క్రికెట్ మ్యాచ్లు చాలా ఉత్కంఠను పంచుతాయి.ఒక్కోసారి కీలక సమయాల్లో బ్యాటర్లు విచిత్రంగా ఔట్ అవుతుంటారు.ఇలాంటి ఘటన కైర్న్స్లోని కాజలీ స్టేడియంలో మెల్బోర్న్ రెనెగేడ్స్ మరియు బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన బిగ్ బాష్ లీగ్ 2022 యొక్క 3వ మ్యాచ్లో జరిగింది.రెనెగేడ్స్...
Read More..ప్రస్తుత ఆధునిక యుగంలో యువత ఎక్కువగా సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు.సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలకు వచ్చే లైకుల కోసం ఆరాట పడుతున్నారు.టిక్టాక్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్ల కోసం ఎక్కడ పడితే అక్కడే వీడియోలు రికార్డ్ చేస్తున్నారు.చాలా సార్లు, మీరు...
Read More..హాస్టల్ ఉండే వాళ్లకి తిండి విషయంలో కలిగే ఇబ్బందులు తెలుసు.రుచి లేని వంటకాలను చాన్నాళ్లుగా తింటుంటారు.అయితే ఇంటికి వచ్చినప్పుడు మాత్రం కనీసం చికెన్ వండినా ఎంతో ఆత్రుతతో తింటుంటారు.ముఖ్యంగా కారంతో వండే నాన్ వెజ్ వంటకాలను లొట్టలేసుకుని తింటుంటారు.ఇదే కోవకు సంబంధించిన...
Read More..అందాల భామ అనసూయ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను తన అందంతో అభిమానులుగా మార్చుకుంది.ఈ వయసులో కూడా ఆమె హాట్ గ్లామర్ షో చేయడం అనేది మామూలు విషయం కాదు.చీరలో అయిన, మోడ్రన్ డ్రెస్సులో అయినా అనసూయను ఎవరు దాటలేరు అని చెప్పవచ్చు.వయసు...
Read More..ఉక్రెయిన్.రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం అనేక పరిణామాలకు దారితీస్తూ ఉంది.యుద్ధం స్టార్ట్ అయ్యి కొన్ని నెలలు కావస్తున్నా గాని ఎవరు వెనక్కి తగ్గటం లేదు.ఇప్పటికే ఉక్రెయిన్ లో చాలా నగరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి.కొంతమంది సరిహద్దుల గుండా దేశం విడిచి పారిపోయారు.ఇలాంటి తరుణంలో...
Read More..మీరు విన్నది నిజమే.ఇందులో ఆశ్చర్యపోడానికి ఏమీ లేదు.అదో బెంజ్ కారు.అయితేనేమి.అతగాడు ఒక తన్ను తన్నడంతో దానికి విముక్తి కలిగింది.ఇదేమి రామాయణంలో రాముడు, అహల్య వృత్తాంతం కాదండీ… ఈమధ్యనే నడిరోడ్డుమీద జరిగిన తంతు.అదొక మెర్సిడెస్ బెంజ్ కారు.కానీ ఉన్నట్టుండి అది నడిరోడ్డుమీద ముందుకు...
Read More..మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోని షాకింగ్ ఘటన జరిగింది.కమల్రాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది.నాలుగు కాళ్ల ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఈ విషయం తెలిసిన వెంటనే జనం పెద్ద సంఖ్యలో ఆ చిన్నారిని చూసేందుకు తరలివచ్చారు.ఈ విషయమై కమల్రాజ్ ఆస్పత్రి వైద్యులు స్పందించారు.ప్రస్తుతం...
Read More..ఊహించని ప్రమాదాలు మనకు ఒక్కోసారి ఎదురవుతూ ఉంటాయి.ముఖ్యంగా యాక్సిడెంట్లు, ఏదైనా క్రూర మృగాలు దాడి చేయడం ఇలాంటి అదే కోవలోకి వస్తాయి.ముఖ్యంగా కొండ చిలువలు దాడి చేస్తే తప్పించుకోలేం.ఎంత పెద్ద మనిషిని అయినా అమాంతంగా మింగేస్తాయి.లోపలికి వెళ్లిన తర్వాత చెట్టుకు చుట్టుకుని...
Read More..దేశంలో నిత్యం వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.ఎక్కువ ప్రమాదాలు ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం, వేగంగా వాహనాలను పోనివ్వడం వల్ల జరుగుతుంటాయి.ఇదే తరహాలో జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఇటీవల అనుకోని ప్రమాదం జరిగింది.స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను బైక్ పై...
Read More..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్(Abha Card-అభ కార్డు) హెల్త్ ఐడీగా ప్రజలకు ఉపయోగపడుతోంది.ఈ కార్డును పొందడం ద్వారా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందుకోవచ్చు.అభ కార్డు అనేది ఫోన్ నంబర్ లింక్డ్ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్...
Read More..సాధారణంగా ప్రజలు ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగానే కొంటుంటారు.అయితే వారిలో చాలా చాలామంది తాముకొనే ఫుడ్స్లో ఏ పదార్థాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు.ప్యాకేజీపై గ్రీన్ కలర్ డాట్ ఉంటే అది పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్ అని, రెడ్ కలర్ డాట్...
Read More..ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం మరో వారం రోజుల్లోనే జరగనుంది.డిసెంబర్ 23న కొచ్చిలో నిర్వహించనున్న ఈ వేలం కోసం బీసీసీఐ ఆల్రెడీ ప్లేయర్ల లిస్ట్ రెడీ చేసింది.వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్న ఈ ఐపీఎల్ సీజన్ కోసం అభిమానులు ఎంతో...
Read More..ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్ డిసెంబర్ 18న అంటే ఆదివారం నాడు జరగనుంది.ఈ ఫైనల్స్లో లుసైల్ స్టేడియం వేదికగా ట్రోఫీ కోసం అర్జెంటీనా, ఫ్రాన్స్ తలపడనున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది క్రీడాభిమానులను ఆకర్షించే ఈ ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎస్బీఐ...
Read More..ప్రస్తుతం కడప పెద్ద దర్గా ఉత్సవాలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో చాలామంది రాజకీయ నేతలు ప్రముఖులు దర్గా సందర్శిస్తున్నారు.దీనిలో భాగంగా శుక్రవారం హీరో మంచు మనోజ్ కడప పెద్ద దర్గాను సందర్శించడం జరిగింది.అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఎప్పటినుండో ఈ దర్గాకు రావాలని.అనుకున్నాను.ఇప్పటికీ కల నెరవేరింది...
Read More..క్రికెట్ లో ఒకప్పుడు వన్డే మ్యాచ్ లకు మంచి క్రేజ్ ఉండేది.కానీ టి20 ఫార్మేట్ వచ్చాక పరిస్థితులు మొత్తం మారిపోయాయి.దీంతో వన్డే మరియు టెస్ట్ మ్యాచ్ ల కంటే ఎక్కువగా క్రికెట్ ప్రేమికులు T20 ఫార్మేట్ మ్యాచ్ లను ఎంజాయ్ చేస్తున్నారు.దీంతో...
Read More..రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపికొండల యాత్ర ఎంతో ప్రత్యకమైనది.ఎందుకంటే శ్రీశైలంలో కృష్ణా నదిపై ప్రత్యేక ఉండడంతో అదే విధంగా తెలంగాణ నుంచి గోదావరిలో మళ్లీ పాపికొండల యాత్ర మొదలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇది ఎప్పుడో మొదలు పెట్టాల్సి ఉన్న...
Read More..ఏటీఎం కార్డులు అందుబాటులోకి వచ్చాక బ్యాంకులకు వెళ్లి నగదు లావాదేవీలు జరిపే అవసరం తగ్గింది.నేటి కాలంలో అందరూ ఏటీఎం కార్డులు వాడుతున్నారు.ఏటీఎం కార్డులు వచ్చాక చాలా అంశాలు సులభతరం అయ్యాయి.ఏటీఎం కార్డులను ఉపయోగించి బ్యాంకు వినియోగదారులు సులభంగా డబ్బు తీసుకోవచ్చు.ఆన్లైన్ షాపింగ్...
Read More..డిసెంబర్.ఇది సంవత్సరంలో వచ్చే చివరి నెల.ఈ నెలలో వచ్చే పండుగ కోసం ప్రపంచంలోని దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి.ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను క్రైస్తవులు అత్యంత వేడుకగా జరుపుకుంటారు.యేసు జన్మదినం సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు.క్రిస్మస్ రోజున శాంతా...
Read More..స్వీట్లకు భారతదేశంలో చాలా ప్రత్యేక స్థానం వుంది. స్వీట్లను ఇక్కడ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా ఆరగిస్తూ వుంటారు.వివిధ ప్రాంతాలను బట్టి ఇక్కడ ఒక్కో స్వీట్ ఫేమస్ అయి ఉంటుంది.కాకినాడ కాజా, బందరు లడ్డు, తాపేశ్వరం పూతరేకులు ఇలా...
Read More..జేమ్స్ కామెరూన్.సినిమా దర్శకుడు అని చెప్తే చాల చిన్న పదం.అతడిని ఇంద్రజాలికుడితో పోల్చాలి.తన మైండ్ కి ఏది వస్తే అది సినిమా తీయాలి అని అనుకుంటాడు.అందుకోసం ఎన్ని ఏళ్లయినా విశ్వసాన్ని మాత్రం పెంచుకుంటాడు .నమ్మకాన్ని కోల్పోడు.అదే స్థాయిలో దాని కోసం కష్టపడతారు.ఎవరైనా...
Read More..మనచుట్టూ అనేకమంది పెంపుడు జంతువులను చాలా ఇష్టంగా పెంచుకుంటూ వుంటారు.మనదగ్గర ఎక్కువగా వివిధరకాల జాతులకు చెందిన కుక్కలను పెంచుకుంటారు గాని, విదేశాలలో అయితే పిల్లులు కూడా ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ వుంటారు.బేసిగ్గా మనుషులకు ఈ పెంపుడు జంతువులు అనేవి కాపలాగా సంరక్షిస్తూ...
Read More..విద్యుత్ బిల్లులు చెల్లించే సమయంలో అవి పెద్ద మొత్తంలో ఉంటే చాలా బాధగా ఉంటుంది.వాటిపై డిస్కౌంట్లు కానీ, క్యాష్బ్యాక్ కానీ లభిస్తే చాలా సంతోషంగా ఉంటుంది.ఈ క్రమంలో పేటీఎం తన యూజర్లకు కళ్లు చెదిరే ఆఫర్ అందిస్తోంది.పే టీఎం ప్రతి నెల...
Read More..ఎక్కడన్నా విద్యార్థినులు హెడ్మాస్టర్ను ఎందుకు కొడతారు చెప్పండి? గౌరవించాల్సిన గురువు పైన వారు చేయి చేసుకున్నారు అనుకుంటే పెద్ద కారణమే ఉంటుంది కదూ.ఆ కారణం ఏమిటో తెలియాలంటే మీరు ఈ కథను పూర్తిగా చదవాల్సిందే.కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా...
Read More..పిట్టకొంచెం కూత ఘనం అనే నానుడి గురించి వినే వుంటారు.తన ఇద్దరు చిట్టి చెల్లెళ్ల కోసం ఓ నాలుగేళ్ల చిన్నారి చేసిన పని చూశారంటే మీరు విస్తుపోతారు.ఇంత చిన్నవయస్సులోనే చెల్లెళ్ల కాపాడటానికి ఆమె పడిన ఆరాటం చూస్తే ముచ్చటేస్తుంది.ఆ పాపకు నాలుగేళ్లు...
Read More..చాలా మందికి పోలీసు ఉద్యోగం సాధించాలనే ఆకాంక్ష ఉంటుంది.అందుకోసం వారు చాలా కష్టపడుతుంటారు.ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తుందా అని ఎదురు చూస్తుంటారు.ఉద్యోగ నియామక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం కోసం చాలా శ్రమిస్తారు.అయితే కొన్ని విషయాల్లో ఉద్యోగం కోసం...
Read More..నేటి స్మార్ట్ యుగంలో ముఖ్యంగా చదువుతున్న, వుద్యోగం చేస్తున్న యువతకు ల్యాప్టాప్ అవసరం ఎంతైనా వుంది.కోవిడ్ తరువాత వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారికి వీటి అవసరం తప్పనిసరి అయింది.అలాగే ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యేవాళ్లకి ల్యాప్టాప్ ప్రాముఖ్యత తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ...
Read More..మన భారత దేశంలో ఈ రోజుల్లో ఆన్లైన్లోనే ఫుడ్ ఆర్డర్ చేయడం చాలా మందికి అలవాటయింది.బాగా ఇష్టమైన ఫుడ్స్ చిటికెలో ఆర్డర్ చేసుకుని ఇంటికి తెప్పించుకొని హాయిగా తినేస్తున్నారు ప్రజలు.అయితే ఈ 2022వ సంవత్సరం మొత్తంలో ఎక్కువగా తమ ప్లాట్ఫామ్ ద్వారా...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జీవితాల్లో వాట్సాప్ అనేది ఒక భాగం అయిపోయింది.ఎవరితో కమ్యూనికేట్ కావాలన్నా చాలామంది వాట్సాప్ పైనే ఆధారపడుతున్నారు.దీని ద్వారానే ఇంటర్నెట్ యూజర్లు చాలా మీడియా కంటెంట్ సెండ్ చేయడం, అందుకోవడం జరుగుతోంది.దీనివల్ల ఫోన్ల స్టోరేజ్ నిండిపోతుంది.కాగా...
Read More..సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు దర్శనం ఇస్తూ ఉంటాయి.ఎన్ని రకాల వీడియోలు కనిపించినా విన్యాసాలకు సంబంధించిన వీడియోలు ప్రముఖంగా ఇక్కడ వైరల్ అవుతుంటాయి.అలాంటి వీడియోలను చిన్నపిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసి ఆనందిస్తారు.అయితే అలాంటి సాహసాలకు సంబందించిన దృశ్యాలలో...
Read More..సోషల్ మీడియా ప్రభావం బాగా ప్రబలడంతో ప్రపంచం నలుమూలలా జరిగిన విషయాలను మనిషి యిట్టె తెలుసుకోగలుగుతున్నాడు.ప్రతిరోజూ వీడియోల రూపంలో టన్నుల కొద్దీ కంటెంట్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉంటుంది.ఐతే అందులో ఏ కొన్నో వైరల్ అవుతూ ఉంటాయి.కొన్ని ఫన్నీగా అనిపిస్తే,...
Read More..క్రిస్మస్ ట్రీ డిజైన్ హెయిర్ స్టైల్ ఏంట్రా బాబు అని అనుకుంటున్నారా? మీరు వింటున్నది నిజమేనండి.ప్రఖ్యాత సిరియన్ హెయిర్ స్టైలిస్ట్ అయినటువంటి డానీ హిస్వానీ అత్యున్నత హెయిర్ స్టైల్గిస్ట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టాడు.డానీ హిస్వానీ ఈ సంవత్సరం...
Read More..క్రికెట్లో వన్డే, టీ20, టెస్ట్ అనే మూడు ఫార్మాట్లు ఉంటాయనే విషయం తెలిసిందే.అయితే సాధారణంగా అన్ని దేశాల టీమ్స్ స్పెషల్ కలర్ జెర్సీ ధరించి ఇతర టీమ్స్ నుంచి తమను తాము వేరుగా ప్రదర్శించుకుంటారు.మన భారత క్రికెట్ ప్లేయర్లు వన్డే టీ20...
Read More..పశ్చిమ బెంగాల్లో ఒక అద్భుతం చోటు చేసుకుంది.గురువారం అంటే డిసెంబర్ 15న ఆకాశంలో ఒక మిస్టరీ లైట్ కనిపించింది.దీన్ని చూసి స్థానికులు అబ్బురపడ్డారు.ఉల్క నుంచి ఈ కాంతి వస్తుందేమో అని కొందరు అనుకుంటే మరికొందరు ఇదేమైనా మాయ అని ఆశ్చర్యపోయారు.ఇంకొందరైతే ఏలియన్స్...
Read More..దేశీయ బిజినెస్ దిగ్గజం రిలయన్స్ గ్రూప్ తాజాగా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విక్రయించడాన్ని మొదలు పెట్టింది.ఈ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడక్ట్స్కి ఇండిపెండెన్స్ అనే బ్రాండ్ నేమ్ పెట్టింది.గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ బ్రాండ్ను మొదటగా తీసుకొచ్చారు.డిసెంబర్ 16న నిర్వహించిన ఒక...
Read More..బాలకృష్ణ హోస్ట్ గా “అన్ స్టాపబుల్” షో దూసుకుపోతోంది.షోకి వచ్చే సెలబ్రిటీలను రాజకీయ నాయకులను తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ అద్భుతమైన కామెడీ బాలయ్య పండిస్తున్నాడు.మొదటి సీజన్ లో సినీ సెలెబ్రిటీలు రాగా సెకండ్ సీజన్ లో సినిమా సెలబ్రిటీలతో పాటు...
Read More..క్రికెట్ క్రీడాభిమానులకు కేన్ విలియమ్సన్ పేరుని పరిచయం చేయాల్సిన పనిలేదు.న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకొని అభిమానులకు తేరుకోలేని షాక్ ఇచ్చాడు.అవును, ఆ దేశానికి అన్నిఫార్మట్లకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న విలియమ్సన్ టెస్ట్ క్రికెట్లో కివీస్...
Read More..టాలెంట్ ఏ ఒక్కరి సొత్తూ కాదు.పుట్టిన ప్రతి ఒక్కొక్కరిలో ఎదో ఒక టాలెంట్ దాగే ఉంటుంది.దాన్ని గుర్తించి వెలికి తీసినవారే ఇక్కడ ప్రత్యేకంగా కనబడతారు.ముఖ్యంగా ఓ మనిషిలోని వున్న టాలెంట్ తన చిన్నప్పుడే గ్రహించవచ్చు.తదనుగుణంగా వారిని ప్రోత్సహిస్తే వున్నత శిఖరాలను చేరుకోగలుగుతారు.అయితే...
Read More..హైదరాబాద్, 15 డిసెంబర్ 2022: తెలుగు లోగిళ్లలో నాన్స్టాప్ , ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ జీ తెలుగు.ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సూపర్హిట్ సీరియల్స్ను అందించిన జీ తెలుగు ఇప్పుడు రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ అనే సరికొత్త సీరియల్ తో మన ముందుకి...
Read More..సాధారణంగా వర్షాకాలంలో రహదారుల పక్కన నడుస్తున్నపుడు ఒకింత టెన్షన్ కలుగుతుంది.ఎందుకంటే రోడ్డుపైన చిన్న చిన్న గుంటల్లో వున్న వర్షపు నీరు వాహనాలు తిరుగుతున్నప్పుడు మనపైన ఎక్కడ కుమ్మరిస్తాయో అని భయపడిపోతుంటాం.అయితే అదే కుంటల్లోని నీటిని కోరి వాహనదారులు వెళ్ళేటప్పుడు మా ఒంటిపైన...
Read More..సాధారణంగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా బస్సులో ప్రయాణం అనేది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.బస్సులో ప్రయాణించాలంటే టికెట్ కొనాలి.లేదంటే పాస్ అయినా తీసుకోవాలి.అయితే ఒక చోట మాత్రం గుంజీలు తీస్తే చాలు ఫ్రీగా బస్సులో ప్రయాణించవచ్చు.వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం.బస్సు...
Read More..సోషల్ మీడియాలో అనునిత్యం ఎన్నో రకాలైన వీడియోలు వైరల్ అవుతుంటాయి.అందులో కొన్ని నవ్వుని తెప్పిస్తే, మరికొన్ని భయాన్ని కలిగించేవిలా ఉంటాయి.ఇంకొన్ని ఆశ్చర్యంగా ఉంటే, కొన్ని విడ్డురంగా అనిపిస్తాయి.ఇక కొన్నింటిని చూస్తే మనకు చెమటలు పడటం ఖాయం అనుకోండి.అవును, మీరెప్పుడైనా కొండచిలువను దగ్గర...
Read More..చిన్న చిన్న ప్రాణులలో ఉడుత అనేది చాలా అందమైన జీవి అని చెప్పుకోవచ్చు.చెట్ల మీద నివాసం వుంటూ దొరికే ఆకులను అలములను, కాయలను, గింజలను తింటూ ఉంటుంది.పిల్లల్ని కని పెంచడం వీటి ప్రత్యేకత.అన్నింటికంటే ముఖ్యంగా ఉడుతకు మన హిందూ పురాణ సంబంధం...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2021-22 నాటికి 50,677 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు.రాజ్యసభలో ఆమ్ ఆమాద్మీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్ అడిగిన ప్రశుకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.మొత్తం పోస్టుల్లో ఇవి 16.64%...
Read More..తండ్రీకూతుళ్ల బంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఈ భూమి మీద నిర్మితమైన బంధాలలో తండ్రీకూతుళ్ల బంధం అనేది చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి.నాన్న కూతురుని మరో అమ్మలాగ భావిస్తాడు.కూతురు నాన్నని స్నేహితుడిలాగా ఫీల్ అవుతుంది.ఇక తన కన్నా కూతురి కోసం తండ్రి...
Read More..కొన్ని సందర్భాలలో కొంత మందిని చూస్తే అరె ఎంతటి దారుణమైన పరిస్థితులో ఉన్నారు.ఇలాంటి కష్టం పగవాడికి కూడా రావద్దు అనుకుంటారు.కదల్లేక, మెదల్లేక, చావాలేక బతకలేక అన్నట్టుగా ఉంటుంది వారి పరిస్థితి.మంచాన పడ్డ చాలా మందికి ఇంట్లో వాళ్లు చాకిరి చేసి చేసి...
Read More..పిల్లల గురించి త్యాగాలు చేసే తల్లితండ్రుల ఉదంతాలు మనచుట్టూ అనేకం వున్నాయి.మరి అలాంటి తల్లిదండ్రులకోసం త్యాగాలు చేసే సంతానం వుందా? అంటే ప్రశ్నార్ధకమే అవుతుంది.మారుతున్న ఈ కాలంలో నానాటికీ మానవ సంబంధాలు మసకబారిపోతున్నాయి.తల్లిదండ్రులు తమ జీవితంలో పొందలేనివన్నీ పిల్లలకు సమకూర్చాలని కలలు...
Read More..సోషల్ మీడియా జనజీవన సంద్రంలోకి బాగా పాకడంతో విచిత్రమైన, ఆశ్చర్యకరమైన వీడియోలు వెలుగు చూస్తున్నాయి.అందులో కొన్ని నవ్వుని తెప్పిస్తే, ఇంకొన్ని కాస్త జుగుప్సను కలిగిస్తాయి.కొన్ని ఆహ్లాదంగా అనిపిస్తే… మరికొన్ని విడ్డురంగా అనిపిస్తుంటాయి.ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని గమనించినట్లయితే...
Read More..పెంగ్విన్లు చాలా తెలివైనవి.ఇంకా మనుషులతో చాలా స్నేహంగా నడుచుకుంటాయి.ఇవి సాధారణంగా మానవ నాగరికతకు దూరంగా, శీతల ప్రాంతాలలో నివసిస్తాయి.తాజాగా ఓ అమ్మమ్మ, పెంగ్విన్ల మధ్య జరిగిన అరుదైన స్నేహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ అందమైన దృశ్యం ఫ్రాన్స్లోని ఓ...
Read More..అమూల్య బీరు తాగుతూ గంజాయి సిగరెట్కా లుస్తుందని అడిగినందుకు త్రీ టౌన్ ఏఎస్ఐ పి.వి.వి సత్యనారాయణ పై బీర్ బాటిల్తో దాడి చేసిన అమూల్య అనే యువతి ….ఏఎస్ఐ సత్యనారాయణ పై బీర్ బాటిల్ విసరగా గోవింద్ అనే యువకుడు కంటికి...
Read More..మనకు తెలిసిన 64 కళల్లో చోర కళ కూడా ఒకటి.కొంత మంది ఇందులో చాలా నైపుణ్యం సంపాదిస్తుంటారు.కళ్లు మూసి తెరిచే లోపే జేబులు కత్తిరించేస్తారు.తమ కంట పడిన దానిని చాలా నేర్పుగా దొంగిలిస్తుంటారు.ఇటీవల కాలంలో కొత్త రకం దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి.ఏదైనా...
Read More..జంతువులకు సంబంధించిన అనేక ఆసక్తికర వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో మనకు కనిపిస్తుంటాయి.అందులో ఎన్నో వైరల్ వీడియోలు చాలా ఉత్కంఠ రేపుతాయి.వాటిలో కొన్ని మనం అడవి జంతువులకు సంబంధించినవి చూడవచ్చు.కొన్ని వీడియోలలో కొందరు తమ ప్రాణాలకు ముప్పు కలిగించే జంతువులతో విన్యాసాలు...
Read More..ఒకరిపై అంతులేని కోపంతో ఎవరైనా చనిపోతే వారి ఆత్మ పగ తీర్చుకోవాలని అనుకుంటుంది.వారి విధిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయి.అలాంటి ఓ భయాన్ని, ఆందోళన, వ్యాకులత వంటి హారర్ అనుభవాలను ఆహాలో ప్రేక్షకులు ‘మసూద’ సినిమా రూపంలో చూడబోతున్నారు.మసూద చిత్రాన్ని తమ...
Read More..మానవత్వం, మంచితనం, పరుల బాధలను అర్థం చేసుకునే గొప్ప మనసు సూటు బూటు వేసుకుని రాజ భవనాల్లో నివసించే వారి కంటే పేదవారికే ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు.తమ వద్ద ఏమీ లేకపోయినా గొప్ప మనసు చేసుకొని తమకు చేతనైనంత సహాయం...
Read More..కొందరు వ్యక్తులు తమ ప్రత్యేకమైన ప్రతిభను ఇంటర్నెట్ వేదికగా షేర్ చేసి సామాన్యులను ఆశ్చర్యపరుస్తుంటారు.కాగా తాజాగా ఒక యువతి తన చేతులు, కాళ్లతో ఐదు బాస్కెట్బాల్లను ఒకేసారి జగ్లింగ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది.ఈ ప్రత్యేకమైన టాలెంట్ కు సంబంధించి ఓ 48 సెకన్ల...
Read More..సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అలా వైరల్ అవుతున్న వీడియోలో కొన్ని ఆశ్చర్యంగా ఉంటే, మరికొన్ని విడ్డురంగా అనిపిస్తుంటాయి.ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్లకు సంబందించిన వీడియోలు అయితే ఒకింత ఫన్నీగా అనిపిస్తుంటాయి.తాజా అలాంటి వీడియో ఒకటి సోషల్...
Read More..సోషల్ మీడియా అనేది నేడు ఏరకంగా ప్రజలను ప్రభావితం చేస్తుందో వేరే చెప్పాల్సిన పనిలేదు.ఈ క్రమంలో అనేక రకాల వీడియోలు నిత్యం ఇక్కడ వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని అద్భుతంగా అనిపిస్తాయి.ఇంకొన్ని మైమరిపించేలా ఉంటే మరికొన్ని చాలా...
Read More..రోజురోజుకీ మారిపోతున్న దైనందిత జీవితంలో గుండెపోటు కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి.పెరిగిపోతున్న కాలుష్యం, కలుషితమైన ఆహారం నేడు మనిషి ఆరోగ్యమైన తీవ్రంగా ప్రభావం చూపుతోంది.వయసుతో సంబంధం లేకుండానే పిల్లల నుంచి పెద్దల వరకు గుండెపోటుకు గురవుతున్నారు.కూర్చీలో కూర్చున్న వ్యక్తి, వాకింగ్ చేస్తున్న వ్యక్తి,...
Read More..ఇంతకు ముందు ఆర్టికల్స్ లో కమల్ హాసన్ కాంతారా సినిమా పై మాట్లాడుతూ తాను కన్నడ వాడినే అని చెప్పడం గురించి తెలుసుకున్నాం.అయితే కమల్ హాసన్ ఇలా కన్నడ పరిశ్రమను ఓన్ చేసుకోవడం లేదంటే కన్నడిగుడిగా ఉండాలనుకోవడం ఇదేమి మొదటి సారి...
Read More..సోషల్ మీడియా నేడు రాజ్యమేలుతోంది.స్మార్ట్ ఫోన్స్ సంఖ్య క్రమంగా పెరగడంతో సోషల్ మీడియా ప్రభావం జనులమీద చాలా ఎక్కువగా వుంది.దాంతో అనునిత్యం అనేకరకాల వీడియోలు ఇక్కడ దర్శనం ఇస్తూ వున్నాయి.అందులో కొన్ని ఆశ్చర్యంగా ఉంటే, కొన్ని అద్భుతంగా అనిపిస్తుంటాయి.మరికొన్ని ఫన్నీగా ఉంటే…...
Read More..పిల్లలు చేసే అల్లరి ఒక్కోసారి శృతి మించుతుంటుంది.అలాంటి సందర్భాల్లో పెద్దలు వారిని మందలిస్తుంటారు.ఒక్కోసారి వారిని కొన్ని దెబ్బలు కొట్టి అయినా అదుపు చేస్తుంటారు.అయితే కొన్ని సంఘటనల్లో పెద్దలు షాక్ అవుతుంటారు.పిల్లలను ఏం అనాలో కూడా వారికి అర్ధం కాదు.అంతలా పిల్లలు చేసే...
Read More..భారతదేశం అనేక రకాల ఆహారపు అలవాట్లకు నిలయం అని చెప్పనవసరం లేదు.దేశదేశాలవారు మన ఇంటి వంటకాలను లొట్టలేసుకుని మరీ తింటారంటే అతిశయోక్తి కాదు.అలాంటివారిలో బ్రిటన్ వ్యక్తి జాక్ డ్రేన్ ఒకరు.సహజంగా భారత్ వంటకాలంటే పడిచచ్చే జాక్ డ్రేన్ ఇన్స్టాగ్రాం ఫీడ్ ఒకసారి...
Read More..కరోనా తరువాత పెరిగిన నిత్యావసర ధరలలో గ్యాస్ సిలిండర్ ప్రధానమైనది.ఒకప్పుడు 500 ఖరీదు వున్న గ్యాస్ బండ నేడు 1100 రూపాయిలు పెరిగి సామాన్యుడి నడ్డిమీద గుదిబండగా మారింది.దాంతో ప్రజలు మరలా కట్టెల పొయ్యిమీద దృష్టి పెట్టారు.పల్లెటూళ్లలో సరేసరి, పట్టణాల సంగతి...
Read More..సాధారణంగా మనం వేసుకునే జీన్స్ ఎంత ఖరీదైనా రూ.3 నుంచి రూ.4 వేల లోపు ఉంటుంది.అంతకు మించి ధర ఉంటే మనం ఆశ్చర్యపోతాం.మనకు తెలిసినంత వరకు జీన్స్ ప్యాంట్లు వేల రూపాయల్లోనే ఉంటాయి.అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన జీన్స్ ధర రూ.94...
Read More..ర్యాగింగ్ అనే మాట తరతరాలనుండి వింటూనే వున్నాం.ర్యాగింగ్ అనేది ఒక స్టేజి వరకు బాగానే ఉంటుంది కానీ, బోర్డర్ దాటితే కొన్ని జీవితాలు సర్వనాశం అవుతుంటాయి.మీరు అనేకసార్లు వినే వుంటారు… ర్యాగింగ్ వలన జరిగిన ఆత్మహత్యల గురించి.దేశంలో చాలా చోట్ల ఇలాంటి...
Read More..గ్రహం మీద అత్యంత భయంకరమైన జంతువులలో పాములు ఒకటి.ఎందుకంటే అవి ఎక్కువగా ‘ప్రాణానికి ముప్పు’గా పరిగణించబడుతున్నాయి.ఎందుకంటే వాటిలో ఉన్న విషం.పాములు కాటు వేస్తే మనుషులు క్షణాల్లో మరణిస్తారు.వారి ప్రాణాలు కొద్ది సేపటిలోనే గాలిలో కలిసి పోతాయి.అయితే 600 విషపూరిత పాముల్లో కేవలం...
Read More..మెట్రో లేదా లోకల్ రైళ్లలో ప్రయాణం చేసినప్పుడు ఒక్కోసారి చాలా రద్దీగా ఉంటుంది.కాలు లోపలికి పెట్టలేనంతగా రద్దీ ఏర్పడుతుంది.అలాంటి సందర్భాల్లో ప్రయాణించాలంటే చాలా కస్టంగా ఉంటుంది.ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడుతుంటారు.ఇలాంటి జ్ఞాపకాలు, అనుభవాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎదురవుతూ ఉంటాయి.ఎంత రద్దీగా...
Read More..క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి భారీ వేడుకలు త్వరలోనే మొదలుకానున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డు కంపెనీలు తమ కార్డుదారులకు బంపరాఫర్స్ ప్రకటిస్తున్నాయి.ఇందులో భాగంగా తాజాగా అమెరికన్ ఎక్స్ప్రెస్ తన క్రెడిట్ కార్డుదారులకు రూ.25 వేల వరకు అధిక ప్రయోజనాలను ప్రకటించింది.ఆన్లైన్ షాపింగ్...
Read More..బైక్పై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి.ఎందుకంటే హెల్మెట్ ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా ప్రాణాలు కాపాడగలుగుతుంది.బైక్స్పై నుంచి కింద పడిపోగానే ముఖ్యంగా తలకి దెబ్బ తగిలి చాలామంది చనిపోతుంటారు.అలాంటి ప్రమాదాలను 99% హెల్మెట్లు నివారిస్తాయి.అందుకే ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ల ధరించాలని విజ్ఞప్తి...
Read More..స్మార్ట్ ఫోన్స్ సర్వత్రా రాజ్యమేలుతున్నాయి.దాంతో సహజంగానే సోషల్ మీడియా వినియోగం పెరిగింది.ఇంకేముంది… కట్ చేస్తే దేశంలో నలుమూలలా వున్న టాలెంట్ పీపుల్ లైం లైట్లోకి వస్తున్నారు.అవును, మనదగ్గర టాలెంట్కు ఎలాంటి కొదవ లేదు.కానీ నిన్న మొన్నటివరకు సరియైన మాధ్యమాలు లేకపోవడంతో చాలా...
Read More..కరోనా వచ్చాక చైనా పేరు ప్రపంచవ్యాప్తంగా ఎలా వైరల్ అయిందో అప్పట్లో పశ్చిమగోదావరి జిల్లా పేరు మారుమ్రోగింది.కరోనా వచ్చిన సంవత్సరంలోనే 2020లో ఓ వింత వ్యాధి కారణంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పట్లో జనాలు జాయిన్ అవ్వటం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.డబ్ల్యూహెచ్ఓ...
Read More..సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలాంటి సంప్రదాయమైన కట్టుబాట్లు ఎక్కడో ఒకచోట ఇంకా మిగిలే వున్నాయి అనే ఆనందం కలగక మానదు.అవును, తాజాగా గుజరాత్కు చెందిన ఓ వ్యక్తి.తన కుమార్తె వివాహాన్ని సాంప్రదాయ బద్దంగా పర్యావరణహితంగా జరిపించి అందరి చేత...
Read More..ఇంటి బాగోగులు ఎంత ముఖ్యమో పిల్లలపై దృష్టి పెట్టడం అంతకంటే ముఖ్యం.పిల్లలు ఏం చేస్తున్నారు.ఎలా ఉంటున్నారు.వారి ఆలోచనలు ఏంటి? తప్పు దారుల్లో నడుస్తున్నారా? తెలియకుండానే తప్పులు చేస్తున్నారా? వారి మానసిక పరిస్థితి ఏంటి అనేవి ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఉండాలి.డబ్బులు దొంగతనాలు...
Read More..పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.వధువుకు అయినా వరుడికి అయినా అదొక మధురానుభూతి.జీవితంలో ఒక్కసారి వచ్చే ఆ సుందరసుమధూరమైన క్షణాన్ని ఫోటోలు, వీడియోలు తీసి మరీ గుర్తు పెట్టుకుంటారు.ఆ రోజు గుర్తుండిపోయేలా ఎంత డబ్బైనా ఖర్చు చేసి మరీ గ్రాండ్ గా సెలబ్రేషన్...
Read More..ఫుట్బాల్ ప్రియులకు ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ చక్కటి వినోదాన్ని పంచుతుంది.ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్-2022 ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది.ప్రస్తుతం సెమీ ఫైనల్ మ్యాచ్లు జరుగుతున్నాయి.ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో బ్రెజిల్, పోర్చుగల్ వంటి పటిష్ట...
Read More..సోషల్ మీడియా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చాక ఎన్నో ఆసక్తికర వీడియోలు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా దర్శనం ఇస్తున్నాయి.కొన్ని సార్లు జంతువుల వీడియోలు నవ్వు పుట్టిస్తే కాబట్టి, కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి.అవి చేసే అల్లరి పనులు భలే నవ్వు పుట్టిస్తుంటాయి.ఇక...
Read More..దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మోడీ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త పధక రచనలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది.తాజాగా మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగే అంశాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.నివేదికల ప్రకారం చూస్తే.PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్), NSC (నేషనల్...
Read More..ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడుతున్నారు.చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతి చోటా యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.అయితే ఒక్కోసారి పరిమితికి మించి చెల్లింపులు సాధ్యం కాదు.అంటే ప్రతి బ్యాంకు రోజుకు కొంత...
Read More..భారతీయ రైల్వే గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.ప్రపంచంలోనే అతి పెద్దదైన భారతీయ రైల్వే గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.నిత్యం కొన్ని లక్షలమంది ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతూ ఉంటాయి.ఇక్కడ చాలా విషయాలు అతిశయంగా ఉంటాయి.అందులోనే ఒక అంశం గురించి ఇపుడు...
Read More..సాధారణంగా దగ్గు అనేది పెద్ద ప్రమాదకరమైన జబ్బు కాదు.కానీ అదేపనిగా దగ్గు వస్తూ ఉంటే అది ప్రాణాంతకమైన జబ్బుకి కారణం కావచ్చు.ఊపిరితిత్తుల పాడవడానికి కూడా ఇది సంకేతమని డాక్టర్లు చెపుతుంటారు.అయితే వైద్యుల వద్దకు వెళ్లి టెస్ట్ చేయించుకుంటే గానీ ఇది తెలుసుకోవడం...
Read More..మార్కెట్లో రకరకాల ఫోన్లు వస్తున్నాయి.వాటిలో కొన్ని కెమెరాలపై ఫోకస్ చేస్తే మరికొన్ని కంపెనీలు భద్రతపై దృష్టి పెడతాయి.అయితే కింద పడినా పగలని, నీటిలో పడినా పాడవని ఫోన్లను డూగీ సంస్థ తయారు చేస్తోంది.తాజాగా మరో కొత్త ఫోన్ను విడుదల చేసింది.డూగీ V30...
Read More..ఈ భూ ప్రపంచంలో అత్యంత క్రూరమైన మాంసాహార జీవులలో సింహాలు ముందు వరసలో ఉంటాయనడంలో సందేహం లేదు.ఇవి పుట్టిన సమయం నుంచి చనిపోయేంతవరకు రోజూ ఏదో ఒక జంతువును చంపేసి తింటూనే ఉంటాయి.అయితే ఒకప్పుడు సింహాలు అడవిలో మాత్రమే ఉండేవి.కానీ కొందరు...
Read More..జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అత్యంత మధురమైన ఘట్టం పెళ్లి.అందుకే ఈ వేడుకను మర్చిపోలేని విధంగా ప్లాన్ చేసుకుంటారు వధూవరులు.కొందరు మాత్రం కిక్కు కోసం చాలా రిస్క్ చేస్తూ అందర్నీ భయాందోళనకు గురి చేస్తుంటారు.కాగా తాజాగా ఒక వధువు ఎవరూ ఊహించని...
Read More..సాధారణంగా కార్లను నడిపేటప్పుడు పూర్తి శ్రద్దను రోడ్డుపై పెట్టాలి.అలాగే స్టీరింగ్ ఫుల్ కంట్రోల్లో ఉంచుకోవాలి.లేదంటే ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువ.కాగా తాజాగా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి కారు స్టీరింగ్ వదిలేసి తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంచక్కా పేకాట...
Read More..ఈ రోజుల్లో చాలామంది ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తున్నారు.పళ్లు తోముకునే బ్రష్ నుంచి పడుకునే డబుల్ కాట్ వరకు ప్రతిదీ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించుకుంటున్నారు.అయితే ఒక్కోసారి ఒకటి ఆర్డర్ పెడితే మరోటి రావడం ఆన్లైన్ షాపింగ్లో షరా మామూలు అయింది.తాజాగా...
Read More..సాధారణంగా అత్యంత విషపూరితమైన పాముల జోలికి పెద్ద జంతువులు కూడా వెళ్లేందుకు జంకుతాయి.కానీ ముంగిసల వంటి చిన్న జంతువులు పెద్ద పాములకే హడలు పుట్టిస్తాయి.ఇక పక్షులలో కొన్ని బర్డ్స్ పాములను వెంటాడి వేటాడి మరీ చంపేస్తుంటాయి.ముఖ్యంగా డేగ లేదా గద్ద పక్షులు...
Read More..1980, 90లో కాలంలో చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకా రకరకాల స్వీట్లు అప్పటి జనరేషన్ వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.అవి చాలా రుచిగా ఉంటూ మళ్లీ మళ్లీ తినాలనిపించేంత గొప్పగా ఉండేవి.అయితే గొప్ప టేస్ట్ అందించే ఈ ఐటమ్స్ ఇప్పుడు మార్కెట్లలో లభించడం లేదు.అయితే...
Read More..టెక్ దిగ్గజం గూగుల్ తన క్రోమ్ యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్లో ఈ ఫీచర్ను టెస్టింగ్ చేసిన గూగుల్ ఈ వారం క్రోమ్ యూజర్లందరికీ రిలీజ్ చేసింది.ఆ ఫీచర్ మరేదో కాదు చాలామంది యూజర్లు ఎంతో...
Read More..అప్పట్లో కరోనా లాక్ డౌన్ సమయంలో భారత్-చైనా సరిహద్దుల మధ్య గల్వాన్ లోయ వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎటువంటి బాంబులు…గన్స్ వాడకుండా మారణ ఆయుధాలతో ఇరు దేశాల సైనికులు ఒకరిపైమరోకరు దాడి చేసుకోవడం జరిగింది.ఈ గొడవ అప్పట్లో...
Read More..ఇంటర్నేషనల్ క్రికెట్లో టాప్ 10 బెస్ట్ బ్యాటర్స్లో కోహ్లీ ఒకడని నిస్సందేహంగా చెప్పొచ్చు.ఈ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంతో మంది దిగ్గజ ప్లేయర్లు నెలకొల్పిన రికార్డులను కూడా అవలీలగా బ్రేక్ చేశాడు.మొన్నటిదాకా ఫామ్ లో లేకపోయినా ఆసియా కప్ నుంచి ఫుల్...
Read More..సాధారణంగా ట్రైన్ ప్యాసింజర్లు ఆహారంలో బొద్దింకలు, క్వాలిటీ తక్కువ ఆహారాలు, ఇంకా తదితర ఆహార సంబంధిత ఇబ్బంది పడుతుంటారు.విమానంలో ఆహారం చాలావరకు బాగానే ఉంటుంది.దీని గురించి ఫిర్యాదు ఇచ్చే వారు కూడా తక్కువగానే ఉంటారు.కాగా తాజాగా ఓ విమాన ప్రయాణికురాలు తాను...
Read More..సముద్ర తీరాన్ని సందర్శించడం అంటే చాలా మందికి ఇష్టం.ఇసుక తిన్నెలపై మన కాళ్లను తాకుతూ వెళ్లే అలలు మనకు సరికొత్త అనుభూతిని పంచుతాయి.ఇక మంచుకొండల్లో విహారాన్ని కూడా చాలా మంది ఇష్టపడతారు.అయితే సముద్రం-ఇసుక ఒకే చోట ఉంటాయని తెలుసు.వాటికి తోడు మంచు...
Read More..ఉద్యోగాలు చేసే వారంతా క్రెడిట్ కార్డులను వినియోగిస్తుంటారు.ఒక్కోసారి గడువు తేదీ గుర్తు లేక, బిల్లులు చెల్లించడం మర్చిపోతారు.ఇలాంటి సందర్భాలలో ఒకటి రెండు రోజులు లేటుగా క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లిస్తుంటారు.అయితే ఆ సమయంలో వారు అదనపు ఛార్జీలు కట్టాల్సి వస్తుంది.గడువు తేదీ...
Read More..ప్రస్తుతం రోజు రోజుకూ అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.ఇక ఫోన్ కనీస రీచార్జుల ధరలను సైతం టెలికం కంపెనీలు పెంచేశాయి.ఈ తరుణంలో కనీస రీఛార్జ్ ధర రూ.100 కంటే ఎక్కువే ఉంటోంది.ఈ తరుణంలో రూ.100 కంటే తక్కువ ధరకే పలు ప్లాన్లు...
Read More..షియోమీ తన 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను అధికారికంగా ఆవిష్కరించబడింది.కొత్త సిరీస్లో వనిల్లా షియోమీ 13, షియోమీ 13 ప్రో అనే రెండు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.ఇవి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తున్నాయి.షియోమీ 13 సిరీస్ ప్రస్తుతం చైనాలో మాత్రమే...
Read More..సాధారణంగా దొంగలు రోడ్డు మీద వెళ్లే ట్రక్స్ కూడా వదలరు.వెనుక నుంచి రవాణా వెహికల్స్ ను వెంబడించి అందిన కాడికి దోచేస్తుంటారు.ఇలాంటి దొంగతనాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వీడియోలు వైరల్ కూడా అయ్యాయి.అయితే వీరిని వాహనదారులు గుర్తించడం, పట్టుకోవడం చాలా అరుదు.కాగా...
Read More..తాజాగా టోక్యోకు చెందిన ఒక కంపెనీ చంద్రుడిపైకి మిషన్ను పంపిన మొదటి ప్రైవేట్ సంస్థగా అవతరించింది.నిజానికి జపాన్ టెక్నాలజీలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది.ఇప్పుడు కూడా అదే లక్షణాన్ని ప్రదర్శిస్తూ జపాన్ తాజాగా అంతరిక్ష ప్రయోగంతో సరికొత్త అధ్యాయం సృష్టించింది.జపాన్...
Read More..బెంగళూరులో తాజాగా ఇద్దరు పోలీసులు ఒక చెత్త పని చేసి అందరి చేత తిట్లు తింటున్నారు.వివరాలు తెలుసుకుంటే, బెంగళూరులోని మాన్యతా టెక్ పార్క్కు సమీపంలోని సొసైటీలో నివసిస్తున్న కార్తీక్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల...
Read More..ఇటలీకి చెందిన సూపర్బైక్ తయారీ కంపెనీ డుకాటీ ఈరోజు ఇండియాలో డుకాటీ డెసర్ట్ఎక్స్ (Ducati DesertX) అడ్వెంచర్ బైక్ లాంచ్ చేస్తోంది.ఈ బైక్ ఇండియాలో ట్రయంఫ్ టైగర్ 900 ర్యాలీ, హోండా ఆఫ్రికా ట్విన్ వంటి వాటికి పోటీగా నిలవనుంది.ఈ మోటార్...
Read More..సాంకేతికత ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని పరికరాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి.అందులోనూ ఈ మధ్యకాలంలో ప్రజల శ్రమను తగ్గించే పరికరాలు చాలానే మార్కెట్లోకి వచ్చాయి.తాజాగా ఓ వాషింగ్ మెషిన్ కూడా అందుబాటులోకి వచ్చింది.ఇది ఆశామాసీ వాషింగ్ మెషిన్ కాదు.ఇది అద్భుతమైన పరికరం...
Read More..థియేటర్ లో సినిమా చూడాలంటే కచ్చితంగా రూ.500 నోటు ఉండాల్సిందే.ఒక వేళ తక్కువలో తక్కువ అనుకున్నా రూ.200 ఉండాలి.అదే ఫ్యామిలీతో సినిమా చూడ్డానికి మల్టీప్లెక్స్ కు వెళ్తే కనీసం రెండు వేలు అయినా ఉండాలి.అయితే హైదరాబాద్ లో మాత్రం ఓ థియేటర్లో...
Read More..పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల మీద పడ్డారు.అయితే ఆ మధ్య అవి కాస్తా బ్యాటరీలు పేలిపోయిన ఘటనలు చోటుచేసుకోవడంతో వెనక్కి తగ్గారు.అయితే తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో భారీ మార్పులు వచ్చాయి.తాజాగా జర్మనీ ఆటోమొబైల్ కంపెనీ అయిన బీఎండబ్ల్యూ నుంచి...
Read More..చాలా మందికి తమ ఫోన్ గురించి అనేక సందేహాలు ఉంటాయి.తమ మొబైల్ ద్వారా వేేరే వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో శబ్దాలు వస్తుంటాయని మీకు అనిపిస్తోందా? అవతలి వ్యక్తి మాటల్ని రికార్డు చేస్తున్నట్లుగా అనిపిస్తోందా? ఇలాంటి సందేహాలుంటే మీరు భయపడాల్సిన పనిలేదు.ఒక చిన్న...
Read More..ఉరుకుల పరుగుల జీవితంలో తమ బతుకుదెరువు కోసం రకరకాల పనులు చేస్తున్నారు.అయితే పేదలకు సాయం కొంత మేరకే చేస్తున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో మూన్ లైటింగ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది.తాజాగా ఒడిషాకు చెందిన ఓ వ్యక్తి మూన్ లైటింగ్...
Read More..గూగుల్ పిక్సెల్ ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.ఇప్పుడు అంతా ఫోల్డబుల్ ఫోన్ల యుగం నడుస్తోంది.దీంతో సరికొత్త పిక్సెల్ ఫోన్ను గూగుల్ మార్కెట్లోకి త్వరలో విడుదల చేయనుంది.అయితే దీనికి సంబంధించి కొన్ని ఫీచర్లు ఎలా ఉంటాయో లీక్ అయ్యాయి.గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్...
Read More..ప్రతి ఒక్కరూ పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు.మార్కెట్లో పండ్ల ధర ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది.అయితే ఒక పండు నాటేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటే మార్కెట్లో అవి ఎంత ధరకు అమ్ముడవుతాయో అర్థం చేసుకోవచ్చు.ఇదే కోవలో ఇంగ్లాండ్లో పైనాపిల్ పండిస్తారు.దీని ధర...
Read More..స్మార్ట్ వాచ్లు ఎన్నో ప్రయోజనాలతో ఉన్నాయి.చాలా మందిని గుండెపోటు తదితర ప్రాణాపాయాల నుంచి కాపాడాయి.ఇందులో యాపిల్ స్మార్ట్ వాచ్లదే అగ్రస్థానం.అయితే యాపిల్ స్మార్ట్ వాచ్ని తలదన్నే ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ వాచ్ భారత మార్కెట్లోకి వచ్చింది.నాయిస్ కలర్ఫిట్ లూప్ స్మార్ట్ వాచ్...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెర్చ్ ఇంజిన్లలో గూగుల్దే అగ్రస్థానం.ఎక్కువ మంది ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే గూగుల్నే ఆశ్రయిస్తుంటారు.అలాంటి గూగుల్కు పోటీగా ప్రస్తుతం కొత్త సెర్చ్ ఇంజిన్ రానుంది.ChatGPT అనే ఈ ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన చాట్ బాట్...
Read More..ప్రస్తుతం ముల్తాన్లో ఇంగ్లాండ్, పాకిస్థాన్ మూడు మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది.అయితే రెండో టెస్టులో 2వ రోజు అంపైర్ మరైస్ ఎరాస్మస్తో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ పరాచకాలు ఆడాడు.అసలేం జరిగిందంటే, ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న ఒకరోజు బాబర్ అజామ్ బ్యాటింగ్...
Read More..మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఒక దొంగ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బొంత మెత్త కింద దాక్కున్నాడు.కానీ పోలీసులు అతన్ని పట్టుకొని షాక్ ఇచ్చారు.తాజాగా ఇండోర్లోని ఛత్రిపుర పోలీసులు నేరస్థులలో చట్టం పట్ల భయాన్ని నెలకొల్పడానికి, నేరాలను అరికట్టడానికి ఒక డ్రైవ్ ప్రారంభించారు.దీనిలో...
Read More..ఈ మధ్యకాలంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోతున్న కొద్దీ అరచేతిలోనే అవలీలగా దొంగతనాలు చేసేస్తున్నారు.ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా సెకన్లలో బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు ఖాళీ చేసేస్తున్నారు.తాజాగా ఇలాంటి సైబర్ నేరమే ఒకటి వెలుగులోకి...
Read More..ప్రతి ఒక్కరికీ చిన్నప్పటి నుంచి చాలా కలలు ఉంటాయి.ఎన్నో ఆశలు ఉంటాయి.అయితే కొందరు తమ కలను సాకారం చేసుకుంటారు.మరికొందరు కలను మర్చిపోతుంటారు.అయితే కొద్ది మంది మాత్రం పట్టువిడువని విక్రమార్కుడిలా తాము కోరుకున్నది సాధించే వరకూ నిద్రపోరు.అలాంటి కోవకే చెందుతాడు ఇక్కడొక వ్యక్తి.చిన్నప్పటి...
Read More..ప్రపంచంలో ఎక్కడ ఏ ఆశ్చర్యకర సంఘటన జరిగినా సోషల్ మీడియా పుణ్యమా అని ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది.నెట్టింట అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేవి ఉంటే మరికొన్ని అసహ్యాన్ని కలిగించేవి కూడా ఉంటాయి.తాజాగా ఓ కుక్కకు...
Read More..భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్, మాజీ వరల్డ్ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ నేడు 53 వసంతంలోకి అడుగు పెట్టారు.డిసెంబర్ 11న జన్మించిన విశ్వనాథన్ ఆనంద్ 1988లో భారతదేశం నుంచి మొదటి గ్రాండ్మాస్టర్ అయ్యారు.అతను ఎలో రేటింగ్ 2800ని అధిగమించిన అతికొద్ది...
Read More..రోడ్లపై వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి.ఏ తప్పు చేయకపోయినా అవతలి వారి నిర్లక్ష్యం వల్ల ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో ఎందరో చనిపోతున్నారు.కాగా తాజాగా ఒక బైకర్ తన సిస్టర్ పెళ్లికి వెళ్తూ ఉండగా ఒక ఎస్యూవీ శరవేగంగా...
Read More..అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవ్వరూ ఊహించలేరు.దేనికైనా రాసిపెట్టి ఉండాలి.లాటరీలో కూడా ఒకేసారి కోటాను కోట్లు జాక్ పాట్ కొట్టే వారి గురించి అప్పుడప్పుడూ వార్తల్లో వింటూ ఉంటాం.ఇదంతా సాధారణ విషయాలే.అయితే ఒకేసారి రికార్డు స్థాయిలో ఒక ఊర్లో వందలాది...
Read More..ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా భారత్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా టాప్ కంపెనీలతో పోటీ పడుతున్నాయి.వరల్డ్ లోనే అత్యంత విలువైన 500 కంపెనీల లిస్ట్ లో భారత కంపెనీలు కూడా 20 ఉండటం విశేషం.ఈ 20 భారత కంపెనీల విలువ...
Read More..మీరు కూడా SUV కారును కొనాలని అనుకుంటున్నారా? అయితే మంచి ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఈ కారును కొనాలని ప్లాన్ వేసుకుంటున్నారా? దేశంలోనే భారీగా అమ్ముడుపోతున్న టాప్ 5 SUV కార్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.ఎస్యూవీ విభాగంలో...
Read More..తాజాగా ఇండియన్ మార్కెట్లో ప్రీమియం బైక్ బీఎమ్డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ (BMW S 1000 RR) విడుదలైంది.కంపెనీ ఈ బైక్ ధరను ఏకంగా రూ.20.25 లక్షలు నుంచి రూ.24.45 లక్షలు (ఎక్స్-షోరూమ్)గానిర్ణయించింది.ఈ బీఎమ్డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ బైక్ స్టాండర్డ్,...
Read More..టాటా గ్రూప్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా విమాన క్యాబిన్ల లుక్ను అత్యంత అధునాతనంగా మార్చేందుకు సిద్ధమైంది.ఇందుకోసం ఏకంగా 400 మిలియన్ డాలర్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది.ఈ సంస్థ మొదటగా బోయింగ్ 777, 787 ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్లను మార్చనుంది.ఇంటర్నేషనల్ మార్కెట్లో నెలకొన్న...
Read More..ఇంతకుముందు ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపి ఫైన్ వేసేవారు.కానీ ఇప్పుడు సింపుల్గా ఫొటో తీసి ఛలాన్స్ వేస్తున్నారు.దీనివల్ల ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించేవారు వారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు.అందర్నీ క్రమశిక్షణలో పెట్టాలంటే ఇలాంటి రూల్స్ తప్పనిసరి అని చెప్పొచ్చు.కానీ ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు చేసే...
Read More..ఈ రోజుల్లో రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అందుబాటులోకి వచ్చాక చాలామంది తన వీడియోలతో పాటు రకరకాల వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటున్నారు.ఇందుకోసం బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్స్ వెతుకుతున్నారు.అలాంటి వారి కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3...
Read More..సాధారణంగా మొసలి వద్దకు వెళ్లాలంటేనే చాలా భయమేస్తుంది.ఎందుకంటే ఇవి శరవేగంగా దాడి చేసి చేతులు, కాళ్లు క్షణాల్లోనే కరకరా నమిలేసి తినేయగలవు.పైగా వీటికి బీభత్సమైన శక్తి ఉంటుంది.ఇవి సింహాలు, పులులతోపాటు ఏనుగులను కూడా నేలకూల్చగలవు.అంతటి శక్తివంతమైన ఓ మొసలితో తాజాగా ఒక...
Read More..నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.దీంతో సామాన్యుల బ్రతుకు భారం అవుతోంది.ఇక రోజూ టీ తాగే అలవాటు ఉన్న వారికి తాజాగా మరో షాక్ తగిలింది.ముఖ్యంగా హైదరాబాద్ ఇరానీ ఛాయ్ అంటే తెలియని వారు ఉండరు.ప్రస్తుతం హైదరాబాద్ ఇరానీ ఛాయ్ ధర...
Read More..ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తరచూ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.వాటిని చూడగాన కొన్ని నవ్విస్తాయి.మరికొన్ని ఆలోచింపజేస్తాయి.ఇంకొన్ని చూడగానే అద్భుతం అనిపిస్తాయి.తాజాగా అలాంటి ఓ వీడియోను ఆయన షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో షేర్ చేసిన ఈ...
Read More..చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్.అయినప్పటికీ, దేశం ఎలక్ట్రానిక్స్ వినియోగం కోసం ఎక్కువగా ఇతర ప్రాంతాలపై ఆధారపడి ఉంది.చాలా మంది స్మార్ట్ఫోన్ తయారీదారులు తమ ఫోన్లను మన దేశంలో ప్రొడక్టుల తయారీ, అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించారు.అయితే తాజా చర్య...
Read More..సాధారణంగా గొర్రెలు వేలల్లోనే ధర పలుకుతుంటాయి.కానీ ఒక దేశంలో మాత్రం రూ.8 లక్షల నుంచి రూ.65 లక్షల వరకు ధర పలుకుతున్నాయి.ఆ దేశం పేరు సెనెగల్.ఆఫ్రికాలో ఉండే ఈ దేశంలో గొర్రెలను ఉన్ని కోసమో, మాంసం కోసమో పెంచరు.వాటిని కేవలం పెంపుడు...
Read More..గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 156 స్థానాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏడోసారి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.కాగా ఈ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ జామ్నగర్ నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా...
Read More..మార్కెట్లో చాలా రకాల క్రెడిట్ కార్డులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.అయితే అవి అందించే వివిధ రకాల ప్రయోజనాలను బట్టి వాటిని ప్రజలు ఎంచుకుంటుంటారు.ఈ తరుణంలో ప్రజలకు పైసాబజార్, ఆర్బీఎల్ బ్యాంకు గుడ్ న్యూస్ అందించాయి.ఈ రెండూ కలిసి కొత్తగా ‘డ్యూయెట్’ పేరుతో...
Read More..భారతదేశంలో స్మార్ట్ టీవీల సంఖ్యను వన్ప్లస్ కంపెనీ ఎప్పటికప్పుడు పెంచేస్తోంది.ఇందులో భాగంగా తాజాగా 55-అంగుళాల స్క్రీన్తో Y1S ప్రో 4K టీవీని విడుదల చేసింది.ఈ స్మార్ట్ టీవీ 230+ లైవ్ ఛానెల్లు, 24 వాట్ ఆడియో అవుట్పుట్ యాక్సెస్తో పాటు వన్ప్లస్...
Read More..ఫోన్ బ్యాటరీ దానిని వాడే కొద్దీ లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది.ఈ క్రమంలో ఫుల్లుగా ఛార్జింగ్ పెట్టుకుని, బయటికి వెళ్తే అకస్మాత్తుగా ఫోన్ బ్యాటరీ మొత్తం ఖాళీ అయిపోయి కనిపిస్తుంది.దీంతో ఎవరికైనా అర్జంటుగా ఫోన్ చేయాలనుకున్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.దీంతో ఛార్జింగ్ ఎక్కడ...
Read More..కొన్ని జంతువులను ఒక్కోసారి అదుపు చేయలేం.జనావాసాల్లోకి వచ్చి నానా హంగామా సృష్టిస్తాయి.ముఖ్యంగా ఎద్దులు వంటి బలమైన జంతువులను అదుపు చేయాలంటే చాలా కష్టం.ఇక వీటిని అదుపు చేసే ఆట జల్లికట్టు అంటే తమిళనాడు వంటి ప్రాంతాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది.వాటి కోసం...
Read More..ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్కి డిమాండ్ పెరుగుతున్న వేళ చాలా కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేస్తున్నాయి.అందులో భాగంగా తాజాగా బెంగుళూరులోని స్టెల్లా మోటో కంపెనీ తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ని విడుదల చేసింది.స్టెల్లా మోటో కంపెనీ ‘బజ్...
Read More..దేశం మొత్తంలో ఎలక్ట్రిక్ కార్లతయారీలో నంబర్.1 పొజిషన్లో ఉన్న టాటా మోటార్స్ సంస్థ మళ్ళీ తీసుకొస్తుందా అనే సందేహం అందరిలో మొదలైంది.ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎక్కువగా డిమాండ్ పెరుగుతున్న సమయంలో పరిశ్రమిక వేత్త రతన్ టాటా తన డ్రీమ్ కారుకు ఎలక్ట్రిక్...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ కీలక అప్ డేట్ ఇవ్వటం జరిగింది.వచ్చే ఏడాది జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానంద రెడ్డి తెలిపారు.₹50 రూపాయల...
Read More..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరుస పెట్టి నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ ఉంది.కొద్ది రోజుల క్రితం తెలంగాణ వైద్య శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.నిన్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో 18 డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి.నోటిఫికేషన్...
Read More..టి.కృష్ణ తెలుగు దర్శకుడు గా మాత్రమే కాదు మహోన్నత వ్యక్తిత్వం గల దర్శకుడు గా మంచి పేరును సంపాదించుకున్నారు.ఆయన వ్యక్తిత్వం ఏంటో అయన తీసిన సినిమాలను బట్టి కూడా కొత్త అర్ధం చేసుకోవచ్చు.అయన అకాల మరణం అయన కొడుకులకు కొంత శాపమని...
Read More..రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే తీపి కబురు అందించింది.నాందేడ్-యశ్వంతపూర్ మార్గంలో తాజాగా చాలా స్పెషల్ ట్రైన్లను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.మొదటగా నాందేడ్-యశ్వంతపూర్ మార్గంలో డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో ట్రైన్ నం.07093 స్పెషల్ ట్రైన్ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే...
Read More..వంశపారంపర్యం కావొచ్చు.సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్లనో చాలా మంది యువకులకు బట్టతల వచ్చేస్తోంది.ఈ సమస్య నుంచి బయట పడడానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నారు.హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చిన్న వయసులోనే జుట్టు కోల్పోయిన వారికే కాదు.హెయిర్లైన్లను మార్చుకోవాలనుకునే వారికి లేదా ఆకర్షణీయమైన లుక్...
Read More..పిల్లలు భగవంతుని స్వరూపం అని పెద్దలు అంటుంటారు.కల్మషం లేకుండా చాలా అమాయకంగా ఉంటారు.అందుకే పిల్లలను చాలా మంది ఇష్టపడతారు.చిన్న పిల్లలు చాలా ముద్దుగా, ఆకట్టుకునే పనులు చేస్తుంటారు.కొన్నిసార్లు వారి చేష్టలు మనల్ని నవ్విస్తాయి.కొన్నిసార్లు వారి అల్లరి మనల్ని కూడా ఇబ్బంది పెడతాయి.చిన్న...
Read More..పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ సోషల్ మీడియాలో ఫన్నీ వెడ్డింగ్ వీడియోలు, సర్ ప్రైజింగ్ వీడియోలు వెల్లువెత్తుతున్నాయి.కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి.కొన్నిటిని చూసిన తర్వాత ప్రజలు తమ నవ్వును ఆపుకోలేరు.అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్...
Read More..జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.ముఖ్యంగా కుక్క పిల్లలను అంతా ఎంతో ఇష్టపడుతుంటారు.ముద్దు ముద్దుగా ఉండే చిన్న చిన్న కుక్క పిల్లలు ఎవరినైనా ఆకర్షిస్తాయి.వాటిని చూడగానే, అవి చేసే అల్లరి పనులు గమనించగానే నవ్వు పుట్టుకొస్తుంది.అలాంటి...
Read More..వినడానికి విడ్డూరంగా వున్నా మీరు విన్నది నిజమే.గట్టిగా దగ్గడం వలన ఓ అమ్మాయి తన పక్కటెముకలు విరగగొట్టుకుంది.సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలాంటి వింతలూ విశేషాలు ఎక్కడ జరిగినా ఇట్టే తెలిసిపోతుంది.ప్రపంచమే కుగ్రామం అయినపుడు ఇలాంటి విషయాలు గ్రహించడం...
Read More..మనకు తెలిసిందే.సాధారణంగా ఆరోగ్య వంతులలో కాలేయం బరువు 1.5 కిలోలు ఉంటుంది.అయితే పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వయస్సు గల ఉషా అగర్వాల్ అనే మహిళ కడుపులో ఉదర భాగాన్ని పొడుచుకు వచ్చిమరీ పేగులను పక్కకు తోసేసి...
Read More..కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయి.దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ-వైరల్ లక్షణాలు ఎన్నో అనారోగ్యాలను దూరం చేస్తాయి.వివిధ రకాల ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి.శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా గణనీయంగా పెంచుతుంది.ఇలాంటి కొబ్బరిని నేరుగా తినడమే కాకుండా, కూరల్లోనూ, పచ్చడిగానూ...
Read More..ఈ మధ్య కాలంలో క్రికెట్ క్రీడా ప్రపంచంలో బాగా వినబడుతున్న పేరు మహమ్మద్ సిరాజ్.అవును, గత కొన్ని సిరీస్ ల నుండి ఈ హైదరాబాద్ బౌలర్ టీమ్ ఇండియాలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు అనే విషయం విదితమే.అయితే ఇలా వచ్చిన అవకాశాలను...
Read More..మీరు ఆదాయపు పన్ను విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా? అయితే ఇకనుండి జాగ్రత్తగా వ్యహరించాలి.లేదంటే నోటీసులతో పాటు భారీ జరిమానా కట్టుకోవలసిన పరిస్థితి ఉంటుంది.అందుకే బేసిక్ ఆదాయపు పన్ను పన్ను శాఖ నియమ నిబంధనలు లాంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.మీరు ఆదాయపు...
Read More..సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చాలామంది పిచ్చి పట్టినట్లు వింత పనులు చేస్తున్నారు.తాజాగా ఒక వ్యక్తి ఏకంగా టవల్ కట్టుకొని మెట్రో ట్రైన్ ఎక్కాడు.సాధారణంగా బయటికి వెళ్లేటప్పుడు ఎవరైనా సరే మంచిగా టిప్ టాప్ గా డ్రెస్ చేసుకుంటారు.అలాంటిది ఈ వ్యక్తి...
Read More..హెడ్సెట్ వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి.ఆడియో, వీడియో కంటెంట్లో లీనమయ్యే అనుభూతిని హెడ్సెట్ మాత్రమే అందించగలదు.అలానే పక్కవారికి ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా కాల్స్ మాట్లాడుకోవడం, పాటలు వినడం, సినిమాలు చూడటం వంటి పనులకు ఈ హెడ్సెట్ బాగా ఉపయోగపడుతుంది.అయితే ఇప్పటివరకు ఏ...
Read More..సాధారణంగా చిన్నపిల్లలు చదువుకోవడం కంటే ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు.చదువుకోవడం చాలా పెద్ద తలనొప్పిగా భావిస్తుంటారు.పెద్దలు గద్దాయిస్తుంటే ఇంకా చిరాకుగా అనిపిస్తుంది.అయితే తాజాగా ఒక బాలుడు తన తల్లి చదువుకోమని చెప్పిందని బాగా ఏడ్చేస్తూ కుంటి సాకులు చెప్పాడు.దాంతో ఆశ్చర్యపోయిన తల్లి చదువుకోమంటే...
Read More..గత కొన్ని నెలలుగా ప్రైవేట్ రంగంలోని మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్లు భారీ స్థాయిలో తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి.దీంతో వేలాది మంది భారతీయ యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోంది.అయితే, వీరు గతంలో మాదిరి కాకుండా దీనిపై పోరాడేందుకు సమాయత్తమవుతున్నారు.అత్యధిక మందిని...
Read More..ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం సాయంత్రం ఒక వింత ఘటన చోటు చేసుకుంది.నవరం మండలం టేకులబోరు బీసీ కాలనీలో కొందరు బాలురు షటిల్ ఆడుతుండగా కాక్ అనేది గాల్లోకి ఎగిగి అక్కడే ఉండిపోయింది.సాధారణంగా షటిల్ కాక్ బరువు ఐదు నుంచి...
Read More..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో తన సేవలను కూడా పెంచేందుకు సిద్ధమైంది.ఇందులో భాగంగా ఇప్పటికే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చింది.మళ్లీ ఇప్పుడు సామాన్యులందరి అవసరాలకు అనుగుణంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ లిమిట్ను...
Read More..మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ లోని జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నంత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం లో పురుగులు వస్తున్నాయంట పూజిత నాలుగో తరగతి విద్యార్థిని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ కి వచ్చింది. వారం రోజులుగా మధ్యాహ్నం భోజనం లో...
Read More..సోషల్ మీడియా విస్తృతి బాగా పెరగడంతో ప్రతి రోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో ఎక్కువగా ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యాన్ని గొలిపేవిగా ఉంటాయి.ఇంకొన్ని చూస్తే వింతగానూ… మరికొన్ని చూస్తే చాలా విడ్డురంగా అనిపిస్తూ ఉంటాయి.అయితే ఈ క్రమంలో...
Read More..క్రికెట్ అంటే ఇష్టపడనివారు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి.ఇక అందుబాటులో ఓ బడా క్రికెట్ స్టేడియం ఉంటే అక్కడ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎప్పుడు జరుగుతాయో అని పడిగాపులుగాసి మరీ చూస్తాం.ఎందుకంటే క్రికెట్ మ్యాచెస్ ని ప్రత్యక్షంగా చూడాలని ఎవరు అనుకోరు.ఇక కేవలం దగ్గరలో...
Read More..సోషల్ మీడియా ప్రభావం జనాల మీద ఎక్కువగానే వుంది.స్మార్ట్ ఫోన్ ఇపుడు శృతిమించి జనాల దగ్గరకు చేరింది.దాంతో నిత్యం అనేక రకాల వీడియోలు ఇక్కడ వైరల్ అవుతుంటాయి.ముఖ్యంగా వైరల్ అయినటువంటి వీడియోలను గమనిస్తే పులులు, సింహాలు, ఏనుగులు, పాములు, కుక్కలు, పిల్లుల...
Read More..సోషల్ మీడియాలో నిత్యం అనేకరకాల వీడియోలు హల్ చల్ చేస్తూ ఉంటాయి.వాటిలో కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి, మరికొన్నిటిని చూస్తే ఆనందం కలుగుతుంది.ఇంకొన్నిటిని చూస్తే చాలా ఫన్నీగాను….మరికొన్ని కాస్త ఎమోషనల్ గా అనిపిస్తాయి.ఇక మానవ రక్తసంబంధాల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.మరీ...
Read More..ప్రస్తుతం అనేక సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫారాలు ఉన్నాయి.అయితే వాటన్నింటిలోనూ వాట్సాప్ అగ్రస్థానంలో ఉంది.ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకురావడమే దీనిని అగ్రస్థానంలో నిలపుతోంది.తాజాగా వాట్సాప్ ఐఓఎస్ బీటాలో వీడియో కాల్ల కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకు...
Read More..టెక్నాలజీ రోజురోజుకీ పెరిగిపోతుందని సంతోషం పడాలో, బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది.నేడు ప్రతిఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ కొలువుదీరాయి.దాంతోపాటు సైబర్ దాడులు కూడా ఎక్కువగా పెరిగిపోయాయి.జనాలను మోసం చేయడానికి సైబర్ నేరస్తులు అనేకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు.ఈమధ్య కాలంలో చూసుకుంటే కొన్ని రకాల...
Read More..ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరితరమూ కాదు.ముఖ్యంగా ఫారిన్ కంట్రీలలో ఇలాంటి వింతలూ విశేషాలు అనేవి ఎక్కువగా చోటుచేసుకుంటాయి.తాజాగా అమెరికాలో ఓ బీచ్ వద్ద 80 అడుగుల (24.3 మీటర్ల) పొడువు ఉన్న ఓ గుర్తు తెలియని వింత వస్తువు కనిపించడంతో...
Read More..ప్రతి ఏడాది గూగుల్ సర్చ్ ఇంజన్లో యూజర్లు దీనికోసం వెతికారో చూడటం ఆనవాయితీ.ఇక ఈ సంవత్సరానికిగాను తాజాగా ఓ లిస్ట్ వెలువడింది.ఇందులో ముఖ్యంగా భారతీయులు ఏం వేతికారో తెలుసా? తాజాగా గూగుల్ ఎక్కువ మంది వెదికిన పదాల లిస్టును ఒకదానిని గూగుల్...
Read More..యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు తెస్తోంది.తాజాగా యూజర్లను బాగా ఆకట్టుకునే ఆకర్షణీయమైన ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.మెటా యాజమాన్యంలోని వాట్సాప్ మెసేజింగ్ యాప్ యూజర్లకు కొత్త అప్డేట్ ఇచ్చింది.కొత్త అవతార్ ఫీచర్ని ఉపయోగించి ఇప్పుడు మీరు మీ స్వంత...
Read More..యాపిల్ ఐ ఫోన్లు, ఇతర ప్రొడక్టులు బాగా ఖరీదుగా ఉంటాయి.వాటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.వాటిలో భద్రతా ఫీచర్లు అత్యాధునికంగా ఉంటాయి.ఈ తరుణంలో అవే భద్రతా ఫీచర్లు యాపిల్ సంస్థకు కొత్త చిక్కులు తెచ్చాయి.తమ గోప్యతను యాపిల్...
Read More..తోడేళ్ళ గురించి మనకు బాగా తెలుసు.నక్కల గురించి కూడా మనకు తెలుసు.ఆ రెండు జంతువులు ఎలా ఉంటాయంటే టక్కున చెప్పగలం.అయితే మనలో చాలామంది ‘మేన్డ్ వోల్ఫ్’ గురించి విని ఉండకపోవచ్చు.నక్క లేదా తోడేలు రెండు జంతువుల రూపాన్ని కలిగిన ఓ వింత...
Read More..ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం జియో ఎప్పటికప్పుడు ఆఫర్లను ప్రకటిస్తూ తన వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది.ఈ క్రమంలో ఇతర టెలికాం సంస్థలు జియోతో పోటీలో నిలవలేకున్నాయి.అవును, జియో ఆఫర్ల దాటికి తట్టుకోలేక మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఎయిర్ టెల్ , ఐడియా,...
Read More..స్ట్రీట్ఫుడ్ ఎన్నాళ్ళయినా ఆహార ప్రియులను ఆకట్టుకుంటూనే ఉంటాయి.వీటిలో దొరికే రుచి మరే ఇతర ఆహారాలలో దొరకదు.అందుకే వీటికింత డిమాండ్.అయితే ఇలాంటి ఫుడ్ తయారు చేయడంలో కొందరి తమ జీవితాలను పూర్తిగా అంకితం చేస్తున్నారు.కాగా తాజాగా ఒక బాలిక పుట్టిన సమయం నుంచి...
Read More..ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు వినియోగించే సోషల్ మీడియా ప్లాట్ఫారంగా వాట్సాప్ పేరొందింది.మెటా యాజమాన్యంలోని ఈ ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ కొన్ని సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.డిస్ అప్పియరింగ్ మెసేజెస్ షార్ట్కట్ బటన్ను వాట్సాప్ పరీక్షిస్తోంది.కంపెనీ తన కొన్ని...
Read More..ప్రముఖ టూవీలర్ తయారీదారు మారుతీ సుజుకి ఇండియాలో సరికొత్త స్కూటర్ని లాంచ్ చేసింది.దానిని ‘బర్గ్మన్ స్ట్రీమ్ ఈఎక్స్‘ పేరుతో తీసుకువచ్చింది.ఈ సరికొత్త స్కూటర్ని బర్గ్మన్ స్ట్రీట్కి అప్గ్రేడెడ్ వెర్షన్గా రిలీజ్ చేసింది.ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఫీచర్స్తోపాటు ప్రీమియర్ లుక్ను ఆఫర్...
Read More..పూర్తిగా టిఆర్ఎస్ పార్టీని , ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.అసలు షర్మిల పార్టీ పెట్టింది టిఆర్ఎస్ ను ఓడించేందుకే అని, బిజెపి ఆడుతున్న మైండ్...
Read More..హైదరాబాద్లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయాలు, ఆస్తులపై గత రెండు రోజులుగా దాడులు నిర్వహిస్తున్న ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు.ఆ కంపెనీకి, దేవినేని కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తుంది .వంశీరాం బిల్డర్స్...
Read More..ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది.కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టింది.మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలోని 250 వార్డుల్లో 134 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు తిరుగులేని మెజార్టీ సాధించారు.బీజేపీ 104 స్థానాల్లో...
Read More..చాలామంది స్టూడెంట్స్ కష్టపడి చదువుకుంటుంటే కొందరు మాత్రం ఏం చదవకుండా ఎలాగోలా కాపీ కొట్టి పాస్ కావాలని అనుకుంటుంటారు.అయితే ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని దొరకకుండా కాపీ ఎలా కొట్టాలో విద్యార్థులు ఆలోచనలు చేస్తున్నారు.కాగా ఒక్కోసారి...
Read More..హైదరాబాద్ కు చెందిన ఒక యంగ్ ఇంజనీర్ తన వినూత్న ఆలోచన, క్రియేటివిటీతో తయారుచేసి రోబో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.ఆయన పేరు ఫణి కుమార్.ఈ ఇంజనీర్ ఆర్డర్ల మేరకు ఎవరిలా అంటే వారిలా రోబోలను తయారు చేసి ఇవ్వగలడు.ఇందుకోసం తాజాగా ఒక రోబో...
Read More..చిన్నపిల్లల దేవుళ్లతో సమానం అని చెబుతుంటారు.ఎందుకంటే వారి మనసులో ఎలాంటి కల్మషం ఉండదు.అలానే వారిలో ద్వేషం, హింస వంటి చెడ్డ లక్షణాలు కూడా అసలు కనిపించవు.వారు ప్రతి దానికి సహాయం చేయాలనుకుంటారు.కాగా తాజాగా ఒక బుడ్డోడు పెద్ద మనసు చేసుకొని ఒక...
Read More..ఒక పెద్ద చీకటి రాకెట్, గుట్టుచప్పుడు కాకుండా వేల మంది అమ్మాయిల జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోయాయి.జరుగుతుంది అని తెలుసు కానీ ఎలా పట్టుకోవాలో తెలీదు.అమ్మాయిలు నలిగి పోతున్నారని తెలుసు బతుకులను చింద్రం చేసుకున్నారని తెలుసు కానీ ఎలా బయట పడేయాలో తెలీదు.ప్రయత్నాల...
Read More..టెక్నాలజీని ఉపయోగించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.ప్రస్తుతం అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి.తక్కువ చదువుకున్న వారు కూడా స్మార్ట్ ఫోన్లను చాలా సులువుగా యూజ్ చేస్తున్నారు.ఈ క్రమంలో ఆసక్తికర విషయం బయటికొచ్చింది.యూరోపియన్ టెక్ కంపెనీ Softbrik AI ఇటీవలి...
Read More..ట్రూ కాలర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన కాలర్ గుర్తింపు మరియు స్పామ్ బ్లాకింగ్ యాప్.స్పామ్ కాల్లు, ఆన్లైన్ స్కామ్ల నుండి తమను తాము రక్షించుకోవడానికి మిలియన్ల మంది వ్యక్తులు ప్రతిరోజూ తమ ఫోన్లలో దీనిని ఉపయోగిస్తున్నారు.స్పామ్ను గుర్తించడం మరియు...
Read More..మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ప్రత్యక్షమైన వింత శకటం.ఆదిత్య 369సినిమాలో మాదిరిగా ఉన్న గుండ్రని భారీ శకటం.ఎక్కడ నుంచో వచ్చి పంటపోలాల్లో పడిన శకటం.వింతగా చూస్తున్న గ్రామస్తులు… ఎక్కాడి నుంచి వచ్చిపడిదో ఎంటోనని భయాందోళనలు.అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు…ఘటన స్థలానికి వెళ్తున్న తహసీల్దార్.
Read More..తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవాలయంలో జరిగిన చొక్కాని ఉత్సవంలో అపశ్రుతి జరిగింది.చొక్కని దీపోత్సవంలో మంటలు చెలరేగాయి.మంటలు భారీగా ఉండడంతో భక్తులు భయంతో పరిగెత్తారు.భారీ భక్తులు తరలిరావడం వల్ల కాసేపు తోపులాట జరిగింది.ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు శ్రీకాళహస్తి ముక్కంటి దేవాలయంలో...
Read More..రానురాను పెరిగిపోతున్న టెక్నాలజీ మనిషికి మేలుతో పాటు కీడు కూడా చేస్తుంది.స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిన తరువాత ప్రజలు చాలా సులభంగా వారి పనులను మొబైల్ ఫోన్ ద్వారానే ఆన్లైన్లో నిర్వహించడానికి అలవాటు పడ్డారు.మంచి దగ్గరే చెడు దాగివుంటుంది అన్న విషయం...
Read More..ఈ ప్రపంచంలో ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు.చదువు, వయసు తేడా లేకుండా చాలా మందిలో ప్రతిభ ఉంటుంది.కొన్ని సందర్భాలలో అది బయటపడుతుంది.ఇదే కోవలో ఓ వ్యక్తి వినూత్న ఆవిష్కరణ చేశాడు.చిన్న స్కూటర్ను భవన నిర్మాణ పనులకు ఉపయోగించాడు.ఈ విషయం ఆనంద్...
Read More..ఎవరైనా ఆకలితో ఉంటే మన వద్ద ఉన్న దాంట్లో కొంచెం పెడతాం.అది తప్పు అని ఎవరైనా అంటే ఏమీ చేయలేం.ఇదే తరహాలో ఓ లారీ డ్రైవర్కు చేదు అనుభవం ఎదురైంది.ఆకలితో ఉన్న ఏనుగుకు చెరుకు పెట్టడమే కారణం.భారీగా అతడికి జరిమానా పడింది.కర్ణాటకలోని...
Read More..నాగ్పూర్ మెట్రో ప్రత్యేకంగా ఎక్కడో ఒకచోట వినే వుంటారు.వార్దా రోడ్డులో నిర్మించిన డబుల్ డెక్కర్ వయడక్ట్ సుమారు 3.14 కిలోమీటర్ల విస్తరించి యుంటుంది.ఈ నేపథ్యంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈ మెట్రో స్థానం సంపాదించుకుంది.సదరు ధ్రువ పత్రాన్ని...
Read More..బ్లాక్ కైట్స్ గురించి మీరు ఏదోఒక సందర్భాలలో వినే వుంటారు.ఇవి సాధారణంగా నాలుగు ఖండాలలో కూడా విరివిగా కనిపించే పక్షులు అని చెప్పుకోవచ్చు.ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా విస్తరించివున్న జాతి ఏదన్నా వుంది అంటే అది ఈ రాప్టర్ జాతి పక్షులే అని...
Read More..ఇటీవల కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు లేఆఫ్లు ఇస్తున్నాయి.పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.ట్విట్టర్, అమెజాన్, మెటా వంటి కంపెనీలతో పాటు దేశీయ కంపెనీలు అయిన బైజూస్, అన్ అకాడమీ వంటి కంపెనీలు ఇదే బాటలో పయనిస్తున్నాయి.ఖర్చులు తగ్గించుకునేందుకు ఇలా ఉద్యోగులను తొలగించేందుకు...
Read More..సోషల్ మీడియా అంటే ఏమిటో తెలియని మనుషులు వుండరు.ఎందుకంటే అంతలాగ అది నేటితరంపైన ప్రభావం చూపుతోంది.దీనివల్లనే నేడు అనేక విషయాలు వెలికి వస్తున్నాయి.వీడియోల రూపంలో కంటెంట్ ఇందులో గుట్టగుట్టలుగా పడి ఉంటుంది.అయితే వాటిలో ఏ కొన్నో వైరల్ అవుతుంటాయి.నెటిజన్లు వాటిని విపరీతంగా...
Read More..దువ్వాడ రైల్వే స్టేషన్ లో గగుర్పాటుకు గురిచేసే దృశ్యాలు.గుంటూరు రాయఘడ ప్యాసింజర్ నుంచి దిగుతూ ఓ విద్యార్ధినికి కాలుజారి ప్లాట్ ఫామ్ కు రైలుకు మధ్య ఇరుక్కుపోయిన వైనం.తక్షణం రైలు నిలిపి వేసి అమ్మాయిని రక్షించేందుకు ప్రయత్నాలు.నడుము ఇరుక్కుపోయిన విద్యార్ధిని ప్రాణభయంతో...
Read More..మొన్న ఎయిమ్స్ నిన్న సఫ్దర్జుంగ్ హాస్పిటల్ గత వారం రెండు ప్రభుత్వరంగ సంస్థలు ఇలా సైబర్ దాడుల సంబంధించి వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం, వార్తలలోకి రానివి కోకొల్లలు.ప్రస్తుతం మనం సైబర్ కాలంలో జీవిస్తున్నాం.మన కార్యకలాపాలు అన్నిటిలోను డిజిటల్ సాంకేతికతలు సాయం...
Read More..మనదేశంలో ప్రతిరోజూ అనేకమంది రైల్వేమార్గం గుండా పయనిస్తారు.మనదేశంలో రైల్వే ప్రయాణానికి వున్న డిమాండ్ మరేదేశంలో కూడా ఉండదంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే రైల్వే ప్రయాణం ఇక్కడ ఎలాంటి సాధారణ మానవుడైనా చేయగలడు.కారణం… ధరలు అందుబాటులోనే ఉండటం.ఇదే సమయంలో ఇక్కడ అర్జెంటుగా ఏదైనా...
Read More..ఈనెల నాలుగో తారీఖు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.మొత్తం 250 వార్డులకు జరిగిన ఈ కార్పొరేషన్ ఎన్నికలలో.ఎవరు గెలుస్తారు అన్నది చాలా ఉత్కంఠ భరితంగా నెలకొంది.దాదాపు...
Read More..పిల్లులు చాలా తెలివైనవి.వీటి స్మార్ట్నెస్ చూస్తే ఎవరైనా సరే అవాక్కవాల్సిందే.ఇప్పటికే పిల్లులు ఎన్నో రకాల తెలివైన పనులు చేసి మనల్ని ఆశ్చర్యపరిచాయి.వీటికి బై బర్త్ చీకటిలో కదలికలను గమనించడం, అతి చిన్న శబ్దాలను గ్రహించడం సుదూర ప్రాంతాలలోని వాసనను ట్రాక్ చేయడం,...
Read More..తక్కువ ధరలతో పాటు ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్లు, బైక్స్ కోసం ప్రజలు ఎక్కువగా వెతుకుతున్నారు.అలాంటి వారి కోసం తక్కువ ధరలలోనే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇండియాలో రిలీజ్ చేశారు.అవేంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. • అవాన్ ఈ-స్కూటర్ అవాన్ ఈ-స్కూటర్...
Read More..ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో విద్యుత్ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.పెరిగిన విద్యుత్ డిమాండ్ తట్టుకోవడానికి అనేక దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.ఈ క్రమంలో ఇటీవలే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ (CEA) ఘన్ శ్యాం ప్రసాద్ …...
Read More..దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం రోజురోజుకీ పెరిగిపోతుంది.టాప్ మోస్ట్ కంపెనీలు సైతం చెప్పా పెట్టకుండా ఉద్యోగాలు పీకేస్తున్నారు. మరోపక్క ఆర్థిక మాంద్యం కారణంగా కంపెనీలు కూడా దుకాణం సర్దేస్తున్నాయి.ఐటీ ఫీల్డ్ లో పరిస్థితి మరి చాలా దారుణంగా ఉంది.ఇటువంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగా...
Read More..ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ కొనసాగుతోంది.అప్పుడే గ్రూప్ దశ ముగిసిపోయి 16వ రౌండ్ మొదలైపోయింది.ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన 2022 మ్యాచ్లలో వెలుగు చూసిన ఆసక్తికర అంశాలు, గణాంకాలపై ఒక కన్నేద్దాం.ముందుగా గోల్స్ గురించి తెలుసుకుంటే.ఇప్పటివరకు మొత్తం 12 గోల్స్తో...
Read More..ప్రేమదేశం చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటది.అప్పట్లో ఆ చిత్రంలోని పాటలు, కథ కథనాలు ప్రేక్షకులని అంతలా ఆకట్టుకున్నాయి.ఇందులో స్నేహానికి ప్రాముఖ్యతనిస్తూ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు ఖతిర్.టబు, వినీత్, అబ్బాస్ నటించిన ప్రేమదేశం సినిమాలో ఎక్కడా వల్గారిటీ అనేది లేకుండా...
Read More..వాహనదారులకు హెల్మెట్ అనేది ఎంత రక్షణ ఇస్తుందో చెప్పాల్సిన పనిలేదు.అందుకే తరచూ ట్రాఫిక్ ఆఫీసర్లు పదేపదే హెల్మెట్లను ధరించమని కోరుతారు.ఎందుకంటే అవి మనిషికి ఏదైనా ప్రమాదం సంబందించినపుడు తలకి ఎలాంటి గాయం కాకుండా రక్షణ వలయంగా ఉంటుంది కనుక.అయితే కొన్ని సార్లు...
Read More..సోషల్ మీడియాలో నిత్యం అనేకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.వాటిలో కొన్ని చాలా సరదాగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి.ఇంకొన్ని విచిత్రం అనిపిస్తే, కొన్ని మాత్రం కాస్త భయంగా అనిపిస్తాయి.ఇక వైరల్ అయిన దాంట్లో ఎక్కువగా జంతువుల వీడియోలు ఉండటం గమనార్హం.మన...
Read More..అందమైన శునకాలు అంటే ఎవరికి ఇష్టముండదు.నేడు దాదాపుగా అందరూ తమ ఇళ్లల్లో ఇతర రకాల జాతుల శునకాలను పెంచడం అనేది పరిపాటిగా మారిందని చెప్పుకోవచ్చు.దేశీయ శునకాలను ఎవరూ పెద్దగా ఇష్టపడరు గాని విదేశీయ శునకాలను మాత్రం మంచిగా సాకుతారు.ఎందుకంటే అవి చూడడానికి...
Read More..ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయిదని చెప్పాడొక మహానుభావుడు.అతడు ఏం ముహూర్తాన చెప్పాడో తెలియదు కానీ నేడు అది నిజమై కూర్చుంది.అవును, స్మార్ట్ ఫోన్ నేటి స్మార్ట్ యుగాన్ని ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తోంది.అదేవిధంగా సోషల్ మీడియా విస్తరణ కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది.ఇక్కడ...
Read More..