పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో స్వర్గీయ కేంద్ర మాజీ మంత్రి యువి కృష్ణంరాజు సంస్మరణ సభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, ఆర్.
కె.రోజా లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజులు హాజరయ్యారు.అనంతరం కృష్ణంరాజు భార్య శ్యామల దేవి, కుమారుడు ప్రభాస్, కుటుంబ సభ్యులను మంత్రులు పరామర్శించారు.