కరోనా వల్ల ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే మళ్లీ మ్యాచులను నిర్వహించి ఐపిఎల్ ను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది.ఇదిలా ఉండగా క్రికెటర్ల ఇంట్లో కరోనా కలకలం రేపుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఐపిఎల్ లో కూడా కొందరు క్రీడాకారులకు కరోనా నిర్దారణ...
Read More..ఏపీకి చెందిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు జగన్ సర్కార్ నజరానా ప్రకటించింది.రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా విశాఖలో ఆమెకు రెండెకరాల స్ధలం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత...
Read More..తాజాగా ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా టీమిండియా టెస్టు సిరీస్ ను ఆస్ట్రేలయా జట్టుపై ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో చిత్తు చేసి టీమిండియా సాధించిన విజయాలలో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.అయితే టీమ్ ఇండియా సాధించిన విజయం పై ఆస్ట్రేలియా...
Read More..ఈ మధ్య కాలంలో మన టీమిండియా క్రికెటర్లు వారి ఆటతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ తెగ ఫాలో అయిపోతున్నారు.ఈ విషయంలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ముందుంటాడని చెప్పవచ్చు.హార్దిక్ పాండ్యా ధరించే డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుండి అతడు...
Read More..కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న మిగతా చిత్ర పరిశ్రమలలో కూడా తనకంటూ పేరును సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్.ఇదివరకే తాజాగా స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్...
Read More..ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ రెండోసారి ఏవిధంగా విజృంభిస్తోందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.రోజుకి మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో ప్రజలు మరణిస్తున్న సంగతి మనం ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం.ముఖ్యంగా ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశంలో రోజుకి...
Read More..కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా ప్రపంచంలో క్రీడా రంగానికి సంబంధించిన ఎన్నో పెద్ద పెద్ద టోర్నమెంట్లు వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో కొన్ని టోర్నమెంట్లు జరగడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కొన్ని మెగా టోర్నమెంట్లు నిర్వహించడం పెద్ద కష్టంగా మారిపోయింది...
Read More..ఇటీవల చాలా మంది క్రికెటర్లు గాయాలపాలై అనేక ఇబ్బందులు పడుతుంటారు.ఒకసారి గాయం అయితే కోలుకోవడానికి కొన్నిరోజులు, ఫిట్ నెస్ సాధించడానికి కొన్ని రోజులు, ఫామ్ లోకి రావడానికి కొన్నిరోజులు పడుతుంది.దీని వల్ల వారు కొన్ని మ్యాచ్ లను ఆడలేకపోతుంటారు.దీనివల్ల అభిమానులల్లో కూడా...
Read More..కరోనా కారణంగా ఐపిఎల్ వాయిదా పడటం పట్ల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశచెందారు.దీని వల్ల బీసీసీఐకి కూడా చాలా నష్టం వాటిల్లింది.అయితే ఎలాగైనా సరే ఈసారి ఐపిఎల్ ను పూర్తిగా మార్చివేయాలని బీసీసీఐ చూస్తోంది.ఈ క్రమంలోనే మరో 10 రోజుల్లో ఐపిఎల్...
Read More..భారత దేశంలో క్రికెట్ కు ఎంత ఆదరణ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే.కాని మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా భావిస్తారు.అందుకే భారతదేశంలో రోజురోజుకు క్రికెట్ కు...
Read More..కేంబ్రిడ్జ్ వర్శిటీ పరిశోధకులు ఓ కొత్త రకం బ్యాట్ ను తయారు చేయటానికి కృషి చేస్తున్నారు.ఆ బ్యాట్ తో కొడితే బంతి బ్యాట్ కు ఎక్కడ తగిలినా బౌండరీ వైపు దూసుకెళుతుంది.ఇలాంటి బ్యాట్ ను తయారు చేయడానికి చాలా ఏళ్లుగా పరిశోధనలు...
Read More..టీమిండియాకి హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ను బీసీసీఐ ప్రకటించింది.జూన్ 2న ఇంగ్లాండ్ పర్యటనకి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లోని భారత్ టెస్టు జట్టు వెళ్లనుంది.అయితే జులైలో శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ కోసం మరో జట్టుని భారత క్రికెట్...
Read More..కరోనా ఏ రంగాన్ని వదలడం లేదన్న విషయం తెలిసిందే.దీని దెబ్బకు చివరికి సజావుగా సాగుతున్న క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్ కూడా బ్రేకులు పడ్దాయి.ఇదిలా ఉండగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత ఆటగాళ్లంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని బీసీసీఐ కూడా సలహా...
Read More..కరోనా దెబ్బకు ఐపీఎల్ రద్దు తర్వాత క్రీడాలోకాన్ని షాక్ కు గురిచేసిన మరో సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.ప్రఖ్యాత ఛత్రసాల్ స్టేడియం వద్ద రెండుగా విడిపోయిన రెజ్లర్లు ఘర్షణకు దిగారు.ఈ ఘటనలో యువ రెజ్లర్ సాగర్ కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు.ఈ కేసులో...
Read More..క్రికెట్ అంటే చాలా మందికి ప్రాణం.అందులోనూ ఐపిఎల్ వచ్చిదంటే ఇక పండగ వాతావరణం నెలకొంటుంది.అయితే క్రికెట్ ఆడే అవకాశం చాలా మందికి రాదు.జెర్సీ సినిమాలో లాగా చాలా మందికి సరైన టైంలో అవకాశాలు రావు.అయినా కానీ కొంత మంది పట్టుదలగా క్రికెట్...
Read More..ప్రపంచానికి ప్రేమను పంచే అమ్మకు అందులోనూ క్రీడలను ఎంచుకున్నవారికి కొంచెం ఎక్కువే అవకరోధాలు ఉంటాయి.అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా క్రీడల్లో రాణించిన అమ్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.భారత బాస్కెట్ బాల్ జట్టు మాజీ కెప్టన్ అయిన అనిత పాల్దురై ఏసియన్ బాస్కెట్...
Read More..ప్రపంచ క్రికెట్లో విధ్వంసకరమైన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరు అని అడిగితే ఎక్కువ సమాధానం వచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్.ప్రపంచ క్రికెట్ కి వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించి చాలా సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ అలాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్ లేడంటే అతిశయోక్తి కాదు.వీరేంద్ర...
Read More..ఇండియాలో క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.క్రికెటర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.అలాంటి క్రికెటర్లు హీరోయిన్లతో ప్రేమలో పడిన వార్తలు అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటాయి.ఇప్పటి వరకూ క్రికెటర్లకు, హీరోయిన్లకు పెళ్లిళ్లు చాలానే జరిగాయి.హీరోయిన్లతో ప్రేమలో క్రికెటర్లు కొన్ని జంటలు పెళ్లిపీటలెక్కాయి.ఇంకొన్ని...
Read More..ప్రస్తుతం దేశంలో కరోనా పెద్ద ఎత్తున విజ్రుంభిస్తోంది.సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి.మొదటి కరోనా వేవ్ లో కేసులు ఎక్కువగా పెరిగినా మరణాలు సెకండ్...
Read More..ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మృత్యుఘంటికలు మొగిస్తోంది.మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో మరణాలు అధికంగా నమోదవుతూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది.అయితే ఇప్పటికే కోవిడ్ దెబ్బకు ఆధికారికంగా ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించకున్నా ప్రజలే స్వచ్చందంగా లాక్ డౌన్...
Read More..చాలామంది నాని హీరోగా చేసిన జెర్సీ సినిమా చూసే ఉంటారు.అందులో హీరో నాని క్రికెట్ ఆడుతూనే ప్రాణాలు కోల్పోతాడు.అలాగే భీమిలీ కబడ్డీ జట్టు సినిమాలో కూడా కబడ్డీ ఆడుతూ చనిపోతాడు.అయితే అది సినిమా.కానీ నిజజీవితంలో కూడా అలా కొంతమంది క్రీడాకారులు ప్రాణాలు...
Read More..ఒలింపిక్స్ లో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక రెజ్లర్ సుశీల్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది.ఉత్తర ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియంలో మంగళవారం రాత్రి రెజ్లర్ల మధ్య జరిగిన గొడవలో 23 ఏండ్ల సాగర్ మృతిచెందగా మరో ఇద్దరికి...
Read More..కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 14 సీజన్ అర్థంతరంగా వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఇంతవరకు సజావుగా సాగుతున్న ఐపీఎల్ లో ఆటగాళ్లకు కరోనా రావడంతో ఒక్కసారిగా పూర్తిగా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఐపీఎల్ యాజమాన్యం కట్టుదిట్టమైన ప్రోటో కాల్స్...
Read More..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎన్నో ఏళ్ల నుంచి కీలక బ్యాట్స్మెన్, కెప్టెన్ గా సేవలు అందిస్తున్న డేవిడ్ వార్నర్ పై వేటు వేయడాన్ని ఎస్ఆర్హెచ్ అభిమానులే కాకుండా క్రికెట్ నిపుణులు కూడా జీర్ణించుకో లేకపోతున్నారు. సన్ రైజర్స్ జట్టు గెలిచిన...
Read More..ఐపీఎల్ అనేది క్రికెట్ అభిమానులకు అంత్యంత ప్రియమైన క్రీడా ఈవెంట్.వేసవి వచ్చిదంటే చాలు ఫ్యాన్స్ ఐపిఎల్ కోసం ఎదురుచూస్తారు.అయితే ఈసారి కరొనా వల్ల సజావుగా జరుగుతున్న మ్యాచులు మధ్యలోనే ఆగిపోయాయి.కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ ను నిరవధికంగా వాయిదా వేసిన...
Read More..ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇలాంటి పరిస్థితుల మధ్య తాజాగా ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.గత మూడు రోజుల నుంచి ఐపీఎల్ లో కరోనా కేసులు మరింత ఎక్కువ...
Read More..తాజాగా అపెండిసైటిస్ బాధతో ఆసుపత్రిలో చేరిన పంజాబ్ కింగ్స్ టీం జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కి సోమవారంనాడు విజయవంతంగా సర్జరీ పూర్తయింది.తీవ్రమైన కడుపు నొప్పితో రాహుల్ ఆదివారం నాడు ఆసుపత్రిలో చేరగా పరీక్షించిన వైద్యులు అపెండిసైటిస్ అని నిర్ధారణ చేయడంతో...
Read More..పీవీ సింధుకి మరో అరుదైన గౌరవం దక్కింది.బ్యాడ్మింటన్ లో స్ఫూర్తిని చాటుతున్న పీవీ సింధుని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ క్యాంపెయిన్ కి అంబాసిడర్ గా నియమించింది.పీవీ సింధుతో పాటు కెనాడాకి చెందిన స్టార్ షట్లర్ మిచెల్లె లీ...
Read More..టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఐపీఎల్ లో పాండ్యా సోదరులు ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.బయో బబుల్ లో ఉన్న మ్యాచ్ నుంచి విరామం లభించడంతో పాండ్య...
Read More..తాజాగా అంతర్జాతీయ క్రికెట్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లలో మూడు ర్యాంకులు పొందింది.ఇందులో భాగంగానే తాజాగా ప్రకటించిన టీమిండియా ర్యాంకింగ్స్ లో టెస్టులలో టీమిండియా మొదటి స్థానంలో కొనసాగుతుండగా.టి-20లో భారత్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.అయితే...
Read More..ప్రస్తుతం మన దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న విషయం తెలిసిందే.కరోనాతో మానసికంగా నెగెటివిటీతో ఉన్న క్రికెట్ అభిమానులకు కొంత ఊరటనిచ్చేలా ఐపీఎల్ దోహదపడుతుందని చెప్పవచ్చు.అయితే మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఎంతటిదో మనకు తెలిసిందే.అన్ని దేశాల్లో క్రికెట్ అంటే...
Read More..ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకవైపు కరోనా విస్తరిస్తూ ఉంటే.అనేక హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత ఉన్న సంగతి అందరికీ విదితమే.అంతేకాకుండా రోజుకు ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు.అలాగే కొన్ని హాస్పిటల్స్ లో వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేని సందర్భాలు ఉన్నాయి.అయితే ఈ...
Read More..చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్లో 200 మ్యాచ్ ఆడుతున్న రెండో క్రికెటర్గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.ఈ ఫీట్ను సాధించిన తొలి సీఎస్కే క్రికెటర్ ఎంఎస్ ధోని, ఆ తర్వాత స్థానంలో రైనా నిలిచాడు.ముంబై ఇండియన్స్తో...
Read More..భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ మరే ఆటకు లేదన్న విషయం తెలిసిందే.అన్ని దేశాల్లో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే, కాని మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా పూజించేంత వెర్రి అభిమానం కలిగి...
Read More..పంజాబ్ కింగ్స్ యువ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ సంచలన ప్రదర్శనకు విలవిలలాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 34 పరుగులతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.శుక్రవారం జరిగిన ఆ మ్యాచ్లో హర్ప్రీత్ ముందుగా బ్యాటింగ్లో కేఎల్ రాహుల్కు అండగా నిలిచి ఆ...
Read More..ఫుట్ బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారుల్లో టాప్ రొనాల్డోనే.ఈ మేటి ఆటగాడి లైఫ్ చాలా స్టైలిష్, రిచ్ గా ఉంటుంది.ఇంతలా పేరుతెచ్చుకున్న ఆయనపై తాజాగా...
Read More..ఐపీఎల్ 14వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవమైన ప్రదర్శన చూపిస్తుంది.ఈ సీజన్ లో 6 మ్యాచ్ లలో కేవలం ఒకటి మాత్రమే విజయాన్ని అందుకుందు ఎస్.ఆర్.హెచ్ టీం.పాయింట్ల పట్టికలో లాస్ట్ లో నిలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్.ఈ సీజన్...
Read More..టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమందికి కరోనా వైరస్ సోకింది.ఈ విషయాన్ని అశ్విన్ భార్య ప్రీతి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు...
Read More..ఈజీగా గెలవాల్సిన మ్యాచుల్లోనూ చేతులెత్తేస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులను కలవరపెడుతోంది.ఐపీఎల్ 2021 మొదటి నుంచి ఇప్పటి వరకు వరుసగా హ్యాట్రిక్ పరాజయాలతో దారుణంగా విఫలమవుతోంది.సన్ రైజర్స్ జట్టులో టాపార్డర్ మినహా, ఎవ్వరూ రాణించలేకపోవడం ఎస్ఆర్హెచ్ విజయావకాశాలను దెబ్బతీసింది.వరుసగా విఫలమవుతున్నా...
Read More..కరోనా ప్రస్తుతం దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.ఊహించకుండా విజృంభించిన సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.ఇక చాలామంది పల్స్ రేట్ పడిపోవడంతో మృతి చెందుతున్న వల్ల ప్రభుత్వలు అప్రమత్తమై అన్ని ఆసుపత్రులలో ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి...
Read More..ప్రస్తుతం ఓ కరోనా తీవ్రంగా కొనసాగుతున్న మరోవైపు ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగుతున్న సంగతి అందరికీ విధితమే.ఈ క్రమంలో ఎంతో ఆసక్తికరంగా జట్టల మధ్య పోరు కొనసాగుతోంది .ఇది ఇలా ఉండగా ఈ ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ వరసగా...
Read More..ఐపీఎల్ 2021 సీజన్ లో ప్రత్యర్థులకి చెమటలు పట్టించడాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అలవాటుగా చేసుకుంది.ఇప్పటికే ఆరు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ నాల్గింటిలో గెలుపొందడం ద్వారా టాప్-4 లో కొనసాగుతోంది.మరోవైపు వరుసగా నాలుగు పరాజయాల తర్వాత మళ్లీ గెలుపు రుచి చూసిన కోల్కతా...
Read More..మాజీ టీమిండియా కోచ్ గా వ్యవహరించిన రవిశాస్త్రిగురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంట ఆయన క్రికేటర్ గా, టీమిండియా కోచ్ గా రాణించారు.రవిశాస్త్రిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్, మీమ్స్ వస్తుండటం తెలిసిందే.అందుకు తగ్గట్లుగా ఆయన కూడా నెట్టింట ఎప్పుడూ యాక్టీవ్...
Read More..ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఐపీఎల్ 2021 సీజన్ లో భాగంగా సన్ రైజర్ హైదరాబాద్ ఆటగాడు నటరాజన్ గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో మొదటగా అతడు బెంచ్ కు పరిమితం అయిన కానీ,...
Read More..క్రికెట్ అభిమానులకు జడేజా పరిచయం అక్కర లేని పేరు.ప్రపంచంలోని బెస్ట్ ఫీల్డర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న జడేజా తన ఆట తీరుతో మనల్ని అలరిస్తూనే ఉన్నాడు.ప్రస్తుతం ఐపీఎల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇప్పుడిప్పుడే హోరాహోరీగా మ్యాచ్ లు జరుగుతున్నాయి.ఇక ఎవరైతే విమర్శలు...
Read More..భారత దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఎంతటిదో మనం ప్రత్యేకంగా చర్చించుకోనక్కరలేదు.క్రికెట్ ను ఒక మతంగా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూసే నైజం మన సొంతం.వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్కుల వారు క్రికెట్ ను ఎంజాయ్ చేస్తారు.ముఖ్యంగా ఐపీఎల్...
Read More..ఇండియాలో కొద్ది వారాలుగా కరోనావైరస్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.ఆక్సిజన్ కొరతతో చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు.బెడ్లు ఖాళీ లేక కొందరు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు.ఇంకొందరు ఇంట్లోనే చనిపోతున్నారు.సరైన వైద్య వసతులు లేక ఇండియా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది.ఇటువంటి తరుణంలో భారత్...
Read More..కరోనాను ఎదురించి బయోబబుల్ సెక్యూర్ వాతావరణంలో ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతోంది.అయితే, ఈ వైరప్ వ్యాప్తి ఎఫెక్ట్ తో ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.వైరస్ భయంతో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఐపీఎల్ కు దూరం అవుతున్నారు.ఢిల్లీ క్యాపిటల్స్ కు...
Read More..రవిచంద్రన్ అశ్విన్.ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్గా వినిపిస్తున్న పేరు.అనుకోకుండా క్రికెటరైన అతను స్పిన్నర్గా మారి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.ఆర్కిటెక్ట్ కెరీర్ను వదిలిన అతను ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను బుట్టలో వేసుకునే ప్రణాళికలను పక్కాగా రూపొందిస్తున్నాడు.కేవలం 77 టెస్టుల్లోనే 400 వికెట్లు...
Read More..ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే కుర్రాళ్లలో కనిపించే జోష్ అంతా ఇంతా కాదు.చదువులు పక్కన పెట్టి, షికార్లు కాదనుకుని టీవీలకు అతుక్కుపోతుంటుంది కుర్రకారు.కుర్రోళ్లు కదా.వాళ్ల సరదాలు ఎలా కాదనగలం.వాళ్ల ఆనందాన్ని ఎలా తప్పు పట్టగలం.ఆల్రెడీ ఐపీఎల్ కోసం తమ ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు.ఐపీఎల్ని...
Read More..ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.సామాన్యుల మొదలు సెలెబ్రెటీల వరకు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.అయితే సామాన్యులకు సోషల్ మీడియా వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు.ఇబ్బందల్లా సెలెబ్రెటీలకు ఉంటుంది.ఎందుకంటే నెటిజన్లకు సెలెబ్రెటీలు అందరూ సాఫ్ట్ టార్గెట్.ఏమైనా అనొచ్చు,...
Read More..ప్రస్తుతం దేశమంతా కోవిడ్ విజృంభణతో అంతా మానసికంగా కృంగి పోయి ఉన్న పరిస్థితులలో కొంచెం ఈ విషయాన్ని మర్చిపోయి మనసును కొంచెం ఆహ్లాదపరుచుచున్నది ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్ అని చెప్పక తప్పదు.మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ...
Read More..ఫోటోలు తీయడం ఒక కళ.చాలా మందికి ఫోటోలు తీయడమంటే ఆనందం.జీవితంలో దాన్ని ఒక భాగంగా చూసేవారు కూడా ఉన్నారు.వెయ్యి మంది మాట్లాడే తీరు ఒక్క ఫోటో చూస్తే సరిపోతుంది.ఫోటోకు ఉన్న గొప్పతనం అలాంటిది.అయితే ఈ ఫోటోలు తీయడం అంత సులభం కాదు.మారుతున్న...
Read More..ప్రపంచ మహిళా క్రికెట్లో లేడీ సచిన్ అని పిలువబడే మిథాలీ రాజ్ తన రిటైర్ మెంట్ పై కీలక ప్రకటన చేశారు.ఎన్నో ఏళ్లుగా భారత మహిళా క్రికెట్ జట్టులో ఆడుతూ, కెప్టెన్ గా కూడా విధులు నిర్వహిస్తున్నా, కలగా మిగిలిన వరల్డ్...
Read More..మన దేశంలో క్రికెట్ అంటే ప్రేక్షకులకు అదొక ఫీవర్ లాంటిదన్నట్లు భావిస్తారు.మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఎక్కువ.అన్ని వయస్కుల వారు క్రికెట్ ను అభిమానిస్తారు.అన్ని దేశాల్లో క్రికెట్ ఒక ఆట మాత్రమే.కాని మన దేశంలో క్రికెట్ అంటే ఒక...
Read More..ఈ మధ్య కాలంలో చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించే వారు ఎక్కువ అవుతున్న విషయాన్ని గమనించే ఉంటారు.దీనికి పలు కారణాలను వైద్యులు తెలియచేస్తున్న, అలాగే గుండెపోటు రాకుండా సూచనలు ఎన్నో చేస్తున్నా గుండె ఆగడం మాత్రం మానడం లేదు. ఇకపోతే హైదరాబాద్...
Read More..ప్రతి మనిషి తనను తాను నమ్ముకోవడం కంటే మూఢనమ్మకాలను ఎంతో కొంత నమ్మి తీరుతాడు.ఇది ఎవరూ బహిరంగంగా అంగీకరించకపోయినా అంతర్గతంగా నమ్ముతానని తనకు తెలుసు.కాని బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడడు.మూఢ నమ్మకాలు ఎవరూ నమ్మవద్దని చెబుతారు.కాని అలా కొన్ని చేయడం వల్ల మంచి...
Read More..టీమ్ ఇండియా సూపర్ స్టార్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ ఆయన కేఎల్ రాహుల్ తాజాగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో తనదైన మార్క్ బ్యాటింగ్ చేపడుతూ ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ జట్టు గెలుపు ఓటములతో ముందుకు సాగుతున్న...
Read More..మన దేశంలో క్రికెట్ అంటే ఒక పిచ్చి.ఇక వయస్సుతో సంబంధం లేకుండా క్రికెట్ ను అభిమానించే వారు కోకొల్లలు.అందుకే ఎన్ని తరాలు మారినా క్రికెట్ కు ఆదరణ మాత్రం తగ్గడం లేదు.ముఖ్యంగా ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ మనందరికి తెలిసిందే.ఇక ఐపీఎల్...
Read More..ఎంతోమంది ప్రేక్షకులకు క్రికెట్ ఆటపై చెప్పలేనంత అభిమానం ఉంటుంది.ఇక మ్యాచ్ స్టార్ట్ అయిందంటే చాలు క్రికెట్ అభిమానులు ఎన్ని పనులున్నా వదులుకొని మరీ స్టేడియం లోకి వెళ్తారు.టీవీల ముందు వాలిపోతారు.ఇక క్రికెట్ అంటే ఆసక్తి ఉన్న గర్ల్స్ అభిమానులు కూడా చాలా...
Read More..క్రికెట్ కు సినిమాకు విడదీయలేని బంధం ఉంది.చాలా మంది క్రికెటర్లు సినీ తారలను పెళ్లి చేసుకున్నారు.మరికొంత మంది క్రికెటర్లు సినిమాల్లో నటించారు.క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కొందరు సినిమాల్లోకి అడుగు పెడితే.మరికొంత మంది క్రికెట్ లో కొనసాగుతూనే సినిమాల్లో నటించారు.ఇంతకీ వెండి...
Read More..అవకాశాలు ఎక్కడ ఉంటే జనాలు అక్కడికి వెళ్తారు.చాలా మంది భారతీయులు ఇతర దేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడుతున్నారు.అలాగే ఇతర దేశాల్లో పుట్టిన వారు ఇండియాలోనూ పౌరసత్వం పొంది ఉంటున్నారు.అలాగే విదేశాల్లో పుట్టి భారత్ తరఫున క్రికెట్ ఆడిన వారు చాలా మంది...
Read More..ప్రస్తుతం భారతీయ క్రికెట్ లో చాలా పోటీ నడుస్తోంది.క్రికెట్ కు రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ, ఆర్థిక స్థిరత్వం, పేరు ప్రఖ్యాతులు ఇలా చాలా రకాల సానుకూల అంశాలు క్రికెట్ లో టాలెంట్ ఉన్న యువతను క్రికెట్ ని కెరీర్ గా...
Read More..మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఉందో మనకు తెలిసిందే.క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా పూజిస్తారు.ఏ క్రీడకు లేనంత ఆదరణ క్రికెట్ కు ఉంది.ఇక క్రికెటర్ లకు ఓ అంతర్జాతీయ క్రికెటర్ లుగా ఎదగాలని ఉంటుంది.కాని...
Read More..ఫ్రీ హిట్ దీని గురించి క్రికెట్ అభిమానులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎవరైనా బ్యాట్స్ మెన్ వికెట్ కోల్పోతామనే భయం లేకుండా ఆడే షాట్ ఫ్రీ హిట్ ఎవరైనా బౌలర్ ముందు బాల్ నో బాల్ అయితే ఆ తర్వాత బాల్...
Read More..అంతర్జాతీయ క్రికెటర్ కావాలనేది చాలా మంది క్రికెటర్ ల జీవితాశయం.అయితే చాలా మందికి అంతటి అదృష్టం, అవకాశం ఉండదు.ఇక ఒక్కసారి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ గా స్థాయికి ఎదిగిన తరువాత చాలా బాగా సత్తా చాటుతుంటే ఇక వారిని ఆపడం ఎవరి...
Read More..ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఇక కోవిడ్ తో మానసికంగా నెగెటివ్ వాతావరణం ఉన్న పరిస్థితులలో ఐపీఎల్ ను ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా క్రికెట్ ను ఆస్వాదిస్తున్న పరిస్థితి ఉంది.సహజంగానే భారత దేశంలో క్రికెట్ కు ఉన్న...
Read More..మన భారతదేశంలో ఎంతోమంది ప్రజలు ఎన్నో ఆచారాలను పాటిస్తుంటారు.కొందరు హిందువులు ముస్లిం ఆచారాలు పాటిస్తే.కొందరు ముస్లింలు హిందువుల ఆచారాలు పాటిస్తూ హిందువుల పండుగలు కూడా చేసుకుంటారు.ఈ రెండు మతాలకు చెందిన వారు మాత్రమే కాదు మిగతా మతాలకు చెందిన వారు కూడా...
Read More..వింధ్య విశాఖ మేడపాటి ప్రస్తుతం ఐపీఎల్ కి కామెంటరీ చెబుతున్నారు.ఆమె తన బాడీ లాంగ్వేజ్ తో, అద్భుతమైన క్రీడా భాషతో భారత దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటున్నారు.ఐతే ఒక తెలుగు అమ్మాయి స్పోర్ట్స్ ప్రజెంటర్ కావడం ఇదే మొదటిసారి.నిజానికి ఆమె హైదరాబాదులోని...
Read More..లెజెండరీ స్పిన్నర్, శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు అయిన ముత్తయ్య మురళీధరన్ కి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చెన్నై నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.ఈ క్రమంలో హాస్పిటల్ సిబ్బంది వారు మురళీధరన్ కి అంగీయోప్లాస్టీ చికిత్స చేసినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం మురళీధరన్ ఐపీఎల్...
Read More..క్రికెట్ అనేది జెంటిల్ మెన్ గేమ్.ఎప్పుడు మ్యాచ్ ఎలా ఎప్పుడు మారిపోతుందో మనం చెప్పలేం.అందుకే మ్యాచ్ చివరి వరకు మ్యాచ్ విజేత ఎవరో నిర్ణయించడం చాలా కష్టం.మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రతి ఓవర్ పరుగుల వరద పారించాలని బ్యాట్స్ మెన్ వ్యూహాలు రచిస్తారు,...
Read More..భారతదేశంలో దేశంలో అత్యంత అదరణీయమైన క్రీడలలో క్రికెట్ ఒకటి.వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్కుల వారు క్రికెట్ ను ఆస్వాదిస్తారు.క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా పూజించే కొండత అభిమానం భారత క్రికెట్ కు సొంతం.ఇక టీ20, వన్డేలు...
Read More..మన భారత దేశంలో అత్యంత ఆదరణీయమైన క్రీడ క్రికెట్.వయస్సుతో సంబంధం లేకుండా క్రికెట్ ను అన్ని వయస్కుల వారు ఆస్వాదిస్తారు.ఎంతలా అంటే క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా పూజించే అంత క్రికెట్ వీరాభిమానులు ఉంటారు.అందుకే మన దేశంలో...
Read More..భారత దేశంలో క్రికెట్ కు ఉన్న అభిమానులు ఏ ఆటకు లేరని చెప్పవచ్చు.ప్రస్తుతం ఐపీఎల్ 14 భారత అభిమానులను అలరిస్తోంది.ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్లో వారి సత్తా చాటి వారి కెరియర్ కు ఓ మార్గాన్ని ఏర్పరచుకుంటారు.ఇందులో భాగంగానే ప్రస్తుతం...
Read More..మన దేశంలో క్రికెట్ అనేది అభిమానులతో ఏకంగా పూజించబడే పండుగ.క్రికెట్ కు మనదేశంలో అంతటి స్థాయిలో ఆదరణ ఉందన్న విషయం మనం అంగీకరించక తప్పదు.క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూసేంత అభిమానం ఉంటుంది.అందుకే తనలో టాలెంట్ ఉంది...
Read More..క్రికెట్ అనేది ఓ జెంటిల్ మెన్ గేమ్.ఎప్పుడు ఆట ఎలా మలుపు తిరుగుతుంది అన్నది చెప్పడం చాలా కష్టం.అందుకే చివరి వరకు ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా మారుతుంది.అభిమానులకు ఉత్కంఠను కలిగిస్తుంది.అయితే ప్రతి మ్యాచ్ లో జార విడిచిన ఒక్క క్యాచ్ మ్యాచ్...
Read More..మన దేశంలో అత్యంత ఆదరనీయమైన క్రీడ క్రికెట్.వయస్సుతో సంబంధం లేకుండా అన్ని రకాల వయస్కుల వారు క్రికెట్ ను ఆస్వాదిస్తారనే విషయం మనకు తెలిసిందే.అయితే క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా భావించే వీరాభిమానులు ఉన్నారు.అయితే మామూలుగా వన్డే,...
Read More..కరోనా మనుషులు చేస్తున్న ప్రతి పనికి అడ్డుగా ఉంటున్న విషయం తెలిసిందే.ఎక్కడికి వెళ్లాలన్న కరోనా భయం వెంటాడుతుంది.అలాగని ప్రజలు భయపడి ఇంట్లో కూర్చుంటున్నారా అంటే అదీలేదు.ఇక ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది కదా క్రికెట్ అభిమానులకైతే పండగాలా ఉంది.కానీ ఈ ఐపీఎల్ ను...
Read More..ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గి సంస్థపై టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.స్విగ్గి యాప్ ను పూర్తిగా నిషేధించాలంటూ పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.ఇందుకు కారణం స్విగ్గి సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్.ఆ పోస్టులో...
Read More..భారత దేశానికి చెందిన టాప్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ని 11 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పాకిస్తాన్ కి చెందిన అంతర్జాతీయ క్రికెటర్ షోయబ్ మాలిక్.అయితే తాజాగా షోయబ్ మాలిక్ చాలామంది మగవారు చేసే చిన్న తప్పు...
Read More..క్రికెటర్ లు మ్యాచ్ అనంతరం చాలా కూల్ గా ఉంటారు.అభిమానులతో సోషల్ మీడియా టచ్ లో ఉంటూ అప్పుడప్పుడూ రకరకాల విధాలుగా క్రికెట్ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంటారు.అది కాక ఉత్కంఠ భరితంగా జరుగుతున్న మ్యాచ్ లో కొందరు క్రికెటర్ లు...
Read More..కొన్ని కొన్ని సార్లు ఏ పని చేసినా ప్రతి సారి ఫెయిల్ అవుతూ ఉంటుంది.మనకు మొత్తం పర్ఫెక్ట్ గానే ఉన్నట్లు అనిపిస్తుంది.అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉందన్న మాదిరిగా ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ పరిస్థితి ఉంది.ఐపీఎల్ మొదటి సీజన్ మొదటి...
Read More..భారత దేశంలో క్రికెట్ కు ఎంత ఆదరణ ఉందో మనకు తెలిసిందే.క్రికెట్ కు మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా భావిస్తాం.అంతలా క్రికెట్ కు మన దేశంలో వయస్సుతో సంబంధం లేకుండా క్రికెట్ ను ఆరాధిస్తారు.అందుకే క్రికెట్ కు ఇన్నేళ్లయినా ఇసుమంత కూడా...
Read More..తమిళ నటుడు విష్ణు విశాల్, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల గత కొద్ది నెలలుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య నడుస్తున్న ప్రేమకు సాక్ష్యాలుగా పలుమార్లు వీరిద్దరు వార్తల్లో నిలిచిన సంగతులు ఎన్నో.ఇక...
Read More..ఈ మధ్య కాలంలో కొంత మంది క్రికెటర్స్ క్రికెట్ లో ఉన్న నిబంధనలను వారికి అనుకూలంగా చేసుకొని కొత్త యాక్షన్ బౌలింగ్ లతో బ్యాట్స్ మెన్స్ ను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు.కొందరు వెరైటీ యాక్షన్ బోలింగ్ వేస్తే మరికొందరు అప్పటికప్పుడు వారి...
Read More..తాజాగా జరిగిన పంజాబ్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తో కలిసి ఆడే అవకాశం దక్కించుకున్న న్యూజిలాండ్ స్టార్ బౌలర్ రిచర్డ్ సన్ తాజాగా జరిగిన మ్యాచ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అనుభవించిన...
Read More..ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.సాంకేతిక విప్లవం ఒకంతకీ మంచిదే అయినప్పటికీ దీని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.ఎందుకంటే రకరకాల విషయాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలు, వ్యక్తులపై అసత్య ఆరోపణలు ఇలా...
Read More..సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.అల్లు అర్జున్ తన కెరీర్ లో మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.అల్లు అర్జున్ పుట్టినరోజు...
Read More..ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే అని విషయం మనకు తెలిసిందే.స్టేడియంలోకి ప్రేక్షకులు రాలేకపోతున్నా క్రికెట్ స్టార్ లు రకరకాల వీడియోలతో అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నారు.ఐపీఎల్ అంటేనే సందదడి కదా మరి.ప్రతి ఒక్క టీం ఫన్నీ వీడియోలతో తమ లోని...
Read More..క్రికెట్ అంటే యువకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను.ఇందులో ఉన్న వారికి డబ్బుకు డబ్బు, పేరుకు పేరు.కానీ ఈ ఆటలో క్రమశిక్షణ తప్పితే మాత్రం జరిమానాలు దిమ్మతిరిగేలా ఉంటాయి.ఇలాంటి పని వల్లే ఎంఎస్ ధోనీకి రూ.12 లక్షల...
Read More..క్రికెట్ లో యూనివర్సల్ బాస్ గా పిలవబడే క్రిస్ గేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గ్రౌండ్ లో దిగాక అవతల జట్టు బౌలర్ ఎవరైనా సరే బాల్ కొడితే బౌండరీ లైన్ అవతలే అన్నట్టుగా వీర విహారం చేసే వ్యక్తిగా...
Read More..నేడు ఐపీఎల్ 14 సీజన్ భారత్ లో పూర్తిగా బయో బబుల్ నీడలో మొదలు కాబోతోంది.ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా రోజుకు పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.కరోనా మహమ్మారి కారణంగా అట్టహాసమైన ప్రారంభోత్సవాలకు దూరంగా ఉంటూ...
Read More..గత సంవత్సరం కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయో జరగవో అన్న నేపథ్యం నుండి ఎట్టకేలకు 2020 ఐపీఎల్ ఎటువంటి ఆటంకం లేకుండా ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది.అయితే మళ్లీ ఐపీఎల్ 14 వ ఎడిషన్ ఏప్రిల్ 9 నుంచి...
Read More..వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ మ్యాచ్ లో ఉన్నాడంటే ఎటువంటి ప్రభావితం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ 14 కొరకు క్రిస్ గేల్ పంజాబ్ కింగ్స్ జట్టులో ఆడేందుకు తాను ఉండాల్సిన 7 రోజుల క్వారంటైన్...
Read More..ఈ సంవత్సరం ఐపిఎల్ సీజన్ ప్రారంభం అవ్వక ముందు కరోనా వైరస్ ప్రభావం టోర్నమెంట్ పై పడుతుంది.ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడినట్లుగా అర్థమవుతుంది.తాజాగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చెందిన ఆటగాడు డేనియల్ సామ్స్ కు కూడా కరోనా పాజిటివ్...
Read More..కరోనా వైరస్ సెకండ్ వేవ్ విపరీతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్ పై తీవ్ర ప్రభావం పడుతోంది.ఇప్పటికే ముగ్గురు ఐపీఎల్ క్రికెట్ ఆటగాళ్ళు కరోనా వైరస్ బారిన పడ్డారు.ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అక్షర్ పటేల్ తో సహా బెంగళూర్ జట్టు...
Read More..ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న బయో బబుల్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా మొదలు కాబోతుంది.ప్రస్తుతం భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ అధిక మోతాదులో ఉండడంతో బీసీసీఐ తో పాటు ఐపీఎల్ పాలకమండలి కూడా అనేక నియమ నిబంధనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు...
Read More..ప్రపంచ క్రికెట్ లో భారతీయ క్రికెట్ కు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది.మన దేశంలో క్రికెట్ ను అభిమానించినంత మిగతా ఏ దేశంలో అభిమానించరంటే అతిశయోక్తి కాదు.మన దేశంలో క్రికెట్ అనేది ఒక మతం, క్రికెటర్ లను దేవుళ్ళలా చూసే అభిమానులు...
Read More..14వ సీజన్ ఐపీఎల్ ఈ నెల 9 నుండి మొదలవుతుంది.కరోనా ప్రభావం వల్ల ఈసారి కూడా ఐపీఎల్ అంతా ఖాళీ స్టేడియంలోనే జరుగుతుంది.అయితే ఎంపిక చేసిన ఆరు వేదికల్లోనే ఐపీఎల్ మొత్తం జరుగనుంది.మహారాష్ట్రలో రాత్రి పూట కర్ఫ్యూ విధించడంతో పాటు కొన్ని...
Read More..క్రీడలు అనేవి ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.ఏ ఆట ఆడినా గెలుపు, ఓటములు సహజం.ఒకరు గెలవాలంటే ఒకరు ఓడిపోవాలి.అయితే మరల ఓటమి నుండి విజయం దిశగా సాగాలంటే నూతన ప్రణాళికలు వేయాలి.అప్పుడే విజయం అనేది మన వెంబడి ఉంటుంది.అయితే ప్రతి క్రీడకు...
Read More..భారత క్రికెట్ లో యువతరం హవా నడుస్తోంది.సీనియర్లు వరుసగా రిటైర్ మెంట్స్ ప్రకటించినా భారత క్రికెట్ ఏ మాత్రం వెనకబడకుండా అదే నంబర్ 1 స్థానంలో కొనసాగుతుందంటే యువ క్రికెటర్ల టాలెంట్ తోనే ఇది సాధ్యపడుతూ వస్తోంది.ఇక ప్రత్యర్థి జట్టులో ఎంత...
Read More..ప్రతి క్రికెటర్ కొన్ని కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు.ఒక్కొక్కరు ఒక్కోలా తమ జీవితానికి సంబంధించిన కొన్ని నిబంధనలను కలిగి ఉంటారు.ఉదాహరణకు తీసుకుంటే భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ జీవితంలో ఎన్నో రకాల బ్రాండ్ లకు బ్రాండ్...
Read More..క్రిస్టియానో రొనాల్డో పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.ఇక రొనాల్డొ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు.ఒక వ్యక్తిగా కడు పేదరికం నుండి గొప్ప ఫుట్ బాల్ ప్లేయర్ గా ఎదిగిన రొనాల్డొ జీవితం అందరికీ ఆదర్శం.ఫుట్ బాల్ ఆటకు ఓ...
Read More..రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బాహుబలి.ఈ సినిమా తో మన తెలుగు కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత రాజమౌళి కే సొంతం.రాజమౌళి, ప్రభాస్ 5 సంవత్సరాలు ఎంతో శ్రమించి అద్భుతంగా తెరెకెక్కించారు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్...
Read More..మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు.భారత క్రికెట్ కు అందించిన ధోనీ సేవలు చరిత్రలో నిలిచిపోతాయి.మూడు ఫార్మాట్ లలో భారత క్రికెట్ కు సేవలందించిన ఘనత ధోనీ కే దక్కుతుంది.రాంచీ లాంటి ఓ మారుమూల ప్రాంతం నుండి...
Read More..ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14 వ సీజన్ ప్రారంభం అవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇక ఐపీఎల్ సీజన్ 14 కోసం అన్ని జట్ల ఆటగాళ్లు అందరూ కూడా ప్రస్తుతం ప్రాక్టీస్ లో చాలా బిజీ అయిపోయారు.ఇది ఇలా ఉండగా...
Read More..భారతదేశంలో క్రికెట్ అభిమానులకు కొదవ లేదంటే నమ్మండి.దేశంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అని వేదం ఏమీ లేకుండా ఎంతోమంది క్రికెట్ ను ఆడడం చూడడం వంటివి చేస్తూనే ఉండడం గమనిస్తూనే ఉంటాం.క్రికెట్ అనేది ఒక ఎమోషన్.ఏదైనా టీమ్ తో...
Read More..ఇటీవల కాలంలో టీమ్ ఇండియా టీ20, వన్డే, టెస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఫార్మాట్ లో ఘన విజయాలు సాధిస్తూ నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తోంది.టీమిండియా ఆటగాళ్లు టెస్ట్ సిరీస్ లలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్టులపై గెలిచి నెంబర్...
Read More..గడిచిన ఏడాది నుంచి దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కరోనా వైరస్ భారిన పడి అనేక సమస్యలు ఎదుర్కొన్న సంగతి అందరికి తెలిసిందే.ఇటీవల...
Read More..భారత క్రికెట్ చరిత్రలో ఏప్రిల్ 2, 2011 ఎప్పటికీ మరువలేనిది.సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున కపిల్ దేవ్ తర్వాత కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల కలలను నెరవేరుస్తూ మహేంద్రసింగ్ ధోని టీమిండియా జట్టు ని వరల్డ్ కప్ ఫైనల్...
Read More..ఆనంద్ మహీంద్రా కార్పొరేట్ సంబంధిత వ్యవహారాలు ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర లేని పేరు.ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఒక మానవతావాదిగా సోషల్ మీడియాలో మంచి మంచి సంఘటనలను తన వ్యక్తిగత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారిని ప్రపంచానికి పరిచయం...
Read More..క్రికెట్ కు భారత్ లో ఎంత ఆదరణ ఉందో మనకు తెలిసిందే.క్రికెట్ ను ఒక ఆటలాగా కాక ఒక మతంలా భావిస్తారు.మిగతా ఆటల కంటే క్రికెట్ పైనే ఎక్కువ ఫోకస్ పెడతారు.దాని ద్వారా లాభలెన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి.అయితే...
Read More..ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం గా పేరు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గత సీజన్ లో మాత్రం అనూహ్యంగా చతికిలబడి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.ఇప్పటివరకు నిర్వహించిన ఐపీఎల్ ఈవెంట్స్ లలో మూడుసార్లు విజేతగా నిలిచిన చెన్నై...
Read More..ప్రతి సంవత్సరం ఐపీల్ కోసం అందరు చాల ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.ఇక ఈ సంవత్సరం ఐపిల్ 2021 ఏప్రిల్ 9న ప్రారంభం కానుంది.విజేత నిలవాలనే వ్యూహాలతో ముందుకు కదులుతున్నాయి.అదే విధంగా టైటిల్ ఫెవరెట్ జట్లలో ఒకటైనా కోల్కతా నైట్రైడర్స్ కూడా ఈ...
Read More..మన భారత దేశంలో అత్యంత ఆదరణీయమైన క్రీడ ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ అని చెప్పక తప్పదు.ముఖ్యంగా మన దేశంలో క్రికెట్ అంటే అభిమానం దాటిపోయి క్రికెట్ అంటే ఒక మతంలా తయారయింది.మన దేశంలో క్రికెట్ ఊహ తెలిసిన వయసు...
Read More..భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా దేశం లో పర్యటించి ఆసీస్ జట్టుతో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడి 2-1 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ని కైవసం చేసుకుంది.గత 30 ఏళ్లుగా టీమిండియా గెలవలేక పోతున్న గబ్బ స్టేడియంలో మన యువ క్రికెటర్లు...
Read More..ఏప్రిల్ 9వ తేదీన చెన్నై నగరం వేదికగా ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది.ఈ టీ20 మ్యాచ్ లను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు.అయితే ఈసారి ఐపీఎల్ బరిలోకి దిగనున్న 8 టీమ్ లు కీలకమైన మార్పులు చేర్పులతో...
Read More..భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది.సినిమా రాజకీయ క్రీడా వంటి పలు రంగాల్లో ప్రముఖులుగా కొనసాగుతున్న సెలబ్రిటీలు బయట ప్రదేశాల్లో తిరగడం వల్ల వారికి కరోనా వైరస్ సంక్రమిస్తుంది.క్రీడాకారులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు.గతేడాది ప్రముఖ బ్యాట్మెంటన్ ప్లేయర్ లు...
Read More..ఒక్క ఓవరులో 2-3 సిక్సర్లు కొట్టాలి అంటే చాలా కష్టం.అలాంటిది కొందరు బ్యాట్స్మెన్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి క్రికెట్ అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారు.ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పోలార్డ్ ఒకే ఓవర్లో...
Read More..నిన్న పూణే వేదికగా జరిగిన వన్డే ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్, టీం ఇండియా హోరాహోరీ తలపడ్డాయి.ముఖ్యంగా 22 ఏళ్ల యంగ్ క్రికెటర్ శ్యామ్ కరణ్ ఒక్కడే టీమిండియా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు.మెయిన్ బ్యాట్స్ మెన్లు అందరూ అవుట్ అయిన తర్వాత...
Read More..ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9వ తేదీన జరగనున్న నేపథ్యంలోనే బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ కి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఫీల్డ్ అంపైర్ ఇచ్చే సాఫ్ట్ సిగ్నల్ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.అంతేకాకుండా షార్ట్ రన్ పై...
Read More..క్రికెట్ ఒకటే కాదు తనలో మరో కోణం వుందని తన ఫాన్స్ కు చూపించిన టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఇటివల లాక్డౌన్ సమయంలో హార్ధిక్ పాండ్యా, నటాషా స్టాన్ కోవిచ్ కు వివాహం జరిగిందన్న సంగతి తెలిసిందే.అంతేకాదు వీరికి...
Read More..భారతదేశంలో అత్యంత ధనవంతులైన క్రికెటర్స్ ఎవరు అని అడిగితే ముందుగా ధోని, సచిన్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్ల పేర్లు వినిపిస్తాయి.కానీ వాళ్ళందరి కంటే అత్యంత సంపన్నమైన క్రికెటర్ మరొకరు ఉన్నారు అంటే నమ్ముతారా? ఆ సంపన్న క్రికెటర్ కి...
Read More..ఇండియాలో ఎక్కడ చూసినా మోసాలే వెలుగు చూస్తున్నాయి.డబ్బుల కోసం ఎలాంటి మోసాలు చేయడానికైనా కొందరు మనుషులు దిగజారి మరి ప్రవర్తిస్తున్నారు.అక్రమంగా డబ్బులు సంపాదించడానికి తెలివైన మార్గాలు ఎంచుకుంటున్నారు.కానీ ఎంత తెలివిగా డబ్బు సంపాదించిన ఏదో ఒక రోజు వారి బండారం బయట...
Read More..ఐపీఎల్ 2021 సీజన్ కి సంబంధించిన గీతం వచ్చేసింది.“ఇండియా కా అప్నా మంత్ర” పేరిట విడుదలైన ఈ సీజన్ యొక్క గీతం అందరినీ ఆకట్టుకుంటోంది.ఐపీఎల్ నిర్వాహకులు ఈ గీతానికి సంబంధించిన వీడియోని ఇటీవలే విడుదల చేశారు.ఒక్క నిమిషం 30 సెకండ్ల నిడివిగల...
Read More..మహేంద్ర సింగ్ ధోనీ అంటే తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండడు.ఒక కెప్టెన్ గా మూడు వరల్డ్ కప్ లు సాధించిన ఏకైక కెప్టెన్ గా భారత క్రికెట్ చరిత్రలో రికార్డ్ సృష్టించాడు.మరే భారత్ కెప్టెన్ అంత సులభంగా బద్దలు కొట్టలేరన్నది క్రికెట్...
Read More..టీమ్ ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే ఎన్నో భావోద్వేగాలు ప్రేక్షకుల్లో ఉత్పన్నమవుతుంటాయి.మైదానంలో ఒక యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది.ఇరు జట్ల ఆటగాళ్లు గెలవాలన్న కసితో చాలా సీరియస్ గా ఆడుకుంటారు.దీనివల్ల వీక్షించే ప్రేక్షకులకి కూడా ఇరు జట్ల మధ్య ఆట...
Read More..ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభం కానున్నది.ఈ నేపథ్యంలోనే ఫ్రాంఛైజీలు తమ జట్లను బాగా ప్రమోట్ చేస్తున్నాయి.ప్రతి ఫ్రాంఛైజీ కూడా సోషల్ మీడియా వేదికగా వినూత్నమైన ఆలోచనలతో తమ జట్లకు బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి.దీని కోసం తమ...
Read More..వయసు పైబడినా కూడా దిగ్గజ భారత క్రికెటర్లు ఆదివారం రోజు జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 క్రికెట్ టోర్నీలో తమ సత్తా చాటి అందర్నీ ఆశ్చర్యపరిచారు.రిటైరైన క్రికెటర్లతో నిర్వహించిన ఈ రోడ్ సేఫ్టీ సిరీస్ లో శ్రీలంక లెజెండ్స్...
Read More..మన భారతదేశంలో అత్యంత ఆదరనీయమైన క్రీడల్లో క్రికెట్ ఒకటి.ప్రపంచంలో పరిచయం అక్కరలేని పేరు సచిన్ టెండూల్కర్.క్రికెట్ గాడ్ గా అభిమానులు పిలుచుకునే సచిన్ టెండూల్కర్ కు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కొద్ది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.అయితే సచిన్ క్రికెట్ లో...
Read More..తాజాగా భారత క్రికెటర్ రోహిత్ శర్మ టీ20 మ్యాచులలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండవ ప్లేస్ దక్కించుకున్నారు.ఐతే రోహిత్ శర్మ టాప్ 2 ప్లేస్ కి చేరుకున్నది ఐసీసీ ర్యాంకింగ్స్ లో మాత్రం కాదు.శనివారం రోజు నరేంద్ర మోడీ స్టేడియంలో...
Read More..ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యుత్తమైన ఆట కనబరుస్తూ టీమ్ ఇండియాను సైతం ముప్పుతిప్పలు పెడుతోంది.టెస్ట్ మ్యాచులలో ప్రతికూలమైన పిచ్ కారణంగా టీమిండియా ఇంగ్లాండ్ పై గెలిచింది కానీ టీ20 సిరీస్ లో ఇంగ్లాండ్ పై గెలవడానికి టీమిండియా చాలా...
Read More..అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన నాలుగవ టి20 మ్యాచ్ లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ జట్టుపై 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.దీంతో టి20 సిరీస్ 2-2 లెవెల్ కి చేరుకుంది.ఐతే ఇషాంత్ కిషన్ తో కలిసి సూర్యకుమార్...
Read More..కరోనా మహమ్మారి ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం ప్రజలను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది ప్రాణాలు పోవడంతో పాటు, ఎంతో మంది వారి జీవన ఉపాధి కోల్పోయారు.అయితే ఇప్పుడిప్పుడే కరోనా వాక్సిన్ అందుబాటులోకి...
Read More..మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఎంతో మంది క్రికెటర్లకు రోల్ మోడల్… ఒక్కసారైనా ధోనీని కలవాలని, ధోనీతో ఒక్క ఫోటో దిగితే చాలని అనుకునే వారు కోకొల్లలు.కాని ఆ అవకాశం అందరికీ రాదు.క్రికెట్ లో శిక్షణ పొంది, కొంచెం టాలెంట్ ఉన్న...
Read More..భారతీయ మహిళా రెజ్లర్ రితికా ఫోగాట్ ఆత్మహత్య చేసుకోవడంతో యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి గురి అయ్యింది.రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి విజయ్ కుమార్ సింగ్ ఈ విషాదకరమైన వార్తను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.దీంతో క్రీడా అభిమానులు తీవ్ర...
Read More..దూరంగా ఉన్న స్నేహితులు ఒక దగ్గర కలిస్తే ఎలా ఉంటుంది.ఇంకా వారి అల్లరికి మాటలే ఉండవు కదూ.సామాన్యులైన సెలబ్రెటీలైన.ఎవరైన.తమ స్నేహితులను కలుసుకుంటే చిన్న పిల్లల మారిపోతారు.అరుస్తూ.గంతులెస్తూ.అల్లరి చేస్తుంటారు.తాజాగా ఇలాంటి అల్లరి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అదేంటి అంత స్పెషాలెంటీ...
Read More..ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ అత్యత్తమ ఆట ప్రదర్శన కనపరిచి బెస్ట్ ఉమెన్ క్రికెటర్ల లో టాప్ ప్లేస్ లో నిలుస్తున్నారు.వికెట్ కీపింగ్ విషయానికి వస్తే ఆమె మహేంద్ర సింగ్ ధోనీ లాగా చాలా వేగంగా బంతిని క్యాచ్...
Read More..క్రీడాకారులకు, సినిమా హీరోయిన్లకు మధ్య లవ్ ఎఫైర్స్ ఉండటం సర్వసాధారణ విషయమే.ముఖ్యంగా భారతదేశంలో క్రికెటర్లకు, మూవీ హీరోయిన్లకు మధ్య ఎన్నో లవ్ ఎఫైర్ నడిచాయి.విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల మధ్య కొనసాగిన ప్రేమాయణం అందరికీ తెలిసిందే.ఇంకా ఇతర క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య ప్రేమాయణం...
Read More..ప్రస్తుతం టీం ఇండియా ఇంగ్లాండ్ తో కలిసి టీ20 సిరీస్ ఆడుతోంది.అయితే ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టీ20లో ఒక్కరు కూడా కనీసం పోరాట పటిమ ప్రదర్శించకుండా ఉండడంతో భారత ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఎవరైతే సరిగ్గా ఆడవలసిన ప్లేయర్స్...
Read More..ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాని విపరీతం గా వాడేస్తున్నారు.ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెలబ్రెటీలను సైతం వదిలి పెట్టకుండా వినూత్నమైన ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రజనీకాంత్ డైలాగ్ లను వాడి ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించే...
Read More..ప్రపంచ క్రికెట్ లో ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం.తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక అసలు విషయంలోకి వెళితే ఇంగ్లాండ్ జట్టు సీనియర్ ప్లేయర్ మైకెల్ వాన్ సోషల్...
Read More..క్రికెట్ లో వివిధ రకాలైన బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్లు ఎంతోమంది ఉన్నారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.అంతేకాకుండా క్రికెటర్ల ఆశ్చర్యకరమైన షాట్లు, వింత బౌలింగ్ యాక్షన్ లు గురించి చెప్పుకోవలసిన అవసరము అంతకన్నా లేదు.అప్పుడప్పుడు సూపర్ మూమెంట్స్, మెరుపు...
Read More..ఏదైనా క్రీడ మైదానాలలో ఆటగాళ్లు విజయం సాధించే విషయంలో అనేక రికార్డులను సొంతం చేసుకుంటున్న సంగతి మనకందరికీ తెలిసిందే.ఈ క్రమంలో క్రికెట్ ఆడే సమయంలో కొంత మంది క్రికెటర్లు వారి లక్ష్యఛేదనలో ఒకవైపు బౌలింగ్, మరోవైపు బ్యాటింగ్ లో వివిధ రకాల...
Read More..టీమిండియా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం రోడ్ సేఫ్టీ టి20 సిరీస్ లో క్రికెట్ ఆడుతూ ఎంతో బిజీగా ఉన్నారు.అంతర్జాతీయ క్రికెట్ టీమ్ లో తన ఆట శైలితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్...
Read More..సచిన్ టెండూల్కర్ అంటే ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు.భారత దేశంలో క్రికెట్ అనేది ఒక మతం అయితే ఆ క్రికెట్ కు దేవుడు సచిన్ టెండూల్కర్ గా క్రికెట్ అభిమానులు పిలుచుకుంటారంటే సచిన్ ది ఎంతటి గొప్ప స్థాయి అనేది మనం...
Read More..టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బుమ్రాను పెళ్లి చేసుకోబోతుందని వారం రోజులుగా ప్రచారం ఊపందుకోవడం జరిగింది.అయితే ఈ వార్తలను అనుపమ పరమేశ్వరన్ కుటుంబ సభ్యులు ఖండించారు.దీంతో ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.ఇది కేవలం రూమర్ మాత్రమే అని తేలిపోయింది.బుమ్రా పెళ్లి...
Read More..తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వేదికలో మార్పులు జరిగాయి.ముందు షెడ్యూల్ ప్రకారం ఇంగ్లాండు లోని లార్డ్స్ స్టేడియంలో కాకుండా ప్రస్తుతం సౌతాంప్టన్ లో మ్యాచ్ జరగబోతున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలియజేశారు.వరల్డ్ టెస్ట్...
Read More..ఏ క్రీడారంగంలో అయినా ఆటగాళ్లు ఎవరికి వారు వారి సత్తాను నిరూపించేందుకు ఎంతో కఠోరమైన శ్రమ పడుతూ.సాధన చేస్తూ ఉన్నా కానీ కొంత మంది విఫలమవుతూ ఉంటే.మరికొందరు అద్భుతమైన విజయాలను దక్కించుకొని పతకాలను సొంతం చేసుకోవడంతో పాటు అభిమానుల మనుసులను కూడా...
Read More..ఎంత పెద్ద వారైనా.ఎన్ని పేరు ప్రఖ్యాతలు చెందిన వ్యక్తులైనా.కొన్ని కొన్ని సందర్భాలలో ఆ పెద్దమనిషి కాస్తా చిన్నపిల్లాడిలా మారి ఎంజాయ్ చేయడం మనం అనేక సార్లు చూసి ఉంటాము.అసలు విషయంలోకి వెళితే.తాజాగా టీమ్ ఇండియా జట్టు ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్...
Read More..నేడు యావత్ ప్రపంచం మహిళ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు మహిళ దినోత్సవ సందర్భంగా ప్రముఖ నటీమణులు, ప్రముఖ దిగ్గజాలు, క్రికెటర్ లు వారి స్టైల్ లో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.తాజాగా విరాట్ కోహ్లీ తన...
Read More..లార్డ్స్ మైదానం.ఇంగ్లాండ్ లోని లండన్ లో ఉన్న లార్డ్స్ మైదానం క్రికెట్ కి పుట్టినిల్లు అని అందరికీ తెలిసిన విషయమే.మన టీమ్ ఇండియా జట్టుకు ఆ గ్రౌండ్ లో ఎన్నో మరపురాని అనుభూతులు ఉన్నాయి.1983 లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో...
Read More..గత ఏడాది కరోనా వైరస్ కారణం చేత ఐపీఎల్ 2020 సంవత్సరం చివరిలో యూఏఈ దేశంలో నిర్వహించంది బీసీసీఐ.ఇక ప్రతి సంవత్సరం లాగే మార్చి లేదా ఏప్రిల్ నెలలో మొదలయ్యే ఐపీఎల్ ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో మొదలవడానికి రంగం...
Read More..మొతేరా మైదానం వేదికగా జరిగిన ఇంగ్లాండ్, భారత్ నాలుగో టెస్టులో టీమ్ ఇండియా 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కి చేరుకున్న భారత్ లార్డ్స్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో తలపడనుంది.అయితే ఇండియా,...
Read More..టీం ఇండియా జట్టుకు ఎన్నో సేవలు అందించిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇండియా జట్టు ఎన్ని కష్టాల్లో ఉన్న సమయాలలో వరుస వికెట్లు కోల్పోతున్న తరుణంలో కూడా, ఓటమి అంచులలో ఇబ్బంది పడుతున్న తరుణంలో కూడా...
Read More..కరోనా వైరస్ కారణంగా గత సంవత్సరం జరగాల్సిన లెజెండ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 4 మ్యాచ్ లు అనంతరం వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.ఈ సిరీస్ తాజాగా రాయ్పూర్ లోని షాహీద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మళ్లీ ప్రారంభం అయింది.ఈ...
Read More..రిషబ్ పంత్.ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో రిషబ్ పంత్ తన హవా కొనసాగిస్తున్నాడు.గత టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియా లో ఆస్ట్రేలియా తో భాగంగా తనదైన శైలిని చూపిస్తూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.ఇందులోభాగంగానే రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ చివరి...
Read More..టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన చలాకీతనంతో మైదానంలో ఉన్నంతసేపు నవ్వుల పూయిస్తారు.ఆయన ప్రతి మ్యాచ్లో ఇండియన్ టీం ప్లేయర్స్ లో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటారు.ముఖ్యంగా విపరీతమైన జోకులు చేస్తూ బౌలర్లలో ఎంతగానో జోష్ నింపుతుంటారు.అయితే అహ్మదాబాదులో ఇంగ్లాండ్, ఇండియా...
Read More..బుధవారం రోజు కూలిడ్జ్ క్రికెట్ గ్రౌండ్ లో వెస్టిండీస్, శ్రీలంక జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది.అయితే ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ కెప్టెన్, విధ్వంసకర బ్యాట్స్ మ్యాన్ అయిన కీరన్ పోలార్డ్ ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టి...
Read More..కింగ్ విరాట్ కోహ్లీ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.ఏ ఫార్మాట్ లో అయినా కానీ స్టేడియం లోకి అడుగు పెడితే చాలు పరుగులు తీయడంలో ఈయనకు...
Read More..మన భారతదేశంలో అత్యంత అదరణీయమైన క్రీడ ఏదైనా ఉంది ఏది అంటే క్రికెట్.ఇలా అత్యంత ఆదరణ గల క్రికెట్ లో ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు పిచ్చి.ఎందుకంటే క్రికెటర్లను దేవుళ్ళుగా పూజించే అభిమానులు ఉన్న మనదేశంలో ఐపీఎల్ ను ఎంత గొప్పగా...
Read More..మనమందరం రూబిక్ క్యూబ్ చూసే ఉంటాం.అప్పుడప్పుడు ట్రై చేసి కూడా ఉంటాము.అయితే మనలో చాలామంది ర్యుబిక్ క్యూబ్ సాల్వ్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటే.మరికొందరు మధ్యలోనే దానిని వదిలి పెట్టడం గమనిస్తూనే ఉంటాం.ఈ మధ్యకాలంలో మార్కెట్లో వివిధ రకాల రూబిక్ క్యూబ్...
Read More..గత సంవత్సరం ఐపీఎల్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ చివరికి సంవత్సరం చివర్లో యూఏఈ దేశంలో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.గత సంవత్సరం కరోనా వైరస్ కారణంగా మన దేశంలో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ చూడడానికి నోచుకోలేకపోయారు.ఇకపోతే ఈ సంవత్సరం...
Read More..సాధారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా క్రికెట్ ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎవరైనా ఆటగాళ్లు ఒక్కసారి జాతీయ జట్టుకు ఎంపిక అయితే చాలు వారి జీవితం మొత్తం పూర్తిగా మారిపోతుంది.అలాగే వారి జీవితకాలం కూడా ఎటువంటి ఇబ్బందులు...
Read More..కొత్త స్టేడియంలో స్పిన్ బౌలర్లు విసిరే బంతులకు వికెట్స్ ధనాధన్ పడిపోతున్నాయి.పిచ్ మహిమో లేక స్పిన్ బౌలింగ్ మహిమో తెలియదు కానీ బంతి గిరగిరా తిరుగుతూ బ్యాట్స్ మెన్ లను తక్కువ సమయంలోనే ఓటు చేయగలిగింది.అయితే ఇంగ్లాండ్, టీమిండియా జట్లు వెంటనే...
Read More..ఐపీఎల్ 2021 మ్యాచ్లను ముంబైలోనే నిర్వహించాలనే విషయంపై బీసీసీఐ పునరాలోచనలో పడింది.ఈఏడాది నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ల వేదికల జాబితాలో హైదరాబాద్ లేదని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఈ విషయమై మంత్రి కేటీఆర్ స్పందించారు.ఈ సందర్భంగా కేటీఆర్ బీసీసీఐతో పాటు ఐపీఎల్కు ఓ...
Read More..గడిచిన వారంలో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో టీమిండియా విజయం సొంతం చేసుకున్నప్పటికీ, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ ఎప్పుడు ఏదో ఒక విషయం పై విమర్శలు చేస్తూనే ఉన్నాడు.మూడో టెస్ట్ మ్యాచ్ ను...
Read More..విరాట్ కోహ్లీ భారత క్రికెట్ లో పరిచయం అక్కరలేని పేరు.అద్భుతమైన కెప్టెన్సీతో భారత్ కు వరుస విజయాలు అందిస్తూ భారత క్రికెట్ ను అత్యున్నత స్థాయిలో నిలబెడుతున్నాడు.కోహ్లీ మ్యాచ్ లో ఎంత దూకుడుగా ఉంటాడో, అనంతరం తోటి క్రికెటర్లతో చాలా సరదాగా...
Read More..భారత్-ఇంగ్లాండ్ మధ్య హోరాహోరీ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ టెస్ట్ మ్యాచ్ లో 2-1తో భారత్ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.అయితే మొతేరా టెస్ట్ లో మ్యాచ్ రెండు రోజులలో ముగియడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.పిచ్ సహకరించడంతోనే భారత్...
Read More..ప్రపంచ క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీకి ఎంతటి స్థాయి ఉందో మనకు తెలిసిందే.తన అసామాన్య టాలెంట్ తో అద్భుతమైన కెప్టెన్సీతో భారత్ ను విజయతీరాలకు చేర్చుతున్న విరాట్ కోహ్లీకి కోట్ల కొద్దీ అభిమానులు ఉన్నారు.మైదానంలో కోహ్లీ ఎంతో దూకుడుగా ఉంటారు.ఓటమిని ఒప్పుకొని...
Read More..భారత క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది.భారత్ సాధించిన ఎన్నో అపూర్వమైన విజయాలలో సెహ్వాగ్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.అయితే గ్రౌండ్ లో సిక్సర్లతో అలరించిన సెహ్వాగ్ తరువాత ట్విట్టర్ లో ట్వీట్ లతో సిక్సర్ లు...
Read More..గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో మొతేరా లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం గా పేరుగాంచింది.అయితే ఈ వరల్డ్స్ లార్జెస్ట్ స్టేడియానికి తాజాగా నరేంద్ర మోడీ స్టేడియం అని నామకరణం చేశారు.సాధారణంగా రాజకీయ నేతలు పదవి నుంచి...
Read More..ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు భారత దేశ పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ జరుగుతోంది.ఇందులో భాగంగా ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లు జరిగిన అందులో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవగా.రెండో మ్యాచ్ లో టీమిండియా తన విశ్వరూపాన్ని చూపించి మ్యాచ్ ను...
Read More..ఇండియా- ఇంగ్లాండ్ జట్లు మధ్య చివరి రెండు టెస్టులతో పాటు టీ20 సిరీస్ కూడా (సర్దార్ వల్లభాయ్ పటేల్) మొతెరా స్టేడియంలో జరగనున్నాయి.ఫిబ్రవరి 24న భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానున్నది.దీంతో ఇంగ్లాండ్ మరియు టీమిండియా క్రికెట్...
Read More..ఐపీఎల్ 2021 సీజన్ కి సంబంధించిన వేలంపాట ప్రక్రియ పూర్తయింది.కానీ ఈ సీజన్ కి సంబంధించిన తేదీలు ఇంకా ప్రకటించలేదు.ప్రతిసారి ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ తేదీ ముందస్తుగానే ప్రకటించేవారు.కానీ ఈ సీజన్ నిర్వహణ తేదీలు ప్రకటించకపోవడానికి కారణం భారతదేశంలో కరోనా...
Read More..క్రికెట్ అనేది ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగి ఉన్న క్రికెటర్.అదే ముఖ్యంగా మన దేశంలో క్రికెట్ అనేది ఒక మతం.ఎందుకంటే మనం క్రికెట్ ని ఆరాధించినట్టుగా ఇంకే దేశపు అభిమానులు ఆస్వాదించలేరు కాబట్టి.అంతేకాక మన భారత క్రికెటర్లకు వీరాభిమానులు ఉంటారనే విషయం...
Read More..ఐపీఎల్ అంటే క్రికెట్ ప్రేమికులకు పండగ అని చెప్పవచ్చు.ఎందుకంటే క్రికెట్ ఆటకు అభిమానులు కాదు భక్తులు ఉంటారు.క్రికెటర్లను దేవుళ్ళలా చూస్తారని మనకు తెలిసిందే.ఇక త్వరలోనే అత్యంత వైభవంగా ఐపీఎల్ ప్రారంభం కానుంది.కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టిన తరువాత ఐపీఎల్ ప్రారంభమైనా అనేక...
Read More..ఐపీఎల్ మ్యాచ్ లకు అభిమానులను అనుమతించాలి అనే విషయంపై ఇండియన్ క్రికెట్ బోర్డు ఆలోచిస్తోందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చెప్పారు.ఐపీఎల్ 2021 సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఏప్రిల్ లేదా మే నెలలో జరగనుందని...
Read More..మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక హృదయ వికారమైన సంఘటన చోటు చేసుకుంది.జిన్నూరు నగరంలో లోకల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది.అయితే నిన్న ఓ మ్యాచ్ జరుగుతున్న సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న ఒక బ్యాట్స్ మ్యాన్ ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి...
Read More..చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో ఇంగ్లాండ్ చేతిలో మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఘోర పరాజయం పొందిన ఇండియా రెండవ టెస్టులో మాత్రం బాగా పుంజుకుని ఘన విజయం సాధించింది.ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగిన రెండో టెస్టులో ఇండియా 317 పరుగుల...
Read More..ఐపీఎల్ 2021 సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ సర్వం సిద్ధం చేస్తోంది.చెన్నై వేదికగా ఫిబ్రవరి 18వ తేదీన వేలంపాట నిర్వహించనుంది.మరోవైపు ఇప్పటికే తమకు అవసరం లేని ఆటగాళ్లను ఎనిమిది ఫ్రాంచైజీలు వదులుకున్నాయి.వారందరినీ ఈసారి ఎవరు దర్శించుకుంటారనే ఆసక్తి నెలకొన్నది.అయితే...
Read More..చెన్నై లో చిదంబరం స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారతీయ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డులను నెలకొల్పుతున్నారు.ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆయన ఏకంగా 9...
Read More..చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా రెండో టెస్టు ఆడుతోంది.శనివారం రోజు ఎం.ఎ.చిదంబరం స్టేడియం లో ప్రారంభమైన ఈ రెండవ టెస్ట్ కి క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు.ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో అభిమానులు కిటకిటలాడారు.మొన్నటి...
Read More..ఏదైనా ఒక మ్యాచ్ ఓడిపోతే చాలు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ మీద ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉంటారు.ఇక కోహ్లీ కెప్టెన్సీపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తనను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన ఓ విలేకరికి టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్...
Read More..శనివారం రోజు చెన్నై లో ఎమ్.ఎ చిదంబరం స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది.ఈసారి స్టేడియంలోకి అడుగుపెట్టడానికి క్రికెట్ అభిమానులకు అనుమతి కూడా లభించింది.ఇంగ్లాండ్ టీం తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్...
Read More..మాజీ భారతీయ క్రికెట్ ఆటగాడు, కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఐపీఎల్ 2021 వేలంపాటలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు.కానీ బీసీసీఐ బోర్డు ఐపీఎల్ వేలం పాట కోసం ఫైనలైజ్ చేసిన 292 మంది జాబితా లో శ్రీశాంత్ పేరు లేదు.దీంతో ఆయన...
Read More..సానియా మీర్జా ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.కేవలం టెన్నిస్ ఆటతోనే కాకుండా తన అందంలోనూ కూడా ఏ మాత్రం తగ్గకుండా అభిమానులను సొంతం చేసుకుంది.మన...
Read More..సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, వీరేంద్ర సెహ్వాగ్ వంటి క్రికెట్ దిగ్గజాలు మళ్లీ మైదానం లో అడుగు పెట్టనున్నారు.దీంతో వారి ఆటను వీక్షించడానికి క్రికెట్ ప్రియులంతా ఎంతో ఆసక్తి తో వెయిట్ చేస్తున్నారు.రాంచీలో మార్చి 2 నుంచి 21 వరకు జరగనున్న ...
Read More..గత నెలలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను మట్టి కరిపించి చారిత్రాత్మక విజయాన్ని అందుకని సగర్వంగా స్వదేశానికి చేరుకుంది.తాజాగా చెన్నై లో భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య సిరీస్ మొదలయ్యింది.ఈ టెస్ట్...
Read More..ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరొక అరుదైన రికార్డును సృష్టించారు.బాలీవుడ్, టాలీవుడ్ స్టార్లను కూడా వెనక్కి నెట్టేసి ఇండియాలో మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ నిలిచారు.“దుఫ్ ఫేలప్స్ సెలబ్రిటీ వాల్యుయేషన్ స్టడీ 2020” లో ఆయన మోస్ట్ వాల్యూబుల్...
Read More..బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగానా రనౌత్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియా ద్వారా తన మనసులోని మాటలను ఏ మాత్రం ఆలోచించకుండా నిస్సంకోచంగా ట్వీట్ చేస్తూ తెలియజేస్తుంటారు.ఈ విధంగా పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ కంగన...
Read More..దాదాపు రెండు మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వంపై రైతులు నిరసన చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.తాజాగా రైతుల నిరసన పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేసిన పోస్ట్ ను చూసి కేరళ ప్రజలు టెన్నిస్ స్టార్ షరపోవా కు సోషల్...
Read More..టీమిండియా ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా మంగళవారం రోజు కలకత్తాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీ20, వన్డే మరియు టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని వెల్లడించారు.2009వ సంవత్సరంలో ఎంఎస్ ధోని నాయకత్వంలో శ్రీలంక తో జరిగిన అంతర్జాతీయ టీ20...
Read More..సానియా మీర్జా పేరు తెలియని భారతీయులు ఉండరు.ఎందుకంటే ఆమె ఒక భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి కనుక.అయితే సానియా పాకిస్థాన్ కి చెందిన క్రికెటర్, మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అయితే మొదట్లో వీళ్ల పెళ్లి గురించి అభిమానుల...
Read More..ఆస్ట్రేలియాలో ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ (Big Bash League) జరుగుతోంది.తాజాగా సిడ్నీ థండర్, బ్రిస్బెన్ హీట్ మధ్య ఓ మ్యాచ్ జరిగింది.అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా...
Read More..రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ఐపీఎల్ లీగ్ ద్వారా తనలోని టాలెంట్ ని బయటపెట్టి బాగా ఫేమస్ అయ్యారు.చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన ఆయన ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ లో ఆడే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు.వన్డే...
Read More..సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు అద్భుతమైన క్యాచ్ లు, ఒక్కోసారి స్టేడియం దాటి బాల్స్ రోడ్డు పైకి వెళ్తున్న సంఘటనలు ఎన్నో మనం చూస్తూనే ఉంటాం.తాజాగా ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ టీ20 (బీబీఎల్) లీగ్ లో చోటు చేసుకున్న ఒక...
Read More..క్రికెట్ ఆటలో ఎన్నో అనూహ్యమైన సంఘటనలు జరుగుతుంటాయి.ముఖ్యంగా ప్రపంచ క్రికెట్లో ఆటగాళ్లకు తెలియకుండానే వారి కెరియర్లే మారిపోతుంటాయి.ప్రతి ఒక్క ఆటగాడి వెనక ఎంతో పోరాటం ఉంటుంది.అయితే ప్రపంచ క్రికెట్లో కొనసాగాలంటే ఆటగాళ్లు తమ జట్టు అవసరాలకి అనుగుణంగా మారాల్సి ఉంటుంది.లేకపోతే క్రికెట్...
Read More..కరోనా వైరస్ కారణంగా 2020 మార్చిలో జరగాల్సిన ఐపీఎల్ సిరీస్ కాస్త నిదానంగా మొదలై 2020 చివర్లో ముగిసింది.అయితే అప్పుడే 2021 సంబంధించి ఐపీఎల్ ఏర్పాట్లు చాలా చురుగ్గా కొనసాగుతున్నాయి.ఈ ప్రక్రియలో 8 జట్లు 140 మంది ఆటగాళ్లను అంటిపెట్టుకుంటే 57...
Read More..టీమిండియా క్రికెట్ ఆటగాళ్లు అతి త్వరలోనే ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ లో జరగబోయే సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు.మరోవైపు భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా తన బ్యాట్ తో ఫీల్డ్ కు మళ్లీ తిరిగి వచ్చాడు.తన కూతురు పుట్టిందన్న ఆనందంలో మునిగి కోహ్లీ క్రికెట్...
Read More..