ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ పాఠం షురూ..!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన ప్రారంభమైంది.ఇప్పటికే 41 స్కూళ్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి రాగా, నిన్న(శనివారం) మరో 383 స్కూళ్లలో ప్రారంభించారు.

 Ai Lessons Begin In Government Schools, Ai Lessons , Government Schools, Nalgond-TeluguStop.com

పలు చోట్ల కలెక్టర్లు, డీఈవోలు ప్రారంభించారు.విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఏఐని వినియోగించుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube