నల్లగొండ జిల్లా: టీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు.
మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, బస్సులు పాడువుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.