నల్లగొండ జిల్లా:em>రేషన్ కార్డు( Ration card ) ఉన్నవారికి రాష్ట్ర పౌరసరఫరాల అధికారులు కీలక సూచనలు చేశారు.రేషన్ కార్డుల E-KYCని జనవరి 31వ తేదీలోపు చేయించుకోవాలని అధికారులు తెలిపారు.
రేషన్ కార్డు/ఆహారభద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పారు.సమీప రేషన్ డీలర్ ( Ration Dealer )వద్ద మాత్రమే ఈ పాస్ మెషీన్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాలని సూచించారు.