Nalgonda

Nalgonda District & City Daily Latest News Updates

ఈ నెల 24న మిర్యాలగూడలో కేసీఆర్ రోడ్ షో: మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

నల్లగొండ జిల్లా:మాజీ సిఎం,గులాబీ బాస్ కేసీఆర్ జిల్లా పర్యటన మిర్యాలగూడ రోడ్ షో ద్వారానే ప్రారంభం అవుతుందని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ,మండల ముఖ్య నాయకుల,...

Read More..

హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం: నోముల భగత్

నల్లగొండ జిల్లా: ఎన్నికల హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం,లీక్,ఫేక్ కథనాలతో కాలం గడుపుతుందని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం...

Read More..

ట్రైన్ నుండి జారిపడి వ్యక్తి మృతి

నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండలం అభంగాపురం వద్ద ఆదివారం దిభూఘడ్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న ట్రైన్ నుండి జారిపడి అస్సాంకు చెందిన కిరణ్ మిల్ ( Kiran )అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలిసులు( Railway Police )...

Read More..

హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రశాంతగా జరుపుకోవాలి: ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: ఈ నెల 23 న హనుమాన్ జయంతి సందర్బంగా శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.హనుమాన్ శోభాయాత్రలో ప్రజలకు ఎలాంటి...

Read More..

సోషల్ మీడియాలో పిచ్చివేషాలు వేయొద్దు:కలెక్టర్ హరి చందన

నల్లగొండ జిల్లా:లోకసభ ఎన్నికల( Lok Sabha elections ) సందర్భంగా సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రచారం కోసం ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసిఎంసి) ముందస్తు అనుమతిని తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారిణి,...

Read More..

అంధ్రా జల దోపిడీతో నిలిచిపోయిన రివర్స్ బుల్ విద్యుత్ ఉత్పత్తి

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ డ్యాం 1977లో నిర్మాణం పూర్తి అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరుకు ఏ ప్రభుత్వం రివర్స్ బుల్ విద్యుత్ ఉత్పత్తిని వాడుకలోకి తీసుకరాలేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాకా రివర్స్ బుల్ విద్యుత్ అవశ్యకతను గుర్తించి 2019 లో రివర్స్...

Read More..

బిర్యానీ సెంటర్ల పేరుతో...బీర్ల విక్రయం

నల్లగొండ జిల్లా:ప్రభుత్వ నిబంధనలైనా,ఎన్నికల నియమాలైనా వినడానికి, చెప్పుకోడానికి చాలా బాగుంటాయి.అమలు చేయడంలోనే అస్సలు సమస్య వస్తుంది.ప్రభుత్వాలు,పాలకులు ఎన్ని జీవోలు,చట్టాలు తెచ్చినా అవి కాగితాలకే పరిమితమై అక్రమార్కులకు అడ్డదారిలో లబ్ది పొందేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో...

Read More..

శునకాల జోరుకు బేజారవుతున్న ప్రజలు

నల్లగొండ జిల్లా:తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో వీధి కుక్కలు జోరుగా షికారు చేస్తుంటే ప్రజలు భయంతో బేజారెత్తిపోతున్నారు.గ్రామంలో ఎక్కడ చూసినా వీధి కుక్కలు గుంపులు, గుంపులుగా సంచరిస్తూ చిన్నా పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం...

Read More..

రోడ్డు పక్కన గుంత తవ్వి వదిలేశారు

నల్లగొండ జిల్లా:చండూరు మండలం( Chandur Mandal ) అంగడిపేట గ్రామంలోని 5వ వార్డులో గుంతను తవ్వి యాది మరవడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చండూరు,మర్రిగూడ రోడ్డు పక్కన మిషన్ భగీరథ( Mission Bhagiratha ) మెయిన్...

Read More..

గులాబీ పార్టీపై గుత్తా సంచలన వ్యాఖ్యలు

నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌( BRS )కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy ) ఉద్యమాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసిఆర్...

Read More..

యమపాశాలుగా మారుతున్న వాహనాలు

నల్లగొండ జిల్లా:జిల్లాలోని నిడమనూరు మండలంలో ట్రాక్టర్లు ఢీకొని ఎంతోమంది వాహనదారులు విగత జీవులుగా మారుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి.ట్రాక్టర్ ట్రాలీలకు రేడియం స్టిక్కర్ లేకపోవడంతో ( Tractor trolley )ట్రాక్టర్లు వాహనదారులకు దగ్గరికి వచ్చే వరకు కూడా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని...

Read More..

టీచర్ల డిప్యూటేషన్లు రద్దు చేసిన విద్యాశాఖ

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో టీచర్ల డిప్యూటేషన్లు( Deputation ) రద్దు చేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.దీనితో రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటేషన్లపై వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వారిని వెంటనే వారి సొంత స్థానాల్లో రిపోర్టు చేసే విధంగా పలు జిల్లాల డీఈవోలు...

Read More..

తొలి రోజే రెండు స్థానాల్లో 7 నామినేషన్లు దాఖలు

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదలై నామినేషన్ల ప్రక్రియ షురూ అయిన మొదటి రోజే ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాల నుండి 7 నామినేషన్లు దాఖలయ్యాయి.నల్గొండ పార్లమెంట్ స్థానానికి 4 అభ్యర్థులు 6...

Read More..

కేసీఆర్ కాళ్ళ దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వాళ్లా మాట్లాడేది

నల్లగొండ జిల్లా: పదవుల కోసం కేసీఆర్ కాళ్ళ దగ్గర తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళా తమ గురించి మాట్లాడేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.కోమటిరెడ్డి బ్రదర్స్ పై జగదీష్ రెడ్డి...

Read More..

ఎంపీపీలుగా బాధ్యతలు చేపట్టిన వైస్ ఎంపీపీలు

నల్లగొండ జిల్లా: చండూరు వైస్ ఎంపీపీ అవ్వారి గీత, మర్రిగూడ వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్ గౌడ్ ఎంపీడీవో కార్యాలయాల్లో గురువారం ఎంపీపీలుగా బాధ్యతలను స్వీకరించారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక మండల అధికారులు వారికి బాధ్యతలను అప్పగించారు. గత నెల 31న...

Read More..

నల్లగొండ నుండి బీజేపీ తొలి నామినేషన్

నల్లగొండ జిల్లా:నల్గొండ పార్లమెంట్-13 స్థానానికి గురువారం తొలి రోజే తొలి నామినేషన్ బీజేపీ దాఖలు చేసింది.నల్లగొండ ఎంపీ అభ్యర్ధి సైదిరెడ్డి శానంపూడి తరఫున ఒక సెట్ నామినేషన్ పత్రాలనుప్రతిపాదకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేశారు.

Read More..

జిల్లా రాజకీయాల్లో వెధవలు కోమటిరెడ్డి బ్రదర్స్:మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లా:జిల్లా రాజకీయాల్లో వెధవలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,రాజ్ గోపాల్ రెడ్డి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ పై విరుచుకుపడ్డారు.గురువారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ నేను నిఖార్సయిన ఉద్యమకారుణ్ణి,ఫైటర్ ను,ప్రజల కోసం ఎన్నిసార్లు అయిన...

Read More..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కురుస్తున్న అగ్నివర్షం

నల్లగొండ జిల్లా:గత రెండు రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భానుడి ప్రతాపానికి అగ్ని వర్షం కురుస్తుంది.మండిపోతున్న ఎండలతో పాటు ఊపిరాడని ఉక్కపోత,వడగాలులతో జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోతుంది.ఓ పక్క గత వర్షా కాలంలో సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి...

Read More..

మహిళా సాధికారత రాజకీయ మర్మమేనా...?

నల్లగొండ జిల్లా:మహిళా సాధికారత,33 శాతం రిజర్వేషన్లు,మహిళా హక్కులు వంటి అంశాలపైనే దేశంలో అన్ని రాజకీయ పార్టీలు పదే పదే మాట్లడుతూ మహిళల కోసం తాము ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను తీసుకొస్తున్నామనే భ్రమలు కల్పిస్తూ మహిళా రాజకీయం చేస్తున్నారు.దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ...

Read More..

నేటి నుండి నామినేషన్ పర్వం షురూ...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం ఏప్రిల్ 18న 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది.లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదల కానుండగా ఈ రోజు నుంచే...

Read More..

సర్వేలకు పుల్ స్టాప్...!

నల్లగొండ జిల్లా:నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్‌స్టాప్‌ పడ్డట్టయింది.రేపటి నుంచి ఏ సంస్థ,ఏ వ్యక్తి గానీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు ప్రజలకు వెల్లడించకూడదు.ప్రీపోల్‌ సర్వే కానీ,ఒపినియన్‌ పోల్‌ సర్వే కానీ,అంశాల వారీ సర్వే...

Read More..

సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు మృతి

నల్లగొండ జిల్లా:జిల్లాలోని నార్కట్ పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై పానగల్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందారు.నల్లగొండ టూటౌన్‌ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.నల్లగొండ పట్టణం శ్రీనగర్‌ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని...

Read More..

ఎన్నికల్లో గెలిపిస్తే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తా: బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్

నల్లగొండ జిల్లా: పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం కృషి చేస్తానని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఓటర్లను అభ్యర్థించారు.మంగళవారం నల్లగొండ జిల్లా...

Read More..

కౌంట్ డౌన్ షురూ...!

నల్లగొండ జిల్లా:లోక్ సభ ఎన్నికలతో( Lok Sabha elections ) పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల( Assembly elections ) నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది.మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల...

Read More..

మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభం

నల్లగొండ జిల్లా:తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ( Lok Sabha elections )సమీపిస్తుం డడంతో ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించి,ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్నారు.సాధారణ పోలింగ్‌‌కు...

Read More..

నేడు,రేపు పెరగనున్న ఎండలు...!

నల్లగొండ జిల్లా:ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణకు వడగాలుల ముప్పు( Heat Wave ) పొంచివుందని,సోమవారం కన్నా మంగళ,బుధ వారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ( Department of Meteorology ) సూచించింది. దీంతోపాటు...

Read More..

చండూరులో 2.20 లక్షల నగదు పట్టివేత

నల్లగొండ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నగదును తీసుకువెళుతున్న వ్యక్తి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు మర్రిగూడ ఎస్ఐ ఉప్పు సురేష్ తెలిపారు. నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా...

Read More..

ఏసీబీ వలలో చిక్కిన నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్

నల్గొండ జిల్లా: మిర్యాలగూడలోని నూకల వెంకట ఛారిటబుల్ ఆసుపత్రిలో మెడికల్ షాప్ అనుమతి కోసం చిట్టెపు సైదిరెడ్డి నల్గొండ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ను సంప్రదించగా,డ్రగ్ ఇన్స్పెక్టర్ పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఇరవై వేల రూపాయలకు ఒప్పందం...

Read More..

9 కోట్ల 17 లక్షల 94 వేలు సీజ్ చేశాం:జిల్లా ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికలు కోడ్ నేపథ్యంలో జిల్లాలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి,విస్తృతంగా చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు 9 కోట్ల 17 లక్షల 94 వేలు సీజ్ చేసినట్టు జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికలు...

Read More..

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘన నివాళి

నల్లగొండ జిల్లా:అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసి, తనకున్న జ్ఞాన సంపదతో దేశంలో ఎన్నో సామాజిక సంస్కరణలకు నాంది పలికి, ప్రజలంతా స్వేచ్ఛా, సమానత్వాలతో జీవించాలని తన జీవితాన్ని,కుటుంబాన్ని దేశం కోసం త్యాగం చేసిన భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న,ప్రపంచ జ్ఞాని డాక్టర్‌ బాబాసాహెబ్‌,బీఆర్...

Read More..

ఫేక్ కేసులు, చీప్ లీకులు తప్ప కాంగ్రెస్ వాళ్లకు పాలన చేతకాదు

నల్లగొండ జిల్లా: ఫేక్ కేసులు,చీప్ లీకులు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమని,పొలాలు ఎండిపోతుంటే ఎవ్వడూ పట్టించుకోవడం లేదని, పాలన చేతకాక పనికిమాలిన మాటలు మాట్లడుతుండ్రని,దానికి కేసీఆర్ వ్యతిరేక మీడియా విషం చిమ్ముతున్నదని, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని మాజీ మంత్రి,సూర్యాపేట...

Read More..

ఇటుక బట్టీలో కాలిపోతున్న బాల్యం...!

నల్లగొండ జిల్లా: చండూరు మండలం బంగారిగడ్డ, ఇడికుడ తదితర గ్రామాలలో రోజు రోజుకు ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.నిబంధనల ప్రకారం పలు శాఖల నుండి తీసుకున్న అనుమతుల మేరకు కాకుండా ఇష్టానుసారంగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు సొమ్ము...

Read More..

ఇల్లీగల్ దందాపై స్పెషల్ ఫోకస్:ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, గంజాయి, జూదం,పిడిఎస్ రైస్,అక్రమ ఇసుక రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ చందన దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో గాంజా,ఇసుక,జూదం,పిడిఎస్...

Read More..

రాష్ట్రంలో ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతలు

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండలు తగ్గాయి.కొన్నిరోజుల పాటు భారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి.వడగాడ్పుల తీవ్రత సైతం తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది.దాదాపు పదిరోజులుగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా...

Read More..

స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన కలెక్టర్ హరిచందన

మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల( Miryalaguda Government Junior College )లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం,రిసెప్షన్ కేంద్రం,ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూంలను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ దాసరి హరిచందన( Collector Harichandana ) పరిశీలించారు.ఈవిఎంలు...

Read More..

తెలంగాణ టెట్‌ దరఖాస్తుల గడువు మళ్ళీ పొడిగింపు

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌( Telangana TET ) కు దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.గతంలో పేర్కొన్న గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.9వ తేదీ...

Read More..

సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ: ఎస్పీ చందనా దీప్తి

నేర నియంత్రణ,మెరుగైన సమాజ నిర్మాణం కొరకు సిసిటివి కెమెరాల( CCTV Cameras ) ప్రాముఖ్యత చాలా అవసరమని,జిల్లాలో అన్ని ప్రాంతాలలో ప్రతి చోటా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అప్పుడే నేర నియంత్రణ అరికట్టవచ్చని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి(...

Read More..

మార్కెట్ లోకి ఆయుర్వేద లిక్కర్...!

నల్లగొండ జిల్లా:మద్యం ప్రియులకు శుభవార్త.మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుందని ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా మార్కట్ లోకి ఆయుర్వేద లిక్కర్ ( Ayurvedic Liquor )అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ లో బయో లిక్కర్స్ అండ్ డిస్టలరీస్ సంస్థ( Bio Liquors and...

Read More..

అక్రమంగా మద్యం విక్రయిస్తే కేసులు తప్పవు:ఎస్ఐ కె.రంగారెడ్డి

నల్లగొండ జిల్లా:గ్రామాలలో బెల్ట్ షాపుల( Belt shops ) ద్వారా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా మర్రిగూడ ఎస్ఐ కె.రంగారెడ్డి అన్నారు.\ మర్రిగూడ మండలం ( Marriguda )దామెర భీమనపల్లి గ్రామంలోఅక్రమంగా మద్యం నిల్వ చేశారన్న విశ్వసనీయ...

Read More..

ముంచుకొస్తున్న నీటి గండం... డెడ్ స్టోరేజ్ కి ప్రాజెక్టులు

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నీటి గండం ముంచుకొస్తుంది.జిల్లాలోని ప్రధాన జలాశయం నాగార్జున సాగర్ ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరుకుంది.దీనితో కృష్ణానది పరివాహక ప్రాంతంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.ఆరు నెలలుగా సరైన వర్షాల్లేక కృష్ణానదికి...

Read More..

ప్రజా సమస్యలను పట్టించుకోని పాలకులు: తలారి శంకర్

నల్లగొండ జిల్లా:వర్షాభావ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటి వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం కోసం అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ( BRS, BJP ) పార్టీలు ఓట్ల కోసం...

Read More..

ప్రాణం ఖరీదు లక్షా యాభై వేలు...!

నల్లగొండ జిల్లా: అనుముల మండలం హాలియా పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా వైద్యం వికటించి మృతి చెందిన 45 రోజుల పసి ప్రాణానికి లక్షా యాభై వేలు ఖరీదు కట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి...

Read More..

కొండెక్కిన కోడి ధర

నల్లగొండ జిల్లా: చికెన్ ధరలు రోజురోజుకు పై పైకి పెరిగిపోతున్నాయి.హైదరాబాద్ నగరంలో కిలో స్కిన్ లెస్ రూ.294 కి చేరింది.విత్ స్కిన్ చికెన్ ధర రూ.258 గా ఉంది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కిలో స్కిన్ లెస్ రూ.300, విత్ స్కిన్ చికెన్...

Read More..

చర్లపల్లిలో అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు అడ్డుగోడ

నల్లగొండ జిల్లా: గత మూడు సంవత్సరాల క్రితం చర్లపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్,బాబూ జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ,చర్లపల్లి గ్రామానికి చెందిన కొందరు కుల దురాహంకారంతో పొద్దు పొద్దున్నే అంబేద్కర్,జగ్జీవన్ రామ్ ముఖం మేము చూడాలా...

Read More..

సామాజిక చైతన్యంలో పాటది కీలక పాత్ర : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

నల్లగొండ జిల్లా: నాటి సాంస్కృతిక పునరుజ్జీవం మొదలుకొని నేటి ఆధునిక సమాజం వరకు అనేక మార్పులకు కళా రంగమే దోహదపడిందని,వంద మాటల కన్నా ఒక్క పాట ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని మిర్యాలగూడ ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా...

Read More..

ఎంపీ అభ్యర్దులపై తప్పుడు ప్రచార పోస్టర్లు విడుదల చేయకూడదు: ఎస్పీ

నల్లగొండ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తప్పుడు ప్రచారాలతో కూడిన అభ్యర్థుల వ్యక్తి గత ప్రచార పోస్టర్లును విడుదల చేయరాదని జిల్లా ఎస్పి చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.అభ్యర్థుల తమ ఎన్నికల కరపత్రం లేదా పోస్టర్లు అభ్యర్ధుల ముఖం...

Read More..

డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయి దగ్దం:ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా:మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపి, గంజాయి నివారణపై నిరంతర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 26 కేసులో సీజ్ చేసిన కోటి...

Read More..

కొరటికల్ వాసి శిర్గమళ్ళ కిషోర్ కు డాక్టరేట్

నల్లగొండ జిల్లా:తెలంగాణ సాయుధ పోరాటంలో దళితుల పాత్ర- (1946-1951) అనే అంశంపై విశ్రాంత ఆచార్యులు కె.రామకృష్ణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గానూ నల్లగొండ జిల్లా, మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి( Koratikal Village ) చెందిన శిర్గమళ్ళ క్షేత్రయ్య, భాగ్యమ్మ కుమారుడు...

Read More..

ఆన్లైన్ నయా బెట్టింగ్ తో ఆగమవుతున్న యువత

నల్లగొండ జిల్లా: మహాభారతంలో ధర్మరాజును జూదంలో వ్యూహాత్మకంగా దెబ్బతీసి అడవులపాలు చేసిన ఉదంతం మనకు తెలిసిందే.కానీ,ఇప్పుడు ఆడే నయా జూదంలో ఓడినవారు అడవులకెళ్ళడం కాదు, ఏకంగా తనువులు చాలించాల్సి వస్తుంది.ఇది ఎదురుపడి ఆడే ఆట కానే కాదు.ప్రత్యక్షంగా సొమ్ములు పెట్టే పనీ...

Read More..

వానరాల బెదడతో ఇబ్బంది పడుతున్న నరులు...!

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం( Marriguda )లో కోతుల బెడదతో ప్రజలు భయాందోళనలకు గురవతున్నారు.గత కొన్ని రోజుల క్రితం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన గట్ల వెంకటేశ్వర్లు, సుజాత దంపతులు తమ కుమార్తె ధరణి(9)తో రాత్రి మేడపై నిద్రిస్తున్న సమయంలో తెల్లవారు జామున మేడపైకి...

Read More..

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు:జిల్లా ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా:జిల్లాలోరోడ్డు ప్రమాదాల( Road accidents ) నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వాహనచోదకులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పి చందన దీప్తి( District SP Chandana Deepti ) ఒక...

Read More..

ట్యాంకులో కోతులు ఘాటుగా స్పందించిన కేటీఆర్

నల్లగొండ జిల్లా: జిల్లాలోని నందికొండ మున్సిపల్ కేంద్రంలో తాగునీటి ట్యాంకులో కోతుల కళేబరాలు వెలుగు చూసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.’తెలంగాణ మున్సిపల్ శాఖ పని తీరు సిగ్గుచేటన్నారు. క్రమం తప్పకుండా శుభ్రపరచడం, సాధారణ నిర్వహణను నిర్లక్ష్యం...

Read More..

నల్లగొండలో దంచి కొడుతున్న ఎండలు

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రం( Telangana )లో పగటి ఉష్ణోగ్రత లు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.వడగాడ్పుల తీవ్రత పెరిగింది.మరో నాలుగు రోజల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతవారణ శాఖ అధికారులు వెల్లడించారు.మధ్యాహ్నం...

Read More..

పల్లె వెలుగు బస్సు రాక ప్రజలు అవస్థలు...!

నల్లగొండ జిల్లా:పల్లెలోకి పల్లె బస్సులు బంద్ చేయడంతో నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల( Thirumalagiri ) ప్రజలు ఎండల్లో ప్రయాణం చేయాలంటే అల్లాడిపోతున్నారు.పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రయాణాలు తప్పడం లేదని,బస్సులు లేకపోవడంతో ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు.గతంలో మిర్యాలగూడ డిపో...

Read More..

బ్లూ ప్రింట్ విరుద్ధంగా పదవ తరగతి పరీక్ష పత్రం...!

నల్లగొండ జిల్లా: బ్లూ ప్రింట్‌కు విరుద్ధంగా ఇచ్చిన పదో తరగతి జీవ శాస్త్రం ప్రశ్నలపై ఎస్సెస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది.ఆరో ప్రశ్నకు జవాబు రాసిన వారికి రెండు మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది.అయితే ఈ ప్రశ్నను అటెంప్ట్‌ చేసిన వారికి మాత్రమే...

Read More..

వాటర్ ట్యాంక్ లో 30 కోతుల కళేబరాలు...!

నల్లగొండ జిల్లా:నందికొండ మున్సిపాలిటీ( Nandikonda Municipality ) ఒకటవ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ లో సుమారు 30 నుండి 40 కోతుల కళేబరాలను మున్సిపల్ సిబ్బంది బుధవారం బయటికి తీసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి...

Read More..

బౌద్ధ ఆధారాల అక్షయ పాత్రగా ఫణిగిరి

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా( Suryapet District )లోని తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలంలో ఫణిగిరి గ్రామం బౌద్ధ ఆధారాలకు అక్షయ పాత్రగా పురావస్తు శాఖ అధికారులు అభివర్ణిస్తూ ఉంటారు.ఇక్కడ తవ్వే కొద్దీ కొత్త అద్భుతాలు...

Read More..

ఆ మున్సిపాలిటీలో పని ఏదైనా పైసా ముడితేనే పైల్ ముందుకు

నల్లగొండ జిల్లా: నందికొండ మున్సిపాలిటీ అంతులేని అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని,ఇక్కడ ఏ పని కావాలన్నా సిబ్బంది చెయ్యి తడపకపోతే ఇబ్బంది తప్పదు.ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా ఇన్సూరెన్స్‌, పెన్షన్‌,ఆధార్‌కార్డు,బీమా దేనికైనా బర్త్,డెత్ సర్టిఫికెట్స్ కావాల్సిందేనని ఇటీవల ప్రజా...

Read More..

తెలంగాణలో డీఎస్సీ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు

నల్లగొండ జిల్లా:తెలంగాణలో డీఎస్సీ పరీక్ష( DSC Exam ) కు దరఖాస్తుల గడువును విద్యాశాఖ పొడిగించింది.తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్ అప్లికేష న్లకు నేటితో గడువు ముగిసింది.అయితే దీనిని జూన్ 20 వరకు పొడిగించింది.దీంతో అభ్యర్థులు రూ.100 చొప్పున దరఖాస్తు...

Read More..

1నుంచి 9 వ, తరగతి విద్యార్థులకు పరీక్షలు

నల్లగొండ జిల్లా: తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ)-2 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు...

Read More..

నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి: అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్

వేసవి కాలం నేపథ్యంలో రాబోయే మూడు నెలలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి( Waterlogging ) రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్( Additional Collector Srinivas ) ఆదేశించారు.మంగళవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్...

Read More..

అనుమతి లేనిదే ర్యాలీలు,సభలు,సమావేశాలు నిర్వహించరాదు:జిల్లా ఎస్పి చందనా దీప్తి

పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections ) నేపథ్యంలో రాజకీయ పార్టీల,ఇతర సంఘాల నాయకులు ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి ర్యాలీలు,సభలు, సమావేశాలు నిర్వహించరాదని,ఎవరైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి)ని ఉల్లంఘిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎస్పి...

Read More..

సినీ ఇండస్ట్రీలో విషాదం...'దాసి' సుదర్శన్‌ కన్నుమూత..

నల్లగొండ జిల్లా: టాలీవుడ్‌లో తీవ్ర విషాదంనెలకొంది.తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి 1988లో ‘దాసి’ సినిమా( Daasi movie )కు ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా జాతీయ అవార్డు దక్కించుకున్న దాసి సుదర్శన్‌ (73) మరణించారు.ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సుదర్శన్‌( Sudarshan...

Read More..

ఈ మూడు నెలలూ అగ్నిగుండమే ఐఎండీ హెచ్చరిక...!

నల్లగొండ జిల్లా:దేశంలో ఏప్రిల్‌, మే,జూన్‌ మూడు నెలల పాటు భానుడి విశ్వ రూపంతో తీవ్రమైన వేడి గాలులతో ఎండలు మండిపోతూ విపరీతమైన వేడి వాతావరణం నెలకొని అగ్నిగుండాన్ని తలపిస్తోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది.మధ్య,పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం...

Read More..

బీజేపీలోకి వెళ్ళే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి:కేటీఆర్

నల్లగొండ జిల్లా:ఓటమిపై బాధపడొద్దు,రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేద్దాం,మేము ఇచ్చిన ఉద్యోగాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్ పత్రాలు ఇచ్చి గొప్పలకు పోతుండు,ఉద్యోగాలు ఇచ్చి కూడా మనం ప్రచారం చేసుకోలేకపోయాం,నిరుద్యోగులను,ఉద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ లాభం పొందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్...

Read More..

ప్రభుత్వ వైద్యం కోసం తప్పని తిప్పలు

నల్గొండ జిల్లా:దేవరకొండ( Devarakonda ) ప్రాంతీయ వైద్యశాలలో ఓపి పక్రియను ఆన్లైన్ లో పెట్టడం రోగులకు శాపంగా మారింది.అసలే వేసవికాలం కావడంతో సుదూర ప్రాంతాలైన పోగిల్ల, కసారజుపల్లి,కంబాలపల్లి నుండి వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్( Private Hospitals ) లో చూపించుకోలేక ప్రభుత్వ...

Read More..

నిర్మాణం పూర్తైనా ఓపెనింగ్ కు నోచుకోని బీసీ భవన్

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలో నిర్మించిన జ్యోతిరావు ఫూలే భవన్(బీసీ భవన్) నిర్మాణం పూర్తి చేసుకొని నెలలు గడిచినా ఓపెనింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ యువజన సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు సుంకు శ్రీనివాస్,చేగొండి...

Read More..

యాదాద్రి,సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో కేసీఆర్ సుడిగాలి పర్యటన

నల్లగొండ జిల్లా:మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్( KCR ) బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించారు.జనగాం జిల్లా పర్యటన ముగించుకొని యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించిన కేసీఆర్ కు గులాబీ పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు.ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా...

Read More..

మంత్రి కోమటిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి: బిజెవైయం

నల్లగొండ జిల్లా:బీజేపీ ఎమ్మెల్యేలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Komatireddy Venkat Reddy) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిజెవైయం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖి అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది వెంకట్...

Read More..

సహ చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం

నల్లగొండ జిల్లా:సమాచార హక్కు చట్టం( Right to Information Act ) సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని సమాచార హకు చట్టం వ్యవస్థాపక అధ్యక్షుడు యారమాద కృష్ణారెడ్డి అన్నారు.ఆదివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ( Nagarjuna Sagar Assembly constituency)...

Read More..

ప్లయింగ్ స్క్వాడ్ విస్తృత పర్యవేక్షణ

నల్లగొండ జిల్లా: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ జిల్లా నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ కోసం అధికారులు పర్యటించే వాహనానికి కెమెరా ఏర్పాటు చేసి ప్లయింగ్ స్క్వాడ్ బృందం రెండు మండలల్లో...

Read More..

రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటన...

నల్లగొండ జిల్లా:మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) రేపు నల్లగొండ,సూర్యాపేట( Nalgonda, Suryapet ) జిల్లాల్లో పర్యటించనున్నారు.నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం,బాధిత రైతులతో సమావేశం అవుతారని గులాబీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.పలువురు కీలక నేతలు పార్టీని...

Read More..

క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు:జిల్లా ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా:ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ ( IPL Cricket Oనేపథ్యంలో యువత ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.క్రికెట్...

Read More..

నేటి నుంచి ఇంటర్‌ కళాశాలలకు సమ్మర్ హాలీడేస్

నల్లగొండ జిల్లా: ఎండాకాలం వచ్చేసింది.ఓవైపు భానుడి భగభగలు మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.ఉదయం 9 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఇప్పటికే విద్యాసంస్థలకు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తున్నారు.మరోవైపు ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఇంటర్ కళాశాలలకు సెలవులు ప్రారంభమయ్యాయి....

Read More..

కేసీఆర్‌ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయి: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా: సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్‌ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.‘కేసీఆర్ చేసిన పాపాల వల్ల కరవు వచ్చిందని,వర్షం అంటే కాంగ్రెస్‌,కాంగ్రెస్‌ అంటే వర్షంలా ఉండేదన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని,కేసీఆరే...

Read More..

గెలిచేవారికే టికెట్లు ఇస్తారు:మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా:ఏ పార్టీ అయినా గెలిచే వారికే టికెట్లు ఇస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) అన్నారు.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు ఎంపీ టికెట్లు( MP tickets )...

Read More..

వేసవిలో మజ్జిగ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...!

నల్లగొండ జిల్లా:వేసవిలో మజ్జిగ( Buttermilk ) తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని, వేసవిలో డైలీ మజ్జిగ తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మజ్జిగలో విటమిన్ బి 12,కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని, అలాగే కెలరీలు,కొవ్వు శాతం కూడా...

Read More..

మార్చి నెల దాటక ముందే మండుతున్న ఎండలు...!

నల్లగొండ జిల్లా:మార్చి నెల దాటకముందే ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి.ఒకపక్క పెరిగిన ఉష్ణోగ్రతలు మరోపక్క వడగాల్పులతో రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి. భానుడి భగభగలతో జిల్లా ప్రజలు విలవిలలాడిపోతున్నారు.సెగలు చిమ్ముతూ అసాధారణ రీతిలో పెరిగిన ఉష్ణోగ్రతలతో...

Read More..

మట్టి కుండలో నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు

నల్లగొండ జిల్లా:మానవ మనుగడలో మంచినీరుకున్న ప్రాధాన్యత గురించి వేరే చెప్పనక్కర్లేదు.వేసవి సీజన్లో అయితే మంచినీరు లేకుండా ప్రయాణాలు చేయడం కుదరదు.దీనితో చల్లటి నీరు తాగేందుకు ఎక్కువగా ఇష్టపడతారు.దీనికి సహజంగా ప్రతీ ఒక్కరూ ఫ్రిజ్ వాటర్ ను ప్రిపర్ చేస్తుంటారు. కానీ,ఫ్రిజ్‌కు బదులు...

Read More..

జిల్లాలో 370 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ హరిచందన

నల్లగొండ జిల్లా:యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని( Paddy ) కొనుగోలు చేసేందుకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు.జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి వద్ద గొల్లగూడెం ప్రాథమిక వ్యవసాయ...

Read More..

ఘనంగా టిడిపి 42 వ, ఆవిర్భావ దినోత్సవం

నల్లగొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) ఇన్చార్జీ వస్కుల కృష్ణయ్య ఆధ్వర్యంలో శుక్రవారం దేవరకొండ పట్టణంలో టిడిపి 42 వ, అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్( NTR...

Read More..

ఆసక్తి రేపుతున్న సైదిరెడ్డి ఎంపీ అభ్యర్థిత్వం...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి( Shanampudi Saidireddy ),అసెంబ్లీ రౌడీగా చెలామణి అవుతూ భూ దందాలకు పాల్పడుతూ మఠంపల్లి మండలం గుర్రంబోడ్ తండా గిరిజనుల భూములను కూడా కబ్జా చేశారనే...

Read More..

క్రీడలకు పనికిరాకుండా పోయిన క్రీడా ప్రాంగణం

నల్లగొండ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో గత ప్రభుత్వం గ్రామాల్లో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు అనేక గ్రామాల్లో ఉత్సవ విగ్రహాల్లా మారిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నల్లగొండ జిల్లా అనుముల మండలం చింతగూడెం గ్రామంలో నిర్మించిన క్రీడా...

Read More..

కబడ్డీ సబ్ జూ.జాతీయ జట్టుకు సాయి అభిజ్ఞ

నల్లగొండ జిల్లా: తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రానికి చెందిన వల్వాయి అంజయ్య,సుజాత దంపతుల కుమార్తె సాయి అభిజ్ఞ తెలంగాణ స్టేట్ తరుపున బాలికల 33 సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు జాతీయ జట్టుకి ఎంపికైనట్లు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర,జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్...

Read More..

బస్సు టిక్కెట్ ఎంత పని చేసింది...!

నల్లగొండ జిల్లా: పెద్దవూర మండల కేంద్రం పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ఓ విచిత్ర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు పెద్దవూర మండల కేంద్రానికి చేరుకున్న సమయంలో బస్సులో...

Read More..

తెలంగాణలో 18 జిల్లాలు ఔట్...?

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో మరోసారి జిల్లాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది.రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 10 ఉమ్మడి జిల్లాలు ఉండగా పరిపాలనా సౌలభ్యం కోసం ఆనాటి ప్రభుత్వం దశల వారీగా 33 జిల్లాలను ఏర్పాటు చేసింది.అన్ని జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ ను...

Read More..

ప్రభుత్వ టీచర్లు టెట్‌ రాయడానికి అనుమతి అవసరం లేదు: విద్యాశాఖ

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్‌ రాయాలంటే ముందస్తు అనుమతి పొందాల్సిన అసవరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌ క్లారిటీ గురువారం ఇచ్చారు.టెట్‌ రాయాలనుకునే ఉపాధ్యాయులు ముందస్తుగా విద్యాశాఖ అనుమతి తీసుకోవాలని నిన్నటి నుంచి...

Read More..

ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు

నల్లగొండ జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది.వారికి రోజువారీ వేతనం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2023-24) కనీస వేతనం రూ.272గా అమలు చేస్తుండగా, దీనికి అదనంగా మరో రూ.28 జోడించి,ఏప్రిల్...

Read More..

నేటి నుండి టెట్ దరఖాస్తుల స్వీకరణ

నల్లగొండ జిల్లా: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)( TET ) దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది.అయితే టెట్ కు అప్లై చేసుకునే ప్రభుత్వ టీచర్లు ఖచ్చితంగా విద్యా శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టెట్ కన్వీనర్ రాధారెడ్డి(...

Read More..

రాష్ట్రంలో రగులుతున్న భానుడు ముదురుతున్న ఎండలు

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రం( TelanganaState )లో రోజురోజుకు భానుడి భగభగలు అధికంఅవుతూ ఎండలు ముదురుతున్నాయి.పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి.గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి.రాగల ఐదు రోజుల్లో...

Read More..

మూడు ముక్కలు ఆడుతున్న జీవితాలు...!

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పేకాట జూదం జూలు విదుల్చుతోంది.రోజుకు లక్షల రూపాయలు చేతులు మారుతుండగా ఆదివారం, ఇతర సెలవు దినాల్లో తారస్థాయికి చేరుకుని కోట్లలో చేతులు మారుతున్నాయి.కొందరు జూద గృహాలు,ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ రూ.లక్షలు గడిస్తుండగా పేకాట రాయుళ్లు...

Read More..

బంగారిగడ్డ గ్రామంలో అమానవీయ ఘటన

నల్లగొండ జిల్లా: నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన కన్నతల్లికి ఆ పేగు బంధం భారమైంది.పుట్టగానే తల్లి వెచ్చని పొత్తిళ్ళలో సేద తీరాల్సిన పసిగుడ్డును కనికరమనేదే లేని కసాయి తల్లి పట్టపగలు ఎర్రటి ఎండలో ముళ్ళ కంచెలో పడేసిన అమానవీయ సంఘటన...

Read More..

వేడుకలా రంగోలి...!

నల్లగొండ జిల్లా: రంగుల కేళి రంగోలి (హోలీ) పండుగను ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా చిన్నా పెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ కేరింతల నడుమ జరుపుకున్నారు. ప్రజలంతా రకరకాల రంగులతో జరుపుకునే ఈ హోలీ పండుగ సంబరాలు...

Read More..

గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుద‌ల

నల్లగొండ జిల్లా: తెలంగాణ‌లో ఎస్సీ,ఎస్టీ,బీసీ గురుకులాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్ర‌భుత్వం నోటిఫికేషన్‌ విడుద‌ల చేసింది.2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు టీఎస్‌ఆర్‌డీసీ సెట్‌-2024ను ఏప్రిల్‌ 28న నిర్వహించనున్నట్టు ఆయా విద్యాసంస్థలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.ప్రవేశ పరీక్ష కోసం...

Read More..

భువనగిరి కాంగ్రెస్ ఎంపి అభ్యర్దిపై కొనసాగుతున్న సస్పెన్షన్...!

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో నల్లగొండ నుండి అధికార ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్(కుందూరు రఘువీర్ రెడ్డి),బీఆర్ఎస్ (కంచర్ల కృష్ణారెడ్డి),బీజేపీ (శానంపుడి సైదిరెడ్డి) ఓకే సామాజిక వర్గానికి చెందిన వారినే తమ అభ్యర్థులను ఖరారు చేశాయి.ఇక భువనగిరి లోక్...

Read More..

ఎన్నికల కోడ్ ఉన్నా లేకుండా ఏరులై పారుతున్న బెల్ట్ మద్యం

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపుల ద్వారా పల్లె పట్నం అనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతోంది.ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా యధేచ్చగా బెల్ట్ దందా సాగుతున్నా ఎవ్వరికీ పట్టకపోవడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు...

Read More..

బీసీల డిమాండ్ల సాధనకై బీసీ సామాజిక న్యాయ యాత్ర

నల్లగొండ జిల్లా: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆదేశాల మేరకు బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక న్యాయ యాత్ర శనివారం నల్గొండకు చేరుకుంది.వారికి...

Read More..

నల్లగొండ, భువనగిరి లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే

నల్లగొండ జిల్లా: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ శనివారం పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ,భువనగిరి రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్డులను ఖరారు చేశారు.నల్లగొండ నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా...

Read More..

కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు పదవులను ఆశించలేదు: ఎమ్మేల్యే రాజ్ గోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీ( Komatireddy Laxmi )కి భువనగిరి ఎంపీ టికెట్ కోరుతున్నట్లు కొన్ని పత్రికల్లో,ఛానల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy ) అన్నారు.శనివారం నల్లగొండ జిల్లా...

Read More..

స్కూళ్లకు రెండు రోజులు సెలవు

నల్లగొండ జిల్లా:తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త.ఈ నెలలో పాఠశాలలు,కళాశాలలకు వరుసగా రెండ్రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 24న ఆదివారం, మరుసటి రోజు అంటే మార్చి 25 సోమవారం హోలీ పండుగ( Holi ) సందర్భంగా రెండు రోజులు సెలవు ఉండనుంది.మార్చి 29న...

Read More..

బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్ ఒకరు మృతి,మరొకరికి తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం( Peddavoora ) నాయినివాని కుంట స్టేజీ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) కు చెందిన...

Read More..

కొండంత జాతరలో గోరంత ఏర్పాట్లపై భక్తుల అసహనం

నల్లగొండ జిల్లా: నాంపల్లి మండలం టీపి గౌరారంలో మూడు రోజుల క్రితం ప్రారంభమైన శ్రీ చలిదోన లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో అసౌకర్యాల నడుమ అవస్థలు పడ్డామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈజాతరకు జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో...

Read More..

ఇందుగుల విష జ్వరాలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా:మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో విస్తరిస్తున్న విషజ్వరాలపై పత్రికల్లో వచ్చిన వార్తలపై శుక్రవారం రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ ఆర్.వీ.కర్ణన్ తో మాట్లాడి వెంటనే సీనియర్ వైద్య బృందాన్ని ఇందుగుల గ్రామానికి...

Read More..

ఈ టెట్ చాలా టఫ్... మాకు ప్రత్యేక టెట్ పెట్టండి

టెట్‌, కాకుండా,తమ కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని ఉపాధ్యాయులు( Teachers ) కోరుతున్నారు.దీని కోసం పలు ఉపాధ్యా య సంఘాల నేతలు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు.రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.ఈ డీఎస్సీ పరీక్ష(...

Read More..

ఓటర్ల చేతిలో పాశుపతాస్త్రం సి-విజిల్ యాప్

నల్లగొండ జిల్లా:ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సి-విజిల్ యాప్( cVIGIL app ) తో ఈసీ కొత్త ప్రయోగం చేసింది.ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్‌( Google Play Store )లో అందుబాటులోకి ఉంటుంది. ఆడియో,వీడియో,ఫొటోల ద్వారా ఫిర్యాదు చేసే...

Read More..

పోలీస్ స్టేషన్ ఎదుట రెండు వర్గాల ఘర్షణ

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ పరస్పరం కర్రలతో కొట్టుకునే వరకు రావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఓ యువతి ఆటోలో...

Read More..

సార్వత్రిక ఎన్నికల వేళ...బ్యాంకు లావాదేవీలపై నిఘా

నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ( General Elections )వేళ బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.రెండు నెలల్లో రూ.లక్షకు...

Read More..

ఇంటిపైకి దూసుకెళ్లిన కారు...!

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం( Marriguda ) బట్లపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం మాధగోని వెంకటయ్య ఇంట్లోకి కాదు దూసుకెళ్ళిందని మర్రిగూడ ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు. మర్రిగూడ మండల కేంద్రానికి చెందిన లపంగి యశ్వంత్ కారులో నాంపల్లికి వెళుతూ అతివేగంగా నడపడంతో అదుపుతప్పి...

Read More..

బేస్ బాల్ జాతీయ జట్టుకు ఎంపికైన నల్లగొండ జిల్లా వాసి

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ మండలం పచ్చారిగడ్డ గ్రామానికి చెందిన కలకుంటి శివ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు బేస్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అమరావతి సైదులు,చిర్ర మల్లేష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 9వ తేదీ కరీంనగర్...

Read More..

సింగిల్ రోడ్డుతో నరకం చూస్తున్నాం డబుల్ రోడ్డుకి మోక్షం ఎప్పుడు సారూ...

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఏర్పడిన మండలం తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రం నుండి అనుముల మండలం (హాలియా) వరకు 4 కి.మీ.,అలాగే నాగార్జునసాగర్ వయా డొక్కాలబావి తండా నుండి దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ వరకు సింగల్...

Read More..

ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు లేనట్లే...!

నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మే 13 వరకు ఎన్నికల హడావిడి నెలకొంది.కాగా,ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దయ్యాయి.కేంద్ర, రాష్ట్ర...

Read More..

వేములపల్లి మండలం రావులపెంటలో అక్రమ మద్యం పట్టివేత

నల్లగొండ జిల్లా:వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో ఉతేర్ల మధు ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో వేములపల్లి ఎస్ఐ దాచేపల్లి విజయ్ కుమార్ తన సిబ్బందితో సోదాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రూ.1.62 లక్షల...

Read More..

సెగ్రిగేషన్ షెడ్లలో వర్మి కంపోస్ట్ ఎక్కడ సారూ..!

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు పూర్తిగా నిరుపయోగంగా మారాయి.గత ప్రభుత్వం గ్రామాల్లో తడి,పొడి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువులు తయారు చేసి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.2.40 లక్షలతో ప్రతీ గ్రామంలో షెడ్లను నిర్మించారు.పంచాయితీ...

Read More..

బీఆర్ఎస్ కు మరో షాక్...?

నల్లగొండ జిల్లా:ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి నల్లగొండ( Nalgonda )లో మరో షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది.నిన్నటి వరకు నల్లగొండ ఎంపి టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి( Tera Chinnapareddy ) త్వరలోనే గులాబీ...

Read More..

నాలుగు రోజుల పాటు తెలంగాణలో చల్లదనం

నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రజలకు వాతా వరణశాఖ( Department of Meteorology ) చల్లని కబురు చెప్పింది.నేటి నుండి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు...

Read More..

మిర్యాలగూడలో రూ.6 కోట్ల విలువైన బంగారం పట్టివేత : ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో సోమవారం మిర్యాలగూడ పరిధిలోని ఈదూలగూడ చౌరస్తా...

Read More..

నేటి నుంచి ఓ మోస్తరు వర్షాలు...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.సోమ,మంగళ,బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.

Read More..

కాలుష్యం కోరల్లో మిర్యాలగూడ...!

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణానికి కాలుష్య ముంపు పొంచి ఉంది.ఆసియాలోనే అతి పెద్ద ఫార్ బాయిల్డ్ ఇండస్ట్రీ కలిగి ఉండడంతో నిత్యం మిల్లుల నుంచి విలువడే వాయు కాలుష్యంతో పట్టణ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.దీనికి తోడు పట్టణానికి కూతవేటు దూరంలో...

Read More..

నల్లగొండ బీజేపీ అభ్యర్థి పట్ల పెరుగుతున్న అసహనం

నల్లగొండ జిల్లా:హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మేల్యేగా ఉండి, గుర్రంబోడ్ పోడు భూముల విషయంలో గిరిజనుల పక్షాన పోరాడిన బీజేపీ నాయకులపై పోలీసులతో దాడి చేయించి,అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపింది సైదిరెడ్డి కాదా?అలాగే ఆనాటి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ధాన్యం...

Read More..

లోక్ సభ ఎన్నికలపై కలెక్టర్, ఎస్పీ ప్రెస్ మీట్

నల్లగొండ జిల్లా: లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు.ఆదివారం ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పై జిల్లా ఎస్పీ చందనా...

Read More..

అమల్లోకి ఎన్నికల కోడ్..నగదు తరలింపునకు అధికారుల సూచనలు

నల్లగొండ జిల్లా: లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నగదు,ఇతర విలువైన వస్తువుల తరలింపులో అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.తగు అనుమతులు, డాక్యుమెంట్లతోనే నగదు తరలింపు చేపట్టాలని సూచిస్తున్నారు.రూ.50 వేలకు మించి నగదు తరలింపునకు అనుమతులు లేకపోతే దాన్ని సీజ్...

Read More..

మధ్యాహ్నం 12.30వరకే అంగన్‌వాడీలు

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాలు మే 31వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రీ స్కూల్‌ కార్యకలాపాలు, లబ్ధిదారులకు ఆహారం పంపిణీ 12 గంటల్లోపు పూర్తి...

Read More..

టెన్త్ ఎగ్జామ్స్ పై విద్యాశాఖ కీలక నిర్ణయం

నల్లగొండ జిల్లా: తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.ప్రశ్నపత్రాలు ఇవ్వగానే ప్రతి పేజీపై విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ రాయాలని పేర్కొంది. ఇలా చేస్తే ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా...

Read More..

ఎల్ఆర్ఎస్ కటాఫ్ డేట్ తో ఇబ్బందులు...!

నల్లగొండ జిల్లా: ఇటీవల రాష్ట్రంలో లాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)పై పెద్ద ఎత్తున దుమారం రేగింది.ఇటీవల ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి అనధికారిక మరియు అక్రమ లే అవుట్ లకు సంబంధించి లాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) విషయంలో 2020 సంవత్సరంలో...

Read More..

నేటి నుండి దేశమంతా ఎన్నికల సంఘం అధీనంలోకి...!

నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది.కేంద్ర ఎన్నికల సంఘం శనివారం లోక్ సభ,నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.దీనితో నేటి నుండి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం,ఒడిస్సా,అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలకు...

Read More..

ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

నల్లగొండ జిల్లా: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట పట్టారు.నల్లగొండ,సూర్యాపేట,భువనగిరి జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ,మున్సిపల్,...

Read More..

Tg 09 0009 తొలి నంబర్ ఖరీదు రూ.9.61 లక్షలు

నల్లగొండ జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త వాహనాలకు TG తో నిన్న రిజిస్ట్రేషన్ ప్రారంభించింది.అయితే తొలి రోజు వాహనదారులు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎగబడ్డారు.ఖైరాతాబాద్ లో నిర్వహంచిన బిడ్డింగ్లో TG 09 0001 నంబర్ కోసం రుద్రరాజు రాజీవ్ కుమార్...

Read More..

గ్రూప్-1 పోస్టుల దరఖాస్తులకు నేడే తుది గడువు

నల్లగొండ జిల్లా:తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది.అప్లికేషన్లకు గడువు ఈ నెల 14నే ముగిసినా టీఎస్పీఎస్సీ( TSPSC ) రెండు రోజులు పొడి గించిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని...

Read More..

చంద్రబాబుకు ఓ న్యాయం కవితకు ఒక న్యాయమా...? : మంత్రి కోమటిరెడ్డి ఫైర్

నల్లగొండ జిల్లా:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ అధికారులు అరెస్ట్ చేస్తే తెలంగాణలో మీ లొల్లి ఏందని బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్...

Read More..

రేపే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్...?

నల్లగొండ జిల్లా:లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు రేపే నగారా మోగనుందని సమాచారం.రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) ప్రకటించనుందని తెలుస్తోంది.ఈ మేరకు ఈసీ...

Read More..

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత

నల్గొండ జిల్లా:కొండమల్లేపల్లి మండల( Konda Mallepally ) కేంద్రంలోని చెన్నమనేని గ్రామంలో శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టాక్టర్లను కొండమల్లేపల్లి ఎస్సై రామ్మూర్తి ( SI Rammurthy )ఆధ్వర్యంలో వెంబడించి పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం...

Read More..

తెలంగాణ టెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

నల్లగొండ జిల్లా:తెలంగాణ టెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌యింది.మెగా డీఎస్‌సీకి ముందే టెట్ నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రావ‌డంతో విద్యాశాఖ శుక్రవారం టెట్‌- 2024 నోటిఫికేష‌న్( Telangana Tet-2024 )విడుద‌ల చేసింది.మార్చి 27వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంది.ఏప్రిల్...

Read More..

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

నల్లగొండ జిల్లా:పోషణ పక్షంలో భాగంగా శుక్రవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల( Anganwadi Centers )లో ఐసిడిఎస్ సూపర్ వైజర్ విజయలక్ష్మి పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించి, తల్లులకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించడం జరిగినది. మానవ...

Read More..

బ్రాహ్మాణవెల్లంల ప్రాజెక్టు ఏడాది వరకు పూర్తి చేస్తా:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా:దరిద్రుడు కేసీఆర్ బ్రాహ్మాణ వెల్లంల ప్రాజెక్టు( Brahmana Vellemla Project )ను 10 ఏళ్ళైనా పూర్తి చేయలేదని,వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి ప్రాజెక్టును పూర్తి చేసుకుందామని రాష్ట్ర రోడ్లు,భవనాల మరియు సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat...

Read More..

ఇది రోడ్డా షాపింగ్ మాల్స్ అడ్డానా...?

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ నడి రోడ్లపై షాపింగ్ మాల్స్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.దీనితో ఎదురుగా అవతల వైపు నుండి వచ్చే కనిపించక ప్రమాదాల బారినపడే అవకాశం ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత కొన్ని నెలలుగా...

Read More..

నేటి నుండి తెలంగాణలో ఒంటి పూట బడి...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు.ప్రభుత్వ,ప్రైవేట్ స్కూల్‌ యాజమాన్యాలు తప్పకుండా ఒంటిపూట బడులను నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు.లేనిపక్షంలో అన్ని రకాల చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.దీనిపై ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు...

Read More..

డీఎస్సీకి ముందు టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్

నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.డీఎస్సీకి( DSC ) ముందే టెట్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది.11,062 ఉపాధ్యాయ నియామ‌కానికి గానూ గ‌త నెల 29వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విషయం విదితమే. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా టెట్(...

Read More..

మీ మొబైల్ ఫోన్ పోయిందా...ఇలా చేయండి

నల్లగొండ జిల్లా: ఇటీవల సెల్‌ఫోన్ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి.అయితే మొబైల్ పోయిన వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంటి నుంచే ఫిర్యాదు చేయవచ్చు.వాట్సాప్‌లో 9440627057కు ‘HAI’ అని మెసేజ్ పంపాలి.వెంటనే గూగుల్ పేజీ ఉన్న లింక్ వస్తుంది....

Read More..

బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తు బహుజనులకు లబ్ది చేకూర్చుతుంది:మునుగోడు శంకరన్న

నల్లగొండ జిల్లా:వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ – భారత రాష్ట్ర సమితి పార్టీల మధ్య పొత్తు బహుజనులకు లబ్ది చేకూరుస్తుందని బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి మునుగోడు శంకరన్న విశ్వాసం వ్యక్తం చేశారు.బుధవారం నియోజకవర్గ కేంద్రంలో పార్టీ ముఖ్య...

Read More..

నల్లగొండ బీజేపీ ఎంపి అభ్యర్ధిగా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి

నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండవ జాబితాను బీజేపీ( BJP ) అధిష్టానం నేడు ప్రకటంచింది.అందులో తెలంగాణ రాష్ట్రం నుండి ఆరుగురికి ఖరారు చేసింది.అందులో నల్లగొండ లోక్ సభ స్థానం నుండి తాజాగా బీఆర్ఎస్( BRS ) నుండి...

Read More..

ఇక నుండి టీఎస్ కాదు టీజీ...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ పై టీఎస్ నుండి టీజీకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం.ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యాలయం.ఇకపై రిజిష్టర్ అయ్యే వాహన నెంబర్ ప్లేట్ ( Vehicle...

Read More..

జూన్‌ 14 వరకు ఆధార్‌లో ఉచిత అప్డేషన్‌

నల్లగొండ జిల్లా:ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్డేట్‌ చేసుకునేందుకు విధించిన గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు ‘ఉడాయ్‌’ తెలిపింది.ఈ ప్రక్రియకు కేంద్రం ఇచ్చిన గడువు ఈనెల 14తో ముగియనుండగా మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది.దీంతో జూన్‌ 14 వరకు ఆధార్‌లో ఉచితంగా...

Read More..

గ్రామాభివృద్ధిలో ప్రత్యేక అధికారుల పాత్ర శూన్యం

నల్లగొండ జిల్లా:జనవరి 30 తో గ్రామ పంచాయితీ సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో ఇప్పట్లో పంచాయితీ ఎన్నికల పెట్టే ఆలోచన లేని రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ పాలనా వ్యవహారాలు చక్కబెట్టెందుకు ప్రత్యేక అధికారుల విధానాన్ని తెరపైకి తెచ్చి,రెండు,మూడు పంచాయితీలకు ఒక స్పెషల్...

Read More..

అన్నపురెడ్డిగూడెంలో పది రోజులుగా నీటి కటకట...!

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం లో గత పది రోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్నారు.గత వర్షాకాలంలో సరైన వర్షాలు కురవక,సాగర్ నీటి విడుదల లేక,చెరువులు,కుంటలు,బోర్లు, బావులు ఎండిపోయి,భూగర్భ జలాలు అడుగంటిపోయి మండుతున్న ఎండలతో గుక్కెడు మంచినీరు అందక...

Read More..

జీరో విద్యుత్ బిల్లులు రాక ఆందోళనలో లబ్దిదారులు

నల్లగొండ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 200యూనిట్ల ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అర్హులైన కొందరు వినియోగదారులకు అందకుండా పోయింది.మార్చి నెలలో తీసిన బిల్లులో 200 యూనిట్లలోపు వాడకం జరిగినా జీరో బిల్లు రాకుండా...

Read More..

ఎలక్షన్ కోడ్ కు కౌంట్ డౌన్ షురూ...!

నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నగారా మోగించిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీల అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది.ఇప్పటికే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు కొందరి పేర్లను కూడా ప్రకటంచాయి.ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలు...

Read More..

సెల్‌ఫోన్లు తీసుకెళ్తే సస్పెన్షనే...!

నల్లగొండ జిల్లా: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్‌ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు.ఈ నెల 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను ‘నో సెల్‌ఫోన్‌’ జోన్లుగా ప్రకటించారు.పరీక్ష సిబ్బంది,స్కాడ్‌ సహా ఇతర...

Read More..

ఇకపై స్కూల్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ సర్కార్ స్కూల్ విద్యార్థుల యూనిఫామ్‌లు కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ మంగళవారం జీవో జారీ చేసింది.తెలంగాణ వ్యాప్తంగా 28,200 మహిళా సంఘాలకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ,ఇతర రెసిడెన్షియల్ సంక్షేమ...

Read More..

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో యధేచ్చగా డ్రైనేజీ ఆక్రమణలు

నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని హైదరాబాద్- నాగార్జునసాగర్ ప్రధాన జాతీయ రహదారిని ఆనుకొని డ్రైనేజీని అక్రమిస్తూ అక్రమ కట్టడాలు వెలుస్తున్నా సంబధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.అత్యంత రద్దీగా ఉండే జాతీయ...

Read More..

వేసవి వచ్చిందంటే రెచ్చిపోతున్న మొరం మట్టి మాఫియా..!

నల్లగొండ జిల్లా:వేసవి కాలం వస్తే చాలు నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం, అనుముల,నిడమానూరు, పెద్దవూర మండలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మొరం మట్టి అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతుంది.అక్రమ వ్యాపారం చేసే వారు రాత్రి వేళల్లో చేస్తుంటారు.కానీ,...

Read More..

నల్లమలలో మళ్ళీ మొదలైన యురేనియం అలజడి...?

నల్లగొండ జిల్లా: అడవిబిడ్డల వెన్నులో వణుకు పుట్టించిన యురేనియం ఇష్యూ కొన్నాళ్ళ పాటు సైలెంట్ గా ఉండడంతో యురేనియం తవ్వకాలు జరుగుతాయా? దీనికోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారా? అని ఇంతకాలం సందిగ్గంలో ఉన్న నేపథ్యంలో తాజాగా పెద్దగట్టు, నంబాపురం గ్రామ పరిసరాల్లో...

Read More..

మిర్యాలగూడలో వందేభారత్ రైలు ఒక్క నిమిషం ఆగెందుకు గ్రీన్ సిగ్నల్

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి నిత్యం తిరుపతి వివిధ ప్రాంతాలకు వందలాది మంది ప్రయాణిస్తూ వుంటారు.ఈ నేపథ్యంలో ఈ స్టేషన్ నుండి వెళుతున్న వందే భారత్ రైలుకు మిర్యాలగూడలో స్టాప్ కల్పించాలని ఈ ప్రాంత వాసులు రైల్వే అధికారులకు...

Read More..

ఏఈవో ఉద్యోగాలకు మాకూ అవకాశం ఇవ్వండి:ఇంటర్ వృత్తి విద్యా క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అభ్యర్థులు

నల్లగొండ జిల్లా:ఇంటర్ ఒకేషనల్ కోర్సులో క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ పూర్తి చేసినవారు ప్రభుత్వ వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో)ఉద్యోగాలకు అర్హులని 1985 లోనే 428 జీవో కూడా జారీ చేశారు.కానీ,నేటికీ ఆ ఉత్తర్వులు అమలుకు నోచుకోకపోవడంతో ఏళ్ల తరబడి ఈ కోర్సు పూర్తి...

Read More..

Nalgonda : నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రఘువీర్ రెడ్డి ఖరారు...!

నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు,పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి( Kunduru Raghuveer Reddy ) పేరును అధిష్టానం ఖరారు చేసింది.నల్గొండ పార్లమెంటు టికెట్ కోసం 9 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు.అందులో...

Read More..

Nalgonda :పట్టణాల నుండి పల్లెలకు పాకిన గంజాయి మహమ్మారి

మర్రిగూడ మండలం( Marriguda )లోని అనేక గ్రామాల యువత గంజాయి మత్తుకు బానిసలై విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒకప్పుడు పట్టణాలకు పరిమితమైన గంజాయి నేడు మారుమూల పల్లెలకు ఎగబాకి యువశక్తిని నిర్వీర్యం చేస్తుందని, గంజాయిని(...

Read More..

రైతులను వెంటాడుతున్న నీటి కటకట...!

నల్లగొండ జిల్లా:నాంపల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో పొలాలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి.ఎండిపోతున్న పంటను కాపాడుకునే పరిస్థితి లేక ట్యాంకర్లతో పొలాల గొంతు తడుపుతున్న దుస్థితి ఏర్పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు, బావులు ఎండిపోయి చేతికొచ్చిన పంట చేజారిపోతుందని...

Read More..

Nalgonda : అయ్యో...అన్నదాతకు ఎంత కష్టమొచ్చనే...!

మాడుగులపల్లి మండలం కల్వలపాలెం గ్రామానికి చెందిన కన్నెబోయిన వెంకన్న అనే రైతు సాగర్ ఆయకట్టు కింద 5 ఎకరాల వరి సాగు చేశారు.నీళ్లు లేక చేతికొచ్చిన పంట ఎండిపోవడంతో గొర్రెలను మేపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఆరుతడి పంటకు నీళ్లు ఇచ్చినా తమ పంట...

Read More..

Lrs Charges : ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలి:మాజీ ఎమ్మెల్యే నోముల భగత్

ప్రజల నుండి ఎలాంటి రుసుము తీసుకోకుండా ప్లాట్లను రెగ్యులైజేషన్ చేయాలని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్( Former MLA Nomula Bhagat ) డిమాండ్ చేశారు.గురువారం నల్లగొండ జిల్లా హాలియా పట్టణ ప్రధాన సెంటర్లో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అధ్వర్యంలో...

Read More..

స్త్రీ, పురుషులు మధ్య వివక్షత చూపకూడదు: డిఎం అండ్ హెచ్ఓ

నల్లగొండ జిల్లా: ఆడపిల్లల లోటు సమాజానికి చేటని, సమాజంలో స్త్రీ, పురుషులు సమానమని, వారి మధ్య వివక్షత చూపకూడదని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డి.ఎ.కొండల్ రావు అన్నారు.గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ కార్యాలయంలో...

Read More..

తెలంగాణలో తగ్గిన చిరుతల సంఖ్య

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో చిరుత పులుల( Leopards) సంఖ్య తగ్గినట్టు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ)( National Tiger Conservation Authority (NTCA) ) వెల్లడించింది. 2018 నాటికి తెలంగాణ( Telangana )లో 334 చిరుత పులులు ఉండగా 2022 లో...

Read More..

రికార్డు స్థాయిలో కరెంటు సరఫరా...!

నల్లగొండ జిల్లా:విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు సృష్టించాయి.రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో మార్చి 6 వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి.గత ఏడాది మార్చి 14న 297.89...

Read More..

తెలంగాణలో మరోసారి డిఎస్పీల బదిలీలు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు డిఎస్పీలను బదిలీ చేస్తూ డిజిపి రవిగుప్త బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేయాలని...

Read More..

రోజంతా వెలుగుతున్న వీధి దీపాలు...వృథా అవుతున్న విద్యుత్

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం( Marriguda )లోని పలు గ్రామాల్లో రాత్రిపూట వెలుగులు ఇవ్వాల్సిన వీధి దీపాలు పగలు కూడా వెలుగుతూ విద్యుత్ వృథా అవుతుందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నా చూస్తూ పోతున్న విద్యుత్ అధికారులు (...

Read More..

స్కూళ్లకు మూడు రోజులు సెలవులు

నల్లగొండ జిల్లా:తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు శుక్రవారం నుండి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి.మార్చి 8న మహా శివరాత్రి, 9న రెండో శనివారం,ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు 2వ శనివారం...

Read More..

Yuvajana Congress : యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం

పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament Elections P గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ కార్యకర్త సైనికుల వలె పనిచేయాలని,పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కుందూరు రఘువీర్ రెడ్డి యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.బుధవారం...

Read More..

Brs Protest : ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు

రాష్ట్ర ప్రభుత్వ ఎల్ఆర్ఎస్ పై చార్జీల పెంపు( LRS Charges )ను వ్యతిరేకిస్తూ బుధవారం బీఆర్ఎస్ అధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గాల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఎల్...

Read More..

Dharani Applications : ధరణి దరఖాస్తులు తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి:జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర

ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన( Dasari Harichandra ) ఆదేశించారు.బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఆన్లైన్ ద్వారా రైతు నేస్తం( Raithu Nestham ) వీడియో కాన్ఫెరెన్స్ విధానాన్ని...

Read More..

టెన్త్ పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల..!

నల్లగొండ జిల్లా: టెన్త్ పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి.ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ప్రింటెడ్ హాల్టికెట్లను స్కూళ్లకు పంపించారు.అలాగే స్కూళ్ల యాజమాన్యాలతో సంబంధం లేకుండా వెబ్ సైట్ నుంచి విద్యార్థులు నేరుగా...

Read More..

సిఎం రేవంత్ రెడ్డి పీఆర్వోగా మిర్యాలగూడకు చెందిన సీనియర్ జర్నలిస్ట్

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి( Revanth Reddy)కి ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో)గా సీనియర్ జర్నలిస్ట్ వి.శ్రీనివాసరావు (విఎస్ఆర్ ) ( Srinivasa Rao )నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.గత 20 యేళ్లుగా...

Read More..

స్మగ్లింగ్ బంగారానికి అడ్డాగా హాలియా...!

నల్లగొండ జిల్లా : హాలియా పట్టణంలోని రెండు బంగారు షాపులు స్మగ్లింగ్ బంగారానికి అడ్డగా మారాయని తెలుస్తోంది.ఇతర రాష్ట్రాల నుండి ఎలాంటి టాక్స్ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లింగ్ బంగారం తీసుకొచ్చి మార్కెట్ ధరకంటే రూ.500 నుంచి రూ.1000 లకు తక్కువగా...

Read More..

35 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

నల్లగొండ జిల్లా:త్రిపురారం మండల కేంద్రంలో శ్రీ శ్రీనివాస రైస్‌ మిల్‌లో పీడీఎస్‌ బియ్యం నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు వెళ్లి తనిఖీ చేసి,అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.అదే రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్న...

Read More..

మూడేళ్ళ తర్వాత పల్లె వెలుగు రాక మురిసిన పల్లెలు

నల్లగొండ జిల్లా:ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం యాచారం హాలియా బస్సు పునరుద్ధరణలో భాగంగా నాగార్జునసాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి ఆర్టీసీ అధికారులతో పలుమార్లు మాట్లాడి ఈ సర్వీస్ ను నడిపే విధంగా కృషి చేశారు.గత పాలకులు ఆర్టీసీ బస్సు నిలిపివేయడంతో వృద్ధులు,విద్యార్థులు,...

Read More..

శిధిలావస్థలో గ్రామీణ పశు వైద్యశాల..!

నల్లగొండ జిల్లా: అనుముల మండలం చల్మారెడ్డిగూడెంలో పురాతన కాలంలో నిర్మించిన పశువైద్యశాల శిధిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలుతుందో తెలియక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.అయినా పాలకులు,అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షానికే పైకప్పు ఊడుతుండ‌డం,గదుల్లోకి వర్షపునీరు అధికంగా...

Read More..

బైక్ పై స్టంట్స్ చేస్తున్న యువకులు

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి దగ్గర నుంచి బస్టాండ్ వరకు కొంతమంది ఆకతాయిలు బైక్స్ పై రౌండ్ కొడుతూ స్టంట్స్ వేస్తున్నారు.ఇంటర్ ఎగ్జామ్స్ ముగించుకొని వెళుతున్న విద్యార్దినులే టార్గెట్ గా ఈ చర్యలకు...

Read More..

వేములపల్లి మండలంలో గిరిగిరి వ్యాపారంతో కుదేలవుతున్న జనం

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండల( Vemulapalle ) పరిధిలోని పలు గ్రామాల్లో సామాన్యులే టార్గెట్ గా రోజువారీ,వారం చిట్టీలతో ఫైనాన్స్ వడ్డీ మాఫియా చెలరేగిపోతుంది.ఇంతకు ముందు పట్టణాలకే పరిమితమైన గిరిగిరి దందా ఇప్పుడు పల్లెలకు కూడా పాకింది.పల్లెల్లో చిరు వ్యాపారులు, రోజువారీ...

Read More..

వాట్సాప్‌ నుంచి వేరే యాప్‌లకూ మెసేజ్‌లు...!

నల్లగొండ జిల్లా:వాట్సాప్‌ నుంచి సిగ్నల్,టెలిగ్రామ్‌ వంటి ఇతర యాప్‌లకూ మెసేజ్‌లను పంపుకోవచ్చు.దీనికి అనువుగా కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌లో త్వరలో తీసుకురానున్నారు.దీంతో ఇతర సామాజిక మాధ్యమాల వేదికలపైనా వాట్సాప్‌ నుంచి మెసేజ్‌లను షేర్‌ చేసుకోవచ్చు.ఇతర చాట్స్‌ కోసం ప్రత్యేకంగా,విడిగా ఒక చాట్‌ ఇన్‌ఫో...

Read More..

Brs Mla : కమలం ఆకర్ష్ కు ఆకర్షితుడైన ఓ గులాబీ మాజీ ఎమ్మెల్యే...?

ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgoonda )కు చెందిన ఓ గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే చూపు కమలంపై పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.రాష్ట్రంలో బీఆర్ఎస్( BRS ) అధికారం కోల్పోవడం,కాంగ్రెస్ మరింత బలపడడంతో ఇక బీఆర్ఎస్ తో లాభం లేదని భావించిన సదరు...

Read More..

బీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారు:దేవరకొండ ఎమ్మేల్యే

నల్లగొండ జిల్లా:200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై తప్పుడు ప్రచారాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మతి స్థిమితం కోల్పోయి,అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ హెచ్చరించారు.శనివారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి...

Read More..

రేపు పల్స్ పోలియో

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.ప్రతిసారి రెండు చుక్కలు,పోలియోపై నిరంతరంగా విజయం సాధిస్తుందని,అందుకే దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగుతుందన్నారు.ఆదివారం ఉదయం 7-00 గంటల...

Read More..

జీరో విద్యుత్ బిల్లులు అందచేసిన ఎమ్మేల్యే కుందూరు జైవీర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:తిరుమల గిరి (సాగర్) మండలం నాయకుని తండా, తిమ్మాయిపాలెం గ్రామాల్లో విద్యుత్ వినియోగదారులకు గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల ఉచిత విధ్యుత్ జీరో బిల్లులను నాగార్జునసాగర్ ఎమ్మేల్యే కుందూరు జైవీర్ రెడ్డి అందచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్...

Read More..

5 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన ఊరే శ్రీనివాస్ ఇంటిలో అక్రమ రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు వచ్చిన పక్కా సమాచారంతో మర్రిగూడ ఎస్ఐ రంగారెడ్డి నేతృత్వంలో శనివారం పోలీసులు దాడి చేశారు.ఇంటిలో 5 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా...

Read More..

నాంపల్లి ప్రసాద్ వైన్స్ నిర్వహకం...పిల్లలతో మద్యం సరఫరా...!

నల్లగొండ జిల్లా: పదహారేండ్లు కూడా నిండని విద్యార్దులతో బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ( Munugode Assembly constituency ) పరిధిలోని నాంపల్లి ప్రసాద్ వైన్స్ నిర్వాహకంపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.మునుగోడు ఎమ్మెల్యే...

Read More..

నల్గొండ జనరల్ హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం

నల్లగొండ జిల్లా: నల్లగొండ ప్రభుత్వాసుపత్రి మరోసారి వార్తల్లోకి ఎక్కింది.జీతాలు సరిగా రావడం లేదని, వచ్చినా ఏ మాత్రం సరిపోవడంలేదని,ఆయా సంస్థల అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇటీవలే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేయగా స్పందించిన మంత్రి జీవో నెం.60 ప్రకారం వారి...

Read More..

కుడి కాలువకు త్రాగునీటి విడుదల..!

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ జలాశయం నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి త్రాగునీటి అవసరాలకు ఎన్ఎస్పీ అధికారులు శుక్రవారం కుడి కాలువకు నీటిని విడుదల చేశారు.రోజుకి 6 వేల క్యూసెక్కుల చొప్పున 9 రోజుల పాటు మొత్తం 3 టీఎంసీల నీటిని విడుదల...

Read More..

పాత జడ్పీ ఆఫీస్ ఆడిటింగ్ సెక్షన్ లో అగ్నిప్రమాదం

నల్లగొండ జిల్లా: నల్లగొండలో పలు అధికార కార్యాలయాల్లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల వెనుక దాగి ఉన్న అసలు మర్మం ఏమిటో అర్థంకాక జిల్లా ప్రజలు తలల పట్టుకుంటున్నారు.గతంలో నల్గొండ విద్యాశాఖ అధికారి,మున్సిపల్ ఆఫీసుల్లో ఫైల్స్ భద్రపరిచిన గదుల్లో అగ్నిప్రమాదం జరిగి...

Read More..

నెగ్గిన హాలియా మున్సిపల్ అవిశ్వాసం...!

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఒక్కో మున్సిపాలిటీని అవిశ్వాసం ద్వారా దక్కించుకుంటున్న అధికార కాంగ్రెస్ ఖాతాలోకి నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని హాలియా మున్సిపాలిటీ కూడా చేరిపోయింది.గురువారం మిర్యాలగూడ ఆర్డీవో చెన్నయ్య సమక్షంలో నిర్వహించిన ప్రత్యేక మున్సిపాలిటీ సమావేశంలో...

Read More..

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్:డిఎస్పీ రాజశేఖర్ రాజు

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ నియోజకవర్గ( Miryalaguda Assembly Constituency ) పరిధిలో పార్కింగ్ చేసిన వాహనాలే టార్గెట్ గా అద్దాలు పగల గొట్టి డబ్బులు దొంగిలిస్తూ పోలీసులకు చిక్కకుండా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలపై వార్తాపత్రికల్లో ప్రచురించిన కథనాలను మిర్యాలగూడ పోలీసులు సవాల్...

Read More..

పంటపొలాల్లో ప్రత్యక్షమైన మెుసలి పట్టుకెళ్ళిన ఫారెస్ట్ అధికారులు...!

నల్లగొండ జిల్లా:త్రిపురారం మండల కేందానికి చెందిన కోడి నాగయ్య పంట పొలంలో గురువారం మెుసలి ప్రత్యక్షం కావడం కలకలం రేపింది.రైతు నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.గురువారం ఉదయం వరి పంటకు నీరు పెడదామని వెళ్లగా పొలంలో భారీగా దారులు ఉండటంతో అనుమానం...

Read More..

ఇంటర్ విద్యార్థులకు నిమిషం నిబంధన సరికాదు:జాజుల లింగంగౌడ్

నల్లగొండ జిల్లా:ఇంటర్ విద్యాశాఖ అధికారుల అనాలోచిత వైఖరి విద్యార్థులకు శాపంగా మారిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.ఇంటర్ పరీక్షల్లో నిమిషం ఆలస్యం నిబంధనను అధికారులు అమలు పరచడం వల్ల విద్యార్థుల బంగారు భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతున్నదని,ఒక్క...

Read More..

మిర్యాలగూడలో సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ప్రజాపాలన మొదలైందని, రెండున్నర నెలల్లోనే నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్...

Read More..

ట్రాక్టర్ కు ఎమ్మెల్యే బొమ్మతో అక్రమ ఇసుక రవాణా...!

నల్లగొండ జిల్లా:వేములపల్లి మండలంలో పలు గ్రామాల్లో కొందరు అక్రమార్కులు సరికొత్త ఇసుక దందాకు తెరలేపారు.స్థానిక ఎమ్మెల్యేను బద్నాం చేసే విధంగా ఇసుక ట్రాక్టర్ కు ఎమ్మేల్యే బొమ్మ వేసుకొని ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.దీనిపైరెవెన్యూ,మైనింగ్,పోలీసు అధికారులు...

Read More..

చిట్టి చేతులతో చేసిన పెద్ద ప్రయోగాలు

నల్లగొండ జిల్లా:త్రిపురారం మండల కేంద్రంలో లిటిల్ ఫ్లవర్,ఆల్ఫా పాఠశాల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సైన్స్ ఎక్స్పో వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాఠశాలల విద్యార్దులు చిన్ని మేధస్సును ఉపయోగించి చిట్టి చేతులతో చేసిన పెద్ద ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి త్రిపురారం...

Read More..

ఒక్క నిమిషం ఎపెక్ట్ తో ఇంటర్ పరీక్షకు నిరాకరణ..!

నల్లగొండ జిల్లా:జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీటియట్ పరీక్షల్లో( Intermediate Examinations ) విద్యార్దులకు ఒక్క నిమిషం ఎఫెక్ట్ పడింది.ఉదయం 9గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్( Inter first year ) మొదటి పరీక్ష ప్రారంభం కాగా నిమిషం నిబంధన నేపథ్యంలో అధికారులు...

Read More..

Nalgonda : తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు జాతరలు: ఎమ్మెల్యే బిఎల్ఆర్

జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి( MLA Battula Lakshma Reddy ) అన్నారు.సోమవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం శివారులో జరిగిన శ్రీశ్రీశ్రీగంగమ్మతల్లి జాతర ఉత్సవాల్లో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్( Kethavath...

Read More..

మినీ అంగన్వాడీలకు అప్గ్రేడ్ పత్రాలు అందజేసిన నకిరేకల్ ఎమ్మేల్యే

నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న వర్కర్లను అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన కాపీలను సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం మినీ అంగన్వాడీలకు అందజేశారు.ఎమ్మేల్యే...

Read More..

తెలంగాణ గురుకుల టీజీటీ తుది ఫలితాలు విడుదల

నల్లగొండ జిల్లా:ఎంతో మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టిజిటి( TGT ) ఉ ద్యోగ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి.ఆదివారం సాయంత్రం ఈ ఫలితాలను గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్ లో ఉంచింది.గురుకులాల్లో 4,020 పోస్టులు...

Read More..

సంక్షోభంలో సంక్షేమ హాస్టళ్లు...!

నల్లగొండ జిల్లా: మర్రిగూడ మండల కేంద్రంలోని ఎస్సీ,బీసీ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనాల్లో కనీస వసతులు లేక సమస్యల వలయంలో చిక్కుకున్నాయి.గృహాలలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.ఎస్టీ వసతి గృహానికి మాత్రమే సొంత భవనం ఉన్నది.అద్దె...

Read More..

తెలంగాణలో నేడు, రేపు వర్ష సూచన...!

నల్లగొండ జిల్లా: బంగాళాఖాతంలో కొన సాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నేడు,రేపు రెండు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు న్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌,నిజామాబాద్‌, జగిత్యాల,వికారాబాద్‌,...

Read More..

లక్ష్మణపురం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:నాంపల్లి మండల పరిధిలోని లక్ష్మణపురం ప్రాజెక్టు(Lakshmanapuram project ) నిర్మాణ పనులను ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ( Komatireddy Raj Gopal Reddy ) పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి జైల్ సింగ్ ను వివరాలు అడుగగా...

Read More..

గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్: ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

నల్లగొండ జిల్లా: గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఉద్ధరణ కోసం చేసిన కృషి ఎనలేనిదని, ఆయన చూపిన బాటలో గిరిజనులంతా ఐక్యతతో నడవాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు.ఆదివారం నందికొండ...

Read More..