జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను( Pawan Kalyan ) వైసీపీ ఎంపీ బాలశౌరి( YCP MP Balashowry ) కలవనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ తో ఆయన భేటీ కానున్నారు. అయితే...
Read More..కృష్ణా జిల్లా గుడివాడ: చంద్రబాబుపై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని.కొడాలి నాని కామెంట్స్.నేడు గుడివాడలో టిడిపి వర్ధంతి చేసి, చంద్రబాబు పిండం పెట్టాడు.తనపై,సీఎం జగన్ పై పిచ్చి ఆరోపణలు చేసి, సొల్లు నాయుడు వెళ్ళాడు.సీఎంలుగా వైఎస్ఆర్, జగన్ హయాంలో...
Read More..వైసీపీ( YCP ) పార్టీ వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.ఆ పార్టీ అధినేత సీఎం జగన్( CM Jagan ) పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో… సర్వేలు చేయించుకుని వాటి ఫలితాలు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మేనల్లుడు వైయస్ రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు.గురువారం హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్ లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ మరియు సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు షర్మిల పార్టీలకు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయం రసవత్తరంగా మారుతోంది.ప్రధాన రాజకీయ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.ఎన్నికలకు ఇంక మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు, మేనిఫెస్టో విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇదే సమయంలో టికెట్ దొరకని...
Read More..ఏపీలో జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు మరియు ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోపై రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి.2014లో గెలిచిన విధంగా వచ్చే ఎన్నికలలో గెలవాలని భావిస్తున్నాయి.ఎట్టి...
Read More..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) గురువారం గుడివాడ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై స్థానిక వైసీపీ నాయకులపై విమర్శల వర్షం కురిపించారు.ఎన్నికల సమయంలో ఓ మోసగాడు ముద్దులు...
Read More..నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు( MP Raghuramakrishna Raju ) సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత సంక్రాంతి నేపధ్యంలో తన నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది.దీంతో భారీ ఎత్తున స్థానిక నాయకులు స్వాగతం పలికారు.హైకోర్టు పర్మిషన్ తో భద్రత మధ్య రఘురామకృష్ణ...
Read More..నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.ఎమ్మెల్యే సంజీవయ్య( Kiliveti Sanjeevaiah )కు టికెట్ ఇవ్వకూడదని వెదురుపట్టులోని మామిడితోటలో ఆయన వ్యతిరేక వర్గం సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రామ్మోహన్ రెడ్డి( Rammohan Reddy ) మామిడితోటలో వ్యతిరేక...
Read More..ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీ లను ఏర్పాటు చేశారు .ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘట్ కు( NTR Ghat ) జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తన...
Read More..చాలాకాలంగా నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ ను( Jr NTR ) పక్కన పెడుతూ వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.దీనికి తగ్గట్లుగానే టిడిపి లోను గతంలో కీలకంగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు.అయితే ఆ...
Read More..తెలంగాణలోని కాంగ్రెస్( Telangana Congress ) ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను( Six guarantees ) అమలు చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి( Renuka Chowdhury ) అన్నారు.కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల గురించి ఆలోచిస్తుందని తెలిపారు. మాజీ మంత్రి పువ్వాడ...
Read More..హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్( NTR Ghat ) వద్ద జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది.టీడీపీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఆదేశాలతోనే ఫ్లెక్సీలను తొలగించారని అభిమానులు ఆరోపిస్తున్నారు.ఈ...
Read More..టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడ( Gudivada ) నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారింది.టీడీపీ ( TDP ) నిర్వహించే రా కదలి రా సభలో చంద్రబాబు( Chandrababu Naidu ) పాల్గొననున్నారు.ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో ఏర్పాటు చేసిన...
Read More..ఏపీలో వైసిపి( YCP ) మరోసారి అధికారంలోకి రాకుండా చేయడంతో పాటు , తాము అధికారంలోకి వచ్చే విధంగా టిడిపి , జనసేన పార్టీలు( TDP Janasena ) పొత్తులు పెట్టుకున్నాయి.తమ రెండు పార్టీలు కలిస్తే ఏపీలో అధికారంలోకి రావడం సులువు...
Read More..డీపీఎల్ , నాన్ డీపీఎల్ , ఐడి లిక్కర్ ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్( Election Commission ) వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం…తనిఖీల్లో భాగంగా 352 లీటర్లు మద్యం ఒక గోడౌన్ లో పట్టుకున్నాం. ఢిల్లీ,...
Read More..ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల</em( YS Sharmila ) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ని కలవడం జరిగింది.హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలిసి త్వరలో జరగనున్న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను( Sankranti holidays ) పొడిగించింది.షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తారీఖు స్కూల్స్ రీ ఓపెన్ చేయాలి.కానీ తాజాగా సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించడం జరిగింది.దీంతో ఈనెల 22న పాఠశాలలు మళ్ళీ...
Read More..ఇటీవల హ్యాకర్లు రెచ్చిపోతున్నారు.చాలామంది రాజకీయ నాయకుల అకౌంటులతో పాటు పార్టీల అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లను హ్యక్ చేస్తున్నారు.ఈ అకౌంట్లను హ్యాక్ చేసి.డీపీలు మార్చడంతో పాటు సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు.రాజకీయ నేతలు ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు వరుసగా...
Read More..వచ్చే పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి కాంగ్రెస్ కొద్దిగా పుంజుకోవడం జరిగింది.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.ఆ పార్టీకి మంచి మైలేజ్ తీసుకురావడం జరిగింది.గత ఏడాది కర్ణాటక, తెలంగాణ( Karnataka, Telangana )...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి శ్రీ రాపాక ( Shree Rapaka )అందరికీ సుపరిచితురాలే.దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆమెతో “కాత్యాయని” ( Kaatyaayani )అనే సినిమా తెరకెక్కించటం జరిగింది.కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో శ్రీ రాపాక...
Read More..తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది.ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్( Balmoor Venkat ) పేర్లను వెల్లడించింది. ఈ మేరకు ఇద్దరి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది.దీంతో పార్టీ నేత...
Read More..తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) సీరియస్ అయ్యారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి బీఆర్ఎస్ పై బురద జల్లేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. శ్వేతపత్రంతో వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారని హరీశ్...
Read More..విజయవాడ నగర వైసీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్( Boppana Bhavakumar ) పార్టీని వీడనున్నారు.ఈ క్రమంలోనే ఆయన ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) ను బొప్పన కలిశారు.కాగా ఈ...
Read More..తెనాలి నియోజకవర్గ టీడీపీలో జనసేన( Janasena ) పొత్తు చిచ్చు పెట్టింది.తెనాలి టికెట్ ను జనసేన నేత నాదెండ్ల మనోహార్ కు( Nadendla Manohar ) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో నియోజకవర్గ టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్( Alapati Rajendra...
Read More..ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతుండగా, హడావుడిగా వైఎస్ షర్మిలకు( YS Sharmila ) ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో పాటు, అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ తరపున అభ్యర్థులను నిలబెడతామంటూ ప్రకటన చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.ఏపీ, తెలంగాణ విభజన...
Read More..తెలంగాణ రాష్ట్రానికి( Telangana State ) మరో భారీ పెట్టుబడి రానుంది.ఈ మేరకు రాష్ట్రంలో రూ.12,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది.కాగా దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో( CM Revanth Reddy ) అదానీ గ్రూప్...
Read More..తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Telangana Governor Tamilisai Soundara Rajan ) ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్( Twitter ‘X’ Account ) హ్యాక్ అయినట్లు రాజ్ భవన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు రాజ్ భవన్ అధికారులు...
Read More..విజయవాడలో ( Vijayawada ) పొలిటికల్ హీట్ పెరుగుతోంది.పార్టీల్లో బుజ్జగింపులు, సంప్రదింపులు కొనసాగుతున్న నేపథ్యంలో అర్బన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.తాజాగా విజయవాడ అర్బన్ కు చెందిన కీలక వైసీపీ నేత బొప్పన భవకుమార్( Boppana Bhavakumar ) ఆ పార్టీకి గుడ్...
Read More..త్వరలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు( AP Elections ) జరగబోతున్నాయి.ఈ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని , ఏ పార్టీతోను పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని , ఇప్పటికే వైసిపి అధినేత ,...
Read More..వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న టిడిపి, జనసేన( TDP, Jana Sena ) పార్టీలు దానికి అనుగుణంగానే వ్యూహాలను రూపొందిస్తున్నాయి.కచ్చితంగా తమ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణను మొదలుపెట్టాయి.వైసిపి ( YCP...
Read More..ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలనీ నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదల చేశారు.దీంతో వైయస్సార్ షర్మిల( YS Sharmila ) తనకి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడం పై పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.తనపై పెట్టుకున్న...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగునున్నాయి.2019 కంటే 2024 ఎన్నికలను ప్రధాన పార్టీల నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేయనుంది.టీడీపీ జనసేన( TDP Janasena ) పార్టీలు కలసి పోటీ చేయబోతున్నాయి.ప్రభుత్వ...
Read More..ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి.ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ అవుతున్న నాయకుల లిస్టు రోజు రోజుకి పెరుగుతుంది.2019 కంటే 2024 ఎన్నికలు చాలా సీరియస్ గా సాగుతున్నాయి.ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో రాజకీయంగా చోటు చేసుకుంటున్నా పరిణామాలు ఏపీ రాజకీయాలనీ రసవతరంగా మారుస్తున్నాయి.జనవరి మొదటి వారంలో వైయస్ షర్మిల( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం తెలిసిందే.ఈ క్రమంలో నేడు...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan klayan )సంక్రాంతి వేడుకలలో ఘనంగా పాల్గొంటున్నారు.మొదటిరోజు భోగి వేడుకలలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి.అమరావతి రైతులతో జరుపుకోవడం జరిగింది.ఆ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించిన ఉత్తర్వులను భోగిమంటలలో కాల్చడం జరిగింది.అమరావతి రైతుల...
Read More..వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పార్టీ శ్రేణులను టెన్షన్ పెట్టిస్తున్నారు.ముఖ్యంగా నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు వ్యవహారం ఆ పార్టీలో పెద్ద సంచలనంగానే మారింది.ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలపై( Sitting MLAs ) పెద్ద ఎత్తున ప్రజల్లో...
Read More..టికెట్ల కేటాయింపులు ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) కు తలపోట్లు వస్తూనే ఉన్నాయి.టిక్కెట్లు దక్కని వారంతా అసంతృప్తికి గురై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం , మరి కొంతమంది...
Read More..దేశంలో మరో మూడు నెలలలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్( Chandrasekhar ) నీ ఆ పార్టీ అధిష్టానం నియమించింది.యూపీకి చెందిన చంద్రశేఖర్.ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.ఈ మేరకు బీజేపీ...
Read More..కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) వికారాబాద్ జిల్లా అనంతగిరిలో పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా అనంతగిరి పర్యాటక అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేశారు.త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని కూడా స్పష్టం చేశారు.కేంద్ర...
Read More..బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయిన శివాజీ( Sivaji ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ షో ద్వారా ఓపికతో ఉండటం నేర్చుకున్నానని ఆయన అన్నారు.నన్ను నేను కంట్రోల్ చేసుకుని ఉన్నానని అయితే తప్పును ఎప్పుడూ అంగీకరించనని...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS ) ఓటమి చెందిన దగ్గర నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్( KCR ) ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు.పెద్దగా జనాల్లోకి రావడం లేదు.పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.మరోవైపు చూస్తే లోక్...
Read More..టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ఫోటో నేలకేసి కొట్టి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు కు( Rayapati Rangarao ) ఇంకా టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) రాబోతున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాయి.ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరోపక్క మేనిఫెస్టో రూపకల్పన పనులలో నిమగ్నమయ్యారు.ఈ సంక్రాంతి పండుగ అనంతరం ఎన్నికల...
Read More..తెలంగాణ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్…( Bandi Sanjay ) పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉందని అన్నారు.కాంగ్రెస్ పార్టీలో చాలామంది కేసిఆర్( KCR ) కోవర్ట్ లు ఉన్నారని ఆరోపించారు.పార్లమెంట్ ఎన్నికల తర్వాత...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఏపీలో ప్రధాన పార్టీలు ప్రస్తుతం అభ్యర్థుల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇదే సమయంలో మరొక మేనిఫెస్టో రూపకల్పనపై కూడా గట్టిగానే శ్రద్ధ పెట్టడం జరిగింది.ఇప్పటికే కొన్ని పార్టీలు హామీలు కూడా ప్రకటించాయి.ఇదిలా ఉంటే...
Read More..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) రేపటి నుంచి 18 వరకు విదేశీ పర్యటన చేపట్టనున్నారు.సీఎం రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన.దావోస్ లో( Davos ) జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ కి...
Read More..ఎంపీ బీఫారం టికెట్ కోసం కేశినేని నాని అమరావతిపై విషం చిమ్ముతున్నాడు.అమరావతిపై నాని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలిచంద్రబాబు, లోకేష్( Chandrababu, Lokesh ) లపై విషం చిమ్ముతున్న నాని ఆరుగురు ఎమ్మెల్యేలను బొందపెట్టి వైసీపీ నేతలతో చేతులపై చేతులు వేసుకుని...
Read More..టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu naidu )కఠిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లే విధంగా కనిపిస్తున్నారు.ఇప్పటికీ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పార్టీ టికెట్ల కేటాయింపు విషయంలో అన్ని మొహమాటలను పక్కన పెట్టారు.గెలుస్తారనుకున్న వారికే టికెట్లు కేటాయించారు.సర్వే నివేదికలను పరిగణలోకి...
Read More..అమరావతే( Amaravati ) రాజధాని అని తాను, జనసేనాని పవన్ కల్యాణ్ హామీ ఇస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.అమరావతి నుంచి పేదల పాలన ప్రారంభం అవుతుందని తెలిపారు. దేవతల రాజధానిని రాక్షసులు పాలిస్తున్నారని చంద్రబాబు( Chandrababu naidu ) విమర్శించారు.85...
Read More..తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.ముఖ్యంగా ఏపీలో ఈ పండుగా సందడి అంతా ఇంతా కాదు.ప్రజలంతా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటే.ఏపీలోని రాజకీయ పార్టీలు( Political parties ) మాత్రం పొలిటికల్ సంక్రాంతిలో బిజీబిజీగా ఉన్నాయి.ఈ సంక్రాంతి తరువాత నుంచి...
Read More..సంక్రాంతి కానుకగా ఏపీ నిరుద్యోగులకు మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) కీలక ప్రకటన చేశారు.సంక్రాంతి తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు.పోస్టుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.డీఎస్సీ నోటిఫికేషన్( DSC Notification ) గురించి ఇప్పటికే ముఖ్యమంత్రితో...
Read More..ఎన్నికలు దగ్గర పడే కొలది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలకి మూడు నెలలు మాత్రమే సమయం ఉంది.దీంతో చాలామంది నాయకులు పార్టీలు మారుతున్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ.ఇన్చార్జిల మార్పుల పేరుతో విడుదల చేస్తున్న జాబితాలలో పేర్లు లేనివాళ్లు ఆ పార్టీకి...
Read More..మచిలీపట్నం ఎంపీ బాలశౌరి( Balashowry ) వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.అనంతరం కొద్దిసేపటికే జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్లు పేర్కొన్నారు.“శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను” అని పోస్ట్...
Read More..సంక్రాంతి పండుగ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది.హైదరాబాద్ విజయవాడ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.వీకెండ్ కావటంతో పాటు పండుగ రావటంతో హైదరాబాద్ విజయవాడ మధ్య రహదారులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి.చాలామంది స్వస్థలాలకు వస్తున్నారు.తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే...
Read More..ఏపీలో 2024 ఎన్నికల వాతావరణం వాడి వేడిగా ఉంది.ఈ క్రమంలో వచ్చే ఎన్నికల విషయంలో అభ్యర్థులకు సంబంధించి వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి.ప్రతి నియోజకవర్గంలో సర్వేలు చేయించుకుని వాటి ఫలితాల ఆధారంగా అధ్యక్షుడు సీఎం జగన్( CM YS...
Read More..కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం: గుంటూరు సిఐడి కార్యాలయానికి( Guntur CID Office ) టిడిపి అధినేత చంద్రబాబు.హైదరాబాదు నుండి హెలికాప్టర్ లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు.గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబు( Chandrababu Naidu ) స్వాగతం పలికిన...
Read More..మరికొద్ది నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ గెలవాలనే లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ఉంది .ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వెలువడడం , అధికారంలోకి రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లోను తమకు తిరుగుండదని...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబును( Chandrababu ) కలిసిన తరువాత వైఎస్ షర్మిల( YS Sharmila ) కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుని తన కుమారుడు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించానని తెలిపారు.వివాహానికి వస్తానని చంద్రబాబు చెప్పారన్న షర్మిల వైఎస్ఆర్ తో స్నేహం గురించి చంద్రబాబు...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) నివాసానికి వైఎస్ షర్మిల( YS Sharmila ) వెళ్లారు.ఇందులో భాగంగా తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందించారు.తన కుమారుని పెళ్లి వేడుకకు కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబును షర్మిల...
Read More..ముఖేష్ గౌడ్( Mukesh Goud ).పరిచయం అవసరం లేని పేరు.ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్( Hyderabad ) నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు.తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా అందరికి సుపరిచితమే.ఏమీ ఆశించకుండా...
Read More..ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) రానున్నాయి.ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న వైసీపీ( YCP ) మరోసారి విజయాన్ని సాధించేందుకు సమాయాత్తం అవుతోంది.ఇందులో భాగంగా కీలక సమావేశాలను నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, సీఎం...
Read More..ఏపీలో రాజకీయ చిత్రం ఏ క్షణంలో ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కావడం లేదు.ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వలసలు జోరెందుకున్నాయి.వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టిడిపి , జనసేనలు( TDP, Janasena ) పొత్తు పెట్టుకోగా ,...
Read More..ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీకి( TDP ) మరో షాక్ తగిలింది.ఇటీవలే విజయవాడ ఎంపీ కేశినేని పార్టీని వీడిన సంగతి తెలిసిందే.తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత రాయపాటి రంగారావు( Rayapati Rangarao ) టీడీపీకి రాజీనామా చేశారు.ఈ...
Read More..నేడు స్వామి వివేకానంద జయంతి.స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం( National Youth Day ) సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో యువతీయువకులతో పవన్ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా పవన్ ప్రసంగిస్తూ.వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం( TDP...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే కొలది రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ అవుతున్న నాయకులతోపాటు పార్టీలకు రాజీనామాలు చేసే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.ముఖ్యంగా అధికార పార్టీలో ఇన్చార్జిల...
Read More..2024 ఎన్నికలలో గెలుపే దిశగా వైసీపీ అధినేత సీఎం జగన్( YCP CM YS Jagan ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుని ప్రజా...
Read More..ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే కొలది రాజీనామాల పర్వం కొనసాగుతోంది.ఇదే సమయంలో ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జాయిన్ అయ్యే నాయకుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.మొన్ననే విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి...
Read More..వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు( YCP MP Raghu Rama Krishna Raju ) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.2019 ఎన్నికలలో నరసాపురం నియోజకవర్గం ఎంపీగా గెలిచిన ఆయన గత కొన్ని సంవత్సరాల నుండి పార్టీకి దూరంగా ఉంటూ.నియోజకవర్గంలో కూడా రాని...
Read More..టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న కామెంట్స్.కేశినేని నాని అవినీతి పరుడు నిరూపించడానికి మేం సిద్దం.కేశినేని నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత.? తిరిగి చెల్లించింది ఎంత.?తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేశినేని నాని వెల్లడించగలరా.? కేశినేని నాని కబ్జాలు...
Read More..బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్( KTR ) పలు సూచనలు చేశారు.ప్రజలు తప్పు చేశారనడం సరికాదన్న ఆయన ఇక నుంచి పార్టీ నేతలు అలా మాట్లాడొద్దని తెలిపారు. రాష్ట్రంలో రెండుసార్లు బీఆర్ఎస్ ను( BRS...
Read More..విజయవాడ సెంట్రల్( Vijayawada Central ) రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.ఇటీవలే సెంట్రల్ నియోజకవర్గానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను( Vellampalli Srinivas ) వైసీపీ అధిష్టానం ఇంఛార్జ్ గా నియమించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో నియోజకవర్గ కార్పొరేటర్లతో వైసీపీ ఇంఛార్జ్...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) రేపు ఉదయం సిట్ కార్యాలయానికి( SIT Office ) వెళ్లనున్నారని తెలుస్తోంది.ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు.ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక మరియు మద్యం కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా( Minister Roja ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అసెంబ్లీ టికెట్లు అమ్ముకునేది చంద్రబాబేనని( Chandrababu ) చెప్పారు.సర్వేల ఆధారంగా వైసీపీ టికెట్లు కేటాయిస్తుందని తెలిపారు.గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులతో ముంచేశారని మంత్రి...
Read More..ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలపై( Lok Sabha Elections ) కూడా వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు పార్టీ అధినేత సీఎం జగన్( CM Jagan ) ఎంపీ ఇంఛార్జులపై కసరత్తు చేస్తున్నారు.గెలుపే లక్ష్యంగా...
Read More..ఇటీవల కాంగ్రెస్( Congress ) కండువా కప్పుకున్న వైఎస్ షర్మిలకు( YS Sharmila ) ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే హడావుడి కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది.షర్మిల ద్వారా పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూసుకుని, వచ్చే ఎన్నికల్లో కొన్ని...
Read More..తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ .ఎక్కడా తనపై విమర్శలు, అసంతృప్తులు రాకుండా చూసుకుంటున్నారు.ముఖ్యంగా పదవుల విషయంలో ఎవరెవరికి కేటాయించాలనే విషయంలో క్లారిటీ గా ఉంటున్నారు.తాను చేపట్టిన నియామకాల విషయంలో ఎటువంటి విమర్శలు...
Read More..ఏపీ అధికార పార్టీ వైసీపీలో( YCP ) టిక్కెట్ల కేటాయింపు వ్యవహారంతో నెలకొన్న గందరగోళాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుంది టిడిపి, జనసేన. వైసీపీలోని అసంతృప్త నేతలను చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది .ఇప్పటికే కొంతమంది పార్టీ కండువాలు కప్పుకోగా , మరి కొంతమంది...
Read More..ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే వైసీపీ( YCP ) టికెట్ల కేటాయింపులు జరుగుతున్నాయి .దీంతో ఆ పార్టీలో పరిస్థితి లో గందరగోళ వాతావరణం నెలకొంది .ఒకవైపు నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ఖరారు చేస్తూనే...
Read More..వైసీపీ ఇన్చార్జిల మార్పు మూడో జాబితా విడుదల చేయడం జరిగింది.మొత్తం 21 మంది పేర్లను ప్రకటించడం జరిగింది.ఇందులో 6 లోక్ సభ, 15 అసెంబ్లీ నియోజ కవర్గాలకు సంబంధించి ఇన్చార్జిలను ప్రకటించారు.ఈ జాబితాలో కేశినేని నాని( Kesineni Nani )ని విజయవాడ...
Read More..2024 ఎన్నికలను వైసీపీ( YCP ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే.ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకత కలిగిన నాయకులను పక్కన పెట్టేస్తూ రెండు జాబితాలను విడుదల చేయడం జరిగింది.మొదటి జాబితాలో 11 మంది రెండో జాబితాలో 27 మందిని.ఇన్చార్జిల మార్పులు చేర్పులు...
Read More..ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఒక పార్టీ నుండి మరొక పార్టీకి నేతలు జాయిన్ అయ్యే పరిస్థితి నెలకొంది.ఈ రకంగానే ఇటీవల ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ( TDP )లో కీలక నేతగా రాణించిన విజయవాడ ఎంపీ కేశినేని...
Read More..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.గత ఏడాది డిసెంబర్ 7వ తారీకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను రద్దు చేయడం జరిగింది.కొంతమంది ప్రభుత్వ...
Read More..సంక్రాంతి పండుగ నేపథ్యంలో భారీగా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సంక్రాంతి పండుగకు నాలుగు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి.మహేష్ బాబు “గుంటూరు కారం”( Guntur Kaaram ), నాగార్జున “నా సామిరంగ”, వెంకటేష్ “సైంధవ”, తేజా సజ్జా “హనుమాన్”...
Read More..తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరగనున్నాయి.కథ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ( Congress )అధికారంలోకి రావడం తెలిసిందే.దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.అయితే ఎన్నికలు సమీపిస్తున్న...
Read More..ఏపీ ఎన్నికలు( AP Elections ) సమీపిస్తున్న తరుణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే ఓటర్ల జాబితాపై ఫోకస్ చేసిన ఈసీ తాజాగా టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోనున్నారు.ఈ మేరకు టీచర్లను( Teachers ) ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియను ఎన్నికల...
Read More..తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.అయోధ్య రామాలయ( Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేతలు రాబోమనడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.అయోధ్య ట్రస్టు ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం సరికాదని కిషన్...
Read More..కృష్ణా జిల్లా గుడివాడ: ఎమ్మెల్యే కొడాలి నాని-చిన్ని సోదరుల ఆధ్వర్యంలో గుడివాడలో ఎన్టీఆర్ టూ వైయస్సార్ మన ఊరు మన సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి.కే కన్వెన్షన్ ప్రాంగణంలో వృషభరాజాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, చర్నాకోల్ తిప్పుతూ జాతీయ స్థాయి ఒంగోలు జాతి...
Read More..బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు( BRS ) భారీ షాక్ తగిలింది.బెల్లంపల్లి మున్సిపాలిటీలో( Bellampally Municipality ) కార్పొరేటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని 21 మంది కౌన్సిలర్లు యోచనలో ఉన్నారని సమాచారం. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఘోర ఓటమి ఎదురైనా, ఆ ఓటమి నుంచి బీజేపీ ఇంకా తేరుకోలేదు.మరోవైపు చూస్తే పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది .ఈ సమయంలో పార్టీ నాయకులు మధ్య ఆధిపత్య పోరు , గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుండడం...
Read More..టీడీపీ నేత ఆలపాటి రాజా ( Alapati Raja ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఆధారాలు లేకుండా తమ పార్టీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు.ఒక్కదాంట్లోనూ ఆధారాలు లేవని కోర్టులే చెప్పాయని ఆలపాటి రాజా తెలిపారు. లేని...
Read More..పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో( Hindupuram ) ఎంపీ టికెట్ కోసం టీడీపీ నేతల( TDP Leaders ) మధ్య పోటీ నెలకొంది.ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( Mla Nandamuri Balakrishna ) ఆమోదం ఉంటే తమకు...
Read More..ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో, వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు.ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థుల ఫైనల్ జాబితాలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.దాదాపు ఈ లిస్టు ఫైనల్ అయింది.విడుదలే చేయాల్సి ఉంది.అసెంబ్లీ టికెట్ ఇవ్వని కొంతమందికి...
Read More..ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ – జనసేన( TDP , Janasena ) గెలుపే లక్ష్యంగా కార్యాచరణను రూపొందిస్తున్నాయి.ఈ మేరకు సంక్రాంతికి టీడీపీ – జనసేన మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.ఇప్పటికే మ్యానిఫెస్టోపై టీడీపీ – జనసేన అధినేతల కసరత్తు...
Read More..ఎన్నికలు సమీపిస్తుండడంతో, ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వలసలు మొదలయిపోయాయి.ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో( YCP ) చేపట్టిన నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు వ్యవహారం ఆ పార్టీ కి పెద్ద తలనొప్పిగానే మారింది.టిక్కెట్ దక్కలేదని, ప్రాధాన్యం...
Read More..ఎప్పటి నుంచో రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ, వైసిపికి దగ్గరగా ఉంటూ వస్తున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఊహించని విధంగా జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు .వైసిపి నుంచి ఎంపీ టికెట్ ఆశించినా, టికెట్ దక్కకపోవడంతో అంబటి రాయుడు చివరకు జనసేనలో...
Read More..ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు( Cricketer Ambati Rayudu ) రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం వైసీపీ పార్టీ అధినేత సీఎం జగన్ సమక్షంలో వైసీపీ( YCP )లో జాయిన్ అయ్యారు.అయితే వారం రోజులు...
Read More..గత ఏడాది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవడం తెలిసిందే.ఈ క్రమంలో ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం( Free Bus ) హామీ ఇచ్చి.దానిని అమలు చేస్తూ ఉంది.తెలుగుదేశం పార్టీ అధినేత...
Read More..విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.టీడీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.తన రాజీనామా లేఖను టీడీపీ చీఫ్ చంద్రబాబుకి పంపించినట్లు ట్వీట్ చేశారు.ఇన్నాళ్ళు పార్టీలో తనకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలకు...
Read More..కర్నూలు జిల్లాలో( Kurnool District ) అధికార పార్టీకి వైసీపీకి షాక్ తగలింది.ఆ పార్టీకి ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్( MP Dr.Sanjeev Kumar ) రాజీనామా చేయనున్నారు.వైసీపీ అధిష్టానం ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోడంతో పార్టీ తీరుపై డాక్టర్ సంజీవ్...
Read More..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి( Rahul Gandhi ) మణిపూర్ ప్రభుత్వం( Manipur Govt ) షాక్ ఇచ్చింది.కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భారత్ న్యాయ యాత్రకు( Bharat Nyay Yatra ) హంసపాదు ఎదురైంది.ఇటీవల నిర్వహించిన భారత్ జోడో యాత్ర...
Read More..మాజీ మంత్రి కేటీఆర్( KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.విధ్వంసమైన తెలంగాణను కేసీఆర్( KCR ) వికాసం వైపు మళ్లించారని తెలిపారు.తెలంగాణను అభివృద్ధి చేయాలన్న తపనతో కేసీఆర్ 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandrababu Naidu ) ఏపీ హైకోర్టులో( AP High Court ) ఊరట లభించింది.ఈ మేరకు మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు అయింది.ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ లిక్కర్ కేసుతో పాటు అక్రమ ఇసుక...
Read More..ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు( Ambati Rayudu ) జనసేనలోకి ( Janasena ) వెళ్లనున్నారని తెలుస్తోంది.ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో( Pawan Kalyan ) అంబటి రాయుడు సమావేశం అయ్యారు.అయితే గత కొన్ని రోజుల కిందట వైసీపీలోకి(...
Read More..విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) వైసీపీలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ ను( CM Jagan ) కేశినేని నాని కలవనున్నారు.ఇటీవలే కేశినేని నాని కుమార్తె శ్వేతా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే....
Read More..ఏపీలో బిజెపిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనే నిర్ణయాన్ని అకస్మాత్తుగా తీసేసుకున్నారు ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి( Daggubati Purandeswari ).ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది.అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపైనే నిమగ్నం...
Read More..ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడింది.ఈ సమయంలో అధికార పార్టీ వైసీపీ( YCP ) ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి జనాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి, ఎన్నికల్లో అది తమకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి.అయితే ఆ...
Read More..ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ) లో అనే సంచలన వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపైన జగన్ పూర్తిగా కసరత్తు చేస్తున్నారు.ఇప్పటికే రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా, మూడో విడత జాబితాను...
Read More..పందెం పుంజులు కోడిపెట్టెలు కూడా పట్టుకు పోతున్నారు వైసీపీ నాయకులు.పందెం పుంజులు సుమారు 100 కోళ్లు విజయసాయిరెడ్డి విశాఖ నుంచి పట్టుకుపోయాడు.ఇలాంటి పనులు చేస్తున్న వీళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు.నా బీసీ నా ఎస్టి అంటూనే ఆ వర్గాలను నాశనం...
Read More..చాలాకాలం నుంచి విజయవాడ ఎంపీ కేసినేని నాని వ్యవహారం వివాదాస్పదంగా నే ఉంటూ వస్తోంది.రెండోసారి టిడిపి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన నాని( Keineni nani )కి ఆ పార్టీలో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని...
Read More..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) విదేశీ పర్యటన ఖరారు అయింది.జనవరి 15వ తారీఖు నుంచి 20వ తారీకు వరకు విదేశాలలో పర్యటించనున్నారు.దావోస్ లండన్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు అయింది.దావోస్ వేదికగా...
Read More..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో గత ప్రభుత్వంలో కొన్ని ఉన్నతాధికారుల నియామకాలను రద్దు చేయడం జరిగింది.ఇక గత ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల విషయంలో కూడా...
Read More..దేశవ్యాప్తంగా త్వరలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరగనున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తెలిసిందే.తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంలో రేవంత్ రెడ్డి(...
Read More..తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద పండుగలలో సంక్రాంతి( Sankranthi ) ఒకటి.రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు.సంక్రాంతి అంటే సందడి ఓ రేంజ్ లో ఉంటుంది.ప్రధానంగా గోదావరి జిల్లాలలో కోడిపందాలు, రకరకాల ఆటలతో సందడి...
Read More..ఏపీలో ఏదో రకంగా పార్టీని బలోపేతం చేసి , కనీసం కొన్ని ముఖ్యమైన స్థానాల్లో అయినా గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్( Congress ) దానికి అనుగుణంగానే వ్యూహాలు రచిస్తోంది.వై నాట్ ఏపీ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని...
Read More..త్వరలో జరగబోతున్న ఏపీ ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul ) సైతం దృష్టిపెట్టినట్టుగా కనిపిస్తున్నారు.మొన్నటివరకు తెలంగాణలో హడావుడిచేసిన కేఏ పాల్ బీఆర్ఎస్ , కాంగ్రెస్, బిజెపిలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు .అయితే రాజకీయంగా కేఏ...
Read More..కాళేశ్వరంపై( Kaleswaram ) విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.గోదావరిఖని ఎన్టీపీసీలోని ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రాజెక్టు నిర్మాణాల అవకతవకల నేపథ్యంలో అధికారులు పైళ్లను తనిఖీ చేస్తున్నారు....
Read More..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) ఫిర్యాదు అందింది.ఈ మేరకు శాసన మండలి ఛైర్మన్ కు బీఆర్ఎస్ నేతలు( BRS Leaders ) కంప్లైంట్ చేశారు.మండలిని ఇరానీ కేఫ్ గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ...
Read More..ఈరోజు ఉదయం విఐపి విరామ( VIP break ) సమయంలో తిరుమల శ్రీవారి( Tirumala )ని సినీ నటుడు సుధీర్ బాబు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు( Vedic scholars ) ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు...
Read More..ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.ఈ మేరకు వైసీపీ, ( YCP ) టీడీపీ( TDP ) పోటాపోటీగా ఫిర్యాదులు చేస్తున్నారు.విజయవాడలోని నోవాటెల్ ఉన్న ఈసీ బృందాన్ని వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి,( Vijayasai Reddy ) మార్గాని...
Read More..ఏపీలో కాంగ్రెస్ ను( AP Congress ) బలోపేతం చేసే విషయంలో ఆ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా నే నిర్ణయాలు తీసుకుంటోంది.కర్ణాటక, తెలంగాణలో వరుసగా దక్కిన విజయాలు ఆ పార్టీ అగ్రనేతల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.ఏపీలో నూ కాంగ్రెస్ బలపడే అవకాశాలు ఉన్నాయని గుర్తించింది.అందుకే...
Read More..ప్రతి ఒక్కరూ ‘పందులే గుంపులుగా వస్తాయి… సింహం సింగిల్ గా వస్తుంది’ అన్న సినిమా డైలాగ్ ను వినే ఉంటారు.అదేంటి? ఇప్పుడు ఆ డైలాగ్ ఎందుకు అనుకుంటున్నారా? ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులను చూస్తే ఎవరికైనా అదే డైలాగ్ గుర్తుకు వస్తుంది.ప్రత్యర్థిని...
Read More..ఎట్టకేలకు వైసిపి( ycp ) అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్( jagan ) చాలా కఠినంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.గెలుపు గుర్రాల కే టికెట్లు కేటాయిస్తున్నారు.రెండు విడతలుగా విడుదల చేసిన జాబితా చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.ఈరోజు మరో జాబితాను విడుదల చేసేందుకు...
Read More..కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు.వరుసగా ఒక్కో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వెలువడుతూ ఉండడంతో, రాబోయే లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించారు.ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో...
Read More..మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkatreddy )ని డైరెక్టర్ రవిబాబు పరామర్శించారు.హైటెక్ సిటీ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అల్లరి, నచ్చవులే, అనసూయ, అవును తదితర సినిమాలను తెరకెక్కించిన...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) కొలువుదీరిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) పదవి బాధ్యతలు చేపట్టాక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల విషయంలో కీలక నిర్ణయాలు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలకు టీడీపీ జనసేన పార్టీలు పొత్తులు( TDP Janasena Alliance ) పెట్టుకోవడం తెలిసిందే.ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు కలిసి ఉమ్మడి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.అదేవిధంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి...
Read More..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy )పై మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఆ సమయంలో తాను ముఖ్యమంత్రి...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు( Andhra Pradesh Politics ) రోజురోజుకీ వేడెక్కుతున్నాయి.ఎన్నికల దగ్గర పడే కొలది రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి.2019 ఎన్నికల కంటే ఈసారి చాలా క్లిష్టంగా ఉన్నాయి.ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.ఏపీ ప్రజల ఓటర్ నాడీ ఎవరు కనిపెట్టలేక...
Read More..నేడు ఏపీలో కేంద్ర ఎన్నికల కమిషన్( Central Election Commission ) పర్యటించనుంది.ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా స్పీడ్ పెంచుతోంది.అలాగే ఓటర్ల జాబితాలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికార పార్టీ వైసీపీతో పాటు...
Read More..ఇప్పటికే ఏపీ అధికార పార్టీ వైసీపీలో( YCP ) టికెట్ల కేటాయింపులు జరుగుతున్నాయి.రెండు విడుదల అభ్యర్థులను జగన్ ప్రకటించగా, మూడో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.దీంతో టీడీపీ కూడా దూకుడు పెంచింది.జనసేన, టిడిపి( Janasena, TDP ) కలిసి...
Read More..ఏపీలో కాంగ్రెస్ ను( AP Congress ) బలోపేతం చేసే విధంగా ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో, ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దింపే విధంగా...
Read More..వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ పార్టీ( BRS party ).ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుస్తామని, మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటామని కెసిఆర్ ( KCR )అంచనా వేశారు.కానీ...
Read More..తమ రాజకీయ ప్రత్యర్థుల పైనే కాదు, సొంత పార్టీ నేతల పైన తనదైన శైలిలో విమర్శలు చేసే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు( V Hanumantha Rao ) ప్రస్తుతం బాగా సైలెంట్ అయ్యారు.ఎక్కడా ఏ...
Read More..విజయవాడ రాజకీయాల్లో ఇటీవల కేశినేని నాని( Kesineni Nani ) వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.తాజాగా కేశినేని నానితో పాటు ఆయన కుమార్తె శ్వేత( Kesineni Swetha ) కూడా పదవికి రాజీనామా చేయనున్నారు.కేశినేని నాని ఎంపీ పదవికి,...
Read More..విజయవాడ టిడిపి ఎంపీ కేసినేని నాని( Kesineni Nani ) టిడిపి పై పగ తో రగిలిపోతున్నారు.చాలాకాలం నుంచి తనపై కొంతమంది పార్టీ కీలక నాయకులే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా, వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నా, టిడిపి అధిష్టానం...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు( Anganwadis ) దాదాపు 25 రోజులకు పైగా సమ్మె చేస్తూ ఉన్నారు.చలిని సైతం లెక్కచేయకుండా సమ్మె కొనసాగిస్తున్నారు.అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె రోజు రోజుకి తీవ్రతరంగా మారుతుంది.గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో తమ...
Read More..పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో “రా కదలిరా” సభలో చంద్రబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు( Nara Chandrababu naidu ) ప్రసంగిస్తూ వైసీపీ మంత్రులపై భారీ ఎత్తున సెటైర్లు వేశారు.ముందుగా పశ్చిమగోదావరి జిల్లా గొప్పతనం గురించి మాట్లాడుతూ మర్యాదకి మారుపేరు.ఈ ప్రాంత...
Read More..క్రికెటర్ అంబటి రాయుడు( Cricketer Ambati Rayudu ) వైసీపీకి రాజీనామా చేయడంపై వివరణ ఇచ్చారు.దుబాయ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ లీగ్ -ILT20 లో ( International League -ILT20 ) పాల్గొనేందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఈ...
Read More..తిరుమల: వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించి, ప్రజల ఆశీస్సులతో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు.ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తో పాటు, ఎంపీ సంజీవ్...
Read More..విజయవాడ టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) వ్యవహారం సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.ఈ క్రమంలోనే కేశినేని భవన్ పై ఉన్న టీడీపీ జెండాలను( TDP Flags ) తొలగించారు.అయితే టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాల...
Read More..విజయవాడ: సజ్జల వాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ రియాక్షన్.అధికారం కోల్పోతున్నామని భయంతో సజ్జల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నారు.జగన్ అధికార దాహంతో గత ఎన్నికల సమయంలో రాజశేఖర్ రెడ్డి మరణాన్ని వాడుకుని ప్రజల ముందుకు వచ్చాడు.తప్పుడు ప్రచారాలు...
Read More..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) కొలువుదీరి నెల రోజులు గడిచింది.ఈ క్రమంలో నెల రోజుల పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ట్వీట్ చేశారు.నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందన్న సీఎం రేవంత్...
Read More..రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వేలు చేయించి పార్టీ పరిస్థితి, ప్రజల్లో ఉన్న సానుకూలత, వ్యతిరేకత వంటి అన్ని అంశాల పైన ఒక అవగాహనకు వచ్చారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.( CM Jagan ) దానికి అనుగుణంగానే ఇప్పుడు పార్టీలో...
Read More..ఏపీలో పొత్తులపై కాంగ్రెస్( Congress ) క్లారిటీ ఇచ్చింది.మత విద్వేషాన్ని ప్రదర్శించే బీజేపీతో( BJP ) తాము రాజీలేని పోరాటం చేస్తామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్( Manickam Tagore ) ట్విట్టర్ వేదికగా తెలిపారు. అదేవిధంగా బీజేపీతో...
Read More..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) శనివారం ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్( cm jagan ) నుంచి...
Read More..జనసేన పార్టీ నేత నాగబాబు( nagababu ) శనివారం తెనాలి నియోజకవర్గ జనసైనికులు వీర మహిళల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన వచ్చే తరాల కోసం పెట్టిన పార్టీ అని అన్నారు.ఎన్నికలలో వెంటనే గెలవాలనే పెట్టిన పార్టీ కాదని వ్యాఖ్యానించారు.గత...
Read More..ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి.ఈ క్రమంలో ఎవరికి వారు వివిధ పార్టీల నేతలు ప్రజలలో ఉంటూ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.2019 కంటే 2024...
Read More..వైయస్ షర్మిల ( YS Sharmila )తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో( Revanth Reddy ) భేటీ అయ్యారు.ఈ క్రమంలో ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి తన కుమారుడి పెళ్లికి.రావాలని శుభలేఖ అందించినట్లు సమాచారం.వైయస్ షర్మిల కొడుకు వైయస్...
Read More..వైసీపీ ( YCP )పార్టీలో జాయిన్ అయ్యి వారం రోజులు గడవక ముందే క్రికెటర్ అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే.ఈరోజు ఉదయమే వైసీపీ పార్టీని వీడుతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.అంతేకాదు...
Read More..వైఎస్సార్( YSR ) మరణంపై కాంగ్రెస్కు సంబంధించి ఆరోజు నుంచే అనుమానాలు ఉన్నాయి.టీడీపీ, కాంగ్రెస్( TDP , Congress ) కలిసే జగన్పై తప్పుడు కేసులు పెట్టాయి కాంగ్రెస్తో ఎప్పుడూ చంద్రబాబు( Chandrababu naidu ) కంటాక్ట్లో ఉంటున్నాడు . షర్మిల(...
Read More..ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తూ అడుగులు వేస్తున్నారు.మంచి జరిగి ఉంటేనే తనను గెలిపించాలని వైఎస్ జగన్( YS Jagan ) చెబుతుండగా ప్రతిపక్ష టీడీపీ మాత్రం వైసీపీపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తెలుస్తోంది.ఇదంతా...
Read More..లోక్సభ స్పీకర్ ను( Loksabha Speaker ) కలిసి తన పదవికి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) అన్నారు.ఇందుకోసం లోక్సభ స్పీకర్ అనుమతి కోరినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో స్పీకర్ అపాయింట్ మెంట్ రాగానే...
Read More..ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivasa Reddy ) తెలిపారు.సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్థానాల మార్పని పేర్కొన్నారు. గిద్దలూరు( Giddalur ) నుంచి పోటీ చేస్తున్నానన్న వార్తలో...
Read More..ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా( ESMA ) ప్రయోగించింది.ఈ మేరకు అంగన్వాడీ కార్యకర్తలు( Anganwadi Workers ) చేస్తున్న సమ్మెను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.అయితే తమ న్యాయపరమైన కోర్కెలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచి మళ్ళీ పార్టీలో నూతన ఉత్సాహం తీసుకొచ్చే విధంగాను, ప్రజల్లో బీఆర్ఎస్( BRS party ) కు ఆదరణ మళ్లీ పెరుగుతోంది...
Read More..ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు( Cricketer Ambati Rayudu ) రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే వైసీపీని( YCP ) వీడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నానన్న అంబటి రాయుడు త్వరలోనే భవిష్యత్...
Read More..రాబోయే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ వైసిపి( YCP )కచ్చితంగా 175 అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ జెండా ఎగురువేయాలనే పట్టుదలతో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఉన్నారు.దీనికి తగ్గట్లుగానే ఏపీ...
Read More..విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని( Kesineni Srinivas ) రాజీనామా ప్రకటనపై పొట్లూరి వర ప్రసాద్( Potluri Varaprasad ) కీలక వ్యాఖ్యలు చేశారు.కేశినేని నాని పీపాల బస్తా, బెజవాడకే గుదిబండలా తయారు అయ్యారని విమర్శించారు. కేశినేని నాని ఏదో...
Read More..టీడీపీ ,జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఒక క్లారిటీకి వచ్చారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చర్చించుకుని, ఏ ఏ స్థానాల్లో టిడిపి పోటీ చేయాలి.ఎక్కడ జనసేనకు సీట్లు కేటాయించాలి అనే విషయంపై ఒక క్లారిటీ...
Read More..వైయస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలో( Congress party ) జాయిన్ కావడం తెలిసిందే.ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( AICC President Mallikarjuna Kharge ).సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవటం జరిగింది.అదే సమయంలో వైఎస్సార్ టీపీ పార్టీని...
Read More..ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ( Congress )అధికారంలోకి రావడం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది.ముందుగా ఆరోగ్యశ్రీ పరిమితి...
Read More..ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఇప్పటికే ఒకసారి రాష్ట్రంలో పర్యటించడం జరిగింది.వచ్చే వారంలో మరోసారి పర్యటించబోతున్నారు.2019 ఎన్నికల కంటే ముందుగానే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటువంటి...
Read More..ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో సంక్రాంతి పండుగ.చాలా ఘనంగా నిర్వహిస్తారు.మూడు రోజులు జరిగే ఈ పండుగకు కోళ్ల పందాలతో పాటు పిండివంటలతో.ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకుంటారు.ముఖ్యంగా గోదావరి జిల్లాలలో సంక్రాంతి( Sankranti ) హడావిడి బీభత్సంగా ఉంటుంది.కోడిపందాలు మొదలుకొని ఇంకా రకరకాల...
Read More..ఎట్టకేలకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి( Daggubati Purandeswari ) కృషి ఫలించినట్టుగానే కనిపిస్తుంది.టిడిపి తో పొత్తు విషయంలో బహిరంగంగా ఆమె ఏ ప్రకటన చేయనప్పటికీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మంచిదనే అభిప్రాయంతోనే ఉంటూ వచ్చారు.ఏపీలో బిజెపిని బలోపేతం చేయడంతో...
Read More..వైసీపీలో నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు లు చేపట్టి పెద్ద కలకలం సృష్టిస్తున్నారు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్.గెలుపే ప్రామాణికంగా టికెట్ల కేటాయింపు చేస్తూ కొత్త ఇన్చార్జిలను నియమిస్తున్నారు.గెలిచే అవకాశం లేదనుకున్న వారిని పక్కన పెట్టేస్తున్నారు.వారిలో తనకు అత్యంత సన్నిహితులైన వారు...
Read More..బెజవాడ టిడిపిలో వివాదాస్పదంగా మారిన ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని వ్యవహారాన్ని టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) తేల్చేశారు.చాలా కాలంగా కేసిన నాని పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అసంతృప్తితో ఉండడమే కాకుండా, బహిరంగంగా తన అసంతృప్తిని...
Read More..తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్( Congress ) కు ఇప్పుడు తలనొప్పి మొదలైంది.ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరిని అభ్యర్థులుగా పోటీకి దించాలనే విషయంలో తర్జన భర్జన పడుతోంది.ఈ ఎమ్మెల్సీ స్థానాలను పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఆశిస్తూ ఉండడం, అలాగే...
Read More..ఏపీలో పొత్తుల విషయంలో బిజెపి ఏ క్లారిటీకి రాలేకపోతోంది.పేరుకు జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తున్న ఆ పార్టీ టిడిపితో పొత్తు పెట్టుకుని సీట్ల పంపటానికి సిద్ధమైంది వచ్చే ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయని, ఇప్పటికే ప్రకటించారు.అయితే బిజెపి(...
Read More..సర్క్యులర్ పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్( Congress ) ప్రస్తుతం ఏపీలో ఉనికి కోసం ఆరాటపడుతోంది.నోటాకు ఉన్న విలువ హస్తం పార్టీకి లేదంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత ఏంటనేది.దేశంలో ఒకప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్...
Read More..మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి( Mallareddy ) గురువారం మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి( Malkajigiri ) నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.గతంలో తాను మల్కాజిగిరి ఎంపీ...
Read More..మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఆయన సతీమణి సురేఖ( Surekha ) ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కుని కలవడం జరిగింది.ఈ సందర్భంగా మల్లు బడ్డీకి మెగాస్టార్ ఒకే అవ్వగా చిరంజీవిని సాలువాతో మల్లుబట్టి సత్కరించారు.తెలంగాణ రాష్ట్రంలో...
Read More..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో విభజన సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది.ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సిఎస్ లను పిలిచి మాట్లాడుతామని.అమిత్ షా( Amit...
Read More..కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి( MLA Dwarampudi Chandrasekhar Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలకి సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు( Former TDP MLA Kondababu ), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై...
Read More..ఢిల్లీలో ఈరోజు ఉదయం కాంగ్రెస్ పెద్దల సమక్షంలో వైయస్ షర్మిల ( YS Sharmila )కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం తెలిసిందే.ఈ సందర్భంగా తన తండ్రి వైయస్ కాంగ్రెస్ పార్టీకి చేసిన మేలులను గుర్తు చేసుకుని రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి...
Read More..తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది.ఈ మేరకు శాసనమండలిలో రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయడానికి కేంద్ర ఎలక్షన్ కమిషన్( Central Election Commission ) షెడ్యూల్ ప్రకటించింది.ఈనెల 11 న ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల...
Read More..ఏపీలో ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసే విధంగా ఆ పార్టీ అధిష్టానం చర్యలు మొదలుపెట్టింది.వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను( YS Sharmila ) పార్టీలో ఈ రోజే చేర్చుకుంది.ఆ పార్టీని విలీనం చేసుకుని ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష...
Read More..గత కొద్ది రోజులుగా వైసిపి నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టిన జగన్ అనేక సంచలనాలకు కారణం అయ్యారు.ఓడిపోతారుకున్న జాబితాలో ఉన్న వారిలో తనను నమ్ముకున్న వారిని సైతం ఇప్పుడు పక్కన పెట్టారు.కచ్చితంగా వచ్చి ఎన్నికల్లో గెలుస్తారు అనుకున్న వారికి...
Read More..నిన్న కృష్ణాజిల్లా తిరువూరు టిడిపి కార్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు పెద్ద దుమారాన్నే రేపాయి.ఆ పార్టీలోని గ్రూపు రాజకీయాలను మరోసారి తెరపైకి తీసుకువచ్చాయి.ఎప్పటి నుంచో విజయవాడ టిడిపి ఎంపీ నాని, ఆయన సోదరుడు చిన్ని మధ్య రాజకీయ వైరం నడుస్తూనే ఉంది.నాని...
Read More..వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( YS Sharmila ) నేడు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు .ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు( AP Congress President ) షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం సైతం జరుగుతోంది.ఏపీలో...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఓటమి నుంచి ఇంకా బీజేపీ కోలుకోలేదు.ఓటమికి గల కారణాలపై ఇంకా పార్టీలో రచ్చ రచ్చ జరుగుతుంది.తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామనే అంచనా తో బిజెపి ముందు నుంచి ధీమాగానే ఉంది.దీనికి తగ్గట్లుగానే...
Read More..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిచి తమ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది. బీఆర్ఎస్, బిజెపిల కంటే కాంగ్రెస్ వైఫై జనాల చూపు ఉందని, కచ్చితంగా మెజార్టీ స్థానాలను దక్కించుకుంటాము అనే నమ్మకంతో...
Read More..YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల( YS Sharmila ) రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) జాయిన్ కాబోతున్నట్లు ప్రచారం...
Read More..డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) తెరకెక్కించిన “వ్యూహం” సినిమా( Vyuham Movie ) వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే.డిసెంబర్ చివరి వారంలో విడుదల కావలసిన ఈ సినిమా కోర్టు తీర్పులతో రిలీజ్ వాయిదా...
Read More..తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా “ప్రజా పాలన( Praja Palana ) దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ ఉన్నారు.జనవరి ఆరవ తారీకు వరకు “ప్రజా పాలన” దరఖాస్తులను స్వీకరించనన్నారు.ఈ క్రమంలో “ప్రజా పాలన”...
Read More..తెలంగాణలో కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీగా బదిలీలు జరుగుతున్నాయి.డిసెంబర్ 7వ తారీకు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక గత ప్రభుత్వంలో జరిగిన నియామకాలను రద్దు చేయడం జరిగింది.ఇదే సమయంలో భారీగా...
Read More..బీఆర్ఎస్( BRS ) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.కేసిఆర్( KCR ) దండు ఢిల్లీలో ఉంటేనే తెలంగాణకి మేలు జరుగుతుందని తెలిపారు.అక్కడ బీఆర్ఎస్ లేకపోతే పార్లమెంట్ లో తెలంగాణ ఉనికి లేకుండా...
Read More..అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్,( BRS ) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలను( MP Seats ) గెలుచుకుని తన సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది .బీఆర్ఎస్ అధినేత కేసిఆర్( KCR ) అనేక వ్యూహాలు...
Read More..ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయని చెప్పారు.కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు.అయితే వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం తనకు చేతకాదని సీఎం జగన్ తెలిపారు.ఈ కుట్రల పట్ల...
Read More..ఏపీ నుండి కాంగ్రెస్( Congress ) లో చేరబోయే మొదటి ఎమ్మెల్యే ను నేనేషర్మిల తో పాటు సీఎం జగన్(CM Jagan ) ను కలవడానికి వెళ్తున్నాను అమరావతి( Amaravati ) రాజధానికి నేనేమీ వ్యతిరేకం కాదు బలవంతపు భూసేకరణను మాత్రమే...
Read More..ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలోనే పొత్తులపై అభిప్రాయ సేకరణ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.అధిష్టానం నిర్ణయం మేరకు రేపు ఏపీకి బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్( Tarun Chugh ) రానున్నారు.బీజేపీ ముఖ్యనేతల...
Read More..ఏపీ బీజేపీలో( AP BJP ) కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.ఎన్నికల సమయం దగ్గరపడిన నేపథ్యంలో, పొత్తుల విషయంలో ఒక క్లారిటీ రావాలని బిజెపి అధిష్టానం నిర్ణయించింది.ఇప్పటికే టిడిపి, జనసేన పొత్తు( TDP Janasena Alliance ) కొనసాగిస్తుంది.జనసేన బిజెపితో పొత్తులో...
Read More..కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) మరోసారి ఏపీలో పర్యటించనుంది.ఈ మేరకు రాష్ట్రానికి రానున్న సీఈసీ బృందం ఈనెల 9, 10 వ తేదీల్లో పర్యటించనుంది.సీఈసీ రాజీవ్ కుమార్( CEC Rajiv Kumar ) నేతృత్వంలోని అధికారుల బృందం...
Read More..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కీలక నిర్ణయం తీసుకున్నారు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో ఇవాళ విచారణ దూరంగా ఉండాలని నిర్ణయించారు. కేజ్రీవాల్ తాజా నిర్ణయంతోఈడీ విచారణకు( ED...
Read More..మాజీమంత్రి నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని పలకరిస్తున్నారు.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) నెల్లూరు సిటీని జనసేనకు కేటాయిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై పాత్రికేయుల...
Read More..ఏపీలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ పార్టీలో( YSRCP ) కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చిన పార్టీ అధిష్టానం తాజాగా ఇంచార్జుల రెండో జాబితాను విడుదల చేసింది.సామాజిక సాధికారతే లక్ష్యంగా...
Read More..రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఏది పడితే అది ఇష్టానుసారంగా మాట్లాడితే అది రివర్స్ అయ్యి తమ మెడకే చుట్టుకుంటుంది.ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఎదురైంది.కాంగ్రెస్ ను ఇరుకును పెట్టేందుకు కిషన్ రెడ్డి చేసిన...
Read More..వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( YS sharmila ) కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.ఈ నెల నాలుగో తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు.ఈ తతంగం ముగిసిన తరువాత తెలంగాణ కాంగ్రెస్...
Read More..YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల( YS Sharmila ) రేపు అన్న వైయస్ జగన్ తో( YS Jagan ) భేటీ కాబోతున్నారట.విషయంలోకి వెళ్తే న్యూ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో తన కొడుకు రాజారెడ్డి( Rajareddy ) నిశ్చితార్థ వేడుక...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను వైసీపీ( YCP ) చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.కాగా ఎన్నికలకి ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది.ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సంబంధించి ప్రజా వ్యతిరేకత ఉంటే వాళ్లని జగన్ పక్కన పెట్టేస్తున్నారు.అంతేకాకుండా...
Read More..