నల్లగొండ జిల్లాలో నయా యాప్ మోసం వెలుగులోకి...!

నల్లగొండ జిల్లా: వీఐపీ యాప్ లో పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతుందని నమ్మించిన కేటుగాళ్లు జనం చేత చైన్ సిస్టం ద్వారా కోట్లలో పెట్టుబడులు పెట్టించి బురిడీ కొట్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మొదట్లో కొందరికి ప్రాఫిట్ ఆశ చూపి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించారు.

 New App Fraud Comes To Light In Nalgonda District, New App Fraud , Nalgonda Dist-TeluguStop.com

పెట్టిన పెట్టుబడికి ప్రాఫిట్ రాకపోవడంతో భాదితులకు అనుమానం వచ్చి చూడగా

యాప్ బ్లాక్ అవ్వడంతో మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు.రెట్టింపు డబ్బు వస్తుందన్న ఆశతో అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టిన కొందరు భాదితులు మోసపోయామని తెలుసుకుని వందలాది మంది భాదితులు నల్లగొండ డీఎస్పీ శివరామ్ రెడ్డిని ఆశ్రయించారు.

డీఎస్పీ శివరామ్ రెడ్డి నేతృత్వంలో నల్గొండ రూరల్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టినట్లు సమాచారం.మహారాష్ట్రలోని పూణే వేదికగా యాప్ ఆపరేట్ అయినట్టు పోలీసుల అనుమానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube