జె.ఎస్.డి టౌన్ షిప్ అక్రమ వెంచర్ పై ఆర్డీవోకు ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గట్టుకు వెళ్ళే దారిలో జె.ఎస్.

 Complaint To Rdo Regarding Illegal Venture In Jsd Township, Ramaswamy Ghat , Mun-TeluguStop.com

డి టౌన్ షిప్ పేరుతో సీలింగ్ భూమిలో అక్రమంగా వెంచర్ వేసి అమ్మకాలకు సిద్ధమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హుజూర్ నగర్ రెవిన్యూ డివిజన్ అధికారులకు పిర్యాదు చేసినట్లు ముండ్ల నగేష్ చెప్పారు.వెంచర్ ఏర్పాటు చేసిన భూమి ప్రభుత్వ రికార్డుల ప్రకారం సీలింగ్ కింద ఉందని,ఇదే విషయంపై గతంలో కలెక్టర్,తహసీల్దార్ కు ఫిర్యాదుతో పాటు లోకాయుక్తలో కేసు వేయగా విచారణ జరుగుతుందని,38-ఈ రక్షిత కౌలుదారు ఆర్డీవో దగ్గర పెండింగ్ ఉన్నదన్నారు.

ఐనా కూడా సీలింగ్ భూమిని నాలాగా మార్చి ప్రభుత్వానికి చెందాల్సిన కోట్లాది రూపాయలు రాకుండా జె.ఎస్.డి టౌన్ షిప్ పేరుతో అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్ల అమ్మకాలకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు.ఈవిషయంలో సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube