వచ్చిన సంచలన సాఫ్ట్ డ్రింక్ ఇది.ఇకపోతే రెండు సంవత్సరాలలో మాజా సాఫ్ట్ డ్రింక్ కూడా బిలియన్ డాలర్...
Read More..XXX అనగా ముందుగా మీకు ఏం గుర్తొస్తోందో బాగా గ్రహించవచ్చు.దురదృష్టవశాత్తు XXX అంటే వయోజన కంటెంట్ మాత్రమే అందరికీ గుర్తుకు వస్తుంది.ఈ XXX పదం ఎందుకు పుట్టిందో మూలాల్లోకి వెళ్లి చూస్తే చాలా ఆసక్తికర అంశాలు స్ఫురణకు వస్తాయి.ఒక వ్యక్తి ఎక్కడైనా...
Read More..ఇండియన్ వెడ్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.యావత్ ప్రపంచంలోనే భారతీయుల పెళ్ళికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు వుంది.వివిధ దేశాలు వారి వివాహ వేడుకలు ఎంతో ఆడంబరంగా జరిపించుకుంటున్నప్పటికీ భారతీయ సనాతన వివాహానికి ఓ ప్రత్యేకమైన స్థానం వుంది.అందుకే విదేశీయులు సైతం మన...
Read More..అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా ఓ కీలక విషయమై నిర్ణయం తీసుకుంది.విషయం ఏమంటే, తన ఫోన్లోని వాయిస్ అసిస్టెంట్ ‘హే సిరి’ని.కాస్త ఎడిట్ చేసి ‘సిరి’గా మార్చబోతోంది.దీనిద్వారా యూజర్లకు కావాల్సిన సమాచారాన్ని ఇంకా వేగంగా ఇవ్వొచ్చని యాపిల్ యాజమాన్యం అభిప్రాయపడుతోంది.అందుకే...
Read More..మనిషి ఉన్నచోటనే ఎదగడానికి నానాయాతన పడుతూ ఉంటాడు.అవకాశాలు లేవని, ఎవరినీ నమ్మలేమని, డబ్బులు లేవని, సాయం చేసేవారు లేరని.ఇలా అనేకరకాల భయాలతో మనిషి బాధపడుతూ వర్తమానాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటాడు.అలాంటిది ఆ వ్యక్తి దేశం కాని దేశంలో మన ప్రాంతీయ పానీయం...
Read More..ఈమధ్య ట్విట్టర్ విషయంలో తరచూ వచ్చిన వార్తల్ని మీరు చూసే వుంటారు.ట్విట్టర్ తాజా చైర్మన్ ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా అధినేత ‘ఎలాన్ మస్క్’ సోషల్ నెట్వర్క్ కంపెనీ ‘ట్విటర్’ను ఈమధ్యనే టేకోవర్ చేసుకున్న సంగతి తెలిసినదే.ఇలా ట్విట్టర్ ని సొంతం...
Read More..స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఇష్టమైన యాప్లలో టెలిగ్రామ్ కూడా ఒకటి.వాట్సాప్ తరహాలోనే ఇది కూడా ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకుంటోంది.తాజాగా యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.టెలిగ్రామ్ ఇటీవల తన అధికారిక బ్లాగును అప్డేట్ చేసి, ప్రీమియం వినియోగదారులు కొన్ని కొత్త...
Read More..ఎప్పుడు బాంబుల దాడులతో ఉగ్రవాదుల కార్యకలాపాలతో రణరంగంగా ఉండే అందమైన కాశ్మీర్ కి ఇప్పుడు పర్యాటకుల తాకిడి పెరిగింది.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు కాశ్మీర్ లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి.పలు సినిమా షూటింగులు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి.ఈ...
Read More..విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే పిల్లల బతుకులను గుగ్గిపాలు చేస్తున్నారు.రాజస్థాన్లోని భరత్పూర్లో ఓ మహిళా టీచర్ చేసిన ఒక పని తెలిసి ఇప్పుడు అందరూ నోరెళ్లబెడుతున్నారు.ఈ లేడీ టీచర్ తన లింగాన్ని మార్చుకుని తన విద్యార్థినిని పెళ్లి చేసుకుంది.వివరాల్లోకి వెళితే, మీరా అనే...
Read More..భారతీయ రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ పాటించేవారు చాలా తక్కువ.అందుకే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి.కాగా తాజాగా ఒక వ్యక్తి బైక్పై తన భార్యాపిల్లలతో వెళ్తూ కారుకు డ్యాష్ ఇచ్చాడు.ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఓ క్లిప్ ఆన్లైన్లో విస్తృతంగా వైరల్ అవుతుంది.ఈ ప్రమాదం పూణెలోని...
Read More..ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం అని చెప్పొచ్చు.ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది.అయితే, కొన్ని దేశాలలో మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది.ఈ దేశాల్లో లైసెన్స్ను పొందేందుకు ప్రజలు టెస్టింగ్...
Read More..ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు జంతువులను పెంచుకుంటూ ఉన్నారు.చాలామంది ప్రజలకు ఎప్పుడు జంతువులను పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టం.అయితే కొంతమంది తమ ఇంట్ల లో కుక్కలను, పక్షులను చివరికి పాములను కూడా పెంచుకోవడం మనం చూస్తూ ఉంటాం.కానీ సోషల్ మీడియాలో...
Read More..చాలా చోట్ల ఉన్న అడవి ప్రాంతాలలో క్రూర జంతువులు తిరుగుతూ ఉంటాయి.అలాంటి అడవి ప్రాంతాలలో ఉన్న రోడ్లపై ప్రయాణిస్తున్న జనాలపైకి అలాంటి క్రూర జంతువులు దాడి చేసే వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.ఒక ఎలుగుబంటి ముగ్గురు వ్యక్తులపై దాడి...
Read More..రాజస్థాన్లోని బార్మర్లోని ఓ డెంటల్ క్లినిక్లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.ఆ క్లినిక్లో న్యూస్ పేపర్ చదువుతూ 60 ఏళ్లకు పైబడిన ఓ వ్యాపారవేత్త కుప్పకూలి మరణించాడు.అతడు క్లినిక్లోకి రావడం, ఒక బల్లపై కూర్చోవడం, న్యూస్ పేపర్ తీసుకొని చదువుకోవడం...
Read More..ప్రపంచంలో జనాభా నానాటికి పెరుగుతోంది.దీంతో అడవులు క్రమంగా తగ్గుతున్నాయి.నివాస ప్రాంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.వ్యవసాయం సాగు చేసే భూమి కూడా క్రమంగా తగ్గతూ వస్తోంది.ఈ తరుణంలో కొన్నేళ్లకు భూమిపై ఆహార సంక్షోభం ఏర్పడుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ తరుణంలో పరిష్కార...
Read More..ఈ భూమి మీద జీవించాలంటే జంతువులన్నీ దాదాపు వాటి ప్రాణాల కోసం ఇతర క్రూర జంతువుల నుంచి ఉన్న ప్రమాదంతో ప్రతిరోజు కూడా పోరాడాల్సిందే.క్రూర జంతువులు వాటికి బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక జంతువును వేటాడి తినడం మనం...
Read More..రంగు రంగుల పెయింటింగ్స్ అంటే చాలా మందికి ఇష్టం.అయితే ప్రపంచంలో ఎక్కడ చూసినా, మనకు తెలుపు రంగులోనే విమానాలు కనిపిస్తాయి.కొన్ని కంపెనీలు తమ ఇష్టానికి తగ్గట్టు కొన్ని రంగుల స్టిక్కర్లు అతికించుకుంటాయి.లేదా కంపెనీ పేరు కనిపించేలా, లోగోలు దర్శనమిచ్చేలా కొంత భాగం...
Read More..ప్రస్తుతం అందరి చేతుల్లోనూ ఫోన్లు కనిపిస్తున్నాయి.ఫోన్ పాడైనా, కొంత సేపు ఫోన్లు మన చేతిలో లేకపోయినా, ఏదో కోల్పోయిన స్థికి చాలా మంది చేరుకుంటున్నారు.మన జీవితంలో ఫోన్లు విడదీయరాని భాగం అయిపోయాయి.మనుషులను దగ్గర చేయాల్సిన ఫోన్లు, మన మధ్య బంధాలను మరింత...
Read More..భారతదేశంలో పర్సనల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా వరకు వచ్చాయి కానీ కమర్షియల్ వెహికల్స్ అంతగా అందుబాటులోకి రాలేదు.కాగా ఈ రంగంలో కూడా వాహనాన్ని తీసుకొచ్చేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి.ఇందులోని భాగంగా గ్రీన్సెల్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ మహిళల కోసం ప్రత్యేకమైన భద్రతా లక్షణాలతో...
Read More..దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ తాజాగా ఓ అరుదైన ఫీట్ సాధించింది.అవును, దేశంలోనే మార్కెట్ విలువలో అగ్రగామిగా ఉన్న ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ర్టీస్.ఉద్యోగస్తులు పని చేయడానికి అనుకూలమైన కంపెనీగా ప్రపంచంలోని 20 అత్యుత్తమ యాజమాన్య సంస్థల్లో ఒకటిగా నిలబడి రికార్డులకెక్కింది.ఫోర్బ్స్...
Read More..చలిని కూడా తరిమికొట్టే పరికరం వుంటుందా అని ఆలోచిస్తున్నారా? మనవాళ్ళు దేనిని వదిలిపెట్టారు కనుక.మనిషి మేధస్సు అపరిమితం.తన సౌకర్యంకోసం సగటు మనిషి ఏదైనా చేయగలడు.కొంతమంది ఔత్సాహికులు మనుషుల అవసరాలు తెలుసుకొని వాటికి అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేస్తున్నాడు.పెరుతున్న టక్నాలజీ మనిషి...
Read More..బంగారు రాయి ఏమిటి, మహిళలు తాకకపోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఈ విషయం తెలుసుకోవాలంటే మీరు ఈ కధనం పూర్తిగా చదవలసిందే.ఈ భౌతిక ప్రపంచం వింతలు, విశేషాలకు పెట్టింది పేరు.ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట ఇలాంటి అద్భుతాలు చోటుచేసుకునే ఉంటాయి.అయితే ఒకప్పుడు ఇలాంటి...
Read More..ఈమధ్యకాలంలో చాలామందికి పెట్స్ ని పెంచుకోవడం సర్వసాధారణం అయిపోయింది.ముఖ్యంగా కుక్కల్ని, పిల్లుల్ని చాలామంది ఇష్టంగా పెంచుకుంటారు.అయితే వాటిని పెంచుకోవడం అంత తేలికైన విషయం ఏమీ కాదు.మన ఇంట్లో మన పిల్లల్ని ఎలా సాకుతామో అదేవిధంగా వీటిపట్ల ప్రేమ, భద్రత, బాధ్యత కలిగి...
Read More..కుక్క, పిల్లి మధ్య వైరం ఉంటుందనే నిజం అందరికీ తెలిసిందే.కాకపోతే ఒకే యజమాని వీటిని రెండిటినీ పెంచుకుంటే అవి రెండు కూడా ఒకటికి ఒకటి సర్దుకుపోతుంటాయి.రెండు కూడా స్నేహం చేసుకుంటూ తమ వైరుధ్యాన్ని మరిచిపోతుంటాయి.అయినా కూడా ఇవి సరదాగా పోట్లాడుకుంటుంటాయి.పిల్లి తన...
Read More..గిన్నిస్ రికార్డులు కధలు వింటే ఒక్కోసారి చాలా విడ్డురంగా అనిపిస్తుంటుంది.ఆమాత్రం దానికే అవార్డులు ఇచ్చేస్తారా అనిపించక మానదు.కానీ నిజం, కాదేది కవితకు అనర్హం అన్నట్టు… మీలో ఎలాంటి ప్రత్యేకత వున్నా దానినే గిన్నిస్ వేదికగా చాటుకొని రికార్డులు బద్దలు కొట్టేయచ్చు.తాజాగా ఓ...
Read More..అన్ని అవయవాలూ సరిగ్గా ఉండి కూడా అవకాశాలు లేవని మనలా ఆమె కూర్చొని ఏడవలేదు.ఒక్క కాలు పూర్తిగా లేదు ఆమెకి.అయితేనేం, దానినే ఛాలెంజింగ్ గా తీసుకొని వున్నత శిఖరాలు అధిరోహించింది.వైకల్యం ఉన్నా అది జీవితానికి ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించింది.పైగా వయస్సు...
Read More..ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు అతివేగం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి.ఆ ప్రమాదాలలో చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు.మద్యం సేవించడం, అతివేగం వల్ల వారి ప్రాణాలకి ప్రమాదం కాకుండా రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులకు కూడా ప్రమాదం కలగవచ్చు.అందుకోసం ఒక ఐదు నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు...
Read More..కొబ్బరికాయలు పగలకొట్టగానే అందులో ఉన్న కొబ్బరిని టెంక నుంచి వేరు చేయడానికి చాలామంది కష్టపడుతుంటారు.చాకులను వాడటం లేదా వాటిని బలంగా నేలకేసి కొట్టడం లాంటివి చేస్తుంటారు.అయితే అంత కష్టపడకుండా ఈజీగా కొబ్బరికాయ నుంచి కొబ్బరి ట్యాంకును వేరు చేయొచ్చని ప్రముఖ చెఫ్...
Read More..రెండు రోజుల క్రితం ట్విట్టర్ భారీగా ఉద్యోగులను తొలగించింది.ఖర్చులు తగ్గించుకోవాలని ఉద్దేశంతోనే ఈ పని చేసినట్లు కొత్త బాస్ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.దాదాపు 50 శాతం మంది ఉద్యోగులను తొలగించిన మస్క్ ఇప్పుడు వేరే సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్కి కూడా ఇదే...
Read More..లాజిక్ లేని కథలు, సన్నివేశాలు, ట్విస్టులు, ఇండియన్ సీరియల్లలో ఎప్పుడూ కనిపించేవే.పాయింట్ బ్లాక్లో బుల్లెట్ దిగినా కూడా మనిషి బతికినట్లు ఒక్క సీరియల్లోనే చూపించారంటే అవి ఎంత ఫన్నీగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.వైద్య అద్భుతాల నుంచి అతీంద్రియ కార్యకలాపాల వరకు, సీరియస్స్లో...
Read More..తలుపుకు ఉన్న చిన్న రంధ్రం నుంచి ఏదైనా చీపురు పుల్లలు బయటకు పంపించడం కూడా కష్టం అవుతుంది.అలాంటిది బాణాలు వేయాలంటే సాధ్యపడుతుందా.అయితే ఈ అసాధ్యం సుసాధ్యమైంది.సాంప్రదాయ ఒట్టోమన్ విల్లును ఉపయోగించి ఒక చిన్న కీహోల్ ద్వారా వరుసగా ఏడు బాణాలను కాల్చి...
Read More..జంతువులు, పక్షులు తరచూ విచిత్రమైన పనులు చేస్తాయి.కొన్నిసార్లు భయానకంగా, కొన్నిసార్లు ఫన్నీగా ఉంటాయి.ఇంటర్నెట్ అటువంటి వీడియోలు ప్రస్తుతం మనకు చాలా కనిపిస్తున్నాయి.ఇదే తరుణంలో ఒక చిలుక లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా ఓ చిలిపి పని చేసింది.లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నండగా జర్నలిస్టుకు షాకిచ్చింది.టీవీలో...
Read More..యూట్యూబ్కు ప్రస్తుతం అంతా బాగా అలవాటు పడ్డారు.యూట్యూబ్ ఓపెన్ చేస్తే గంటల తరబడి అందులోనే ఉండిపోతున్నారు.ఇక ఇందులో లాంగ్ వీడియోలు, షార్ట్ వీడియోలు ఉంటాయి.వాటిని చూసేటప్పుడు ఇబ్బంది లేకుండా యూట్యూబ్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.షార్ట్-వీడియో ఫార్మాట్ను ప్రచారం చేయడానికి మరియు...
Read More..ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని ఒక సామెత ఉంది.అంటే మనకు బాగా నమ్మకం ఉన్న వారు మనకు దెబ్బ కొట్టినా మనం తెలుసుకోలేమని అర్ధం.ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోలేక పోతున్నాం.చాలా చోట్ల తమ వద్ద పని చేసే వారితో...
Read More..ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విట్టర్ విషయంలో తీసుకునే నిర్ణయాలు చాలామందిని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.తన సొంత అకౌంట్ నుంచే మస్క్ కొత్త ట్విటర్ రూల్స్ జారీ చేస్తున్నారు.బ్లూటిక్ పెయిడ్ ఫీచర్ అవుతుందని ఎప్పటినుంచో చెబుతూనే వస్తున్నారు.కాగా ఇప్పుడు ఫేక్...
Read More..ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి.కొంతమంది దొంగలు అయితే కొత్త కొత్త పద్ధతులలో దొంగతనం చేస్తున్నారు.వారు చేసే దొంగతనాలు అప్పుడప్పుడు వారి ప్రాణాలు మీదికి వస్తూ ఉంటాయి.పోలీసులకు దొరుకుతామనే భయం కూడా లేకుండా కొంతమంది దొంగలు రెచ్చిపోయి దొంగతనం చేస్తూ ఉంటారు.ఇలాంటి...
Read More..ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది ప్రజలు చనిపోతున్నారు.రోడ్డుపై ఏదైనా వాహనంలో ప్రయాణించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వెళ్లడం మంచిది.దీనికి ముఖ్య కారణం ఈ మధ్యకాలంలో యువత అతివేగంతో రోడ్లపై వాహనాలు నడిపి తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రతి...
Read More..T20 వరల్డ్ కప్ టోర్నీలో జింబాబ్వే పై భారత్ గెలిచింది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.దీంతో రెండో బ్యాటింగ్ కి దిగిన జింబాబ్వే 115 పరుగులకే ఆల్ అవుట్ అయింది.ఈ విజయంతో గ్రూప్...
Read More..విమానాల్లో ప్రయాణించే వారు తప్పక కొన్ని ట్రిక్స్ తెలుసుకోవాలి.అప్పుడే వారికి విమాన ప్రయాణం చాలా సులభతరం అవుతుంది.కాగా ట్రావెల్ నిపుణుల ప్రకారం మూడు ట్రిక్స్ తెలుసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజన్, గందరగోళం లేకుండా జర్నీ పూర్తి చేయవచ్చు.అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్ చివరి నిమిషంలో...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పెంచుకునే పెంపుడు జంతువులలో పిల్లులు ఒకటి.ఈ క్యాట్స్ చాలా స్మార్ట్.అలానే ఇవి దర్జాగా బతుకుతాయి.దర్జాగా పడుకుంటాయి.అలాగే కూర్చుంటాయి.కాగా తాజాగా ఒక పిల్లి మనిషి వలె కూర్చొని ఆశ్చర్యపరుస్తోంది.ప్రముఖ ట్విట్టర్ పేజీ @Buitengebieden ఈ వీడియోను షేర్ చేసింది.దీనికి ఇప్పటికే...
Read More..T20 వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు బంగ్లాదేశ్ జట్టుపై పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.అనంతరం బ్యాటింగ్ చేసిన పాక్ ఆటగాళ్లు 18.1 ఓవర్ లలో 128...
Read More..ఇండియాలో టూవీలర్ మార్కెట్లో నిత్యం నెలకొనే డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని, అనేక బ్రాండ్లు భారతదేశంలో తమ కొత్త బైక్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి.ఆటోమొబైల్ వర్గాల ప్రకారం, నవంబర్ 2022లో భారతదేశంలో కొన్ని కొత్త బైక్లు, స్కూటర్లు రిలీజ్ అవుతాయి వాటిపై ఇప్పుడు...
Read More..ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ చాలా మార్పులు తీసుకొస్తున్నారు.ఇప్పటికే బ్లూ టిక్ మార్క్ కోసం 8 డాలర్లు చెల్లించాల్సిందిగా అతను ఒక కొత్త రూల్ తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలోనే మస్క్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఇండియన్ యూజర్లను ఖుషి చేస్తోంది.అదేంటంటే...
Read More..ఇటీవల కాలంలో చాలామందికి కొన్ని విషయాలపై అవగాహన ఉండటం లేదు.ఎవరో చెప్తే కానీ ఆ బాధ ఏంటో కూడా అర్థం కాదు.అలాంటి ఒక కఠినమైన పని బాడీ కావిటీ సెర్చ్.ఇది సాధారణ మనుషులకి కాదు జైల్లో శిక్ష అనుభవించడానికి వెళ్లిన వారికి...
Read More..సోషల్ మీడియాలోని కళలకు సంబంధించిన వీడియోలకి కొదవలేదు.ఈ వీడియోలలో డ్రాయింగ్ వంటి కళాకృతులు నెటిజన్లను ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.పెయింట్ బ్రష్ల నుంచి పెన్సిల్ల వరకు అనేకమంది కళాకారులు తమ కళాఖండాలను ఇప్పటికే చూపించారు.కాగా తాజాగా ఒక మహిళ చాక్పీస్ తో చాలా...
Read More..కోతులు చాలా తెలివైనవి.అన్ని జంతువుల కంటే ఇవి మనుషులకు చాలా దగ్గరగా ప్రవర్తిస్తాయి.ఒక్కోసారి వీటి ఎక్స్ప్రెషన్స్ చూస్తే అవి నిజంగా మనుషులేననే భ్రమ కలుగుతుంది.కాగా తాజాగా ఒక తోకలేని కోతి అయిన ఒరంగుటాన్ అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.దీనికి...
Read More..భారతదేశంలో ఒక సిటీ నుంచి మరో సిటీకి వెళ్లేందుకు ఎక్కువగా రైళ్లపైనే ప్రజలు ఆధారపడుతుంటారు.లాంగ్ జర్నీలు చేసేటప్పుడు తలనొప్పి లేవడం లేదా ఆకలి వేయడం వల్ల ట్రైన్లో అమ్మే పదార్థాలను కొనుగోలు చేసి తింటుంటారు.అయితే ఈ ఆహార పదార్థాలను ఎలా తయారు...
Read More..తాజాగా ఆస్ట్రేలియాలో ఒక ఇంటిలోని కిచెన్లో రెండు కొండచిలువలు సంభోగం చేసుకున్నాయి.ఈ దృశ్యాన్ని చూసి ఆ ఇంటి మహిళా యజమానికి షాక్ అయ్యారు.అనుమానాస్పదంగా కదులుతున్న మైక్రోవేవ్ ఓవెన్ వెనుక ఏముందో అని చూడగా ఆ ఆస్ట్రేలియన్ మహిళకు వంటగది కౌంటర్లో రెండు...
Read More..తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి సంబంధించిన పెట్టుబడులు, డిపాజిట్లపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.పూర్తి అస్తుల వివరాలను చూస్తే.30 సెప్టెంబర్ 2022 నాటికి TTD వద్ద రూ.15,938 కోట్ల బ్యాంకు పెట్టుబడులు ఉన్నాయని టీటీడీ పేర్కొంది.ఈ నిధులు 24...
Read More..రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న భీకర సంగ్రామంలో చాలామంది సామాన్యులు బలైపోతున్నారు.రష్యా చేసే దాడులకు ఉక్రెయిన్ వాసులు దేశం విడిచి పారిపోతున్నారు.ఉక్రెయిన్ లో చాలా నగరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి.రెండోసారి సార్ట్ అయిన యుద్ధంలో ఉక్రెయిన్ ధర్మల్ విద్యుత్ ప్లాంట్...
Read More..T20 వరల్డ్ కప్ టోర్నీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.మొన్ననే పాకిస్తాన్ పై జింబాబ్వే గెలవడం తెలిసిందే.ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పసికున్న నెదర్లాండ్స్… సౌత్ ఆఫ్రికా పై గెలిచేసింది.ఈ రెండు జట్టుల మధ్య...
Read More..యాంటీ వైరస్ రాకుండా యాప్లపై ఎంత నిఘా వేసినా, ఎప్పటికప్పుడు కొత్త మాల్వేర్ ఆండ్రాయిడ్ డివైజ్లపై దాడి చేస్తోంది.ఇటీవల 13 ప్రమాదకరమైన యాప్లను గూగుల్ గుర్తించింది, అవి ఉపయోగించడం అత్యంత ప్రమాదకరమైనవి.అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ 13 ప్రమాదకరమైన యాప్లు...
Read More..