అయినవిల్లి మండలంలో వర్ణతీతంగా మారిన పెళ్ళి కష్టాలు.వరదలు కారణంగా నీట మునిగిన కాజ్ వే నిలిచిన నాలుగు గ్రామాలకు రాకపోకలు.పెళ్ళిళ్ల సీజన్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న లంక గ్రామాల ప్రజలు.వరద ఉధృతి లో బైక్ ల పై తీసుకెళుతున్న పెళ్ళి...
Read More..దోమలు.పల్లెల నుండి పట్టణ వాసుల దాకా అందరినీ వేధిస్తోన్న అతి పెద్ద సమస్య దోమలు.అవును.ఏటా దోమల బారిన పడి వందలమంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఇక దోమలలో ఆడ దోమలు మాత్రమే మనుషుల రక్తాన్ని పీల్చుకుంటాయనే విషయం అతి కొద్దిమందికి తెలుసు.ఇక మగ దోమల...
Read More..సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా రాబోతోన్న చిత్రం పగ పగ పగ. వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని వినూత్నంగా...
Read More..చనిపోయిన సోదరి విగ్రహంతో తోబుట్టువులు రాఖీ వేడుకలు నిర్వహించారు.కాకినాడ మండలం కత్తిపూడి కి చెందిన మనీ(29) ఏడు నెలల క్రితం ప్రమాదంలో చనిపోగా అక్క వరలక్ష్మి, సోదరులు శివ ,రాజా ఆమె విగ్రహం చేయించుకున్నారు.రక్షాబంధన్ సందర్భంగా ఊరిలో సోదరీ విగ్రహాన్ని ఊరోగించి...
Read More..మొదటి ప్రమాదక హెచ్చరిక జారీనాగార్జున సాగర్ నుండి 4 లక్షల పైగా క్యూసెక్కుల నీరు చేరుకుంది మరింత పెరగనున్న వరద నీటి ఉదృతి సాయంత్రానికి 5 లక్షల కూసెక్లకు పైగా రానుందిఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల ను అప్రమత్తంగా ఉండాలని సూచనలు...
Read More..స్పైస్జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు ధూమపానం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.ఈ వీడియోపై తీవ్రంగా స్పందించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది.సదరు ప్రయాణికుడు గుర్గావ్ కు చెందిన బాబీ కటారియాగా గుర్తించిన అధికారులు.కేసు...
Read More..భారత దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక.ఎన్నో జాతులు, మతాలు, భాషలు, ప్రాంతాలు, ఆచారాలు ఉంటాయి.ఆధునికతను అలవర్చుకుని చాలా వరకు సాంప్రదాయాలు మారినా, ఇప్పటికీ కొన్ని కొనసాగుతూనే ఉన్నాయి.ఇదే కోవలో 700 ఏళ్లనాటి ఆచారం ఇప్పటికీ దేశంలో కొనసాగుతోంది.పేరు వింటేనే మీరు...
Read More..అత్యంత విస్తృతంగా ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఇన్స్టాగ్రామ్ ఒకటి.ప్రస్తుతం యువత ఇన్స్టా రీల్స్ అంటే పడి చస్తున్నారు.ముఖ్యంగా రీల్స్ చేస్తూ ఎంతో మంది అమ్మాయిలు తమ ప్రతిభ చాటుకుంటున్నారు.కొందరైతే ఏకంగా సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు.ఫాలోవర్లు పెరుగుతుండడంతో వివిధ కంపెనీలు...
Read More..పిచ్చెక్కించే తేనేమిటి అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.ఆ తేనె ఆరగిస్తే మత్తెక్కి మతిపోవడం ఖాయం.ముఖ్యంగా మన సాంప్రదాయ తేనె అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనేది అందరికీ తెలిసిందే.దీన్ని రోజుకో స్పూను తాగడం వల్ల చాలా ఆరోగ్యకరం కూడా.అయితే ఇందులోనే...
Read More..మురుగునీటిని తక్షణమే శుద్ధి చేసి స్వచ్ఛమైన తాగునీటిని అందించే ‘గాల్ మొబైల్’ వాటర్ ట్రీట్మెంట్ మిషన్ బెంగళూరు బొమ్మనహళ్లిలో ఎమ్మెల్యే ఎం.సతీష్రెడ్డి తాజాగా ప్రారంభించారు.దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలను ఆయన తెలిపారు.‘ప్రధాని నరేంద్రమోదీ ఇజ్రాయెల్లో పర్యటించినప్పుడు గాల్ మొబైల్ ఉపయోగానికి సంబంధించిన...
Read More..నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ముందుగా 10 గేట్లను ఎత్తిన అధికారులు క్రమంగా వరద పెరగడంతో 26 గేట్లను ఎత్తారు.ప్రాజెక్ట్ పూర్తిస్థాయి...
Read More..మీరు విన్నది నిజమే.ఓ బలిసిన వ్యాపారి 20 రూపాయల కోసం కక్కుర్తిపడి ఏకంగా రూ.6,020 జరిమానా కట్టాడు.ఈ ఘటన మైసూరులో జరగగా తాజాగా వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే.మైసూరులో రిటైర్డు టీచర్ సత్యనారాయణ 2019లో ఓ షాపులో 3 శారీ ఫాల్స్ను కొనుగోలు...
Read More..టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.అంతర్జాతీయ క్రికెట్ నుండి సచిన్ రిటైర్ అయిపోయి 9 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన్ని ఆరాధించేవారు అనేకమంది వున్నారు.మనదేశంలోనే కాదు, దేశవిదేశాల్లో కూడా అతన్ని...
Read More..రాఖీ పౌర్ణమి వస్తుందంటే చాలు.అక్కా, చెల్లెల్లు ఎక్కడున్నా అన్నా, తమ్ముళ్ల చెంతకు చేరుకుంటారు.సోదరుల చేతికి రాఖీ కట్టి చల్లగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు.అలాగే సదరులు కూడా రాఖీ కట్టిన అమ్మాయిలను జీవితాంతం కాపాడుకుంటామని వాగ్ధానం చేస్తుంటారు.అయితే భారతీయులంతా ఈ పండుగ కోసం...
Read More..ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యానికి గురైయ్యాడు.ఈ విషయాన్ని స్వయంగా కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపింది.దీనికి దక్షిణ కొరియానే కారణమని ఆరోపించింది.కరోనా వైరస్ ను కరపత్రాల ద్వారా ఉత్తర కొరియాలోకి పంపిస్తున్నారని మండిపడింది.అనంతరం యో...
Read More..సినీ నటి జీవితా రాజశేఖర్ చిత్తూరు జిల్లా నగరి కోర్టుకు హాజరైయ్యారు.జోస్టర్ గ్రూప్ యాజమాన్యం తమ వద్ద రూ.26 కోట్లు అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదని ఆరోపించిన విషయం తెలిసిందే.అంతేకాకుండా జీవితా రాజశేఖర్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని పేర్కొంది.ఈ వ్యవహారంపై...
Read More..లెనొవో తమ భావితరపు జ్యువెల్ క్రాఫ్టెడ్ యోగా సిరీస్ను విడుదల చేసింది.వీటితో పాటుగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి లెజియన్ మరియు ఐడియా ప్యాడ్ గేమింగ్ ల్యాప్టాప్లను భారతదేశంలో విడుదల చేసింది.ఇవి తమదైన శైలిలో వినియోగదారులు మరింతగా చేసేందుకు తగిన సాధికారితను అందిస్తాయి.ఈ...
Read More..ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది.బాందాలోని యమునా నదిలో పడవ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పింది.దీంతో ఒక వైపుకు వాలిపోయింది.పడవలో ఉన్న ప్రయాణికులు చూస్తుండగానే నీళ్లలోనికి జారీపోయారు.పడవ ప్రమాదంలో 20 మంది వరకు ప్రయాణికులు గల్లంతైయినట్లు అధికారులు గుర్తించారు.ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను బయటకు తీశారు.ప్రమాదం...
Read More..ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపాన్ని దాల్చుతోంది.ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం భారీగా పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 12.20 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.మరోవైపు కడెమ్మ కెనాల్ లోకి గోదావరి...
Read More..పెంపుడు జంతువులు, మనుషుల మధ్య చాలా మంచి సంబంధం ఉంటుంది.ముఖ్యంగా పెంపుడు కుక్కలు మనుషులతో చాలా ప్రేమగా ఉంటాయి.ఇక చిన్నపిల్లలో అయితే అవి ఆడుకుంటూ ఎంతో తమాషాగా ఉంటాయి.ఇలాంటి వీడియోలు ఎన్నో చూసింటారు.అయితే కొంత మంది డబ్బులు ఉన్న వారు తమ...
Read More..దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఉత్సవాలు జరుపుతున్నారు.ఇందులో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో తమ డీపీ...
Read More..చింతూరులో వచ్చిన భారీ వరదలకు మేము పదేపదే నరకయాతన పడలేమంటూ మమ్మల్ని కాంటూర్ 41.5 లో కలపాలని ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవలని కలెక్టర్ తక్షణమే రావాలని డిమాండ్.చేస్తున్నారు.చింతూరు ప్రజలు వరద నీటిలో వినూత్న నిరసన తెలియజేశారు.తమగోడు ఎవరు పట్టించుకోవట్లేదు అని కలెక్టర్...
Read More..సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై త్రిగున్, మేఘా ఆకాష్, జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాల తార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.కొత్త దర్శకుడు శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో యువ ప్యాషనేట్ శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్న చిత్రం “ప్రేమదేశం”.ఈ చిత్రంలోని...
Read More..ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తీసిన సినిమాలకు విజయం వరించడం ఖాయం అని ఇప్పటికే ఎన్నో సినిమాలు రుజువు చేశాయి.కంటెంట్ లో ప్రత్యేకత ఉండాలే గానీ అది చిన్న సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుండటం చూస్తున్నాం.మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాల...
Read More..పోటెత్తి ప్రవహిస్తున్న గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి నదులు.అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు మండలాలలంకప్రాంతాలలో కాజ్ వేలు మునక.కనకాయిలంక, అయినవిల్లి కాజ్ వేల పై ఉదృతంగా ప్రవహిస్తున్న వరద.అయినవిల్లి ముక్తేశ్వరం కాజ్ వే మునిగిపోవడం తో నాలుగు గ్రామలకు నిలిచిన...
Read More..ఆనంద్ మహీంద్రా ఇది పరిచయం అక్కర్లేని పేరు.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.ఏదైన మంచి వీడియో దొరికతే చాలు వెంటనే షేర్ చేసేస్తారు.తన వీడియోల ద్వారా నెటిజన్లకు స్ఫూర్తినిస్తుంటారు.ఆయన షేర్ చేసే వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.ఆయన వీడియోల కోసం...
Read More..హిందూ పండుగలలో రాఖీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.అన్నా, చెల్లెళ్లు.అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని చూపే పండుగ ఇది.సోదరి తన సోదరుడికి రాఖి కట్టి అతని ఆశీర్వాదంతో పాటు జీవితాంతం రక్షణగా ఉంటాననే వాగ్దానాన్ని తీసుకుంటుంది.ఒకప్పుడు దేశంలో సోదరీ తమ సోదరుడి మణికట్టుకు...
Read More..భారత దేశం తన 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని కొన్ని రోజుల్లో జరుపుకోనుంది.దీంతో హర్ ఘర్ తిరంగా ప్రమోషన్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో భారత జాతీయ జెండాను విక్రయిస్తున్నారు.ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం మార్పులు చేసింది.భారతీయ జెండా ఇప్పుడు పగలు...
Read More..ప్రస్తుత రోజుల్లో నాన్స్టిక్ వంట సామగ్రిని వినియోగించని వారు ఉండరు.అయితే ఇటీవల యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకుల ప్రకారం, నాన్స్టిక్ వంటసామాను, దీర్ఘకాలం ఉండే మేకప్లో ఉపయోగించే రసాయనాలకు గురికావడం వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది.మానవ...
Read More..ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చాక ఎన్నో వైరల్ వీడియోలను మనం చూస్తున్నాం.అందులో కొన్ని నవ్విస్తాయి.మరికొన్ని కవ్విస్తాయి.ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ముచ్చట గొలుపుతుంటాయి.కొన్ని సార్లు జంతువులు ప్రవర్తించే తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది.ఇలాంటి జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో...
Read More..తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పర్యటించారు.ఈ సందర్భంగా నగరంలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయాన్ని సందర్శించారు.ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు పాస్ పోర్ట్...
Read More..భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా.రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియెంట్ కలకలం సృష్టిస్తుంది.ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి వచ్చిన శాంపిల్స్ లో ఈ నమునాలు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు.ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఏ 2.75 చాలా శాంపిల్స్ లో...
Read More..ఓ మహిళ ప్రాణాలను చెప్పులు కాపాడాయి.చెప్పులు కాపాడటం ఏంటీ అనుకుంటున్నారా.అవును ఇది నిజం.ఈ ఘటన యూఎస్ లో జరిగింది.మనం చాలా సార్లు చూసింటాం.కరెంట్ పనులు చేసేటప్పుడు రబ్బరు చెప్పులు ధరిస్తారు.ఎందుకంటే రబ్బరు చెప్పులు ధరిస్తే కరెంట్ షాక్ కొట్టదు.అయితే ఒక మహిళ...
Read More..ఇంటర్నెట్లో ఎన్నో ఫన్నీ, ఆసక్తికరమైన వీడియోలు ప్రత్యక్షమవుతూ మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి.అయితే కొన్ని వీడియోలు చూస్తే మాత్రం నోరెళ్లబెట్టక తప్పదు.ఎందుకంటే అవి మనం ఎక్కడా చూసి, విని ఉండం.ఇలాంటివి చూస్తే ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతుంటాం.తాజాగా అలాంటి వీడియో...
Read More..‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’.‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక.లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.కంటెంట్ బలంతో...
Read More..వికారాబాద్ జిల్లా దుద్యాల గ్రామంలో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది.ఈ క్రమంలో షర్మిలను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు.కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు...
Read More..ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద క్రైస్తవ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు.దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు కూడా రాజ్యాంగ హక్కులు కల్పించాలని కోరుతూ ధర్నాకు దిగారు.ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read More..పన్నుల వాటా విడుదలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రెండు విడతల పన్నుల వాటాను మొత్తం రూ.1,16,665.75 కోట్లను విడుదల చేసింది.దేశంలోని అన్ని రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఈ పన్నుల వాటాలు విడుదల నిదర్శనంగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక...
Read More..ఈమధ్య కాలంలో ప్రముఖ సైట్ల సేవలు సడెన్ గా నిలిచిపోతున్నాయి.ఇటీవల ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎంకి కొన్ని గంటల పాటు అంతరాయం ఏర్పడింది.తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవలు ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిపోయాయి.సాంకేతిక సమస్యల కారణంగా గూగుల్ సేవల్లో...
Read More..ఓ బాలుడు తన తండ్రితో కలిసి రెస్టారెంట్ కి వెళలాడు.అక్కడ ఎంచక్కా ఫుల్లుగా భోజనం చేసేశాడు.తనకిష్టమైన ఫుడ్ ని హాయిగా లాగించేశాడు.ఆ తర్వాత తండ్రి చెప్పింది విని ఆ బాలుడు షాక్ అయ్యాడు.తండ్రీకొడుకుల మధ్య జరిగే ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్...
Read More..ఏపీ ఈసెట్ ఫలితాలు నేడు విడుదల అయ్యాయి.ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల్లో 92.36 శాతం ఉత్తీర్ణత నమోదు అయిందని తెలిపారు.అదేవిధంగా ఈ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి అని వెల్లడించారు.బాలికలు 95.68...
Read More..డిజిటల్ పరికరాలు మన మెదడుపై ప్రతికూల ప్రభావం చూపాతాయని వాదనలు ఉన్నాయి.స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డైవిజ్ లు వచ్చిన తర్వాత సమాచారాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరాన్ని తగ్గించాయి.దీంతో స్వంత జ్ఞాపకశక్తికి పనిలేకుండా పోయింది.అయితే ఇది మన జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుందని...
Read More..ప్రతిరోజూ సోషల్ మీడియాలో చేపల వీడియోలు ఎన్నో వైరల్ అవుతుంటాయి.అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.ఎందుకంటే ఈ వీడియో ఓ చేప సముద్రం నుంచి దూకింది.కేవలం 24 సెకన్లు ఉన్న ఈ క్లిప్ ఇంటర్నెట్ లో...
Read More..పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు.ఎక్కడ టాలెంట్ కనబడినా వారిని మన ఆనంద్ ఆకాశానికెత్తేస్తుంటాడు.తరచూ ఇలా పలు ఆసక్తికర అంశాలను ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు.ఈ క్రమంలోనే తాజాగా నెక్ట్స్...
Read More..మనిషి గాల్లోకి ఎగరడం సాధ్యమేనా? అంటే.అది సాధ్యం కాదు.హాలీవుడ్ సినిమాల్లో మాదిరి మనిషి నిజంగా ఎగిరితే భలే ఉంటుందని అనుకుంటాం.కానీ నిజ జీవితంలో మాత్రం అది అసాధ్యం.ఎందుకంటే దేవుడు పక్షికి రెక్కలు ఇచ్చినట్లు మనిషికి ఇవ్వలేదు.అందుకే మనిషి గాలిలోకి ఎగరడం అనేది...
Read More..కర్ణాటక ప్రాంతం హోస్పేట్ నందు ఉన్న తుంగభద్ర జలాశయానికి జలాశయం పై ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షానికి జలాశయానికి భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుండడంతో జలాశయనికి ఉన్న 33 గేట్లను పైకి ఎత్తుతో లక్ష యాభై వేలకి పైగా క్యూసెక్కుల...
Read More..బెస్ట్ జాబ్ ఆఫర్స్ కోసం వెతికే వారికి జాబ్ సెర్చ్ వెబ్సైట్లు బాగా ఉపయోగపడతాయి.కెరీర్ డెవలప్మెంట్ వెబ్సైట్లు కూడా ఉద్యోగ అవకాశాలు తెలుసుకోవడంలో, స్కిల్స్ అలవర్చుకోవడంలో బాగా ఉపయోగపడతాయి.వాటిలో లింక్డ్ఇన్ టాప్ ప్లేస్ లో నిలుస్తోంది.అయితే తాజాగా ఈ ప్లాట్ఫామ్ మెరుగైన...
Read More..మీరు షిర్డీ సాయి బాబా భక్తాలా? షిర్డీకి వెళ్లి సాయిబాబను దర్శించాలనుకుంటున్నారా? అయితే మీకు ఓ శుభవార్త.ఇండియన్ రైల్వేస్ టికెటింగ్ విభాగం ఐఆర్సీటీసీ మంచి ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది.సాయి శివం టూర్ పేరుతో హైదరాబాద్ నుంచి షిర్టీకి ప్యాకేజీ ప్రకటించింది.హైదరాబాద్ నుంచి...
Read More..జనాలు పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు కానీ పశువుల విషయంలో మాత్రం కొందరు చాలా కఠినంగా వ్యవహరిస్తారు.వాటిని కర్రతో ఇష్టమొచ్చినట్లు కొడుతూ బాధిస్తారు.అవి మూగజీవుల అని, వాటికి ఏమీ తెలియదని, వాటిని మనమే రక్షించాలనే సోయి వీరిలో ఉండనే ఉండదు.వాటి...
Read More..రోడ్డు ప్రమాదాల వీడియోలు ఇంటర్నెట్లో తరచుగా వేల సంఖ్యలో అప్లోడ్ అవుతుంటాయి.ఇలాంటి యాక్సిడెంట్ వీడియోలను చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది.కొన్ని వీడియోలు చూస్తే షాక్ అవ్వక తప్పదు.ఎందుకంటే ఆ వీడియోలలోని వ్యక్తులు ఎవరూ ఊహించని రీతిలో ప్రమాదానికి గురవుతారు.అలాంటి ఒక వీడియో ఇప్పుడు...
Read More..మన దేశంలో కాంట్రాక్టర్ల పుణ్యమా అని రోడ్డు వేసిన కొన్ని రోజులకే అవి పాడవుతాయి.పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తాయి.ఫలితంగా చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురై, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.కనీసం వాటికి మరమ్మతులు చేయించాలన్నా పాలకులకు మనసు ఒప్పడం లేదు.కొన్ని రాజకీయ...
Read More..మనం ఎంత మర్చిపోదామనుకున్నా కొన్ని ఘటనలు మన స్మృతులను దాటి పోలేవు.ముఖ్యంగా ప్రపంచ యుద్ధాలు, అవి మిగిల్చిన విషాదాలు నేటికీ మన కళ్ల ముందే కదలాడుతాయి.లక్షల మందిని బలిగొన్న అణుబాంబులు తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది.రెండు పెద్ద అణుబాంబులను తన గుండెల...
Read More..సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని పిల్లి వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.అయితే కొన్ని మాత్రం మనలో ఆగ్రహాన్ని తెప్పిస్తాయి.తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు పిల్లి యజమానిని తిట్టిపోస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక...
Read More..పేపర్లను చెట్ల నుంచే తయారు చేస్తారు.దీని కోసం చెట్లను నరకడం వల్ల పర్యావరణానికి కొంత హాని కలుగుతోంది.ఇక పేపర్లను రాసిన తర్వాత వాటిని పడేస్తాం.ఈ సమస్యలకు శాస్త్రవేత్తలు అద్భుత పరిష్కారం చూపారు. ప్రింట్ అయిన పేపర్లోని ఇంక్ను తీసివేసి, ఒక్కో షీట్ను...
Read More..శాస్త్ర సాంకేతిక ఎంత అభివృద్ధి చెందిన ప్రజల విశ్వాసాలు చెక్కు చెదర లేదు.ఒక్కోసారి భక్తుల విశ్వాసాలు, నమ్మకాలు రెట్టింపు అవుతుంటాయి.కొంత మంది ఎంత కొట్టి పారేసినా, ఆలయాలలో జరిగే వింతలను కనిపెట్టలేకపోతుంటారు.తాజాగా అలాంటి ఓ ఘటన ఏపీలోని పార్వతీపురం జిల్లాలో జరుగుతోంది.అమ్మవారి...
Read More..ఓ గొర్రెకు గొప్ప అవకాశం దక్కింది.త్వరలోనే అంతరిక్షంలోకి వెళ్లబోతోంది.ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? అవును నిజమే.మీకు ఇది చిన్న విషయమే కావచ్చు.కానీ గొర్రెలకు మాత్రం పెద్ద విషయమే.అయితే వెళ్లేది నిజమైన గొర్రె కాదండోయ్.టీవీల్లో వచ్చే ‘షాన్ ది షీప్’ అనే ఓ కార్టూన్ ప్రోగ్రామ్...
Read More..కరోనా పుణ్యమాని జనాలు డీసెల్, పెట్రోల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నారు.ఓ రకంగా చెప్పాలంటే ఎలక్ట్రిక్ వాహనాల శకం ఆరంభమయ్యిందనే చెప్పుకోవచ్చు.పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో చాలా మంది కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్న విషయం...
Read More..సోషల్ మీడియా పరిధి పెరుగుతున్న వేళ కొన్ని రకాల వీడియోలు నెటిజన్లను రంజింపజేస్తున్నాయి.ఈ క్రమంలో ఓ వీడియో విపరీతంగా ఆహుతుల మనసులను దోచుకుంటోంది.మనకు ఇష్టమైన వాళ్లని అనుకోకుండా కలిసినా లేదా మనకు ఎదురైనా పట్టరాని ఆనందానికి గురవుతాం.వాళ్లను చూడగానే హయ్ అని...
Read More..సాధారణంగా పెళ్లి చేసుకున్న తర్వాత కొందరు హ్యాపీగా ఉంటే, మరికొందరు గొడవలు పడుతూ చాలా అసంతృప్తిగా ఉంటారు.అయితే పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ విడాకులు తీసుకోవడం ఇష్టం లేక అడ్జస్ట్ అవుతుంటారు.అలానే పిల్లల్ని కంటారు.వారిని పెద్ద చేస్తారు.చివరికి తమ భాగస్వామితో ఉండలేమని...
Read More..ఒక్కోసారి మన కళ్ల ముందే అద్భుతాలు జరుగుతుంటాయి.అప్పటి వరకు పట్టించుకోని మనం, అద్భుతం జరిగాక ఔరా అనుకుంటాం.ఇదే కోవలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ పట్టణంలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో ఇటీవల 200 ఏళ్ల వయసుండే ఓ రావి చెట్టు కూలిపోయింది.తెల్లవారిన తర్వాత దాని...
Read More..ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మనకి ఎలాంటి సమాచారం కావాలన్నా ఓ యాప్ ఓపెన్ చేస్తే చాలు.మనకి అవసరమైన వివరాలతో పాటు గైడెన్స్ కూడా లభిస్తాయి.అలాగే ఈ టెక్నాలజీ అనేది మనిషికి వివిధ రూపాలలో ఉపకరిస్తుంది.ఎంటర్టైన్ మెంట్, న్యూస్, షాపింగ్ ఇలా...
Read More..ప్రపంచంలో మద్యంలో ఎక్కువ మంది ఇష్టపడేది బీర్.ఏదైన చిన్న అకేషన్ ఉంటే చాలా బీర్ కావాల్సిందే.సాధారణంగా బీర్ ని మాల్ట్ సెరల్స్, హాప్స్, ఈస్ట్ మరియు వాటర్ వంటి సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేస్తారు.ఫెర్మెంటేషన్ కి వాడే ఈస్ట్ లోని రకాలను...
Read More..బారా షహీద్ దర్గా అభివృద్ధికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రొట్టెల పండుగా రోజు భక్తులకు తీపి కబురు అందడంతో అందరు ఉత్సావాలు జరుపుకున్నారు.దర్గా అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో ఎంతో కృషి చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. బారా...
Read More..భారతదేశపు తాజా ఆహారం మరియు ప్రధానమైన ఆహార పదార్థాల మార్కెట్ 2025 నాటికి 50 బిలియన్ డాలర్లను అధిగమిస్తుందని అంచనా.నేడు, దాదాపు 60%కు పైగా ఫ్రెష్ ఫుడ్ మార్కెట్ అసంఘటిత రంగంలో పరిమిత శీతల గిడ్డంగుల సదుపాయాలతో, సరైన రవాణా సదుపాయాలు...
Read More..మన దగ్గర అలాంటి దృశ్యాలు కనిపించడం సర్వ సాధారణం.ఎలాంటివి అనుకుంటున్నారా.రోడ్లపై పశువులు తిరగడం.పెద్ద పెద్ద మెట్రో నగరాల నుండి చిన్న చిన్న పల్లె టూర్ల వరకు ప్రతి చోట పశువులు ఇష్టా రీతిగా తిరుగుతుంటాయి.నడి రోడ్డుపై నుండే నడుస్తుంటాయి.రోడ్లపైనే నిద్రిస్తాయి.కనిపించిన వారిపై...
Read More..కార్తికేయ 2 సినిమా హీరో నిఖిల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హర్ష శ్రీనివాస్ డిస్ట్రిబ్యూటర్లు ,ప్రొడ్యూసర్లు కార్తికేయ 2 సినిమా బృందానికి ఘన స్వాగతం పలికిన నిఖిల్ ఫ్యాన్స్ అసోసియేషన్.ఈనెల 13వ తారీఖున విడుదల కానున్న కార్తికేయ 2 సినిమా.సినిమా ప్రమోషన్...
Read More..ఆగస్టు 09, 2022 , హైదరాబాద్ : ఆకాష్ బైజూస్, హైదరాబాద్ లోని పలు కేంద్రాల కు చెందిన 17 మంది విద్యార్ధులు ఇనిస్టిట్యూట్కు మాత్రమే కాకుండా నగరానికి సైతం గర్వకారణంగా నిలుస్తూ 99 పర్సంటైల్ కు పైగా మార్కులను జెఈఈ...
Read More..మంగ భాను… ఈ పేరు చెప్తే ఎవ్వరు గుర్తుపట్టరు కానీ భానుప్రియ అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు.ఒక నర్తకి గా, ఒక సినిమా హీరోయిన్ గా, ప్రస్తుతం తల్లి క్యారెక్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ప్రతి ఒక్కరికి భాను...
Read More..మాకు ఓటు హక్కు కావాలి.మా గ్రామానికి కరెంట్ సౌకర్యం కల్పించాలి.రోడ్డు సౌకర్యం కల్పించాలి.అంగన్వాడి సెంటర్ ఏర్పాటు చేయాలి.నర్సీపట్నంలో ఐ టి డి ఎ ఏర్పాటు చేయాలి పశువులు బంద.జీలుగు లో వ సోంపురం బంధ ఆదివాసులు పశువులు బంధ లో వినూత్న...
Read More..అవును.మరోమారు చైనాకి ఇండియా షాక్ ఇవ్వబోతోంది.ఇండియన్ గవర్నమెంట్ చైనా ఉత్పత్తులపై మరో కీలక నిర్ణయం తీసుకోనుంది.చైనీస్ స్మార్ట్ ఫోన్ మ్యాన్యుఫ్యాక్చరర్ల నుంచి ఉత్పత్తి అయిన రూ.12వేలు అంతకంటే తక్కువ విలువైన ఫోన్ల అమ్మకాల్ని త్వరలో నిషేదించబోతోంది.ఫలితంగా ఇండియాలో తయారైన లావా, మైక్రోమ్యాక్స్...
Read More..అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ సంచారం కలకలం సృష్టిస్తుంది.కే కోటపాడు మండలం చౌడువాడలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు.ఈ క్రమంలోనే ఈపివారికల్లంలో రెండు ఆవులపై దాడికి పాల్పడింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.గత నెల రోజులుగా నల్లకొండ అటవీ ప్రాంతంలో...
Read More..హైదరాబాద్, ఆగష్టు 9 th , 2022: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ‘జీ తెలుగు‘ లో ప్రసారమవుతున్న ‘సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్‘ ఎన్నో మధురానుభావాలను పంచుతూ ప్రేక్షకుల మనస్సులో ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకుంది.ఫిబ్రవరిలో మొదలై ప్రతి ఆదివారం ఎన్నో అద్భుతమైన...
Read More..మాస్ మహారాజా రవితేజ సోదరుడు, కొన్ని చిత్రాల్లో హీరోగా, ఆర్టిస్టుగా నటించిన రఘుకుమారుడు మాధవ్ భూపతిరాజును కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాతనల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ సినిమా నిర్మిస్తున్నారు.భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహాప్రొడక్షన్స్ పతాకంపై బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్...
Read More..రోడ్డు ప్రయాణం కన్నా, రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంతో కూడుకున్నది.అందుకే దేశ ప్రజలందరూ దాదాపుగా రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు.అయితే రైలు ప్రయాణానికి టికెట్ బుక్ చేయడం అనేది ప్రయాసతో కూడుకున్న వ్యవహారం.సుదూర ప్రయాణాలు చేయాలంటే కొన్ని రోజుల ముందు టికెట్...
Read More..మహారాష్ట్రలోని పూణెకు చెందిన స్టార్టప్ దేశంలోనే తొలి ప్యాసింజర్ డ్రోన్ ‘వరుణ’ను తయారు చేసింది.భారత నౌకాదళం కోసం ఈ ప్రత్యేక డ్రోన్ ని రూపొందించారు.ఈ పైలట్ లెస్ డ్రోన్ 130 కిలోల బరువును మోయగలదు.అంటే ఈ డ్రోన్ మనిషిని కూడా మోసుకెళ్లగల...
Read More..ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ప్రవేశపెడుతూ ఉంటుంది.ఈ క్రమంలో సెక్యూరీటీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న వాట్సాప్ త్వరలో లాగిన్ అప్రూవల్ పేరుతో మరో సరికొత్త ఫీచర్ను విడుదల...
Read More..రోజురోజుకీ పెరిగిపోతున్న టెక్నాలజీ మనిషికి మంచితో పాటు చెడుని చేకూరుస్తోంది.ఈ క్రమంలో జరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి సైబర్ క్రైమ్ పోలీసులు నిత్యం ప్రజల్లో అవగాహన కల్పించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది.ఎందుకంటే సైబర్ నేరస్థులు రానున్న సమస్యలను ముందుగానే పసిగట్టి వారి...
Read More..ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్స్ ప్రాణాలను రక్షిస్తాయి.హెల్మెట్ కారణంగా ఇప్పటికే మృత్యువు నుంచి ఎంతోమంది ద్విచక్ర వాహనదారులు తప్పించుకోగలిగారు.వీటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి.హెల్మెట్ ఎంత ముఖ్యమో ఈ వీడియోలు చూస్తే అర్థమవుతుంది.అయితే టూవీలర్స్ తాము ధరించే...
Read More..ప్రేమికులు పార్కులకు, బీచ్లకు వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు.ఒకరికొకరు సరసాలు ఆడుకుంటూ చిలిపి పనులు చేస్తూ లోకాన్ని మరిచిపోతారు.కానీ ఒక చెట్టు కింద కూర్చున్న ప్రేమ జంట మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించారు.వీరు ఒక సముద్రం ఒడ్డున కూర్చొని తలలో పేలు...
Read More..భారతదేశంలో పెళ్లిళ్లలో అన్నింటికంటే చాలా ముఖ్యమైనది పెళ్లి భోజనం అని చెప్పవచ్చు.పెళ్లి భోజనంలో దొరికే పంచభక్ష పరమాన్నాలు తినేందుకు చాలా దూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు. పెళ్లిలో విందు భోజనం కడుపు నిండా తినకుండా ఎవరూ ఉండలేరు.అయితే బంధుమిత్రులందరికీ...
Read More..India’s fresh food and staples market is expected to cross $50Bn+ by 2025.Today, over 60% of the fresh foods market is unorganized with limited cold storage capabilities, fragmented logistics chain...
Read More..హైదరాబాద్, ఆగస్టు 08,2022 : ఈ సంవత్సరం భారతీయులందరికీ అత్యంత ప్రత్యేకమైనది.ఎందుకంటే, భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది.ఇనార్బిట్ మాల్ , సైబరాబాద్ వద్ద ఈ వేడుకలు ఆగస్టు 06వ తేదీన మాల్ ముందు భాగంలో త్రివర్ణ పతాక రంగులలో...
Read More..Hyderabad: August 08 2022 – This year is special for us Indians as we commemorate 75 years of independence.At Inorbit Mall Cyberabad, the celebrations have begun with the lighting up...
Read More..అది ఝార్ఖండ్ రాష్ట్రం.అందులో ఓ ప్రభుత్వ పాఠశాల.అన్ని పాఠశాలల్లాగే అందులోనూ కనీస వసతులు లేవు.ఏమీ పట్టించుకోని టీచర్లూ ఇక్కడి లాగే అక్కడ కూడా ఉన్నారు.అక్కడి అధికారుల్లోనూ నిర్లక్ష్యం ఏమాత్రం తక్కువగా కాకుండా మెండుగానే ఉంది.ఇంకేం.స్కూల్ ఎలాంటి దుస్థితిలో ఉండాలో అచ్చంగా(కొద్దిగా ఎక్కువే)...
Read More..స్మార్ట్ఫోన్లు వాడకంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫోటోగ్రాఫర్ అయ్యారు.మంచి ఫొటోలు తీయాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాదకర ప్రదేశాలకు వెళ్తున్నారు.కొందరు సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.బ్రిడ్జిపైన సెల్ఫీలు దిగడం, వెళ్తున్న వాహనానికి వేలాడుతూ సెల్ఫీలు తీసుకోవడం, ఇంకా క్రూర జంతువులతో...
Read More..కేంద్రం ప్రభుత్వంలో దేశంలోని విద్యాసంస్థల్లో సమూల మార్పులు చేస్తోంది.అందుకోసం జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహిస్తోంది.అందుకోసం 75 ఆటలను స్కూల్ లో ఆడించాలని ఆదేశాలు జారీ చేసింది.దేశవ్యాప్తంగా...
Read More..ఈరోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు.ఇక చిన్న పిల్లలు సెల్ ఫోన్ ని ఎందుకు వాడుతారంటే.గేమ్స్ ఆడటానికో లేదా వీడియోలు చూడటానికో వినియోగిస్తారు.కానీ టెక్నాలజీని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించాడు...
Read More..భారతదేశంలో మరొక కొత్త ఎయిర్లైన్స్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్, బిగ్ బుల్ రాకేశ్ ఝున్ఝున్వాలా సపోర్ట్ చేస్తున్న ‘ఆకాశ ఎయిర్‘ తాజాగా తన సేవలను ప్రారంభించింది.పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా నిన్న అంటే ఆగస్టు 7న ఆకాశ...
Read More..పాపను కంటికి రెప్పలా కాచుకోవాల్సి ఆ తండ్రే కుమార్తెపై క్రూరంగా ప్రవర్తించాడు.మూడేళ్ల పసిదని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు.చివరకు నేలకేసి కొట్టి బయటకు వెళ్లిపోయాడు.ప్రస్తుతం ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ లోని...
Read More..ఓ ఆస్ట్రేలియన్ రైతుకు ఇటీవల ఎప్పటిలాగానే పొలానికి వెళ్లి, అక్కడ కనిపించిన వస్తువు చూసి కంగుతిన్నాడు.దానిని చూసి భయపడ్డాడు.విషయాన్ని అధికారులకు చేరవేయడంతో, వారు వచ్చి పరిశీలించారు.చివరికి అది అంతరిక్షం నుంచి పడిన స్పేస్ ఎక్స్ శకలంగా గుర్తించారు.న్యూ సౌత్ వేల్స్లోని డాల్గేటీకి...
Read More..రామ చిలుకలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి.వాటి చిలుక పలుకులు ముచ్చట తెప్పిస్తాయి.వాటికి చక్కగా పేర్లు, ఇతర పదాలు, మాటలు నేర్పిస్తే చక్కగా పలుకుతాయి కూడా.దాని పలుకులు వింటుంటే భలే సరదాగా అనిపిస్తుంది.చాలా మంది చిలుక పలుకులు వినేందుకు ఇష్టపడుతుంటారు.కానీ ఆ...
Read More..వీధుల్లోని రోడ్డులు, రహదారులు, ఇళ్లు ఇలా ప్రతి ఒక్క ప్రదేశాన్ని 360 డిగ్రీల కోణంలో స్పష్టంగా చూపించే గూగుల్ స్ట్రీట్ వ్యూ ఇండియాలో మళ్లీ అందుబాటులోకి వచ్చింది.ఈ సదుపాయంతో ఎవరి ఇంటినైనా చాలా క్లారిటీగా మనం చూడవచ్చు.ఇంటి ఆవరణ ఎంత మేర...
Read More..గోలీ సోడా లేదా బంటా సోడా లేదా గోటి సోడా అనేది ఒక ఒక కార్బోనేటేడ్ డ్రింక్.దీనిని నిమ్మకాయ ఫ్లేవర్ తో కూడా తయారు చేస్తారు.ఈ గోలీ సోడా అనేది 19వ శతాబ్దం నుంచి మన భారతదేశంలో ఫుల్ ఫేమస్ అయ్యింది.ఇప్పటికీ...
Read More..వర్షపు నీటిని ఎంతో మంది చాలా సురక్షితమైందిగా భావిస్తారు.అయితే వర్షపు నీటిని నేరుగా తాగకపోయినా.ఇది మన తాగునీటి వనరులకు ప్రధానమైన సరఫరా.అయితే వర్షపు నీటి గురించి తాజాగా జరిగిన పరిశోధన షాకింగ్ విషయాలు వెల్లడించింది.వర్షపు నీటిని తాగవద్దని పరిశోధకులు చెబుతున్నారు.భూమిపై చాలా...
Read More..శ్రీకాకుళం జిల్లా: మరో సారి ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు హల్ చల్.పట్టపగలు గ్రామాల్లో సంచరిస్తూ బయబ్రాంతులకు గురిచేస్తున్న ఎలుగుబంట్లు.వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోకి చోరబడిన మూడు ఎలుగుబంట్లు. వజ్రపుకొత్తూరు మండలంలో ఇటివల కాలంలో ఎలుగుబంట్లు దాడిలో...
Read More..దేశంలోని ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ లలో పేటీఎం ఒకటి.పేటీఎం యాప్ కి ఎన్నో లక్షల మంది యూజర్లు ఉన్నారు.ప్రతిరోజు ఎంతో మంది ఈ యాప్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు.అలాంటి ఈ యాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది.తాజాగా పేటీెఎం ట్రాన్సాక్షన్స్ జరగలేదు.దీని...
Read More..మక్కా చాలా ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.ముస్లింలకు ఎంతో పవిత్రమైన స్థలం.మక్కా క్షేత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.ఆ దృశ్యాలు చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో పోస్టు చేసిన కాసేపట్లోనే లక్షలాది వ్యూస్ వచ్చాయి.వేలాది...
Read More..విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలుడు ఇంటివద్ద ఆడుకుంటూ 5 రూపాయల నాణెం మింగేసాడు.అది గొంతులో ఇరుక్కుపోవడం తో విలవిలఆడాడు .తీవ్రంగా ఏడుస్తూ బాలుడు అస్వస్థతకు గురవ్వటంతో.హుటాహుటిన తల్లిదండ్రులు రాజాం పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్...
Read More..అది ముందే మొసలి.దాని బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి.అంతటితో ఆగలేదు మొసలి.ఇంకా ఉంది చూస్తూనే ఉండండి అన్నట్లుగా ప్రవర్తించింది ఆ మకరం.దాని వింత ప్రవర్తన అక్కడి చుట్టు పక్కల గ్రామస్థులకు చాలా కొత్తగా అనిపించింది.అంతే కాదండోయ్ ఆ వీడియో...
Read More..సాధారణంగా చెత్తను స్టోర్ చేసే కవర్ లేదా బ్యాగ్ ధర ఎంతుంటుంది? మహా అంటే రూ.50 ఉంటుందేమో! అయితే ఒక చెత్త బ్యాగ్ మాత్రం ఏకంగా లక్షల రూపాయల ధర పలుకుతోంది.దీనిని చెత్త పారడానికే ఉపయోగిస్తారు.అంతకుమించి దాంతో చేసేదేమీ లేదు.మరి అలాంటిది...
Read More..తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్, సినీహీరో అశ్విన్ లు కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆలయ వెలుపల ఓంకార్...
Read More..ప్రపంచంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.చాలాచోట్ల వింత ఆచారాలను ప్రజలు పాటిస్తుంటారు.వాటి గురించి తెలిస్తే మనం నోరెళ్లబెట్టక తప్పదు.తాజాగా అలాంటి ఒక వింత ఆచారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందర్నీ అబ్బురపరుస్తోంది.యూరప్ ఖండంలోని ఫిన్లాండ్ దేశంలో ఎండ కనిపిస్తే చాలు అక్కడి...
Read More..ఆడవారికి అన్ని చీరల కంటే పట్టు చీరలపై మక్కువ ఎక్కువగా ఉంటుంది.ఏ శుభ కార్యానికైనా సరే ఆడవారు పట్టుచీరలు కట్టాల్సిందే.ఈ పట్టుచీరల్లో డిజైన్ పట్టు చీరలు అంటే ఇంకా ఎక్కువ ఇష్టపడతారు.అయితే ఇప్పుడు డిజైన్ తో పాటు సువాసనలతో కూడా పట్టు...
Read More..ప్రియాంక శర్మ, శివ ఆలపాటి జంటగా, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయల్ ముఖ్యపాత్రల్లో శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్ M దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డై హార్డ్ ఫ్యాన్.ఈ చిత్రంలో ప్రియాంక శర్మ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.హీరోయిన్...
Read More..2022 కామన్వెల్త్ గేమ్స్ ప్రస్తుతం యూకేలోని బర్మింగ్హామ్లో జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ గేమ్స్లో పాటిస్పేట్ చేయడానికి వెళ్ళిన శ్రీలంక దేశ క్రీడాకారుల బృందంలోని పది మంది సభ్యులు మిస్ అయ్యారు.వీరందరూ కూడా తమ ఈవెంట్స్ ని పూర్తి చేసుకున్న తర్వాత...
Read More..క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా ఐపీఎల్ చూసే వారికి క్రిస్ గేల్ పేరు తెలియకుండా ఉండదు.క్రీజులో గేల్ ఆడుతున్నాడంటే చాలా మంది టీవీలకు అతుక్కుపోతారు.కొంత కాలంగా క్రికెట్కు దూరంగా ఉన్న గేల్ మరలా మైదానంలో అడుగు పెట్టనున్నాడు.లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) యొక్క...
Read More..తైవాన్ లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల వల్ల డ్రాగన్ కంట్రీ ఆ దేశంపై కన్నెర్ర చేసింది.అంతే కాదు ఆ దేశం చుట్టూ సైనిక విన్యాసాలను కొనసాగిస్తూ అక్కడి ప్రజలకు చెమటలు పట్టిస్తోంది.ఈ ఉద్రిక్తతల నడుమ తైవాన్ రక్షణ శాఖ అధికారి మృతి...
Read More..సోనీ ఇండియా లింక్బడ్స్ డబ్ల్యుఎఫ్-L900 ట్రూ వైర్లెస్ (TWS) ఇయర్ బడ్స్ను భారతదేశంలో విడుదల చేసింది.కొత్త ఇయర్ఫోన్లు ప్రత్యేకమైన రింగ్ డిజైన్తో రూపొందించబడ్డాయి.ఫోన్ కాల్లతో పాటు సంగీతం వింటున్నప్పుడు ఈ బడ్స్ పనితీరు ఎంత నాణ్యంగా ఉంటాయో మనకు తెలుస్తుంది. సోనీ...
Read More..యూబ్యూబ్లో ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూస్తున్నప్పుడు మీ డివైజ్లోనే వేరే పని పడితే.ఆ యూట్యూబ్ వీడియో ఆఫ్ చేయాల్సిందే.ఒకవేళ క్రోమ్ బ్రౌజర్తో పని పడింది అనుకోండి.అప్పుడు వీడియో ఆఫ్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.కానీ చాలా మందికి ఇలా...
Read More..నలుగురికీ నచ్చినది.నాకసలే నచ్చదరో అనే సాంగ్ మీరు వినే ఉంటారు.అయితే నిజజీవితంలోనూ అలాంటి వారు మనకు తారస పడుతుంటారు.ఏదైనా పనిని నలుగురు చేసేలా కాకుండా విభిన్నంగా చేస్తూ, ప్రత్యేకత చాటుకుంటుంటారు.ఇదే కోవలో ఓ యువకుడు ప్రయత్నించాడు.ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులలో...
Read More..సాధారణంగా వర్షం అనేది ఒక ప్రాంతమంతా కురుస్తుంది.కనీసం కిలోమీటర్ల పొడవునా వర్షం అనేది విస్తరిస్తుంది.కానీ ఒకే వ్యక్తిపై లేదా ఒకే వస్తువుపై వర్షం పైనుంచి కురవడం అనేది ఎప్పుడూ జరగదు.అలా మనం అనుకుంటాం కానీ అది అబద్ధం అని తాజాగా ఒక...
Read More..ఈరోజుల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.వీరికి మందుల కోసం అయ్యే ఖర్చుల వల్ల కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి.అయితే ఇలా ఆర్థికంగా చితికిపోతున్న పేద, మధ్యతరగతి ప్రజల కోసం జైపూర్కు చెందిన కొందరి స్నేహితులు ‘దవా దోస్త్’ అనే...
Read More..టిక్టాక్ భారతదేశంలో బ్యాన్ అయిన విషయం తెలిసిందే.చాలా కాలంగా ఇండియాలో దీనిపై బ్యాన్ కొనసాగుతోంది.అయితే ఈ షార్ట్-వీడియో షేరింగ్ యాప్ ఇండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.టిక్టాక్ యాజమాన్య కంపెనీ బైట్డాన్స్ ఇండియాలో టిక్టాక్ను తీసుకొచ్చేందుకు ముంబైకి చెందిన కంపెనీతో...
Read More..కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని బలిగొన్నది.ఈ ప్రాణాంతక వైరస్ తర్వాత మంకీపాక్స్ ప్రపంచ దేశాల్లో సంక్రమిస్తూ ప్రజలను పట్టి పీడిస్తోంది.ఈ నేపథ్యంలోనే మరొక కొత్త వైరస్ పుట్టుకొచ్చింది.లంపీ అనే వైరస్ ఇప్పుడు జంతువులకు సంక్రమిస్తుంది.ఈ వైరస్ కారణంగా ఎక్కువగా ఆవులు చనిపోతున్నాయి....
Read More..భూమి లోపల జరిగే రకరకాల మార్పుల కారణంగా కొన్ని వింత నిర్మాణాలు అప్పుడప్పుడు ఏర్పడుతుంటాయి.ఒక్కోసారి భూకంపాలు వచ్చి భూమి రెండుగా చీలిపోతుంది.అయితే తాజాగా ఒక కొత్త నిర్మాణం ప్రత్యక్షమై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూవిజ్ఞాన శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది.ఇటీవల చిలీలో ఒక సింక్హోల్ ఏర్పడింది.ఇది...
Read More..సాధారణంగా రైళ్లలో జంతువులు కనిపించడం చాలా అరుదు.ఎందుకంటే ట్రైన్ లోకి తీసుకొస్తే జంతువులు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవచ్చు.ఒకవేళ జంతువులను తీసుకురావాలన్నా రైల్వే అధికారుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి.అయితే తాజాగా ఎవరి పర్మిషన్ లేకుండా ఒక రైలులోని బోగీలోకి ఎద్దు ఎక్కింది.ఈ దున్నపోతు...
Read More..ఎంతో ఘోర ప్రమాదం జరిగినా, కొందరికి ఏమీ కాదు.త్రుటిలో ప్రాణాలను దక్కించుకుంటారు.అలాంటి వారికి నిండు నూరేళ్లని పెద్దలు అంటుంటారు.కొందరైతే ఏదో ఉపద్రవం తప్పిందని, గండం ఉందని అనుకుంటుంటారు.ఇంట్లో సనాతన ధర్మం పాటించే వారు అయితే ఒకటే పూజలు చేస్తారు.తమ వారిని ప్రాణాపాయం...
Read More..చాలా మంది ఇళ్లలో పెంపుడు శునకాలు ఉంటాయి.తాము ఏది తింటున్నామో అది వాటికి కూడా యజమానులు పెడుతుంటారు.అయితే ఏం పెట్టినా, స్వీట్లు మాత్రం పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.ఐస్ క్రీం, స్వీట్లు తినడం అంటే చాలా మందికి ఇష్టం.వాటిని కుక్కలకు తినిపించకూడదు.ఇది ఆహారంలో...
Read More..ఒక్కోసారి టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరి వాహనాలు కనిపిస్తాయి.ముఖ్యంగా సంక్రాంతి వంటి పండగల సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే హైవేపై వాహనాలు ఇలానే క్యూలో ఉండిపోతాయి.ఈ క్రమంలో పలు చోట్ల దేశవ్యాప్తంగా ఇదే సమస్య ఎదురవుతుండడంతో...
Read More..ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు ఏదంటే అందరికీ టక్కున గుర్తు వచ్చే టీమ్ ముంబై ఇండియన్స్.దేశంలో అత్యంత ధనవంతులైన నీతా అంబానీ దానికి యజమానిగా ఉన్నారు.అయితే ఆమెకు తాజాగా షాక్ తగిలింది.గత సీజన్లో జట్టు పేలవ ప్రదర్శన కనబర్చిన బాధను మర్చిపోక...
Read More..ప్రపంచవ్యాప్తంగా చేపలు పట్టడం ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటుంది.పెద్ద చేపలు గాలానికి దొరికితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు.అయితే ఈ పెద్ద చేపలను సరిగా పట్టుకోకపోతే చాలా డేంజర్.ఒక్కోసారి ఇవి దాడిచేస్తాయి.అయితే తాజాగా ఒక చేప తనని పట్టుకున్న ఒక వ్యక్తికి భారీ...
Read More..అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతంలో జరిగే పరిస్థితులను పరిశీలించడానికి చాలాచోట్ల రహస్యంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంటారు.ఈ కెమెరాలను చూసి జంతువు అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాయి.కొన్ని ఇది ఏంటా అని తట్టి మరీ సీసీ కెమెరాని పరిశీలిస్తాయి.ఈ సీసీ కెమెరాలో ఉన్న ప్రత్యేకత...
Read More..సాధారణంగా యజమానులను కుక్కలు అనునిత్యం కాపాడుతూ ఉంటాయి.అయితే ఇలాంటి కుక్కలకు ప్రాణహాని ఉందంటే యజమానులు కూడా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాటిని కాపాడడానికి ముందుకు వస్తారు.తాజాగా ఈ విషయం మరోసారి రుజువయ్యింది.వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక కుటుంబం...
Read More..ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోని కొన్ని దేశాల్లో ఎండాకాలం నడుస్తోంది.ఈ ఎండకి మూగ జంతువులు అల్లాడిపోతున్నాయి.పెంపుడు జంతువుల యజమానులు కూడా వాటిని బయటకి తీసుకురాలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జపాన్కు చెందిన ‘స్వీట్ మమ్మీ’ అనే కంపెనీ...
Read More..నేషనల్ పెన్షన్ సిస్టమ్లో పదవీ విరమణ తర్వాతి జీవితం కోసం కోసం డబ్బులు జమ చేస్తున్నారా… అయితే మీకు అలర్ట్.ఎన్పీఎస్ పేమెంట్ ప్రాసెస్లో తాజాగా కొన్ని మార్పులు వచ్చాయి.టైర్-2 అకౌంట్స్కు క్రెడిట్ కార్డ్స్ ద్వారా డబ్బులు జమ చేయడానికి ఇకపై వీలు...
Read More..ఆర్టసీ బస్సు నాలుగు గంటలు ఆలస్యంగా, గమ్య స్థానానికి చేర్చడంలోనూ మరో రెండు గంటలు జాప్యం చేయడం వల్ల ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది.దీంతో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది.టికెట్ డబ్బు రూ.631, పరిహారంగా రూ.1000, కేసు...
Read More..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సాంబార్ చేస్తుంటారు.ములక్కాడలు, వంకాయలు, ఆలు గడ్డలు, టమాటాలు, దోసకాయలు, సొరయాలు.ఇలా సవాలక్ష రకాలు వేస్తుంటాం.కానీ ఎక్కడ కనీ వినీ ఎరగని సాంబార్ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం.అదే ఎలుక సాంబార్. ఇదేదో కావాలని...
Read More..ఓ ఇంటి దగ్గర కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు.ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ పెద్ద కోతి అక్కడకు వచ్చింది.నేరుగా పిల్లల దగ్గరకు వెళ్లింది.కోతిని గుర్తించిన ముగ్గురు పిల్లలు అక్కడి నుంచి వెంటనే పారిపోయారు.కానీ వాళ్లు ఓ పసిపాపను అక్కడే వదిలేశారు.అంతే...
Read More..ప్రతీ ఏటా నాగుల పంచమి రోజున తన శరీరంలోకి గేదె ఆత్మ ప్రవేశిస్తుందని చెప్పుకుంటూ ఓ వక్తి.అచ్చం గేదెలాగే దాణా, మేత తింటూ చుట్టుపక్కల వారిని ఆకర్షిస్తున్నారు.ఉత్తర ప్రదేశ్ లో జిరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్...
Read More..రోజు రోజుకి పరిస్థితులు మారుతున్నాయి.ఆధునికత చోటు చేసుకుంటుంది .ఇంగ్లీష్ వారు సైతం తెలుగు దేవుళ్లను పూజిస్తున్నారు ఇంగ్లీషులో వ్రతాలు చేయించే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అర్చక వృత్తిలో ఇంగ్లీష్ లో ఎవరు పెద్దగా రాణించరు.కానీ నేడు పరిస్థితులకు అనుగుణంగా పెద్ద పెద్ద...
Read More..గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేయాలని చాలా మందికి ఉంటుంది.ఏదైనా కొత్త చేయాలని, ప్రపంచానికి తెలియాలని ఏదేదో ప్రయత్నాలు చేస్తుంటారు.అలాంటి ప్రయత్నమే అమెరికాకు చెందిన మహిళ చేసింది.తన వేలి గోళ్లను ఒకటి, రెండు కాదు.42 అడుగుల పొడువు పెంచేసింది.అంటే సుమారు నాలుగు అంతస్తుల...
Read More..ఉత్తర ప్రదేశ్ జౌన్ పుర్ లో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు.కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి కడుపులోంచి పెద్ద స్టీల్ గ్లాసును బయటకు తీశారు.అసలు అంత పెద్ద గ్లాసు కడుపులోకి ఎలా వెళ్లిందో తెలియక జుట్టు పీక్కుంటున్నారు.రోగితో పాటు...
Read More..ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో ఎవరూ ఊహించలేరు అని అంటుంటారు.ఇలాంటి ఊహించని ప్రమాదాల్లో పడి ఎంతో మంది ఇప్పటికే చనిపోయారు.కానీ ఈ భూమ్మీద నూకలు ఉన్న కొందరు మాత్రం రెప్పపాటు సమయంలో తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నారు.తాజాగా ఒక వ్యక్తి కూడా...
Read More..కరోనా లాక్ డౌన్ తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ని ప్రారంభించాయి.ప్రారంభంలో ఉద్యోగులు కొంత ఇబ్బంది పడ్డారు.ఆ తర్వాత పూర్తిగా వర్క్ ఫ్రమ్ కే అలవాటు పడ్డారు.కరోనా పరిస్థితులు మెరుగుపడటంతో కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులను తిరిగి ఆఫీస్...
Read More..ప్రతి ఒక్కరికీ కలలు రావడం సహజం.మనం బాగా నిద్రపోతున్న సమయంలో లేదా మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు కలలు రావడం జరుగుతుంటాయి.మనకు వచ్చే కలల్లో కొన్ని మంచివి ఉంటాయి.మరికొన్ని చెడ్డ కలలు ఉంటాయి.అయితే కొన్ని కలలు మాత్రం మనకు కొన్ని సూచనలు...
Read More..భారత్లో అతి త్వరలో 5జీ సేవలు అందుబాటులో రానున్నాయి.ప్రస్తుతం కొనసాగుతున్న 4జీ సేవల ద్వారా సాధ్యమయ్యే దానికంటే ఇంటర్నెట్ సేవలు దాదాపు 10 రెట్లు ఎక్కువ వేగం, సామర్థ్యాలను అందించగల సామర్థ్యం 5జీ టెక్నాలజీకి ఉంది.5జీ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి...
Read More..టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని మళ్లీ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ట్విట్టర్ ఎలాన్ మస్క్ పై డెలావర్ కోర్టులో దావా వేసింది.అయితే దీనిపై ఇటీవల ఆయన కౌంటర్ దావా వేశారు.ఈక్రమంలో ఆయన...
Read More..ప్రతి ఇంట్లోనూ బొద్దింకల సమస్య ఉంటుంది.ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా, బొద్దింకలు మాత్రం ఏదో విధంగా ప్రత్యక్షమవుతాయి.ఇక డ్రైనేజీ పైపుల నుంచి బొద్దింకలు బాత్ రూమ్ లోకి వస్తుంటాయి.బొద్దింకలను చూస్తే కొంత మందికి చాలా భయం.కొంతమంది వాటిని చంపేస్తారు.మరికొంతమంది వాటిని బయటకు...
Read More..సముద్రంలో కనిపించే దృశ్యాలు మనల్ని ఎప్పుడూ అబ్బుర పరుస్తూనే ఉంటాయి.ఆకాశంలో పక్షులు ఒకేసారి కలిసి ఎగిరినట్టు సముద్రంలోని చేపలు కూడా ఒక్కోసారి గుంపుగా ప్రయాణాలు చేస్తూ కన్నుల విందు చేస్తాయి.ఈ దృశ్యాలు చూసేందుకు ఒక ఆకారంలో ఉంటూ ఆశ్చర్యపరుస్తాయి.అయితే తాజాగా ఒక...
Read More..ఎప్పుడూ అందరిని సరికొత్తగా అలరించే “ఆహా” ఈసారి మరోకొత్త కథ తో మన ముందుకు వచ్చేస్తుంది.ఆహా ”హైవే” అనే సినిమాతో త్వరలో అందరి ముందుకి రాబోతుంది.ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రధారులుగా, కే వి గగన్ దర్శకత్వంలో వచ్చిన ఈ...
Read More..అరిబా ఖాన్ అనే 30 ఏళ్ల యువతి అద్భుతం సృష్టించింది.హ్యూమన్ ఎమోషన్స్, మూడ్స్ను టెక్నాలజీ సాయంతో కనిపెట్టే యాప్కు రూపకల్పన చేసింది.మానసిక ఆరోగ్యానికి ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి ఓ వేదిక తీసుకొచ్చింది.మానసికంగా ఇబ్బంది పడే వ్యక్తులు తమ ఆలోచనలను అనామకంగా చెప్పగలిగే...
Read More..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం అత్యంత అధునాతనంగా మారిపోయింది.ఏఐ టెక్నాలజీతో గ్యాడ్జెట్లు మరింత స్మార్ట్గా పని చేయగలుగుతున్నాయి.యూజర్ల ప్రవర్తన, అలవాట్లకు అనుగుణంగా గ్యాడ్జెట్లు సూచనలు ఇస్తున్నాయంటే దాని వెనక ఏఐ ముఖ్య పాత్ర పోషిస్తోందని చెప్పవచ్చు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...
Read More..ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.సోమవారం రోజు ఉమామహేశ్వరి కన్నుమూయగా అమెరికాలో ఉన్న తన కూతురు వచ్చాక బుధవారం రోజు ఆమె అంత్యక్రియలు ముగిసాయి.ఎన్టీఆర్ కుటుంబాన్ని తీరని విషాదంలో ముంచుతూ ఉమామహేశ్వరి ఇలా బలవన్మరణం చేసుకోవడంపై...
Read More..తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.వీరిలో చాలావరకు ప్రజలు తమకు చేతనైనంత కానుకలను అందజేస్తుంటారు.కొందరు బంగారు బిస్కెట్లు, కోట్లాది రూపాయలను దానం ఇస్తే మరి కొందరు తమ శక్తికొద్దీ...
Read More..ప్రేమ ఎంతటి పనైనా చేయిస్తుంది ఒకరి వెంట పరుగులు తీసేలా చేస్తుంది.ఆ ప్రేమ దక్కకపోతే ప్రాణాలైనా తీసుకునేలా చేస్తుంది.అంత పవర్ ఉన్న ప్రేమకి సామాన్య మానవుడే కాదు స్టార్ సెలబ్రిటీస్ సైతం అతీతం కాదు.ప్రేమించిన పాపానికి తమ ఉసురు తీసుకుంటున్న చాలామంది...
Read More..కుక్కలను, పిల్లులను, చిలుకలను చాలా మంది పెంచుకుంటారు.మన దగ్గర అయితే పెట్ లుగా కుక్కలే ఉంటాయి.మరికొందరు అయితే నీటి ప్రాణులను కూడా పెంచుకుంటారు.అక్వేరియం ఏర్పాటు చేసి అందులో రకరకాల అందమైన చేపలను వేసి చూసుకుంటారు.కానీ మొసళ్లను పెంచుకోవడం గురించి ఎక్కడైనా విన్నారా.అదేంటి...
Read More..ప్రస్తుత రోజుల్లో అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి.ఈ క్రమంలో వాటికి అతుక్కుపోతున్నారు.ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ లైకులు, షేర్ల కోసం తహతహలాడుతున్నారు.వాటి కోసం ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తీసుకొచ్చుకుంటున్నారు.అయినా వారి సోషల్ మీడియా పిచ్చి ఏ మాత్రం...
Read More..దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రజలకు భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) బంపరాఫర్ ప్రకటించింది.ఆగస్టు 5 నుండి 15 వరకు దేశవ్యాప్తంగా అన్ని స్మారక చిహ్నాలు, ప్రదేశాలకు ఉచిత ప్రవేశాన్ని ప్రకటించింది.‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, 75వ...
Read More..కోవిడ్ వల్ల చాలా మంది జీవితాల్లో ఊహించని మార్పులు వచ్చాయి.ఈ మహమ్మారి వల్ల బ్రతకడమే కష్టంగా మారింది.ఈ సమయంలో చాలా మంది రెండు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.ఒకే ఉద్యోగం చేస్తుండడం వల్ల కుటుంబాన్ని పోషించుకోవడం చాలా మందికి సాధ్యపడడం లేదు.ఈ...
Read More..అసలు కాజల్ కి ఏమైంది ? ఇటీవల ఆమె పెడుతున్న సోషల్ మీడియా పోస్టులో కాజల్ ను చూసిన వారంతా కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు.సినిమా ఇండస్ట్రీలో రారాణీ గా దశాబ్ద కాలంకి పైగా హీరోయిన్ గా చలామణి అయిన కాజల్...
Read More..సినిమాల్లో నటించే వారి జీవితం ఎప్పుడూ అద్దాలమేడలో నివసించినట్టుగానే ఉంటుంది.ఎవరు రాయి విసిరినా సరే అద్దం పగలక మానదు.అలాగే ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా, ఎలా ట్రోల్ చేసినా కూడా అది వారి జీవితాలను తీవ్ర ప్రభావితం చేస్తుంది.అలా మన టాలీవుడ్...
Read More..రామ్ అగ్నివేష్, రాజీవ్ కనకాల, బాహుబలి ప్రభాకర్, చిత్రం శీను వంటి ప్రముఖ తారాగణం రూపొందిన తాజా చిత్రం ఇక్షు.పద్మజ పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై డా.హన్మంత్ రావు నాయుడు నిర్మించిన ఈ సినిమాకు వివి ఋషిక దర్శకత్వం వహించారు.ఇప్పటికే ఈ...
Read More..కలప అనేది ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఒక మెటీరియల్ అని చెప్పవచ్చు.ఫర్నిచర్ కోసం, ఇంటి నిర్మాణాలకు, వంతెనలకు, ఇంకా తదితర వాటి తయారీలలో కలప ఎంతగానో ఉపయోగపడుతుంది.అయితే ఈ కలపలో అన్నిటికంటే దృఢమైన కలపలు కూడా ఉన్నాయి.వాటిలో టేకు కలప అనేది...
Read More..ప్రస్తుతం శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి నానా అవస్థలు పడుతోంది కానీ గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు.చాలా సిరిసంపదలతో ఈ దేశం విలసిల్లేది.అందుకే ఈ దేశానికి శ్రీలంక అనే పేరు వచ్చిందని అంటారు.శ్రీలంక అనే పదానికి అర్థం ఆ...
Read More..జానపద పాటల్లో ఉండే కమ్మదనం, సాహిత్యానికి ఎవరినైనా సరే ఇట్టే మంత్రముగ్ధులవుతారు.ఇలాంటి బ్యూటిఫుల్ పాటకు పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి లంగావోణీ కట్టులో డ్యాన్స్ వేస్తే అది చూసేందుకు ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ఈ రోజుల్లో చాలా మంది వెస్ట్రన్...
Read More..అద్దె అనగానే సామాన్య జనాలు, పేదలు హడలిపోతుంటారు.నెల నెలా కట్టే అద్దె అంటే జడుసుకుంటారు.సంపాదనలో సగం అద్దెకే చెల్లించేవారు చాలా మందే ఉంటారు.ఈ సమస్య అక్కడ ఇక్కడా అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంది.సొంతిల్లు లేని వారు అద్దె ఇంట్లో ఉంటూ కాలం...
Read More..జీవితంలో స్నేహ బంధం చాలా విలువైనది.ఇది మనమే ఎంచుకునే విషయం.మన సుఖ దుఃఖాలకు తోడుగా ఉండే మన స్నేహితులు.ఎవరితో షరతులు లేని అనుబంధం ఉంది.స్నేహితుల మధ్య అన్ని రకాల చర్చలు చేయవచ్చు.హాస్యాస్పదంగా నవ్వడం, ప్రయాణం చేయడం, పార్టీలు చేసుకోవడం మరియు బాధగా...
Read More..యూజర్స్ కి ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ గుడ్ న్యూస్ అందించింది.అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ పై అధికారిక ప్రకటన చేసింది.ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 వరకు ఈ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఉంటుంది.ఈ సేల్ లో అద్భుతమైన...
Read More..ప్రస్తుత రోజుల్లో ఏవైనా ఇతర దేశాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా విమాన ప్రయాణం చేయాల్సిందే.ఒకప్పుడు అయితే సముద్ర ప్రయాణం మాత్రమే చేసే వారు.ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు.ఖచ్చితంగా విమానాల ద్వారానే వెళ్లాల్సిన పరిస్థితి.ఎంత పేద దేశమైనా కనీసం వారి రాజధానుల్లో ఒక విమానాశ్రయమైనా...
Read More..సాధారణంగా చిన్న పిల్లలను కారు గానీ బైక్పై గానీ తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.వారిని ప్రతి క్షణం కాపాడుకుంటూ ఉండాలి.లేదంటే వారి ప్రమాదాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.కానీ ఒక వ్యక్తి మాత్రం ఒక చిన్నారిని అస్సలు పట్టించుకోలేదు.అతడు ఆమెను గాలికి...
Read More..భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎన్వీ రమణ ఆగస్ట్ 26న పదవీ విరమణ చేయనున్నారు.ఈ నేపథ్యంలో యూయూ పేరును సీజేఐ ఎన్వీ రమణ సిఫార్స్ చేశారు.భారత 49...
Read More..సోషల్ మీడియా వినియోగం పెరిగాక, ఎన్నో యాప్లు ప్రజలను అలరిస్తున్నాయి.ముఖ్యంగా యువత వీటికి బాగా అలవాటు పడ్డారు.అయితే టీనేజర్ల విషయంలో పరిస్థితి కొంత ఆందోళనకరంగా కనిపిస్తోంది.తరచూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ, ఎంతో మంది అభిమానులను వారు సంపాదించుకుంటున్నారు.వారు పెట్టే డ్యాన్స్, ఇతర...
Read More..మన దేశంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉంటాయో అందరికీ తెలిసిందే.రోడ్లకు గుంతలు పడి అధ్వానంగా ఉంటాయి.ఇలాంటి రోడ్లపై వెళ్లేందుకు వాహనదారులు నరకం చూస్తుంటారు.అయితే రోడ్డు గుంతలను పూడ్చటానికి మన దగ్గర పెద్దగా టెక్నాలజీని ఉపయోగించరు.గుంతలకు ప్యాచ్ లు వేస్తుంటారు అంతే… ప్రముఖ...
Read More..మొత్తం జంతువులు అన్నింటిలో ఏనుగులు బలమైన, అత్యంత ప్రేమగల జాతిగా పరిగణించబడతాయి.అంతేకాకుండా తెలివిగా ప్రవర్తించడంలో వాటికవే సాటి.సోషల్ మీడియా విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆసక్తికర వీడియోలు మనకు లభ్యమవుతున్నాయి.తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా...
Read More..ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీని వరుస విషాదాలు వేధిస్తున్నాయి.అనేక మంది ప్రముఖులు సినిమా ఇండస్ట్రీ నుంచి శాశ్వత విరామం తీసుకుని ఈ లోకాన్ని సైతం విడిపోయారు.తాజాగా హీరో బాలకృష్ణ తోబుట్టువైన ఉమామహేశ్వరి కన్నుమూసిన విషయం మనందరికీ తెలిసిందే.ఎవరితోబుట్టువైనా కూడా తమ కళ్ళముందే...
Read More..‘హిమాలయన్ వయాగ్రా’ ఈ పేరును చాలా మంది వినే ఉంటారు.లైంగిక సమస్యల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.ఇది ఓ హిమాలయాల్లో దొరికే అరుదైన మూలిక.దీనిని మార్కెట్ లో ‘కీడా జాడి’గా పిలుస్తారు.లైంగిక సామర్థ్యం పెంచడమే కాకుండా.అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుందని చాలా మంది...
Read More..కృషికి పట్టుదలకు నిలువెత్తు రూపమే “బొడ్డు అశోక్” అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలను కను.వాటిని నిజం చేసుకో అన్న మాటలను అక్షరాల పాటిస్తూ.వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రియల్ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు.ప్రతి రంగంలో సక్సెస్ సాధించిన బొడ్డు...
Read More..హైదరాబాద్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.దేశంలో అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేసే విధంగా ఈ నిర్మాణం జరిగింది.రూ.600 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఐదు టవర్లు ఏ, బీ, సీ,...
Read More..హీరోయిన్ జీవిత, హీరో రాజశేఖర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.వీరి ప్రేమ విషయం, పెళ్లి విషయం గురించిన వార్తలు ఇప్పటికే మీడియాలో మనం చదివాం, చూసాం.కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జీవిత రాజశేఖర్...
Read More..టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పరామర్శించడానికి ఉమామహేశ్యరి ఇంటికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు తన తల్లి, భార్య, అన్న కల్యాణ్ రామ్ లతో కలిసి వచ్చిన తారక్ ఉమామహేశ్వరి కుటుంబాన్ని...
Read More..ఏదైనా శుభకార్యం తలపెడితే విఘ్నేశ్వరునికి పూజ చేయకుండా ప్రారంభించం.చేపట్టిన కార్యాలలో విఘ్నాలు పోవాలని వినాయకుని ప్రార్థిస్తాం.ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలా సందడిగా ఉంటుంది.ఊరూవాడా ఏకమై చవితి ఉత్సవాలు చేస్తుంటారు.ఇంతలా భారతీయులంతా వినాయకుని కొలుస్తుంటారు.వినాయకునిపై భక్తిప్రపత్తులతో ఉండే వారికి యూకేలోని రాయల్...
Read More..మీరు టాయిలెట్ సోప్ వాడుతున్నారా ఇదేం ప్రశ్న టాయిలెట్ సోప్ వాడడం ఏంటి ? మంచి బాత్ సోప్ వాడతాం కానీ టాయిలెట్ సోప్ ఎవరైనా వాడతారా ? అని మీకు అనిపించొచ్చు ? నిజానికి టాయిలెట్ అనే పేరు వినగానే...
Read More..సినిమాల్లో నటిస్తున్నాం కదా అని ఎవరేం మాట్లాడినా వింటాము లేదా ఎవరు ఏం కామెంట్ చేసినా పడతాము అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతూ ఉంటే సహించేది లేదు అంటున్నారు నేటితరం హీరోలు హీరోయిన్స్.మై లైఫ్, మై రూల్స్ అంటూ...
Read More..బ్యాంకుల్లో చోరీ చేసే వాళ్లు బలంగా, చేతిలో తుపాుకులు, మారణాయుధాలతో ఉంటారనే అనుకుంటాం మనమంతా.కానీ ఓ బ్యాంకులో మాత్రం బాలుడి దొంగతనానికి పాల్పడ్డాడు.మొత్తానికి 35 లక్షలు కాజేసి అందిరనీ ఆశ్చర్యానికి గురి చేశాడు.అసలు ఆ అబ్బాయి చోరీకి పాల్పడతాడని ఎవరూ అనుకోరు.అదే...
Read More..రోజూ కొద్ది సేపు ప్రకృతిలో గడపడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.అందుకే చాలా మంది అడవి అందాలను చూసేందుకు ఇష్టపడతారు.అయితే కాలిఫోర్నియాలోని రెడ్ వుడ్ నేషనల్ పార్క్ లో మాత్రం సందర్శకులు చెట్ల దగ్గరికి వెళ్తే జరిమానా విధిస్తారు.సందర్శకుల తాకిడి వల్ల...
Read More..తల్లి ప్రేమ అందరిలోనూ కామన్.అది జంతువులైనా.మనుషులైనా.తమ బిడ్డల జోలికి వస్తే ఏ తల్లి ఊరుకోదు.తనలో శక్తిని అంతా కూడదీసి తన బిడ్డను కాపాడుకుంటుంది.అంతేకాదు.తన బిడ్డ జోలికి వచ్చిన వారికి తగిన బుద్ధి చెబుతుంది.కన్న పేగు బంధం అలాంటిది మరీ.అయితే ఇది కేవలం...
Read More..చిన్నప్పుడు వర్షం అంటే ఇష్టపడనివారు ఉండదరు.వానలో తడుస్తూ ఎంజాయ్ చేయడం పిల్లలకు ఎంతో ఇష్టం.అయితే అనారోగ్యం వస్తుందన్న భయంతో పెద్దలను వర్షంలో తడవడానికి అనుమతించరు.కానీ పిల్లలు ఆగుతారా.వద్దన్న కూడా వెళ్లి వర్షంలో కేరింతలు కొడతారు.అలా పసితనంలో జరిగే ప్రతి విషయం ఓ...
Read More..కొన్నిసార్లు పిల్లి కిటికీ నుండి లేదా బాల్కనీ నుండి బయటకు వస్తుంది.ఈ క్రమంలో అమాంతంగా బాగా ఎత్తు నుంచి కిందికి దూకేస్తుంది.మనం తరుముతున్నప్పుడే కాకుండా పలుమార్లు అది ఎత్తు నుంచి దూకం అలవాటు చేసుకుంటుంది.మనం చిన్న గోడ మీద నుంచి దూకినా...
Read More..సాధారణంగా ప్రజలు తమ ఇంట్లో పిల్లి లేదా కుక్క లేదా చేప వంటి హాని చేయని జంతువులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు.చిలుక లేదా తాబేలు వంటి పెంపుడు జంతువులను కూడా పెంచుకునేవారు ఉన్నారు.అయితే ఒక మొసలిని పెంపుడు జంతువుగా ఎవరైనా పెంచుతారా?...
Read More..గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా మా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘స్వాతిముత్యం’ చిత్రం ఆగస్టు 13న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాము.ఈ నిర్ణయం పట్ల మేం సంతోషంగా లేనప్పటికీ, వాయిదా వేయక తప్పడం...
Read More..సినిమా ఇండస్ట్రీలో నటిస్తున్నంత మాత్రాన బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే కానక్కర్లేదు.అట్టడుగు స్థానంలో ఉన్నా కూడా వారిని కూడా టాలెంట్ ఉన్నవారు పైకి వస్తూనే ఉంటారు.అలా ఎక్కడో మారుమూల పుట్టి పెరిగిన వారు, వారి ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీలో...
Read More..సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే షాక్ అవ్వక తప్పదు.తాజాగా ఇప్పుడు అలాంటి వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక జంతువు వరద నీటిలో ఉండి అందరికీ హడల్ పుట్టించింది.ల్యాడ్ బైబిల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ షేర్...
Read More..ఆ ఉద్యోగం చేస్తే ఏడాదికి 61 లక్షల రూపాయల జీతం ఇస్తారాట.అవునా అబ్బా త్వరగా చెప్పండి అదేంటో అని అలానిపిసస్తోంది కదా ఈ వార్త వినగానే.మరికొందరికేమో అంత జీతం అంటే కష్టం కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఊపించుకుంటారు.మరికొందరు అదేంటో...
Read More..గత రెండు దశాబ్దాలుగా నార్త్ ఇండియన్ హీరోయిన్స్ హవా ఎక్కువై పోయింది.ఇటీవల కాలంలో అయితే అది మరీ ఎక్కువగా కనిపిస్తుంది.కొన్నేళ్ల క్రితం అయితే ఈ పరిస్థితి లేదు కేవలం మన తెలుగు హీరోయిన్స్ ఉండేవాళ్ళు/ మహా అయితే సౌత్ ఇండియన్ హీరోయిన్స్...
Read More..ప్రకటించిన క్షణం నుంచే జనాల్లో క్రేజ్ తెచ్చుకున్న సినిమా సింబా – ది ఫారెస్ట్ మ్యాన్.జగపతిబాబు, అనసూయ, వశిష్ఠ ఎన్ సింహ, కబీర్ దుహాన్ సింగ్, బిగ్ బాస్ ఫేమ్ దివితో పాటు పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.ప్రముఖ...
Read More..ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్యాసినో పేరు బాగా వినిపిస్తోంది.క్యాసినో అంటే ఏంటా అని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు.క్యాసినో అంటే అర్థం కాకపోవడానికి ఏమీ లేదు.దీని అర్థం డబ్బు కోసం గేమ్స్ ఆడేందుకు వేదికగా మారే ఒక ప్లేస్ అని!...
Read More..చాలా మందికి ఇటీవల కాలంలో వ్యాయామం పట్ల ప్రయోజనాలను తెలుసుకుంటున్నారు.ఫలితంగా వాకింగ్, సైక్లింగ్ చేస్తూ, తమ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుంటున్నారు.కొంత మంది కాలుష్య రహిత సమాజం కోసం సైకిల్పై ఆఫీసులకు వెళ్లడం చూస్తున్నాం.ఇలాంటి వారందరి కోసం ఎలక్ట్రిక్ సైకిళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.అయితే...
Read More..ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సర్ది చెప్పలేక వారికి ఫోన్ ఇచ్చేస్తున్నారు.స్కూల్ నుంచి రాగానే టీవీకో లేదా ఫోన్ కో అత్తుక్కుంటుంటే అడ్డు చెప్పడం లేదు.అలా కాకుండా పిల్లలకు చిన్న యాక్టివిటీస్ చేయిస్తుండాలి.వారిలో క్రియేటివిటీ పెరిగేలా ప్రోత్సహించాలి.ఎందుకంటే...
Read More..రోడ్డు ప్రమాదాలతో పాటు విమాన ప్రమాదాలు కూడా ఇటీవల ఎక్కువైపోయాయి.ప్రపంచంలో, దేశంలో రోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంటుంది.అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేయడం, డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ పై శ్రద్ధ పెట్టకపోవడం...
Read More..సోషల్ మీడియా వచ్చిన తర్వాత బంధుమిత్రులను కాంటాక్ట్ అవ్వడం చాలా సులభతరం అయ్యింది.అయితే మనుషులను దగ్గర చేసేందుకు కొత్తగా మరిన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్నాయి.తాజాగా కిన్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ లాంచ్ చేసిన కిన్ట్రీ యాప్ ఇప్పుడు అందరి దృష్టిని...
Read More..గోఫస్ట్ ఎయిర్ లైన్ కు చెందిన ఓ కారు… ఇండిగో ఏ320నియో విమానం కిందకు వెళ్లింది.విమానం ముందు భాగంలోని చక్రాల ముందు ఆగింది.ఈ ఘటన దిల్లీలోని విమానాశ్రయంలో చోటు చేసుకుంది.కొంచెంలో ఇండిగో సంస్థకు చెందిన విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది.దిల్లీ...
Read More..దేశ భూభాగంలో సగానికి పైగా ఎడారి ప్రాంతం.అక్కడి వాతావరణం కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉండదు.అసలే నీళ్లు లేని ప్రాంతం.అక్కడి భూభాగంలో 20% మాత్రమే సాగుకు అనుకూలంగా ఉంటుంది.కానీ., ఆ దేశ ప్రజల పట్టుదల.సేద్యంలో వినూత్న ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొన్న తీరుతో...
Read More..సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉండి, అలాగే సినిమాల్లో హీరోగా రాణించాలని తాపత్రయం, ఇవన్నీ ఎవరినైనా సరే ఒక మెట్టు పైకెక్కించడానికి ఉపయోగపడతాయి.ఇండస్ట్రీకి రావడం ఒక అదృష్టం అయితే ఇక్కడ స్థానం సంపాదించుకొని ముందుకు సాగడం మన లక్కు అనే చెప్పుకోవాలి.ఇండస్ట్రీ...
Read More..తిరుపతి అలిపిరి టోల్గేట్ వద్ద విజిలెన్స్ అధికారుల వైఫల్యం.అన్యమత స్టిక్కర్ తో తిరుమలలో కారు.ఎస్ ఎన్ సి ప్రాంతంలో ఆగి ఉన్న కారుకు ఉన్న అన్యమత స్టిక్కర్ను తొలగిస్తున్న విజిలెన్స్ అధికారులు.కారు లోపల కూడా అన్యమత స్టిక్కర్లు కలిగి ఉండడంతో కారు...
Read More..చింపాజీలకు, మనుషులకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది.మనుషులు చేసే పనులను అచ్చం అలాగే చేస్తుంటాయి.అంతేకాదు అవి చేసే చేష్టలు మనుషుల్లాగే ఉంటాయి.కోతులు, చింపాజీలు చేసే పనులు చాలా ఫన్నీగా ఉంటూ నవ్వులు తెప్పిస్తుంటాయి.ఇక కొన్నిసార్లు అవి చేసే పనులు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.కోతులు,...
Read More..ఈ భూమి మీద ఎన్నో రకాల వింత జీవులు ఉన్నాయి.సోషల్ మీడియాలో ఎన్నో రకాల జంతువుల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి.వాటిలో కొన్ని జీవులు ఎంతో అందంగా ఉంటాయి.మరి కొన్ని భయాందోళనకు గురిచేస్తుంటాయి.అసలు మనం ఎప్పుడూ చూడలేని జీవులను సైతం సోషల్...
Read More..పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తిస్తూ సాధారణ జనాలకు హడల్ పుట్టిస్తున్నారు.వీరు తమ డ్యూటీకి విరుద్ధంగా అమాయకులను చితకబాదుడు బాదుతూ అందరి ఆగ్రహానికి గురి అవుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఒక ట్రాఫిక్ పోలీస్ రోడ్డుపై గొడ్డలి పట్టుకుని వాహనదారులను భయబ్రాంతులకు గురి చేశాడు.ఈ షాకింగ్...
Read More..చింపాంజీలు, మనుషులు జన్యుపరంగా చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి.ఎందుకంటే కోతుల జాతుల నుంచి మనుషులు వచ్చారన్నది అందరికీ తెలిసిందే.ఇక మనుషుల తర్వాత తెలివైన జంతువులు ఏవంటే.అవి కోతులు, చింపాంజీలు మాత్రమే.ఇక కోతుల డీఎన్ఏ, మనుషుల డీఎన్ఏ దాదాపు 18% సమానంగా...
Read More..వయసు చిన్నదే అయినా సంకల్పం పెద్దది అయితే ఎలాంటి రికార్డునైనా బద్దలు కొట్టొచ్చు.ఆ విషయాన్ని తాజాగా నిరూపించిందో చిన్నారి.ఈ బాలిక వయస్సు కేవలం ఏడేళ్ళే కానీ ఆమె ఎవరికీ సాధ్యం కానీ గిన్నిస్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది.మహారాష్ట్రలోని పుణెకు చెందిన...
Read More..పెద్దపులి, చిరుత పులి.ఇలా మనకు చాలానే పులులు తెలుసు.కానీ నలుపు రుంగులో ఉన్న పులిని మాత్రం ఎక్కువగా చూసి ఉండరు.కొంత మందికి అసలు ఆ నల్ల పులి ఉంటుందన్న విషయం కూడా తెలియదనుకుంటా.కానీ నల్ల పులులు ఉంటాయి.అది కూడా చాలా అరుదుగా.నల్ల...
Read More..