ప్రజాపాలనను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి:నాంపల్లి జెడ్పీటీసీ ఏవి రెడ్డి

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం 6 గ్యారంటీల ప్రజాపాలనను అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాంపల్లి మండల జెడ్పీటిసి ఏవి రెడ్డి( ZPTC AV Reddy ) అన్నారు.గురువారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని పసునూరు,నామ నాయక్ తండా,వడ్డేపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు.

 Everyone Should Take Advantage Of Public Governance Nampally Zptc Av Reddy , Nam-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకే ప్రభుత్వ ఫలాలు అందే విధంగా చూసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక తహసిల్దార్ దేవసింగ్,మండల కోఆప్షన్ సభ్యుడు ఎస్కే.

అబ్బాస్, స్థానిక సర్పంచ్ లు,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube