భారత దేశంలో రైల్వే ప్రయాణానికి వున్న డిమాండ్ ఇంక దేనికీ ఉండదని చెప్పుకోవాలి.ఇక్కడ 90 శాతం ప్రజలు రైలు మార్గం గుండానే ప్రయాణిస్తారు.ఇక చివరి నిమిషంలో రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు ఎక్కువగా జనరల్ బోగీల్లోనే పయనించడానికి ప్రిఫర్ చేస్తారు.అందుకే జనరల్...
Read More..మ్యాచ్ మధ్యలో సిగరేట్? అని ఆశ్చర్యపోకండి.మీరు వింటున్నది నిజమే.ఆస్ట్రేలియా – సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్లో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది.మ్యాచ్ మధ్యలోనే ఆస్ట్రేలియా బ్యాటర్ అయినటువంటి మార్నస్ లబుషేన్ సిగరెట్ లైటర్ అడగటం ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద...
Read More..సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్ అవుతాయో చెప్పడం ఎవరి తరమూ కాదు.అవును, ప్రతి రోజూ ఇక్కడ అనేక రకాల వీడియో స్టఫ్ అప్లోడ్ అవుతూ ఉంటుంది.ఈ క్రమంలో ఎక్కువగా జంతువులకు సంబందించినటువంటి వీడియోలే నెటిజన్ల మనసులని దోచుకుంటున్నాయి.ముఖ్యంగా పెంపుడు...
Read More..నేటి సమాజంలో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో బట్టతల సమస్య ఒకటి.ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు.ఈ నేపథ్యంలో చాలా మంది సరైన ఫుడ్ తీసుకోరు.ఒత్తితో బాధపడుతుంటారు.చికాకులతో సతమతమైపోతుంటారు.ఈ సమస్య యువతలో ఎక్కువగా కనిపిస్తుంది.ముందు రోజుల్లో అయితే 60...
Read More..చలి కాలంలో చాలామంది దంతక్షయం సమస్యను ఎదుర్కొంటారు.ఇది సర్వసాధారణం.అయితే ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చలికాలంలో వణుకు లేదా దంత క్షయం ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.దీనిని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.చలికాలంలో ప్రతి...
Read More..ప్రపంచ దేశాల్లో గత కొన్ని నెలలుగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గీ కొన్ని దేశాల్లో మళ్లీ పెరుగుతూ ఉండటంతో ఈ వైరస్ ప్రజలను టెన్షన్ పెడుతూనే ఉంది.త్వరలో కరోనా...
Read More..ఎక్కడా? ఎవరిస్తారు? వివరాలన్ని చెబితే ఇప్పుడే బయలుదేరి అరగంట నడిచొస్తాం అని ప్లాన్ వేస్తున్నారా! ఇక్కడ ఎవరు ఎలాంటి పోటి పెట్టలేదు.అరగంట నడిస్తే లక్షన్నర ఇస్తామని ప్రకటించలేదు కూడా.కాని రోజూ అరగంట నడిస్తే సంవత్సరానికి లక్షన్నర ఆదా చేయొచ్చు అంట.ఈ విషయాన్ని...
Read More..బ్లాక్ హెడ్స్ లేదా మృతకణాలు.చాలా మందిని ఇబ్బంది పెట్టే చర్మ సమస్య ఇది.ఎంత తెల్లగా, అందంగా ఉన్నా బ్లాక్ హెడ్స్ ఉంటే మాత్రం అందహీనంగా కనిపిస్తుంటారు.ముఖ్యంగా అమ్మాయిలు చర్మ కాంతిని తగ్గించే ఈ బ్లాక్ హెడ్స్ కారణంగా తెగ బాధ పడుతుంటారు.ఈ...
Read More..ఇటీవలకాలంలో మహమ్మారి కరోనా వైరస్ చైనా దేశంలో విజృంభిస్తే ఇప్పటికే వేల సంఖ్యలో మరణించారు.అంతేగాక ఈ వ్యాధి లక్షణాలు సోకి పలువురు ఇప్పటికీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.అయితే తాజాగా ఈ వైరస్ భారతదేశంలో కూడా వ్యాపించినట్లు తెలుస్తోంది.అంతేగాక అధికారికంగా ఇప్పటికే...
Read More..దేశంలో అన్ని టాకీ షోలలో ఆహా “అన్ స్టాపబుల్” నెంబర్ వన్ షోగా నిలిచిన సంగతి తెలిసిందే.హోస్ట్ గా బాలకృష్ణ అందరి అభిమానాన్ని సంపాదించుకుంటూ మంచి ఎనర్జిటిక్ గా షో నడిపిస్తున్నారు.షోకి వచ్చే అతిథులను చమత్కరమైన ప్రశ్నలతో.కామెడీ పండిస్తూ మరికొన్ని కాంట్రవర్సీ...
Read More..దేశంలో ఉన్న స్టార్టప్ ఎకోసిస్టమ్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డిఐ)పై పన్ను మినహాయింపు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం త్వరగా పరిశీలించాలని వాధ్వాని ఫౌండేషన్ కోరింది.వాధ్వానీ ఫౌండేషన్ తన బడ్జెట్ ఆకాంక్షల జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించింది.వాధ్వాని ఫౌండేషన్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ...
Read More..ఒక జత సాక్స్ లేదా కొన్ని సాక్స్లను కొనుగోలు చేయడానికి మీరు ఎంత వెచ్చిస్తారు? 50, 100 లేదా 1000 రూపాయలు….మీ బడ్జెట్ ఇంతవరకూ మాత్రమే ఉంటే మీరు వికునా ఫాబ్రిక్తో తయారు చేసిన సాక్స్లను ఎప్పటికీ కొనుగోలు చేయలేరు.వీటి ఖరీదు...
Read More..గుజరాత్లోని సూరత్ భారతదేశ సింథటిక్ టెక్స్టైల్ రాజధానిగా పేరొందింది.సూరత్లోని ఈ పరిశ్రమ దేశంలోని సింథటిక్ ఫాబ్రిక్ అవసరాలలో 90% తీరుస్తుంది.అయితే ఈ పరిశ్రమ ఇప్పుడు అనూహ్యమైన పతనానికి దిగజారింది.అనేక డైయింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు మూసివేతకు గురయ్యాయి, వేలాది మంది కార్మికులు పూర్తిగా...
Read More..దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థలలో ఒకటిగా నిలిచిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా నిరాడంబరతకు ప్రసిద్ధి చెందారు.1991 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్గా వ్యవహరించారు.గతంలో ఒక ఉద్యోగి ప్రాణాలను కాపాడేందుకు రతన్ టాటా స్వయంగా విమానాన్ని...
Read More..పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, సంకల్పబలం ఉంటే ఏ లక్ష్యం అసాధ్యం కాదని అంటారు.రాజస్థాన్లోని టోంక్ జిల్లా డియోలీకి చెందిన ఘోసి మొహల్లాకు చెందిన దీపక్ కుమావత్ దీనిని నిజమని నిరూపించాడు.దీపక్ తల్లి గృహిణి.ఆమె కుట్టుపని చేస్తూ, పిల్లలకు కుట్టుపని నేర్పేది.ఇప్పుడు...
Read More..అష్నీర్ గ్రోవర్ అనంతరం భారత్పే సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సుహైల్ సమీర్ కూడా ఈ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.అష్నీర్తో అతనికి జరిగిన వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది ఫలితంగా అతను తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది.ఇరువర్గాల మధ్య చాలాసేపు మాటల యుద్ధం...
Read More..పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు.ప్రభుత్వం తాజాగా కొత్త ఇంధన సంరక్షణ ప్రణాళికను ఆమోదించిందని, దీని ప్రకారం ఇకపై రాత్రి 8:30 గంటలకు దేశంలోని అన్ని మార్కెట్లు/మాల్స్ మూసివేయబడతాయని ప్రకటించారు.ఆ సమయంలో అత్యధిక విద్యుత్...
Read More..టాలీవుడ్ నటి సమంతపై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎమోషనల్ కామెంట్స్ చేశారు.సినిమా ప్రొమోషన్స్ తో పాటు పలు ఇంటర్వ్యూలతో రష్మిక బిజీబిజీగా ఉన్నారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక సమంత ఆరోగ్యంపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. మయాసైటిస్ గురించి సమంత...
Read More..మనలో టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పడానికి నటుడు ప్రకాష్ రాజ్ జీవితమే ఒక ఉదాహరణ.ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్ అతడు మొదటిసారిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది దర్శకుడు బాల చందర్ వల్ల.అయితే ప్రకాష్...
Read More..ప్రేయసి కోసం యువకులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.వారి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.తమ ప్రేమను వ్యక్తం చేయడానికి చాలా కష్టపడతారు.ప్రేమను తెలియజేసిన తర్వాత తన ప్రియురాలిని కలుసుకునేందుకు చాలా తహతహలాడుతుంటారు.ఇదే కోవలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని కలుసుకునేందుకు...
Read More..బీచ్లో స్నానం చేయడం అంటే చాలా మందికి ఇష్టం.ముఖ్యంగా విదేశీయులు తరచూ బీచ్ స్నానం చేస్తూ ఉల్లాసంగా గడుపుతుంటారు.ఇదే కోవలో ఆస్ట్రేలియాలోని పెర్త్ వెలుపల ఉన్న హిల్లరీస్ డాగ్ బీచ్లో కొందరికి షాక్ తగిలింది.ఊహించని ప్రమాదం వారిని వెంటాడింది.స్నానం చేస్తున్న అమ్మాయిల...
Read More..మీరు చాలా డ్యాన్స్లు చూసి ఉంటారు.షాదీ వాలే డ్యాన్స్, కచ్చా బాదం వాలే డ్యాన్స్, లుంగీ డ్యాన్స్ ఇలా ఎన్నో డ్యాన్స్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కానీ ఓ కుర్రాడు వెరైటీ డ్యాన్స్తో అదరగొట్టేశఆడు.గుట్కా తింటూ ఈ కుర్రాడు అద్భుతంగా డ్యాన్స్...
Read More..హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన కలకలం రేపుతోంది.తీవ్రగాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇందులో భాగంగా మృతురాలు మహబూబ్ నగర్ జిల్లా...
Read More..ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతోంది.ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో అత్యాధునిక పరికరాలు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి.ఇదే కోవలో హెల్త్కేర్ సొల్యూషన్స్ కంపెనీ Movano Health ఓ అద్భుతమైన రింగ్ను రూపొందించింది.ఇది వాడే మహిళలకు వారి సంపూర్ణ ఆరోగ్యం గురించి వివరాలు...
Read More..ఇంట్లో ఎవరైనా మొబైల్ గేమ్లు ఆడితే పెద్దలు తిడుతుంటారు.అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా కోటీశ్వరుడయ్యాడు.బీహార్లోని నవాడా జిల్లాకు చెందిన ఓ యువకుడు మొబైల్లో గేమ్లు ఆడుతూ కోటి రూపాయలు సంపాదించాడు.డ్రీమ్ 11 అనే యాప్లో క్రికెట్ గేమ్ ఆడి యువకుడు...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో పాటు విద్యుత్ సంక్షోభం కూడా నెలకొన్న సంగతి తెలిసిందే.భారత్ లో కూడా వేసవిలో కరెంటు కష్టాలు తప్పవని కేంద్ర పెద్దలు అంటున్నారు.ఈ దిశగా ఇప్పటికే ప్రపంచంలో మన దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.విద్యుత్ సంక్షేపం విషయంలో అయితే...
Read More..రోజురోజుకీ రిలయన్స్ జియో తన కస్టమర్లను పెంచుకుంటూ పోతోంది.నేడు దేశంలో వున్న అన్ని టెలికాం వ్యవస్థలలో కెల్లా రిలయన్స్ జియో ముందుంది అనడంలో అతిశయోక్తి లేదు.ఇక దానికి కారణం కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఇక తాజాగా జియో తన వినియోగదారుల కోసం...
Read More..ఈ స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్ లేని మనిషే ఉండడు అంటే అతిశయోక్తి లేదు.ఈ క్రమంలో ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ కూడా వుండదు అంటే మీరు నమ్మి తీరాల్సిందే.అంతలా మార్కెట్లో పాపులర్ అయింది వాట్సాప్.వాట్సాప్...
Read More..దేశ ప్రధాని ఏ ముహూర్తంలో ‘డిజిటల్ ఇండియా’ నినాదం ఎత్తుకున్నాడోగాని దాని ఎఫెక్ట్ జనాలలో బాగానే వుంది.నేడు ఎక్కడ చూసినా చదువుతో నిమిత్తం లేకుండా UPI పేమెంట్స్ కనబడుతున్నాయి.రోడ్డు పక్కన చాయ్ వాలా తో పాటు పెద్ద పెద్ద మాల్స్ లో...
Read More..బ్యాంక్ అంటేనే సేఫ్ కదా, ఇంకా అందులో సేఫ్ బ్యాంక్ వుంటుందా? అని అనుకోకండి.అంటే దానర్ధం ఇక్కడ మిగిలిన బ్యాంక్స్ సేఫ్ కాదని అర్ధం కాదు.బ్యాంక్ తాలూక హిస్టరీని బట్టి కొన్ని బ్యాంక్స్ కి ర్యాంకింగ్ ఇస్తారు.ఈ నేపథ్యంలోనే RBI (రిజర్వ్...
Read More..ప్లాస్టిక్ కవర్లో వంటగ్యాస్ నింపుకోవడం ఏమిటని అనుకోవద్దు.మీరు విన్నది నిజమే.అయితే ఈ దుస్థితి ఇక్కడిది కాదు.మన పొరుగు దేశానిది.నేడు పాకిస్థాన్ పరిస్థితి చాలా అద్వాన్నంగా మారింది.కరువు, ఆర్ధిక సంక్షోభంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.భవిష్యత్తును తలచుకొని ప్రజలు ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.ప్రభుత్వం కూడా...
Read More..‘పోయేకాలం దగ్గరపడితే మనుషుల ప్రవర్తన ఇలాగే ఉంటుంది’ అనే నానుడి మీరు వినే వుంటారు.ఇలాంటి ఘటనలను నిజం చేసే సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ మాటే చెబుతారు.ఈ వీడియోని ఒకసారి గమనిస్తే...
Read More..దాదాపు 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం భారత టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన జయదేవ్ ఉనద్కత్ రికార్డ్ క్రియేట్ చేసాడు.అవును, రాజ్కోట్ వేదికగా ఢిల్లీతో జరుగుతోన్న రంజీ మ్యాచ్లో జయదేవ్ మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ తీశాడు.దీనిద్వారా రంజీ క్రికెట్లో తొలి...
Read More..ఐఫోన్ అంటే ఒక బ్రాండ్.మార్కెట్లో ఎన్ని బ్రాండ్ ఫోన్స్ వున్నా ఐఫోన్ ప్రత్యేకతే వేరు.యువతకు కలల స్మార్ట్ ఫోన్ ఇది.కాస్త డబ్బులు గలగలలాడేవారికి ఓ స్టార్ స్టేటస్ ఇది.వీరంతా ఆపిల్ నుండి లేటెస్ట్ ఐఫోన్ ఎప్పుడెప్పుడొస్తుందాని ఎదురు చూస్తూ వుంటారు.అలాంటివారికోసమే ఈ...
Read More..వన్ప్లస్ ప్రొడక్ట్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఈ బ్రాండుకోసం ప్రత్యేకంగా అభిమానులు వున్నారంటే అతిశయోక్తి కాదేమో! ఇపుడు త్వరలో వన్ప్లస్ నుంచి మరో కొత్త ప్రొడక్ట్ మార్కెట్ లోకి రానుంది.అవును, వన్ప్లస్ 100 వాట్ సామర్థ్యం కలిగిన డ్యూయల్ పోర్ట్ ఛార్జర్ను...
Read More..ఎంత అయినా అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు.రోజులు ఎలా అయితే మారుతున్నాయో మనుషుల జీవన శైలి కూడా అలాగే మారుతూ వస్తుంది.తినే తిండి విషయం దగ్గర నుండి వేసుకునే బట్టల వరకు అన్ని చేంజ్ అయిపోయాయి. అలాగే పిల్లల్ని...
Read More..తాజాగా జరిగిన పరిశోధనలో కరోనా వైరస్ కేవలం 30 సెకన్లలో మౌత్ వాష్ లు హతమార్చగలవని తేలింది.కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు కరోనా వైరస్ పై మనకు అందుబాటులో దొరికే మౌత్ వాష్ లు బాగా పని చేయగలరని వారి పరిశోధనలో తేలింది.ప్రజల...
Read More..బర్గర్లు, నూడుల్స్తో పాటు ఇలాంటి చాలా ఆహార పదార్థాల కారణంగా మన శరీరంలో ఉప్పు పరిమాణం పెరుగుతోంది.శరీరంలో ఉప్పు పెరగడం వల్ల గుండె, కిడ్నీ వంటి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.వాటిని అరికట్టేందుకు జపాన్ శాస్త్రవేత్తలు ఎలక్ట్రిక్ చాప్ స్టిక్స్...
Read More..నేటి సమాజంలో పెళ్లి జరగడమంటే మామూలు విషయం కాదు.వధువు లేదా వరుడు కి సంబంధించిన విషయాల్లో ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటారు.వరుడుని చూసినప్పుడు అతను ఎలాంటి వాడు, ఏం చేస్తాడు, సంపాదనెంతా, మంచి వ్యక్తిత్వమేనా, కుటుంబం మంచిదేనా అని ఆరా తీసి...
Read More..నిద్ర ఆరోగ్యానికి మంచిది అనే విషయం తెల్సిందే.కాని అతి నిద్ర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అంటూ ప్రముఖ అమెరికన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.రోజులో 12 గంటలకు మించి పడుకునే వారిపై గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు...
Read More..మధ్యప్రదేశ్లో ఎన్నికలకు ముందుగానే సంఘ్ క్రియాశీలత మరింతగా పెరిగింది, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ తరచూ ఎంపీలో పర్యటిస్తున్నారు.ఈ ఏడాదిలో ఎప్పుడైనా మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఈ ఎన్నికలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్య టగ్ ఆఫ్...
Read More..ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో అనుమానిత ఉగ్రవాది అజారుద్దీన్ను యూపీ ఏటీఎస్ అరెస్ట్ చేసింది.యూపీ ఏడీజీ లా అండ్ ఆర్డర్ ప్రశాంత్ కుమార్ దీనిపై మీడియాకు సమాచారం అందించారు.అజారుద్దీన్ జిహాద్ పేరుతో యువకులను ఉగ్రవాదులుగా మార్చేవాడని తెలిపారు.యువతను తన మాటలతో సమూలంగా మార్చడం ద్వారా...
Read More..నూతన సంవత్సరం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని, పర్వతాల రాణిగా పిలుచుకునే సిమ్లాను సందర్శించడానికి స్వదేశీ, విదేశీ పర్యాటకులు తరలివచ్చారు.ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా పర్యాటకులు పెద్ద సంఖ్యలో సిమ్లాకు చేరుకున్నారు.గడచిన ఎనిమిది రోజుల్లో సుమారు 6.50 లక్షల మంది...
Read More..కొత్త సంవత్సరం బీహార్ నేతల్లో జోష్ నింపుతోంది.రాజకీయ నేతలైన నితీష్, ఖర్గేల పర్యటనలు, నడ్డా ర్యాలీ 2024లో రాజకీయాలను మరింత వేడెక్కించనున్నాయి.బీహార్లో నూతన సంవత్సరం సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు 2024 కోసం వ్యూహాలను సిద్ధం చేయడం మొదలుపెట్టాయి.జనవరి మొదటి వారంలోనే...
Read More..బీహార్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీహార్ పర్యటన అక్కడి రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.నడ్డా బీహార్ పర్యటన అనంతరం దీనిలో పాటు పలు అంశాలపై బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ జైస్వాల్ విలేకరుల సమావేశం నిర్వహించి...
Read More..గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో పాలిటానా అనే ప్రముఖ పట్టణం ఉంది.కొన్ని వందల సంవత్సరాలుగా ఈ పట్టణం జైన మతస్తులకు గొప్ప విశ్వాస కేంద్రంగా అలరారుతోంది.ఈ నేపధ్యంలోనే పాలిటానా పట్టణం ప్రపంచంలోని ఏకైక శాఖాహార పట్టణంగా నిలిచింది.శత్రుంజయ నది ఒడ్డున, సముద్ర మట్టానికి...
Read More..హైదరాబాద్ యూసఫ్గూడలో భర్త ఇంటి ముందు బాధితురాలు ధర్నాకు దిగింది.అదనపు కట్నం కావాలంటూ తమ కుమార్తెను ఎన్ఆర్ఐ భర్త వేధించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. హిమాయత్ నగర్ దోమలగూడకు చెందిన రామేశ్వరికి, యూసఫ్ గూడకు చెందిన మహేశ్ తో గతేడాది మే...
Read More..హైదరాబాద్లోని నాంపల్లి నుమాయిష్ సందర్భంగా మెట్రో రైలు సమయం పొడిగింపు అయింది.ఈ మేరకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యే చివరి మెట్రో రైళ్లు గంటలోపు గమ్యస్థానానికి చేరుకోనున్నాయి.ఫిబ్రవరి 15 వరకు...
Read More..దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ తన కస్టమర్ల కోసం అదిరిపోయే బెనిఫిట్స్ తీసుకొచ్చింది.ఎందుకోసం తాజాగా పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్తో చేతులు కలిపింది.ఈ సంస్థ కొద్ది గంటల క్రితమే కస్టమర్ల కోసం కో బ్రాండెడ్ క్రెడిట్...
Read More..ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ కానీ, ట్రైలర్, టీజర్స్ కానీ జనాలను ఆకట్టుకోలేకపోయాయి.పాన్ వరల్డ్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ఇలాంటి ఒక చవక భారు...
Read More..మనుషుల కోసం అంబులెన్స్లు ఉండటం కామన్ కానీ పక్షుల కోసం అంబులెన్స్ ఏంటని అవాక్కవుతున్నారా.అయితే ఈ కథనం మీరు చదవాల్సిందే.అతని పేరు మెహ్రా.11 ఏళ్లుగా ఆపదలో ఉన్న పక్షులను ఇతను రక్షిస్తున్నాడు.రోడ్డు పక్కన చనిపోయిన పక్షులను గోతిలో గౌరవప్రదంగా పూడ్చుతున్నాడు. అంబులెన్స్...
Read More..ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే, ఇక్కడి నీటి వనరుల శాతం 4% మాత్రమే.నీటి వనరులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వృథా కూడా ఎక్కువగానే జరుగుతోంది.నీటిని సరఫరా చేసే పెద్దపెద్ద పైపు లైన్లు పగలడం, వాటర్ లీక్ అయినపుడు జనాలు వాటిపై...
Read More..సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఖచ్చితంగా చెప్పలేము.అది కూడా ఒక అదృష్టమే అనుకోవాలి.ఇక అలాంటి వీడియోలు పట్టుకొని తన మనసుకి హత్తుకున్నవి మరలా మరలా వైరల్ ఎలా చూస్తారు మన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా.ఆయన సోషల్...
Read More..పెరిగిపోతున్న టెక్నాలజీ వలన ఎన్ని లాభాలు వుంటాయో, అంతకన్నా ఎక్కువ నష్టాలు వుంటాయని చెబుతున్నారు కొందరు.కలియుగం కాదిది డిజిటల్ యుగం అని చెబుతున్నారు మరి.ఇకపోతే ప్రజలు నేడు డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ డివైజ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అమెజాన్ అలెక్సా, అమెజాన్...
Read More..అదేంటి, బైకర్ కి హెల్మెట్ లేకపోతే చలానా కట్టాలని విన్నాం కానీ, కారు తోలేవారికి కూడా హెల్మెట్ ఉండాలని మొదటిసారి వింటున్నారా? అయితే ఇది మొదటిసారి మాత్రం కాదు.ఇలాంటి ఘటనలు చాలార్లు జరిగాయి.తాజాగా కర్ణాటక.మంగళూరు ట్రాఫిక్ పోలీసులు చేసిన పని సోషల్...
Read More..అవును, మీరు విన్నది నిజమే.మీరు ఎపుడైనా భారీ క్రేన్ను ఎత్తే ప్రయత్నం చేసారా? ఆ ఆలోచన కూడా చేయలేదంటేరా? ఎందుకంటే అది సామాన్యమైన విషయం కాదు కాబట్టి.అయితే ఆమె అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసి చూపించింది.దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్...
Read More..అదేదో మంచి వ్యాపారం అనుకోకండి.భాగ్యనగరంలో తాజాగా ఇల్లీగల్ దందా బయటపడింది.కొందరు రవాణా శాఖ అధికారులు, ఫైనాన్షియర్లు కలిసి ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు. వాహన కాలుష్యం కారణంగా కొత్త ఆటోల రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన నేపథ్యంలో పాత ఆటోలను కొని వాటిని...
Read More..2022ని విజయవంతంగా పూర్తి చేసుకొని కొత్త ఏడాదైన 2023ని కోటి ఆశలతో ప్రారంభించాం.ఈ నేపథ్యంలో తమకి ఇష్టమైన టెలికాం సంస్థలు రాబోయే 365 రోజుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులోకి తెచ్చేసాయి.అంటే.ఇక్కడ మీరు ఒకసారి రీఛార్జ్ చేస్తే.ఏడాది పాటు ఎంజాయ్...
Read More..ఇండియాలో జనాలకి ఏకైక ఎంటర్టైన్మెంట్ సాధనం సినిమా.అందుకే ఇక్కడ సినిమాలకి మంచి గిరాకీ.ఇక్కడ వున్న ఫ్యాన్ బేస్ ఇంకే దేశాల్లోకూడా ఉండదంటే మీరు నమ్ముతారా? ఇక హీరోలు కూడా తమ ఫాన్స్ కోసమే సినిమాలు చేసిన పరిస్థితి ఉంటుంది.అందుకే ఎన్నో ప్రయోగాలు...
Read More..అవును, అక్షరాలా నిజం.కొన్ని ఇంజినీరింగ్ అద్భుతాలు చూడటానికి ఆశ్చర్యకరంగానే కాకుండా దీన్ని ఎలా తయారు చేశారనే ఆలోచన కలిగేవిలాగా ఉంటాయి.ఇప్పుడు అలాంటి ఒకదానిని గురించి తెలుసుకుందాం.నెదర్లాండ్స్లో రూపొందించిన ‘రివర్స్ బ్రిడ్జ్’ దీనికి ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.దీని వీడియోను వాలా అఫ్షర్...
Read More..తెలుగు చలనచిత్ర రంగంలో సురేష్ ప్రొడక్షన్ అధినేత సురేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలలో ఒకరు.ఎన్నో వైవిధ్యకరమైన సినిమాలు తెరకెక్కించటం జరిగింది.అటువంటి టాప్ నిర్మాత హైదరాబాద్ ఫిలింనగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో కారు...
Read More..ఇతర దేశాల సంగతి పక్కన బెడితే భారతీయులు బేసిగ్గా పార్టీ ప్రియులు.అదేనండి… విందులు వినోదాలు మనవారికి కాస్త ఎక్కువే.ఇక యువత అయితే చెప్పనవసరం లేదు.ఇక్కడ బిడ్డ పుడితే పార్టీ, పెరిగితే పార్టీ, వయస్సు కొచ్చారంటే పార్టీ, ఓణీల పార్టీ, లుంగీల పార్టీ,...
Read More..ఆదికాలం నుండి ‘విత్తు ముందా చెట్టు ముందా? పక్షి ముందా గుడ్డు ముందా?’ అనే ప్రశ్నలు మనం వింటూ వున్నాం.వీటిపైన అనేక డిబేట్స్ నేటికీ జరగడం మనం చూడవచ్చు.అయితే దీనికి ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు.ఎందుకంటే చెట్టు ముందంటే… విత్తు లేనిదే చెట్టు...
Read More..నిత్యం మన ఇళ్లల్లో కావచ్చు, ఆరు బయట కావచ్చు… ఎవరు పలకరించినా పలకరించకపోయినా ఈగలు ప్రతీ ఒక్కరినీ పలకరిస్తూ ఉంటాయి.కానీ నిత్యం మనకు కనిపించే ఈగలు గురించి తెలిసినదే తక్కువే అని చెప్పకోవాలి.ఈగలో ఎన్నో రహస్యాలు దాగి వున్నాయి.ఏకంగా ఈగ అనే...
Read More..యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాంతో శాంతి చర్చల విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ వివరణ ఇచ్చారు.ప్రభుత్వంతో శాంతి చర్చలకు చొరవ చూపించనున్నట్లు యుఎల్ఎఫ్ఏ సంస్థ పరేశ్ బారువా ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే.సార్వభౌమత్వం డిమాండ్ ను...
Read More..BCCI సమావేశం ఆదివారం ముంబయిలో అతిరథమహారధుల సమక్షంలో జరిగింది.BCCI కార్యదర్శి అయినటువంటి జైషా అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది.కాగా ఈ నేపథ్యంలో భారత జట్టు పనితీరు, ఫలితాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది.ఇందులో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.వాటిలో ముఖ్యమైంది యోయో...
Read More..సోషల్ మీడియాను ఓ వైరల్ వీడియో కుదిపేస్తోంది.నిత్యం ఇక్కడ అనేక వీడియోలు నెటిజన్లకు తారసపడుతూ ఉంటాయి.అయితే అందులో ఏ కొన్నో జనాలకు బాగా నచ్చుతాయి.అలా నచ్చిన వీడియోని జనాలు ఆకాశానికెత్తేస్తారు.అదేనండి… తమ తమ సర్కిల్ లో వైరల్ చేస్తూ వుంటారు.ఇక్కడ కూడా...
Read More..ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చి చేరడంతో సోషల్ మీడియాలకి మంచి గిరాకీ ఏర్పడింది.ఇక ఇక్కడ నిత్యం అనేక రకాల వీడియోలు సందడి చేస్తూ ఉంటాయి.అందులో కొన్ని నెటిజన్లను బాగా మెప్పిస్తుంటాయి.ముఖ్యంగా ఫన్నీ వీడియోలను మనవాళ్ళు బాగా వైరల్...
Read More..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని కొన్ని వీడియోలను గాని ఫోటోలను గాని చూసినపుడు ఒక్కోసారి చాలా ఎమెషనల్ గా అనిపిస్తుంది.అలా చాలా అరుదుగా జరుగుతుంది.తాజాగా అలాంటి తరహా వీడియో ఒకటి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.అమ్మ ప్రేమకు సరియైన నిర్వచనం ఇచ్చేలా...
Read More..ప్రపంచ సోషల్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ రోజుకొక అప్డేట్ ఇస్తూ వినియోగదారులను పెంచుకుంటూ పోతోంది.జనాలు కూడా మిగతా యాప్స్ కంటే వాట్సాప్ వైపే మొగ్గు చూపుతున్నారు.ఈ క్రమంలో తాజా అనుకోకుండా జరిగిన పొరపాటుకు వాట్సాప్ క్షమాపణలు చెప్పింది.భవిష్యత్లో మరోసారి పొరపాటు జరుగకుండా...
Read More..కొత్త సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుపెట్టేసాం.గంపెడంత ఆశలతో ప్రపంచ క్రికెట్ వేదికపై దుమ్ముదులిపేందుకు టీమిండియా సిద్ధమైంది.గత తేడాది చేసిన తప్పులన్నీ ఈ ఏడాది సరిదిద్దుకోనుంది.వన్డే ప్రపంచకప్ ఈ ఏడాది భారత్లోనే జరగనుందనే విషయం తెలిసినదే.కాగా టీమిండియా దృష్టంతా ఈ మెగా టోర్నీపైనే ఉంది.ఎన్ని...
Read More..ఐఫోన్ ఫ్లిప్ (ఫోల్డింగ్) ఫోన్ గురించి కొన్నాళ్ళనుండి అనేకరకాల రూమర్స్ నడుస్తూ వున్నాయి.ఈ వార్తలు వచ్చిననాటినుండి ఐఫోన్ ప్రియులు ఫోల్డబుల్ ఐఫోన్ ఎలా ఉంటుందనే దాని గురించి తెగ ఆలోచించడం మొదలు పెట్టారు.కానీ అది పుకార్లవరకే పరిమితమైంది.ఆ వార్తలు వచ్చాక iPhone...
Read More..ప్రస్తుత జనరేషన్ చాలా భయానక పరిస్థితుల్లో బతుకుతోంది.అయినా బతుకుమీద భయంలేని యువత పనికిరాని పనులకు పోయి లేనిపోని అగచాట్లు కొనితెచ్చుకుంటూ వుంటారు.ఇపుడు ప్రతి ఇంటికీ అలాంటివారు ఒక్కరైనా వుంటారు.ముఖ్యంగా కొందరు బైక్ రైడింగ్స్ ని చాలా క్రేజీగా చూస్తున్నారు.అలాంటి ప్రమాదకరమైన బైక్...
Read More..ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దలు.అందుకే మగాళ్లకు ఉద్యోగం అనేది తప్పనిసరి అయిందేమో? ఉద్యోగాలలో ఎన్ని రకాలున్నా అనువైనవే ఎంచుకుంటారు అభ్యర్థులు.అనేకమంది వ్యాపారంతో పోల్చితే ఉద్యోగానికే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు.ఎందుకంటే ఉద్యోగాలు ఆర్థికంగా భరోసా ఇస్తాయనే నమ్మకం.ఇక పల్లెటూళ్లలో అయితే ఉద్యోగం...
Read More..Volkswagen కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల ప్రేమికులకు ఓ శుభవార్త.ఈ నూతన సంవత్సరాన ప్రముఖ జర్మనీ ఆటోమోబైల్ దిగ్గజం Volkswagen ఓ సూపర్ అప్డేట్ ఇచ్చింది.తన కొత్త SUV మోడల్ ఎలక్ట్రిక్ కార్ ను USలో జనవరి మూడో తేదీన జరిగే CES...
Read More..బుల్లెట్ బండి పాట గురించి వినని వారు దాదాపుగా వుండరు.ఒక పాట రాసేలా ప్రేరేపించిన బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్.చాలామంది అబ్బాయిలకు ఇది డ్రీమ్ బైక్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.భారతీయ మార్కెట్లోకి వచ్చి దశాబ్దాలు అవుతున్నా, ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం...
Read More..ప్రస్తుతం వున్న కాస్ట్ అఫ్ లివింగ్లో ఇల్లు కట్టడమంటే అంత తేలికైన విషయం కాదు.స్థలం ఉంటే ఒకే గాని, స్థలం గాని లేకపోతే ఇక మామ్మూలుగా ఉండదు.వ్యయం డబల్ అవుతుంది.సిమెంట్ నుండి ఇటుకలు, ఐరెన్, కాంక్రీట్, సీలింగ్, పెయింటింగ్ వరకు లక్షల్లో...
Read More..ఆపిల్ A16 బయోనిక్ చిప్ ఉన్న ప్రో మోడల్లతో iPhone 14 సిరీస్ గత సంవత్సరం అంటే 2022 ప్రారంభంలో లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే.ఇప్పుడు తాజాగా కుపెర్టినో కంపెనీ ఐఫోన్ 15 సిరీస్ ప్రో మోడల్ను దాని కొత్త...
Read More..భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో వివాహానికి పెద్ద పీట వేశారు.ఇక సాధారణంగా పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు మనవళ్ల హడావుడి మామ్మూలుగా ఉండదు.వివాహ పత్రికలు ముద్రించడం నుండీ కళ్యాణం తంతు ముగిసే వరకు ప్రతిదీ ఎంతో హాట్టహాసంగా నిర్వహిస్తారు.ఈ క్రమంలో డబ్బులు విషయంలో...
Read More..విజయవంతంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేసాం.ఈ రోజున స్మార్ట్ ఫోన్లు అనేకరకాల సందేశాలతో నిండిపోయి ఉంటాయి.ఇక సోషల్ మీడియా అయితే చెప్పనవసరం లేదు.ఈరోజు కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అయ్యి ఉంటాయి.ఆ సంగతి పక్కన బెడితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో...
Read More..సాధారణంగా ఇతరులను తిట్టడం ఒక చెడ్డ అలవాటు అని అంటుంటారు.ప్రతి ఆఫీస్లో కొంతమందిని గాసిప్ క్వీన్ లేదా గాసిప్ కింగ్ అని పిలుస్తుంటారు.ఎందుకంటే ఇటువంటివారు ఎక్కడలేని కబుర్లు అందరికీ చెబుతుంటారు.వీరు చెప్పే కబుర్లను కూడా అందరూ ఆసక్తిగా వింటుంటారు.గాసిప్స్ వినడం లేదా...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండడంతో పలువురు వైద్యాధికారులు ప్రజలను తమ ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.అంతేగాక తాము తరచూ తీసుకునేటువంటి ఆహార పదార్థాలు మరియు మద్యం సేవించడం, పొగ త్రాగడం వంటి వాటిపై...
Read More..మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మన బాడీ మెటబాలిజం అంటే మన శరీర జీవక్రియ రేటు అనేది పూర్తిగా తగ్గిపోతుంది.అలా కనుక జరిగితే మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.మరి మనం చేసే ఎటువంటి పనుల వలన మన శరీర...
Read More..66 ఏళ్ల వయసులో సుమారు 37 రోజుల్లో 6,000 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన సామాజికవేత్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పేద పిల్లల చదువుల కోసం నిధుల సేకరణ చేసేందుకు ఆయన ఈ యాత్ర చేపట్టారు.దాదాపు ఒక నెల రోజుల సమయంలో 6000 కిలోమీటర్లు...
Read More..డిసెంబర్ 30వ తేదీన ఉదయం రూర్కీ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు.పంత్ ఇటీవలే దుబాయ్ నుండి తిరిగి వచ్చి, తన తల్లిని కలిసేందుకు రూర్కీకి వెళ్తుండగా...
Read More..గడిచిన 20 సంవత్సరాలలో ఐపాడ్ టచ్ నుంచి ఐఫోన్ మినీ వరకు అనేక టెక్ ఉత్పత్తులు విడుదలై ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.అయితే వాటిలో కొన్ని అందరికీ నిరాశ మిగిలిస్తూ 2023 నుంచి అందుబాటులోకి రావడం ఆపేసాయి.అవేవో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది...
Read More..మోడర్న్-క్లాసిక్ బైక్ సెగ్మెంట్కి ఇండియాలో విపరీతమైన డిమాండ్ నెలకొంది.ఈ తరహా బైక్లను రాయల్ ఎన్ఫీల్డ్ తయారు చేస్తూ చాలామందిని ఆకట్టుకుంటుంది.ఈ కంపెనీ ఇండియాలో మిడిల్-వెయిట్ ప్రీమియం బైకింగ్ విభాగంలో టాప్ ప్లేస్లో ఉంది.అయితే డిమాండు ఉన్న ఈ సెగ్మెంట్లో కొత్తగా బైక్స్...
Read More..హర్యానా క్రీడాశాఖ మంత్రి సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి.తనను లైంగికంగా వేధించారని ఓ మహిళా కోచ్ తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు మంత్రి సందీప్ సింగ్ పై చండీగఢ్ పోలీసులు కేసు నమోదు...
Read More..ఇండియాలో జనాలు ప్రయాణించడానికి ఎన్ని మార్గాలున్నా ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణించడానికి మొగ్గు చూపుతారు.ఎందుకంటే ఖర్చు తక్కువ పైగా సౌకర్యం కూడాను.కాకపోతే ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో రాత్రిళ్లు దొంగతనాలు జరుగుతూ ఉంటాయి.రైల్వే పోలీసులు తరచూ తనిఖీలు చేపట్టినా, నేరాలను పూర్తి...
Read More..సోషల్ మీడియా అనేక రకాల వీడియోలకు అడ్డాగా మారిపోయింది.అయితే అందులో ఏ కొన్నో నెటిజన్ల మనసులను దోచుకుంటాయి.వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని చిత్రంగా ఉంటాయి.ఇంకొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే….మరికొన్ని కాస్త జుగుప్సను కలిగిస్తాయి.తాజాగా వైరల్ అవుతున్న వీడియో అయితే ఒకింత జుగుప్సను...
Read More..ఒక మహిళా ఉద్యోగి ఇటీవల ప్రెగ్నెన్సీ కారణంగా తనకు కొద్ది రోజులు సెలవులు ఇవ్వాలని తన మేనేజర్లను అడిగింది.అయితే వారు మేటర్నిటీ లీవ్ ఇచ్చే రూల్ తమ కంపెనీలో లేదంటూ ఆమెను ఉద్యోగం నుంచి పీకేశారు.నిజానికి ఆమె చాలాసార్లు గర్భవతి అయ్యింది...
Read More..విజయవంతంగా కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేసాం.కొత్త ఏడాది అనగానే అప్పటి వరకు లేని లక్ష్యాలు చాలామంది జనులకు గుర్తుకువస్తాయి.మరీ ముఖ్యంగా మొదటి రోజు ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు.అలాగే కొంతమంది నువ్వేం అనుకుంటున్నావు? వారేం అనుకుంటున్నారు? అనే ప్రశ్నలు అడుగుతూ వుంటారు.అంటే అవతలి...
Read More..బ్రహ్మోస్ క్షిపణి గురించి వినే వుంటారు.ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటిగా ఈ బ్రహ్మోస్ పరిగణించబడింది.21వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన క్షిపణులలో ఒకటిగా నిపుణులు దీనిని పేర్కొన్నారు.దీని ప్రత్యేకత ఏమంటే, దీనిని ఎక్కడినుంచైనా ప్రయోగించవచ్చు.అంటే జలాంతర్గామి ద్వారా అయినా,...
Read More..సోషల్ మీడియాలో చాలా వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.ఓ సర్వే ప్రకారం ఒక నిముషానికి సుమారుగా కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతాయని అంచనా.దాని బట్టి ఆలోచించండి… మనవాళ్ళు ఏ రీతిగా సోషల్ మీడియాను వాడుతున్నారో? నానాటికీ స్మార్ట్ ఫోన్స్ వినియోగం...
Read More..ఫిఫా వరల్డ్ కప్లో క్రిస్టియానో రొనాల్డో అంచనాలు అందుకోకపోయినా, తన బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదని ఒకే ఒక్క సంతకంతో నిరూపించాడు.అవును, ఏకంగా ఒకే ఒక్క డీల్తో 4,400 కోట్ల రూపాయలు తన సొంతం చేసుకున్నాడు.విషయం ఏమంటే, ఆమధ్య మాంచెస్టర్ యునైటెడ్...
Read More..కొన్ని చోట్ల అధికారులు చేస్తున్న ఘనకార్యాలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ్ భారత్ మిషన్ విమర్శల పాలవుతోంది.సదరు సిబ్బంది ఒళ్ళు ఒంగని తనం, నిర్లక్ష్యం, ధనదాహం కారణంగా స్వచ్ఛ్ భారత్ మిషన్ నిధులు గంగలో పోసిన పన్నీరు మాదిరి తయారయ్యాయి.దీంతో సర్కార్...
Read More..వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది గుండెపోటుకి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూస్తూ వున్నాం.ఆకస్మికంగా గుండెపోటు రావడం, ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వలన అర్ధాంతరంగా చనిపోతున్నారు.ఇక అకస్మాత్తుగా గుండెపోటు సంభవిస్తే CPR (కార్డియో...
Read More..ఈ స్మార్ట్ యుగంలో సగటు మానవుడికి ఇంటర్నెట్ లేకపోతే గడవని పరిస్థితి.అదెలాగంటే అంతర్జాలం అనేది నేడు దైనందిత జీవితంలో ఒక భాగం అయిపోయింది.ఛాటింగ్ నుండి మీటింగ్, బ్యాంకింగ్ వరకు.అన్నింటికీ కావాల్సింది ఇంటర్నెట్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు.అయితే చాలామంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నపుడు...
Read More..ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్లో 256F పవర్ గుర్తించగల కొత్త సెన్సార్లను ఉపయోగిస్తోందన్న విషయాన్ని మీరు కొద్ది రోజుల కిందట వినే వింటారు కదా.అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు.అలాంటివారి కొరకే ఈ కధనం.ఇంటర్నల్ హై-డైనమిక్ రేంజ్...
Read More..అనునిత్యం కొన్ని లక్షలమంది ప్రయాణికులను ఇండియన్ రెయిల్వే వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది.ప్రయాణికులకు వసతితో పాటు రక్షణతో కూడిన ప్రయాణాన్ని అందించడానికి రైల్వేస్ నిరంతరం పాటుపడతాయి.ఈ క్రమంలోనే ప్రయాణ సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రయాణికులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది.అవును,...
Read More..సాధారణంగా మనం తినే ఫుడ్ మన ఆకలి తీరటానికి, మరి మన స్కిన్ నిగారింపుగా, యవ్వనంగా ఉండటానికి అందించే సూపర్ఫుడ్ గురించి మీకు తెలుసా? ఫైబర్, మంచి ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే ఫుడ్ను సూపర్ ఫుడ్ అంటారు.మనకు...
Read More..హిమాలయన్ గోల్డ్ ధర చైనాలో వజ్రం, బంగారం కంటే ఎక్కువ.దీనిని కార్డిసెప్స్ ఫంగస్ అని కూడా పిలుస్తారు.ఇది టిబెట్, భూటాన్, ఇండియా, చైనా, నేపాల్లోని ఎత్తయిన హిమాలయ ప్రాంతాలలో సహజంగా లభించే అత్యంత విలువైన మూలిక.అందుకే దీనిని హిమాలయన్ గోల్డ్ అని...
Read More..మోసగాళ్లు జనాన్ని మోసం చేయడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తుంటారు.కొన్నిసార్లు వాట్సాప్లో లింక్ పంపడం ద్వారా, మరికొన్నిసార్లు 5జీ అప్గ్రేడ్ పేరుతో మోసాలకు పాల్పడుతుంటారు.అలాంటి స్కామ్లు ప్రతిరోజూ తెరపైకి వస్తున్నాయి.ఇలాంటి మోసాలు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ను కబళిస్తున్నాయి.ఈ రకమైన మోసాలకు పాల్పడేవారు తమ...
Read More..చైనాలో కరోనా విధ్వంసంతో అక్కడి పరిస్థితి అదుపు తప్పింది.కేసులు తగ్గడానికి బదులుగా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.ఆసుపత్రులలో రోగులకు మంచం దొకరని పరిస్థితి ఏర్పడింది.శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు చోటు లేని పరిస్థితి చోటుచేసుకుంది.నిత్యావసర మందుల కొరత తీవ్ర స్థాయికి చేరింది.ఇంతలా దిగజారుతున్న...
Read More..మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ కిక్బాక్సర్ ఆండ్రూ టేట్ అరెస్టయ్యాడు.అతను మానవ అక్రమ రవాణా, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.ఆండ్రూ టేట్ అరెస్టు తర్వాత ఇప్పుడు రొమేనియా పోలీసులు అతనిపై వచ్చిన ఆరోపణలను విచారించనున్నారు.వాతావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్తో ట్విట్టర్ వివాదం...
Read More..ఎవరికైనా సినిమా అవకాశం లభించింది అంటే టాలెంట్ తో పాటు కొద్దో గొప్పో అదృష్టం ఉండాలి.కానీ ఒక్క సినిమా పోయిన కూడా ఇక వారి పని అయిపోయినట్టే అనుకుంటూ ఉంటారు.కానీ అన్ని రకాల సెంటిమెంట్స్ కి భిన్నమైన హీరో ఆది సాయి...
Read More..తెలంగాణ సీఎం కేసీఆర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.పత్తికి గిట్టుబాటు ధర, రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.పత్తి క్వింటాల్ కు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని, వెంటనే రూ.లక్ష రుణమాఫీని అమలు చేయాలని రేవంత్ రెడ్డి లేఖలో...
Read More..నూతన సంవత్సర సందడి మొదలైపోయింది.ప్రతీ కొత్త సంవత్సరంనాడు సెంటిమెంట్ గా చాలా మంది తమ స్థాయికి తగ్గట్టు బంధువులకు, స్నేహితులకు రకరకాల Gifts ఇస్తూ వుంటారు.ఇక గిఫ్ట్ ఎంపిక విషయంలో కూడా చాలా శ్రద్ద వహిస్తారు.మరీ ముఖ్యంగా వారి అభిరుచికి తగట్టు...
Read More..కరోనా రక్కసి మరలా తిరగబడింది.ఈ నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమైంది.అందుకే, ఈసారి ప్రజలు బూస్టర్ డోస్తో సహా అన్ని వ్యాక్సిన్లను తీసుకోవాలని సూచిస్తున్నారు.ఈ క్రమంలోనే భారతదేశంలో నాజల్ వ్యాక్సిన్ను బూస్టర్ డోస్గా ఉపయోగించడాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది.భారత్ బయోటెక్...
Read More..సీనియర్ నటి పవిత్ర లోకేష్ సీనియర్ హీరో నరేష్ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఇద్దరికి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి.“మా” ఎన్నికల సమయంలో నరేష్ అధ్యక్షుడిగా పోటీ చేసిన...
Read More..మన దేశంలో చిన్నారులు చాలా మంది మొబైల్ గేమ్స్కు అలవాటు పడ్డారు.పబ్ జీ, బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా వంటి గేమ్లు ఆడడానికి ఇష్టపడతారు.అయితే వాటి వల్ల తలెత్తిన దుష్పరిణామాల వల్ల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.వాటిని మన దేశంలో...
Read More..భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత లైఫ్ను ఆస్వాదిస్తున్నాడు.క్రికెటర్గా బిజీ షెడ్యూల్ ఉండే ఆయన ప్రస్తుతం పర్యాటక ప్రాంతాల్లో విహరిస్తున్నాడు.ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాడు.అతను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఆటగాళ్లలో...
Read More..ఖరీదైన ఫోన్లలో ఉండే ఫీచర్లను Realme సంస్థ అందుబాటు ధరల్లో ఉండే తన ఫోన్లలో అందిస్తోంది.రియల్ మి కంపెనీకి చెందిన 9i 5G స్మార్ట్ ఫోన్ కూడా అత్యాధునిక ఫీచర్లతో రూపొందించబడింది.దీని ధర రూ.15,999.అయితే ఈ ఫోన్ను రూ.599కే మీరు సొంతం...
Read More..అవును, రూర్కీ విద్యాలయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది.గత నెలాఖరున జరిగిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం… కేంద్ర ప్రభుత్వం రూ.175 నాణెం విడుదల చేయనుందని తెలుస్తోంది.కాగా ఈ స్మారక నాణెం విడుదల చేయడానికి తేదీని అయితే ఇంకా...
Read More..ప్రస్తుతం సోషల్ మీడియా విప్లవం నడుస్తోందని చెప్పుకోవాలి.ఇపుడు మానవుడు ఎలాంటి సమాచారం తెలుసుకోవాలన్నా ఒకే ఒక్క మీడియం ద్వారా తెలుసుకుంటున్నాడు, అదే సోషల్ మీడియా.నిత్యం ఇందులో పలు రకాల వీడియో కంటెంట్, ఇమేజెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి.అయితే అందులో ఏ...
Read More..ప్రముఖ సోషల్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ ఇప్పుడున్న వినియోగదారులు చాలదన్నట్టు మరికొంతమందిని ఆకట్టుకొనే ప్రయత్నాలు అనునిత్యం చేస్తూనే వుంది.అవును, తాజాగా మరో ఆశ్చర్యకరమైన ఫీచర్ను తీసుకురాబోతోంది.ఈ ఫీచర్ ద్వారా మీరు ఒకేసారి ఎక్కువ మందితో చాటింగ్ చేసే అవకాశం కలదు.అయితే ప్రస్తుతం...
Read More..IPL 16వ సీజన్ మినీ వేలం తాజాగా ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే.IPLలో పాల్గొంటున్న మొత్తం 10 ఫ్రాంచైజీలు ఈ మినీ వేలాన్ని బాగానే వినియోగించుకున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇక ఈ మినివేలం తర్వాత దాదాపుగా అన్ని జట్లకు న్యాయం జరిగిందని క్రికెట్...
Read More..Zomato గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.2008లో దీపిందర్ గోయల్ మరియు పంకజ్ చద్దాచే స్థాపించబడిన ఒక భారతీయ బహుళజాతి రెస్టారెంట్ అగ్రిగేటర్ మరియు ఫుడ్ డెలివరీ కంపెనీ ఇది.2019 నాటికి, 24 దేశాల్లో మరియు 10,000 కంటే ఎక్కువ నగరాల్లో...
Read More..రేపటితో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ప్రపంచమంతా సిద్ధమైపోయింది.దాంతో వివిధ సంస్థలతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా కొన్ని కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.బ్యాంకు లాకర్ రూల్స్ మీరు వినే వుంటారు.బ్యాంక్లో లాకర్ వున్నవారికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు.మీ బ్యాంక్ శాఖ వద్దకు...
Read More..కార్పొరేట్ కంపెనీలలో మీరు ఉద్యోగాలు చేస్తే ఇలాంటి విషయాలు కొత్తేమి కాదు.అవసరాన్ని బట్టి యజమానులు ఉద్యోగులకు, ఉద్యోగులు యజమానులకు కానుకలు ఇస్తూ వుంటారు.ఉద్యోగులకు బోనస్ లు ఇవ్వడం వంటివి కొత్తేమి కాదుగాని సంస్థలో పనిచేసే బాస్ కు ఉద్యోగులు గిఫ్టులు ఇవ్వడం...
Read More..ఈ ప్రపంచంలో ఎన్ని క్రీడలున్నా అందులో క్రికెట్ చాలా ప్రత్యేకమైనది.ఈ ఆట విషయంలో ఎన్ని విమర్శలున్నా జనాల హృదయాలను గెలుచుకున్న క్రీడ ఇది.అందువలన క్రికెట్ గురించి తెలియని ప్రజలు ఇక్కడ ఉండనే వుండరు అని చెప్పుకోవాలి.ఇక్కడ చిన్నపిల్లల్ని అడిగినా క్రికెట్ నియమనిబంధనలను...
Read More..iPhone గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.Apple Inc తయారుచేసిన ఈ ఫోన్ ఇపుడు లోకమంతటా అమ్ముడుపోతుంది.మొదటి తరం ఐఫోన్ను అప్పటి-ఆపిల్ CEO అయినటువంటి స్టీవ్ జాబ్స్ జనవరి 9, 2007న రిలీజ్ చేయడం జరిగింది.అప్పటి నుండి, ఆపిల్ ఏటా కొత్త ఐఫోన్...
Read More..ప్రస్తుతం మనదగ్గర కొన్ని ప్రాంతాలలో చలి తీవ్రత చాలా దారుణంగా ఉంటోంది.మైనస్ డిగ్రీలకు పడిపోతోంది.దాంతో ముఖ్యంగా చిన్నపిల్లలు, ముసలివాళ్ళు తీవ్రంగా బాధపడుతున్నారు.ఇక మనదగ్గరే ఇలా ఉంటే ఫారిన్ కంట్రీలైన అమెరికా, కెనడా వంటి కొన్ని దేశాలలోని తీవ్రత ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోండి...
Read More..ఇంట్లో కాస్త అన్నం మిగిలితే మరుసటి రోజు వాడటం మన అలవాటు.అయితే ఈ అలవాటు ఎక్కడికి దారితీస్తుందో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.మిగిలిపోయిన అన్నం తినడం ఆరోగ్యానికి హానికరం అని అనేక పరిశోధనలలో వెల్లడైంది.నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లండ్...
Read More..అస్తవ్యస్తమైన జీవనశైలి, పెరుగుతున్న కాలుష్యం మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.వీటిలో ఒకటే జుట్టుకు సంబంధించిన సమస్యలు.జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారింది.నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక రోజులో 70 నుండి 80 వెంట్రుకలు వస్తాయి.అయితే దీనికి మించి అధికంగా జుట్టు...
Read More..టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ఈరోజు కారు ప్రమాదానికి గురి కావడం తెలిసిందే.ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్ వెళ్తున్న సమయంలో రూర్కీ దగ్గర రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ నీ ఢీకొట్టడం జరిగింది.దీంతో కారులో ఒక్కసారిగా...
Read More..డెబ్బై దశకంలో దేశంలో చోటుచేసుకున్న వరుస హత్యను అందరినీ వణికించాయి.ఆ ఏడాది భయానికి మారుపేరుగా నిలిచిందని పెద్దలు చెబుతుంటారు.జనం వీధుల్లోకి రావాలంటేనే భయపడిపోయారు.ఆ హంతకుడు ఒకరిద్దరిని కాదు ఏకంగా 70 మందిని పొట్టన పెట్టుకున్నాడు.కేవలం ఒక సంవత్సరంలో దేశంలోని ఈ అత్యంత...
Read More..ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగం అంత సులభం కాదు.దీనికి సంబంధించిన పలు ఉదాహరణలు మనం గతంలో చూశాం.ఇండిగో విమానంలోని ఎయిర్ హోస్టెస్ విషయంలో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు.ఎయిర్ హోస్టెస్ ఎంతగా నచ్చజెప్పినా, ఆ ప్రయాణికుడు తన వాదన మానలేదు.చివరికి ఎయిర్ హోస్టెస్...
Read More..రైలు ప్రయాణం పూర్తి సురక్షితంగా మారేందుకు రైల్వేశాఖ నిరంతరం శ్రమిస్తుంటుంది.రైలు పట్టాలు తప్పడం వంటి ఘటనలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతుంటుంది.ఎలాంటి సమస్య వచ్చినా దానిని ముందుగా ఎదుర్కోనేందుకు రైల్వేశాఖ సిద్ధంగా ఉంటుంది.ప్రయాణికులకు ప్రాణ నష్టం జరగకుండా చూస్తుంది.రైలు ప్రమాదాలను సున్నాకి తగ్గించేందుకు...
Read More..పెళ్లిలో అవయవదానం ఓ కొత్త జంట వినూత్న ప్రయత్నం అద్భుతంగా స్పందించిన బంధుమిత్రులు 68 మంది నుంచి అంగీకార పత్రాలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మల్టీ పర్పస్ కమిటీ హాల్ వేదిక అయింది.ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి...
Read More..కొన్ని గంటల్లో 2022 సంవత్సరం ముగుస్తుంది.అందరం 2023లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాం.అందరూ కొత్త సంవత్సరం కోసం ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలో తమ కస్టమర్ల కోసం ఫ్లిప్కార్ట్ కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తోంది.ఎన్నో ప్రముఖ కంపెనీలకు చెందిన వస్తువులు అతి తక్కువ...
Read More..స్మార్ట్ ఫోన్ కావాలనే కోరిక ఎవరికుండదు? నేటి దైనందిత జీవితంలో స్మార్ట్ ఫోన్ అవసరం ఎంతైనా వుంది.అందుకనే ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఇది తప్పనిసరి అయిపోయింది.అయితే మార్కెట్లో మనకు అనేకరకాలైన స్మార్ట్ ఫోన్స్ బడ్జెట్ ధారాలలోనే దర్శనమిస్తాయి.అయితే సదరు ఇన్ఫర్మేషన్ మాత్రం...
Read More..గ్రామాల్లో అభివృద్ధి, శ్రేయస్సు కోసం ప్రముఖ సమాజ సేవకుడు నానాజీ దేశ్ముఖ్ చేపట్టిన ఉద్యమంతో అసంఖ్యాక యువత అనుబంధం కలిగి ఉంది.వారిలో ఒకరే యూపీలోని ఉన్నావ్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల అనురాగ్ త్రివేది.అనురాగ్ తన అంకితభావం, కృషి, పట్టుదలతో నానాజీ...
Read More..కార్లు కొనాలని ఎవరికుండదు? నేటి దైనందిత జీవితంలో… ఈ ట్రాఫిక్ మహాయుగంలో ఓ కుటుంబంతో దూర ప్రయాణాలు వెళ్లాలంటే ఇపుడు కారు తప్పనిసరి అయిపోయింది.అయితే కారు కొనడం అనేది అందరికీ సాధ్య పడదు.ఒకవేళ EMIలో కొన్నప్పటికీ దాని మైలేజ్ కారణంగా ఎక్కువమంది...
Read More..ఎప్పుడైనా ‘కుక్క‘ కావాలని కలలు కన్నారా? ఈ ప్రశ్న మీకు వింతగా మరియు అర్ధంలేనిదిగా అనిపించవచ్చు.అయితే జపాన్లోని ఓ వ్యక్తికి కుక్కలా కనిపించాలనే మనస్ఫూర్తిగా కోరిక కలిగింది, దానిని కూడా నెరవేర్చుకున్నాడు.ప్రస్తుతం ఈ వ్యక్తి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో మే...
Read More..నేటి దైనందిత జీవితంలో వాహనదారులకు బైక్ పార్కింగ్ చేయడం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది.ఇంట్లో సరిపడ స్థలం లేకపోవడం వలన కావచ్చు, బయటకి వెళ్ళినపుడు వచ్చే పార్కింగ్ సమస్య కావచ్చు… బైక్ భద్రత అనేది చాలాచోట్ల నేడు ప్రశ్నార్థకంగా మారింది.కొంతమంది...
Read More..ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.ఉత్తరాఖండ్ లోని రూర్కీ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది.ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది.ఈ క్రమంలో...
Read More..మన భారతదేశ జనాభా గురించి మనం చెప్పుకోవలసిన పనిలేదు.విదేశాలు మనదేశ జనాభాను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాయి.దాంతో ఇక్కడ ట్రాఫిక్ ఏరీతిలో ఉంటుంది చెప్పాల్సిన పనిలేదు.ఇక ఇక్కడ బస్సు ప్రయాణాలు చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది.ఒకేసారి పదుల సంఖ్యలో ప్రయాణిస్తూ వుంటారు.అందులోని సీట్స్ ఫుల్...
Read More..కాలుష్యం విషయంలో భారదేశం దుస్థితి రోజురోజుకీ చాలా అద్వాన్నంగా తయారవుతోంది.పెరిగిపోతున్న జనాభా, తదనుగుణంగా వాడబడుతున్న వాహనాలు, నరికివేయబడుతున్న అడవుల కారణంగా భరతభూమి వేడెక్కిపోతోంది.ఇక కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టినా, అది తామరాకుపై నీటిబొట్టువలె క్షణికమే.కాలుష్యం ఏ మాత్రం తగ్గడం...
Read More..ప్రముఖ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ను యేముహుర్తాన టేకోవర్ చేసాడో గాని ఆనాటినుండి అనేక మార్పులు ఇందులో చోటుచేసుకున్నాయి.అంతవరకూ ట్విట్టర్ ని జనాలు వాడటం తప్ప పెద్దగా పట్టించుకొనేవారు.ఆ తరువాతనే బ్లూ టిక్, గోల్డ్ టిక్, గ్రే...
Read More..ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఈ 2022 ఏడాదిలో బాగా సంపాదించారు.వారి కంపెనీలు ఊహించని రీతిలో లాభాలను ఆర్జించాయి.ముఖ్యంగా గౌతమ్ అదానీ సంపద రాకెట్ వేగంతో పెరిగింది.కొన్నాళ్ల క్రితం ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీ రెండవ స్థానానికి...
Read More..భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.ఈ దుర్ఘటనలో రిషబ్ పంత్కు తీవ్ర గాయాలు అయ్యాయి. రూర్కీకి తిరిగి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.రూర్కీలోని గురుకుల్ నర్సన్ ప్రాంతంలో కారు...
Read More..మనలో ఎవరన్నా సుదీరలకు పయనమైనపుడు అది బస్సు ద్వారా అయినా ట్రైన్ ద్వారా అయినా టికెట్లను ముందే రిజర్వ్ చేసుకుంటాము.ఎందుకంటే ఇక్కడ సౌకర్యవంతమైన ప్రయాణం అందరికీ అవసరం కాబట్టి.అలాంటిది విమానయానం చేయాలనుకున్నప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.సుమారు ఓ నెల రోజుల ముందే...
Read More..నిన్న మొన్నటి వరకూ జనాలను ఆయిల్ రేట్స్ ఏ విధంగా బాధించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఇప్పుడు కూడా పెద్దగా ఆయా రేట్స్ నుండి పెద్దగా ఉపశమనం లేదుగాని గుడ్డిలో మెల్ల మాదిరి కాస్త బెటర్ అని చెప్పుకోవాలి.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం...
Read More..తుర్కియే దేశంలోని కపడోషియా ప్రాంతంలో కోడి పిల్లల కారణంగా చాలా పెద్ద నగరం బయటపడింది.అదెలాగంటే, ఈ ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తి కోళ్లను పెంచుకుంటున్నాడు.ఆ కోళ్లు మేత కోసం ఉదయాన్నే బయలుదేరి బయటికి వెళ్ళేవి.కొంత దూరం వెళ్ళిన తర్వాత అవి అదృశ్యమయ్యేవి.మళ్లీ...
Read More..అంగారక గ్రహం అందరి దృష్టిలో ఎడారులతో కూడిన పొడి వాతావరణం కలిగిన గ్రహం.కానీ శీతాకాలం వచ్చేసరికి ఈ రెడ్ ప్లానెట్ అకస్మాత్తుగా మారిపోతుంది.అంగారక గ్రహంలోని ఉత్తర అర్ధగోళంలో శీతాకాలంలో చల్లని వాతావరణం నెలకొంటుంది.ఇక్కడే నాసా పురాతన నది డెల్టాను అన్వేషిస్తున్నది.సాధారణంగా వింతగా...
Read More..ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు ప్రమాణ స్వీకారం చేశారు.ఇజ్రాయెల్లో అత్యధిక కాలం పనిచేసిన ప్రధాన మంత్రిగా 73 ఏళ్ల బెంజమిన్ నెతన్యాహు ఘనత సాధించారు.అతని నాయకత్వంలో ఆరవసారి ప్రభుత్వం ఏర్పాటయ్యింది.దీనిలో లెఫ్ట్, రైట్ పక్షాల భాగస్వామ్యం ఉంది.నెతన్యాహుకు ఇజ్రాయెల్ పార్లమెంటులోని...
Read More..కొంతకాలంగా పెద్దప్రేగు క్యాన్సర్తో బాధపడుతున్న దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ పీలే (82) గురువారం రోజు తుది శ్వాస విడిచారు.బ్రెజిల్లోని సావో పాలోలోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ హాస్పిటల్లో ఆయన గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. పీలే 2021, సెప్టెంబర్లో పెద్దపేగు క్యాన్సర్కు సంబంధించిన సమస్యలతో...
Read More..సోషల్ మీడియా ప్రభావం జనాలమీద బాగానే వుంది.ముఖ్యంగా యూత్ అయితే చెప్పాల్సిన పనిలేదు.పొద్దున్నే లేవగానే ఇంకా కళ్ళు తెరవకుండానే సోషల్ మీడియా చూడనిదే వారికి రోజుగడవదంటే నమ్మితీరాలి.దాంతో వివిధ సోషల్ మీడియాలకు బాగానే గిట్టుబాటు అవుతోంది.ఆ సంగతి పక్కనబెడితే నిత్యం సోషల్...
Read More..బోడి కోడి రికార్డులు సృష్టించడం ఏమిటని అనుకోవద్దు.అవును, మీరు విన్నది అక్షరాలా నిజమే.సాధారణంగా ఒక కోడి ఒక రోజులో ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది.అదే అరుదైన కోళ్లు అయితే మహాకాకపోతే 2 గుడ్లు పెడతాయి.అంతకమించి గుడ్లు పెట్టడం అయితే వాటివలన కాదు.ఇప్పటి...
Read More..ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో థాయిలాండ్ పేరు కూడా వినిపిస్తుంది.అక్కడకు వెళ్లేవారు కొన్ని విషయాలు తెలుసుకోకుండా వెళితే తప్పు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.థాయ్లాండ్లో సన్యాసులకు అత్యున్నత గౌరవం ఇస్తారు.అటువంటి పరిస్థితిలో స్థానికులు వారికి దూరంగా మెలగుతారు.వారిని...
Read More..మీ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చడం ద్వారా విద్యుత్తు బిల్లును ఆదా చేసుకోవచ్చు.దీనిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రాబోయే 25 ఏళ్ల పాటు మీ కరెంటు బిల్లు జీరో అవుతుందని నిపుణులు చెబుతున్నారు.సోలార్ ప్యానెల్ అనేది సౌరశక్తితో ఛార్జ్ అవుతుంది.అందుకే...
Read More..రైలులో ప్రయాణిస్తున్న మీరు దిగాలనుకుంటున్న స్టేషన్ చేరేలోపు రైలులోని సీటు వదిలేసి, డోర్ దగ్గరకు వస్తున్నారా? అవునని సమాధానం చెబితే మీరు ఈ వీడియోను తప్పక చూడండి.ఈ వీడియోలో రైలు గేటు దగ్గర ఓ మహిళ, ఓ వృద్ధుడు నిలుచున్నారు.రైలు నెమ్మదిగా...
Read More..మూడు ప్రపంచకప్లు సాధించి రికార్డు సృష్టించిన బ్రెజిల్ ఫుట్బాల్ క్రీడాకారుడు పీలే తన 82 ఏళ్ల వయసులో కన్నుమూశాడు.ఫుట్బాల్ ఆడటం ఒక కళ.అయితే ప్రపంచంలో బహుశా అతని కంటే పెద్ద కళాకారుడు మరొకరుండరు.పీలే గొప్ప విజయాలు సాధించాడు.మూడు ప్రపంచ కప్ టైటిల్లు,...
Read More..ఆహా ఓటిటిలో “అన్ స్టాపబుల్” టాకీ షో దేశంలోనే నెంబర్ వన్ టాకీ షోగా నిలిచింది.ముఖ్యంగా హోస్ట్ గా బాలకృష్ణ మంచి ఎంటర్టైన్మెంట్ పండిస్తూ వేస్తున్న ప్రశ్నలు.ఇంకా పంచ్ డైలాగులు చూసే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.మొదటి సీజన్ కి బాగా ఆదరణ...
Read More..ప్రస్తుత కాలంలో అనేకమంది తక్కువ వయసులోనే మోకాళ్ళ నొప్పులు అంటూ తెగ ఇబ్బందులు పడుతున్న వారు ఎందరో తయారయ్యారు.ఇదివరకు కాలంలో 60 సంవత్సరాలు దాటిన వారు మోకాళ్లనొప్పులతో ఇబ్బంది పడుతుంటే ప్రస్తుతం జనరేషన్ లో 40 సంవత్సరాలు వచ్చాయంటే చాలు మోకాళ్ళ...
Read More..చాలా మందికి ఇతరుల కంటే భిన్నంగా ఉండాలనే ఆలోచన ఉంటుంది.ఈ కారణంతో తమ అభిరుచికి అనుగుణంగా జీవిస్తుంటారు.తాము వాడే వస్తువులు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటుంటారు.ఇదే కోవలో ఓ వ్యక్తి తన కారును విభిన్నంగా డిజైన్ చేసుకున్నాడు.అది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.ఆ...
Read More..నోస్ట్రాడమస్ పేరు వినగానే భవిష్యత్తు గురించి చెప్పే వారు అని ఎవరికైనా అర్థం అవుతోంది.ప్రస్తుతం ఉన్న ఆధునిక నోస్ట్రాడమస్ లేదా లివింగ్ నోస్ట్రాడమస్ పేరుతో అథోస్ సెలోమ్ అనే వ్యక్తి కూడా బాగా ఫేమస్ అయ్యాడు.ఎంతంటే ఎన్నో కీలక విషయాలను అతడు...
Read More..దేశానికి చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఇటీవలే 40 ఏళ్లు పూర్తి చేసుకుంది.సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ అభివృద్ధి కోసం ఎంతో కృషిచేశారు.స్నేహితులతో కలిసి ఈ సంస్థను ఏర్పాటుచేసిన ఆయన తన భార్య నుంచి రూ.10 అప్పుగా తీసుకుని...
Read More..నెట్టింట్లో అనునిత్యం రకరకాల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి.అయితే వీటిలో చాలా తక్కువ వీడియోలు వైరలవుతుంటాయి.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తుంది.ముఖ్యంగా పెళ్లి వేడుకలో జరిగే కొన్ని విషయాలు అడపాదడపా సోషల్ మీడియాలో వీడియోల రూపంలో ప్రత్యక్షమౌతూ ఉంటాయి.నేడు...
Read More..నగరాలు, పట్టణాలలో ఉండే వారు ఏదో ఒక సందర్భంలో షాపింగ్ మాల్స్ సందర్శించి ఉంటారు.ముఖ్యంగా ప్రస్తుతం క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలు ఉండడంతో చాలా మంది షాపింగ్ చేస్తుంటారు.షాపింగ్ మాల్స్కి వెళ్లినప్పుడు మాల్స్ మరియు ఆఫీసులలో టాయిలెట్ తలుపులు దిగువ భాగంలో...
Read More..ఈ ఏడాది చాలా మంది క్రికెటర్లు పెళ్లి పీటలెక్కారు.2022 ప్రారంభంలో భారత్కు చెందిన విని రామన్తో గ్లెన్ మాక్స్వెల్ వివాహం జరిగింది.ఈ ఏడాది చివర్లో ముజాన్ మాలిక్తో హరీస్ రవూఫ్ వివాహం జరిగింది.మధ్యలో చాలా మంది క్రికెటర్లు వివాహాలు చేసుకున్నారు.2022లో వివాహం...
Read More..ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ సామ్రాజ్యం నెలకొన్న సంగతి తెలిసిందే.దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన తాలిబాన్ లు తీసుకొస్తున్న చట్టాలు సంచలనంగా మారుతున్నాయి.ఈ చట్టాలు అతి భయంకరం కావడంతో… చాలామంది దేశం విడిచి పారిపోయారు.ఇదిలా ఉంటే ఆడవాళ్ళపై కఠిన...
Read More..కొన్ని కొన్ని వార్తలు వింటే ఒక్కోసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది.అలాంటి సమస్యలు మనలో అనేకమందికి ఎదురవుతాయి.కానీ దాదాపు ఇక్కడ చాలా మంది చూసీచూడనట్టు వెళ్లిపోతుంటారు.కానీ కొంతమంది మాత్రం తమకు జరిగిన ఏ ఒక్క చిన్న అన్యాయాన్నైనా చూస్తూ ఊరుకోరు.దానికి తగిన మూల్యాన్ని...
Read More..జొమాటో గురించి జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.నేటి ఆన్లైన్ యుగంలో అన్ని పనులు చకచకా క్షణాల్లో మన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి.దానికి అరచేతిలో ఉన్న ఒక్క స్మార్ట్ ఫోన్ చాలు.ఇక టెక్నాలజీ మీద ఏమాత్రం అవగాహనా వున్న జనాలు ఏదైనా...
Read More..అవును మీరు విన్నది నిజమే.ఓ ఫోన్ కోసం అన్ని సంవత్సరాలు జనాలు వెయిట్ చేయడం ఏమిటి? అని అవాక్కవుతున్నారా? మీరు విన్నది నిజమే.అవును.ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ ఐఫోన్ కి వున్న డిమాండ్, మార్కెట్ ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఇపుడు...
Read More..మీరు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చూసుంటారు.అయితే ఇది వేరే లెవల్ వీడియో అని చెప్పుకోవచ్చు.బేసిగ్గా మన భారతీయులు ఆహార ప్రియులు.ఎక్కడైనా, ఎప్పుడైనా సరే తమకు నచ్చిన వంటకం ఎక్కడైనా కనబడితే దానిని తినడానికి వెనుకాడరు.అప్పులు చేసైనా పప్పు కూడు తినే...
Read More..పెళ్లి వేడుకల్లో జరిగే కొన్ని అనూహ్య ఘటనలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తూ ఉంటాయి.అందులో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి.దాంతో అవికాస్త నెటిజనులకు తెగ నచ్చేసి క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి.ఇక వధూ వరుల ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్...
Read More..సోషల్ మీడియాలో నిత్యం చాలా వీడియోలు తారసపడుతూ ఉంటాయి.అయితే అందులో ఏ కొన్నో చాలా ప్రత్యేకతని సంతరించుకుంటూ ఉంటాయి.ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి.అదొక మెట్రోస్టేషన్.ఆ స్టేషన్ అటునుండి పోయే ప్రయాణికులతో, ఇటునుండి పోయే ప్రయాణికులతో...
Read More..నేటి దైనందిత జీవితంలో సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో వుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఈమధ్య కాలంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా సముద్రంలో మునిగి తేలుతున్నారు.గంటల తరబడి సమయం ఎరుకే తెలియకుండా గడిపేస్తున్నారు.ఈ...
Read More..విమాన ప్రయాణం చేయాలని ఇక్కడ ప్రతి ఒక్కరికీ ఉంటుంది.కానీ ఆ కోరిక ఓ వర్గం వారు మాత్రమే తీర్చుకుంటారు.ఇక్కడ పేద, మధ్య తరగతి వారికి అది ఒక అందని ద్రాక్ష మాదిరి కనబడుతుంది.అయితే అప్పుడప్పుడు వారిని కూడా అంటే ఓ వసంతానికి...
Read More..అదేంటి? పాత TVలను స్మార్ట్ TVగా మార్చే వీలు వుంటుందా? అని ఆశ్చర్య పోవద్దు.ఈ కధనం పూర్తిగా చదివితే మీకే అర్ధం అవుతుంది.అది కూడా Airtel కస్టమర్లకు మాత్రమే ఈ సదవకాశం.అవును, సాధారణ TVలను కేవలం రూ.1500లకే స్మార్ట్ TVలుగా మార్చుకునే...
Read More..తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో ప్రస్తుతం కొత్తగా నమోదైన కేసుల వివరాలు అదేవిధంగా పరిస్థితి గురించి హెల్త్ బులిటెన్ ఈరోజు ఉదయం రిలీజ్ చేయడం జరిగింది.రిలీజ్ అయిన వివరాలు బట్టి చూస్తే దేశంలో గడచిన 24 గంటల్లో...
Read More..ఈ రోజుల్లో ఎవరు కూడా ఆహార నియమాలను పాటించడం లేదు.సకాలంలో భోజనం చేసిన వారు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పవచ్చు.కొందరైతే పొద్దున ఏమి తినకుండా డైరెక్ట్ గా సాయంత్రం నాలుగు గంటలకి భోజనం చేస్తుంటారు.అలానే రాత్రి 11-12 గంటల సమయంలో...
Read More..మనిషి అనేవారికి ఎవరికైనా తుమ్ములు రావడం సహజం…జలుబు ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ తుమ్ములు వస్తుంటాయి.సాధారణంగా అప్పుడప్పుడు వచ్చే తుమ్ములు ఆపుకోవచ్చు కానీ జలుబు అప్పుడు వెంటవెంటనే వచ్చే తుమ్ముల్ని వాటిని ఎవరూ ఆపలేరు.కానీ జలుబు తగ్గేందుకు వేసుకునే మందుల వల్ల తుమ్ములను...
Read More..గుమ్మడికాయ మాట వినగానే అందరి మదిలో ఒక ఆలోచన వస్తుంది.అది ఏంటంటే. నూతన గృహ ప్రవేశం రోజున ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గుమ్మడికాయను ఇంటి ముందు దిష్టి తీసి కొడుతూ ఉంటారు కదా.అయితే చాలామంది గుమ్మడికాయను ఇంటి దిష్టి పోవడానికి ఉపయోగిస్తారు అనుకుంటారు.కానీ...
Read More..ఒకప్పుడు బట్టలు ఉతకటం అంటే ఒక పెద్ద పని.బకెట్ నీటిలో సర్ఫ్ వేసి బట్టలను అరగంట నానబెట్టి ఆ తర్వాత బట్టలను ఒకొక్కటిగా తీసి సబ్బు పెట్టి ఉతికి జాడించి ఆరవేసేవాళ్ళం.ఇపుడైతే వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి.బట్టలు ఉతకటం చాలా సులభం అయిపోయింది.బట్టలు...
Read More..సల్మాన్ ఖాన్.57 ఏళ్ళ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్.నిత్య యవ్వనుడు.ఎప్పటికి అయినా కుర్రాడే.పెళ్లి మాత్రం వద్దు.కానీ అతడి జీవితంలో ఎంతో మంది ఆడవాళ్ళకి స్థానం ఉంది.ఎవరు అతడితో ఎక్కువ కాలం జీవించలేరు.తన ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి పాపులారిటీ వచ్చే దాకా...
Read More..ప్రస్తుత రోజుల్లో వితంతు వివాహాలు అంటే సర్వసాధనంగా మారిపోవడం జరిగింది.కానీ ఒకప్పటి రోజుల్లో వితంతువు అంటే ఏదో దరిద్రాన్ని చూసినట్లు చూసేవారు.డిసెంబర్ 11 1881 లో సుప్రసిద్ధ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు మొదటిసారిగా వితంతు వివాహం జరిపారు.అయితే దాన్ని జరిపించడం...
Read More..పండగలు వస్తే ప్రజల కంటే ఎక్కువ సైబర్ నేరగాళ్లకే ఆనందం.లింకులు పంపడం డబ్బు లూటీ చేయడం.లేదా స్మాట్ గా ఆపర్లు అంటూ డబ్బు చెల్లించమనడం.నిజంగానే పండగ ఆఫర్లేమో అని ప్రజలు గుడ్డిగా నమ్మి కొనేయడం, నమ్మేయడం శరమామూలే.అక్కడే వచ్చి పడుతుంది చిక్కంత.జాలరి...
Read More..ఇక్కడ ఎన్ని ప్రయాణ మార్గాలు వున్నా రైలు ప్రయాణం అనేది అనేక మందికి చాలా ప్రత్యేకం.ఎందుకంటే ట్రైన్ జర్నీ అనేది చాలా సులువైన, సౌకర్యవంతమైన ఛాయిస్ అని చెప్పుకోవాలి.పేద, ధనిక అనే భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉండేడే రైల్వే.అందుకే చాలామంది...
Read More..ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ టెక్ రంగంలోనే విశేష సేవలు అందిస్తోంది.కంప్యూటర్ వినియోగించే ప్రతి ఒక్కరికి మైక్రోసాఫ్ట్ ప్రొడక్టులను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్లకు అప్డేట్స్ను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది మైక్రోసాఫ్ట్.కాగా తాజాగా మైక్రోసాఫ్ట్ నోట్ప్యాడ్ అప్లికేషన్...
Read More..భారతదేశం సర్వ సంప్రదాయాలకు నిలయం.అందులో ఆహారం అనేది భారతీయ సంస్కృతిలోనే అంతర్భాగమైంది.తాజాగా ఆహారం విషయంలో ప్రేక్షకుల నుంచి ఆన్ లైన్ల సర్వేలు చేపట్టారు.ఈ సర్వే ప్రకారం 2022కి ప్రపంచంలోని అగ్రశ్రేణి వంటకాల్లో భారతదేశం 5వ స్థానంలో నిలిచి అందరికీ ఆశ్చర్యపరిచింది.మనదగ్గర భోజన...
Read More..తాజాగా ఫ్లిప్కార్ట్ తన ఉద్యోగులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.అవును… సాధారణంగా కొన్ని కంపెనీలు తమ వాటాదారులకు లాభాలలో షేర్ అనేది ఇస్తూ ఉంటాయి.అలాగే చాలా కంపెనీలు డివెండెండ్స్ రూపంలో లాభాలను వాటాదారులకు కేటాయిస్తాయి.ఈ నేపథ్యంలోనే ఇపుడు వాల్మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్...
Read More..ఒకప్పుడు ఫారిన్ కంట్రీలలో మాత్రమే సందడి చేసిన OTTలు మనదేశంలోకి కూడా వచ్చేసాయి.ముఖ్యంగా కరోనా తరువాత ఈ మేకోవర్ వచ్చిందని చెప్పుకోవాలి.ఈ క్రమంలోనే ప్రముఖ OTT దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఇక్కడ భారీగానే వినియోగదారులను సంపాదించింది.మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొనే మన తెలుగు...
Read More..సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు నిత్యం అప్లోడ్ అయినా కొన్ని మాత్రం చాలా ప్రత్యేకతని సంతరించుకుంటూ ఉంటాయి.అందులో ఈమధ్య కాలంలో పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువగా నెటిజన్లను అలరిస్తున్నాయి.సాధారణంగా మనదగ్గర చాలా ఇళ్లల్లో కుక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ వుంటారు.ఎందుకంటే...
Read More..చాలా మంది చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు.అలాంటి వారి జీవితం లో ఏదైనా చెడు సంఘటన జరిగితే వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు.ఇక వారు ఆ డిప్రెషన్ నుంచి బయటకి రావడానికి ఎంతకాలం పడుతుందో ఎవరికీ తెలియదు.అలా డిప్రెషన్లో...
Read More..ప్రస్తుతం మనకి అందుబాటులో వున్న ప్రముఖ సోషల్ మీడియాలలో ట్విట్టర్ ది చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవాలి.ఎందుకంటే దీనిని సామాన్యులు ఎలాగైతే విరివిగా వినియోగిస్తారో… సెలిబ్రిటీలు కూడా అదేరీతిలో వినియోగిస్తారు.అలా వాడబాటుతున్న మరో సోషల్ మీడియా దాదాపు లేదనే చెప్పుకోవాలి.అందుకే...
Read More..గూగుల్ పే గురించి తెలియని జనాలు గ్లోబ్ పైనే ఉండరని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.ఇక్కడ అనేకమంది థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా రుణాలు తీసుకొని ఆ తరువాత నానా ఇబ్బందులకు గురవుతుంటారు.ఇటీవల ఇలాంటి కేసులను చాలా చూసాం.ఈ క్రమంలో చాలామంది సూసైడ్...
Read More..అవును, మీరు విన్నది నిజమే.ఓ కారు ఊసరవెల్లిలా రంగులు మార్చేయగలదు.కాలంతో పాటు ఆటో మొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది.కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు వివిధ కంపెనీలు వాహనాలను రూపొందిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ అయినటువంటి BMW ఒక...
Read More..కొన్ని కొన్ని సంఘటనలను గురించి తెలిసినపుడు చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది.సాధారణంగా ఇలాంటివి సినిమాలలో మనం చూస్తుంటాం.కానీ నిజ జీవితంలో కూడా జరుగుతాయి అని ఇలాంటివి విన్నప్పుడే అనిపిస్తుంటుంది.తాజాగా అలాంటి ఓ సంఘటన బిహార్లోని గయ ప్రైవేట్ హాస్పిటల్ లో జరిగింది.అక్కడ...
Read More..సోషల్ మీడియా నేడు అన్ని మీడియాలని డామినేట్ చేస్తోంది.ఈ క్రమంలో టీవీలు చూసే వారి సంఖ్య తగ్గిపోయింది అంటే నమ్మశక్యం కాదు.ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ రోజుకి కొన్ని లక్షల సంఖ్యలో వివిధ దేశాల, ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు దర్శనం ఇస్తాయి.అయితే...
Read More..అడవిలో నివసించే క్రూరమృగాలు జంతువులను వేటాడి వాటి ఆహారంగా మార్చుకుంటాయి.బలహీనమైన జంతువులు ఆ క్రూర మృగాలకు తొందరగా ఆహారం అవుతాయి.అలా ఒక జీవి ప్రాణం ఇంకో జీవికి ఆహారంగా మారి దాని కడుపు నింపుతుంది.అయితే ఈ ఆహార వేటకు సంబంధించిన వీడియోలు...
Read More..మ్యూజిక్ వినగానే ఎలాంటి వారైనా లేచి స్టెప్పులు వేయడం మొదలు పెడతారు.ఇక డ్యాన్సర్స్ అయితే పాట ఎక్కడ వినపడ్డా వెంటనే స్టెప్పులు వేస్తుంటారు.మ్యూజిక్కి అలాంటి మహిమ ఉంది మరి.ఒకరకంగా చెప్పాలంటే డ్యాన్స్ అనేది ఒక్క ఎక్స్సర్సైజ్ లాంటిది.డ్యాన్స్ వేసే సమయంలో బాడీలోని...
Read More..పిస్తా తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది.దీనికి కారణం ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ B, A, E, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు వీటిలో లభిస్తాయి.అటువంటి పిస్తా పప్పులు డైట్ లో...
Read More..బ్రిటన్లోని యువత ఉద్యోగాలు చేయకుండా స్వేచ్ఛగా జీవించాలనుకుంటోంది.18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల 1.7 మిలియన్లకు మించిన యువకులు వారి తల్లిదండ్రుల ఆదాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.వారు ఉద్యోగం చేయడం లేదు.భవిష్యత్తులోనూ ఏ పని చేయాలనుకోవడం లేదు.వారు చదువుకు కూడా దూరంగా...
Read More..చాలా మందికి వివిధ వాహనాల్లో ప్రయాణాలు చేస్తే వాంతులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అంతేకాకుండా వాంతుల వల్ల తలనొప్పి, నీరసం, శరీరమంతా నొప్పిగా కూడా ఉంటుంది.ఇలా వాంతులు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే వాంతులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి.బస్సు, కార్లల్లోనే...
Read More..ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చాలా విచిత్రంగా ఉన్నాయి.ఒకపక్క ఆర్థిక మంద్యం మరోపక్క కరోనా కేసులు ప్రపంచ స్థితిగతులను మార్చేస్తున్నాయి.పేదవాళ్లు బతకలేని రోజులు దాపురించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇక ఇదే సమయంలో రష్యా.ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు...
Read More..ఈ మధ్య కాలంలో కంటెంట్ ఉంటె ఎలాంటి సినిమా అయినా, ఏ బాషా లో తీసిన హిట్ చేసి పడేస్తున్నారు.సినిమా పాన్ ఇండియా గా మారోపోయింది.ఓటిటి పుణ్యమా అని ప్రేక్షకుడు ఒక భాషకు ఏమి ఫిక్స్ అవ్వడం లేదు.ఇక 2016 లో...
Read More..అయేషా మీరా హత్య చేయబడి 15యేళ్లు నిజమైన హంతకులను శిక్షించాలంటూ… న్యాయం కై ఇంకెన్నాళ్లు పేరుతో సమావేశం శంషాద్ బేగం.అయేషా మీరా తల్లి అయేషా హత్య కు గురై 15యేళ్లు అయ్యింది ఐపియస్ అధికారులు ఆనంద్, ప్రస్తుత డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి...
Read More..