Nalgonda

Nalgonda District & City Daily Latest News Updates

మందుబాబుల‌కు పండ‌గ‌...అర్థ‌రాత్రి వ‌ర‌కు వైన్స్ ఓపెన్‌

నల్లగొండ జిల్లా:మందుబాబుల‌కు ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది.రెండురోజుల పాటు మ‌ద్యం దుకాణాల‌ను 12గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంచ‌నున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌టన చేసింది.ఇటు తెలంగాణ‌,అటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది.ఇవాళ‌,రేపు రెండు రోజులపాటు...

Read More..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధం...!

నల్లగొండ జిల్లా:మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది.జనగామ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటంతో ఉమ్మడి ఖమ్మం,నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది.ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబరు 1ని...

Read More..

శిధిలావస్థకు చేరుకున్న బంకాపురం-వెనిగండ్ల రోడ్డు

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అలీ నగర్ నుండి బంకాపురం, వెనిగండ్లకు వెళ్లే బీటీ రోడ్డు గత పది సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో పూర్తి శిథిలావస్థకు చేరుకుంది.ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.ప్రతినిత్యం వెనిగండ్ల నుండి బంకాపురం నుండి...

Read More..

గంజాయి గుట్టు రట్టు చేసిన కొండమల్లేపల్లి పోలీసులు: డిఎస్పీ గిరిబాబు

నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో వివిధ పాన్ షాపులకు గంజాయి సరఫరా చేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.శనివారం కొండమల్లేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవరకొండ డిఎస్పి గిరిబాబు వివరాలను వెల్లడించారు.కొండమల్లేపల్లి పట్టణంలో...

Read More..

మలి దశ తెలంగాణ ఉద్యమకారుల సమావేశం

నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో శనివారం మలి దశ తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో పాల్గొని అనేక ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కోల్పోయామని,అది గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా...

Read More..

వెల్లివిరిసిన మత సామరస్యం

నల్లగొండ జిల్లా:మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని మత సామరస్యం వెల్లివిరిసేలా శనివారం మునుగోడు( Munugode ) పట్టణ కేంద్రంలో అయ్యప్ప భక్తులకు( Ayyappa devotees ) ఓ ముస్లిం యువకుడు( Muslim youth ) అన్నదానం చేసి ఔరా అనిపించారు.ఈ సందర్బంగా...

Read More..

ప్రజా పాలనకు తాత్కాలిక బ్రేక్...!

నల్లగొండ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రేపు,ఎల్లుండి రెండు రోజులు తాత్కాలిక బ్రేక్ పడింది.రేపు డిసెంబర్ 31 ఆదివారం, ఎల్లుండి జనవరి 1 కొత్త సంవత్సరం...

Read More..

హాస్టల్స్ ను తనిఖీ చేసిన ఏటిడబ్ల్యూఓ లక్ష్మారెడ్డి

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మండలంలో పలు ప్రభుత్వ వసతి గృహాలను దేవరకొండ ఏటిడబ్ల్యూఓ లక్ష్మారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల గిరిజన వసతి గృహం, చలకుర్తి గిరిజన వసతి గృహం,ఇంటిగ్రేటెడ్ బాలికల...

Read More..

ప్రజా పాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి:ఎంపీపీ పుట్టల సునీత

నల్లగొండ జిల్లా:ప్రజా పాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వేములపల్లి ఎంపీపీ పుట్టల సునీత అన్నారు.శనివారం రావులపెంట గ్రామంలో చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూప్రజా పాలనకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన వస్తుందన్నారు.ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు పరిచామని,...

Read More..

ప్రజా పాలన అధికార పార్టీ కార్యక్రమంలా ఉండరాదు:నూనె వెంకట్ స్వామి

నల్లగొండ జిల్లా:గతంలో ప్రతి ప్రజాహిత ప్రభుత్వ కార్యకలాపాలు అన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ( BRS party ) కార్యకలాపాలుగా మలిచినందునే ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకొని,ప్రజలకు దూరం కావాల్సి వచ్చిందని,అదే దారిలో ప్రస్తుత ప్రభుత్వం నడవరాదని ప్రజా పోరాట సమితి (పీఆర్పీఎస్)( PRPS...

Read More..

జీరాక్స్ సెంటర్స్ ఫుల్ బిజీ...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రజల కోసం ప్రజా పాలన పేరుతో అభయహస్తం ఆరు గ్యారెంటీల పథకాలను గురువారం అధికారికంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా(...

Read More..

ఈ-కేవైసీ కోసం తప్పని తిప్పలు...!

నల్లగొండ జిల్లా:గ్యాస్‌ వినియోగదారులు( Gas consumers ) వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని పుకార్లు రావడంతో దేవరకొండ పట్టణ మరియు గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈకేవైసీ లేకుంటే రూ.500ల గ్యాస్‌ రాదని వదంతులు సృష్టించడంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు...

Read More..

ప్రభుత్వాలకు ఉచితాలపై ఉన్న శ్రద్ధ ఉచిత చదువుపై లేకపోయే...!

నల్లగొండ జిల్లా:రాజకీయ పార్టీలకు,అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలకు ఉచిత పథకాలపై ఉన్న శ్రద్ధ ఉచిత చదువులపైలేకపోవడం విచారకరమని ప్రభుత్వ టీచర్ పాక లింగమల్లు యాదవ్ అన్నారు.నల్లగొండ జిల్లా( Nalgonda District ) పీఏ పల్లి మండలం మల్లాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా...

Read More..

గందరగోళంగా... ప్రజాపాలన దరఖాస్తుల వ్యవహారం

నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతష్టాత్మకంగా ఆరు గ్యారెంటీ( Six guarantees )ల అమలకు గురువారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలైంది.తొలి రోజు నుండే...

Read More..

ప్రజాపాలన దరఖాస్తుల గడువు నెల రోజులు పొడిగించాలి:సీపీఎం

నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాలకు ( Six Guarantee Schemes )దరఖాస్తు గడువు తేదీని ఈనెల 28 నుండి జనవరి 6 తేదీ వరకు మాత్రమే నిర్ణయించడం సరికాదని, నెలరోజుల గడవు పొడిగించాలని...

Read More..

డ్యామిట్ కథ అడ్డం తిరిగింది...!

నల్లగొండ జిల్లా:అధికారం ఉంది కదాని అడ్డగోలుగా అక్రమ వసూళ్లకు పాల్పడిన కొందరు గులాబీ లీడర్ల పరిస్థితి జిల్లాల్లో అగమ్య గోచరంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పుడు అధికారం పోయి,వసూళ్ల డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు వెంట పడుతుండడంతో డ్యామిట్ కథ అడ్డం తిరిగిందని పరేషాన్...

Read More..

నేటి నుండే ప్రజాపాలన కార్యక్రమం

నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించడం కోసం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి గ్రామ/డివిజన్/వార్డు సభలు నిర్వహించబోతుంది.మొదటి సభ 28-12-2023 నుండి 06-01-2024 తేదీల మధ్య ఉంటుంది.ప్రజలు కోరుకున్న విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా...

Read More..

కామ్రేడ్ సిలువేరు అబ్రహం పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం:డేవిడ్ కుమార్

నల్లగొండ జిల్లా:తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు,సిపిఐ (ఎం-ఎల్)( CPI(ML) ) న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకుడు, కామ్రేడ్ సిలువేరు అబ్రహం రెండవ వర్ధంతి సభను శాలిగౌరారం మండలం, చిత్తలూరు గ్రామంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సభకు ముఖ్యాతిధిగా...

Read More..

ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ప్రాణాలు పోయేది ఖాయం: జనసేన నేత చందు నాయక్

నల్లగొండ జిల్లా: అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడుకుందామని ప్రభుత్వ దవాఖానకు ప్రాణాలు పోవడం ఖాయమని జనసేన దేవరకొండ ఇంఛార్జి చందు నాయక్ అన్నారు.నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని తాటికల్ గ్రామపంచాయతీ రేగుల తండాకు చెందిన రమావత్ జాను మనస్థాపానికి గురై...

Read More..

తెలంగాణలో మలివిడత తొలి కోవిడ్ మరణం నమోదు

నల్లగొండ జిల్లా: హైదరాబాద్‌/దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్‌ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది.దేశంతో పాటు తెలంగాణలోనూ మళ్లీ కోవిడ్‌ కలవరం రేపుతోంది.రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.దేశంలో గత 24 గంటల్లో 412 మంది కోవిడ్‌ బారిన పడగా,ముగ్గురు...

Read More..

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు

నల్లగొండ జిల్లా:ఈ నెల28నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక చేసి,2 ఫేజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.ఫస్ట్‌ ఫేజ్‌లో సొంత స్థలం...

Read More..

పెరుగుతున్న చలి తీవ్రతతో అవస్థలు...!

నల్లగొండ జిల్లా:రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రతను తట్టుకోలేక ఆరు దాటిందంటే పిల్లలు, యువకులు,వృద్ధులు, మహిళలు ఇండ్లకే పరిమితమవుతున్నారు.చలిపంజా నుండి తట్టుకునేందుకు చలి మంటలు వేసుకొని యువకులు చలి కాగుతున్నారు.గత 4 రోజుల నుండి 8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో పిల్లలు,...

Read More..

పార్లమెంట్ ఎన్నికల తరువాత కేసీఆర్ రిటైర్మెంట్,కేటీఆర్ అమెరికాకు...!

నల్లగొండ జిల్లా:ఆయన ఏది మాట్లాడినా,ఏం చేసినా ఓ సంచలనమే.అటు ఇటు అయినా,ఇటు అటు అయినా ఏదీ ఏమైనా ఆయన రూటే సఫరెట్.ఆయనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy )మునుగోడు అభివృద్ధికి బాటలు వేస్తూనే...

Read More..

ఉమ్మడి నల్లగొండ జిల్లా -5 రేషన్ దుకాణాలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్

రీ సైక్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక శనార్తి తెలంగాణ/ఉమ్మడి నల్లగొండ:గత ప్రభుత్వ నిర్వాకం వల్ల సివిల్ సప్లైస్ కార్పోరేషన్ రూ.56వేల కోట్ల అప్పుల్లో,రూ.11వేల కోట్ల నష్టాల్లో ఉందని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్...

Read More..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు

నల్లగొండ జిల్లా:ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరూ ఎంతో పవిత్రంగా ఈ వేడుకలలో పాల్గొంటారు.క్రిస్మస్ పండుగ( christmas ) సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చీలు అన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.క్రైస్తవులు చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్...

Read More..

మునుగోడును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా ఎమ్మెల్యే అడుగులు

నల్లగొండ జిల్లా:మొదటగా నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపుల మోసివేతపై కార్యాచరణ ప్రకటించిన ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి( MLA Raj Gopal Reddy ).ప్రతి గ్రామానికి గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు దిశా నిర్దేశం...

Read More..

నల్లగొండ జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

నల్లగొండ జిల్లా:నిడమనూరు మండలంలో ఆదివారం రాత్రి 10 గంటలకు,తెల్లవారు జామున 3 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు,మరో వ్యక్తి మరణించిన ఘటన నల్లగొండ జిల్లాలో విషాదం నింపాయి.వివరాల్లోకి వెళితే…ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో...

Read More..

ఆర్టీసీ బస్‌ల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు...?

నల్లగొండ జిల్లా పురుషులకు సీట్లు రిజర్వ్‌ చేస్తే ఎలా ఉంటుందని ఆర్టీసీ అధికారుల ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.బస్‌లో ఉండే 55 సీట్లలో 20 సీట్లు పురుషులకు రిజర్వ్‌ చేసే ఛాన్స్‌ ఉందని వినికిడి.దీనిపై అన్ని డిపోల నుంచి సమాచారం సేకరణ చేస్తున్నట్లు...

Read More..

పెట్టుబడి సాయం కోసం రైతులకు తప్పని ఎదురుచూపులు

నల్లగొండలో జిల్లా:యాసంగి సీజన్ లో రైతులకు అందాల్సిన పంట పెట్టుబడి సాయం నెమ్మదిస్తోంది.పెట్టుబడి సాయం అందించడానికి రాష్ట్ర ఖజానాలో నిధుల కొరత తీవ్రంగా ఉందనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతుంది.పెట్టుబడి సాయాన్ని రిలీజ్ చేస్తూ ప్రభుత్వం ప్రకటించి ఐదు రోజులైనా ఇప్పటి వరకు...

Read More..

నల్గొండ జిల్లాలో రెండు రోడ్డుప్రమాదాలు.. ఆరుగురు మృతి

నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది.రెండు వేర్వేరు స్థలాల్లో జరిగిన రోడ్డుప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో పండుగ పూట బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. రోడ్డు పక్కన వెళ్తున్న పాదచారిని బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు.బైకిస్ట్ మరణవార్త...

Read More..

భీమారం-మిర్యాలగూడ రోడ్డుకు మోక్షం లభించేనా...?

నల్లగొండ జిల్లా:వేములపల్లి మండలం భీమారం- మిర్యాలగూడ ( Bheemaram )ప్రధాన రహదారి తనను గత పాలకులు కాంట్రాక్టర్ కి కొమ్ముకాస్తూ తొమ్మిదేళ్లుగా గాలికొదిలేశారని,ఇప్పుడైనా నాపై దృష్టి సారించి అభివృద్ధి చేయాలని దీనంగా వేడుకుంటుంది.భీమారం-మిర్యాలగూడ ( Miryalaguda )హదారి దీనావస్థ ఇలా ఉంది.సూర్యాపేట...

Read More..

విద్యుత్ శాఖలో ఆకస్మిక బదిలీలపై అనుమానపు మేఘాలు...!

నల్లగొండ జిల్లా: జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల కోడ్ ముగిసిన తెల్లారే బదిలీలు చేపట్టడంపై శాఖా ఉద్యోగులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.విద్యుత్ శాఖలో బదిలీలకు సంబంధించి నిషేధం ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా ముగ్గురు ఇంజనీర్లను బదిలీ చేయడం...

Read More..

ప్రభుత్వ భూమి ఆక్రమణపై చర్యలేవీ...?

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ పంచాయితీ, ముండ్లపహడ్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 103/20 లో 11 గుంటలు, సర్వే నెంబర్ 103/31లో 4 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించి,గెస్ట్ హౌస్ గా...

Read More..

తపాలా శాఖ పోస్ట్ ఆఫీస్ లో భారీ అవినీతి...!

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ మాస్టర్ గా పని చేస్తున్న రామకృష్ణ ఖాతాదారుల నుండి నెలనెలా నగదు తీసుకొని ఖాతాలో జమ చేయకుండా చేతివాటం ప్రదర్శించి సుమారు రూ.70 లక్షలు స్వాహా...

Read More..

మిర్యాలగూడలో విషాదం

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ( Miryalaguda ) ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి గుంటుపల్లి శ్రీనాథ్(15) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. మృతుడి స్వస్థలం వరంగల్ జిల్లా( Warangal...

Read More..

డిసెంబర్ 28 నుంచే మహిళలకు రూ.500కు గ్యాస్ సిలిండర్...?

నల్లగొండ జిల్లా: మహాలక్ష్మి పథకం కింద గ్యాస్‌ సిలిండర్ ను రూ.500కు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దీన్ని అమలు చేయాలని భావిస్తున్నది.ఇందులో భాగంగా సివిల్‌ సప్లయ్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు...

Read More..

గ్రామాల్లో మొదలైన సర్పంచ్ అభ్యర్థుల సందడి...!

నల్లగొండ జిల్లా: మరో నెల రోజుల్లో తెలంగాణలో సర్పంచ్ ల పదవీకాలం ముగియనుండడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది.ఎలక్షన్ కమిషన్ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతుందన్న వార్తలు వెలువడడంతో గతంలో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులతో పాటు...

Read More..

చాప కింద నీరులా వ్యాపిస్తున్న Jn.1 వేరియంట్ వైరస్

నల్లగొండ:గతంలో రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ మెల్లగా కోరలు చాస్తోంది.చాప కింది నీరులా క్రమంగా వ్యాపిస్తోంది.కొవిడ్ 19 కొత్త వేరియంట్ జేఎన్.1 (Covid 19 variant JN.1) ఇప్పటికే కేరళలో తిష్ఠ వేసింది.ఈ కొత్త వేరియంట్ బారినపడి...

Read More..

నందికొండ మున్సిపాలిటీ రాజకీయంలో ముసలం

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ముసలం ముదిరింది.నిన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో మిన్నుకున్న అధికార,ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు అధికార మార్పిడి జరగగానే తమ అసంతృప్తికి ఆజ్యం పోస్తున్నారు.ఇప్పటికే పలు మున్సిపాలిటీలో...

Read More..

నేడు మరోసారి దద్దరిల్లనున్న అసెంబ్లీ

నల్లగొండ జిల్లా: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక ఘట్టం ఆవిశ్కృతం కానుంది.అధికార కాంగ్రెస్‌ పార్టీ వివిధ అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు.ఈ నేపథ్యంలో సభలో మరోసారి చర్చలు...

Read More..

కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ...!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో ఏళ్లుగా గంపెడాశలతో ఎదురుచూస్తున్న పేదల కల తీరబోతోంది.రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు.దీంతో...

Read More..

అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు పట్టివేత

నల్లగొండ జిల్లా: ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను వేములపల్లి పోలీసులు సోమవారం పట్టుకున్నారు.ఎస్సై దాచేపల్లి విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వేములపల్లి మండల పరిధిలోని రావులపెంట కామాపల్లె గూడెం మూసి వాగు...

Read More..

విస్తరిస్తున్న జే ఎన్.1 సబ్ వేరియంట్ వైరస్

నల్లగొండ జిల్లా: దేశంలో కోవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్1 రకం కేసులు గుర్తించడంతో పాటు కేరళలో మరణాలు సైతం నమోదవడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ అన్ని రాష్ట్రాలకు లేఖ...

Read More..

బ్రాహ్మణ వెల్లెంల- ఉదయ సముద్రం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి:నూనె వెంకట్ స్వామి

నల్లగొండ జిల్లా:నకిరేకల్, మునుగోడు,నల్లగొండ నియోజకవర్గాలకు లక్షన్నర ఎకరాలకు సాగునీటిని అందించే బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు సుదీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురవుతోందని ముందు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తికి రూ.2000 కోట్లు, బ్రాహ్మణ వెల్లెంల-ఉదయ సముద్రం ప్రాజెక్టుకు...

Read More..

ప్రజల బాధలు చూసి చలించిన మాజీ జెడ్పిటిసి

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండల కేంద్రం నుండి తిమ్మారెడ్డిగూడెం, ఇసుకబాయిగూడెం, తోపుచెర్ల గ్రామాలకు వెళ్ళే రోడ్డు అస్తవ్యస్తంగా తయారై రాకపోకలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిన మండల మాజీ జెడ్పిటిసి ఇరుగుదిండ్ల పద్మ భర్త గోవిందు స్పందించారు.తమ సొంత నిధులతో...

Read More..

మహాలక్ష్మి ఎఫెక్ట్‌తో 40% పెరిగిన ప్రయాణికులు....!

నల్లగొండ జిల్లా: మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సులపై పెద్ద ప్రభావమే చూపుతోంది.నిత్యం 13 లక్షల మేర ప్రయాణికుల సంఖ్య పెరిగింది.అదనంగా ప్రయాణిసున్న వారిలో 90 శాతం మహిళలే అన్నది సుస్పష్టం.ఈ రూపంలో ఆర్టీసీకి రోజువారీ ఆదాయం దాదాపు రూ.4.50 కోట్లు పెరిగినట్టు...

Read More..

అదనపు అడ్వకేట్ జనరల్ గా నల్లగొండ జిల్లా వాసి

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మండలం పినవూర గ్రామానికి చెందిన తేరా రజినీకాంత్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఆర్.తిరుపతి ఉత్తర్వులు జారీ...

Read More..

విచారణకు డుమ్మా కొట్టిన జర్నలిస్టులు...!

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలో ఎనిమిది మంది జర్నలిస్టులు 59జీవో అడ్డంపెట్టుకుని సుమారు రూ.10 కోట్ల విలువ చేసే భూమిని కాజేశారనే ఆరోపణలపై శనివారం జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టారు.కానీ,ఈ విచారణకు ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులు హాజరు కాకపోవడం...

Read More..

మర్రిగూడ తహశీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు

నల్లగొండ జిల్లా: మర్రిగూడ తహసీలద్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై శనివారం ఏసీబీ దాడులు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపాయి.తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్ది నొట్ల కట్టలు ఉన్నట్లు, ఒక్క ట్రంక్ పెట్టెలో రెండు కోట్లకు పైగా నగదు లభ్యమైనట్లు,ఇంటిలో...

Read More..

పరిమితికి మించి ప్రయాణం..ప్రమాదాలకు ఆస్కారం

నల్లగొండ జిల్లా: వేములపల్లి, మాడుగులపల్లి మండలాల పరిధిలో వరి నాట్ల సీజన్ ఊపందుకోవడంతో వ్యవసాయ కూలీలు(Agricultural laborers ) ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఒక్కో ఆటోలో లెక్కకు మించి కూలీలను ఎక్కించడంతో ఆటో ప్రయాణం ప్రమాదకరంగా మారుతుంది.గతంలో...

Read More..

రద్దీ ప్రాంతంలో వైన్స్ షాపుకు అనుమతేలా...?

నల్లగొండ జిల్లా: సాధారణంగా జిల్లా కేంద్రంలో జిల్లా పరిపాలనా విభాగాలు మొత్తం కలెక్టరేట్ నుండి ప్రారంభమవుతాయి.కలెక్టరేట్ ఎప్పుడు అధికారులతో,ప్రజలతో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం.ఆ ప్రదేశంలో వైన్స్ ఇతర వ్యాపార సంస్థలు నిర్వహించడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారన్న సందేహం ప్రజల్లో వ్యక్తం...

Read More..

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు

నల్లగొండ జిల్లా: త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కొన్ని నెలలుగా రేషన్‌ తీసుకోని కార్డులు ఉంచాలా? తీసేయాలా? అనేదానిపై అధికారులతో చర్చలు జరుపుతున్నారని వినికిడి. సంక్షేమ పథకాలకు, రేషన్‌ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు ఉంటాయని సమాచారం.గత 9...

Read More..

మా ఓట్లు మా ఊరికి మార్చండని ఎమ్మార్వోకు వినతి

నల్లగొండ జిల్లా: మునుగోడు గ్రామ పంచాయితీ నుండి విడిపోయి కొత్త గ్రామ పంచాయితీగా ఏర్పడిన గుండ్లోరిగూడెం గ్రామానికి చెందిన 104 ఓట్లు ఇంకా మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని 157,159,163,164 బూతులలో ఉన్నాయని, వాటిని గుండ్లోరిగూడెం గ్రామ 165 బూత్ లోకి...

Read More..

తాగుడుకు బానిసైన తండ్రి...తల్లీకొడుకు కలిసి దారుణం...!

నల్లగొండ జిల్లా:చింతపల్లి మండలం( Chintapalli mandal ) గాసిరాం తండాకు చెందిన రామావత్ రవీందర్ (48) తాగుడుకు బానిసై నిత్యం భార్యా రామావత్ మంగిని వేధిస్తూ,ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న కొడుకు రామావత్ శశి (23)తో గొడవ పడేవాడు.అదే క్రమంలో...

Read More..

పొగబాంబుల విసిరివేత సమస్యలకు పరిష్కారం కాదు: సీపీఐ(ఎంఎల్) సెక్రటరీ కామ్రేడ్ జేఎస్ఆర్

నల్లగొండ జిల్లా:లోక్ సభలో ఇద్దరు వ్యక్తులు ప్రమాదం లేని పొగ సెల్సుతో ప్రవేశించడం భద్రతా వైఫల్యంతో పాటు, వారు చేసిన నినాదాలు రాజ్యాంగాన్ని రక్షించండి, నిరంకుశత్వం, నియంతృత్వం నశించాలనే నినాదాలు, జైభీమ్ అనే నినాదాలు వారి మానసిక ఆవేదనను తెలియజేస్తున్నాయని సిపిఐ(ఎంఎల్)సెక్రటరీ...

Read More..

ఆ ఆరోగ్య కేంద్రంలో అంతా మా ఇష్టం...!

నల్లగొండ జిల్లా:ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తూ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,కమ్యూనిటీ హెల్త్ సెంటర్,బస్తీ,పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తే, అందులో ప్రజలకు వైద్యం సేవలు అందించాల్సిన డాక్టర్స్,ఇతర సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తూ సమయ పాలన పాటించకుండా అంతా...

Read More..

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమా వేశాలు ఈరోజు నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే అంశాన్ని ఈరోజు బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు.ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈనెల 15న ఉభయ సభలను ఉద్దేశించి...

Read More..

డీఆర్డీఏలోఎవరి ఇష్టం వారిదే...!

నల్లగొండ జిల్లా:జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయం(డీఆర్డీఏ)( District Rural Development Authority )లోకాసులకు కక్కుర్తిపడి, అక్రమ డిప్యూటేషన్స్, బదిలీలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని,ప్రతి బదిలీకి, డిప్యూటేషన్ కీ ఒక రేటు నిర్ణయించి వసూళ్ల పర్వానికి తెరతీశారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.తిప్పర్తి మండలంలో పనిచేసే...

Read More..

మహిళలకు నెలకు రూ,2,500 పై పుకార్లు నమ్మకండి

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో మహిళలకు నెలకు రూ.2,500.అందించే మహాలక్ష్మి పథకంపై సోషల్ మీడియా( Social media )లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచించారు. 18-55 ఏళ్ల లోపు మహిళలే ఈ పథకానికి అర్హులని, కుల-ఆదాయ ధ్రువీకరణ...

Read More..

2024 వార్షిక సెలవులు ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్

నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) 2024 సంవత్సరానికి సెలవులను ప్రకటించింది.వచ్చే ఏడాదికి 27 సాధారణ సెలవులు,25 పండగ సెలవులను ఖరారు చేసింది.2024 జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం సెలవును ప్రకటించింది. దీనికి బదులు ఫిబ్రవరి...

Read More..

మూసీనది తీర ప్రాంతాలు పర్యాటకాలు...?

నల్లగొండ జిల్లా: తెలంగాణలో సంచలన నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి తమదైన స్టైల్ లో మార్క్ పాలన ను కనబరుస్తున్నారు.సర్కారు కొలువుదిరిన రోజు నుంచి ఆయా శాఖల అధి కారులతో వరుసగా రివ్యూలు నిర్వహిస్తూ కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు.ఈ క్రమంలోనే...

Read More..

ఆధార్ సెంటర్ లేక ప్రజల అవస్థలు...!

నల్లగొండ జిల్లా:ఆధార్ కార్డు ఇప్పుడు దేశంలో అన్ని పనులకూ అక్కరకు వచ్చే గుర్తింపుగా చెలామణి అవుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అందుకోవాలంటే ఆధార్ తప్పనిసరి.మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆధార్ నమోదు సెంటర్ నల్లగొండ జిల్లా పెడ్డవూర మండల కేంద్రంలో...

Read More..

తెలంగాణలో బెల్ట్ షాపులు క్లోజ్...?

నల్లగొండ జిల్లా: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది.బెల్ట్ షాపులను క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.గ్రామాల్లోని బెల్ట్ షాపులతో యువత మద్యానికి బానిస అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.ఈ క్రమంలో రాష్ట్రంలోని బెల్ట్...

Read More..

తెలంగాణలో ఐపిఎస్ అధికారుల బదిలీలు...!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో పలువురు ఐపిఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.రాచకొండ సిపిగా సుధీర్‌ బాబు, సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతి, హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్‌గా సందీప్ శాండిల్యను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు...

Read More..

రూ.500 గ్యాస్ కోసం ఎగబడ్డ జనం...!

నల్లగొండ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక‌టించిన ఆరు గ్యారంటీల‌పై జ‌నం ఆస‌క్తిగా ఉన్నారు.ఇప్పటికే మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్రయాణం నెరవేర్చింది.దీంతో ఇక రూ.500 లకే గ్యాస్ సిలిండ‌ర్‌పై జ‌నం ఆత్రుత‌గా ఉన్నారు.నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో...

Read More..

మహిళలకు ఫ్రీ బస్సుతో పరేషాన్ లో ఆటోవాలా...!

నల్లగొండ జిల్లా: రెక్క ఆడితే గాని డొక్కాడని ఆటో డ్రైవర్ల జీవితాలు మహిళలకు ఫ్రి బస్సు పథకంతో ప్రశ్నార్థకంగా మారాయని ఆటోవాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుత తమ దీనావస్థను కొందరు ఆటో డ్రైవర్లు శనార్తితో మొరపెట్టుకున్నారు.ఉదయం లేచింది మొదలు అర్థరాత్రి అయ్యేంత...

Read More..

నిరవధిక సమ్మె సైరన్ మోగించిన తపాలా ఉద్యోగులు...!

నల్లగొండ జిల్లా:గ్రామీణ తపాలా ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిరవధిక సమ్మకు దిగిన విషయం తెలిసిందే.రెండవ రోజు కూడా జిల్లాలో ఉన్న అన్ని పోస్టల్ కార్యాలయాల ముందు...

Read More..

మసీదులోకి మహిళలను అనుమతించాలి: హై కోర్టు

నల్లగొండ జిల్లా: ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్ష చూపరాదని, దేవుని ముందు స్త్రీ, పురుషులందరూ సమానమేనని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నది.శని శింగనాపూర్‌,హాజీ అలీ దర్గా,శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల పరంపరలో రాష్ట్ర హైకోర్టు ముస్లిం...

Read More..

జానారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎల్పీ నేత,నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డిని సోమవారం మార్యాద పూర్వకంగా కలిశారు.జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు.ఈ...

Read More..

పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి

నల్లగొండ జిల్లా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మాదిగ జేఏసి మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి మేడి చంద్రస్వామి డిమాండ్ చేశారు.మునుగోడు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ...

Read More..

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం... సర్వం కోల్పోయిన కుటుంబం

నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కొండేటి వెంకటయ్య ఇల్లు సోమవారం కరెంటు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది.వెంకటయ్య కుటుంబీకులు పొలం పనికి వెళ్లి వచ్చేసరికే మొత్తం కాలి బూడిదైంది.దట్టంగా మంటలు వ్యాపించడంతో గమనించిన గ్రామస్తులు నీళ్లతో...

Read More..

సీఎం రేవంత్ రెడ్డికి కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ సుభాషన్న బహిరంగ లేఖ

నల్లగొండ జిల్లా: అనేక సంవత్సరాలుగా విద్యార్థులు, యువకులు, ప్రజా ఉద్యమకారులు వివిధ రూపాలలో పోరాడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఒక దశాబ్ద కాలం పాటు ప్రజావ్యతిరేక నిరంకుశ పాలన కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించిన ప్రజలు,2023 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి...

Read More..

కార్తీకమాసం చివరి సోమవారం శివాలయాలకు పోటెత్తిన భక్తులు..

నల్లగొండ జిల్లా:కార్తీకమాసం( Kartika Masam ) చివరి సోమవారం కావడంతో నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి.సోమవారం ( Monday )తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకుంటున్నారు.ఆ...

Read More..

జర్నలిస్ట్ భూ మాఫియాపై చర్యలకు రంగం సిద్దం...!

నల్లగొండ జిల్లా:నల్లగొండ రూరల్ మండలం (Nalgonda )పరిధిలోని గొల్లగూడ, పానగల్ ప్రాంతాల్లో 370, 371,148,149 సర్వే నెంబర్లలో 59 జీవోను అడ్డం పెట్టుకుని కొందరు జర్నలిస్టులు( Journalists ) సుమారు రూ.10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేసినట్లు అన్యాయానికి...

Read More..

సర్పంచ్ ఓట్ల పంచాయితీ షురూ...!

నల్లగొండ జిల్లా: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణలో మరో ఎన్నికల సమరం మొదలుకానుంది.గ్రామపంచాయతీ సర్పంచ్ ల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగుస్తుంది.పంచాయితీ రాజ్ నూతన చట్టం ప్రకారం పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందుగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి, ఫలితాలను...

Read More..

చింతపల్లి పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్...?

నల్లగొండ జిల్లా: ఇద్దరు అన్నదమ్ములు మధ్య ఏర్పడిన భూ వివాదంలో ఓ ఎంపీటీసీ జోక్యం చేసుకుని,తమ్ముడితో అన్నపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించి,ఎస్ఐకు భారీగా ముడుపులు చెల్లించి దగ్గరుండి విచక్షణా రహితంగా కొట్టించి 60 ఏళ్ల గిరిజన వ్యక్తి లాకప్...

Read More..

నేడు 69వ, వసంతంలోకి అడుగిడిన సాగర్ డ్యాం

నల్లగొండ జిల్లా: మానవమేథో వికాసానికి ప్రతీక.భారత దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అత్యుత్తమ కీర్తి చంద్రిక.శ్రమ శక్తిని రుజువు చేసిన కరదీపిక.తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా పైరు పచ్చలతో సింగారించిన అద్భుత నిర్మాణసౌధం నాగార్జున సాగర్ ప్రాజెక్టు. అసమానమైన రాతి కట్టడంగా రూపుదాల్చిన...

Read More..

సాగర్ ఫౌండేషన్ స్టోన్ వద్ద పూజా కార్యక్రమం

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పునాది వేసి 68 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పైలాన్ పిల్లర్ పార్క్ వద్ద ఫౌండేషన్ స్టోన్ వద్ద ఆదివారం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్యామ్ ఈఈ మల్లికార్జున రావు, డిఈ...

Read More..

రేషన్ కార్డుల కోసం కొత్త సర్కారుపై కోటి ఆశలు...!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటిని తక్షణమే అమలు చేయాలని ప్రజలు అభ్యర్థిస్తున్నారు.కాకపోతే ఆయా పథకాలు పొందాలంటే రేషన్‌కార్డులు కీలకం కానున్నాయి.ఏ ప్రభుత్వం...

Read More..

నల్లగొండ మున్సిపల్ కమీషనర్ రమణాచారి రాజీనామా సంగతేంది...?

నల్లగొండ జిల్లా: నల్లగొండ మున్సిపల్ కమీషనర్ కె.వి.రమణాచారి గురువారం చెప్పా పెట్టకుండా రాజీనామా చేసి,కనీసం చైర్మన్ ను కూడా కలవకుండా,తాను ఉంటున్న నివాసాన్ని కూడా ఉన్నఫలంగా ఖాళీ చేసి ప్రభుత్వం మారగానే పలాయనం చిత్తగించడం, ఆయన స్థానంలో అదే రోజు పబ్లిక్...

Read More..

ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు

నల్లగొండ జిల్లా: 60 ఏళ్ల ప్రజల కలను నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి సోనియా గాంధీ ప్రజల గుండెల్లో నిలిచిందని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి తెలంగాణ ప్రజలు ఆమె రుణం తీర్చుకున్నారని పలువురు కాంగ్రెస్ నేతలు...

Read More..

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిందని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి తెలంగాణ ప్రజలు ఆమె రుణం తీర్చుకున్నారని పలువురు కాంగ్రెస్ నేతలు అన్నారు.శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా...

Read More..

దళిత మహిళను దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

నల్లగొండ జిల్లా:నల్లగొండ రూరల్ మండలం( Nalgonda ) వెలుగుపల్లి గ్రామానికి చెందిన దళిత వివాహిత వల్లందాసు మంజుల( Manjula ) (35) ను అత్యంత దారుణంగా చున్నీతో ఉరిబెట్టి రాళ్లతో కొట్టి చంపిన వాజిద్ మరి కొంత మంది నిందితులను కఠినంగా...

Read More..

ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతపై సర్వత్రా హర్షం...!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో అధికారం చేపట్టిన తొలి రోజే కాంగ్రెస్ ప్రభుత్వం,సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఉద్యమ ఆకాంక్షల అమలు దిశగా అడుగులు వేయడం శుభ పరిణామమని ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉద్యమ కేసులతో పదేళ్లుగా...

Read More..

ఉచిత ప్రయాణం ఓకే... పల్లెకు బస్సు ఏదీ..?

నల్లగొండ జిల్లా:గత ప్రభుత్వం చేసిన ఘన కార్యంతో ఆర్టీసి పల్లె వెలుగు ( TS RTC )బస్సు గ్రామీణ ప్రాంతాల ప్రజల కంటికి కనిపించక దశాబ్దం కావస్తుంది.దీనితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం బయటికి...

Read More..

ఉమ్మడి నల్లగొండ నుండి ఆ ఇద్దరే అమాత్యులు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఏనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలైన నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) (హుజూర్...

Read More..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే కేసీఆర్ పై ఫిర్యాదు

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన రోజే మాజీ సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్ తగిలింది.కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని నల్లగొండ జిల్లా, మిర్యాలగూడకు చెందిన తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ రాపోల్...

Read More..

మొదలైన గత పాలకుల అక్రమాల తవ్వకాలు...!

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం కొంతమంది జర్నలిస్టులు 59 వ జీఓను అడ్డంపెట్టుకొని సుమారు రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అప్పటి స్థానిక ఎమ్మేల్యే అండదండలతో అక్రమ మార్గంలో కాజేశారనే వార్తలు మీడియా,సోషల్...

Read More..

జర్నలిస్టు సీఎం హయాంలో జర్నలిస్టుల కల నెరవేరేనా…?

నల్లగొండ జిల్లా: తెలంగాణ ఉద్యమంలో అందరికంటే మెరుగైన పాత్ర పోషించిన జర్నలిస్టుల భవిత్యం రాష్ట్రం వచ్చాక బంగారు తెలంగాణలో బతుకు లేకుండా పోయింది.ఇళ్ల స్థలాల కోసం పదేళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా ఫలితం లేకుండా పోయింది.తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన జర్నలిస్టులను...

Read More..

పోలీస్‌ శాఖపై స్పెషల్‌ ఫోకస్‌...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో వివిధ శాఖల ప్రక్షాళన అధికారుల మార్పు జరగనుందని అన్ని ప్రభుత్వ శాఖల్లో జోరుగా చర్చ జరుగుతోంది.దీంతో గత పాలకుల చేతిలో అణచివేతకు గురైన ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.ఏళ్ల తరబడి అప్రాధాన్య పోస్టింగ్‌ల్లో కొనసాగిన...

Read More..

కాంగ్రెస్ సర్కార్ మంత్రి వర్గంలో 11 మందికి చోటు...?

నల్లగొండ జిల్లా:తెలంగాణ కేబినెట్ మంత్రు లజాబితా విడుదలైంది.ఇప్పటికే మంత్రుల జాబితాను గవర్నర్ తమిళిసై( Tamilisai Soundararajan )కి పంపించారు.ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు డిఫ్యూటీ సీఎం గా మల్లు భట్టి విక్రమార్క,నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,...

Read More..

నల్లగొండను నడిపే అమాత్యులు ఎవరో...?

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రాష్ట్ర మంత్రులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ ప్రస్తుత ఊపందుకుంది.సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ ​పార్టీ అగ్ర నేతలకు ఏ పదవి వరిస్తుందోనని కాంగ్రెస్​ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.మొత్తం 11 స్థానాలు గెలిచి...

Read More..

పల్లె ప్రకృతి వనం కబ్జాకు గురైనా పట్టని అధికారులు...!

నల్లగొండ జిల్లా:ప్రభుత్వం పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి చెట్లను పెంచితే, అధికారుల,ప్రజా ప్రతినిధుల అండతో కొందరు ఏపుగా పెరిగిన ఆ చెట్లను నరికి ఆ స్థలంలో ఇళ్ళ ప్లాట్లు చేసి ఏకంగా పల్లె ప్రకృతి వనాన్నే కబ్జా చేసిన ఘటన...

Read More..

తడిసిన ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేయాలి:అదనపు కలెక్టర్

నల్లగొండ జిల్లా:గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావాలనినల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ( J Srinivas )అన్నారు.నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం( Vemulapally ) సల్కునూరు ప్రాథమిక వ్యవసాయ సహకార...

Read More..

ఇక గ్రామ 'పంచాయతీ' సమరం!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది.ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలకు( Gram panchayat elections ) రంగం సిద్ధమౌతోంది.ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలక మండళ్ల పదవీ కాలం ఫిబ్రవరి 1తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాల్లో రాష్ట్ర...

Read More..

ఘనంగా బీ ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

అసమానతలు లేని సమాజ నిర్మాణమే బాబా సాహెబ్ అంబేద్కర్ లక్ష్యమని,ఆ లక్ష్య సాధన కోసం అందరం ఐక్యంగా పోరాడుదామని కెవిపిఎస్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జు( Paladugu Nagarjuna )న పిలుపునిచ్చారు.బుధవారం కెవిపిఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్...

Read More..

భారీగా తగ్గిన చికెన్ ధరలు

నల్లగొండ జిల్లా:తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ( Chicken Prices )మరోసారి తగ్గాయి.కార్తీక మాసం కావటంతో చికెన్ కి డిమాండ్ తగ్గి ఒక్కసారిగా ధరలు పడిపోయాయి.మొన్నటి వరకు కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 160 -170 రూపాయలు ఉండగా ప్రస్తుతం...

Read More..

కంప చెట్లును తొలగించండి సారూ...!

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ( Nagarjuna Sagar Assembly constituency ) పరిధిలోని తిరుమలగిరి (సాగర్) మండల( Tirumalagiri Sagar Mandal ) కేంద్రం నుండి కోరివేణిగూడెంకు వెళ్లే రహదారికి ఇరువైపులా విపరీతంగా కంప చెట్లు పెరిగి, ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందిగా...

Read More..

కాబోయే సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టా...?

నల్లగొండ: రేవంత్ రెడ్డి జర్నలిస్టా…? నాటి జర్నలిస్టు నేడో, రేపో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రా? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మీడియా సర్కిల్,సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తున్న లేటెస్ట్ చర్చ.జర్నలిస్టుగా ఉన్న ఆనాటి రేవంత్ రెడ్డి ఫోటో...

Read More..

మిగ్ జామ్ తుఫానుతో అన్నదాత ఆగమాగం

నల్లగొండ జిల్లా:ఆరుగాలం కష్టించి పంట పండించే అన్నదాతకు అనునిత్యం ఆవేదనే మిగులుతుంది.ప్రభుత్వాల పనితీరు, ప్రకృతి ప్రకోపం రైతన్నను కొలుకోకుండా చేస్తున్నాయి.ప్రస్తుతం వరి కోతలు ముగింపు దశకు చేరుకున్నాయి.ధాన్యం కళ్ళాలోకి చేరుకుంటుంది.ఇక ఇంత కాలం పడ్డ కష్టానికి ఫలితం దక్కనుందని ఆశపడ్డ అన్నదాతను...

Read More..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిగ్ జామ్ తుఫాన్ ఎఫెక్ట్

నల్లగొండ జిల్లా: మిగ్ జామ్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతుంది.ఈ తుఫాన్ ప్రభావంతో మంగళవారం తెల్లవారు జామున నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి అన్నదాతలు అతలాకుతలం అవుతున్నారు.ముఖ్యంగా...

Read More..

విక్టరీ రికార్డ్ వీరేశం...!

నల్లగొండ జిల్లా: ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రిజల్ట్ లో బ్యాలెట్ నుండే కాంగ్రెస్ బుల్లెట్ దింపడం స్టార్ట్ చేసిందనే చెప్పాలి.కనివిని ఎరుగని రీతిలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టేలా ఇచ్చిన ప్రజా...

Read More..

ఉమ్మడి నల్లగొండ హస్తగతం...ఆ ఒక్కటి తప్ప...!

నల్లగొండ జిల్లా:నరాలు తెగే ఉత్కంఠతో రాష్ట్రం మొత్తం ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది.ఎవరి తలరాత ఏమిటో చెప్పి వెళ్ళిపోయింది.ఆదివారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District )లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో...

Read More..

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం...ఒకరు సజీవ దహనం...!

నల్గొండ జిల్లా: జిల్లాలో సోమవారం తెల్లవారు జామున మర్రిగూడ దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్ర‌మాదానికి గురై పూర్తిగా దగ్ధమైన ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.వివరాల్లోకి వెళితే… 38 మంది ప్రయాణికులతో ఓ...

Read More..

అంబరాన్నంటిన కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు...!

నల్లగొండ జిల్లా: 2023 ఎన్నికల్లో 12 స్థానాలకు 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు.కాంగ్రెస్ జెండాలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.బాణసంచా కాలుస్తూ,స్వీట్స్ పంచుకుంటూ...

Read More..

కేంద్రం జోక్యంతో సద్దుమణిగిన వివాదం

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ డ్యామ్ పై నెలకొన్న నాలుగు రోజుల హైడ్రామాకు ఆదివారం తెరపడింది.కేంద్రం జోక్యంతో ఉభయ తెలుగు రాష్ట్రాల అంగీకారంతో డ్యాంను సిఆర్పిఎఫ్ బలగాలు ఆధీనంలో తీసుకున్నాయి.అనంతరం డ్యాంపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా వేసిన కంచెను,భారీ కేడ్లను తొలగించారు.ప్రాజెక్ట్ పర్యవేక్షణ...

Read More..

మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా...!

నల్లగొండ జిల్లా: నల్లగొండ,యాదాద్రి భువనగిరి జిల్లాల ఉమ్మడి నియోజకవర్గంగా,ఉప ఎన్నికతో దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చి,ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ తో రికార్డ్ నెలకొల్పిన మునుగోడు నియోజక ప్రజలు మళ్ళీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని గెలిపించి,మునుగోడు గడ్డ కాంగ్రెస్...

Read More..

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీలో జోరుగా బెట్టింగ్...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.ఎగ్జిట్‌ పోల్స్‌లో కూడా స్పష్టత రాకపోవడంతో ఈ ఫీవర్‌ ఏపీ,కర్ణాటకకు సైతం తాకి బెట్టింగ్‌ జోరందుకున్నది. నియోజకవర్గాలు, అభ్యర్థుల వారీగా భారీగా పందాలు కాస్తున్నట్టు తెలుస్తున్నది.చాలామంది...

Read More..

నేడు రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ భేటీ

నల్లగొండ జిల్లా:ఆంధ్ర, తెలంగాణ కృష్ణా జలాల పంపిణీ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.ఇందులో భాగంగా ఇవాళ సమావేశం నిర్వహిస్తోంది.ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది.కేంద్ర జలశక్తి శాఖ...

Read More..

నాగార్జునసాగర్ కు అర్ధరాత్రి కేంద్ర బలగాలు

నల్గొండ జిల్లా: తెలంగాణలో ఎన్నికలతో సతమతమవుతున్న సమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటి విడుదల వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసింది.అటు ఆంధ్రా పోలీసులు,ఇటు తెలంగాణ పోలీసులు ఇరువైపులా పెద్దఎత్తున మోహరించడంతో రెండు రోజులుగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.దీంతో చివరకు...

Read More..

ఓటర్ అత్యుత్సాహం కేసు నమోదు

నల్లగొండ జిల్లా:ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ఓటు వేసిన దృశ్యాన్ని ఫోన్లో చిత్రీకరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వేములపల్లి ఎస్ఐ డి.విజయ్ కుమార్ తెలిపారు.ఎస్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం…గురువారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలోని పోలింగ్ బూత్ లో...

Read More..

ఓటింగ్ లోనా రేట్ ఇంగ్ లోనూ మునుగోడే మొనగాడు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి గురువారం జరిగిన ఎన్నికల పోలింగ్ శాతంలో నల్లగొండ,యాదాద్రి జిల్లాల ఉమ్మడి నియోజకవర్గమైన మునుగోడుకు ప్రథమ స్థానం దక్కింది.ఈ నియోజకవర్గంలో 2,52,648 మంది ఓటర్లకు గాను 2,31,197 మంది ఓటేయడంతో 91.51% తో రాష్ట్రంలోనే టాప్ లో...

Read More..

కాంగ్రెస్...కాంగ్రెస్...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది.ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ అహర్నిశలు శ్రమించాయి.ఈసారి 70కు పైగా ఓటింగ్ శాతం నమోదైంది.గ్రామీణ వాసులు చైతన్యం పొంది ఓటు వేశారు.ఇక చిన్నపాటి ఘర్షణలు తప్పా...

Read More..

ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు

నల్లగొండ జిల్లా:తెలంగాణ భూభాగంలోకి 500 మంది సాయుధ బలగాలతో ఏపి పోలీసులు డ్యాం పైకి దౌర్జన్యంగా వచ్చి డ్యాంలో 13 గేట్లు ధ్వంసం చేశారని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగార్జున విజయపురి పోలీస్ స్టేషన్లో...

Read More..

ఏపికి కృష్ణ రివర్ బోర్డు కీలక ఆదేశాలు

నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ ప్రాజెక్టు రైట్ కెనాల్‌కి తక్షణమే నీటి విడుదల ఆపివేయాలని కృష్ణ రివర్ బోర్డు మేనేజ్ మెంట్ ఏపి ప్రభుత్వనికి ఆదేశాలు జారీ చేసింది.నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 15 టీఎంసీల నీటిని విడుదలకు ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని సూచించింది.ముందు అడగకుండా...

Read More..

దూసుకొస్తున్న మిచాంగ్ తుపాను పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

నల్లగొండ జిల్లా:దక్షిణ అండమాన్ సముద్రం మలక్కా జలసంధిని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతోందని ఢిల్లీ లోని భారత వాతావరణ శాఖ అధికారులు ఇవాళ తెలిపారు.ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ క్రమంగా ఆగ్నేయ బంగాళాఖాతం వైపు విస్తరిస్తోందని, నవంబర్...

Read More..

ఓటు ఎవరికి వేయాలి...?

నల్లగొండ జిల్లా:ఓటు ఎవరికి వెయ్యాలి అనే విషయం కంటే,ఎవరికి వేయకూడదు అనేది చాలా ముఖ్యం.డబ్బిచ్చారు కాబట్టి ఓటు వేద్దాం.మనవాళ్ళు ఉన్నారు కాబట్టి ఓటు వేద్దాం.మన కుల పెద్దలు చెప్పారు కాబట్టి ఓటు వేద్దాం.మన కులం కాబట్టి ఓటు వేద్దాం.మన పార్టీ కాబట్టి...

Read More..

అంతుచిక్కని మునుగోడు ఓటర్ల మనోగతం...!

నల్లగొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గం( Munugode Assembly constituency )లో గత ఉప ఎన్నికల పుణ్యమాని రాజకీయాలు కలగూర గంపగా మారాయి.కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా రాజగోపాల్ రెడ్డి,కాంగ్రెస్ నుండి పాల్వాయి స్రవంతి,...

Read More..

బందోబస్తు ఖర్చు 150కోట్లు అవుతుందని అంచనా...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 30వ తేదీన జరగనుంది.డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.ఎన్నికల నిర్వహణకు బందోబస్తు ఖర్చు 150కోట్లు అవుతుందని అంచనా.ఎన్నికలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,799,పురుష ఓటర్లు 1,62,98,418,మహిళా ఓటర్లు 1,63,01,705,ట్రాన్స్ జెండర్ ఓటర్లు...

Read More..

రేపే పోలింగ్‌... రాష్ట్రమంతా అమల్లోకి వచ్చిన 144 సెక్షన్‌

నల్లగొండ జిల్లా:పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు.రాష్ట్రంలో మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసినందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం చేయొద్దని సూచించారు.సోషల్‌మీడియాలో కూడా ఎన్నికల ప్రచారం కుదరదని స్పష్టంచేశారు.నియోజకవర్గంలో ఓటుహక్కు లేని...

Read More..

చాపకింద నీరులా డబ్బు పంపిణీకి రంగం సిద్దం

నల్లగొండ జిల్లా: తెలంగాణలో ఎన్నిక( Telangana elections, ల ప్రచారం నిన్నటితో ముగియడంతో ఆయా పార్టీల అభ్యర్థులు,పార్టీ నాయకులు ఇన్నాళ్లు చేసిన ఎన్నికల ప్రచారంతో అభ్యర్థుల గెలుపులపై ఓ నిర్ణయానికి వచ్చారు.అందులో భాగంగానే ఓటరును ఆకర్షించేందుకు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకునేందుకు రంగం...

Read More..

సిమ్ కార్డ్ సీన్ మారనుందా...?

నల్లగొండ జిల్లా:డిసెంబరు 1 నుంచి సిమ్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.దీనితో సిమ్ కార్డుల( SIM cards ) జారీ మరింత కట్టుదిట్టం చేస్తారని,సిమ్ కార్డు విక్రయదారులకు రిజిస్ట్రేషన్,పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసే అవకాశం ఉందని సమాచారం.నిబంధనలు...

Read More..

ప్రచారానికి తెర ప్రలోభాలకు ఎర రేపే పోలింగ్...!

నల్లగొండ జిల్లా:రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మంగళవారం సాయంత్రం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసింది.పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచారం బంద్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది.48 గంటల ముందు నియోజకవర్గంలో సంబంధం లేని ఏ ఒక్కరు...

Read More..

పోలింగ్ సర్వం సిద్ధం ఈ డాక్యుమెంట్లు ఉంటేనే ఓటు వేయగలరు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది.మైకులన్నీ మూగబోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది.అయితే ఈసీ మాత్రం యాక్టివ్ మోడ్‌లోకి వచ్చింది.ప్రచార గడువు ముగియగానే సీన్‌లోకొచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Read More..

కన్నీటి ప్రపంచం...!?

నల్లగొండ జిల్లా:తల్లిగా, సోదరిగా,జీవిత భాగస్వామిగా అడుగడుగునా అండగా తోడుగా నీడగా ఉండే మహిళ కన్నీరుపెడుతోంది.అక్కడ,ఇక్కడ అని కాదు.ప్రపంచమంతా ఇదే కథ, అదే వ్యథ.ప్రతి ముగ్గురిలో ఒక మహిళ హింసకు గురవుతుండగా,ప్రతి 11 నిమిషాలకు ఒక స్త్రీ దారుణ హత్యకు గురవుతోందన్న ప్రపంచ...

Read More..

రచ్చ బండ దగ్గర ఓటు చర్చ...!

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా పట్టణాల్లో ప్రధాన కూడళ్లు,హోటళ్ల వద్ద గ్రామాల్లోని రచ్చ బండల దగ్గర నలుగురు గుమి కూడితే చాలు ఒక్కటే చర్చ.ప్రధాన పార్టీల్లో గెలిచే అభ్యర్దులు ఎవరూ? రాష్ట్రంలో అధికారం చేపట్టే పార్టీ...

Read More..

ముగిసిన ప్రచారం మొదలైన ప్రలోభాలు

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది.మంగళవారం వరకు పార్టీల ప్రచార జోరు,అభ్యర్ధుల,అధినాయకుల ప్రసంగాల హోరు, చెవులు చిల్లులు పడేలా డీజే,మైకుల,డప్పుల శబ్దాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా దద్ధరిల్లి పోయింది.మంగళవారం సాయంత్రం...

Read More..

నిబంధనలు ఉన్నా కట్టలు తెగిన కరెన్సీ...!

నల్లగొండ జిల్లా:2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఎవ్వరికీ అర్థంకాకపోయినా నల్లగొండ జిల్లా సాగర్ నియోజకవర్గ పరిధిలోని 6 ఆరు మండలాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీపడి రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు పంచడానికి రంగం సిద్ధం...

Read More..

పోలింగ్ జరిగే విధానం...!

నల్లగొండ జిల్లా:ఓటరు తన ఓటర్ కార్డు( Voter card )తో సహా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటర్ స్లిప్ ను, ఓటర్ కి సంబంధించిన ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ను తనకు కేటాయించబడిన పోలింగ్ స్టేషన్కు తీసుకువెళ్లాల్సి...

Read More..

జోరుగా పార్టీల బ్యాలెట్ ఫైట్

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల( Telangana State Assembly Elections ) ప్రచార ఘట్టం చివరిదశకు చేరుకుంది.నేడు సాయంత్రం 5 గంటలకు పార్టీల ప్రచార మైకులుమూగబోనున్నాయి.ఈ నేపథ్యంలో వివిధ పార్టీల అభ్యర్థులు పార్టీ గుర్తుల ప్రచారంపై ఫోకస్ పెట్టారు.ఉమ్మడి నల్లగొండ...

Read More..

సాగర తీరంలో వారసుల మధ్య వార్...!

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) లోవారుసుల మధ్య వార్ టగ్గాఫ్ వార్ గా సాగుతోంది.కాంగ్రెస్ నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి తనయుడు జై వీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి దివంగత మాజీ ఎమ్మెల్యే...

Read More..

నారీమణులే ఓటు నిర్ణేతలు...!

నల్లగొండ జిల్లా: ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఎందులోనూ పురుషులకు తీసిపోవడం లేదు.తలుచుకుంటే ఏదైనా సాదించే సత్తా ఉందని నిరూపించుకుంటున్నారు.విద్యా ఉద్యోగాల్లోనే రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు.స్థానిక సంస్థల్లో పురుషులతో సమానంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.చాలాచోట్ల పురుషుల కంటే మహిళా ఓటింగ్ శాతం...

Read More..

మందుబాబులూ బీ అలర్ట్...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 30వ తారీకున పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే.దీనితో ఈనెల 28,29,30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వైన్స్, బార్లు మూసివేయాలని ఆబ్కారి శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా...

Read More..

నిడమానూరును రెవిన్యూ డివిజన్ చేస్తా: కాంగ్రెస్ అభ్యర్ధి జై వీర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిడమానూరు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని,నన్ను గెలిపిస్తే రెవిన్యూ డివిజన్ గా మార్చి అభివృద్ది చేస్తానని నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు జైవీర్ రెడ్డి ప్రజలకు వాగ్దానం చేశారు.ఆదివారం రాత్రి ఎన్నికల...

Read More..

తెలంగాణలో నేడు, రేపు ఓటరు కార్డుల పంపిణీ షురూ...!

నల్లగొండ జిల్లా: నవంబర్‌ 26 తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ అందించిన ఓటరు గుర్తింపు కార్డులను నేడు,రేపు పంపిణీ చేస్తున్నట్టు పోస్టల్‌ శాఖ ఏడీ ఎన్‌ఎస్‌ఎస్‌ రామకృష్ణ ఒక ప్రకటనలో శనివారం సాయంత్రం తెలిపారు.ఆదివారం 26, సోమవారం 27 సెలవు...

Read More..

కారు సర్కార్ గడువు ముగిసింది: బత్తుల లక్ష్మారెడ్డి

నల్లగొండ జిల్లా: తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ కు గడువు ముగిసిందని,కాంగ్రెస్ అధికారంలోకి రావాలి మా బ్రతుకుల్లో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.నల్లగొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని శెట్టిపాలెం, మొలకపట్నం,అన్నపురెడ్డి గూడెం,తాళ్లగడ్డ,ఎరుకల...

Read More..

మా నాన్నను ఎమ్మెల్యే కొట్టించారు ఆయనను ఓడించండి: పదేళ్ల చిన్నారి...!

నల్లగొండ జిల్లా: ఏ తప్పు చేయని మా నాన్నను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కొట్టించాడని పదేళ్ల చిన్నారి జ్ఞాన ప్రసన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందూరు జైవీర్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ కన్నీరుమున్నీరుగా విలపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి...

Read More..

పతుల విజయం కోసం సతుల తిప్పలు

నల్లగొండ జిల్లా: ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులకే కాదు వారి సతీమణులకు ఈ ఎన్నిక అసలుసిసలు సవాలుగానే మారిందా అని నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పతుల కోసం సతులు పడుతున్న తిప్పలను చూస్తే అనిపిస్తుంది.ఇప్పటికే పతులు ప్రచార ఘట్టంలో నువ్వానేనా...

Read More..

లిక్కర్ అమ్మకాలపై అనేక అనుమానం...!

నల్లగొండ జిల్లా: అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చి 42 రోజులు దాటితే 52 రోజుల్లో 45,642 కాటన్ల లిక్కర్, 61,737 కేసుల బీర్ల విక్రయం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.వివరాల్లోకి వెళితే…నల్లగొండ జిల్లా మిర్యాలగూడ...

Read More..

కేటీఆర్ రోడ్ షో కి వెళ్తుండగా ప్రమాదం

నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగిన కేటీఆర్ రోడ్ షో కి వెళ్తున్న యువకుడు రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పీఏపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రమావత్ రాంబాబు ద్విచక్ర వాహనంపై రోడ్ షో...

Read More..

నల్లగొండలో ఖర్గే సభకు పోటెత్తిన జనసంద్రం

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjuna Kharge ) పాల్గొన్న నల్లగొండ ప్రజా భరోసా సభకు జనం పోటెత్తారు.గురువారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలన్న కృతనిశ్చయంతో బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కారు.సభా ప్రాంగణంలో...

Read More..

మరో అల్పపీడనం మూడు రోజులు వర్షాలు

నల్లగొండ జిల్లా:ఈ నెల 25వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం( South Andaman Sea ) మరియు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని,దీని ప్రభావంతో నవంబర్ 26 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే...

Read More..

నేటి నుంచి పెళ్లిల సీజన్ షురూ...!

నల్లగొండ జిల్లా: దీపావళి అనంతరం ఈరోజు నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది.దీంతో వివహాల సమయంలో రికార్డు స్థాయిలో బిజినెస్ జరగనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఏఐటి) అంచనా వేస్తుంది.గతేడాది ఇదే కాలంలో దాదాపు 32 లక్షల వివాహాలు...

Read More..

కులాలకే కాదు... కలాల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీలు...!

నల్లగొండ జిల్లా:ఇంతకు ముందు ఎన్నికలు వచ్చాయంటే ప్రజలను కుల,మతాల వారిగా విభజించి తాయిలాలు ప్రకటించి,కులాల,మతాల మధ్య కుంపటి రాజేసి తమ గెలుపు కోసం కుటిల రాజకీయం చేసే రాజకీయ పార్టీలు ప్రస్తుతం ట్రెండ్ మార్చాయి.ఎలాగో ప్రజలు కుల,మతాలుగా విడిపోయి ఎవడి డప్పు...

Read More..

కేటీఆర్ మిత్రుడు గడ్డంపల్లి సంచలన వ్యాఖ్యలు

నల్లగొండ జిల్లా: కేటిఆర్ మిత్రుడు, ఎన్ఆర్ఐ,బీఆర్ఎస్ నేత గడ్డంపల్లి రవీందర్ రెడ్డి బుధవారం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు.ఈ సందర్భంగా నాగార్జున సాగర్ లోని నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా...

Read More..

ఓటరు మహాశయులారా ఆలోచించండి...!!

నల్లగొండ జిల్లా:ఓ ఓటరు మహాశయుల్లారా…కోటరు కోసం ఆశ పడితే మన జీవితాలు కొల్లగొట్టే బడతాయి.ఉచితాలు కాకుండా కార్పొరేట్ విద్య, వైద్యం ఉచితంగా కావాలని పార్టీలను అడగండి.తెలంగాణలో ప్రభుత్వ విద్య బాగుంటే మంత్రుల,ఎమ్మెల్యేల, ఎంపిల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలలో,జూనియర్ కాలేజీలో ఎందుకు చదవటం...

Read More..

సాగర్ లో మహిళలే మహారాణులు...!

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గం( Nagarjuna Sagar Assembly constituency )లోని ఏడు మండలాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండడంతో అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థుల చూపు ఆ వైపుకు మళ్లి,వారిని ప్రసన్నం చేసుకొనే పనిలో ఉన్నారు.నోముల భగత్...

Read More..

తెలంగాణలో తొలి ఓటు నమోదు...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ ఎన్నికల్లో మొట్టమొదటి ఓటు పోలయింది.ఈనెల 30వ తేదీన పోలింగ్ ఉంటే అప్పుడే ఓటు వేయడమేమిటి అనుకుంటున్నారా? ఈసారి ఎన్నికల్లో చుండూరి అన్నపూర్ణ అనే 91 ఏళ్ల వృద్ధురాలు మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.80 ఏళ్లకు పైబడిన...

Read More..

ఉచితాలకు ఆశపడవద్దు...భద్రతను, అభివృద్ధిని కోల్పోవద్దు

నల్లగొండ జిల్లా: ఉచితంగా దొరికే గింజలకు ఆశపడి అమాయక పక్షులు వేటగాడికి దొరికిపోయాయినట్లు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ప్రకటించే ఉచిత పథకాలకు ఆశపడితే ఓటర్ల పరిస్థితి కూడా అంతేనని కళ్ళకి కట్టినట్టు చూపిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారి...

Read More..

తెలంగాణలో పోలింగ్ ఏర్పాట్లపై నేడు సీఈసీ సమీక్ష

నల్లగొండ జిల్లా:తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly elections ) నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లపై బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్ సమీక్ష చేయనుంది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తుంది. ఈసీ(Election Commission ) సీనియర్ డిప్యూటీ ఎలక్షన్...

Read More..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 ఓట్ల లెక్కింపు కేంద్రాలు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తుంది.రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 కౌంటింగ్ కేంద్రాలను...

Read More..

అన్నదమ్ముళ్ల ఆధిపత్య పంచాయితీ...?

నల్లగొండ జిల్లా: కోమటిరెడ్డి బ్రదర్స్ మద్య వైరం పెరిగిందా? తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో రీ ఎంట్రీ అయినప్పటి నుంచి అన్న వెంకట్ రెడ్డి అలక పానుపెక్కారా? తనకు తెలియకుండా హైకమాండ్ పెద్దలలో టచ్ లోకి వెళ్ళడమే వెంకట్...

Read More..

ప్రైవేట్ పాఠశాలల్లో మతపరమైన బోధన

నల్లగొండ జిల్లా: అనుముల మండల కేంద్రం హాలియా, తిరుమలగిరి (సాగర్) మండలం డొక్కల బాయి తండాలోని భారతీయ సార్వత్రిక విద్యాలయం పాఠశాలల్లో విద్యార్థులకు రాజ్యాంగ విరుద్ధంగా మతపరమైన ఛాందసవాద శిక్షణ తరగతులు బోధిస్తున్న ప్రైవేట్ స్కూల్స్ చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ నల్లగొండ...

Read More..

తెలంగాణ మందు బాబులకు షాక్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు పదిరోజులే ఉండటంతో ప్రచారంలో అభ్యర్థులు స్పీడ్ పెంచారు.చివరి దశకు చేరుకోవడంతో ఉన్న అస్త్రాలు అన్నీ వాడుతున్నారు.ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు.ఈ క్రమంలో ఎన్నికల వేళ మంచిగా చిల్ అవ్వొచ్చు అనుకున్న మందు బాబులకు ఎన్నికల...

Read More..

చివరి వారమంతా తెలంగాణలోనే అగ్రనేతలు...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది.చలికాలంలో నువ్వానేనా అన్నట్లు సాగుతున్న ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీలు తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నాయి.ప్రచారాన్ని విస్తృతం చేయడానికి జాతీయ అగ్రనేతలు సైతం రాష్ట్రానికి రానున్నారు.జాతీయ నేతలు రాష్ట్రంలో తిష్టవేసి ప్రచారం ఉద్ధృతం చేయనున్నారు.అగ్రనేతల రాకతో...

Read More..

తెలుగు రాష్ట్రల దేవాలయలలో నేడు కార్తీక శోభ

నల్లగొండ జిల్లా: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సోమవారం కార్తీక శోభ సంతరించుకుంది.మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు.తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు ఆలయాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి,స్నానఘాట్లు, ఆలయం ఎదుట గంగాధర మండపం,ఆలయ...

Read More..

నల్గొండ జిల్లాలో సీఎం నేడు కేసీఆర్ పర్యటన

నల్లగొండ జిల్లా:తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌( CM KCR ) ప్రజా ఆశీర్వాద సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు నకిరేకల్‌లో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొని,నల్గొండలో సాయంత్రం 4...

Read More..

మునుగోడు బీజేపీలో అసమ్మతి సెగలు...?

నల్లగొండ జిల్లా: మునుగోడు రాజకీయాలు గత ఉప ఎన్నికల్లో దేశవ్యాప్త ప్రచారం సంతరించుకున్న విషయం తెలిసిందే.ఇక్కడ ఏమాత్రం పట్టులేని బీజేపీ ఏకంగా ఉప ఎన్నికల్లో గెలిచినంత పని చేసింది.దానికి కారణం ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అనేది...

Read More..

గో.పి.లతో అభ్యర్థుల్లో అలజడి

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం జంపింగ్ జపాంగుల టైమ్ నడుస్తుంది.అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని ఎక్కడ చూసినా ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి,ఈ పార్టీ నుండి ఆ పార్టీలోకి వెళ్ళడం కండువాలు కప్పు కోవడం ఫ్యాషన్ గా మారింది.అన్ని...

Read More..

రోడ్డు సమస్య ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది...?

నల్లగొండ జిల్లా: ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎలాంటి అభివృద్ది పనులు చెయ్యొద్దని నిబంధనలకు ఉన్నా నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం పాములపాడు గ్రామంలో అవేవీ పట్టవన్నట్లు రోడ్డు మరమ్మతులు చేస్తున్నా ఎన్నికల అధికారులు ఆ వంక చూడకపోవడం విస్మయం కలిగిస్తుందని...

Read More..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ముగిసిన ఐటీ సోదాలు

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ అధికారులు నిర్వహించిన తనిఖీలు ముగిశాయి.రైస్ మిల్లర్లు, కాంట్రాక్టర్ ఇళ్లల్లో రెండు రోజుల పాటు సోదాలు కొనసాగాయి. సుమారు 48 గంటల పాటు దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు భారీగా నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను...

Read More..

కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యా నాయక్

నల్లగొండ జిల్లా( Nalgonda District ) మిర్యాలగూడ అధికార పార్టీకి శుక్రవారం భారీ షాక్ తగిలింది.జిల్లా గిరిజనుల్లో మంచి పట్టున్న బీఆర్ఎస్ పార్టీ ( BRS party )మాజీ ఎమ్మెల్సీ దీరావత్ భారతీ రాగ్యనాయక్,ఆమె కుమారుడు బీఆర్ఎస్ రాష్ట్ర నేత దీరావత్...

Read More..

ప్రచారంలో దూసుకెళుతున్న స్వతంత్ర అభ్యర్థి మొహమ్మద్ నజీర్

నల్లగొండ జిల్లా: నల్లగొండ అసెంబ్లీ నుండి యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ సంస్థ తరుపున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మొహమ్మద్ నజీర్ ప్రచారంలో దూసుకెళుతున్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కాశీవారి గూడెంలో ఆయన పేద ప్రజల ఆశీర్వాదం తీసుకుని...

Read More..

గిరిజనుల ఓట్ల కోసమే కేసీఆర్ నెల్లికల్ లిఫ్టు డ్రామా:బీజేపీ నేత డాక్టర్ రవికుమార్ నాయక్...!

నల్లగొండ జిల్లా:ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేసీఆర్( kcr ) నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ డ్రామాకు తెరలేపారని బీజేపీ నాగార్జునసాగర్ నియోజకవర్గ నేత డాక్టర్ రవికుమార్ నాయక్ అన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి(సాగర్) మండలం నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతాన్ని...

Read More..

జిల్లాకు అదనపు బ్యాలెట్ యూనిట్లు:జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావ్

నల్లగొండ జిల్లా:ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు ఈసిఎల్ నుండి మరో 570 అదనపు బ్యాలెట్ యూనిట్లు వచ్చాయని కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావ్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో గల ఈవీఎం గోదాంలో బియు లను పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైద్రాబాద్ ఈసిఎల్...

Read More..

నల్లమోతు ఇళ్లు,ఆఫిస్ లపై ఐటీ రైడ్స్...!

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఇంట్లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి.శుక్రవారం 40 బృందాలతో హైదరాబాద్ లోని పలు కార్యాలయాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్న ఐటి అధికారులు. ఎమ్మేల్యే భాస్కర్ రావు దేశ...

Read More..

ఘనంగా నాగుల చవితి వేడుకలు...!

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda ) వ్యాప్తంగా శుక్రవారం నాగుల చవితి( Nagula Chavithi ) పర్వదిన వేడుకలను మహిళలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుండే మహిళా భక్తులు( Devotees ) పుణ్యస్నానాలు ఆచరించి,నూతన వస్త్రాలు ధరించి,ఉపవాస...

Read More..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండో రోజు ఐటీ సోదాలు

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.సుమారు 40 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రైస్ మిల్లర్లతో పాటు పలువురు కాంట్రాక్టర్ల ఇళ్లల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.కాగా నిన్న తెల్లవారుజామున ప్రారంభమైన...

Read More..

జానా చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ చేసింది శూన్యం:జైవీర్ రెడ్డి

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గం( Nagarjuna Sagar constituency )లో జరిగిన ప్రతి అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగినదని,అభివృద్ధి చేసింది కాంగ్రెస్,అభివృద్ధి చేసేది కూడా కాంగ్రెసేనని నాగార్జునసాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జైవీర్( Kunduru Jaiveer ) అన్నారు.పెద్దవూర మండల...

Read More..

రహదారులపై ధాన్యం రాశులతో ఇబ్బంది పడుతున్నాం...!

నల్లగొండ జిల్లా:కేతేపల్లి మండలం( Kethepalli )లో ప్రతీ ఖరీఫ్, రబీ సీజన్లో ఐకెపి, పిఎసిఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలను రహదారులపై ఏర్పాటు చేయడం,రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకెళ్ళే క్రమంలోసరైన స్థలం లేక జాతీయ రహదారిపై ధాన్యం కుప్పలు...

Read More..

సైకిలే హస్తం నేత ప్రచార రథం...!

నల్లగొండ జిల్లా:రాజకీయ పార్టీల ఎన్నికల చిత్రాలు ఇన్నిన్ని కావయా…ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ నాయకులు పడరాని పాట్లు పడుతుంటారు.అలాంటి చిత్రవిచిత్ర విన్యాసాలను ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తుంటారు.ఆ కోవకు చెందిందే నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ ( Nagarjuna Sagar Assembly...

Read More..

నిల్వ ధాన్యం ఎగుమతి వేగవంతం చేయాలి

నల్లగొండ జిల్లా: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం ఎగుమతి( grain Export) ఎప్పటికప్పుడు వేగవంతం చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.బుధవారంనల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు...

Read More..

సీఎం సభకు కూలీలుగా మారిన విద్యార్థులు...!

నల్లగొండ జిల్లా:సీఎం కేసీఆర్( CM KCR ) సభలకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో గులాబీ నేతలు కొత్త ట్రెండ్ కు తెరతీశారు.మంగళవారం సాయంత్రం నల్లగొండ జిల్లా హలీయా పట్టణంలో నిర్వహించిన కేసిఆర్ సభకు జన సమీకరణ కోసం ప్రభుత్వ పాఠశాలలో...

Read More..

పోలీస్ స్టేషన్ కి చేరిన బీఆర్ఎస్ కుమ్ములాట...!

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ అధికార పార్టీ నేతల మధ్య ఏర్పడిన అంతర్గత వర్గపోరు కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ 7వ,వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ నిమ్మల ఇందిరా...

Read More..

వివాహితపై అత్యాచారయత్నం

నల్లగొండ జిల్లా: వ్యవసాయ పనులు ముగించుకొని కాలినడకన ఇంటికి వస్తున్న వివాహితను అదే గ్రామానికి చెందిన రవి ఇంటిదగ్గర దింపుతానని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని కొంచెం దూరం రాగానే ఎవరూ లేని ప్రదేశంలో ద్విచక్ర వాహనాన్ని( Two-wheeler ) ఆపి ఆమెపై...

Read More..

ఉత్తుత్తి హామీలతో ఊదర గొట్టుటే స్థానిక సమస్యలపై ఊసే లేదు...!

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్దులు అమలుకు నోచుకోని హామీలను ఆశచూపిస్తూ,ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ, తిమ్మినిబమ్మిని చేస్తూ ఎలాగైనా గెలవాలనే ఆరాటం తప్పా అసలు సమస్యలపై నోరు విప్పే పరిస్థితి...

Read More..

కేసీఆర్ సభకు హాజరై పోతుండగా ప్రమాదంలో యువకుడు మృతి

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రం హాలియా పట్టణంలో మంగళవారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరై తిరిగి వెళ్తుండగా హాలియా పట్టణ పరిధిలోని పంగవాని కుంట వద్ద రెండు బైక్స్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పర్వేదుల...

Read More..

ఎన్నికల నేపథ్యంలో నేతల రాయబారాలన్నీ అందులోనే...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి విషయంపై తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది.ఏ మాత్రం తొందరపడినా ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.ఎవరితోనైనా సరే కోపంగా ఉన్నా,స్నేహంగా ఉన్నా ముందు చూపుతో మెలిగితేనే ఫలితం కనిపిస్తుంది.ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం...

Read More..

నల్గొండ జిల్లా అర్జాలబావి ప్రాంతంలో ఉద్రిక్తత

నల్గొండ జిల్లా అర్జాలబావి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇటీవల పార్టీలో చేరిన కౌన్సిలర్ తో కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి వచ్చారు.ఈ క్రమంలో కౌన్సిలర్ ను స్థానికులు...

Read More..

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: డీకే శివకుమార్

నల్గొండ జిల్లా: తెలంగాణ సమాజం మార్పు కోసం చూస్తోందన్నారు.కేపీసీసీ అధ్యక్షుడు,కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు గాను ఆయన శుక్రవారం విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.అక్కడి నుంచి డీకే రోడ్డు మార్గాన సూర్యాపేట జిల్లాలోని...

Read More..

కాంగ్రెస్ కు పాల్వాయి స్రవంతి షాక్

నల్లగొండ జిల్లా: గత ఉప ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతికి ఈ ఎన్నికల్లో హ్యాండ్ ఇవ్వడంతో ఆమె అసంతృప్తితో రగిలిపోతున్న విషయం తెలిసిందే.దీనితో ఆమె పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో శనివారం...

Read More..

తెలంగాణ దీపావళి పండుగ సెలవులో మార్పు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణలో దీపావళి పండగ( Diwali festival ) సెలవు విషయంలో తెలంగాణ సర్కార్‌ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.గతంలో దీపావళి సెలవుగా ప్రకటించిన తేదీని మార్చింది.ఈ మేరకు సెలవు దినాన్ని మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో ఇచ్చిన...

Read More..

చివరి దశకు చేరుకున్న నామినేషన్ల పర్వం

నల్లగొండ జిల్లా:నేడు సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల గడువు ముగియనుంది.ఈరోజు వరకు ఏఫామ్,బీఫామ్ సమర్పించని అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటిస్తామని ఈసీ(Election Commission ) తెలిపింది.గురువారం మంచి ముహూర్తం కావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారీగా నామినేషన్లను నమోదవుతున్నాయి....

Read More..

తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ గిరి...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ( Congress party )లో చేరిన తీన్మార్ మల్లన్న( Teenmar Mallanna ) అలియాస్ చింతపండు నవీన్‌ కుమార్ కు ఆ పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలను కట్టబెట్టింది.మొదట తన సొంత పార్టీ...

Read More..

నల్గొండ జిల్లా మునుగోడులో బీఆర్ఎస్ కు షాక్..!

నల్గొండ జిల్లా మునుగోడులో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.ఈ మేరకు మున్సిపల్ ఛైర్మన్లు, ఎంపీపీలతో పాటు జెడ్పీటీసీలు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరారని తెలుస్తోంది.చేరికల అనంతరం...

Read More..

నామినేషన్ దాఖలకు నేడు ఆఖరి గడువు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు రోజుల్లో మొత్తం 2,747 నామినేషన్లు దాఖలయ్యాయి.మంచి ముహూర్తం ఉండడంతో గురువారం ఒక్క రోజే 1,129 దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికార కార్యాలయం తెలిపింది.ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ...

Read More..

బీఎస్పీ పార్టీ అభ్యర్థుల తుది జాబితా వీరికే స్థానం...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ ఎన్నికల నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో బీఎస్పీ తుది జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురువారం సాయంత్రం విడుదల చేశారు.శుక్రవారం నామినేషన్ల ప్రక్రియకు తుది గడువు కావడంతో 20 మంది అభ్యర్థులతో జాబితా...

Read More..

రాజ్ గోపాల్ రెడ్డి చుట్టూ ఏర్పడిన కోటరీ...!

నల్లగొండ జిల్లా: ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిగా టిక్కెట్ దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని పార్టీ కార్యకర్తలు,సామాన్య ప్రజలు కలవకుండా ముఖ్య అనుచరులు ఓ కోటరీగా ఏర్పడి ఇబ్బందులు పెడుతున్నారని...

Read More..

హోరెత్తున్న నామినేషన్ల జోరు...!

నల్లగొండ జిల్లా: నేటితో తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియనుండడంతో ముందే నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల మరియు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల జోరు కొనసాగింది.ఆయా నియోజకవర్గ కేంద్రాలు పార్టీల...

Read More..

అకాల వర్షంతో అన్నదాత అతలాకుతలం...!

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి ఐకెపి కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వర్షపు నీటితో తడిసి,కొన్నిచోట్ల కొట్టుకు పోవడంతో చేతికందిన పంట చేజారి అన్నదాతలు తీవ్ర అవస్థలు పడ్డారు.రెక్కలుముక్కలు చేసుకొని...

Read More..

అకాల వర్షంతో అన్నదాతకు తప్పని తిప్పలు...!

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఐకెపి కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం( Grain ) వర్షపు నీటితో తడిసి,కొన్నిచోట్ల కొట్టుకు పోవడంతో చేతికందిన పంట చేజారి అన్నదాత తీవ్ర...

Read More..

నల్గొండ ముస్లిం మైనారిటీ అభ్యర్థిగా మొహమ్మద్ నజీర్

నల్లగొండ జిల్లా:నల్గొండ నియోజకవర్గం( Nalgonda Assembly constituency ) నుండి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా పోటీలో లేనందున, యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ సంస్థ తరఫున ఆ సంస్థ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ నజీర్(Mohammad Nazir )...

Read More..

తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం

నల్లగొండ జిల్లా:తెలంగాణ ఎన్నికల్లో( Telangana elections ) ఈసీ కీలక మార్పులు చేసింది.ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చేవారి కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు పెడతారు.సహాయకుడు అదే బూత్ కు చెందిన ఓటరై ఉండాలి.తన ఓటు వేశాకే మరొకరికి...

Read More..

అందరూ ఆ రోజు కోసమే వెయిటింగ్...!

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి అన్ని విధాలా కలిసొచ్చే బలమైన మంచి ముహూర్తం కోసం వెయిటింగ్ చేస్తున్నారు.నామినేషన్ల ఘట్టం...

Read More..

బీజేపీ నాలుగో జాబితాలో ముగ్గురికి స్థానం...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 12 మంది అభ్యర్థులతో బీజేపీ నాలుగో జాబితా విడుదల చేసింది.ఒకటో జాబితాలో 52 మంది, రెండో జాబితాలో ఒక్కరు, మూడో జాబితాలో 35 మంది, నాలుగోవ జాబితాలో 12 మంది అభ్యర్థులను...

Read More..

జంపింగ్ జపాంగ్ సర్పంచ్...!

తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల వేళ ఒక పార్టీ నుండి మరో పార్టీలో వలసపోవడం, అప్పటి వరకు ఉన్న పార్టీకి షాక్ ఇవ్వడం,మళ్ళీ అధికారంలో ఏ పార్టీ వస్టే తిరిగి ఆ పార్టీలోకి దూరి పోవడం సర్వసాధారణం.కానీ, కొంతమంది జంపింగ్ జపాంగ్...

Read More..

సొంత ఇలాకాలో చిరుమర్తికి చెక్ పెట్టే యోచనలో రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా: ఇంటి మనిషిలా చూసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నమ్మక ద్రోహం చేసి కారెక్కి,ఇప్పుడు కారు కూతలుకూస్తున్న తీరుపై కోమటిరెడ్డి బ్రదర్స్ సీరియస్ గా నజర్ పెట్టినట్లు,ముఖ్యంగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నకిరేకల్ నియోజకవర్గ పాలిటిక్స్ పై...

Read More..

గడపగడప బీజేపీ ఎన్నికల ప్రచారం

నల్లగొండ జిల్లా:కేంద్రంలో బీజేపీ( BJP ) అధికారంలో ఉందని, రాష్ట్రంలో కూడా బీజేపీ ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని నాగార్జున సాగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంకణాల నివేదిత రెడ్డి అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా( Nalgonda District ) నాగార్జునసాగర్ నియోజకవర్గ(...

Read More..

కేసీఅర్ గద్దెదిచడమే తన ఏకైక లక్ష్యం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్ది

నల్లగొండ జిల్లా:కేసీఅర్ గద్దె దించడం,బీఆర్ఎస్ పార్టీ( BRS party )ని బొంద పెట్టడమే తన ఏకైక లక్ష్యమని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా( Nalgonda District ) మునుగోడు మండల కేంద్రంలోనీ కాంగ్రెస్...

Read More..

యావత్ మాదిగ జాతి హైదరాబాద్ కు తరలిరండి

నల్లగొండ జిల్లా: 29 ఏళ్లు మాదిగ,ఉపకులాల సుదీర్ఘ ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మహాజన నేత మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ నెల 11న హైదరాబాదులో జరిగే మాదిగల విశ్వరూప మహాసభకు యావత్ మాదిగ,ఉప కులాల ప్రజలు...

Read More..