Nalgonda

Nalgonda District & City Daily Latest News Updates

ఎన్నికల హామీలను తప్పక నెరవేరుస్తాం: సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని నాగార్జునసాగర్ ఎమ్మేల్యే కుందూరు జైవీర్ రెడ్డి ( MLA Jaiveer Reddy )అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం ( Gurrampode ) గుండ్లకుంట గ్రామంలో సీసీ...

Read More..

తెలంగాణ‌ మీడియా అకాడమీ చైర్మ‌న్‌గా శ్రీనివాస్‌ రెడ్డి

నల్లగొండ జిల్లా: తెలంగాణ‌ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాస్‌ రెడ్డిని ఆదివారం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.జీవో వెలువడిని తేదీ నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

Read More..

పీ.హెచ్.సీ లో ల్యాబ్ టెక్నీషియన్ లేక రోగుల అవస్థలు...!

నల్లగొండ జిల్లా:గుర్రంపోడు( Gurrampode ) మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ లేక నాలుగేళ్లుగా రోగులు నానా అవస్థలు పడుతున్నారు.గత నాలుగేళ్ల క్రితం ఇక్కడ పని చేసిన లాబ్ టెక్నీషియన్ సుధీర్ ను డిప్టేషన్ పై టీ హబ్...

Read More..

హాలియాలో చిరు సినిమా షూటింగ్ సందడి

నల్లగొండ జిల్లా: యువీ క్రియేషన్స్ సమర్పించిన, వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ శనివారం నల్లగొండ జిల్లా హాలియాలోని వజ్రతేజ రైస్ ఇండస్ట్రీస్లో జరిగింది.రైస్ మిల్లులో హమాలీలు ధాన్యం దిగుమతి చేసే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఉదయం 8...

Read More..

యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష

నల్లగొండ జిల్లా: ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్ట్ లు ఇతర కార్యక్రమాల్లో ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్షమించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు.శనివారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్...

Read More..

బెల్టు షాపులతో పల్లెల్లో,తండాల్లో ఏరులై పారుతున్న లిక్కర్

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండల కేంద్రంతో పాటు,మండల వ్యాప్తంగా బెల్ట్ షాపుల దందా యధేచ్చగా కొనసాగుతూ లిక్కర్( Liquor ) ఏరులై పారుతోంది.వైన్స్ యాజమాన్యం గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా షాపుల నిర్వాహకులతో అధికారికంగా బెల్ట్ షాపులు నడిపిస్తున్నారు.ఇదే అదునుగా బెల్ట్ షాపుల్లో...

Read More..

విష జ్వరాలతో వణుకుతున్న గ్రామీణ ప్రాంతాలు...!

నల్లగొండ జిల్లా:జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, తండాల్లో వందలాది మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సిబ్బంది సరిగా రాక,వచ్చినా మందు బిళ్లలతో సరిపెట్టడంతో జ్వరాలు తగ్గకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వైద్యులను, గ్రామాల్లో ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు.ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం(...

Read More..

శెట్టిపాలెం రైస్ ఇండస్ట్రీలో కార్మికుడు మృతి

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని సంతోష్ రైస్ మిల్లులో గురువారం ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందాడు.మృతుని కుమారుడు మిర్యాల వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం…వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మిరియాల రంగయ్య(60) గత కొంత కాలంగా శెట్టిపాలెంలోని సంతోష్...

Read More..

నాగార్జున సాగర్ చేరుకున్న కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​ బోర్డు

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ డ్యామ్ మరమ్మతుల పనులను పర్యవేక్షించడానికి కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​ బోర్డు సూపరింటెండెంట్ ఇంజనీర్ వరలక్ష్మి, అధికారుల బృందం గురువారం నాగార్జున సాగర్ చేరుకున్నారు.ప్రతి ఏడాది వర్షాకాలం కంటే ముందస్తుగా డ్యాం మరమ్మతుల పనులను తెలంగాణ ప్రభుత్వం...

Read More..

రేపు యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంటును సంద‌ర్శించ‌నున్న డిప్యూటీ సీఎం భ‌ట్టి

న‌ల్ల‌గొండ జిల్లా: జిల్లాలోని దామ‌ర‌చర్ల‌లోని యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంటును రేపు(శుక్ర‌వారం) రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంద‌ర్శించ‌నున్నారు.ఉద‌యం 8గంట‌ల‌కు ప్ర‌జాభ‌వ‌న్ నుంచి రోడ్డు మార్గం ద్వారా...

Read More..

వీధి కుక్కల దాడిలో మరో జింక మృతి

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏకో ఫారెస్ట్ జోన్ లో ఇటీవలే కొన్ని వన్యప్రాణులను వదిలారు.అందులో ఇటీవలే ఓ జింక సమ్మక్క సారక్క గుడి దగ్గర బయటకు వచ్చి వీధి కుక్కల దాడిలో...

Read More..

మిర్యాలగూడ పట్టణంలో ప్రవహిస్తున్న మురికి నీరు...!

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణమానస కాలనీలో మురికి నీరు నిత్యం రోడ్డు మీద ప్రవహిస్తూ చెరువులను తలపిస్తున్నది.మురికి నీరుకు తోడు పారిశుద్ధ్యం కూడా లోపించడంతో వీధుల్లో దుర్గంధం వెదజల్లుతుంది.దీనితో పట్టణంలో పలువురు అనారోగ్యం పాలవుతూ ఇబ్బందులు పడుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.ఆ...

Read More..

ఎండిపోతున్న వరి పంటలు ట్యాంకర్ తో నీళ్ళు పోస్తున్న రైతులు

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన రైతు తాను సాగు చేసిన వరి పంట కోత దశకు చేరుకున్న తరుణంలో పంటకి అవసరమైన నీరు లేకపోవడంతో చూస్తూ ఊరుకోలేక వాటర్ ట్యాంకర్ సహాయంతో వరి పంటకు నీరందిస్తూ పంటను...

Read More..

భార్యాభర్తల గొడవతో ఇంటి నుండి వెళ్ళిపోయిన భార్య

నల్లగొండ జిల్లా: భర్తతో గొడవ పడి భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోయిన ఘటన భర్త బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.నల్లగొండ జిల్లా గుర్రంపొడ్ మండలం తేనేపల్లి గ్రామానికి చెందిన బొడ్డు కిరణ్ భార్య సుభద్ర (32) ఈ నెల...

Read More..

నేటి తరానికి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పాలి

నల్లగొండ జిల్లా: తెలుగు భాష ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పాలని తిరుమలగిరి(సాగర్)మండల నోడల్ అధికారి కొనమంచిలి శ్రీనివాస్ అన్నారు.బుధవారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలోని అల్వాల ప్రాథమికోన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాపోలు...

Read More..

సేవాలాల్ జయంతి కరపత్రాలు ఆవిష్కరించిన మాజీ మంత్రి జానారెడ్డి

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ హిల్ కాలనీ సేవాలాల్ మహారాజ్ ప్రాంగణంలో ఈ 25 న జరుపనున్న 285 వ శ్రీ సంత్ సేవాలాల్ జయంతి కరపత్రాలను బుధవారం మాజీ మంత్రి జానారెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సంత్ సేవాలాల్...

Read More..

విద్యుత్ షాక్ గురై రైతు మృతి

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం గర్నెకుంట శివారులో సోమవారం సాయంత్రం విద్యుత్ షాకుకు గురై చిట్టిమల్లె శ్రీను(40)( Chittimalle Srinu (40) )అనే రైతు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో పనిచేస్తుండగా...

Read More..

ఈనెల 26న నల్గొండలో మెగా జాబ్‌మేళా: కలెక్టర్ హరిచందన

ఈ నెల 26 న నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ కార్యాలయం ట్విటర్‌(X) వేదికగా ఓ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ హరిచందన విడుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు...

Read More..

మర్రిగూడ మండలంలో రేషన్ బియ్యం దందా

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలంలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతుంది.గ్రామాల్లో ప్రజల వద్ద నుండి కొందరు తక్కువ రేటుకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి అధిక రేటుకు అమ్ముకుంటూ అక్రమ వ్యాపారం యథేచ్చగా కొనసాగిస్తున్నారు.గత కొన్నేళ్లుగా ఈ రేషన్ మాఫియా అడ్డూ అదుపూ...

Read More..

563 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

నల్లగొండ జిల్లా:తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.గతంలో విడుదల చేసిన పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ...

Read More..

హైదరాబాద్‌ టు వైజాగ్‌ హైస్పీడ్‌ రైలు కారిడార్‌...?

నల్లగొండ జిల్లా:హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే చేపట్టింది.ఇందుకు సంబంధించిన...

Read More..

కులగణన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం చారిత్రాత్మక నిర్ణయం: పానుగంటి విజయ్ గౌడ్

నల్లగొండ జిల్లా:బీసీ కులగణన నిర్ణయం చారిత్రాత్మకమని, కులగణన తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly ) ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి విజయ్ గౌడ్ బీసీ సంఘల ప్రతినిధులతో కలిసి...

Read More..

ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్

నల్లగొండ జిల్లా: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష హాల్ టిక్కెట్లు సోమవారం విడుదల చేశారు.హాల్ టిక్కెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.మొదటి సంవత్సరం విద్యార్థులు ESSSC లేదా మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్‌తో థియరీ పరీక్ష హాల్...

Read More..

అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

నల్లగొండ జిల్లా: గుర్రంపోడు మండలం కోయిగురోనిబావి గ్రామంలో ఆదివారం జరిగిన అగ్నప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను సోమవారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి పరామర్శించారు.ఈ సదర్భంగా ప్రమాద బాధితులకు ఆర్ధిక సాయం అందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం...

Read More..

ఎస్ సేవ అధ్వర్యంలో విద్యార్దులకు,తల్లిదండ్రులకు హెల్మెట్లు పంపిణీ

నల్లగొండ జిల్లా: ఎస్ సేవ వ్యవస్థాపకులు ఎంఏ బేగ్ అధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్దులకు,బైక్ ఉండి లైసెన్స్ కల్గిన వారి తల్లిదండ్రులకు ఉచిత హెల్మెట్‌లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్ సేవ...

Read More..

కాంగ్రెస్ హయాంలోనే గ్రామాలాభివృద్ధి:ఎమ్మెల్యే బాలూనాయక్

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ పార్టీ హయంలోనే గ్రామాలు సస్యశ్యామలం అయ్యాయని దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్( Balu Naik ) అన్నారు.నల్లగొండ జిల్లా( Nalgonda District ) చింతపల్లి మండలంలోని వెంకటపేట గ్రామంలో అండర్ డ్రైనేజీ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.ఎమ్మెల్యేగా...

Read More..

నల్లగొండ ఎన్ఆర్ఐల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్దకమేనా...?

నల్లగొండ జిల్లా:ఉద్యమాల పురిటిగడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) నుండి ఎంతో మంది నాయకులు తెలంగాణ రాష్ట్రంలో నాటి సాయుధ రైతాంగ పోరాటం నుండి నిన్నటి తెలంగాణ ఉద్యమం వరకు తమ పోరాట స్పూర్తి కొనసాగించారు.ఖండాంతరాలు దాటినా ఆ...

Read More..

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి: మిర్యాలగూడ ఎమ్మేల్యే

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా వేద శ్రీ ఆయుష్మాన్ భవ పౌండేషన్ నిర్వహకులు చిలుక విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మిర్యాలగూడ ఎమ్మేల్యే బిఎల్ఆర్ ప్రారంబించారు.ఈ సందర్భంగా ఆయన...

Read More..

పెళ్ళాంతో గొడవపడి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తి

నల్లగొండ జిల్లా: గుర్రంపోడ్ మండలం కోయిగురోనిబావి గ్రామానికి చెందిన ముస్కు కుమార్ ఆదివారం మధ్యాహ్నం భార్యతో గొడవపడి మద్యం మత్తులో ఇంటికి నిప్పు పెట్టడంతో తన ఇంటితో పాటు పక్కనున్న మరో ఆరు ఇళ్లకు మంటలు వ్యాపించి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.భారీ...

Read More..

ఉచిత కరెంటుకు ఆధార్ ధ్రువీకరణ చేసుకోవాలి

నల్లగొండ జిల్లా: ఉచిత కరెంటుకు ఆధార్ ధ్రువీకరణ చేసుకోవాలని పెద్దవూర విద్యుత్ లైన్మెన్ నామిని కొండయ్య తెలిపారు.ఆదివారం నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో గ్రామస్తుల నుండి ఉచిత గృహజ్యోతి పథకం కోసం ఆధార్ ధ్రువీకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా...

Read More..

ఆయనో కంప్యూటర్ ఆపరేటర్...మెడికల్ కాలేజీనే ఆపరేట్ చేస్తాడట

నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో అంతా తానై చక్రం తిప్పుతున్న ఓ వ్యక్తి గురించి ఉన్నతాధికారులే నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.మెడికల్ కాలేజీలో స్వీపర్ ని అటెండర్ చేయాలన్నా అటెండర్ ని అకౌంటెంట్ చేయాలన్నా ఆయన రైట్ అంటే...

Read More..

ఆ నంబర్ బిడ్డింగ్ అక్షరాల రూ. 5,69,001లు

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగోండ జిల్లాలో ఆర్టీఏ అధికారులు( RTA officials ) శనివారం నిర్వహించిన నంబర్ బిడ్డింగ్( Number bidding ) కార్యక్రమంలో ఓ ప్యాన్సీ నెంబర్ అత్యధిక వేలానికి అమ్ముడుపోయిందని అధికారులు తెలిపారు. ఈ బిడ్డింగ్ లో ఉమ్మడి నల్గొండ(...

Read More..

కాలు విరిగిందని ప్రైవేట్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ కి వెళితే చంపేశారు...!

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ పట్టణంలోని శ్రీనివాసరాజు ప్రైవేట్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ( Private Orthopedic Hospital )లో చికిత్స పొందుతూ మీనాక్షి( Meenakshi ) (9) అనే బాలిక శుక్రవారం మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.డాక్టర్...

Read More..

'గృహ జ్యోతి’ లబ్ధిదారులకు ఆధార్‌ కార్డును తప్పనిసరి...!

నల్లగొండ జిల్లా:’గృహ జ్యోతి’ లబ్ధిదారులకు ఆధార్‌ కార్డును ( Aadhaar card )తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసమే ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది.200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాన్ని క్షేత్ర స్థాయిలో డిస్కంలు...

Read More..

చెర్వుగట్టును దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా: ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కరోనా లాంటి మహమ్మారి మళ్లేప్పుడూ రాకుండా ఆరోగ్యంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నానని రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.శనివారం నార్కట్ పల్లిలోని జడల లింగేశ్వరస్వామి...

Read More..

సాగర్ లో పర్యాటకులే లక్ష్యంగా కృతిమ చేపల దందా...!

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లాలో ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ కు నిత్యం దేశ నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తుంటారు.ఇక్కడికి వచ్చిన వారికి సాగర్ అందాలతో పాటు ఆరోగ్య కరమైన తాజాగా దొరికే చేపలు గుర్తుకువస్తాయి.పర్యటన...

Read More..

విద్యార్ధినుల మరణాలపై ప్రభుత్వం స్పందించాలి:బీఎస్పీ

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ( Congress ) హయాంలో భువనగిరి, సూర్యాపేట సాంఘీక సంక్షేమ హాస్టల్లో విద్యార్థినుల వరుస మరణాల విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిని సస్పెండ్ చేసి,రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ సాంఘీక సంక్షేమ హాస్టల్ కు ఒక...

Read More..

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ సక్సెస్

నల్లగొండ జిల్లా:కేంద్రంలో నరేంద్ర మోడీ( Narendra Modi ) నాయకత్వంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా అన్నిరంగాల ప్రజలను మోసం చేస్తూ, కార్పొరేట్ శక్తులను బలోపేతం చేస్తూ సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా వామపక్ష,లౌకిక పార్టీలు శుక్రవారం...

Read More..

ఏసీబీకి చిక్కిన నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్...!

నల్లగొండ జిల్లా: నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ లచ్చు నాయక్ ఏసీబీ అధికారులకు చిక్కారు.మెడిసిన్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ ఇబ్బంది పెట్టడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన కాంట్రాక్టర్....

Read More..

విద్యుదాఘాతంతో రైతు మృతి

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ మండలం జాలుబాయితండాలో గురువారం విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…జాలుబావితండాకు చెందిన జర్పుల లింగునాయక్ (32) తనకున్న ఎకరన్నర పొలంతో పాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నాడు.తాను సాగుచేస్తున్న...

Read More..

బూడిద, పొట్టు లారీలతో ఇబ్బందులు పడుతున్నాం

నల్లగొండ జిల్లా: త్రిపురారం మండల కేంద్రం చుట్టూ ఉన్న రైస్ మిల్లుల నుంచి బూడిద, వరిపొట్టు లారీలు నిత్యం ప్రభుత్వ నిబంధనల మీరి సర్వీస్ రోడ్లతో పాటు జాతీయ రహదారిపై అధిక లోడుతో వెళ్తున్నా పట్టించుకునే నాథుడే లేడని మండల ప్రజలు...

Read More..

సీఎం గారూ మా గోడు ఆలకించండి సారూ: గొల్ల కురుమలు

నల్లగొండ జిల్లా: గొల్ల కురుమల ఆర్ధిక స్థితిని మెరుగుపరచడానికి అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్ల పంపిణీ పథకం తీసుకొచ్చామని చెప్పినప్పటికీ,కేవలం ఎన్నికల వచ్చినపుడు మాత్రమే హడావుడి చేసి, వారి నుండి డీడీలు కట్టించుకోడం,ఆ డీడీల ద్వారా వచ్చిన డబ్బులు పెట్టి...

Read More..

నందికొండ మున్సిపల్ పీఠం దక్కించుకున్న హస్తం పార్టీ

నల్లగొండ జిల్లా:నందికొండ మున్సిపాలిటీ చైర్ పర్సన్ కర్ణ బీ అనూష రెడ్డి,వైస్ చైర్మన్ మంద రఘువీర్ (బిన్నీ) పైఆర్‌ఎస్‌( BRS ) చీలిక వర్గం, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశానికి మొత్తం 9 మంది సభ్యులు ఉదయం...

Read More..

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిట్ చాట్

నల్లగొండ జిల్లా:హరీష్ రావు వ్యాఖ్యలు కేసీఆర్,కేటీఆర్( KCR, KTR ) కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని,సీఎం కావాలనే ప్లాన్ లో ఉన్నట్టున్నాడని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసిఆర్ ను వ్యతిరేకించి వస్తే అందుకు సపోర్ట్...

Read More..

కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు లైన్ క్లియర్...!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల నియామక ప్రక్రియకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది.ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అందజేయనున్నారు.ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ నియామక పత్రాలను అందజేస్తారని తెలంగాణ...

Read More..

నేను మోనార్క్ ని నన్నేమీ చేయలేరంటున్న అమ్మగూడెం గ్రామ సెక్రటరీ

నల్లగొండ జిల్లా: కనగల్ మండలం అమ్మగూడెం గ్రామ పంచాయతీ సెక్రటరీ సుంకిరెడ్డి నర్సింహారెడ్డి వ్యవహారశైలి చూస్తే ఎవరికైనా దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందేనని గ్రామస్తులు అంటున్నారు.ఆయన 2019 నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు.కానీ,ఆఫీస్ కు రాకుండా ఇంటి దగ్గర నుండే విధులు నిర్వహించడం...

Read More..

ఆధార్‌ సెంటర్స్ లేక పక్కా రాష్ట్రం పోవాల్సిందేనా...?

నల్లగొండ జిల్లా:నందికొండ మున్సిపాలిటీలో ఆరు నెలలుగా ఆధార్‌ నమోదు కేంద్రాలు మూతపడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.గతంలో మీసేవ,మున్సిపాలిటీలో ఆధార్‌ సెంటర్లు నడిచేవి.నమోదు పక్రియలో కొన్ని పొరపాట్లు దొర్లడం వల్ల ఆపరేటర్లను తొలగించారు.వారిస్థానంలో తిరిగి కొత్తవారిని నియమించాల్సి ఉన్నా అందుకోసం జిల్లా...

Read More..

హోంగార్డు నవకిషోర్ కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి ఆర్థిక సహాయం

నల్లగొండ జిల్లా:నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్( Narcut Pally Police Station ) లో హోంగార్డుగా పనిచేస్తున్న మేరుగు నవకిశోర్( Merugu Navakishore ) మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ...

Read More..

సాగర్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యుల రివ్యూ

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ ప్రాజెక్టు( Nagarjunasagar project ) పరిధిలోని పలు ప్రాంతాలను గత రెండు రోజులుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సభ్యులు సందర్శించి పరిశీలిస్తున్నారు.దీనిలో భాగంగా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం,భద్రత,నీటి వినియోగం,విద్యుత్ ఉత్పత్తి లాంటి పలు...

Read More..

హోంగార్డు నవకిషోర్ కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి ఆర్థిక సహాయం

నల్లగొండ జిల్లా: నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న మేరుగు నవకిశోర్ మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా వేగంగా వచ్చిన కారు...

Read More..

చిన్న పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ వచ్చిందని పుకార్లు...?

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఓ విషయం కలకలం రేపుతోంది.చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ ఒకటి దిగిందని,పిల్లలకు బిస్కెట్స్,చాక్లెట్స్ ఇస్తూ ఎత్తుకెళుతున్నారని సోషల్ మీడియా గ్రూపుల్లో విస్తృతంగా వైరల్ కావడంతో ఆ నోట ఈ నోట పడి జిల్లాలో...

Read More..

వేసవిలో ఫారెస్ట్ వన్యప్రాణుల దాహార్తికి నీటి కుంటలు

నల్లగొండ జిల్లా:వేసవి కాలం ప్రారంభం నుండే ఎండల తీవ్రత పెరగడంతో నల్లగొండ జిల్లా నాగర్జునసాగర్( Nagarjunasagar ) అమ్రాబాద్ ఫారెస్ట్ లో నీటి వనరుల కొరత ఏర్పడి అడవి జంతువులు దప్పికతో అలమటిస్తున్న నేపథ్యంలో ఫారెస్ట్ రేంజ్ లోని వన్యప్రాణుల సంరక్షణకు...

Read More..

శిథిలావస్థలో వేసవి నీటి తొట్లు...అవస్థలు పడుతున్న మూగజీవాలు

నల్లగొండ జిల్లా:వేసవిలో పశువుల దాహం తీర్చేందుకు లక్షలాది రూపాయల ప్రజాధనంతో గ్రామాల్లో ఏర్పాటు చేసిన నీటితొట్లు నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో నిరుపయోగంగా మారాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.వాటిలో నీరు నిలువ చేయకపోవడంతో మూగ జీవాలకు గుక్కెడు నీరు దొరకని పరిస్థితి...

Read More..

కేటీఆర్,హరీష్ రావు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దాడి...!

నల్లగొండ జిల్లా:నల్లగొండ బహిరంగ సభకు వస్తున్న కేటీఆర్,హరీష్ రావు( KTR, Harish Rao ),ఇతర నాయకులకు చేదు అనుభవం ఎదురైంది.వారు ప్రయాణిస్తున్న బస్సుపై ఒక్కసారిగా ఎన్.ఎస్.యూ.ఐ.కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. నల్ల చొక్కాలు ధరించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ బస్సును...

Read More..

నేడే నల్గొండకు కేసీఅర్...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్‌( KCR ) తొలిసారి జనం మధ్యలోకి రాబోతున్నారు.నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్‌ రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7...

Read More..

గూడపూర్ వాసికి ఆంధ్రా యూనివర్శిటీ డాక్టరేట్

నల్లగొండ జిల్లా: మునుగోడు మండల పరిధిలోని గూడపూర్ గ్రామానికి చెందిన అక్కెనపల్లి నర్సింహ్మ లింగమ్మ దంపతుల కుమారుడు అక్కెనపల్లి స్వామికి ఆంధ్రా యూనివర్శిటీ నుండి డాక్టరేట్ లభించింది.2019 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఏపి రీసెర్చ్ సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా...

Read More..

శిథిలావస్థకు చేరుకున్న వాటర్ హెడ్ ట్యాంక్...!

నల్లగొండ జిల్లా: అడివిదేవులపల్లి మండల కేంద్రంలో ప్రజల నీటి అవసరాల కోసం 17 ఏళ్ల క్రితం 2007లో నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా వాటర్‌ హెడ్ ట్యాంక్‌ పూర్తిగా శిథిలావస్థకు చేరి,ఎప్పుడు కూలిపోతుందో తెలియని ప్రమాదకర పరిస్థితిలో ఉందని, ఎన్నిసార్లు విన్నవించినా...

Read More..

ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలి:రైతు సంఘం పాల్వాయి రామిరెడ్డి

నల్లగొండ జిల్లా:సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల చేసి ఎండిపోతున్న పొలాలకు నీరందించి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం మండల కార్యదర్శి పాల్వాయి రామిరెడ్డి( Palvai Ramireddy ) అన్నారు.సోమవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని సాగర్ ఎడమ...

Read More..

గ్రీవేన్స్ ఫిర్యాదులు పరిశీలించిన జిల్లా ఎస్పీ చందనా దీప్తి...!

నల్లగొండ జిల్లా( Nalgonda District )ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే( Grievance Day ) లో భాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయం( District Police Office )లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన...

Read More..

కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండకు రావాలి:మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లాకు కేసీఆర్( KCR ) చేసింది ఏమీ లేదని,జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్ అని,నల్లగొండకు రావాలంటే కేసీఆర్ ముక్కు నేలకు రాసి,జిల్లా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి ఇక్కడ అడుగు పెట్టాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫి శాఖా...

Read More..

దళిత మహిళను వివస్త్రను చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి...!

నల్లగొండ జిల్లా:కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగిన దళిత మహిళపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను డిమాండ్ చేశారు.నిడమానూరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ...

Read More..

పొదుపు సంఘాలతో బలవంతంగా డిపాజిట్లు ఎందుకు...?

నల్లగొండ జిల్లా:పొదుపు సంఘాల మహిళల( Self Help Groups ) సమస్యలపై సమగ్ర సర్వే నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్టు అఖిల భారత ప్రజాతంత్రం మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి...

Read More..

వైద్య శాఖలో డిప్యూటేషన్ల రద్దుపై చర్యలు షురూ...!

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో ఒరిజినల్‌ పోస్టింగ్‌ ప్లేస్ లో కాకుండా డిప్యూటేషన్‌, వర్క్‌ ఆర్డర్లపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,డీఎం అండ్ హెచ్‌ఓ ఆఫిస్,ఇతర ఆస్పత్రుల్లో పనిచేస్తున్న...

Read More..

గుర్రంపోడ్ మండలంలో కనిపించని సోషల్ ఆఫీసర్ల పాలన...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగిసిన వెంటనే పంచాయితీలకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది.కానీ,నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలంలో ఇంత వరకు పంచాయతీలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులోకి రాలేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.తమగ్రామాలకు...

Read More..

Nalgonda : విద్యుత్ మీటర్ బిల్లు తెలుగులో ముద్రించాలి

మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో కరెంట్ మీటర్ బిల్లులు( Current Meter Bills in Telugu ) తెలుగులో ముద్రించాలని తెలంగాణ యువజన సేవా సంఘం అధ్యక్షుడు సుంకు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ...

Read More..

ఎండలు షురూ అయినవి జాగ్రత్తగా ఉండండి...!

నల్లగొండ జిల్లా:ఫిబ్రవరి రెండో వారం ఇంకా రానే లేదు.అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది.గడిచిన రెండు, మూడు రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఈసారి ఎండలు ముందే రానున్నాయని,గత ఏడాది...

Read More..

Nalgonda : ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం...కుక్కల దాడిలో జింక మృతి...!

నాగార్జున సాగర్ సమ్మక్క సారక్క( Sammakka Sarakka ) వద్ద అర్బన్ పార్క్ పేరుతో కోట్ల రూపాయల వ్యయంతో సుందరంగా నిర్మించిన ఈకో ఫారెస్ట్ లో అధికారులు నాలుగు రోజుల క్రితమే జింకలను వదిలారు.వాటిని రక్షించాల్సిన ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో...

Read More..

Nalgonda : అడ్డంగా బుక్కైన అవినీతి ఆర్ఐ...!

కొండమల్లేపల్లి తహశీల్దార్ కార్యాలయం( Tahsildar office )లో ఆర్ఐగా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఓ రైతు వద్ద నుండి రూ.30 వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు( ACB Officials ) రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు.కేశ్యతండాకు చెందిన...

Read More..

Nalgonda : హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్...!

కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామం( Ippalagudem )లో ఈ నెల 3న జరిగిన వంటల సైదులు హత్య కేసులో నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.నల్లగొండ డిఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం…నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన వంటల...

Read More..

పీఏపల్లి పిఎసిఎస్ లో నెగ్గిన అవిశ్వాసం...!

నల్లగొండ జిల్లా : పీఏపల్లి పిఎసిఎస్ బీఆర్ఎస్ చైర్మన్ వల్లపు రెడ్డి, వైస్ చైర్మన్లపై గురువారం సొంతపార్టీకి చెందిన పాలకవర్గ సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది.సొసైటీలో మొత్తం 13 మంది డైరెక్టర్లకు గాను 11 మంది డైరెక్టర్లు హాజరై అవిశ్వాసానికి మద్దతు...

Read More..

గంజాయి మత్తులో మిర్యాలగూడ యువత

నల్గొండ జిల్లా: మిర్యాలగూడలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను రూరల్ ఎస్సై సతీష్ వర్మ గురువారం అదుపులోకి తీసుకున్నారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంకు చెందిన రాజు,వంశీ,దుర్గానగర్ కి చెందిన జ్ఞానేశ్వర్,ఈదుల గూడెంకు చెందిన సాయి శ్రీరామ్ అనే...

Read More..

నల్లగొండ డిపిఆర్ఓ శ్రీనివాస్ పై బదిలీ వేటు...!

నల్లగొండ జిల్లా: నల్లగొండ డిపిఆర్ఓ శ్రీనివాస్ పై బదిలీ వేటు పడింది.అతడిని నల్లగొండ నుండి మహబూబ్ నగర్ కు బదిలీ చేస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు.అదే సమయంలో మహబూబ్ నగర్ లో పనిచేస్తున్న...

Read More..

గులాబీ బాస్ కు చెక్ పెట్టేలా మంత్రి కోమటిరెడ్డి మాస్టర్ ప్లాన్...!

నల్లగొండ జిల్లా:రాష్ట్ర రాజకీయాలను నల్లగొండ వేడెక్కిస్తుంది.నల్లగొండలో అధికార,విపక్షాలు పోటాపోటీగా సభలు పెట్టడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ(BRS party ) పెద్దలు ఉవ్విళ్లూరుతున్నారు.ఈ నెల 13 న మాజీ సీఎం, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు( Kalvakuntla Chandrashekar Rao ) నల్లగొండలో...

Read More..

నల్గొండలో ప్రేమ జంటలే టార్గెట్ గా గంజాయి గ్యాంగ్ అరాచకాలు: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: నల్లగొండ పట్టణానికి చెందిన ఎనిమిది మంది యువకులు కలిసి ఓ ముఠాగా ఏర్పడి,గంజాయి మత్తులో గత మూడేళ్లుగా చేసిన అరాచక పర్వానికి గురువారం నల్లగొండ పోలీసులు ముగింపు పలికారు.వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే తెలుగు హార్రర్ సినిమాను తలదన్నే...

Read More..

అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అవతకవతలపై విచారణ చేపట్టాలి: పాలకూరి రవి గౌడ్

నల్లగొండ జిల్లా: 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాదగాని శ్రీనివాస్ గౌడ్ ఓటమికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్...

Read More..

నల్లగొండ లోక్ సభ బరిలో హస్తం అభ్యర్ధి ఎవరూ...?

నల్లగొండ జిల్లా:నల్లగొండ లోక్ సభ( Nalgonda Lok Sabha ) స్థానంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో నిలిచే అభ్యర్ధి ఎవరనే దానిపై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.ప్రధానంగా నల్లగొండ ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి...

Read More..

నల్లగొండ కేసీఆర్ బహిరంగ సభకు లైన్‌ క్లియర్‌...!

నల్లగొండ జిల్లా:ఈనెల 13వ తేదీన నల్లగొండలో( Nalgonda ) బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ సభకు జిల్లా ఎస్పీ చందనా దీప్తి అనుమతి ఇచ్చారు.కృష్ణా ప్రాజెక్ట్‌లను కేఆర్‌ఎంబీకి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 13న...

Read More..

పల్లపు దివ్య కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తాం: ఎమ్మెల్యే బాలూ నాయక్

నల్లగొండ జిల్లా:ఇటీవల మీర్పేట్ లో లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న పల్లపు దివ్య కుటుంబ సభ్యులను బుధవారం దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ వారి స్వగ్రామం తక్కెళ్ళపల్లిలో కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి...

Read More..

తెలంగాణ‌లో రేపు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు...!

నల్లగొండ జిల్లా: ఫిబ్రవరి 8 ని తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా మార్చి, రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు ఉద్యోగులతో సహా సెలవు ప్రకటించింది.ముస్లింలు పవిత్రమైన రోజుగా జరుపుకునే షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్టూ ఉత్తర్వులు కూడా...

Read More..

కేసీఆర్ నల్లగొండ సభకు పోలీస్ యాక్ట్ అడ్డంకిగా మారిందా...?

నల్గొండ జిల్లా: నల్గొండలో ఈనెల 13న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు ప్రస్తుతం జిల్లాలో అమలులో ఉన్న 30, 30A పోలీస్ యాక్ట్ అడ్డంకిగా మారనుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.ఈ యాక్ట్ అమలులో ఉన్నప్పుడు సభలు,ర్యాలీలు,ధర్నాలు, రాస్తారోకోలు పబ్లిక్ మీటింగ్ లకు...

Read More..

తెలంగాణలో 9వేల అంగన్వాడి టీచర్లు, హెల్పేర్ల నోటిఫికేషన్ జారీ...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో( Anganwadi ) ఖాళీల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 9,వేల అంగన్‌వాడీ టీచర్లు,హెల్పర్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు.రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అనుమతించిన...

Read More..

తండాల్లో మొదలైన నీటి కష్టాలు...!

నల్లగొండ జిల్లా:త్రిపురారం మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.వాటిల్లో 6 మేజర్ గ్రామ పంచాయతీల కింద అప్పలమ్మగూడెం,మటూర్,రాగడప,డొంకతండా,పలుగు,బొర్రయపాలెం వంటి దాదాపుగా 25 తండాలు ఉన్నాయి.ఈ తండాల్లో ఇప్పుడే తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నారు.వ్యవసాయ బోర్ల వద్దకు బిందెలతో చిన్నా పెద్దా...

Read More..

సమస్యల సుడిగుండంలో పేద పిల్లల విద్యాభ్యాసం

నల్లగొండ జిల్లా:వంద మంది నిరుపేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ జడ్పీ పాఠశాలపై అధికారుల పర్యవేక్షణ కరువై దయనీయ స్థితికి చేరుకున్నా పట్టించుకునే నాథుడే లేడని నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామస్తులు వాపోతున్నారు.గ్రామంలో సర్కార్ పాఠశాల శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా...

Read More..

డిజిటల్ మీడియాపై కేంద్రం నియంత్రణ...!

నల్లగొండ జిల్లా:డిజిటల్ మీడియా ముసుగులో సోషల్ మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న అక్రమ వ్యవహారాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది.ఇప్పటికే న్యూస్ పేపర్ రిజిస్ట్రేషన్ (ఆర్ఎన్ఐ) అప్లికేషన్ వెబ్ సైట్ ను నిలుపుదల చేసింది.పలు...

Read More..

Nalgonda Crime News : తల్లిని కాపాడబోయే ప్రయత్నంలో అన్నను చంపిన చెల్లెలు..!

తాగుడుకు బానిసైన( Alcohol Addict ) అన్న నిత్యం తాగొచ్చి తల్లిని,చెల్లిని వేధిస్తున్న క్రమంలో తల్లిని చంపేసేలా ఉన్నాడని భావించిన చెల్లెలు, తల్లిని రక్షించబోయి ఇనుప రాడ్ తో అన్న తలపై మోది హతమార్చిన ఘటన మంగళవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్(...

Read More..

Nalgonda : దొంగతనం కేసులో వ్యక్తి అరెస్ట్...!

పెద్దవూర( Peddavoora ) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గర్నెకుంట గ్రామంలో గత ఆగస్ట్ 28న జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.మంగళవారం విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాగర్ సర్కిల్ సిఐ బీసన్న,...

Read More..

మహిళా రక్షణలో షి టీమ్ బృందాలు: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: షి టీమ్ బృందాలు మహిళా రక్షణలో ముందుంటూ ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ రక్షణ కల్పిస్తాయని,మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా పరిధిలో జనవరి నెలలో మొత్తం...

Read More..

బాల్క సుమన్ పై కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

నల్లగొండ జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చెన్నూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి ఎన్ఎస్ యూఐ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి అంజన్ యాదవ్...

Read More..

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది: ఎమ్మెల్యే బాలూ నాయక్

నల్లగొండ జిల్లా: చందంపేట మండల కేంద్రంలోని కస్తూరిభాయి పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం మరియు సైన్స్ ప్రయోగశాలకు దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్ మంగళవారం శంకుస్థాపన చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత...

Read More..

కొత్త వాహనాలకే \'tg\'తో రిజిస్ట్రేషన్‌...?

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను( Registration Code ) TS నుంచి TGగా మార్చేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.ఈ క్ర‌మంలో తమ పాత వాహనాలపై ఉన్న నంబర్ ప్లేట్ల సంగతి ఏంటనే సందేహం వాహనదారుల్లో మొదలైంది.అయితే TS నుంచి...

Read More..

ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల కొట్లాట పెషేంట్ల ప్రాణాలతో చెలగాటం

ప్రైవేట్ అంబులెన్స్( Private Ambulance ) నిర్వాహకుల నిర్లక్ష్యం,వర్గ పోరు పేషంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంఘటనలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో వెలుగులోకి వస్తున్నాయి.ప్రజల ప్రాణాలకన్నా తమ లాభాపెర్జనే ధ్యేయంగా పనిచేస్తున్న అంబులెన్స్ నిర్వాహకులపై ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని...

Read More..

హాలియాలో హల్చల్ చేస్తున్న అక్రమ ఇసుక రవాణా...!

నల్లగొండ జిల్లా:ప్రభుత్వం మారినా ఇసుకాసురుల అక్రమ దందా మారలేదు, అధికారుల పంథా మారలేదని నల్లగొండ జిల్లా హాలియా మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్రమ ఇసుక,మట్టి మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించినా హాలియా మండల రెవెన్యూ(...

Read More..

ఊరికే రైతుబంధు వేస్తున్న అధికారులు...!

నల్లగొండ జిల్లా: నల్గొండ జిల్లా పెద్దవూర మండలం గర్నేకుంట గ్రామంలో నివాస సముదాయానికి రైతు బంధు పడుతున్న విషయమై గ్రామానికి చెందిన చేడోజు విశ్వనాథం ఎమ్మార్వోకి మండల తహశీల్దార్ కి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం…గర్నేకుంట గ్రామంలో...

Read More..

ఖాకీలను కలవర పెడుతున్న వరుస చోరీలు...!

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలో నిలిపి ఉన్న వాహనాల అద్దాలు పగులగొట్టి వరుస చోరీలకు పాల్పడుతున్న కేటుగాళ్లు పోలీసులకు సవాల్ గా మారారు.2024 జనవరి 30న పట్టణానికి సమీపంలోని అవంతిపురం సంతలో పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి రావుల శేఖర్( Ravula...

Read More..

నల్లగొండ మున్సిపల్ చైర్మన్ గా బుర్రి శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District )లోని మున్సిపాలిటీల్లో మొట్ట మొదటగా అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గించుకున్న కాంగ్రెస్ పార్టీ సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) సమక్షంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ గా 32వ,వార్డు...

Read More..

మాజీలైనా కాంగ్రెస్ సర్పంచులను వేధిస్తున్న ఐదేళ్ల పాలన...!

నల్లగొండ జిల్లా:దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అనేది మన పెద్దలు చెప్పిన మాట.అలాంటి పల్లెలలో పాలన చేయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది.ఒకప్పుడు గ్రామ సర్పంచ్ అంటే ఒక గౌరవం ఉండేది.వ్యక్తిని,వ్యక్తిత్వాన్ని చూసి ప్రజలు సర్పంచ్ కు ఓటేసేవారు.లేదా ఏకగ్రీవంగా ఎన్నుకొనేవారు.ఎన్నికైన వారు...

Read More..

Komatireddy Srinidhi : నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి కుమార్తె ? 

తెలంగాణలో కాంగ్రెస్( Congress Party ) నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీలోకి దిగేందుకు చాలామంది కీలక నేతలే పోటీ పడుతున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో,  ఆ ప్రభావం ఖచ్చితంగా  లోక్ సభ ఎన్నికల్లోనూ( Loksabha Elections )...

Read More..

ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్

నల్లగొండ జిల్లా:సర్పంచ్,ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్ బుక్కులు,డిజిటల్ సంతకాల ‘కీ’లను స్వాధీనం చేసు కోవాలని పంచాయతీ కార్యదర్శులను( Panchayat secretary ) ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2న విధుల్లో చేరనున్న ప్రత్యేకాధికారులకు డిజిటల్ సంతకాల ‘కీ‘లను ఇవ్వనుంది.అలాగే ప్రత్యేకాధికారి,పంచాయతీ కార్యదర్శికి...

Read More..

వానపాముల ఎరువుల తయారీపై శిక్షణ కార్యక్రమం

నల్లగొండ జిల్లా:విచక్షణా రహితంగా రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి,నేల ఆరోగ్యాన్ని ప్రదర్శించడంలో వర్మి కంపోస్ట్ వినియోగం ప్రధానమైనదని కంపసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల సమన్వయకర్త డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు( Dr.S.Srinivasa Rao ) అన్నారు.సోమవారం స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ...

Read More..

సూరపల్లి మేజర్ వద్ద రైతుల ధర్నా

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి( Julakanti Ranga Reddy ), ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం ఎడమ కాలువ సూరేపల్లి మేజర్ వద్ద జాతీయ...

Read More..

గత ప్రభుత్వంలో నిరాదరణ మీరైనా ఆదుకోండి సారూ

నల్లగొండ జిల్లా:గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో 2017 సెప్టెంబర్ లో నిర్వహించిన మహా బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో పబ్లిక్ గార్డెన్ గేట్ చువ్వ తలకు గుచ్చుకొని నల్లగొండ జిల్లా కేందానికి చెందిన సృజన అక్కడిక్కడే మృతి...

Read More..

మళ్ళీ షురూ అయిన నందికొండ మున్సిపల్ ముసలం

నల్లగొండ జిల్లా:నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనకు తీర్మాన కాపీని అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ తెలంగాణ మున్సిపాలిటీల...

Read More..

గ్రీవేన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 30 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ...

Read More..

స్పెషల్‌ ఆఫీసర్ల పాల‌న‌కు స‌ర్వ‌సిద్ధం...!

నల్లగొండ జిల్లా:ఈ నెల 31తో గ్రామ సర్పంచ్‌ల పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది.ఈ మేరకు కలెక్టర్లు ప్రభుత్వానికి జాబితాలను పంపినట్లు సమాచారం.ఈ నెల 30న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ప్రస్తుత సర్పంచ్‌ల పదవీకాలం...

Read More..

సర్కార్ బడి స్థలంలో కడీలు పాతి కబ్జా...!

నల్లగొండ జిల్లా: కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది కొందరి అక్రమార్కుల వైఖరి.ప్రభుత్వ,ప్రైవేట్ భూములే కాదు చివరికి పాఠశాల స్థలాన్ని కూడా వదలకుండా అక్రమంగా కడీలు పాతి మింగెందుకు సిద్ధమైన సంఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం చిట్టెంపాడు గ్రామంలో వెలుగు...

Read More..

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 5గురు మృతి

నల్గొండ జిల్లా:నల్గొండ జిల్లా మిర్యాలగూడ( Miryalaguda )లో అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం( road accident ) సంభవించింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు.అదుపు తప్పి పల్టీ కొట్టిన కారును గుర్తు తెలియని...

Read More..

చిన్న పత్రికా విలేకరుల ఇల్ల స్థలాలకై మంత్రికి వినతిపత్రం

నల్లగొండ జిల్లా:చిన్న పత్రికల్లో పని చేస్తున్న విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ శనివారం జిల్లా కేంద్రంలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy )కి నల్లగొండ జాయింట్...

Read More..

ప్రభుత్వ హెచ్చరికలు బేఖాతర్...!

నల్లగొండ జిల్లా: పాలకులు మారిన ప్రభుత్వ భూముల కబ్జాల పర్వం మాత్రం యధేచ్చగా కొనసాగుతుంది.నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటంపేట (తీదేడు) గ్రామ శివారులో రాజ్యనాయక్ తండా- తిరుమలాపురం దారిలో శ్రీ వెంకటేశ్వర కాటన్ మిల్లు సమీపంలో సర్వే నెంబర్ 389...

Read More..

డెడ్ స్టోరేజీకి పది అడుగుల దూరంలో సాగర్...!

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు( Nagarjuna sagar )లో నీరులేక ఎడమకాల్వ కింద సాగయ్యే 6.40 లక్షల ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది.ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District )లో 3.80 లక్షల ఎకరాలకు నీళ్ళు లేక బీళ్లుగా దర్శనమిస్తున్నాయి.వానాకాలం పంటలకే...

Read More..

వారం రోజుల్లో వచ్చే ఫ్రీ కరెంట్ అందరికీ అందేనా...?

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని, కేసీఅర్ విద్యుత్ శాఖకు డబ్బులు చెల్లించకపోవడంతో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, అయినా ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల వరకు ప్రజలందరికీ ఉచిత కరెంట్ ను అమలు చేస్తామని మంగళవారం...

Read More..

రిజిస్టర్ లో పేరు ఎక్కాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలట...!

నల్లగొండ జిల్లా: పంచాయతీ రిజిస్టర్ లో పేరు నమోదు చేయడానికి రూ.50 లంచం అడిగిన గ్రామ కార్యదర్శి,సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని మండల ఎంపీడీఓకు ఓ దళిత మహిళా స్వీపర్ ఫిర్యాదు చేసిన ఘటన గురువారం నల్లగొండ జిల్లాలో వెలుగు చూసింది.గుర్రంపోడు...

Read More..

జనవరి 25 నుండి 31 వరకు ఆసరా పింఛన్ల పంపిణీ...!

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జనవరి 25 గురువారం నుండి ప్రారంభమై 31 వరకు అసరా పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లాల గ్రామీణాభివృద్ధి శాఖా అధికారులు ప్రకటించారు.25 నుండి ఈ నెల 31వ తారీకు వరకు విడతల వారీగా...

Read More..

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకవర్గ ( Nakrekal Assembly constituency )పరిధిలోని నార్కేట్ పల్లి మండల కేద్రంలోని శబరి గార్డెన్ లో సోమవారం నిర్వహించిన కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్య్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం( Vemula Veeresham ) ముఖ్యాతిథిగా...

Read More..

కొండమల్లేపల్లి గురుకులంలో విద్యార్థిని మృతి...!

నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి( Kondamallepalli ) బాలికల గురుకుల పాఠశాలలో 9వ,తరగతి చదువుతున్న విద్యార్దిని సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన జిల్లాలో కలకలం రేపింది.పాఠశాల యాజమాన్యం చెప్పేదానికి,మృతురాలి తల్లిదండ్రులు చేసే ఆరోపణలకు పొంతన లేకపోవడంతో గురుకులంలో అసలేం జరిగిందనే విషయం...

Read More..

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ తో ఇల్లు దగ్ధం

నల్లగొండ జిల్లా:త్రిపురారం మండలం బెజ్జికల్ గ్రామానికి చెందిన కందుకూరి పాపయ్యకు చెందిన ఇల్లు సోమవారం విద్యుత్‌ సర్క్యూట్‌( Electric circuit )తో దగ్ధమైంది.రోజు వారీ కూలి పనులు చేసుకునే నిరుపేద కుటుంబం,పోషణ కోసం దాచిపెట్టినకున్న ఆహార ధాన్యాలు,నిత్యావసరాల వస్తువులు,ఇంటి సామగ్రి మొత్తం...

Read More..

ప్రజావాణిలో పాల్గొన్న మంత్రి...!

నల్లగొండ: రాష్ట్ర రోడ్లు, భవనాలు,మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రజల నుండి వచ్చే వినతులు స్వీకరిస్తూ వారి సమస్యలు శ్రద్దగా వింటూ పరిష్కారం కొరకు జిల్లా కలెక్టర్ మరియు...

Read More..

కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

నల్లగొండ జిల్లా:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ముకుందాపురం యూబీఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రామిరెడ్డి అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం శీతలతండా గ్రామంలో యూబీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికాస భారత్ సంకల్ప యాత్రలో...

Read More..

ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం భేష్...!

నల్లగొండ జిల్లా:గ్రామాల్లో నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి అన్నారు.ఆదివారం పెద్దవూర మండలంలోని నాయినివాణి కుంట గ్రామంలో ఆల్విన్ పౌండషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య...

Read More..

ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలి: సిపిఎం

నల్లగొండ జిల్లా: యాసంగి సీజన్లో వేసిన పంటలు ఎండిపోకుండా వెంటనే నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని నల్లగొండ జిల్లా వేములపల్లి మండల సిపిఎం కార్యదర్శి పాదురి శశిధర్ రెడ్డి అన్నారు.ఆదివారం మండల పరిధిలోని మొలకప్పట్నం,...

Read More..

ఈ బస్సు షెల్టర్ తో జర భద్రం...!

నల్లగొండ జిల్లా: నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలో పంట కాలువ పక్కన నిర్మించిన బస్సు షెల్టర్ ప్రయాణికులను టెన్సన్ పెడుతుంది.వివరాల్లోకి వెళితే… ముకుందాపురం నుండి తుమ్మడం కోట మైసమ్మ గుడి దగ్గరకు వెళ్లే రహదారిలో ముదిమాణిక్యం మేజర్ కాలువ వద్ద నిర్మించిన...

Read More..

సాగర్ ప్రాజెక్టు ఫిల్టర్ హౌస్ అన్యాక్రాంతానికి ప్రణాళికలు

నల్లగొండ జిల్లా: ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారడం లేదు.పాలకులు ఎవరైతే మాకేంటి మాదంతా పాత పద్ధతే అంటూ ప్రభుత్వ ఆస్తులను యధేచ్చగా కొల్లగొడుతున్నారు.నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డ్యాంకు కూత వేటు దూరంలోని హైసెక్యూరిటీ జోన్‌లో కోట్ల రూపాయల విలువ చేసే...

Read More..

మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమాన,జైలు రెండూ తప్పవు:ట్రాఫిక్ సిఐ బి.డానియల్‌

నల్లగొండ జిల్లా:మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని నల్లగొండ ట్రాఫిక్ సిఐ బి.డానియల్‌ కుమార్ హెచ్చరించారు.శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్( Drunk and Drive ) పరీక్షల్లో మద్యం సేవించి వాహనాలు...

Read More..

20,21 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియ:జిల్లా కలెక్టర్ హరిచందన

నల్లగొండ జిల్లా:భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 20,21వ, తేదీల్లో బూత్‌ స్థాయిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని నల్గొండ జిల్లా కలెక్టర్‌ హరిచందన శుక్రవారం తెలిపారు.ఓటరు జాబితా సవరణ,చేర్పులు,మార్పులపై దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.18 సంవత్సరాల వయస్సు నిండిన...

Read More..

వైద్యులకు కేంద్రం కీలక ఆదేశాలు

నల్లగొండ జిల్లా: వైద్యులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.ఇకపై రోగులకు యాంటీబయోటిక్స్ ఇవ్వడానికి గల కారణాలు,సూచనలను తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్లో రాయాలని ఆదేశించింది. ఫార్మాసిస్ట్లు కూడా కచ్చితమైన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయోటిక్స్ విక్రయించాలని సూచించింది.చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా యాంటీబయోటిక్స్...

Read More..

ఆన్ లైన్ మోసలపట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా:మోసపూరితమైన ఆన్ లైన్ యాప్ లలో అధిక వడ్డీ ఆశా చూపి, పెట్టుబడికి రెట్టిపు సొమ్ము వస్తాయని అనేక మంది అమాయకులని మోసం చేస్తున్నా కేసులు ఈ మధ్య కాలంలో చాలా నమోదవుతున్నాయని నల్లగొండ జిల్లా చందనా దీప్తి( Chandana...

Read More..

బెల్ట్ షాపుల మూసివేతపై ఏకతాటి పైకి వస్తున్న గ్రామాలు

నల్గొండ జిల్లా:మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో బెల్టు షాపులను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నందుకు రాజగోపాల్ రెడ్డి ఫ్లెక్సీకి గురువారం పాలాభిషేకం చేశారు.అనంతరం గ్రామంలో బెల్ట్ షాపులు నిషేధించాలని గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.బెల్ట్ షాపులు మూసేయాలని...

Read More..

ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

నల్లగొండ జిల్లా:నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీ.శే.నందమూరి తారకరామారావు 28 వ, వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్...

Read More..

ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

నల్లగొండ జిల్లా: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యక జారీ చేసిన జీవో 47ను సవాలు చేస్తూ ఎ.హరేందర్‌ కుమార్‌ అనే ప్రైవేట్ ఉద్యోగి...

Read More..

15 రోజుల్లో ముగియనున్న సర్పంచ్ పదవీకాలం

నల్లగొండ జిల్లా: సర్పంచుల పదవీకాలం మరో 15 రోజుల్లో ముగియనుండగా ప్రత్యేక అధికారులు గ్రామ పాలనను పర్యవేక్షించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.దీనికోసం మండల పరిషత్ సూపరిండెంట్,జూనియర్ ఇంజినీర్లు,వ్యవసాయ అధికారులు,విస్తరణ అధికారులు, వైద్యాధికారులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. మేజర్ పంచాయతీలకు గెజిటెడ్ స్థాయి అధికారులను...

Read More..

ఈ నెలాఖరులోగా అర్హులకు గృహలక్ష్మి..!

నల్లగొండ జిల్లా :తెలంగాణ ప్రభుత్వం ఈ నెలాఖరు లోగా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇచ్చే పథకం మార్గదర్శకాలు ఇచ్చేలా కసరత్తు చేస్తోంది.డబుల్ బెడ్ రూం ఇళ్లపై విమర్శలు,గతంలో ఎదురైనా విమర్శల దృష్ట్యా క్షేత్రస్థాయిలో పథకం అమలు చేయాలని భావిస్తోంది. ఇళ్ల...

Read More..

బొగ్గు పాలవుతున్న పచ్చదనం

నల్లగొండ జిల్లా:పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదం కేవలం గోడల మీద రాతలకే పరిమితమైంది.గత రాష్ట్ర ప్రభుత్వం చెట్లను విరివిగా పెంచాలని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం లక్ష్యం నీరుగారుస్తూ విలువైన అటవీ సంపదను అక్రమంగా నరుకుతూ విచ్చలవిడిగా బొగ్గు బట్టిలు...

Read More..

రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం..: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.రాబోయే రోజుల్లో జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ...

Read More..

రేపు నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా:రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ఉదయం 11:30 గంటలకు నల్గొండ జిల్లా( Nalgonda District ) కేంద్రానికి రానున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో నూతన...

Read More..

మూసీ నీటికి అధికారులు అడ్డుకట్ట

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం, గ్రామపంచాయతీ ఆవాస గ్రామమైన ఎరుకలగుట్ట గ్రామ భూములకు కల్వెలపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని మూసి కాలువ నుండి వచ్చే నీటికి అధికారులే అడ్డుకట్ట వేసి రాకుండా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.విషయం తెలిసిన...

Read More..

నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు...!

నల్లగొండ జిల్లా: పెద్దవూర మండలం కుంకుడుచెట్టు గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.పంట పొలాల్లో నాలా పర్మిషన్ లేకుండా ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తూ...

Read More..

మునుగోడు ఎమ్మెల్యే మందుపై ముందు చూపు...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గాన్ని బెల్ట్ రహిత నియోజకవర్గంగా మార్చేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు.బెల్ట్ షాపులు లేకుండా చేస్తే ఆ గ్రామానికి రూ.5 లక్షలు నజరానా ప్రకటించి సంచలనం రేపారు.అంతటితో ఆగకుండా ప్రతి...

Read More..

సంప్రదాయ క్రాంతి తప్పిన సంక్రాంతి...!

నల్లగొండ జిల్లా:తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పెద్ద పండుగ.మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగను ప్రజలు ఎంతో సరదాగా, సంతోషంగా జరుపుకుంటారు.భోగి, సంక్రాంతి,కనుమ మూడు రోజులు పిల్లలు,పెద్దలు కలిసి సంతోషంగా సంబురాలు జరుపుకుంటారు.కానీ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకప్పటి సంక్రాంతి...

Read More..

నల్లగొండ జిల్లాలో యువ ప్రేమజంట చైన్ స్నాచింగ్ కలకలం...!

నల్లగొండ జిల్లా:జిల్లాలో ఒక యువ ప్రేమజంట చైన్ స్నాచింగ్‌( Chain Snatching )లకు పాల్పడుతున్నట్లు జిల్లా పోలీసులు గుర్తించారు.స్కూటీపై వచ్చిన ఈ జంట ఒంటరిగా వెళుతున్న మహిళల మెడల్లో నుంచి చైన్ ను లాగేసుకుటున్నారని,యవకుడు స్కూటీ( Scooty ) నడు పుతుండగా,యువతి...

Read More..

కాంగ్రెస్ లో చేరిన సిపిఎం నేత...!

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి (సాగర్) మండలం ఎల్లాపురం తండాకు చెందిన సిపిఎం నాయకుడు,మాజీ మండల కార్యదర్శి కుర్ర శంకర్ నాయక్ కు గురువారం సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్...

Read More..

క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ఐ సురేష్ కుమార్

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం సపావత్ తండాలో శ్రీ దత్తాత్రేయ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను తిరుమలగిరి (సాగర్) సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సురేష్ కుమార్ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన...

Read More..

వికలాంగుడు సైగ చేస్తే కారు దిగిన ఎమ్మెల్యే...!

నల్లగొండ జిల్లా: ప్రస్తుతం రాజకీయాల్లో ప్రజా ప్రతినిధుల తరీఖా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.వార్డు మెంబర్ అయితే చాలు వెంటనే అతనికి రెండు కొమ్ములు మొలిచి ఎవరి మాటా వినరు.తానే అన్నీ అనే గర్వంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తూ ఉంటారు.ఇక ఎంపిపి,జెడ్పీటీసీ,ఎమ్మెల్యే,ఎంపి,మంత్రి...

Read More..

ఆర్ అండ్ బి అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి గురువారం సాగర్ లోని తన నివాసంలో ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సాగర్ నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు.గత ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా...

Read More..

కొత్త రేషన్ కార్డులపై కోటి ఆశలు...!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటి అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.అలాగే ఆయా పథకాలు పొందాలంటే రేషన్‌కార్డులు కీలకం కానున్నాయి.ఏ...

Read More..

పేకాట రాయుళ్ల అరెస్ట్

నల్లగొండ జిల్లా: పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన త్రిపురారం మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది.ఎస్ఐ వీరశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం…బుధవారం సాయంకాలం స‌మ‌యంలో కామారెడ్డిగూడెం గ్రామంలోని డంపింగ్ యార్డు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్నా ప‌క్కా స‌మాచారం...

Read More..

పెండింగ్ చలాన్ల గడువు పొడిగించిన రేవంత్ రెడ్డి సర్కార్

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో వాహనాల పెండింగ్‌ చలాన్లు చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పెంచారు.ముందుగా ప్రకటించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసింది.వాహన యజమానుల నుంచి స్పందన చూసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో గడువు పొడిగించినట్టు పోలీసు...

Read More..

భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు...!

ఢిల్లీ/నల్లగొండ జిల్లా: భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.వీటిలో అత్యధికంగా కర్ణాటక( Karnataka )లో 279 కేసులు నమోదు కాగా,మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం...

Read More..

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో గిరిజన రైతు ఆత్మహత్యయత్నం...!

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం( Peddavoora )లోని కెకె తండా గ్రామ పంచాయతీ పరిధిలోని బావసోనిబాయి తండాకు చెందిన గిరిజన రైతు రమవత్ బల్లు(44) పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అతన్ని స్థానికులు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం...

Read More..

నకిలీ రసాయనిక హెన్నా కోన్స్ డేంజర్...

నల్లగొండ జిల్లా:గోరింటాకు పెట్టుకోటం అంటే ఆడవారికి చాలా ఇష్టం.గోరింటాకు బాగా పండాలని అందరూ కోరుకుంటారు.మరీ ముఖ్యంగా అమ్మాయిలు చేతులకి గోరింటాకు పెట్టుకుంటే మరింత కళగా, అందంగా కనిపిస్తున్నారు.అలాగే చేతులకు పెట్టుకునే గోరింటాకు టెన్షన్ తగ్గించ టంతో పాటు నరాలపై పనిచేసి తలనొప్పి,జ్వరం...

Read More..

సర్పంచ్‍ల పదవీకాలం మరో 23 రోజులే...!

నల్లగొండ జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ల పదవీకాలం జనవరి 31 తో ముగియనుంది.ఇంకా 23 రోజులే ఉండడంతో చేసిన పనుల పెండింగ్ బిల్లులు రాక ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ లు అయోమయంలో పడ్డారు.కొత్తగా ఏర్పడిన సర్కార్ వారి...

Read More..

మిర్యాలగూడ ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేదెవరు...?

నల్లగొండ జిల్లా: పారిశ్రామికంగా వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సాగర్ రోడ్డు లో ట్రాఫిక్ సమస్య వేధిస్తుంది.ట్రాఫిక్ ను నియంత్రించడంలో ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ విఫలైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.సెట్ బ్యాక్ లేకుండా రోడ్డుపైకి వచ్చి...

Read More..

మంత్రి కోమటిరెడ్డిని పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్...

Read More..

ఒక్క కొడుకుంటే కీడట...కీడుకు విరుగుడు గాజులట...?

నల్లగొండ జిల్లా:తెలంగాణలో వ్యాప్తంగా ప్రస్తుతం ఒక వింత ఆచారం వెలుగులోకి వచ్చింది.ఎవరికైనా ఒక్క కొడుకు ఉంటే ఇంటికి కీడుఅంట.ఆ కీడుకు విరుగుడు ఇద్దరు కొడుకులు ఉన్న వారు ఒక్క కొడుకు ఉన్నవారికి గాజులు వేయించాలట.ఇప్పుడు ఈ “గాజుల కానుక”( gajula kanuka...

Read More..

ప్రమాదకరంగా మారినశేషిలేటి వాగుపై వందేళ్ల నాటి బ్రిడ్జి

నల్లగొండ జిల్లా:గుర్రంపోడ్ మండల కేంద్ర సమీపంలోని శేషిలేటి ( Seshileti )వాగుపై వందేళ్ల క్రితం నిర్మించిన పురాతన వంతెన గుంతలమయమై శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే నాథుడే లేడని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం...

Read More..

మిర్యాలగూడ మున్సిపాలిటీకి టెండర్లు ఎప్పుడు…?

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ మున్సిపల్ కాంప్లెక్స్ లో 92 షాపులలో దళారీ వ్యవస్థ నిర్మూలించాలని బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం మిర్యాలగూడ ఆర్డీవోకి వినతిపత్రం అందజేశారు.అనంతరం బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ మిర్యాలగూడ...

Read More..

దళిత బంధు కోసం లబ్ధిదారుల ఆందోళన

నల్లగొండ జిల్లా:నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రొసీడింగ్స్ ఇచ్చిన దళిత బంధును గ్రౌండింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాధన సమితి ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ ముందు భారీ ధర్నాకు దిగారు.గ్రౌండింగ్‌ ప్రక్రియను చేపట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సాధన సమితి సభ్యులు...

Read More..

నల్గొండ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాస తీర్మానం..!

నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది.మున్సిపల్ ఛైర్మన్ సైదిరెడ్డికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మున్సిపల్ ఛైర్మన్ సైదిరెడ్డిపై అవిశ్వాస తీర్మానానికి 41 మంది అనుకూలంగా ఉండగా ఐదుగురు వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది.జిల్లా కలెక్టర్ సమక్షంలో...

Read More..

నల్లగొండ మున్సిపల్ చైర్మన్ పై మొదలైన అవిశ్వాసం...!

నల్లగొండ జిల్లా:నల్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌ పదవిపై సోమవారం అవిశ్వాస తీర్మానం మొదలైంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ( Congress Party ) క్యాంపు రాజకీయాలకు తెరలేపి 34 మంది కౌన్సిలర్లను శనివారం క్యాంపునకు తరలించింది.నేరుగా మున్సిపల్‌ సమావేశ మందిరానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు...

Read More..

పుష్ప మూవీ రేంజ్ లో గంజాయి తరలించే స్కెచ్...

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా యధేచ్చగా సాగుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలోజిల్లా పోలీస్ యంత్రాగం అప్రమత్తమైంది.నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) మీదుగా పుష్ప సినిమా( Pushpa movie...

Read More..

నేడు రైతుల ఖాతాలో రైతు బంధు జమ...

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో రబీపంటల సాగు ముమ్మరంగా సాగుతున్నందున రైతులకు( Farmers ) అవసరమైన పెట్టుబడి సాయం కోసం రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు( Tummala Nageswara Rao ) అధికారులను ఆదివారం సాయంత్రం ఆదేశించారు.శనివారమే...

Read More..

రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలెర్ట్

నల్లగొండ జిల్లా:em>రేషన్ కార్డు( Ration card ) ఉన్నవారికి రాష్ట్ర పౌరసరఫరాల అధికారులు కీలక సూచనలు చేశారు.రేషన్ కార్డుల E-KYCని జనవరి 31వ తేదీలోపు చేయించుకోవాలని అధికారులు తెలిపారు. రేషన్ కార్డు/ఆహారభద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు...

Read More..

మునుగోడు అంబేద్కర్ చౌరస్తాలో అంధకారం

నల్లగొండ జిల్లా: మునుగోడు మండల కేద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గత ఆరు నెలలుగా లైట్స్ వెలగపోవడంతో ప్రధాన చౌరస్తా మొత్తం అంధకారంలో నిండిపోయిందనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్యాల, చౌటుప్పల్, నల్లగొండ వైపుకు ఈ చౌరస్తా మీదుగా నిత్యం వాహనాల...

Read More..

చెర్కుపల్లి-మాడ్గులపల్లిసింగిల్ రోడ్డుతో నిత్యం నరకమే...!

నల్లగొండ జిల్లా:కేతేపల్లి మండలం చెర్కుపల్లి నుండి మాడ్గులపల్లి మండల కేంద్రం వరకు గల సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా నిర్మించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.చెర్కుపల్లి గ్రామం నుండి ఎల్లమ్మగూడెం, చిరుమర్తి,ఆగామోత్కూర్, గుర్రప్పగూడెం,ఇందుగు గ్రామాల మీదుగా మాడ్గులపల్లి మండల కేంద్రానికి వచ్చే...

Read More..

పెళ్లిలో తులం బంగారంపై సర్కార్ కసరత్తు...!

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ‘ఇందిరమ్మ కానుక’ అమలుపై కసరత్తు ప్రారంభమైంది.ఇందులో భాగంగా ఆడపడుచులకు పెళ్లి సమయంలో రూ.లక్ష ఆర్థికసాయం,తులం బంగారం ఇచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.కల్యాణలక్ష్మీ స్కీమ్‌ను ఏటా ఎంతమందికి ఇచ్చారు? వ్యయం ఎంత? అనే వాటిపై సమగ్ర...

Read More..

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త వరవడికి శ్రీకారం

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ యువ ఎమ్మేల్యే కుందూరు జైవీర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన “మేము పాలకులం కాదు సేవకులం” అనే మాటను అక్షరాల నిజం చేస్తూ ముందుకు సాగుతున్నారు.ఎమ్మేల్యే కాగానే హోదా,దర్జా,హంగు ఆర్భాటం,ప్రొటో...

Read More..

ఎన్నికల ముందు హడావుడిగా శిలా ఫలకాలు-అంతలోనే కూలిపోయిన వైనం

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల మండలం బంటువారిగూడెం స్టేజి వద్ద గత బీఆర్ఎస్ హయాంలో ఆనాటి సాగర్ ఎమ్మేల్యే నోముల భగత్ కుమార్ హడావుడిగా వేసిన శిలా ఫలకం కూలిపోయి,గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెకత్తు నిదర్శనంగా నిలుస్తోంది.ఎన్నికల కోడ్...

Read More..

జగదీష్ రెడ్డీ... 420 పై బహిరంగ చర్చకు సిద్ధమా: వేముల వీరేశం

నల్లగొండ జిల్లా: రాష్ట ప్రజల దీవెనలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే 2 స్కీమ్స్ అమలు చేశామని,మిగతా 5 గ్యారంటీల కొరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగుస్తుందని,ఈ నెల రోజుల లోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ప్రభుత్వం...

Read More..

అవిశ్వాసంపై హైకోర్టు స్టే...!

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ( Nagarjuna Sagar Assembly constituency ) పరిధిలోని నందికొండ మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ పై శనివారం ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.అవిశ్వాసంపై చర్చించేందుకు జనవరి 6న ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే....

Read More..

పని చేయని నిఘా నేత్రాలపై ప్రత్యేక చర్యలు:ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా:జిల్లాలోని అన్ని కమ్యూనిటీ పోలీసింగ్ నేను సైతం ద్వారా ఏర్పాటు చేసిన సీసీ టీవి కెమెరాలను ప్రక్షాళన చేస్తున్నామని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి( SP Chandana Deepti ) అన్నారు.శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు అమర్చినవి...

Read More..

పార్టీలకు అతీతంగా ప్రజా పాలన:ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తేవడమే ప్రభుత్వ లక్ష్యమని,పార్టీలకు అతీతంగా ప్రజా పాలన జరుగుతుందని నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి( Kunduru Jaiveer Reddy ) అన్నారు.శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మండల కేంద్రం, అనుముల మండలం...

Read More..

సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఎండి సజ్జనార్

నల్లగొండ జిల్లా:సంక్రాంతి పండుగకు సొంతూళ్ల‌కు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ శుభ‌వార్త ప్రకటించింది.ప్ర‌త్యేకంగా 4,484 బ‌స్సుల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది.జనవరి 6 నుంచి 15 వరకూ ఈ సర్వీసులు అందుబాటులో ఉండ‌నున్నాయి.హైదరాబాద్( Hyderabad ) నుంచి ఏపీ,కర్ణాటక, మహారాష్ట్రలకు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ...

Read More..

తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ...!

నల్లగొండ జిల్లా:ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక‌పై కాంగ్రెస్ పార్టీ( Congress party ) కసరత్తు చేస్తోన్నది.పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసిన నేతల వివరాలను ఏఐసీసీ సేకరిస్తున్నది.దాదాపు 15 మంది కీలక నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నట్లు పార్టీలో చర్చ...

Read More..

హిందీ పండిట్ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు...!

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం( Vemulapally ) రావులపెంట గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత కొంత కాలంగా హిందీ పండిట్ లేక సిలబస్ పూర్తి కాక విద్యార్థులు తీవ్ర ఆందోళనచెందుతున్నారు.మరో రెండు నెలల్లో పదో తరగతి పబ్లిక్...

Read More..

ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి

నల్లగొండ జిల్లా: తెలంగాణ ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారు.ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావాణికి డబుల్ బెడ్ రూమ్ కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య తగ్గింది. ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌గా...

Read More..

కొత్త రేషన్ కార్డు కోసం ప్రత్యేక ఫార్మాట్ లేదు ఇలా అప్లై చేయండి...!

నల్లగొండ జిల్లా: కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు తెల్లకాగితంపై రాసి ఇస్తే సరిపోతుందని నల్లగొండ మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు.కొత్త రేషన్ కార్డు కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫార్మెట్ రాలేదని, వాట్సాప్ సోషల్ మీడియాలో వచ్చే...

Read More..

ప్రజాపాలనను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి:నాంపల్లి జెడ్పీటీసీ ఏవి రెడ్డి

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం 6 గ్యారంటీల ప్రజాపాలనను అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాంపల్లి మండల జెడ్పీటిసి ఏవి రెడ్డి( ZPTC AV Reddy ) అన్నారు.గురువారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని...

Read More..

పేదల సంక్షేమం కోసమే ప్రజా పాలన:ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

నల్లగొండ జిల్లా:పేదల సంక్షేమ కోసమే ప్రజా పాలనని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి( Battula Lakshmareddy ) అన్నారు.గురువారం వేములపల్లి మండల కేంద్రం,శెట్టిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం...

Read More..

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ను విడుదల చేసింది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు( Kadiam Srihari, Padi Kaushik Reddy )...

Read More..

సీఎంఆర్ సేకరణను వేగవంతం చెయ్యాలి: అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్

నల్లగొండ జిల్లా:ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు అప్పగించిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు.గురువారం సీఎంఆర్ అంశంపై మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో రైస్...

Read More..

మైనర్ల వాహనాలు నడుపుతూ పట్టుబడితే చర్యలు తప్పవు:ట్రాఫిక్ సిఐ డానియల్

నల్లగొండ జిల్లా:వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 21మంది మైనర్లకు వారి తల్లదండ్రుల సమక్షంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నందు గురువారం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని ట్రాఫిక్ సీఐ డానియల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్లు తెలిసితెలియని వయస్సులో...

Read More..

అభయహస్తం దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి: సిఎస్ శాంతి కుమారి

నల్లగొండ జిల్లా: ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీలను ఈ నెల 17 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు.ప్రజాపాలన నిర్వహణ,దరఖాస్తుల డాటా ఎంట్రీలపై కలెక్టర్లతో ఈరోజు టెలీకాన్ఫ రెన్స్ నిర్వహించారు.రాష్ట్రంలోని...

Read More..

నార్కట్ పల్లి ఎస్ఐ సైదా బాబు సస్పెండ్...!

నల్లగొండ జిల్లా:నార్కట్ పల్లి ఎస్ఐ సైదా బాబుని సస్పెండ్ చేస్తూ ఐజి తరుణ్ జోష్ ఉత్తర్వులు జారీ చేశారు.నాలుగు రోజుల క్రితం విఆర్ కి అటాచ్ చేసిన ఎస్పీ అపూర్వరావు.పేకాట ఆడుతున్న వారికి సపోర్ట్ చేసి వారి నుండి లబ్ధి పొందినట్లు...

Read More..

రైతు ఖాతాలో రైతుబంధు రుణం జమ

నల్లగొండ జిల్లా:రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశ్యంతో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.ఈ పథకంలో భాగంగా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతన్నల ఖాతాల్లో డబ్బు జమా...

Read More..

ఆర్టీసీ అద్దె బస్సుల సమ్మె ఇక లేనట్లే...!

నల్లగొండ జిల్లా:అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్( Sajjanar ) తెలిపారు.గురువారం బస్ భవన్‌లో అద్దె బస్సు( Rented bus ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం ఆయన వివరాలను వెల్లడించారు.ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో...

Read More..

లూయీ బెయిలీ జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శం...!

నల్లగొండ జిల్లా:అంధుల అక్షర ప్రధాత లూయీ బ్రెయిలీ 215వ,జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని సంక్షేమ అధికారి కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకొనిసంబురాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథులుగా జిల్లా సంక్షేమ...

Read More..

ప్రజల ఆకాంక్ష మేరకే ప్రజాపాలన: ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి...!

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో పేద ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చేందుకే ప్రజాపాలన అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు.గురువారం త్రిపురారం మండల కేంద్రంలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ముఖ్యాతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్...

Read More..

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం:మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని,నిరంతరం పేదల పక్షాన నిలబడి,వారి సమస్యలపై పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి,సూర్యాపేట నియోజకవర్గం ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి( Ramreddy Damodar Reddy ) అన్నారు.గురువారం సూర్యాపేట రూరల్ మండలం,కాసరాబాద్ లో...

Read More..

మార్కెట్ అభివృద్ధికి పాటు పడతా:ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

నల్లగొండ జిల్లా: వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆదాయం పెంచి రైతులకు మౌలిక వసతులు కల్పనతో పాటు అభివృద్ధికి కృషి చేస్తానని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ( MLA Battula Lakshma Reddy )అన్నారు.మిర్యాలగూడ మండలంలోని అవంతీపురం మార్కెట్ కమిటీ ఆఫీస్...

Read More..

నెలాఖరులోగా మహిళలకు ప్రతినెలా రూ.2,500...?

నల్లగొండ జిల్లా: మరో హామీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఎన్నికల్లో తెలిపినట్లు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించే కార్యక్రమానికి ఈ నెలాఖరు లోగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే అమలుచేయడంపై...

Read More..

తెలంగాణలో రేపట్నుంచి అద్దె బస్సులు బంద్...?

నల్లగొండ జిల్లా: టీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, బస్సులు పాడువుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Read More..

ఆర్టీసి బస్సులో ప్రయాణించిన కలెక్టర్

నల్లగొండ జిల్లా: మహిళలకు మహాలక్ష్మి పథకం( Mahalakshmi Scheme ) ఒక వరమని, సూర్యాపేట జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( S Venkatrao ) అన్నారు.నేరుడుచర్లలో జరిగే ప్రజాపాలన కార్యక్రమానికి వెళుతూ...

Read More..

నల్లగొండ కలెక్టర్ గా హరిచందన దాసరి...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో చేపట్టిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ గా తెలంగాణ కేడర్ 2010 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి హరిచందన దాసరి ( Hari chandana Dasari )బదిలీ పై వచ్చారు.ఆమె ప్రస్తుతం జిహెచ్ఎంసిలో వెస్ట్...

Read More..

సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలోని విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌( Telangana Govt ) గుడ్‌ న్యూస్‌ చెప్పింది.సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరిం చుకొని ఆరు రోజులు సెలవులు ప్రకటించింది.జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ సెలవులు ఉంటాయని వెల్లడించింది.ఈ మేరకు పాఠశాల విద్యాడైరెక్టరేట్‌...

Read More..

ఆ పోలీస్ స్టేషన్ కు వాస్తు లేదట...?

నల్లగొండ జిల్లా: కొత్త నిర్మాణం మొదలు పెట్టే ముందే వాస్తు దోషం లేకుండా చూసుకోవడమూ,ఇంటికి వాస్తు దోషం ఉందని మార్పులు చేర్పులు చేయడం చూస్తూ ఉంటాం.అయితే ఓ పోలీస్ స్టేషన్ కు వాస్తు దోషం ఉందని,అందుకే ఆ స్టేషన్ కు బదిలీపై...

Read More..

పొగమంచుతో పొంచి ఉన్న ప్రమాదం...!

నల్లగొండ జిల్లా:ఎంతో ప్రశాంతంగా ఉత్సాహాన్ని ప్రసాదించు శుభోదయం వేళ కమ్ముకుంటున్న భారీ పొగమంచు ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసి ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు భారీగా కురుస్తుండడంతో...

Read More..

నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా చందనా దీప్తి బాధ్యతలు...!

నల్లగొండ జిల్లా:నూతన సంవత్సరం వేళ నల్లగొండ జిల్లా( Nalgonda District ) నూతన ఎస్పీగా చందనా దీప్తి( Chandana Deepti ) సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన అపూర్వరావు సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్...

Read More..

దుమ్ము లేపిన మందు బాబులు...మూడు రోజుల్లో రూ.658 కోట్ల మద్యం తాగేసిండ్రు...!

నల్లగొండ జిల్లా:న్యూ ఇయర్ వేడుకలంటే( New Year celebration ) ముందుగా గుర్తొచ్చేది మందు.అవును తెలంగాణలో ఏ పండుగ జరిగినా లిక్కర్ ఉండాల్సిందే.ఇక డిసెంబర్ 31 అంటే ఎంజాయ్ మామాలుగా ఉండదు.మందు సుక్కతో పాటు చికెన్,మటన్ ముక్క ఉండాల్సిందే.ఈసారి డిసెంబర్ 31...

Read More..

తెలంగాణలో ఇద్దరు మహిళా ఐపీఎస్‌ల బదిలీ

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో ఇద్దరు మహిళా ఐపీఎస్ అధికారుల‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది.ఈ మేర‌కు పోలీసు శాఖ నుంచి ఉత్తర్వులు వెలువ‌డ్డాయి. ప్రస్తుతం నల్గొండ ఎస్పీగా ఉన్న అపూర్వ రావును సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా...

Read More..

గ్రంధాలయ నిర్మాణానికి నడుం బిగించిన నవతరం

నల్లగొండ జిల్లా: గుర్రంపోడ్ మండలం కొప్పోల్ గ్రామంలో ఖాళీగా పాత పశువుల ఆసుపత్రి భవనాన్ని గ్రంధాలయంగా మార్చుటకు గ్రామయువత నడుంబిగించారు.దాని మరమ్మతులకు సుమారు మూడు రూ.లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు.దీంతో దాతల సహకారం కోసం గ్రామ యువత ఎదురు చూస్తున్నారు.మంచి...

Read More..

రేషన్ డీలర్ల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

నల్లగొండ జిల్లా: పదో తరగతి పాసైన యువతీ యువకులు ఆయా గ్రామాల్లో ప్రకటించిన రిజర్వేషన్స్ అనుసరించి రేషన్ డీలర్ పోస్ట్ కి దరఖాస్తు చేసుకోవచ్చని నల్లగొండ రెవిన్యూ డివిజన్ అధికారి రవి ఒక ప్రకటనలో తెలిపారు.డివిజన్ పరిధిలో మొత్తం 20 గ్రామాల్లో...

Read More..

నల్లగొండ జిల్లాలో యువతి,యువకుడు ఆత్మహత్య...!

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ( Miryalaguda )వద్ద రైలు కిందపడి ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది.ఘటనా స్థలానికి చేరుకొన్న రైల్వే పోలీసు( Poice )ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం...

Read More..