కేసీఆర్ సభకు హాజరై పోతుండగా ప్రమాదంలో యువకుడు మృతి

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రం హాలియా పట్టణంలో మంగళవారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరై తిరిగి వెళ్తుండగా హాలియా పట్టణ పరిధిలోని పంగవాని కుంట వద్ద రెండు బైక్స్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో

 Young Man Died In An Accident While Attending Kcr Meeting, Young Man Died , Acci-TeluguStop.com

పర్వేదుల గ్రామ పరిధిలోని సుద్దభావి తండాకు చెందిన రమావత్ బాలు(25) అక్కడిక్కడే మృతి చెందగా,మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.గాయపడిన యువకుడిని దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube