మొగల్తూరులో స్వర్గీయ కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సంస్మరణ సభ..ఏపీ మంత్రులు హాజరు

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో స్వర్గీయ కేంద్ర మాజీ మంత్రి యువి కృష్ణంరాజు సంస్మరణ సభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, ఆర్.

 Ministers Of The State Participated In The Memorial Service Of Late Former Union-TeluguStop.com

కె.రోజా లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజులు హాజరయ్యారు.అనంతరం కృష్ణంరాజు భార్య శ్యామల దేవి, కుమారుడు ప్రభాస్, కుటుంబ సభ్యులను మంత్రులు పరామర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube