2023 మార్చి 31 ఐపీఎల్ ప్రారంభం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.చెన్నై సూపర్ కింగ్స్ కు సారథి మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ ప్రాక్టీస్ కోసం చెన్నై ఎయిర్ పోర్ట్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.అభిమానులకు సమాచారం అందడంతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్...
Read More..బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన ఇండియా- ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.మూడు టెస్ట్ మ్యాచ్ లలో, రెండు టెస్ట్ మ్యాచ్లను సమర్ధవంతంగా ఆడి ఆస్ట్రేలియాను చిత్తు చేసిన...
Read More..బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా 4 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో రెండు మ్యాచ్ లలో అద్భుత ఆటను ప్రదర్శించి భారత్ ఇండోర్ లో జరిగే మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఓటమి దిశగా సాగుతోంది.రెండో ఇన్నింగ్స్ లో...
Read More..విరాట్ కోహ్లీ అంటే ఏ ఫార్మాట్లో అయినా వీర బాదుడు బాదుతాడు అనే రికార్డ్ ఉంది.కోహ్లీ దిగాడు అంటే సెంచరీ లేదా ఆఫ్ సెంచరీ చేశాకే వెను తిరుగుతాడు అనే సందర్భాలు చాలానే ఉన్నాయి.ఇక క్రీజులో ఉంటే టీం గెలిచినట్టే.ఇదంతా ఒకప్పటి...
Read More..బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా, ఇండోర్ వేదికగా జరుగుతున్న ఇండియా- ఆస్ట్రేలియా మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లోనే భారత జట్టు బోల్తా పడింది.టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా, ఆస్ట్రేలియా బౌలర్ల దాడిని సమర్థంగా ఎదుర్కోలేక పోయింది.స్పిన్...
Read More..బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఇండోర్ స్టేడియంలో జరిగే ఇండియా- ఆస్ట్రేలియా మూడవ టెస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకమైనది.స్వదేశంలో 200వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ అభిమానులను నిరాశపరచాడు.భారత జట్టు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో...
Read More..ఈ మధ్య తుర్కియే (టర్కీ), సిరియాలలో వచ్చిన భారీ భూకంపం కారణంగా వేలాది మంది మరణించిన విషయం అందరికీ తెలిసినదే.ఈ మహా ప్రళయం కారణంగా ఈ రెండు దేశాల్లో కలిపి సుమారు 50 వేల మందికిపైగా ప్రాణాలను కోల్పోగా, లక్షల కోట్ల...
Read More..మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు.తన కెరీర్లో భారతరత్న సహా పొందని గౌరవాలు, సత్కారాలు లేవు.మరో విశిష్టమైన గౌరవం అందుకొనున్నారు సచిన్ టెండుల్కర్.సచిన్ టెండుల్కర్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 23 లేదా ఈ సంవత్సరం...
Read More..వెల్లింగ్డన్ లో ఇంగ్లాండ్- న్యూజిలాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది.సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లాగా జరిగిన క్రికెట్ మ్యాచ్ చరిత్ర లో నిలిచిపోతుంది.స్టేడియంలోని ప్రేక్షకులు ఈ మ్యాచ్ ను కన్నుల పండగగా వీక్షించారు.210 పరుగుల...
Read More..సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియా ఆరవ సారి టీ20 వరల్డ్ కప్ గెలిచి రికార్డు సృష్టించగా, ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ ఖాతాలో ఒక అరుదైన రికార్డ్...
Read More..2020-22 సెషన్ విరాట్ కోహ్లీకి చాలా కష్టంగా గడిచింది.అంతర్జాతీయ వేదికలపై భారత్కు పరుగులు చేయడంలో విఫలమయ్యాడు.ఈ కారణంగా మధ్యలో సెలవు కూడా తీసుకున్నాడు.అతను 2022 సెప్టెంబర్లో ఆసియా కప్లో ఆఫ్ఘనిస్తాన్పై అద్భుతమైన సెంచరీతో తిరిగి వచ్చాడు.ఆర్సీబీ పోడ్కాస్ట్లో ఇటీవలి చాట్లో, కోహ్లీ...
Read More..బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా- ఆస్ట్రేలియా నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లలో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లోను ఆస్ట్రేలియా ఘోరంగా పరాజయం అయిన సంగతి తెలిసిందే.ఇదేమి కొత్త కాదు.19 సంవత్సరాలుగా ఇండియాలో సిరీస్ కోసం చాలా తంటాలు,...
Read More..అవును, మీరు విన్నది నిజమే.టీమిండియా మాజీ కెప్టెన్ అయినటువంటి మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ రికార్డును న్యూజిలాండ్ బౌలర్ అయినటువంటి ‘టిమ్ సౌథీ‘ బద్దలు కొట్టేసాడు.ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ దృశ్యం చోటుచేసుకుంది.చెలరేగిపోయే ఇన్నింగ్స్ తో సిక్సర్ల వర్షం...
Read More..దక్షిణాఫ్రికాలో జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలిచేసింది.ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.దీంతో నిర్నిత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 156 పరుగులు చేయడం జరిగింది.దీంతో 156 పరుగుల...
Read More..ప్రస్తుతం భారత జట్టు వైస్ కెప్టెన్ ఎవరు అనే చర్చ మొదలైంది.కేఎల్ రాహుల్ కు వరుస వైఫల్యాలు వెంటాడడంతో వైస్ కెప్టెన్ పదవే కాకుండా చివరకు జట్టులో కూడా స్థానం కోల్పోయాడు.ఇండియా- ఆస్ట్రేలియా తదుపరి రెండు టెస్టులకు వైస్ కెప్టెన్ ఎవరో...
Read More..ఐపీఎల్ మొదలైందంటే క్రికెట్ అభిమానుల్లో సందడే సందడి.అంతర్జాతీయ స్థాయిలో ఆడే క్రికెటర్లు, వివిధ జట్టులలో చేరి ప్రత్యర్థులు సహచరులుగా మారిపోయి కలిసి విజయం కోసం పోరాడడంలో ఉండే మజా మరొక దానిలో ఉండదు.ఈ 2023లో జరిగే ఐపీఎల్ చాలా స్పెషల్.ప్రతి జట్టు...
Read More..ఐసీసీ ట్రోఫీని సాధించకపోవడంతో భారత జట్టు కెప్టెన్ గా ఉండే విరాట్ కోహ్లీ, ఆటగాడిగా రాణించిన, కెప్టెన్సీగా మాత్రం ఫెయిల్యూర్ అయ్యాడని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.తాజాగా తన పై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ, తన కెప్టెన్సీలో జట్టు సెమీ...
Read More..విరాట్ కోహ్లీ కొత్తగా ముంబైలోని ఆలీబాగ్ లో ఇంద్ర భవనం లాంటి బంగ్లా ను ఇటీవలే కొనుగోలు చేశాడు.ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యం...
Read More..మహిళల టి20 వరల్డ్ కప్ టోర్నీలో మొదటి సెమీఫైనల్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య నిన్న జరిగింది.ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్ కి చేరుకున్న సంగతి తెలిసిందే.అయితే శుక్రవారం రెండో సెమీఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ టీమ్స్...
Read More..బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండు టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు కెప్టెన్ రూపంలో ఆస్ట్రేలియాకు మరో దెబ్బ పడింది.మూడో టెస్ట్ కు కమిన్స్ దూరమవడంతో కెప్టెన్సీ బాధ్యతలు స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నాడు.తన తల్లి అనారోగ్యం...
Read More..సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న ఉమెన్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా- ఇండియా మ్యాచ్ తో ఐదు పరుగుల తేడాతో భారత్ పరాజయం పొందిన సంగతి తెలిసిందే.కేప్ టౌన్ లోని న్యూ ల్యాండ్స్ స్టేడియంలో జరిగిన...
Read More..మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీలో సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై భారత్ ఓటమి చెందింది.173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది.దీంతో ఐదు పరుగుల తేడాతో...
Read More..ఇద్దరు ఆడవాళ్ళు కలిసి సహజీవనం చేస్తే గర్భం దాల్చి పిల్లలు పుడతారా.ప్రపంచంలో ఇలాంటి విషయం ఎక్కడ, ఎవరు కూడా విని ఉండరు.ఇది నిజమే అంటుంది క్రికెటర్ సారా టైలర్.ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డయానా, సారా టైలర్ లు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.ఇక...
Read More..తాజాగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ పై కపిల్ దేవ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ శర్మ మంచి బ్యాటర్, మంచి కెప్టెన్ అయినా కూడా ఫిట్ నెస్ అనేది చాలా ముఖ్యమైన విషయం అంటూ కొన్ని సూచనలు...
Read More..టీ20 మహిళల ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లోని న్యూలాండ్స్లో ఫిబ్రవరి 23న భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.భారత జట్టు ఆస్ట్రేలియాతో పోటీపడనుంది.ఒకవేళ టీమ్ ఇండియా తన గ్రూప్లో నంబర్ వన్గా ఉంటే, సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా...
Read More..ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మొదటి సీజన్ అంటే మహిళల IPL మార్చి 4, 2023 నుండి ప్రారంభం కానుంది.తొలి సీజన్లో ఐదు జట్లు పాల్గొంటాయని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.మహిళల ఐపీఎల్కు సన్నాహాలు జరుగుతున్న క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)...
Read More..బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించింది.ఈ విజయాన్ని ప్రతి భారతీయుడు తమదైన రీతిలో జరుపుకుంటున్నాడు.భారత క్రికెట్ జట్టు వెటరన్ ఆటగాళ్లలో ఒకరైన కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి తమదైన శైలిలో ఈ భారీ విజయాన్ని...
Read More..సౌత్ ఆఫ్రికా వేదికగా మహిళల టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు మొదటి నుండి అద్భుతంగా రాణించింది.మొదటి మ్యాచ్ లోనే పాకిస్తాన్ పై అద్భుతమైన ఆట ప్రదర్శనతో ఘన విజయాన్ని సాధించింది.ఇక వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లోను...
Read More..సౌత్ ఆఫ్రికా వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక భారత మహిళల జట్టు అద్భుతంగా రాణిస్తుంటే, మరొకవైపు దాయాది పాకిస్తాన్ జట్టు అపజయాలతో సతమతమవుతుంది.మొదటి మ్యాచ్ లోనే భారత్ చేతులో ఘోర ఓటమిని చవి చూసింది పాకిస్తాన్.మొదటి...
Read More..బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా టూర్ లో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లోను ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.దీనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పందిస్తూ, ఆస్ట్రేలియా టీం ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా ఆడడం వల్లనే...
Read More..భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దుబాయ్ డ్యూటీ ఫ్రీ డబ్ల్యుటీఏ 1000 సిరీస్ ఛాంపియన్షిప్ తో తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరియర్ కు గుడ్ బై చెప్తూ రిటైర్మెంట్ అవనుంది.తన రిటైర్మెంట్ పై స్పందిస్తూ.ఈ టోర్నీ తర్వాత పోటీ...
Read More..యాంకర్: తిరుమల శ్రీవారిని క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కుటుంబ సమేతంగా ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి...
Read More..భారత మహిళల క్రికెట్ జట్టు, పురుషుల క్రికెట్ జట్టు కంటే ఎక్కడ తక్కువ కాదు అనే విధంగా ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతాలను ప్రదర్శిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.క్రికెట్ లో పురుషులు సృష్టించిన రికార్డులను అద్భుతమైన ఆట ప్రదర్శనతో మహిళా క్రికెటర్లు బ్రేక్...
Read More..ఢిల్లీ వేదికగా ఇండియా- ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో రికార్డు సృష్టించాడు.అంతర్జాతీయ క్రికెట్లో 25 వేల పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అంతర్జాతీయ స్థాయిలో ఆరవ బ్యాట్మెన్ గా, ఇండియా లో రెండవ బ్యాట్మెన్ గా...
Read More..భారత టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ పై అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా పొగడ్తలతో ముంచేస్తున్నారు.రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తూ టీం ను ముందుకు నడిపిస్తున్నాడు.సరికొత్త ప్లాన్లు రూపొందించుకొని ప్రత్యర్థి టీం ఆటగాళ్లకు చెమటలు పట్టిస్తున్నాడు.ఇక తాజాగా హర్భజన్...
Read More..ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.ఒకపక్క అభిమానుల్లో ఆనందం మరొకపక్క బాధ.చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని చివరగా ఆడే ఐపీఎల్ ఇదేనని సీ ఎస్ కే అధికారి వెల్లడించడంతో క్రికెట్ అభిమానుల్లో నిరాశ నెలకొంది.ఇక చెన్నై సూపర్ కింగ్స్ , కోల్...
Read More..భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ అయిన మహేంద్ర సింగ్ ధోనీకి బైక్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పడం లేదు.కాగా తాజాగా ఈ మిస్టర్ కూల్ తన కలెక్షన్లో కొత్త మోటార్సైకిల్ను చేర్చుకున్నాడు.ఈసారి అతను TVS రోనిన్ని...
Read More..బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 23లో భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో జరుగుతున్న 2వ టెస్టులో ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.దాంతో అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.భారత్ ఆట తీరు ఎలావున్నా, తమ అభిమాన హీరో స్టైల్ ఖండాంతరాలు...
Read More..BGT బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 2వ టెస్టులో మరోసారి భారత బౌలర్లు ఆసీస్ ను తక్కువ స్కోరుకి పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యారు.ఈ క్రమంలో ఫస్ట్ ఇన్నింగ్స్ లో షమీ 4 వికెట్లతో...
Read More..భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ తో పూజారా 100 టెస్ట్ మ్యాచ్లు పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 263 పరుగులు చేసి అలౌట్ అయింది.ఇక టీం ఇండియా మొదటి రోజు చివరి...
Read More..అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న IPL 2023 షెడ్యూల్ వచ్చేసింది.ప్రపంచ క్రికెట్లో ఎన్ని లీగులు వున్నాసరే అవన్నీ IPL ముందు దిగదుడుపే.అందుకే IPLని బాప్ ఆఫ్ ఆల్ క్రికెట్ లీగ్స్ అని చెప్తారు.వేర్వేరు దేశాల క్రికెటర్లు అందరూ ఒక్కతాటిపై నడిచి క్రికెట్...
Read More..టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ .న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ లో స్టోక్స్ తన మొదటి సిక్స్ తో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.అయితే ఇంతకు ముందు...
Read More..దక్షిణాఫ్రికా క్రికెటర్ థియునిస్ డి బ్రుయిన్ 30 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.2017 లో దక్షిణాఫ్రికా తరఫున ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడడం ప్రారంభించాడు.అయితే ప్రోటీస్ నుండి బరిలోకి దిగిన థియునిస్ డి బ్రుయిన్ 13...
Read More..క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న వెస్టిండీస్ క్రికెటర్ రోవ్మన్ పావెల్ … కెరియర్ మలుపు తిరగడానికి పీఈటీ టీచర్ ఇచ్చిన స్ఫూర్తి ప్రధాన కారణం.రోవ్ మేన్ తన జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు.చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో...
Read More..మహిళల T20 ప్రపంచకప్ మంచి ఉత్కంఠభరితంగా జరుగుతోంది.ఈ నేపథ్యంలో దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ ప్లేయర్లు రికార్డులు సృష్టిస్తున్నారు.ఒకరేమో బౌలింగ్ లో అదరగొడితే మరొకరు బ్యాటింగ్ తో సత్తా చాటుతున్నారు.వారే టీమిండియా క్రీడాకారిణి దీప్తి శర్మ మరియు పాక్ బ్యాటర్ మునీబా...
Read More..భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ తో 100 టెస్ట్ మ్యాచ్ లు పూర్తిచేసుకోనున్న పూజారా.13 ఏళ్లుగా భారత బ్యాటింగ్ లో రాణిస్తూ, ఆస్ట్రేలియా బౌలర్లు అవుట్ చేయడానికి ఎంత ప్రయత్నించినా భారత టీంకు అడ్డుగోడలా నిలబడి రాణించిన సందర్భాలు...
Read More..మహిళల టీ 20 వరల్డ్ కప్ లో ఇండియన్ టీం అద్భుతమైన విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది.మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై విజయం సాధించి, రెండవ మ్యాచ్ వెస్టిండీస్ పై ఘనమైన విజయం సాధించి రికార్డు సృష్టించింది భారత్ టీం.ఇదే...
Read More..ప్రపంచంలో ఎన్ని రకాల క్రీడలున్నా క్రికెట్ కి ఉన్న ఆదరణే వేరు.ముఖ్యంగా మనదేశంలో క్రికెట్ కి ఉన్నంత క్రేజ్ మరే దేశంలో కూడా ఉండదు అని చెప్పుకోవాలి.ఈ క్రమంలోనే సినిమా హీరోల తరువాత ఇక్కడ అత్యంత ఎక్కువగా ఆరాధిస్తున్నది క్రికెటర్లను మాత్రమే.ఇటీవల...
Read More..టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి స్వింగ్ లో వున్నాడని వేరే చెప్పాల్సిన పనిలేదు.అతని అధ్యర్యంలో టీమిండియా ఇప్పటికే T20, వన్డేల్లో నెంబర్ వన్గా వున్న సంగతి తెలిసినదే.కాగా భారత జట్టు తాజాగా టెస్టుల్లో కూడా అగ్రస్థానాన్ని కైవసం చేసుకొని రికార్డులు...
Read More..హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణ కమిటీని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.కమిటీలో సభ్యులుగా ఉన్న అజహర్, విజయనంద్ ల యొక్క చెక్ పవర్ ని తోలగించింది.దీనితో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఎన్నికలు జరగనున్నాయి.ఇక తాజాగా సుప్రీంకోర్టు విశ్రాంత...
Read More..బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రపంచ కప్ లో ఇండియా స్థాయి తగ్గేలా చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.ఒక మీడియా ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ద్వారా చేతన్ శర్మ, భారత...
Read More..సోమవారం ట్విట్టర్ వేదికగా చెక్ రిపబ్లిక్ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ మిడ్ పీల్డర్ జకుబ్ జాంట్కో చెప్పిన సంచలన విషయం వైరల్ గా మారింది.తనను తాను స్వలింగ సంపర్కుడిగా ప్రకటిస్తూ ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్...
Read More..భారత్ – ఆస్ట్రేలియా తొలి టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే.జట్టు ఎంపికలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్లాన్ ఫలించింది.ఇక తొలి ఇన్నింగ్స్ లోనే ఐదు వికెట్లు తీసుకోవడమే కాకుండా హాఫ్ సెంచరీ తో...
Read More..రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్, బ్యాటింగ్లో బాగా రాణించే భారత క్రికెటర్.ఈ ప్లేయర్ తాజాగా ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డు సృష్టించాడు.ఇతను అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్ తరఫున ఆడుతున్నప్పుడు మరే ఇతర భారతీయ బౌలర్ తీయనన్ని వికెట్లు తీశాడు.ఇటీవలే నాగ్పూర్లో...
Read More..ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ రీసెంట్గా ఒక ఫీల్డర్ పట్టిన క్యాచ్కి ఫిదా అయిపోయాడు.ఈ క్యాచ్కి సంబంధించిన వీడియో గత కొన్ని గంటలుగా విస్తృతంగా చక్కర్లు కొడుతుంది.ఈ నేపథ్యంలోనే దీన్ని చూసిన సచిన్ ఆశ్చర్యపోయాడు.ఈ క్లిప్ను పరిశీలిస్తే...
Read More..ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్ను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అంటారు.బోర్డర్-గవాస్కర్ సిరీస్లో ఇప్పటి వరకు...
Read More..క్రికెట్లో కొన్ని అరుదైన రికార్డులు ఉంటాయి.అవి ఏ స్థాయి క్రికెట్ పోటీల్లో నమోదైనా చాలా మంది క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతుంటారు.ముఖ్యంగా ఒకే ఓవర్లో వరుసగా ఆరు బాల్స్లో వరుసగా 6 సిక్సర్లు కొట్టడం కూడా ఒకటి.పాకిస్తాన్ బ్యాట్స్ మాన్ ఇఫ్తిఖార్ అహ్మద్...
Read More..ఈ మధ్య శుభ్మన్ గిల్ పేరు బాగానే వినబడుతోంది.దానికి కారణం న్యూజిలాండ్తో జరిగిన 3వ T20 మ్యాచ్.ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిపోయాడు శుభ్మన్.కేవలం 63 బంతుల్లోనే 126 రన్స్ చేసి ఇండియాకు ఘన విజయాన్ని కానుకగా ఇచ్చాడు.ఈ మ్యాచ్ ద్వారా T20...
Read More..నేడు ఆడవాళ్లు అన్ని రంగాలలో సత్తా చాటుతున్నారు అనడానికి తాజాగా గెలిచిన అండర్ 19 వరల్డ్ కప్ ఓ కారణం అని చెప్పుకోవచ్చు.మహిళల అభ్యున్నతిని కాంక్షించే వారెవరైనా వారిని అన్నిరంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా వుంది.ఈ నేపథ్యంలో తాజాగా ICC ఆ...
Read More..దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 టీ20 మహిళల ప్రపంచకప్లో ఇంగ్లండ్ జట్టును ఓడించి, భారత జూనియర్ మహిళల క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది.రోహ్తక్ నివాసి సైఫాలీ నాయకత్వంలో అండర్-19 టీ20 మహిళల ప్రపంచకప్ను భారత్ జట్టు గెలుచుకుంది.దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ...
Read More..అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ T20 క్రికెట్లో మునుపెన్నడూ చూడని దృశ్యం ఆవిష్కృతం అయింది.ఓ రకంగా చెప్పుకోవాలంటే అదొక హాస్యాస్పద సన్నివేశం అనొచ్చు.అవును, బ్యాటర్ బంతిని బలంగా కొట్టడంతో అది స్టేడియం అవతల పడింది.స్టేడియం బయట ఉన్న వ్యక్తి దానిని...
Read More..గోల్ఫ్ క్రీడలో తిరుగులేని రారాజుగా పేరొందిన టైగర్ వుడ్స్ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి.గోల్ఫ్ క్రీడను శాసించిన చక్రవర్తిగా టైగర్ వుడ్స్ను అంతా కీర్తిస్తుంటారు.దాదాపు చాలా ఏళ్లుగా ప్రపంచ నంబర్ వన్గా కొనసాగుతున్న టైగర్ వుడ్స్కు టైగర్ అని పేరు పెట్టడమే...
Read More..మట్టిలో మాణిక్యాలు మన వద్ద చాలా మంది ఉంటారు.వారిని సానపెడితే ఎన్నో అద్భుత ఫలితాలు సాధిస్తుంటారు.ఇదే కోవలో తెలంగాణకు చెందిన ప్రీతి కొంగర ఎన్నో విజయాలను సాధిస్తోంది.ముంబైలోని బాంబే హార్బర్లో జరిగిన 1వ ఆసియా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్ మరియు సీనియర్...
Read More..దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ ఈరోజు(జనవరి 27) జరగనుంది.న్యూజిలాండ్తో టీమ్ ఇండియా పోటీపడనుంది.ఈ మ్యాచ్ పోచెస్ట్రూమ్లో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానుంది.కాగా రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఈ మైదానంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది.రెండో...
Read More..ఇటీవల పోర్చుగల్లో జరిగిన గేమ్లో తొలిసారిగా వైట్ కార్డు ప్రవేశపెట్టడం ఫుట్బాల్కు చారిత్రాత్మక ఘట్టం.మహిళల కప్లో భారీ ప్రత్యర్థులుగా ఉన్న బెన్ఫికా, స్పోర్టింగ్ లిస్బన్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వైట్కార్డు వినియోగించారు.బెన్ఫికాకు అనుకూలంగా మ్యాచ్ జరుగుతుండగా వైట్ కార్డు...
Read More..భారతీయ క్రికెట్ జట్టు బ్యాట్స్ మాన్ కెఎల్ రాహుల్.బాలీవుడ్ నటి, సునీల్ శెట్టి కుమార్తె అథియా శెట్టి జనవరి 24న వివాహం చేసుకున్నారు.కెఎల్ రాహుల్, అథియా శెట్టి వివాహం చర్చలలో నిలిచింది.అదేవిధంగా, వారి ప్రేమ కథ సంచలనంగా నిలిచింది.వారి ప్రేమ కథ...
Read More..రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆరోపించారు.ఫోగట్తో పాటు, దేశంలోని చాలా మంది స్టార్ రెజ్లర్లు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద డబ్ల్యుఎఫ్ఐ...
Read More..జీవితంలో సొంత కుటుంబ సభ్యులకు బంధువులకు చెప్పుకోలేని విషయాలు కూడా స్నేహితుడితో చెప్పుకునే అనుబంధం ఉంటుంది.ప్రపంచంలోనే స్నేహం అనే బంధం అత్యంత గొప్పదైనది.కానీ స్నేహితుడిగా భావించే వాళ్లే మోసం చేస్తే… మోసపోయిన వ్యక్తి బాధ వర్ణించలేం.ఈ తరహాలోనే ఇటీవల క్రికెట్ రంగంలో...
Read More..న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.108 పరుగులకే కీవిస్ నీ అలౌడ్ చేయడం జరిగింది.కేవలం 34.3 ఓవర్ లకే కివీస్ ఆల్ అవుట్ అయిపోవడం జరిగింది.10.3 ఓవర్ లకే ఓపేనర్ లు...
Read More..రాయ్పూర్ వన్డేలో ఇండియన్ బౌలర్లు విజృంభిస్తున్నారు.భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు.కివీస్ ఆటగాళ్లకు ఇండియన్ పేసర్లు చెమటలు పుట్టిస్తున్నారు.దీంతో వరుసగా ఫెవిలియన్ కు క్యూ కడుతున్నారు.15 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది కివీస్.10.2 ఓవర్లలోనే న్యూజిలాండ్ టాపార్డర్ కుప్పకూలింది.ఈ క్రమంలోనే...
Read More..పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గురించి తెలియని వారు ఉండరు.ఫుట్బాల్ ప్రపంచంలో రొనాల్డో లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు.ఫుట్బాల్ ఉన్నంతవరకు అతడి పేరు ఉనికిలో ఉంటుందనడంలో సందేహం లేదు.గోల్స్ సాధించడం లోనే కాదు గుట్టలకొద్దీ డబ్బులు వెనక వేసుకోవడంలో కూడా అందరి...
Read More..భారత్ వేదికగా పురుషుల హాకీ ప్రపంచ కప్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే.మొదటి మ్యాచ్ స్పెయిన్ తో భారత్ గెలవగా.రెండో మ్యాచ్ ఇంగ్లాండ్ తో “డ్రా” చేసుకోవడం జరిగింది.ఈ క్రమంలో భారత జైత్రయాత్ర కొనసాగిస్తూ మూడవ మ్యాచ్ వేల్స్ తో 4-2 తేడాతో...
Read More..హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేయడం తెలిసిందే.ఓపెనర్ శుభమన్ గిల్ 149 బంతులలో 19...
Read More..అమెరికాకు చెందిన ప్రముఖ బాక్సర్ మహమ్మద్ అలీ జనవరి 17, 1942న కెంటకీలోని లూయిస్విల్లేలో జన్మించారు.అతని అసలు పేరు కాసియస్ మార్సెల్లస్ క్లే జూనియర్.అలీ మూడు వేర్వేరు సందర్భాలలో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న మొదటి ఫైటర్.అప్పట్లో ఈ 22 ఏళ్ల...
Read More..ఫార్మాట్ ఏదైనా సరే క్రికెట్ మ్యాచ్ల్లో అద్భుత విజయాలతో టీమిండియా అన్నింటా నంబర్ వన్ ప్లేస్ లోకి చేరుకుంటుంది.కాగా జనవరి 17న ఐసీసీ రిలీజ్ చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది.మొన్నటిదాకా ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది...
Read More..స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ భారత్ క్లీన్ స్వీప్ చేసింది.ఈరోజు జరిగిన మూడో వన్డేలో ఏకంగా 317 పరుగుల తేడాతో విజయం సాధించి అంతర్జాతీయ స్థాయిలో హిస్టరీ క్రియేట్ చేసింది.అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది.391 పరుగుల...
Read More..భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండటంతో విజృంభిస్తున్నాడు.గత ఏడాది టి20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు అనేక సంవత్సరాలు ఫామ్ లో లేక చాలా ఒత్తిడికి గురయ్యాడు.టి20 ప్రపంచ కప్ టోర్నీలో మళ్లీ ఫామ్ లో రావడం...
Read More..మెన్స్ హాకీ వరల్డ్ కప్ 52 సంవత్సరాల నుంచి జరుగుతోంది.1971లో మొట్టమొదటిసారిగా హాకీ ప్రపంచ కప్ జరిగింది.ఈ టోర్నీని స్పెయిన్లోని బార్సిలోనా సిటీలో నిర్వహించారు.ఈ వరల్డ్ కప్లో పాకిస్థాన్, స్పెయిన్ టీమ్స్ ఫైనల్స్ కు చేరుకున్నాయి.హోమ్ టీమ్ గెలుస్తుందని అందరూ భావించారు...
Read More..హాకీ ప్రపంచకప్ 2023లో తన గత ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు భారత జట్టు శుక్రవారం స్పెయిన్తో తలపడుతోంది.భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.17 రోజుల పాటు జరిగే ఈ 15వ హాకీ ప్రపంచకప్లో 16 జట్లు పాల్గొంటున్నాయి.భువనేశ్వర్లోని...
Read More..ఇండియన్ క్రికెట్లో ఎంతో పేరొందిన వారిలో రాహుల్ ద్రవిడ్ ఒకరు.ప్రస్తుత టీం ఇండియాకు కోచ్గా ఉన్నారు.ద్రవిడ్ మొన్న జనవరి 11న తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ అని పిలుచుకునే ద్రవిడ్ 164 టెస్టుల్లో 13288...
Read More..ప్రపంచంలో ఎన్ని రకాల క్రీడలున్నా క్రికెట్కి వున్న ప్రత్యేకతే వేరు.క్రికెట్కి చాలా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది.ఇక ఒక్కసారి క్రికెట్ చరిత్ర తిరగేస్తే, ఎన్నో అద్భుతమైన రికార్డ్లు మనకు కనిపిస్తాయి.కాగా ఆయా రికార్డుల్ని వేరెవ్వరూ టచ్ చేయలేని రకంగా సదరు క్రీడాకారులు...
Read More..భారత్- శ్రీలంక మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా 91 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.మూడో మ్యాచ్ గెలవడంతో 2-1తో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.మొదట బ్యాటింగ్ కి దిగిన భారత్ 229 పరుగులు చేయడం జరిగింది.ఆ తర్వాత రెండో...
Read More..భారత క్రికెట్ జట్టుకు తొలి ప్రపంచకప్ అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 1959 జనవరి 6న చండీగఢ్లో జన్మించాడు.ఫాస్ట్ బౌలింగ్లో భారత్కు ఘనమైన పేరు తెచ్చిన కపిల్ దేవ్. హర్యానా హరికేన్ అనే పేరు కూడా సంపాదించాడు.ప్రపంచంలో విజయవంతమైన ఆల్...
Read More..హాకీ ప్రపంచకప్ను సొంతం చేసుకునేందుకు భారత్ సిద్ధమైంది.2023 జనవరి 13 నుంచి 29 వరకు హాకీ ప్రపంచకప్ జరగనుండగా ఒడిశా రాజధాని భువనేశ్వర్తో పాటు రూర్కెలా ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.హాకీ ప్రపంచకప్ మొదటిసారిగా 1971లో జరిగింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు 1975లో...
Read More..నేటి తరంలోని చాలామందికి క్రికెటర్ రామన్ లాంబా గురించి తెలియకపోయి ఉండవచ్చు.కానీ రామన్ లాంబా క్రికెట్ చరిత్రలో ప్రముఖ క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.అతను ప్రతిభావంతుడైన క్రికెటర్ మాత్రమే కాదు.అంతే తెలివైనవాడిగానూ పేరొందాడు.డాషింగ్కు పెట్టింది పేరుగా నిలిచారు.అతను బాహ్యంగానే కాదు, వ్యక్తిత్వంలోనూ...
Read More..రంజీ ట్రోఫీ 22-23 సీజన్లో మనోళ్లు అదరగొడుతున్నారు.దానిలో భాగంగా మొన్న అనగా జనవరి 3న మొదలైన గ్రూప్ మ్యాచ్ నిన్న అనగా రెండో రోజు రెచ్చిపోయి ఆడారు.అవును, కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు సెంచరీలతో తెగబడ్డారు.ఆ వివరాలేమిటో ఇపుడు వరుసగా చూద్దాము.త్రిపురతో జరుగుతున్న...
Read More..భారత్ T20 సిరీస్ శ్రీలంకతో ఆరంభమైన సంగతి అందరికీ విదితమే.తాజాగా భరత్ టీమ్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగిన మొదటి T20 మ్యాచ్లో 2 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది.అవును, ఈ కొత్త సంవత్సరంలో...
Read More..మ్యాచ్ మధ్యలో సిగరేట్? అని ఆశ్చర్యపోకండి.మీరు వింటున్నది నిజమే.ఆస్ట్రేలియా – సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్లో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది.మ్యాచ్ మధ్యలోనే ఆస్ట్రేలియా బ్యాటర్ అయినటువంటి మార్నస్ లబుషేన్ సిగరెట్ లైటర్ అడగటం ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద...
Read More..డిసెంబర్ 30వ తేదీన ఉదయం రూర్కీ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు.పంత్ ఇటీవలే దుబాయ్ నుండి తిరిగి వచ్చి, తన తల్లిని కలిసేందుకు రూర్కీకి వెళ్తుండగా...
Read More..భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు.రూర్కీ సమీపంలో రిషబ్ పంత్ కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.రిషబ్ పంత్ను వెంటనే డెహ్రాడూన్లోని ఆసుపత్రికి తరలించారు.అయితే ప్రస్తుతం పంత్...
Read More..IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2023 మినీ వేలం శుక్రవారం ఏంటో ఉత్కంఠతతో జరిగింది.ఇంతకుముందుకంటే భిన్నంగా జరిగింది.ఈ సీజన్లో IPL చరిత్రలోనే అత్యధిక ధరలు నమోదు కావడం విశేషం.ఎప్పటిలాగే అస్సలు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా కూడా ఈసారి పెద్దగానే ఉంది.ఈ జాబితాలో...
Read More..2022వ సంవత్సరం భారత క్రికెట్కు ఏమాత్రం ప్రత్యేకమైనది కాకపోయినప్పటికీ ఇది ఖచ్చితంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కొత్తదనాన్ని అందించింది.విరాట్ కోహ్లీ తన కెరీర్లో ఇప్పటి వరకు చేయలేని పనులను ఈ ఏడాది చేశాడు.అదే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ-20లో సెంచరీ...
Read More..టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టైం ఈ మధ్య అస్సలేమీ బాగోలేదు. ఆసియా కప్ T20 టోర్నమెంట్ మొదలుకొని T20 ప్రపంచ కప్ తో పాటుగా బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో భారత జట్టు చవుకబారు ప్రదర్శన చూసి...
Read More..ఫుట్ బాల్ ప్రియులను FIFA వరల్డ్ కప్ ఇప్పటి వరకు ఉర్రూతలూగించింది.ఖతార్లో జరిగిన FIFA ప్రపంచ కప్ 2022 యొక్క గ్రాండ్ ఫినాలేలో అర్జెంటీనా జట్టు ఉత్కంఠభరిత పోరులో ఫ్రాన్స్ను ఓడించింది.ఇది క్రీడా చరిత్రలో 21వ ప్రపంచ కప్ ఫైనల్.ఇప్పటి వరకు...
Read More..కబడ్డీ ప్రియులను ఎంతగానో అలరించి ప్రొ కబడ్డీ 9వ సీజన్ శనివారం ముగిసింది.ఫైనల్ మ్యాచ్ పుణెరి పల్టాన్ – జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగింది.చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 33-29తో విజయం సాధించింది.పుణెరి...
Read More..క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్-2023 త్వరలోనే జరగనుంది.దీనికి సంబంధించిన ఆటగాళ్ల మినీ వేలాన్ని డిసెంబర్ 23న కొచ్చిలో నిర్వహించనున్నారు.ఈ వేలం కోసం 405 ఆటగాళ్లతో కూడిన తుది జాబితాను ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది.అందులో భారత్కు చెందిన వారు 273...
Read More..ఖతార్ దేశంలో దోహా నగరంలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ ఫ్రాన్స్ టీమ్ పై అర్జెంటీనా గెలుపొందింది.ఫ్రాన్స్ తో జరిగిన ఫైనల్ పోరులో ఇచ్చిన టైంలోగా రెండు టీంలు సమానంగా 2-2 పాయింట్లు సాధించాయి.పలుమార్లు ఎక్స్ట్రా టైం ఇచ్చినా స్కోర్...
Read More..2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.ఇప్పుడు ఆ ప్లాన్ మారే అవకాశం ఉందని తెలుస్తోంది.షెడ్యూల్ ప్రకారం, 2023 అక్టోబర్ నుంచి వన్డే వరల్డ్ కప్ ఇండియాలో స్టార్ట్ కావాలి.కానీ మన దేశంలో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.ఇండియాలో...
Read More..భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్, మాజీ వరల్డ్ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ నేడు 53 వసంతంలోకి అడుగు పెట్టారు.డిసెంబర్ 11న జన్మించిన విశ్వనాథన్ ఆనంద్ 1988లో భారతదేశం నుంచి మొదటి గ్రాండ్మాస్టర్ అయ్యారు.అతను ఎలో రేటింగ్ 2800ని అధిగమించిన అతికొద్ది...
Read More..ఈ మధ్య కాలంలో క్రికెట్ క్రీడా ప్రపంచంలో బాగా వినబడుతున్న పేరు మహమ్మద్ సిరాజ్.అవును, గత కొన్ని సిరీస్ ల నుండి ఈ హైదరాబాద్ బౌలర్ టీమ్ ఇండియాలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు అనే విషయం విదితమే.అయితే ఇలా వచ్చిన అవకాశాలను...
Read More..ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ICC మెగా ఈవెంట్ వచ్చే ఏడాది జరగబోతోందనే విషయం తెలిసినదే.కాగా దీనికి భారత్ వేదికగా నిలువనుంది.అవును, ICC వన్డే వరల్డ్ కప్-2023 వచ్చే సంవత్సరం ఇదే సమయానికి అంటే అక్టోబర్, నవంబర్ మధ్య...
Read More..ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీ రసవతరంగా సాగుతుంది.ఖతర్ వేదికగా జరుగుతున్న ప్రపంచ విజేతగా గెలవడానికి ఈ టోర్నీలో 32 టీమ్స్ పోటీ పడుతున్నాయి.ఈ క్రమంలో ఎలాంటి అంచనాలు లేని సౌదీ టీం కొద్ది రోజుల క్రితం వరల్డ్ బెస్ట్...
Read More..నేడు ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ స్టార్ట్ అయ్యింది.29 రోజులపాటు జరగనున్న ఈ టోర్నీలో 32 టీమ్స్ తలపడనున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న ఈ గేమ్ లో ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకునే జట్టుకు కాసులు పంట పండనుంది.ఈ టోర్నీలో...
Read More..రయ్ రయ్ అంటూ హోరెత్తించే శబ్దాలు.కళ్లు మూసి తెరిచే లోపు మాయమయ్యే కార్లు.వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా సాగే వేగ విన్యాసాలు! ఫార్ములావన్ కారు రేసింగ్లో కనిపించే కొన్ని చిత్రాలివి.సరిగ్గా అలాంటి దృశ్యాలకు హైదరాబాద్ వేదికగా నిలవనుంది.హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్...
Read More..ప్రపంచంలో ఎన్ని ఆటలున్నా క్రికెట్ క్రీడకు వున్న క్రేజ్ వేరు.మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి విపరీతమైన ఫాలోయింగ్ వుంది.ఒక సాధారణం వన్డే మ్యాచ్ వచ్చినప్పుడు కూడా ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తారు.ఇక దీనిగురించి ప్రతిరోజూ యువకులు...
Read More..T20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా విజేత అవుతుందని క్రికెట్ అభిమానులంతా అనుకున్నారు.కానీ సెమిస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది.ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరు కూడా ఊహించలేదు.ఇక ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాక్ ఫై...
Read More..మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కి ఊహించని కౌంటర్ ఇచ్చారు.విషయంలోకి వెళ్తే T20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.ఇండియా ఓటమిపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్....
Read More..ఈనెల అనగా, నవంబర్ 15న ప్లేయర్ రిటెన్షన్ గడువు ముగిసిపోతున్న సందర్భంగా శార్దూల్ ఠాకూర్, KS భరత్, న్యూజిలాండ్ ఆటగాడు అయినటువంటి టిమ్ సీఫెర్ట్లతో సహా 5 మంది ఆటగాళ్లను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇక వీరితో...
Read More..ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూ వచ్చిన వరల్డ్ కప్ చివరి దశకి చేరుకున్న విషయం తెలిసిందే.కాగా నేడు రేపు 2 సెమి ఫైనల్ మ్యాచ్ లు జరగబోతున్నాయ్.సెమి ఫైనల్ మ్యాచ్లు ముగిసిన తరువాత అక్టోబర్ 13వ తేదీన ఫైనల్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా...
Read More..ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2022లో భారత బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ తన బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.సూర్య కుమార్ యాదవ్ ప్రతి...
Read More..ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2022లో ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలగజేసేలా ఎన్నో సంచలనాలు జరిగాయి.బౌలింగ్ లోను, బ్యాటింగ్ లోను ఎంతో బలంగా కనిపించే ఛాంపియన్ జట్లు టి20 ప్రపంచ కప్ 2022 లోకి హాట్ ఫేవరెట్ గా...
Read More..ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2022లో లీగ్ మ్యాచ్ లన్ని పూర్తయిపోయాయి.టి20 ప్రపంచ కప్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.ఇంకొన్ని గంటల్లో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.భారత్ కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 1.30 నిమిషాలకు సిడ్నీ...
Read More..ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచ కప్ 2022 ప్రారంభమై చివరి దశకు చేరుకుంది.సూపర్ 12 దశలో జరగాల్సిన అన్ని మ్యాచ్లు పూర్తీ అయ్యి నాలుగు జట్లు సెమీఫైనల్ కి చేరుకున్నాయి.టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్ లో బాగంగా నవంబర్ 10వ తేదీన ఆస్ట్రేలియాలోని...
Read More..టీమిండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ, రన్ మెషిన్ తన పేరు మీద రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తున్నాడు.తన క్రికెట్ కెరియర్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను నమోదు చేసిన విరాట్ కోహ్లీ తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్...
Read More..ప్రస్తుతం టీమిండియాలో ఏ స్థానంలో అయినా పరుగుల వరద బాధిస్తున్న సూర్య కుమార్ యాదవ్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు.సంవత్సర కాలం పాటు టి20 క్రికెట్లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాడు.గడిచిన సంవత్సర కాలం నుండి భారత...
Read More..ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ దాదాపు అన్ని మ్యాచ్లు పూర్తయి చివరి దశకు చేరుకుంది.ఇప్పుడు టి20 ప్రపంచ కప్ లో ఏ మ్యాచ్ లో ఏం జరుగుతుందో అని చెప్పడం కష్టంగా మారిపోయింది.ఇంటి దారి పట్టాల్సిన పాకిస్తాన్ సౌత్...
Read More..టి20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియాలో మొదలై తుది దశకు చేరుకుంది.సూపర్ 12 మ్యాచ్లన్నీ ఒక్కొక్కటిగా పూర్తి అవుతున్నాయి.దాదాపు ఒకటి రెండు రోజుల్లో ఈ మ్యాచ్ లన్ని పూర్తి అయిపోయే అవకాశం ఉంది.ఈనెల తొమ్మిదవ తేదీ నుంచి టి20 ప్రపంచ కప్...
Read More..సాధారణంగా క్రికెట్ ఆడే ప్రతి ఆటగాడు బ్యాటింగ్ చేసేటప్పుడు కచ్చితంగా వికెట్ల ముందు నిలబడే బ్యాటింగ్ చేస్తాడు.కానీ వికెట్ల ముందు మాత్రమే నిలబడి ఆడాలని క్రికెట్ ఆటలో ఎక్కడ ఖచ్చితమైన నిబంధన లేదు.క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా క్రికెటర్ ఎబి డివిలియర్స్...
Read More..టీమిండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ ఇక రిటర్మెంట్ ప్రకటించాల్సిందే అని విమర్శించిన వారు తోనే ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచకప్ లో ప్రశంసల వర్షం కురిసేలా బ్యాటింగ్ చేస్తూ టీమ్ ఇండియాకు అద్భుతమైన విజయాలను అందిస్తున్నాడు.దక్షిణాఫ్రికా జట్టుతో ఆడిన మ్యాచ్...
Read More..T20 వరల్డ్ కప్ టోర్నీలో వరుస పరాజయాలతో కుదేలవుతున్న పాకిస్తాన్ ఎట్టకేలకు సౌత్ ఆఫ్రికా పై గెలవడం జరిగింది.సౌత్ ఆఫ్రికా తో ఈరోజు జరిగిన మ్యాచ్ లో 33 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది.186 రన్స్ చేదించే క్రమంలో సౌత్...
Read More..ఈ సంవత్సరం మొదటినుంచి టీమిండియా టి20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.ప్రతి మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద బాధిస్తున్నాడు.భీకరమైన ఫామ్ లో కొన్న సాగిస్తున్న సూర్య కుమార్ యాదవ్ ఐసిసి టి20...
Read More..క్రికెట్ లో సాంప్రదాయమైన ఆట అంటే టెస్ట్ క్రికెట్ మాత్రమే.టెస్టు క్రికెట్ ఆడాలంటే క్రికెటర్లు ఎంతో నైపుణ్యం, ఓపిక కలిగి ఉండాలి.గత కొన్ని సంవత్సరాల నుంచి క్రికెట్ లోకి 20 ఓవర్లా ఫార్మేట్ ను ప్రవేశపెట్టినప్పటి నుంచి క్రికెట్ తీరు మారిపోయింది.టి20...
Read More..ప్రస్తుతం టి20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియాలో మొదలై క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్లు హోరాహోరీగా జరుగుతున్నాయి.టి20 వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన విజయం...
Read More..ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 అక్టోబర్ 16వ తేదీన ఆస్ట్రేలియాలో మొదలైంది ఈ మెగా టోర్నీ లో నవంబర్ 13న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.మళ్లీ టి20 ప్రపంచ కప్ 2024 లోనే జరిగే అవకాశం ఉంది.అయితే ఈ టి20 జరిగిన...
Read More..టి20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియాలో ప్రారంభమై అన్ని క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్లు రసవత్తంగా జరుగుతున్నాయి.టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.కోహ్లీకి తోడుగా సూర్యకుమార్ యాదవ్ కూడా...
Read More..టి20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియా లో ప్రారంభమై అన్ని క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్లు హోరాహోరీగా జరుగుతున్నాయి.టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.దీని కారణంగా వరుస విజయాలతో...
Read More..ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ను ఎక్కువగా ఆదరించే దేశాలలో ఇండియా మొదటి స్థానంలో ఉంది.ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలలో కూడా క్రికెట్ కు మంచి ఆదరణ ఉంది.ప్రస్తుత సమాజంలో క్రికెట్ ఆడే ఆటగాళ్లు మంచి సంపాదన సంపాదించుకుంటూ క్రికెట్ ఆడుకుంటూ బిజీగా...
Read More..ప్రస్తుతం టీమిండియా టి20 ప్రపంచ కప్ 2022 ఆడేందుకు ఆస్ట్రేలియాలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.టీమిండియా టి20 ప్రపంచ కప్ 2022లో వరుస విజయాలతో దూసుకుపోతుంది.ఈ టి20 వరల్డ్ కప్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్...
Read More..టి20 ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు జరిగినా ఈ మెగా టోర్నమెంట్ కు చిన్న దేశాలు వచ్చి సంచలనాలు సృష్టిస్తూ ఉంటాయి.క్రికెట్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆ చిన్న దేశాలు టెస్ట్ సభ్యత్వం ఉన్న పెద్ద దేశాలపై విజయం సాధిస్తే...
Read More..గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచ కప్ మ్యాచ్లు క్రికెట్ జట్ల మధ్య హోరాహోరీగా జరుగుతున్నాయి.టి20 ప్రపంచకప్ 2022లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.మన కింగ్ కోహ్లీ ముందు ఏ రికార్డ్ అయిన...
Read More..టి20 వరల్డ్ కప్ 2022 ఆస్ట్రేలియాలో ప్రారంభమై హోరాహోరీగా క్రికెట్ టీమ్ల మధ్య మ్యాచ్లు జరుగుతున్నాయి.వీటిలో టీమిండియా మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై అద్భుతమైన విజయాన్ని సాధించింది.ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ తో భారత్ విజయంలో కీలకపాత్ర...
Read More..టి20 వరల్డ్ కప్ 2022 ఆస్ట్రేలియాలో మొదలై టీమిండియా మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్తో అద్భుతమైన విజయాన్ని కూడా నమోదు చేసింది.ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో మళ్లీ ముందుకి వస్తున్నాడు.ఐసీసీ మెన్స్...
Read More..టీమిండియా తో ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టు చాలా నిరాశ కి లోనైంది.ఎందుకంటే ఆ మ్యాచ్లో దాదాపు మేమే గెలుస్తాము అనుకునేటప్పుడు మన కింగ్ కోహ్లీ తన క్లాస్ ఆటతీరుతో వారి విజయాన్ని దూరం చేసాడు.అలా ఓడిపోయి నిరాశతో ఉన్న జట్టును...
Read More..టి20 వరల్డ్ కప్ లో టీం ఇండియా మొదటి మ్యాచ్ లోనే దయాది పాకిస్తాన్ తో అద్భుతమైన పోరాటంతో టీం ఇండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ టీం ఇండియాను గెలిపించాడు.అయితే చివరి ఓవర్లో అంపైర్ల నిర్ణయాలపై అసంతృప్తి ఉన్నా కానీ,...
Read More..టి20 ప్రపంచ కప్ కు ముందు దాదాపు అందరి చూపు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మీదే ఉండేది.ఎందుకంటే విరాట్ కోహ్లీ బాగా ఆడడం పైనే టీమిండియా విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.విరాట్ కోహ్లీ చేజింగ్ మాస్టర్ అన్న విషయం...
Read More..ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా విరాట్ కోహ్లీ పేరు మారుమోగిపోతుంది.తాజాగా మెల్ బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా దాయాది జట్టుపై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఇక విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు.కాగా...
Read More..నిన్న అంటే ఆదివారం నాడు ఇండియా-పాకిస్థాన్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ చాలా థ్రిల్లింగ్గా జరిగిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్ లో ఇండియా గెలుపొందాలని చాలామంది ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ చివరి వరకూ చూశారు.వీరిలో కొంతమంది డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్...
Read More..T20 వరల్డ్ కప్ టోర్నీలో ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలవడం తెలిసిందే.ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన ప్రదర్శించి టీంనీ విజయ తీరాల చేర్చడంలో కీలక పాత్ర...
Read More..టీం ఇండియాలో ఒకప్పుడు సచిన్ అంటే ఎంత క్రేజ్ ఉండేదో ప్రస్తుత కాలంలో కింగ్ కోహ్లీ అంటే అంత క్రేజ్ ఉంది.ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించాడు.ఎందుకంటే ఏ రంగంలోనైనా నెంబర్ వన్ స్థానానికి వెళ్లాలంటే ఎంతో...
Read More..టి20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియాలో జరుగుతున్న విషయం ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి తెలిసిందే.టి20 క్రికెట్ అంటే ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక రికార్డు నమోదు అవుతూనే ఉంటుంది.తాజాగా ఈ పొట్టి వరల్డ్ కప్ క్రికెట్లో మరో రికార్డ్...
Read More..టి20 ప్రపంచ కప్ అంటే ఎన్నో రికార్డులు బద్దలు ఇవ్వడం ఖాయమని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతూ ఉంటారు.ఎందుకంటే ఈ మెగా ఈవెంట్ లో ఆటగాళ్లు వారి అత్యుత్తమ ప్రతిభను చూపిస్తూ ఉంటారు.ఇప్పటివరకు జరిగిన టి20 ప్రపంచ కప్ లలో కొంతమంది ఆటగాళ్లు...
Read More..ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా టి20 ప్రపంచ కప్ మీద దృష్టి పెట్టారు.ఇప్పటికే టీమిండియా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో పాల్గొనడానికి ఆస్ట్రేలియాలో కసిగా సాధన చేస్తూ ఉంది.ఇంకా చెప్పాలంటే టి20 ప్రపంచ కప్ జరుగుతున్న ఆస్ట్రేలియాలో బౌలింగ్...
Read More..ఆసియా కప్ సందర్భంగా గాయపడిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టి20 ప్రపంచ కప్ ఆడే సువర్ణ అవకాశాన్ని కోల్పోయాడు.రవీంద్ర జడేజా చాలా రోజుల నుంచి టీమిండియా విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.జడేజా తన గాయానికి చికిత్స తీసుకున్న తర్వాత...
Read More..క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న IPL 23 గురించి రోజుకో వార్త వచ్చి వీనులవిందు చేస్తోంది.అవును, తాజాగా IPL 23 మినీ ఆక్షన్కు రంగం సిద్ధం చేసుకుంటోంది.డిసెంబర్ 16న బెంగుళూరులో ఈ మినీ వేలం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ...
Read More..టీ20 వరల్డ్ కప్లో భాగంగా టీమిండియా అక్టోబర్ 23న పాకిస్థాన్తో మ్యాచ్ ఆడనుంది.ఈ మ్యాచ్ లో గెలవాలని రోహిత్ సేన చాలా ప్రాక్టీస్ చేస్తోంది.రోహిత్ శర్మ టీమ్ ఇప్పుడు వార్మప్ మ్యాచ్ లు కూడా ఆడుతుంది.కాగా తాజాగా ఒక వార్మప్ మ్యాచ్లో...
Read More..క్రికెట్ ఆటలో మైదానంలో క్రికెటర్ల మధ్య చాలా ఆసక్తికర సన్నివేశాలు ప్రతి మ్యాచ్ లో జరుగుతూ ఉంటాయి.క్రికెటర్లు క్యాచ్ పట్టినప్పుడు వారి సంతోషాన్ని ఒక రకమైన హవాభవంతో వ్యక్తం చేస్తారు.కొందరు క్యాచ్ పట్టబోయి కింద పడిపోయిన సందర్భాలు కూడా నవ్వు తెప్పించే...
Read More..టీంమిండియా టి20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా లో ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉంది.కానీ ఇవాళ ఆస్ట్రేలియా తో వార్మప్ మ్యాచ్ ఆడింది టీం మిండియా.ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్ చేసి టీమ్ ఇండియా కు విజయం...
Read More..ప్రస్తుతం టీమిండియా క్రికెట్ జట్టుతో పాటు ప్రపంచంలోని టి20 ప్రపంచ కప్ కు అర్హత సాధించిన క్రికెట్ ఆడే దేశాలు T20 ప్రపంచ కప్ ఆడెందుకు ఆస్ట్రేలియా లో ఉన్నాయి.టి20 ఆడెందుకు ప్రతి దేశం సన్నాహక మ్యాచ్ లు ఆడి వారి...
Read More..ప్రస్తుతం టి20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలో మొదలైన నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని క్రికెట్ జట్లు ఎవరికి వారు సన్నాహాలు పూర్తిచేసుకుని అన్ని క్రికెట్ జట్లు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాయి.ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులందరికీ ఒక పండగ వాతావరణం వచ్చింది అని చెప్పాలి.ఈ ప్రపంచకప్...
Read More..తాజాగా ప్రపంచంలోని క్రికెట్ జట్టులన్నీ టి20 వరల్డ్ కప్ కోసం సన్నాహాలు మొదలుపెట్టాయి.వాటిలో భాగంగానే కొన్ని టీంలలో ఆటగాళ్ల మధ్య జట్టులో స్థానం సంపాదించడం కోసం పోటీ ఏర్పడింది.టీమిండియా క్రికెట్ జట్టులో కూడా ప్రపంచంలో ఏ క్రికెట్ టీంకు ఏర్పడనంత పోటీ...
Read More..ఇండియా ప్రస్తుత కెప్టెన్ అయిన రోహిత్ శర్మ వరల్డ్ కప్ కి ముందు మంచి ఫామ్ లో ఉండాలని క్రికెట్ అభిమానులు అందరూ అనుకుంటున్నారు.ఎందుకంటే అక్టోబరు 16న ఆస్ట్రేలియా లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్లో భారత జట్టుకు రోహిత్ నాయకత్వం...
Read More..భారత మహిళల క్రికెట్ జట్టు లో స్మృతి మందన అంటే తెలియని క్రికెట్ అభిమానులంటూ ఎవరు ఉండరు.భారత మహిళల క్రికెట్ జట్టు లో ఆడుతూ ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది.తాజాగా భారత మహిళా క్రికెటర్, స్టైలిష్ బ్యాటర్ స్మృతి మందన అరుదైన...
Read More..మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్న సౌత్ ఆఫ్రికా తో మొదటి వన్డేలో ఓడిపోయిన టీమ్ ఇండియా, రెండో వన్డేలో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.శ్రేయస్ సెంచరీ చేసిన వేళ ఇండియా సిరీస్ 1-1తో సమం చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా...
Read More..ఈ నెలలో ప్రారంభం కాబోతున్న వరల్డ్ కప్ కు ముందు అన్ని క్రికెట్ జట్లు ఇతర జట్లతో టి20 మ్యాచ్ లు ఆడుతున్నాయి.వీటిలో భాగంగానే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఇంగ్లండ్ జట్టు అక్టోబర్ 9వ తేదీన...
Read More..ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ t20 వరల్డ్ కప్ ముందు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు.టి20 ఫార్మేట్ లో ఈ ఐదు మంది ఆటగాళ్లు అత్యుత్తమ ఆటగాళ్లని పేర్కొన్నారు.హార్దిక్ పాండ్యా 2022లో అత్యుత్తమ ఫామ్ కనబర్చుతున్న సంగతి...
Read More..మహిళల ఆసియా కప్ 2022 టోర్నీలో పసికున ఆయన థాయిలాండ్ పాకిస్తాన్ ను చిత్తు చేసి సంచలన విజయం నమోదు చేసింది.పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో 4 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని థాయిలాండ్ అందుకుంది.టాస్ గెలిచి బ్యాటింగ్...
Read More..T20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా బయలు దేరిన భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కింది. ముంబై ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది.ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లిన క్రికెటర్లు, సపోర్టింగ్ స్టాఫ్ సూటు బూటు ధరించి...
Read More..టీమ్ ఇండియా సీనియర్ పేసర్ అయినా జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దక్షిణాఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు.బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్ను బీసీసీఐ సెలెక్ట్ చేసింది.ఇంకో టీమిండియా ప్రధాన బౌలర్ షమీకి కరోనా నెగిటివ్ వచ్చిన ఎంపిక...
Read More..ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆట కు అభిమానుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.ఇంకా చెప్పాలంటే మన దేశ క్రికెట్ ప్లేయర్ లను అభిమానులు దేవుళ్ళుగా అభిమానిస్తారు.అంతర్జాతీయ క్రికెట్ ఆడే ప్రతి ఆటగాడు కచ్చితంగా టెస్ట్ క్రికెట్ ఆడాలని అనుకుంటాడు.కానీ టెస్ట్ క్రికెట్...
Read More..ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మేట్ లలో ఆడుతూ బిజీగా ఉన్న ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్.ఈ యువ ఆల్ రౌండర్ తన కెరీర్లో భీకరమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు.ఆసీస్ క్రికెట్ టీం కు ఈ ఆల్ రౌండర్ అవసరం...
Read More..ఆసియా కప్ లో టీమిండియా పురుషుల జట్టు మధ్యలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.కానీ మహిళల క్రికెట్ జట్టు మాత్రం ఆసియా కప్ లో మంచి ఫామ్ తో విజయాలను నమోదు చేస్తుంది.మహిళల ఆసియా కప్లో టీమ్ఇండియా వరుస విజయాల తో దూసుకెళ్తుంది.మొదటి...
Read More..టీ20 ప్రపంచకప్ 2022కి ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.అన్ని జట్ల సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.8వ ఎడిషన్ టోర్నీ ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది.ఈ క్రమంలో ఐసీసీ ఇటీవల అక్టోబర్ 1 నుండి అమలులోకి...
Read More..సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లలో అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి.ఉత్కంఠంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు తమే మ్యాచ్ ను గెలవాలని క్రికెటర్లు ఒకరి మీదికి ఒకరు వెళ్లడం, బ్యాటింగ్ ఆడుతున్న లేదా బౌలింగ్ చేస్తున్న ఆటగాళ్లు ఒకరినొకరు దూషించుకోవడం కూడా...
Read More..కబడ్డీ అభిమానులకు శుభవార్త… PKL (ప్రో కబడ్డీ లీగ్) సీజన్ – 9 బెంగళూరులో అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుందనే విషయం తెలిసినదే కదా.ఈ సందర్భంగా గ్రీన్కో గ్రూప్ కో–ఫౌండర్, చైర్మన్ శ్రీనివాస్ శ్రీరామనేని, NED గ్రూప్కు చెందిన...
Read More..ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ టీమిండియా జట్టులో మిస్టర్ 360.కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల తర్వాత అంతటి ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెటర్.తన 360 డిగ్రీ బ్యాటింగ్తో అతి తక్కువ కాలంలోనే ఇండియన్ టీమ్కు బ్యాక్బోన్గా మారిపోయాడు.సూర్యకుమార్ యాదవ్ గ్రౌండ్కు...
Read More..టి20 ప్రపంచకప్ ఆరంభం అయ్యేందుకు 20 రోజుల కంటే కూడా తక్కువ సమయమే ఉంది.ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రపంచకప్ జట్లను ఎంపిక చేశాయి.కొన్ని జట్లు సన్నాహక సిరీస్ లతో బిజీ బిజీగా ఉన్నాయి.టి20 ప్రపంచకప్ జట్టును అక్టోబర్ 9వ తేదీలోపు...
Read More..వెస్టిండీస్ క్రికెట్ టీం లో భారీ సిక్సర్ల తో విధ్వంసం సృష్టించగల క్రికెటర్లు ఉన్నారు.క్షణాల్లో ఓడిపోయే మ్యాచ్ ను కూడా గెలిపించగల సత్తా ఉన్న వారు చాలా మంది ఉన్నారు.ఈ దేశ క్రికెటర్లు ప్రతి దేశంలో జరిగే టీ20 లీగ్ లలో...
Read More..హైదరాబాద్లో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియాపై విజయన్ని సాధించిన భారత్ మరో సిరీస్ను కైవసం చేసుకుంది.టీ20 ప్రపంచకప్ 2021 నుండి భారత్ ఇప్పటివరకు ఒక్క ద్వైపాక్షిక టీ20 సిరీస్ను కూడా ఓడిపోలేదు.రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ఆసియాకప్ ను గెలవలేకపోయింది.కానీ మిగతా...
Read More..స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ అయిన క్రిస్టియానో రోనాల్డో అంటే పరిచయం చేయాల్సిన పనిలేదు.ప్రపంచవ్యాప్తంగా ఇతనికి అభిమానులు ఉన్నారు.ఫుట్బాల్ ప్లేయర్ గా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును పొందాడు.అయితే తాజాగా క్రిస్టియానో రొనాల్డో కొత్త లోక్ లో కనిపిస్తున్నాడు.ఫుట్బాల్ ఆటగాడు రొనాల్డో బాక్సర్గా...
Read More..మన భారతదేశానికి 2011లో రెండవసారి ప్రపంచకప్ ను అందించిన టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని. 2007లో మొట్టమొదటి టి20 ప్రపంచ కప్ ను అప్పటి కెప్టెన్ గా ఉన్నా ధోని మన దేశానికి అందించాడు.ధోని 1981 జులై 7వ తేదీన జన్మించాడు.ఎమ్మెస్...
Read More..టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లో అడుగుపెట్టి నేటికి సరిగ్గా పదిహేనేళ్లు కావస్తోంది.ICC T20 వరల్డ్కప్ 2007లో భాగంగా పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు మన రోహిత్ శర్మ.ఇప్పటిదాకా 136 అంతర్జాతీయ మ్యాచ్లు విజయవంతంగా ఆడి, 3620 పరుగులు...
Read More..కింగ్ కోహ్లీ గురించి క్రికెట్ ప్రపంచానికి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఓపెనర్గా దించాలని పలువురు మాజీలు సూచిస్తున్నరు.ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం మొహాలీలో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ క్రమంలో...
Read More..బాగా గుర్తింపు ఉన్న ఆటలో రాణిస్తే కాసుల వర్షం కురవడం ఖాయం.క్రికెటర్లు, ఫుట్బాల్ ప్లేయర్లు ధనవంతులు కావడం మనం చూస్తూనే ఉన్నాం.అయితే టెన్నిస్ ఆటలో ఒక స్టార్ ప్లేయర్గా రాణించిన రోజర్ ఫెదరర్ ఎవరూ ఊహించని రీతిలో డబ్బు సంపాదించాడు.ఈ స్విట్జర్లాండ్...
Read More..నీరజ్ చోప్రా పేరు తెలియని భారతీయులు ఉండరు.130 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒలింపిక్స్లో వచ్చే పతకాలు చాలా స్వల్పం.అందులో స్వర్ణ పతకం అంటే కోట్లాది మంది భారతీయుల గుండెలు ఉప్పొంగుతాయి.దేశ ప్రజలకు ఉండే అలాంటి స్వప్నాన్ని నీరజ్ చోప్రా...
Read More..నిన్న ఆసియా కప్ సీరియస్ లో భాగంగా ఇండియా జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై గెలవడం జరిగింది.ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత పాకిస్తాన్ బ్యాటింగ్ చేయగా 148 పరుగులు టార్గెట్ ఇవ్వడం జరిగింది.దీంతో బరిలోకి దిగిన...
Read More..ప్రపంచంలోనే ధనికమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐకు పేరుంది.ఇక భారత క్రికెట్తో పాటు ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లకు లెక్కకు మించి డబ్బులు వచ్చి పడుతుంటాయి.భారత జట్టుకు ఎంపికైన క్రికెటర్లకు, ఐపీఎల్లో ఆడే క్రికెటర్లకు కాసుల వర్షం కురుస్తోంది.దీంతో ఐపీఎల్లో ఆడేందుకు విదేశీ క్రికెటర్లు...
Read More..ప్రపంచ చెస్ పండుగకు రంగం సిద్ధమైంది.44వ చెస్ ఒలంపియాడ్ పోటీలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తోపాటు పలువురు ప్రముఖులు...
Read More..ప్రపంచ క్రికెట్ లో అత్యంత విలువగల, ఎక్కువ ఆదాయం కలిగిన సంస్థ భారత్ కు చెందిన బీసీసీఐ. ప్రపంచ క్రికెట్ నే బీసీసీఐ శాసిస్తుంది.బీసీసీఐకు ఎవరూ అడ్డు చెప్పరు.బీసీసీఐ నిర్ణయాలను ఐసీసీఐ కూడా వెంటనే ఆమోదిస్తూ ఉంటుంది.బీసీసీఐ చెప్పిందే వేదం అన్నట్లుగా...
Read More..సాధారణంగా క్రీడలలో ప్లేయర్లు వయస్సు మోసం సాధారణంగా కనిపిస్తుంది.జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో ‘అండర్ 18’ విభాగంలో పాల్గొనే వయస్సు దాటిన కొందరు వ్యక్తులు నకిలీ వయస్సు ధృవీకరణ పత్రాలను తయారు చేస్తున్నారు.సెలక్షన్ కమిటీలకు సర్టిఫికేట్లను ధృవీకరించడానికి సమయం ఉన్నప్పటికీ,...
Read More..క్రీడను క్రీడలాగే చూడాలి.కాని ప్రస్తుతం వాటికి రాజకీయాలను అద్దడం,లేదా స్వార్ధానికి ఉపయోగించడం చేస్తే భవిషత్తులో క్రిడల మనుగడ పట్ల ప్రశ్నార్ధకమే మిగిలుతుంది.తాజాగా స్పోర్టస్ లో అందరరూ అభిమానించే ఆట క్రిక్రెట్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయా? జాతీయ స్థాయిలో క్రికెట్ లో...
Read More..భారత్లో క్రికెట్కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఐసీసీకి భారత్ నుంచే అత్యధిక ఆదాయం లభిస్తోంది.దీంతో భారత్లో క్రికెట్ అభివృద్ధికి తీసుకునే చర్యలకు ఐసీసీ తప్పక గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.ఇక భారత క్రికెట్ బోర్డు...
Read More..సౌరబ్ గంగూలీ.ఈ పేరు తెలియని క్రికెట్ ఫ్యాన్స్ ఉండరు.తన ఆట శైలితో కోట్లాదిమంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు.ఎన్నో రికార్డులు ఆయన పేరిట ఇప్పటికీ ఉన్నాయంటే. సౌరవ్ గంగూలీ ఆటశైలే దానికి కారణం.ప్రత్యర్థి జట్టుకు ఎన్నోసార్లు తన ఆటతోనే సమాధానం చెప్పాడు.ప్రస్తుతం బీసీసీఐ...
Read More..తరం మారే కొద్దీ క్రికెట్ ప్రేక్షకుల అభిరుచి మారుతోంది.ఒకప్పడు టెస్టులు ఆసక్తికరంగా ఉండేవి.ఆ తర్వాత వన్డేలకు ప్రాధాన్యం పెరిగింది.ప్రస్తుతం క్రికెట్ లోకం అంతా టీ20లకే జై కొడుతోంది.అందుకే ఐపీఎల్ అంతగా సక్సెస్ అయింది.ఇక క్రికెట్ ఆడే ప్రపంచ దేశాలలో ప్రస్తుతం ఆసక్తి...
Read More..అవును, జడేజా CSKకు షాకిచ్చినట్టే అనిపిస్తోంది.చెన్నై సూపర్ కింగ్స్ కి జడేజా చేసిన సేవలు గురించి క్రికెట్ ప్రపంచానికి తెలిసినదే.ఇలాంటి తరుణంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రవీంద్ర జడేజా...
Read More..రోహిత్ శర్మ అంటే ఎవరో తెలియని క్రికెట్ అభిమానులు ఉండనే వుండరు.టీమిండియా జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ 3 ఫార్మాట్లలో ఆడి తొలి సిరీస్ల్లోనే ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.దాంతో రోహిత్...
Read More..Vizag, 04th July 2022: In order to provide better access to specialised healthcare facilities for the communities around Vizag, Vedanta’s Vizag General Cargo Berth (VGCB) has launched a unique healthcare...
Read More..జో రూట్.ఈమధ్యకాలంలో మంచి ఫామ్ లోకి వచ్చి అందరి మన్ననలు పొందుతున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్.ఇతడు ఇంగ్లాండ్ టెస్టు జట్టుకి మాజీ కెప్టెన్ అన్న సంగతి అందరికీ తెలిసినదే.జో రూట్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు.కొంతకాలం క్రితం కెప్టెన్సీ నుండి భారం...
Read More..క్రికెట్లో ఎన్ని టోర్నీలు జరిగినా వన్డే ప్రపంచకప్కు ఉన్న ప్రాధాన్యత వేరు.అలాగే, టెన్నిస్ మరియు నాలుగు గ్రాండ్ స్లామ్లలో వింబుల్డన్కు ఉన్న ప్రాముఖ్యత భిన్నంగా ఉంటుంది.ప్రపంచకప్లో చాంపియన్ కావాలని ప్రతి క్రికెటర్ ఎలా కలలు కంటాడు.అయితే ప్రతి నాలుగేళ్లకోసారి క్రికెట్లో మెగా...
Read More..అవును, ఇది నిజంగా మోర్గాన్ అభిమానులకు చేదు వార్తగానే పరిగణించాలి.అతగాడు ఎలాంటి అతగాడు అనేది ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు.ఇంగ్లండ్కు వన్డే వరల్డ్ కప్ అందించిన వాడుగా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేరిట ఓ భారీ రికార్డు వుంది.త్వరలో అతడు అంతర్జాతీయ క్రికెట్కు...
Read More..క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్.ఎప్పుడు ఎవరు సిక్స్ కొడతారో.ఎవరు ఫోర్ కొడతారో.బౌలర్ ఎలా బౌలింగ్ చేస్తారనేది ఊహించలేం.అందుకే క్రికెట్ లో క్రికెటర్లు రాత్రికి రాత్రి లైమ్ లైట్లోకి వస్తారు.నైట్ కి నైట్ స్టార్ క్రికెటర్లుగా అవుతారు.సెంచరీలు, డబుల్ సెంచరీ చేస్తూ రికార్డులు...
Read More..నెదర్లాండ్స్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జోస్ బట్లర్ బ్యాట్తో విరుచుకు పడ్డాడు.ఈ సిరీస్లో బట్లర్ రెండు ఇన్నింగ్స్ల్లో 248 పరుగులు చేశాడు.సిరీస్లో బ్యాట్స్మెన్లు చేసిన అత్యధిక పరుగులు ఇవే.తొలి మ్యాచ్లో అజేయంగా 162 పరుగులు...
Read More..ఆమె భారత దేశానికి దక్కిన ఓ ఆణిముత్యం.ఆడదే అయినా సబల అని నిరూపినిచింది.ఆమె మరెవ్వరోకాదు, వెన్నం జ్యోతి సురేఖ. ఓటమినుండి పాఠాన్ని నేర్చుకున్న ఓ నిరంతర యోధురాలు.గతంలో ఒకే ఒక్కసారి సెలెక్షన్ ట్రయల్స్లో తడబడినందుకు తొలి 2 ప్రపంచకప్ టోర్నీలలో భారత...
Read More..ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి అందరికీ తెలిసిందే.ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ బ్యాట్స్మెన్స్ గా పేరు తెచ్చుకున్నాడు.డేవిడ్ వార్నర్ గ్రౌండ్ లో ఉన్నాడంటే పరుగుల వరద పారాల్సిందే.క్రీజులో ఉన్నంతసేపు తన బ్యాట్ తో చెలరేగిపోతూ ఉంటాడు.దీంతో వార్నర్ బ్యాటింగ్...
Read More..దక్షిణాఫ్రికాతో ఆదివారం ముగిసిన ఐదు మ్యాచ్ల టీ20ఐ సిరీస్లో టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.ఈ సీనియర్ ప్లేయర్ నాలుగు ఇన్నింగ్స్ల్లో ఆరు వికెట్లు తీశాడు.దాంతో మొత్తం సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా పేరు...
Read More..భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ మైదానంలోనూ, బయటా నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు.ఇటీవల కాలంలో బెస్ట్ ఫినిషర్గా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.ఈ క్రమంలో కెరీర్ ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో తిరిగి టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్నాడు.తరచూ సోషల్ మీడియాలో అభిమానులను సంతోష పెట్టడానికి ఆసక్తికరమైన...
Read More..ఇండియాలో క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.చిన్నపిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరూ క్రికెట్ ఆడేందుకు, చూసేందుకు ఇష్టపడతారు.టీవీలో క్రికెట్ మ్యాచ్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా క్రికెట్ కు మంచి ఆదరణ ఉంది.క్రికెట్...
Read More..పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తన అద్భుతమైన ఆట తీరుతో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు.తాజాగా విరాట్ కోహ్లీ, ధోనీ, సచిన్ వంటి దిగ్గజ ఆటగాళ్లకే సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును బాబర్ అజామ్ నెలకొల్పాడు.క్రికెట్ చరిత్రలోనే ఏ బ్యాటర్...
Read More..మీరు విన్నది నిజమే.ఒక ఉపాధ్యాయుడిలా వ్యవహరించాల్సిన వివిధ క్రీడల కోచ్ లు నేడు తమ ధర్మాన్ని మరిచి విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్నారు.క్రీడాకారుల యెడల ఓ తండ్రిలాగా మెలగాల్సిన వీరు కామం నెత్తికెక్కి మితిమీరుతున్నారు.తాజాగా ఇక్కడ అదే జరిగింది.ఒక కోచ్ పైన పలు...
Read More..టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది.క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది.అన్ని ఫార్మాట్ల (టెస్టు,వన్డే, టీ20) నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది.ఈ మేరకు ట్విట్టర్లో మిథాలీ రాజ్ చేసిన సంచలన ప్రకటన క్రికెట్ లోకాన్ని షాక్ కు...
Read More..భారత అథ్లెట్ అవినాశ్ సబ్లే అంటే ఇపుడు ఓ బ్రాండ్.తాజాగా జరిగిన ప్రతిష్టాత్మకమైన డైమండ్ లీగ్లో ఇతగాడు మంచి ప్రదర్శన కనబరిచాడు.3వేల మీటర్ల స్టీప్లేచేస్లో 8నిమిషాల 12.48 సెకన్ల వ్యవధిలో గమ్యం చేరి భారత్ తరఫున కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు.ప్రతిష్టాత్మకమైన...
Read More..