స్టేట్ ర్యాంక్ సాధించిన గిరిజన విద్యార్దిని

నల్గొండ జిల్లా:పెద్దవూర మండలం పాల్తితండాకు చెందిన పాల్తి శంకర్ నాయక్, సరోజ దంపతుల కూతురు పాల్తి స్రవంతి మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 460/470 మార్కులతో ఎంపీసీ విభాగంలో స్టేట్ ర్యాంక్ సాధించింది.

 Tribal Student Who Achieved State Rank, Tribal Student , State Rank, Nalgonda Di-TeluguStop.com

మారుమూల తండాలో పుట్టి న్యూ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల హైదరాబాదులో చదువుతూ పట్టుదలతో స్టేట్ ర్యాంక్ సాధించిన చిన్నారికి కుటుంబ సభ్యులు, బంధువులు,గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube