టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.అక్టోబర్లో యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది.అయితే ఈ మెగా టోర్నీ ముగిసిన అనంతరం టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు విరాట్ ప్రకటించారు.2014లోనే టెస్టులకు...
Read More..టీమిండియా వరుస మ్యాచులతో దూసుకుపోతోంది.ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆటలో ఇండియాకు ఉన్న క్రేజ్ వేరు.తాజాగా టీమిండియాలో వరుస వివాదాలు నెలకొంటున్నాయని వార్తలు వస్తున్నాయి.అయితే వాటిని ఖండిస్తూ టీమిండియా దూకుడు ప్రదర్శిస్తోంది.వరుస విజయాలతో, రికార్డులతో సత్తాను చాటుతోంది.ఇలాంటి సమయంలో ఓ షాకింగ్ డెసిషన్...
Read More..క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.క్రికెట్ లో ఎవరు బ్యాటింగ్ బాగా చేసినా కూడా వారికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు.ఇక వారిని దేవుడికన్నా ఎక్కువగా కొలుస్తుంటారు.బౌలింగ్ తో వికెట్లు పడగొట్టేవారికన్నా బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపించేవారికే ఎక్కువ మంది ఫ్యాన్స్...
Read More..కరోనా కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది.చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.ఇకపోతే క్రికెట్ కు కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.అయినప్పటికీ బీసీసీఐ మ్యాచ్ లు ఆడిస్తూ క్రికెట్ అభిమానులను సంతోష పెట్టింది.ఆ సమయంలో క్రికెట్ ఆటగాళ్లకు కరోనా రావడంతో అన్ని ఫార్మాట్లను బీసీసీఐ...
Read More..క్రికెట్ పేరు వింటేనే యూత్ ఊగిపోతుంది.అంతలా మన దేశంలో క్రికెట్ కు పేరుంది.ఇక ఇందులో పొట్టి ఫార్మాట్లో ఆడే ఐపీల్కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.అయితే మొన్న కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్ను ఇప్పుడు మళ్లీ దుబాయ్...
Read More..అక్టోబర్ లో జరుగనున్న టీ-20 ప్రపంచకప్ 15 మందితో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.అందరూ ఊహించినట్టే ఐపిఎల్ స్టార్ట్స్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లకు చోటు దక్కింది.సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా...
Read More..ధోని నియామకంపై వివాదం.టీ20 ప్రపంచకప్ లో టీమిండియాకు మెంటర్ గా ఎంఎస్ ధోని నియమించడంపై అపెక్స్ కౌన్సిల్ కు ఫిర్యాదు అందింది.లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం ధోని నియామకం పరస్పర విరుద్ధ ప్రయోజనాల క్లాజ్ ఉల్లంఘన 38(4) కిందికి వస్తుందని మధ్యప్రదేశ్...
Read More..కోచ్ కాదు కామాంధుడు.! శిష్యురాలు గా భావించి శిక్షణ ఇవ్వాల్సిన కోచ్ లే లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.మేలో అథ్లెటిక్ కోచ్ గా ఉన్న తమిళనాడుకు చెందిన నాగరాజన్ పై ఓ 19 ఏళ్ల జాతీయ...
Read More..క్రికెట్కు మన దేశంలో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఫ్యాన్ అయి ఉంటారు.ఇకపోతే ఇప్పుడు ఇండియా ఇంగ్లండ్ మీద టెస్టు మ్యాచ్లో సంచలన విజయం సాధించడంతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని...
Read More..జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగిన విశ్వ క్రీడా సంబురంలో భారత్ తరఫున పాల్గొన్న క్రీడాకారుడు నీరజ్ చోప్రా డిస్కస్ త్రో క్రీడాంశంలో గోల్డ్ మెడల్ సాధించిన సంగతి అందరికీ విదితమే.ఈ నేపథ్యంలోనే నీరజ్ చోప్రాను దేశం మొత్తం అభినందించింది.ప్రధాన మంత్రి,...
Read More..విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఎంత యాక్టివ్ గా, కోపంగా ఉంటాడో అందరికి తెలిసిన విషయమే.అయితే తాజాగా మరోసారి విరాట్ కోపంతో ఉన్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.భారత్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో 4వ టెస్ట్ ఆడుతోంది.అయితే ఈ టెస్ట్ ఆసక్తికరంగా...
Read More..క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.ఇప్పుడు క్రికెట్ ఫార్మేట్ లల్లో ఏం జరుగుతున్నా కూడా ప్రత్యేక ఆసక్తితో గమనిస్తుంటారు.క్రికెట్ లో ముఖ్యంగా చెప్పాలంటే ఐపీఎల్ వచ్చిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు.కొందరికి బ్యాటింగ్ అంటే ఇష్టం.మరి కొందరికి బౌలింగ్ అంటే ఇష్టం.అయితే ఇంకో...
Read More..విరాట్ కోహ్లీఈ పేరు వింటే చాలు క్రికెట్ అభిమానుల్లో ఎక్కడలేని వైబ్రేషన్స్ వచ్చేస్తాయి.విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడంటే చాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి.టీమ్ ఇండియా జట్టులో కోహ్లీని ఔట్ చేస్తే చాలు మ్యాచ్ విన్ అయిపోయినట్లే అని భావిస్తారు...
Read More..ప్రంపంచం మొత్తం ఇప్పుడు రెండు పేర్లు చెబితే భగ్గుమంటోంది.అందులో ఒకటి కరోనా అయితే ఇప్పుడు రెండోది తాలిబన్లు అనే చెప్పాలి.ఎందుకంటే వీరు చేస్తున్న పనులు ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తోంది.ఆఫ్గనిస్తాన్ దేశాన్ని వారు స్వాధీంన చేసుకున్న తర్వాత ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో...
Read More..ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆటకు అభిమానులు ఎక్కువ మందే ఉన్నారని అనడంలో అతిశయోక్తి లేదు అనే చెప్పాలి.క్రికెట్ మన జాతీయ క్రీడ కాకపోయినా గాని ఎంతో ప్రాచుర్యం పొందిన ఆట అనే చెప్పాలి.ప్రస్తుతం మిగిలిన ఐపీఎల్ 2021 కు రంగం అంతా...
Read More..యువతకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం.ఆటల వలన మన శరీరం ఫిట్ అవ్వడంతో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము.ఈ క్రమంలో మన దేశంలో ఉన్న ప్రజలు అందరు ఆటలు ఆడుతూ, వ్యాయామాలు చేస్తూ తమ దేహధారుడ్యాన్ని...
Read More..క్రికెట్ లో యూనివర్సల్ బాస్ ఎవరంటే అది క్రిస్ గేల్. ఎదురుగా ఎంత పెద్ద బౌలర్ అయినా ఎదురుదాడి చేసి విధ్వంసం సృష్టిస్తాడు.సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడతాడు వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్.ఇక టీ20 ఫార్మాట్ లో అయితే క్రిస్ గేల్...
Read More..వయసు ఏనాటికీ అలానే ఉండదు.తరిగిపోతూ వస్తుంది.యవ్వనం ఉండేది కొన్నిరోజులే.అయితే ఇక్కడొక పెద్దాయన మాత్రం కుర్రాళ్లకు ధీటుగా నిలబడుతున్నాడు.74 సంవత్సరాల ప్రాయంలో ఆయన జెట్ స్పీడ్ తో పరుగులు చేస్తాడు.సెంచరీకి దగ్గరగా ఉన్నా ఆయన పాతికేళ్ల కుర్రాడిలా ఉండటానికి చూస్తాడు.విశాఖపట్టణానికి చెందిన తాళాబత్తుల...
Read More..ప్రతి ఒక్కరు తమ తమ జన్మదినాన్ని ఎంతో ఘనంగా చేసుకుంటారు.కొంత మంది తమ పుట్టిన రోజు నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.చాలా ముఖ్యమైన పనులను కూడా ఆరోజే ప్రారంభిస్తారు.ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరి బర్త్ డే వారికి ఎంతో స్పెషల్.అలాంటి తమ...
Read More..ఆఫ్ఘనిస్తాన్ పేరు చెబితే తాలిబన్లు గుర్తుకొస్తున్నారు.త్వరలో జరగబోయే టి-20 ప్రపంచకప్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఆడుతుందా లేదా అన్న ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో తాలిబాన్లు కీలక ప్రకటన చేశారు.తాలిబాన్లు క్రికెట్ కు మద్దతు ప్రకటించారు.దీంతో యూఏఈ వేదికగా జరిగే టీ20 ప్రపంచ...
Read More..ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.ఒక అభిమాని తన టాలెంట్ అంతా ఉపయోగించి ఇన్స్టాగ్రామ్ వేదికగా మన భారత క్రికెట్ ఆటగాళ్ల ఫోటోలను మార్పింగ్ చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి...
Read More..ఒలింపిక్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత ఉన్నత స్థాయి క్రీడా వేదిక.ఒలింపిక్స్ లో స్థానం సంపాదించడానికి క్రీడాకారులు పోటీ పడుతుంటారు.ఎంతో శ్రమించి కష్టపడి ఒలింపిక్స్ పాల్గొనడానికి అర్హత సాధిస్తారు.ఇందులో గెలిచి దేశానికి వెళితే వారికి ఇక వరాలు జల్లు కురుస్తుందంతే.కొన్ని రోజులకు ముందు...
Read More..మహేంద్రసింగ్ ధోని ఫాంలో ఉంటే సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లను రఫాడిస్తారు.ఓడిపోతున్న మ్యాచ్ ను కూడా ఆయన తన టాలెంట్ తో గెలిపించగలరు.ధనాధన్ సిక్సర్లు, ఫోర్లు కొడుతూ ప్రత్యర్థి జట్టులకు చెమటలు పట్టించగలరు.అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టెన్ గా ఉన్న...
Read More..క్రికెట్ అభిమానులు చూపించే ప్రేమ మరో లెవల్ లోనే ఉంటుంది.కప్ గెలిస్తే గనక ఏకంగా గుడుల్లో పూజలు చేసేస్తారు క్రికెట్ ఫ్యాన్స్.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది.అదేంటంటే రీసెంట్ గా ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమ్ ఇండి దుమ్ములేపింది.రెండో...
Read More..మన దేశంలో క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉండే పాపులర్ గేమ్ లో క్రికెట్ కూడా ఉంది.మరి ఇటువంటి క్రికెట్ టీమ్ లో స్థానం సంపాధించడంలో చాలా కష్టపడాలి.ప్రాక్టీస్ చేసి తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ రావాలి.అందుకోసం...
Read More..భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీది ప్రత్యేక స్థానం.చెన్నై (సీఎస్కే) సారథి ధోని కొత్త స్పోర్ట్స్ లుక్స్ తో అదరగొడుతున్నాడు.ఐపీఎల్ ఆరంభంకానుంది.ఈ నేపధ్యం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ధోనీ న్యూ లుక్ ఫోటోలు...
Read More..టీమిండియా యువ క్రికెటర్ సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ సందీప్ శర్మ వివాహబంధంతో ఓ ఇంటివాడయ్యాడు.తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్ ను సందీప్ శర్మ ప్రేమ వివాహం చేసుకున్నాడు.సందీప్ శర్మ వివాహాన్ని పురస్కరించుకొని సన్ రైజర్స్ యాజమాన్యం సందీప్ శర్మకు...
Read More..టీమిండియా మిడిలార్డర్ లో అత్యంత కీలకంగా మొదటి నుంచి ఆడుతున్న ఆటగాడు శ్రేయాస్ అయ్యర్.చాలా తక్కువ టైమ్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఆటగాడు ఐపీఎల్లో ఢిల్లీకి కెప్టెన్గా చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే గాయం కారణంగా మొదటి దశ ఐపీఎల్ సీజన్కు,...
Read More..ర్యాంకుల్లో కోహ్లీని వెనక్కు నెట్టిన రూట్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తాజాగా టెస్ట్ బ్యాంకు బుధవారం ప్రకటించింది.భారత్ ఇంగ్లాండ్ సిరీస్ లో భాగంగా జరిగిన టెస్టులో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా కొత్త పాయింట్లు పట్టిక ని విడుదల చేసింది.లార్డ్ టెస్టులో...
Read More..ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022లో పది జట్లు ఉంటాయని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధూమల్ తెలిపారు.ఇక యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు స్టేడియంలోకి ప్రేక్షకులు ప్రవేశానికి అనుమతి ఇవ్వడంపై ఆదేశంలో...
Read More..టిష్యు పేపర్ గురించి మన అందరికి తెలిసిందే.అవసరం తీరిన తరువాత వాడి పారేసే ఒక వేస్ట్ పేపర్ అని.కానీ ఆ వేస్ట్ పేపర్ ఇప్పుడు గోల్డెన్ పేపర్ అయిపోయింది అంటే నమ్ముతారా.? అవును అండి మీరు విన్నది నిజమే ఎవరో వ్యక్తి...
Read More..మన భారతీయ ఆటగాళ్లైన వీరట్ కోహ్లీ, ఎం.ఎస్ ధోని వివిధ రకాలుగా వారికి ఆదాయం వచ్చి పడుతుంది.ఈనేపథ్యంలో వారి ఆదాయం ఎంతలో ఉందో ఆ వివరాలు తెలుసుకుందాం.సాధారణంగా మన క్రికెటర్లకు మంచి జీతమే అందుతుంది.అంతర్జాతీయ స్థాయిలో మన దేశం తరఫున వారు...
Read More..డబ్బు కంటే మానవత్వమే విలువైనది అని పోలాండ్ కు చెందిన మారియా ఆండ్రెజిక్ నిరూపించారు.ఏంటి ఈ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా.ఇటీవల టోక్యో ఒలంపిక్స్ లో జావెలిన్ త్రోయర్ ను 64.61 మీటర్ల దూరం విసిరి సిల్వర్ మెడల్ దక్కించుకున్నది...
Read More..టి20 ప్రపంచకప్ ప్రారంభ దశలోనే క్రికెట్ ప్రపంచం హోరెత్తిపోనుంది.చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్థాన్ తొలి మ్యాచ్లో పరస్పరం తలపడబోతున్నాయి.ఈ మ్యాచ్ అక్టోబర్ 24న దుబాయ్ లో జరుగుతుంది.యూఏఈ లో జరిగే ఈ ప్రపంచ కప్ షెడ్యూల్ ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది.పాక్తో...
Read More..సినిమా, స్పోర్ట్స్. ప్రపంచంలో మంచి క్రేజ్ ఉన్న రంగాలు.వీటి ద్వారా పేరు ప్రఖ్యాతలుతో పాటు భారీగా డబ్బులూ వస్తాయి.సినీ, క్రీడా తారలకు కోట్లాది మంది అభిమానులు సైతం ఉంటారు.ఎక్కడికి వెళ్లినా ఆటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ అంటూ తెగ హడావిడి ఉంటుంది.అయితే తమకు సినిమాలు,...
Read More..స్తుతం టీమిండియా జట్టు ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఇది వరకు జరిగిన మొదటి టెస్ట్ లో వర్షం కారణంగా మొదటి టెస్ట్ డ్రా అయిన సంగతి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం జరుగుతున్న...
Read More..టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరస్ చోప్రాతో పాటుగా ఇండియా వైపు ఆడినటువంటి ఆటగాళ్లందరూ స్వతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.వందేళ్ల రికార్డు బ్రేక్ చేసిన నీరజ్ చోప్రా ఈ సందర్భంగా యువతకు ఓ సందేశాన్నిచ్చారు.విజయం సాధించాలంటే తమని తాము...
Read More..క్రికెట్ అంటే భారతదేశంలో చాలామందికి ఇష్టం.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉండే పాపులర్ గేమ్ లో క్రికెట్ కూడా ఉంది.మరి ఇటువంటి క్రికెట్ టీమ్ లో స్థానం సంపాధదించడంలో చాలా కష్టపడాలి.ప్రాక్టీస్ చేసి తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ రావాలి.అటువంటి క్రికెట్ లో ఎంఎస్...
Read More..భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా వైభవంగా జరిగాయి.లండన్ లో ఉన్నటువంటి ఇండియా టీమ్ కూడా మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి పండగ చేసుకుంది.బ్రిటీష్ నేలపై కోహ్లీ సారధ్యంలోని టీమ్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంది.ఇంగ్లండ్ తో భారత్ తలపడనుంది.టెస్ట్ మ్యాచ్ కోసం కోహ్లీ...
Read More..క్రికెట్ అంటే మనదేశంలో చాలా మందికి ఇష్టం.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉండే పాపులర్ గేమ్ లలో క్రికెట్ కూడా ఉంది.మరి ఇటువంటి క్రికెట్ జాతీయ టీమ్ లో స్థానం సంపాధించడం కోసం చాలా కష్టపడాలి.ప్రాక్టీస్ చేసి తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ రావాలి.ఇది...
Read More..సింధు విజయం యువతకు స్ఫూర్తి.డీజీపీ గౌతమ్ సవాంగ్.ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన షట్లర్ పీవీ సింధు విజయం మహిళలకు యువతకు స్ఫూర్తినిస్తుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.శుక్రవారం పి.వి.సింధు తన తల్లిదండ్రులతో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్ ను మర్యాదపూర్వకంగా...
Read More..సోషల్ మీడియా వేదికగా మనం చాలా రకాల వీడియోలను, ఫోటోలను చూసే అవకాశం కలుగుతుంది.అలాగే నెటిజన్లు కూడా ఆ వీడియోలను బాగా ఇష్టపడి వైరల్ చేస్తున్నారు.ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ గా మారింది.స్టేడియంలో ఆటలు ఆడేటప్పుడు వాళ్ళ...
Read More..కరోనా అందర్నీ కట్టడి చేసినా కూడా క్రికెట్ ను మాత్రం టచ్ చేయడం లేదు.అందుకే సజావుగా మ్యాచ్ లు జరుగుతున్నాయి.తాజాగా ఇప్పుడు టీమిండియా ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది.రెండో టెస్టులో ఇండియా టీమ్ ఓపెనర్లు అయిన రోహిత్ శర్మ, కేఎల్...
Read More..క్రికెటర్ అండ్ యాక్టర్ ఇద్దరు కలిసి ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చారు.ఈ ఇద్దరు కలవడం చూసి అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.వీరికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.ఇంతకీ ఎవరా ఇద్దరు అనుకుంటున్నారా.టీమ్ ఇండియా క్రికెట్...
Read More..ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ కు రెడీ.! టీం ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ ఈ ఏడాది మార్చిలో స్వదేశంలో ఇంగ్లాండ్ జరిగిన ఒక వన్డేలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.బంతిని ఆపే క్రమంలో అతడు డ్రైవ్ చేస్తూ...
Read More..భారతదేశంలో క్రికెట్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అంటే ఇండియానే ఫేమస్.ఇక ఐపిఎల్ వస్తే చాలు అన్ని దేశాలు ఇటువైపు చూస్తుంటాయి.అందుకే క్రికెట్ కు ఇండియాలో అద్భుతమైన క్రేజ్ ఉంది.ఒక వేళ ఇండియా, పాకిస్థాన్ కు క్రికెట్ మ్యాచ్...
Read More..క్రికెట్ సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వారు ఏం చేసిన అది కాస్తా నిముషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.ఇక టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన గురించి అభిమానులు ఎంతగానో...
Read More..రాహుల్ ద్రవిడ్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదని చెప్పాలి.క్రికెట్ ఆటలో తనదైన శైలిలో ఆటను ఆడి ఎంతో మంది హృదయాల్లో పదిలమైన ముద్ర వేసుకున్న గొప్ప ఆటగాడు రాహుల్ ద్రవిడ్.ఇప్పుడు మన మాజీ క్రికెటర్ అయిన రాహుల్ ద్రవిడ్ కోచ్...
Read More..ఒలింపిక్స్ లో పాల్గొనడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు.అందులో కొందరు విజయం సాధిస్తే మరికొందరికి నారాశ ఎదురవుతుంది.అటువంటి ఒలింపిక్స్ గేమ్స్ లో ముఖ్య ఘట్టమైన ఒలింపిక్ జ్యోతిని వెలిగించడం అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైనది.ఆ జ్యోతిని పట్టుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు.కానీ కొందరికే ఆ...
Read More..ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా పోటీలు ఒలింపిక్స్ గేమ్స్.మరి అటువంటి వాటిలో పాల్గొనడానికి స్థానం పొందాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.అర్హత సాధించి ఒలింపిక్స్ లో పాల్గొనడం ఒక ఎత్తైతే ఆ ఒలింపిక్స్ లో మెడల్ పొందడం మరో ఎత్తు అవుతుంది.ఒకసారి కనుక...
Read More..క్రికెట్ ఫార్మెట్ లల్లో ఎక్కువ మంది ఐపిఎల్ నే ఇష్టపడుతారు.ఐపిఎల్ వచ్చిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు.అలాంటి ఐపిఎల్ వల్ల ప్రపంచ మొత్తం అనేక బెట్టింగులు జరుగుతుంటాయి.వీటిపై అనేక పోలీసు కేసులు నమోదవుతున్నా కూడా దీనిని మాత్రం బ్యాన్ చేయడం లేదు.ఎందుకంటే దీనిపై...
Read More..ఒలింపిక్స్ లో ఇండియా జెండా రెపరెపలాడింది.టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు.ఫైనల్ లో నీరజ్ 87.58 మీటర్లు విసరడంతో ఈ ఘనతను సాధించాడు.ఈ పోటీలో ఫైనల్ రౌండ్ లో జర్మన్ దేశానికి...
Read More..భారత్ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది.వంద సంవత్సరాల నాటి కలను సాకారం చేసుకుంది.ఇండియా ఒలింపిక్స్ హిస్టరీలోనే శతాబ్దం పాటు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.భారత్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది.అథ్లెటిక్స్ లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు.ఆఖరి రౌండ్ లో...
Read More..ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు.ఇక ఒలింపిక్స్ నేపథ్యంలో అత్యుత్తమ ఆట ప్రతిభను కనబర్చిన భారత క్రీడాకారులుపై ఆయన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మంచి ప్రదర్శన కనబర్చిన ప్రతి ఒక్కరినీ అభినందించిన ఆయన నీరజ్ చోప్రాని మాత్రం ప్రత్యేకంగా...
Read More..ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా పోటీలు ఒలింపిక్స్ గేమ్స్.మరి అటువంటి వాటిలో పాల్గొనడానికి స్థానం పొందాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.అర్హత సాధించి ఒలింపిక్స్ లో పాల్గొనడం ఒక ఎత్తైతే.ఆ ఒలింపిక్స్ లో మెడల్ పొందడం మరో ఎత్తు అవుతుంది.ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో...
Read More..టోక్యో ఒలింపిక్స్ ఆరంభం నుండి మన దేశ అథ్లెట్ల ఆట తీరు అద్భుతాలను సృష్టిస్తుంది.కొందరు పోరాడి ఓడగా కొందరు స్వర్ణ, రజత, కాంస్యం పతకాలతో మెప్పిస్తున్నారు.టోక్యో ఒలింపిక్స్ లో ఈసారి భారత అథ్లెట్లు 7 పతకాలను సాధించారు.లేటెస్ట్ గా ఒలింపిక్స్ లో...
Read More..మనం ఏదన్నా విజయం సాదించమంటే ఆ విజయానికి కారణం నేనే అని అనుకోవడం పొరపాటు.మన వెనుక వుండి మనల్ని విజయం వైపు నడిపించిన వారు చాలామందే ఉంటారన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.కానీ ఈ కాలంలో ఎవరి స్వార్ధం వారిది.వాళ్ళు గొప్ప స్థాయిలోకి...
Read More..ప్రపంచంలో ఒలింపిక్స్ గేమ్స్ అంటే విశిష్టమైన ప్రత్యేకత ఉంది.అటువంటి ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు పతకం సాధించింది.టీమిండియా పురుషుల హాకీ జట్టు విజయం పొందడం పట్ల ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్ లో భారత...
Read More..ప్రస్తుతం అందరి దృష్టి కూడా టోక్యో ఒలింపిక్స్ మీదనే ఉంది.ఏ దేశం ఎక్కువ మెడల్స్ గెలుస్తుందా అని ఎవరికీ వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇలా టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే అందరికి ప్రముఖులు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.అలాగే ఈ పోటీలో ఆడుతున్న...
Read More..ఇండియా క్రికెట్ చరిత్రలో మిస్టర్ కూల్ గా ధోనీకి ఎంతో పేరుంది.అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత దోనీ ఫ్యామిలీతో బిజీ అయిపోయాడు.అయినప్పటికీ తన ఫ్యాన్స్ ను ఐపీఎల్ లో ఉర్రూతలూగిస్తూనే ఉన్నాడు.కాస్త ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన తర్వాత ధోని...
Read More..ఒలంపిక్స్ క్రీడా విభాగంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పథకం సాధించడం తెలిసిందే.రెండు ఒలంపిక్స్ లో పాల్గొని పథకాలు సాధించిన తొలి భారత మహిళ క్రీడాకారిణిగా… రికార్డు సృష్టించడం జరిగింది.దీంతో ఒలంపిక్ క్రీడలు ముగించుకుని ఢిల్లీ విమానాశ్రయానికి...
Read More..ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి ఒలింపిక్స్ క్రీడలు.చాలా మంది వీటిలో పతకాలు సాధించాలని ఎంతో శ్రమిస్తుంటారు.ఇందులో ఏ పతకమైన సాధిస్తే చాలు ఇక వారు అద్భుతమైన జీవితాన్ని పొందినట్టే అవుతుంది.ప్రపంచ దేశాలన్నీ ఈ ఒలంపిక్స్ గేమ్స్ కోసం బరిలోకి దిగుతుంటాయి.తమ దేశంలో క్రీడాకారులు...
Read More..మహేంద్ర సింగ్ థోనీ.ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లదనే చెప్పాలి.భారత క్రికెట్ టీమ్ ను రథసారధిలాగా ముందుండి నడిపించిన కెప్టెన్ మన మహేంద్ర సింగ్ ధోని.భారత క్రికెట్ టీంలో ధోని కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ఇండియాను గెలిపించడంలో కెప్టెన్ థోనీ...
Read More..ఇది వరకు కాలంలో హెచ్ఐవీ ఎక్కువగా వ్యాప్తి చెందింది.అయితే ప్రస్తుత సమాజంలో ఉన్న అవగాహన కారణంగా ఈ హెచ్ఐవి వైరస్ వ్యక్తి కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు.ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు కూడా ఉచితంగా కండోమ్ లను పంపిణీ చేయడం మొదలు...
Read More..శ్రీలంక, ఇండియా మధ్య టీ20 సీరిస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా జరిగిన 3వ టీ20 మ్యాచ్ ఇండియా టీమ్ పరాజయం పొందింది.ఇక 2వ టీ 20 మ్యాచ్ లో అరంగేట్రం చేసిన టీమిండియా ఆటగాడు దేవ్దత్ పడిక్కల్ రికార్డు నెలకొల్పాడు.ఇప్పుడు...
Read More..క్రికెటర్లు సినీ హీరోయిన్స్ తో ప్రేమాయణంలో మునిగి తేలడం అనేది కొత్త విషయం ఏమి కాదు.ఎందుకంటే మనం ఇంతకుముందే కొంతమంది క్రికెట్లరు, హీరోయిన్స్ మధ్య లవ్ ఎఫైర్స్ గురించి వినే ఉంటాము.ఇందులో కొన్ని జంటలు పెళ్లి కూడా చేసుకున్నాయి.అయితే తాజాగా మళ్ళీ...
Read More..భారత్ లో బాగా క్రేజ్ ఉన్న రెండు రంగాల్లో ఒకటి సినిమా కాగా.మరొకటి క్రికెట్.సినిమా స్టార్లతో పోల్చితే క్రికెటర్లకున్న క్రేజ్ మరికాస్త ఎక్కువే అని చెప్పుకోక తప్పదు.టీమిండియా క్రికెటర్లు అంటే పడి చచ్చే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు.వారితో ఎంతో మంది...
Read More..టోక్యో ఒలింపిక్స్ లో తొలి పతకం సాధించి భారత శుభారంభం అదించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను.రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేంద్ర సింగ్, కాంగ్రెస్...
Read More..ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి ఒలింపిక్స్ క్రీడలు.చాలామంది వీటిలో పతకాలు సాధించాలని ఎంతో శ్రమిస్తుంటారు.ఇందులో ఏ పతకమైన సాధిస్తే చాలు.ఇకవారు అద్భుతమైన జీవితాన్ని పొందినట్టే అవుతుంది.ప్రపంచ దేశాలన్నీ ఈ ఒలంపిక్స్ గేమ్స్ కోసం బరిలోకి దిగుతుంటాయి.తమ దేశంలో క్రీడాకారులు ఎవరైనా ఒలంపిక్స్ లో...
Read More..క్రీడలు మనిషికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి.ఏ ఆటలోనైనా విజయం, అపజయం అనేవి ఉంటాయి.అందులో ఏది జరిగినా క్రీడాకారులు వాటిని సమానంగానే తీసుకుంటారు.అందుకే చాలా మంది స్పోర్టీవ్ గా తీసుకోవాలని అని సలహాలు ఇస్తుంటారు.ఆటలో గెలవాలంటే ప్రత్యర్థులను చిత్తు చేయాలి.వారి మనసును, ఏకాగ్రతను...
Read More..క్రికెట్ దిగ్గజం క్రికెట్ కి ఎన్నో సేవలందించిన ధీరుడు సచిన్ టెండుల్కర్.భారత్ క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండుల్కర్ ను దేవుడు లా పూజిస్తారు.సచిన్ టెండుల్కర్ ఎప్పటికప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.తాజాగా అంగవైకల్యంతో ఉన్న వ్యక్తి వీడియోను సోషల్...
Read More..ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి ఒలింపిక్స్ క్రీడలు.చాలా మంది వీటిలో పతకాలు సాధించాలని ఎంతో శ్రమిస్తుంటారు.ఇందులో ఏ పతకమైన సాధిస్తే చాలు ఇక వారు అద్భుతమైన జీవితాన్ని పొందినట్టే అవుతుంది.ప్రపంచ దేశాలన్నీ ఈ ఒలంపిక్స్ గేమ్స్ కోసం బరిలోకి దిగుతుంటాయి.తమ దేశంలో క్రీడాకారులు...
Read More..క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.చిన్నపిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ క్రికెట్ ఆటను తెగ ఇష్టపడతారు.చాలా మంది సినిమాల కంటే క్రికెట్ ను ఎక్కువగా అభిమానించేవారు ఉన్నారు.అందుకే క్రికెట్ కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు.ఇదిలా ఉండగా క్రికెట్...
Read More..ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్ షెడ్యూల్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఆదివారం ప్రకటించింది.2021 ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన .కరోనా కారణంగా అర్థాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ యూఏఈ కి తరలించిన...
Read More..ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా అకస్మాత్తుగా జరిగిన ఒక సంఘటన అందరిని ఆశ్చర్య పరిచింది.ఆ ఘటనతో ఫుట్ బాల్ మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది.ఇంతకీ ఫుట్ బాల్ మ్యాచ్ కు ఎలా అంతరాయం ఏర్పడిందా అని ఆలోచిస్తున్నారా.అది ఎవ్వరు ఊహించని సంఘటన.అనుకోని...
Read More..ప్రముఖ రెజ్లర్ ప్రియా మాలిక్ భారత దేశానికి గర్వకారణంగా నిలిచింది.ప్రసిద్ధ వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది.తాజాగా హంగేరీలో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఆమె తన సత్తా చాటింది.ఫైనల్ రౌండ్ లో ఘన...
Read More..జులై 23 నుంచి టోక్యోలో ప్రారంభమైన ఒలింపిక్ గేమ్స్ అందరికీ తెలిసిన విషయమే.ఒలింపిక్ పథకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత హాకీ పురుషుల జట్టు శుభారంభం చేసింది.టోక్యో ఒలింపిక్స్ లో భారత్ హాకీ జట్టు ఖాతాలో తొలి విజయం నమోదైంది.పురుషుల విభాగంలో...
Read More..అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ గేమ్స్ మొదలైపోయాయి.వీటిని చూడటానికి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.జపాన్ దేశం టోక్యో వేదికగా ఈ గేమ్స్ ను నిర్వహిస్తోంది.సాధారణంగా ఒలింపిక్స్ గేమ్స్ ను నిర్వహించాలంటే అత్యధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.జపాన్ కూడా ఈ ఒలింపిక్స్...
Read More..అప్పుడప్పుడూ సెలబ్రిటీలు మాట్లాడే మాటలు విమర్శలకు తావిస్తుంటాయి.తాజాగా ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా నోరు జారాడు.టీమిండియా మాజీ క్రికెటర్, ఐపిఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు సురేశ్ రైనా నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రైనాను...
Read More..రిషబ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్.ఇటీవల కరోనా వైరస్ బారినపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుని డర్హామ్ లోని ఇండియా క్యాంప్ లో అడుగుపెట్టాడు.జూన్ 18వ తేది నుంచి 23వ తేది వరకూ భారత్, న్యూజిలాండ్ మధ్య ఐసీసీ...
Read More..శ్రీలంక, ఇండియా మధ్య వన్డే మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటి వరకూ జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఇండియా విజయం సాధించింది.అయితే రెండో మ్యాచ్ జరుగుతుండగా ఓ ఘటన చోటుచేసుకుంది.శ్రీలంక క్రికెట్ టీమ్ కోచ్ అయిన మిక్కీ ఆర్థర్ ఆ మ్యాచ్...
Read More..ఈ విషయం తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు.ఎందుకంటే మహిళలు బికినీ వేసుకోకుండా ఆట ఆడారని సదరు మహిళలకు ఫైన్ వేశారు.ఏంటి బికినీ వేసుకుని ఆడకపోతే ఫైన్ వేయడం ఏంటి అని అనుకుంటున్నారా.? కానీ ఆది అక్కడ రూల్ అట.ఆ రూల్...
Read More..సోషల్ మీడియా అనేది ఒక అద్భుత ప్రపంచం.అందులో ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.చాలా మంది ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతుంటారు.ఇంకొందరు అయితే భయపడిపోతుంటారు.ఇందులో పాపులర్ అవ్వాలనుకునేవారు రకరకాల విచిత్రమైన పనులు చేస్తూ, ఎన్నో రకాల భయానక వీడియోలు చేస్తూ సోషల్...
Read More..ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడలు అయిన ఒలింపిక్స్ అనేవి మరో కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి.టోక్యో వేదికగా ఈ ఒలింపిక్స్ గేమ్స్ ను నిర్వహించనున్నారు.నాలుగు రోజుల్లో ఇవి మొదలవ్వబోతున్నాయి.ఈ ఒలింపిక్స్ గేమ్స్ లో పాల్గొనడానికి చాలా మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు.ఇప్పటికే...
Read More..ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్కు ఇండియా అంటే చాలా అభిమానం ఉంది.అందుకే ఆయనెప్పుడూ భారతీయులకు టచ్ లో ఉంటారు.ఇప్పటికే ఇండియన్ సినిమాలకు సంబంధించిన పాటలు, ఫైట్స్, డైలాగ్స్ చెబుతూ వార్నర్ వీడియోలు చేసి అందరిని అలరించాడు.డేవిడ్ వార్నర్ కు తెలుగు సినిమాలంటే...
Read More..ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీలంక, భారత్ వన్డే మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో టీమిండియా గొప్ప విజయాన్ని అందుకుంది.శ్రీలంక టీమ్ తో మొదటి వన్డే మ్యాచ్ లో ఇండియా జట్టులో ఆటగాడు ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో...
Read More..మనకు జీవితంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా, ఏ రకమైనా బాధా కలిగిన అందరూ చెప్పే మాట స్పోర్టీవ్ గా తీసుకోవాలి.ఆటలు జీవితాన్ని అలా ప్రతిభింబిస్తాయి.అయితే క్రీడాకారుల్లో కూడా ఓ రకమైన సెల్ప్ మోటివేషన్, ఎమోషన్స్ అనేవి దాగుంటాయి.తాజాగా వాటికి సంబంధించిన ఘటనే...
Read More..ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో టీ20ల హవా నడుస్తోంది.కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఒక్కో సీరిస్ మొదలుకాబోతుంది.దీంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఓకే రోజు రెండు మ్యాచులు ఆడిన ఓ ఆటగాడు అరుదైన ఘనతను సాధించాడు.ఓకే రోజు సెంచరీని...
Read More..భారత్ లో క్రికెటర్లు చెప్పే చిన్నచిన్న విషయాలు కూడా ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.తాజాగా టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చెప్పిన విషయాలు కూడా వైరల్ అయ్యాయి.టీమిండియాలో ఆడటానికి తాను సిద్దంగానే ఉన్నానని ఆయన చెప్పకనే చెప్పాడు.ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లలో...
Read More..కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద ఈవెంట్ అయిన ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు.టోక్యోలో ఒలింపిక్స్ మరో వారం రోజుల్లో మొదలవ్వనున్నాయి.గత సంవత్సరం నిర్వహించాల్సినటువంటి ఈ ఆటలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.జులై 23 నుంచి ఈ ఒలింపిక్స్...
Read More..మనదేశంలో క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.కొందరికైతే ప్రాణం.సినిమా హీరోల కంటే ఎక్కువగా క్రికెట్ ఆడేవారికే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.క్రికెటర్లు చూపించే అతి అసాధారణమైన ప్రతిభ చాలా మందిని ఉర్రూతలూగిస్తుంటుంది.క్రికెట్ లో ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన జట్ల మధ్య మ్యాచ్...
Read More..సానియా మీర్జా అంటే భారత క్రీడా దిగ్గజం అని తిరుగులేని సమాధానం వినిపిస్తుంది.ఆమె భారత్ తరపున అనేక విజయాలను అందుకుంది.దేశానికి ఎనలేని గౌరవం తెచ్చిపెట్టింది.తాజాగా టోక్యో ఒలంపిక్స్ గేమ్ లో కూడా ఆమె ఎంపికైంది.మెగా క్రీడా ఈవెంట్ ఒలింపిక్ ఆటకు సానియా...
Read More..క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్చాలా మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ రెండో ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది.ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అయిన ఐసీసీ తాజాగా ప్రకటనను విడుదల చేసింది.అదేవిధంగా ఓ సరికొత్త నూతన పాయింట్ల విధానాన్ని కూడా...
Read More..క్రికెట్ లో చాలా మందికి విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు.వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ కి కూడా అలానే చాలా మంది అభిమానులు ఉన్నారు.అందుకే ఆయన్ని ‘ యూనివర్స్ బాస్ ‘ గా పలుకుతుంటారు.అలా పిలిచే ట్యాగ్ ఆయనకు ఎవ్వరూ ఇవ్వలేదు.కానీ ఆయన్ని...
Read More..ఈ మధ్య క్రికెట్ లో అద్బుతాలు జరుగుతున్నాయి.క్యాచ్ లు పడుతున్న తీరు ఔరా అని అనిపిస్తోంది.అభిమానులు ఆ క్యాచ్ లు పడుతున్న తీరుకు ఫిదా అయిపోతున్నారు.సోషల్ మీడియాలో ఆ క్రికెటర్లు పట్టిన క్యాచ్ ల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.తాజాగా అలాంటిదే ఒక...
Read More..ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే టోక్యో ఒలింపిక్స్ 2021 క్రీడా పోటీలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి.ప్రపంచ దేశాలన్నీ ఆ క్రీడల కోసం ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నాయి.ఇదిలా ఉంటే భారత్ నుంచి కూడా చాలా మంది క్రీడాకారులు ఆ...
Read More..కోపా అమెరికా ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా జట్టు బ్రెజిల్ను ఓడించి చాంపియన్గా నిలిచింది.ఈ మెగా ఈవెంట్లో బ్రెజిల్, అర్జెంటీనా మూడు సార్లు తలపడగా తొలి సారి అర్జెంటీనా కప్పు గెలిచింది.1993 తర్వాత అర్జెంటీనా టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి.శనివారం రాత్రి...
Read More..టీమిండియా మహిళలు అత్యద్బుతమైన ఆటతీరును కనబరుస్తున్నారు.ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో మూడు టీ20ల సిరీస్ లో టీమిండియా మహిళా జట్టు తలపడుతోంది.ఆదివారం రాత్రి రెండో టీ20 మ్యాచ్ జరిగింది.ఆ మ్యాచ్ లో టీమిండియా 8 పరుగుల తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో...
Read More..తెలుగు ప్రేక్షకులందరికీ డేవిడ్ వార్నర్ అంటే ఎక్కడ లేని అభిమానం ఉంది.ఆస్ట్రేలియా టీమ్ లో డేవిడ్ వార్నర్ అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంది.బ్యాటింగ్ కి వార్నర్ దిగాడంటే చాలు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఉంటారు.తన బ్యాట్ తో ప్రత్యర్థులను ముప్పు...
Read More..టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై ప్రస్తుతం అక్కడక్కడ విమర్శలు వినిపిస్తున్నాయి.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడిపోవడం ఆయన ఖాతాలోకి వస్తుందని కొందరు ఆరోపణలు చేస్తున్నారు.విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ భవిష్యత్తు గురించి జోస్యాలు చెప్తున్నారు.ఈ క్రమంలో ఆయనకు...
Read More..ప్రస్తుత కాలంలో ప్రతి విషయం ప్రపంచంలో ఏ మూలన జరిగిన అయితే కొద్ది నిమిషాలలో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది.ఎలాంటి ఆనంద తగ్గ విషయం అయినా సరే.బాధపడే విషయం అయినా సరే విషయం చేరవేయడంలో సోషల్ మీడియా...
Read More..మన భారతీయులందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే టోక్యో ఒలింపిక్స్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి.ఈ టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనడానికి మనం భారత అథ్లెట్లు మరో 6 రోజుల్లో టోక్యోకు బయలుదేరనున్నారు.ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా అథ్లెట్లకు అందరు శుభాకాంక్షలు చెబుతూ...
Read More..ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా, శ్రీలంక క్రికెట్ మ్యాచ్ మొదలు కానుంది.శ్రీలంక టీమ్ ఇంగ్లండ్ నుంచి తమ స్వదేశానికి రావడంతో ఇండియా, శ్రీలంక మ్యాచ్ జరగనుంది.మ్యాచ్ ఆడటానికి ముందుగా ఇంగ్లండ్ నుంచి వచ్చిన శ్రీలంక జట్టు సభ్యులకు కరోనా పరీక్ష చేయించారు.అందులో...
Read More..తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అభిమానులకు ఒక శుభవార్త తెలియచేశాడు.హర్భజన్ సింగ్ మరోసారి తండ్రి అయ్యారని తన భార్య గీత మగ పిల్లవాడికి జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా హర్భజన్ సింగ్ అభిమానులతో షేర్ చేశారు.ఈ విషయాన్ని...
Read More..క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.సినిమా వాళ్ల కంటే ఎక్కువగా క్రికెటర్లకు అభిమానులుంటారు.ఇక ఐపిఎల్ వచ్చిందంటే చాలు.జనాలు టీవీలకు అతుక్కుపోతారు.మరి మ్యాచ్ లో సిక్సులు, ఫోర్లు కొడితే జనాలు కేరింతలు కొడుతూ విజిల్స్ వేస్తూ ఎంతో సంబరపడిపోతారు.తాజాగా అలాంటి ఘటనే ఒకటి...
Read More..భారతదేశంలో అత్యంత ఆదరణీయమైన క్రీడ క్రికెట్ అనే విషయం అందరికీ తెలిసిందే.క్రికెట్ ప్రపంచ వ్యాప్త క్రీడ అయినప్పటికీ అన్నీ దేశాలలో క్రికెట్ అంటే ఒక క్రీడ మాత్రమే.కాని భారతదేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా అభిమానించే అంత...
Read More..క్రికెటర్ల మధ్య ఎప్పుడు ఏం జరిగినా కూడా హాట్ టాపిక్ అయిపోతుంది.చాలా మంది తమ ఆట ఆడే సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు అనేవి జరుగుతుంటాయి.ఆ సమయంలో వారు భావోద్వేగానికి గురి అవ్వటమో లేకుంటే ఎదుటి క్రిడాకారుడితో దురుసుగా ప్రవర్తించడమో చేస్తుంటారు.తాజాగా...
Read More..భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన కామెంట్రీతో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు.ఇటీవల భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి కామెంటేటర్గా వ్యవహరించిన దినేశ్ కార్తీక్.ఆ తర్వాత ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరిగిన వన్డే, టీ20...
Read More..సాధారణంగా పిల్లలు తమకు ఇష్టమైనది ఏం జరిగినా ఎంతో సంతోషపడతారు.ఇంకొందరు అయితే కన్నీళ్లు పెట్టుకుంటారు.తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.క్రీడారంగంలో ఆటగాళ్లకు చాలా మంది అభిమానులుంటారు.తమకు నచ్చిన క్రీడాకారుడ్ని చూడాలని, వారితో మాట్లాడాలని, ఓ సెల్పీ తీసుకోవాలని లేదంటే ఆటో గ్రాఫ్ తీసుకోవాలని...
Read More..క్రీకెట్ అంటే చాలా మందికి ఇష్టం.సినిమా వాళ్ల కంటే ఎక్కువగా క్రికెటర్లకు అభిమానులుంటారు.ఇక ఐపిఎల్ వచ్చిందంటే చాలు.జనాలు టీవీలకు అతుక్కుపోతారు.ఇకపోతే తాజాగా భారత జట్టు శ్రీలంకతో వన్డే సీరిస్ కు బయల్దేరిన విషయం తెలిసిందే.శ్రీలంకతో వన్డే సిరీస్ కు ముందుగా రెండో...
Read More..ఒకప్పుడు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని బతికిన వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకోని కష్టాలను అనుభవించాలిసి రావచ్చు.అలాంటి వాళ్ళను మనం చాలామందినే చూసి ఉంటాము.కాలం కలిసి రాకపోతే బళ్ళు ఓడలు అవ్వవచ్చు.ఓడలు బళ్ళు అవ్వవచ్చు అని మన పెద్దవాళ్ళు...
Read More..జపాన్ రాజధాని టోక్యోలో జరుగనున్న ఒలింపిక్స్ కు వెళ్లే క్రీడాకారులకు ఉత్సాహం నింపేలా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రోత్సాహకాలు ప్రకటించారు.ఒలింపిక్స్ లో పాల్గొనే ఒడిశా అథ్లెట్లు బంగారు పథకం సాధించిన వారికి 6 కోట్లు.రజతం సాధిస్తే 4 కోట్లు.కాంస్య పతకం...
Read More..టీమిండియా జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న వారిలో మహేంద్ర సింగ్ ఒకరన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.దీనికి నిదర్శనం అతి తక్కువ వ్యవధిలోనే టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించడంతో పాటు తన కంటూ ఎన్నో రికార్డులను...
Read More..క్రికెట్ చరిత్రలో ఐపిఎల్ కు ప్రత్యేక స్థానం ఉంది.ఐపిఎల్ అంటే అదొక అద్బుత మైన ప్రపంచం.ఆ టైంలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ టీవీలకు అతుక్కుపోతారు.బెట్టింగ్సు, పోటీలు, ఇలా ఎన్నో చేస్తున్నా ప్రభుత్వాలు మాత్రం ఐపిఎల్ ను ఆపడం లేదు.ఎందుకంటే...
Read More..క్రికెట్ ప్రపంచంలో టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.భారత క్రికెట్ లో ధోని కెప్టెన్సీ సమయంలో టీమిండియా జట్టును నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఎంఎస్ ధోని ప్రస్తుతానికి మాత్రం...
Read More..కరోనా వల్ల అన్నీ వాయిదా పడుతూ వచ్చాయి.చాలా మంది తమ కార్యకలాపాలను నిలుపుదల చేసుకున్నారు. ప్రజలకు వినోదం కొరవడింది.ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.ఈ తరుణంలో టోక్యోలో ఒలంపిక్స్ గేమ్స్ జరగనున్నాయి.ఈ నేపథ్యంలో మళ్లీ ఎక్కడ కరోనా కేసులు పెరుగుతాయేమోనని నిషేధాంక్షలను...
Read More..ఈ మధ్య క్రికెటర్లకు అనేక ఇబ్బందులనేవి తలెత్తుతున్నాయి.కరోనా వచ్చి చాలా మంది క్రికెటర్లు అనేక అవస్థలు పడాల్సి వచ్చింది.తాజాగా శ్రీలంక క్రికెటర్లకు పెద్ద గండమే తప్పింది.శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్నటువంటి విమానం ప్రమాదానికి గురైంది.విమానంంలో ఇంధన సమస్యలు రావడం వల్ల క్రికెటర్లు అనేక...
Read More..ర్యాకింగ్స్ లో నంబర్ 1గా కెప్టెన్ మిథాలీ రాజ్ అదరగొట్టిన టీమిండియా ప్లేయర్లు టీమిండియా మహిళా జట్టు వరుస విజయాలను నమోదు చేస్తోంది.క్రికెట్ లో తన సత్తా చాటుతోంది.ప్లేయర్సు ఒక్కోక్కరూ తమ ప్రతిభను కనబరుస్తూ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును పొందుతున్నారు.తాజాగా...
Read More..క్రికెట్ ప్రపంచంలో దినేష్ కార్తీక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తాజాగా దినేష్ కార్తీక్ క్రికెట్ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటిలో తనదైన వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు కామెంట్రీ పెద్దలు కూడా మెచ్చుకున్నారు.దీంతో ఒక్కసారిగా...
Read More..తాజాగా టి20 క్రికెట్ చరిత్రలోనే అరుదైన తొలి డబుల్ సెంచరీ నమోదు అయ్యింది.ఈ డబుల్ సెంచరీ నమోదు అవ్వడానికి క్రికెటర్ సుబోధ్ భాటి కారణం.క్రికెటర్ సుబోధ్ భాటి కేవలం 79 బంతుల్లోనే 205 పరుగులను తీసి సరికొత్త చరిత్రను నెలకొల్పాడు.20 ఓవర్ల...
Read More..ప్రేమించిన వ్యక్తి చుట్టూ వేలమంది జనం చూస్తూ ఉండగా ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమ విషయం చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఆ అమ్మాయి ఎంత సంబర పడుతుందో ఒక్కసారి ఊహించుకోండి.వినడానికే ఇంత బాగుంటే మరి చూడడానికి ఇంకెంత...
Read More..ఐపిఎల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.భారత క్రికెట్ బోర్డుకు ఐపిఎల్ ఓ గొప్ప ఆదాయ వనరు అనే చెప్పాలి.ఐపిఎల్ ప్రతి సంవత్సరం కూడా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.అందుకే బీసీసీఐకి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని అవాంతరాలు...
Read More..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే భేటీ అయ్యారు.తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన అనిల్ కుంబ్లే కాసేపు జగన్ తో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా తన కెరీర్...
Read More..భారత దేశంలో అత్యంత ఆదరణీయమైన క్రీడ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది క్రికెట్.అన్ని దేశాల్లో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే కాని మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా,క్రికెటర్ లను దేవుళ్ళలా చూసేంత అభిమానం మన క్రికెటర్...
Read More..ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఎక్కడ ఏది జరిగినా ఇట్టే క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది.ముఖ్యంగా అంతర్జాతీయ క్రీడలలో ఆటగాళ్లు చేసే కొన్ని రకాల వింత పనులు ప్రేక్షకులకు, క్రీడాభిమానులకు నవ్వులు పూయిస్తాయి.ఆ సమయంలో అది సాధారణ విషయం గానే అనిపించినా...
Read More..టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఛత్తీస్గఢ్లోని రాయపూర్ లో టీచర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేశారు.అవాక్కయ్యారా.?! ఇంకో విశేషం ఏంటంటే టీచర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ తన తండ్రి పేరుని సచిన్ టెండూల్కర్...
Read More..ప్రస్తుతం ఒక్క మెడల్ గెలిస్తే చాలు కోట్ల రూపాలయ నజరానాలు అందిస్తూ.ఆహా ఓహో అంటున్నారు.వారికే పలు కంపెనీలు స్పాన్సర్ షిప్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నాయి.కానీ మట్టిలో నుంచి వచ్చిన మాణిక్యాలను మాత్రం పట్టించుకోవడం లేదు.క్రికెట్ లాంటి గ్లామర్ క్రీడలకే తప్ప.మామూలు ఆటలను.ఆ...
Read More..అతి విశ్వాసం ఒక్కోసారి ఎలా కొంప ముంచుతుందో ఆత్మవిశ్వాసం అననుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యేలా చేస్తుంది.ఓ టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన విజయాన్ని గమనిస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థం అవుతుంది.కోల్ కతా వేదికగా 2001లో...
Read More..వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తర్వాత టీమిండియా ప్లేయర్స్ ఇంగ్లాడ్ కే పరిమితమయ్యారు.దీనితో టీమిండియా క్రికెటర్స్ ప్రస్తుతం హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.ఇంగ్లాండ్ జట్టుతో జరిగే 5 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు భారత్ కు తిరిగిరాలేదు.ఈ విషయం ఇలా...
Read More..తాజాగా జరిగిన పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ లో ఇరువురు మహిళా క్రికెటర్లు ఆకస్మాత్తుగా క్రీజులో ఉండగానే కుప్పకూలిపోయారు.వెస్టిండీస్ మహిళా ఆటగాళ్లు చెడీన్ నేషన్, చిన్నెల్లీ హెన్రీ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే వారు క్రీజులో ఉన్న సమయంలోనే పడిపోవడంతో...
Read More..టీమిండియా తన దూకుడు తనాన్ని ప్రదర్శిస్తోంది.బీసీసీ నిర్ణయం మేరకు టీమిండియా రెండు టీములుగా మారింది.ఇంగ్లండ్ కు ఓ జట్టు, శ్రీలంకకు మరో జట్టు బయల్దేరి వెళ్లాయి.అయితే భారత్, శ్రీలంక టీమ్ ల మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్ పై అందరూ నోరు...
Read More..ప్రస్తుతం భారత పురుషుల క్రికెటర్స్ తోపాటు మహిళల క్రికెటర్స్ కూడా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే.ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో ఓటమి చవిచూసిన తరువాత కోహ్లీ సేన ప్రస్తుతం విహారయాత్రలో మునిగితేలుతుంది.టీమిండియా త్వరలో ఇంగ్లండ్ జట్టుతో 5...
Read More..ప్రస్తుతం భారత జట్టు క్రికెట్ ఆటగాళ్లు అందరూ కూడా సిరీస్ లలో భాగంగా విదేశాలలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ లో జరగబోయే టెస్ట్ సిరీస్ కు చాలా సమయం ఉన్నందుకు బీసీసీఐ టీమిండియా...
Read More..చదరంగం ఆడడం అంటే మాములు విషయం కాదు.ప్రత్యర్థిని ఓడించాలంటే ఆటలో ఎత్తుకు పైఎత్తు వేయాలిసిందే.లేదంటే చెస్ ఆడడం అంటే చాలా కష్టం.ఎన్ని తెలివితేటలూ ఉన్నాగాని ఒక్కోసారి చిన్న పొరపాటు వలన ఆట ఓడిపోవాలిసి వస్తుంది.అంతా తెలివిగా ఆచి తూచి ఆడలిసిన ఆట...
Read More..అమెరికా దిగ్గజ బాక్సర్ ఒకే ఒక్క ఫైట్.అదీ ఫేక్ ఫైట్ ఆడి వందల కోట్లు సంపాదించాడు.నమ్మశక్యంగా లేదు కదూ.కానీ ఇది అక్షర సత్యం.వివరాల్లోకి వెళితే.జూన్ నెల మొదటి వారంలో ప్రముఖ బాక్సర్ ఫ్లయిడ్ మెవెదర్ ఒక ఫేక్ బాక్సింగ్ మ్యాచ్ ఆడారు.ఈ...
Read More..ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం తాను రిటైర్ అవుతున్నానని న్యూజీలాండ్ కీపర్ జేబీ వాట్లింగ్ వెల్లడించిన తర్వాత సదరు జట్టు అతనికి అద్భుతంగా వీడ్కోలు పలికింది.ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, కుమార్ సంగక్కర తదితర క్రికెట్...
Read More..బీసీసీఐ కొత్త కొత్త ప్రణాళికలతో టీమిండియాను ఉరకలెత్తిస్తోంది.తాజాగా ఐపీఎల్ లో మరో రెండు ఫ్రాంచైజీలను కొత్తవిగా తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.బీసీసీఐ ఇటువంటి విషయంపై పూర్తిగా నిమగ్నమయ్యింది.జూలై నెలలో ఈ రెండు ఫ్రాంచైజీలకు సంబంధించి ఏర్పాట్లు మొదలు పెట్టింది.ఈ ఫ్రాంచైజీల రేటు చూస్తే...
Read More..కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.ఈ విషయం ఎప్పుడో కన్ఫర్మ్ అయ్యింది.ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసిన శంకర్ దానికి కొంత విరామం ఇచ్చి కూతురు...
Read More..క్రీకెట్ ప్రపంచంలో మిస్టర్ కూల్ గా పేరు ఉన్న ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంఎస్ ధోని ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం నుంచి తన కుటుంబ సబ్యులతో ఎక్కువ సమయం కేటాయిస్తున్న సంగతి అందరికీ...
Read More..భారత సారథి విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అతని క్రేజ్ ని చూసి ఈర్ష్య పడేవారి సంఖ్య కూడా రోజురోజుకీ ఎక్కువైపోతోంది.తాజాగా ముగిసిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ లో టీమిండియా ఓటమితో మరోసారి ట్రోలింగ్...
Read More..ఈసారి భారత్ లో జరగాల్సిన టీ-20 ప్రపంచ కప్ శ్రీలంక లేదా యూఏఈ లో పెట్టేందుకు బీసీసీఐ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.అయితే చివరగా యూఏఈ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్ ను అక్టోబర్ 17వ...
Read More..ప్రపంచంలో అత్యంత జనాదరణ ఉన్న క్రీడ క్రికెట్.క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతారు.భారత్, పాకిస్తాన్.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్యన మ్యాచ్ లు నడుస్తున్నాయంటే ఊహించని రీతిలో ఆయా టీవీ చానెళ్లకు రేటింగ్స్ దుమ్మురేపుతాయి.మైదానంలో క్రికెటర్లు ఆటతో అదరగొడుతుంటే కామెంట్రీ బాక్సులో...
Read More..క్రికెట్ రంగంలో మన కుర్రాళ్లు దూసుకెళ్తున్నారు.అంతర్జాతీయంగా ర్యాంకింగ్స్ లో ముందంజ వేస్తూ తమ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు.ఆల్ రౌండర్ల జాబితాలో కూడా మనవాళ్లే మొదటి స్థానంలో ఉండటం విశేషం.భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.తాజాగా ఐసీసీ...
Read More..ఫుట్ బాల్ లెజెండ్ రొనాల్డో పేరు తెలియని వారు ఉండరంటే అతిషయోక్తి కాదు.రోనాల్డో అంటే ఒక బ్రాండ్.అతను ఒక్క ట్వీట్ చేసినా, ఏ విషయంపై ఒక్క మాట మాట్లాడినా ఒక్కసారిగా ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారిపోతుంది.ఒక్క రోనాల్డో అని మాత్రమే...
Read More..టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎప్పటికప్పుడు తన దైన రీతిలో మైదానంలో తన టాలెంట్ నిరూపించుకున్న ధోని అంటే అభిమానులకు ఎంతగానో ఇష్టం.తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన ఓ...
Read More..కొంత మంది ఉన్నత స్థానాల్లో ఉన్న కొన్ని నమ్మకాలను కలిగి ఉంటారు.కొంత మంది ఆయా దేవతలను బాగా నమ్మితే మరికొంత మంది న్యూమరాలజీ, జాతకాలను బాగా నమ్ముతారు.టీమిండియా మాజీ కెప్టెన్ భారత క్రికెట్ జట్టు సత్తా ప్రపంచానికి చాటి తిరుగులేని శక్తిగా...
Read More..యూరో కప్ కోసం హడావుడి మొదలైంది.క్రీడాాకారులతో సమావేశాలు నిర్వహిస్తూ పబ్లిసీటి కార్యక్రమాలను మొదలెట్టేశారు.ఈ యూరో కప్ పోటీలు ప్రధానంగా కొన్ని కంపెనీల సహకారంతో సాగుతుంటాయి.కార్యక్రమంలో భాగంగా ఆ కంపెనీలు తమ ప్రకటనలు చేసుకుంటూ ఉంటాయి.కూల్ డ్రింక్సు బాటిళ్లను మీడియా సమావేశంలో క్రీడాకారుల...
Read More..జూన్ 18 నుండి ఇంగ్లాండ్ దేశంలోని సౌతాంప్టన్ లో ఉన్న ఏజిస్ బౌల్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఈ మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే నిబంధనలు...
Read More..ఇంకొన్ని రోజుల్లో ఒలింపిక్స్ క్రీడలు స్టార్ట్ కానున్నాయి.టోక్యోలో ఈ క్రీడలు జరగబోతున్నాయి.ఈ ఒలంపిక్స్ కోసం క్రీడాకారులంతా ఎంతో ఉత్కంఠతో వేచి ఉన్నారు.ఒలంపిక్స్ ఆడటానికి సన్నద్దం అవుతున్నారు.మన దేశం నుంచి కూడా ఒలింపిక్స్ లో ఆడటానికి హాకీ క్రీడాకారులందరూ టోక్యో వెళ్ళడానికి సిద్దమవుతున్నారు.ఈ...
Read More..భారత దేశంలో అత్యంత ఆదరనీయమైన క్రీడ ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ అనే విషయం మనకు తెలిసిందే.అయితే అన్ని దేశాల్లో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే.కాని భారతదేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూస్తున్న...
Read More..మహేంద్రసింగ్ ధోని ఆగస్టు 15, 2019న అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన అనంతరం యూఏఈలో జరిగిన ఐపీఎల్ సీజన్ లో భాగమైన సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఇక సీజన్ లో మిగిలిన మ్యాచ్ లు సెప్టెంబర్ నెలలో ప్రారంభం అవ్వబోతున్నట్లు...
Read More..తాజాగా అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ లో డుప్లెసిస్ తీవ్రంగా గాయపడ్డాడు.సౌత్ ఆఫ్రికా దిగ్గజ ఆటగాళ్లలో ఒక్కడైన డుప్లెసిస్ తాజాగా జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సమీప ఆటగాడిని బలంగా ఢీ కొట్టడంతో వెంటనే గ్రౌండ్ లో పడిపోయాడు. ప్రస్తుతం...
Read More..మరికొద్ది రోజుల్లో ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్షిప్ కోసం న్యూజిలాండ్ – టీమిండియా జట్లు టెస్ట్ కోసం సన్నద్ధం అవుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే.అయితే తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా జట్టు ను...
Read More..ప్రపంచంలో క్రికెట్ కు ఉన్నంత మంది అభిమానులు మరే క్రీడకు లేరని చెప్పుకోవచ్చు.ఈ క్రీడ తొలుత ఇంగ్లాండ్ లో పుట్టినా.ప్రస్తుతం భారత్ లో ఓ రేంజిలో వర్ధిల్లుతోంది.క్రికెట్ అంటేనే ఇండియన్స్ పండగలా ఫీలవుతారు.ఇండియా, పాక్ మ్యాచ్ అంటే ఇక క్రికెట్ ఫ్యాన్స్...
Read More..ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.అందులోనూ భారత్ లో ప్రతి గల్లీలో ఓ క్రికెట్ ఆడేవారు కచ్చితంగా ఉంటారు.ఇక ఐపీఎల్, వర్డ్ కప్ లాంటిది వస్తే చాలు తిండీ నీళ్లు తగ్గించి మరీ టీవీలకు అతుక్కుపోయి ఉంటారు.అందుకే క్రికెట్ కు...
Read More..చాలా ఏళ్ల తర్వాత టీమిండియా రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది.కాగా చాలా ఏళ్ళ తర్వాత భారత్ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది.ఒక జట్టు విరాట్ కోహ్లీ సారధ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడనుండగా...
Read More..ప్రపంచాన్ని ఊపేస్తున్న క్రికెట్ లో ఎన్నో వింతలు జరుగుతుంటాయి.అంతేకాదు.పలు అరుదైన రికార్డులు మోగుతుంటాయి.తాజాగా మనం క్రికెట్ చరిత్రలో జరిగిన 5 వింతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షార్టెస్ట్ సిక్స్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ బౌండరీ శ్రీలంకపై జరుగుతున్న మ్యాచ్...
Read More..అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా ఆల్రౌండర్ స్టార్ రవీంద్ర జడేజా దూకుడు మీదున్నాడు.ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ను వెనక్కి నెట్టి జడ్డూ రెండో ర్యాంకు ఎగబాకాడు.386 రేటింగ్ పాయింట్లతో ఉన్న రవీంద్ర జడేజా ర్యాంకింగ్స్లో సూపర్...
Read More..ప్రస్తుతం మన ప్రపంచంలో ఆడవారు మగవారికి ఏ విధంగా తీసుకోకుండా ఉండేటట్లుగా ప్రతి విషయంలో ముందు ఉంటున్నారు.ఇదివరకు ఉన్న కాలంలో లాగా కేవలం ఇంట్లో ఉండకుండా ప్రతి ఒక్క రంగంలో వారి ప్రతిభను చాటుకోవాలని ముందుకు సాగుతున్నారు మహిళలు.ఇక ప్రస్తుతం ఉన్న...
Read More..తాజాగా భారత ఫుట్బాల్ టీం కెప్టెన్ అయిన సునీల్ ఛెత్రీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.ఫుట్ బాల్ లో అత్యధికంగా గోల్స్ చేసిన వారిలో అంతర్జాతీయంగా ప్రముఖ ఆటగాడు లియోనెల్ మెస్సీ ను వెనక్కి నెట్టి సునీల్ ఛెత్రీ...
Read More..వన్ డే అంతర్జాతీయ క్రికెట్ లో న్యూజిలాండ్ మహిళల జట్టు వన్డేల్లో అత్యధిక స్కోర్ 490/4 గా నమోదు చేసి చరిత్ర సృష్టించింది.సహజంగా అత్యధిక స్కోర్ అనగానే పురుషుల క్రికెట్ లోనే నమోదైవుంటుందని సగటు క్రికెట్ అభిమాని ఊహిస్తాడు.కానీ, పురుష క్రికెటర్లకు...
Read More..యూరోపియన్ క్రికెట్ సిరీస్లో ఓ అనామక బ్యాట్స్మెన్ భీకరమైన ఇన్నింగ్సు ఆడాడు.కేవలం 28 బంతుల్లోనే సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు.అతడి ఇన్నింగ్సులో 13 సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉండటం విశేషం.యూరోపియన్ క్రికెట్ సిరీస్లో కమ్మర్ఫెల్డర్ స్పోర్ట్వెరిన్ జట్టు తరపున ఓపెనర్గా బరిలోకి...
Read More..ప్రస్తుత కాలంలో ఎవరి వ్యక్తిగత జీవితంలో వారు బిజీగా ఉంటూ సొంత తల్లి దండ్రులను కూడా సరిగ్గా చూసుకోలేక అనాధ ఆశ్రమాలలో వదిలేసి వెళ్తున్న పరిస్థితి ఉంది.అయితే ఎంత డబ్బు ఉన్నా ఇతరులకు సేవ చేయడానికి మనసు రావడం అన్నది చాలా...
Read More..క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరు తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.అన్ని దేశాల్లో క్రికెట్ ను ఒక ఆటలాగా మాత్రమే పరిగణిస్తారు.కాని మన భారతదేశంలో క్రికెట్ అనేది అత్యంత ఆదరణీయమైన క్రీడ.మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్...
Read More..అతి త్వరలో మొదలు కాబోతున్న శ్రీలంక, టీమ్ ఇండియా పర్యటనలో భాగంగా తాజాగా మ్యాచ్ ల షెడ్యూల్ ఖరారైంది.ఈ సిరీస్ నేపథ్యంలో భాగంగా ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, మూడు టి-20 లు ఆడేందుకు టీమిండియా యువ బృందం శ్రీలంకకు...
Read More..వివాహబంధం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కచ్చితంగా జరిగే విషయాలలో ఒకటి.పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు.అయితే వివాహ బంధం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని సందర్భాలలో భార్య భర్తల...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం.సెకండ్ వేవ్లో అయితే పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని దేశాలు కఠిన నియమ, నిబంధనలు అమలు చేస్తున్నాయి.ఇతర దేశాల్లో నుంచి వచ్చిన వారికి...
Read More..ధోనీ అంటే పరిచయం అక్కర్లేని పేరు.ఆయనకు క్రికెట్ చరిత్రలో సెపరేటు క్రేజ్ ఉంది.ఇప్పటికీ ఆయన పేరు వింటేనే కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికులు పులకరించిపోతుంటారు.ధోనీ రిటైర్డ్ అయినప్పటికీ ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్నాడు.అయితే ఇప్పుడు ఐపీఎల్కు కాస్త విరామం దొరకడంతో ఈ సమయాన్ని ధోనీ...
Read More..గంగూలికి క్రికెట్ చరిత్రలో ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఆయన ఇండియన్ క్రికెట్లో ఓ లెజెండ్.ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో దాదా అంటే కోట్లాది మంది అభిమానులు మురిసిపోతూనే ఉంటారు.అంతలా ఆయన క్రికెట్ను ప్రభావితం చేశారు.ఎన్నో అవార్డులు, రికార్డులను ఆయన తన పేరిట...
Read More..చెస్లో మనకు వినిపించే ఒకే ఒక్క పేరు కోనేరు హంపి.ఇప్పటికే ఎన్నో వరల్డ్ రికార్డులను సాధించి తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు.ఆయన పోటీలోకి దిగితే అవతలి వాళ్లు తడబడాల్సిందే.అలాంటి వ్యక్తి ఇప్పుడు మరో ఘటన సాధించాడు.2022లో జరిగే ప్రపంచ...
Read More..పంజాబ్ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్ ఒక్కసారిగా హీరో అయ్యాడు.దిగ్గజ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్తో గిల్ డేటింగ్లో ఉన్నాడన్న వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.గత ఐపీఎల్లో కోల్కతా ఆటగాడైన గిల్ ఫీల్డింగ్ విన్యాసాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి దానికో...
Read More..ప్రపంచంలో కొందరు అదృష్టాన్ని నమ్మితే, మరి కొందరు తమ శ్రమను, స్వశక్తిని నమ్ముకొంటారు.కానీ కాలం ఎంత శక్తి వంతం అయినది అంటే ఒక్కో సారి ఊహించని ట్విస్ట్లను ఇస్తుంది.అప్పుడే కళ్లముందు స్టార్ హోదా వస్తుంది.కానీ ఎప్పుడు దాన్ని లాగేసుకుంటుందో తెలియదు. ఇలా...
Read More..విరాట్ కోహ్లీ పేరు తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.అన్ని దేశాలలో క్రికెట్ కు ఉన్న ప్రాధాన్యత మన దేశంలో క్రికెట్ కు ఎంతటిదో మనకు తెలిసిందే.విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు ఓ కూతురు జన్మించిన విషయం తెలిసిందే.అయితే...
Read More..భారత క్రికెట్ జట్టు బలం బలగాలపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు ప్రశంసలు కురిపించాడు.తనదైన శైలిలో భారత జట్టును పొగడ్తలతో ముంచెత్తాడు.టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే.మూడు నెలల సుదీర్ఘ పర్యటన కోసం భారత జట్టు ఇంగ్లండ్ లో పర్యటించనుంది.ఇందులో భాగంగా...
Read More..టీమిండియా యువ పేసర్ నవ్దీప్ సైనీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్కు గురయ్యాడు.తాజాగా అతను చేసిన ట్వీట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.తన హార్లీ డేవిడ్సన్ బైక్పై షర్ట్ లేకుండా కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను సైనీ ట్విటర్...
Read More..ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు అభిమానించే క్రీడలలో ఫుట్ బాల్ కి మొదటి స్థానం.అయితే కొన్ని దేశాల్లో మాత్రం క్రికెట్ ను ఆరాధ్యదైవంగా భావిస్తుంటారు.ముఖ్యంగా మన భారతదేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇది...
Read More..మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరు ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక సంచలనం.భారత క్రికెట్ జట్టుకు ఓ కెప్టెన్ గా, ఓ ఆటగాడిగా ఎన్నో గొప్ప విజయాలను అందించాడు.ముఖ్యంగా రెండు ఐసీసీ వరల్డ్ కప్ లను అందించాడు.ధోని కెప్టెన్ కూల్ మాత్రమే...
Read More..జూన్ 2వ తేదీన భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఒక ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్ టూరుకు బయలుదేరనున్నారు.పర్యటనకు బయలుదేరేముందు ఆటగాళ్లందరినీ క్వారంటైన్ లో ఉంచారు.దాదాపు 8 రోజులపాటు ఇరు జట్ల క్రికెటర్లు క్వారంటైన్ లో ఉంటారు.వారికి క్వారంటైన్ టైం లో...
Read More..భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఎంతటిదో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే.కాని మన దేశంలో క్రికెట్ అంటే ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా పూజించేంత వీరాభిమానులు భారత క్రికెట్ కు సొంతం.అయితే...
Read More..మన దేశంలో క్రికెట్ ను ఎంతగా ఇష్టపడతారో మనకు తెలిసిందే.ఇక క్రికెట్ అంటే ఎక్కువ మందికి గుర్తుకు వచ్చేది ఐపీఎల్.ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ ఫ్యాన్స్ కు ఇక పండగే అని చెప్పవచ్చు.అంతలా ఐపీఎల్ ను ఆస్వాదిస్తారు మన దేశపు క్రికెట్ ఫ్యాన్స్.అయితే...
Read More..ప్రపంచ క్రికెట్ చరిత్రలో తమ బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించే ఆటగాళ్లలో ముందు వరుసలో ఉంటాడు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్.అతడు తన బ్యాటింగ్ తోనే కాకుండా అప్పుడప్పుడు తన వేషాధారణ, డ్యాన్స్ లు, వింత చేష్టలతో కూడా తన అభిమానులను...
Read More..భారతదేశంలో క్రికెట్ అనేది అత్యంత ఆదరనీయమైన క్రీడ.అన్ని దేశాల్లో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే.కాని భారతదేశంలో క్రికెట్ అంటే ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూసేంత అభిమానం మన సొంతం.భారత్ లో చిన్న నాటి నుండే క్రికెట్ ను...
Read More..ట్యాలెంట్కు బ్యాక్ గ్రౌండ్తో పనిలేదని ఎంతోమంది నిరూపించారు.తమ ప్రతిభతో ప్రపంచ ఖ్యాతిని గడించారు.అయితే అంతర్జాతీయ ఫుట్ బాలర్గా పేరు తెచ్చుకున్న ఈ ఝార్ఖండ్ అమ్మాయి సంగీత సోరెన్ కూడా తన ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఎన్నో అవార్డులను దక్కించుకుంది.అయితే ఇదంతా...
Read More..క్రికెట్ అనేది చాలా పాపులర్ అయిన అట.చాలా వరకు దేశాల్లో క్రికెట్ ఆడతారు.అయితే కాని అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ధనిక బోర్డులు ఉండవు, కొంత మంది క్రీడాకారులు ఆర్థికంగా పటిష్టంగా ఉండరు.ఇది వినడానికి కొంత ఆశ్చర్యం కలిగించినా మనం అంగీకరించక...
Read More..ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యంత బలవంతమైన జట్టు ఏది అంటే అందరూ చెప్పేది ఒక్కటే “టీమిండియా” అని.ఎందుకంటే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉంది.బ్యాటింగ్ లో బౌలింగ్ లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు.ఇక ప్రస్తుతం...
Read More..ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి భారత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.అతడి దూకుడైన బ్యాటింగ్, అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫన్నీ వీడియోస్ అతడికి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.తెలుగుతో పాటు హిందీ, తమిళ్, హాలీవుడ్ సినిమాలలో నుంచి క్లిప్స్...
Read More..భారత క్రికెట్ లో రోహిత్ శర్మకు ప్రత్యేక చరిత్ర సృష్టించుకున్నాడు.రోహిత్ శర్మకు ఉన్న స్పెషల్ టాలెంట్ అందరిలో కంటే రోహిత్ ను స్పెషల్ గా నిలుపుతుంది.అందుకే రోహిత్ శర్మ టీమిండియాలో స్థానం కోల్పోకుండా కొనసాగుతున్నాడు.అయితే ఇక రోహిత్ శర్మ రికార్థుల రారాజుగా...
Read More..ఈ సంవత్సరం ఐపీఎల్ సగం షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత నిరవధిక వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ నిర్ణయాన్ని మంచి నిర్ణయమే అని తాజాగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు.అయితే ఇలా జరగడానికి ప్రధాన కారణం.బయో బబుల్...
Read More..నటుడు సోనూసూద్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న విషయం తెలిసిందే. కరోనా కంటే ముందు ప్రముఖ విలన్ గా మాత్రమే ప్రజలకు తెలిసిన సోనూసూద్, కరోనా మొదటి వేవ్ లో అసలు కరోనా ఏమిటో అర్థం కాకుండా ఉన్న పరిస్థితులలో ...
Read More..భారత క్రికెట్ కు మన దేశంలో ఉన్న ఆదరణ ఎంతటిదో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అన్ని దేశాల్లో క్రికెట్ ను ఆటగా మాత్రమే పరిగణిస్తారు.కాని మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూస్తారు.అంతలా క్రికెట్ ను...
Read More..క్రికెట్ ఆటకు భారత్ లో ఉన్నంత క్రేజ్ వేరే ఏ దేశంలో ఉండదేమో.అందుకే టీమిండియా క్రికెటర్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.భారత క్రికెట్ అభిమానులు ఇతర దేశాల ఆటగాళ్లను కూడా అభిమానిస్తారు.భారత క్రికెట్ చరిత్రలో ఎంతో మంది ఆటగాళ్లు ఎన్నో రికార్డులు...
Read More..టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఎంటీవీ వీజే అనూశ దండేకర్ ఓ ప్రైవేల్ పార్టీలో యుక్త వయసులో ఉన్న కోహ్లిని ఇంటర్వ్యూ చేసిన వీడియో ఇది.దీనిలో అనూశ ర్యాపిడ్ ఫైర్ ఫార్మట్లో...
Read More..భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పలు దేశాలు భారత ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నాయి.ఇంగ్లాండ్ కూడా భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.ఐర్లాండ్, ఇంగ్లాండ్ పౌరులను తప్ప వేరే వారిని రానివ్వడం లేదు.అయితే భారత క్రికెట్ జట్టు మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్...
Read More..భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరు అంటే అందరి నోటి నుండి వచ్చే పేరు ఎంఎస్ ధోని.ఆటగాళ్లను పరిస్థితులకు తగ్గట్టు ఉపయోగించుకోవడం, ఆటగాళ్ల ప్రతిభను గుర్తించడంలో ధోని ఎప్పుడూ ముందుంటాడు.అందుకే అతని సారథ్యంలో ఆడిన ఎందరో ఆటగాళ్లు ఇప్పుడు...
Read More..భారత క్రికెట్ హిస్టరీలో మొదటి సారి భారత పురుషుల జట్టు ఆటగాళ్లు, మహిళల జట్టు ఆటగాళ్లు కలిసి ఒకే చార్టర్డ్ విమానంలో ప్రయాణించనున్నారు.కరోనా కారణంగానే ఇది సాధ్యమైంది.కరోనా కారణంగా ఐపీఎల్ 14 వ సీజన్ వాయిదా పడిన విషయం తెలిసిందే.దీంతో టీమిండియా...
Read More..మన దేశంలో క్రికెట్ ను ఎంతగా ఆదరిస్తారో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.మిగతా దేశాల్లో క్రికెట్ ను ఒక ఆటలా మాత్రమే చూస్తారు.కాని మన దేశంలో క్రికెటర్ లను దేవుళ్ళలా, క్రికెట్ ను ఒక మతంలా భావిస్తారు.అందుకే భారత క్రికెట్ క్రేజ్ రోజు...
Read More..ఐపీఎల్ -14 సీజన్ లో ఆడుతుండగా టీమిండియా పేసర్, యార్కర్ కింగ్ టి.నటరాజన్ గాయపడిన విషయం తెలిసిందే.నటరాజన్ ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నాడు.రోజురోజుకు ధృఢంగా తయారవుతున్నానంటూ తన ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.ఐపీఎల్ 14...
Read More..హార్దిక్ పాండ్య.ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టీం ఇండియా క్రికెట్ ఆటగాళ్లలో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ గా పేరు పొందిన హార్దిక్ పాండ్యా ఎప్పటికపుడు తన ప్రదర్శనతో అభిమానులను ఆక్కటుకుంటూనే ఉంటాడు.అలాగే హార్దిక్...
Read More..ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తోంది.సాంకేతిక విప్లవంలో భాగంగా వచ్చిన సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తోంది.సోషల్ మీడియా అనేది మన చేతిలో ఉన్న గొప్ప ఆయుధం.దానిని మంచి కోసం వాడితే చాలా మంచి జరుగుతుంది చెడు కోసం వాడితే చెడు...
Read More..భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు.క్రికెట్ అంటే ఓ మతం.ముఖ్యంగా మనదేశంలో క్రికెట్ ను ఎంతగా అభిమానిస్తారో.క్రికెటర్లను అంతకుమించి ఆరాధిస్తారు.వారి అభిమాన ఆటగాడు గ్రౌండ్ లో రెచ్చిపోతుంటే సగటు అభిమాని ఉత్సాహం మామూలుగా ఉండదంటే నమ్మండి.అయితే వారి అభిమాన...
Read More..