నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుండి వరద వస్తుంది.దీనితో బుధవారం ప్రాజెక్ట్ అధికారులు 6 గేట్లు పైకెత్తి 6,259 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.ప్రాజెక్ట్ ఎడమ కాలువకు 236,కుడి కాలువకు 275.89 క్యూసెక్కుల నీటి దిగువకు విడుదల చేశారు.ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 642.50 అడుగులకు చేరుకుంది.
మూసీకి వరద నీరు
Latest Nalgonda News