మూడో వన్డేలో ఓడిన శ్రీలంక..హిస్టరీ క్రియేట్ చేసిన భారత్.. !!

స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ భారత్ క్లీన్ స్వీప్ చేసింది.ఈరోజు జరిగిన మూడో వన్డేలో ఏకంగా 317 పరుగుల తేడాతో విజయం సాధించి అంతర్జాతీయ స్థాయిలో హిస్టరీ క్రియేట్ చేసింది.అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది.391 పరుగుల టార్గెట్ చేదించడానికి బరిలోకి దిగిన శ్రీలంక 73 పరుగులకే అలౌట్ అయింది.వరుసగా 3 వన్డేలను ఇండియా గెలుచుకొని వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.

 Sri Lanka Lost In The Third Odi India Created History Details, Sri Lanka, India,-TeluguStop.com

గతంలో ఐర్లాండ్ పై న్యూజిలాండ్ 290 రన్స్ తేడాతో గెలవడం జరిగింది.

ఇప్పుడు దీన్ని ఇండియా అధికమించడం జరిగింది.సిరజ్ 4, షమ్మీ, కుల్దీప్ ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీయడం జరిగింది.

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 166 పరుగులు చేయడం జరిగింది.భారత్ పెసర్ మహమ్మద్ సీరాజ్ ప్రారంభంలోనే నాలుగు లంక ఓపెనర్ బ్యాట్స్ మెన్ లను పెవిలియన్ కి పంపడంతో… తర్వాత వచ్చిన లంక బ్యాట్స్ మెన్ లు ఎవరు కూడా క్రిజ్ లో నిలదొక్కు కోలేకపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube