భారత దేశంలో క్రికెట్ కు ఎంత ఆదరణ ఉందో మనకు తెలిసిందే.క్రికెట్ కు మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా భావిస్తాం.
అంతలా క్రికెట్ కు మన దేశంలో వయస్సుతో సంబంధం లేకుండా క్రికెట్ ను ఆరాధిస్తారు.అందుకే క్రికెట్ కు ఇన్నేళ్లయినా ఇసుమంత కూడా ఆదరణ తగ్గడం లేదు.
ఇక ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది.ఇక ఐపీఎల్ లో తమ అభిమాన స్టార్ ల టీంలు గెలవాలని అందరూ కోరుకుంటారు.
ఆ టీం ప్రాక్టీస్ మ్యాచ్ మొదలు అన్నింటినీ తప్పక ఆదరిస్తారు.ఐపీఎల్ లో మనకు క్రికెట్ ప్లేయర్ లలో ఉన్న అద్భుతమైన టాలెంట్ లు బయటికి వస్తాయి.
అప్పట్లో మన తెలుగు తేజం రవిశంకర్ రెడ్డి ఎంఎస్ ధోనీని డక్ ఔట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.తాజాగా ప్రాక్టీస్ మ్యాచ్ లో ఉమేష్ యాదవ్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ కు అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
బౌలింగ్ వేసిన తరువాత బ్యాట్స్ మెన్ డిఫెన్స్ ఆడడంతో బంతిని గాలిలో ఎగిరి ఒక్కసారిగా ఉమేష్ యాదవ్ క్యాచ్ ను అందుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.నెటిజన్లను ఐపీఎల్ అభిమానులను ఎంతో ఆసక్తికి గురి చేసిన ఈ వీడియోను మీకూ చూ డాలని ఉందా.
ఇంకెందుకు ఆలస్యం.చూసేయండి మరి.