తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ సర్కారు మిషన్ భగీరథను చేపట్టిన సంగతి తెలిసిందే.ఇతరత్రా ఎన్ని పథకాలు ఉన్నా.
సీఎం కేసీఆర్ ఈ పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు.ఫలితంగా రాష్ట్రంలోని అన్ని పల్లెలు… చివరకు అటవీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలకు కూడా ఈ పథకం ద్వారా ప్రభుత్వం మంచినీటిని సరఫరా చేస్తోంది.
ఈ నేపథ్యంలో మిషన్ భగీరథ కు అవార్డు ప్రకటించిన కేంద్రం.