యూపీలో పడ‌వ ప్ర‌మాదం..20 మంది గ‌ల్లంతు

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జ‌రిగింది.బాందాలోని యమునా నదిలో పడవ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పింది.

 Boat Accident In Up.. 20 People Missing ,  Boat Tragedy,missing,rescue,up,boat A-TeluguStop.com

దీంతో ఒక వైపుకు వాలిపోయింది.పడవలో ఉన్న ప్రయాణికులు చూస్తుండగానే నీళ్లలోనికి జారీపోయారు.

పడవ ప్రమాదంలో 20 మంది వరకు ప్రయాణికులు గల్లంతైయినట్లు అధికారులు గుర్తించారు.ఇప్ప‌టివ‌ర‌కు న‌లుగురి మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప‌డ‌వ‌లో సుమారు 50 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు తెలుస్తోంది.స్థానిక అధికారుల ద్వారా స‌మాచారం అందుకున్న రెస్క్యూ టీం మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube