ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు

నల్లగొండ జిల్లా:తెలంగాణ భూభాగంలోకి 500 మంది సాయుధ బలగాలతో ఏపి పోలీసులు డ్యాం పైకి దౌర్జన్యంగా వచ్చి డ్యాంలో 13 గేట్లు ధ్వంసం చేశారని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగార్జున విజయపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా కుడి కాలువ ద్వారా ఏపీకి నీరు వదిలారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 A Case Has Been Registered In Telangana Against Ap Police , Ap Police, Telangana-TeluguStop.com

ఏపీ పోలీసులపై సెక్షన్ 447, 427 కింద కేసు నమోదు చేసినట్లు విజయపురి పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube