రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

నల్లగొండ జిల్లా:తిప్పర్తి మండల పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ బట్ల గ్రామానికి చెందిన కంభం రవి(30) అక్కడికక్కడే మృతి చెందాడు.ద్విచక్ర వాహనంపై వెళుతున్న మృతుడు డివైడర్ ను ఢీ కొట్టి కింద పడగా వేగంగా వస్తున్న గుర్తు తెలియని లారీ ఢీ కొట్టడంతో

 A Young Man Died In A Road Accident, Young Man Died , Road Accident, Nalgonda D-TeluguStop.com

ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube