నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ( Miryalaguda )వద్ద రైలు కిందపడి ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది.ఘటనా స్థలానికి చేరుకొన్న రైల్వే పోలీసు( Poice )ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు వ్యతిరేకించడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది
.