నేటి నుంచే ఒంటిపూట బడులు షురూ...!

నల్లగొండ జిల్లా:నేటి నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు ప్రారంభం.వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.అయితే పదో తరగతి పరీక్షలు జరిగే స్కూల్స్ మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంట వరకు ఉంటాయని,విద్యా సంవత్సరం లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23వ,తేదీ వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

 Half-day Classes Start From Today...!,half-day Classes , Telangana, Nalgonda Dis-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube