తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం

నల్లగొండ జిల్లా:తెలంగాణ ఎన్నికల్లో( Telangana elections ) ఈసీ కీలక మార్పులు చేసింది.ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చేవారి కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు పెడతారు.

 Ec S Key Decision In Telangana Elections , Telangana Elections , Nalgonda Distri-TeluguStop.com

సహాయకుడు అదే బూత్ కు చెందిన ఓటరై ఉండాలి.తన ఓటు వేశాకే మరొకరికి సహాయకుడిగా వెళ్లాలి.

ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు,సహకుడిగా వెళ్ళినప్పుడు కుడి చేతి చూపుడు వేలుకు ఇంకు పెడతారు.ఈసారి ఉదయం 5.30 గంటల నుంచే మాక్ పోలింగ్ ప్రారంభిస్తారు.పోలింగ్ ఏజెంట్లు( Polling agents )గా సర్పంచ్,వార్డు సభ్యులు కూడా కూర్చోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube