నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో ఇద్దరు మహిళా ఐపీఎస్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది.ఈ మేరకు పోలీసు శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
ప్రస్తుతం నల్గొండ ఎస్పీగా ఉన్న అపూర్వ రావును సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా బదిలీ చేస్తున్నట్లు ఉత్తుర్వుల్లో పేర్కొంది.అపూర్వరావు స్థానంలో నల్గొండ ఎస్పీగా చందనా దీప్తిని నియమించింది.