నల్గొండ జిల్లా అర్జాలబావి ప్రాంతంలో ఉద్రిక్తత

నల్గొండ జిల్లా అర్జాలబావి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది.

 Tension In Arjalabavi Area Of ​​nalgonda District-TeluguStop.com

ఇటీవల పార్టీలో చేరిన కౌన్సిలర్ తో కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి వచ్చారు.ఈ క్రమంలో కౌన్సిలర్ ను స్థానికులు అడ్డుకున్నారు.

దీంతో అడ్డుకున్న స్థానికులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దాడి చేయించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube