శ్రీకాకుళం జిల్లా: మరో సారి ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు హల్ చల్.పట్టపగలు గ్రామాల్లో సంచరిస్తూ బయబ్రాంతులకు గురిచేస్తున్న ఎలుగుబంట్లు.
వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోకి చోరబడిన మూడు ఎలుగుబంట్లు.
వజ్రపుకొత్తూరు మండలంలో ఇటివల కాలంలో ఎలుగుబంట్లు దాడిలో ముగ్గురు మృతి.
మరలా ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో హడలిపోతున్న ప్రజలు.