Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

నేటి షెడ్యూల్ :   రాయలసీమలో షర్మిల.. గోదావరి జిల్లాలో జగన్ 

ఏపీలో నామినేషన్ల ప్రక్రియ( Nominations Process ) కూడా మొదలు కావడం తో ఎన్నికల వాతావరణం రోజుకు వేడెక్కుతోంది.ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయ్యారు.క్షణం తీరిక లేదన్నట్లుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే విధంగా...

Read More..

జనాలు మెచ్చేలా వైసీపీ కొత్త మేనిఫెస్టో.. ఇక జగన్ కు తిరుగులేనట్టే ? 

రెండోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తాము అనే ధీమా తో ఉన్నారు వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్( AP CM Jagan ).  గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రకటించిన మానిఫెస్టోలో ఒకటి ,రెండు మినహా మిగిలిన అన్ని హామీలను నెరవేర్చడంతో, ...

Read More..

ఈనెల 23న పవన్ కళ్యాణ్ నామినేషన్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏప్రిల్ 23వ తారీకు నామినేషన్( Nomination ) దాఖలు చేస్తున్నట్లు.పార్టీ మీడియా విభాగం ప్రకటన విడుదల చేసింది.అదే రోజు సాయంత్రం ఉప్పాడలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొంది.రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్...

Read More..

వాలంటీర్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికలకు ఇంక నెలరోజులు మాత్రమే సమయం ఉంది.ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా( Mukesh Kumar Meena ) గురువారం మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా వాలంటీర్లపై( Volunteers ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా...

Read More..

ఏపీ సీఎం జగన్ పై దాడి నిందితుడికి 14 రోజుల రిమాండ్..!!

ఏప్రిల్ 13వ తారీకు విజయవాడ సింగ్ నగర్ వద్ద సీఎం జగన్ పై( CM Jagan ) రాయి దాడి జరగటం తెలిసిందే.ఈ ఘటనలో నిందితుడిని ఈనెల 17వ తారీకు పోలీసులు పట్టుకోవడం జరిగింది.వేముల సతీష్( Vemula Satish ) అనే...

Read More..

వైయస్ వివేక హత్యపై కడప కోర్టు సంచలన తీర్పు..!!

వైయస్ వివేక( YS Viveka ) హత్యపై వైయస్సార్ కడప కోర్టు( YSR Kadapa Court ) సంచలన తీర్పు ప్రకటించింది.ఎన్నికల ప్రచారంలో వివేక హత్యను ఎక్కడ ప్రస్తావించొద్దని ఆదేశించింది.ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, వైయస్ షర్మిల,...

Read More..

ఎన్నికల ప్రచారంలో దివంగత హీరో కృష్ణపై చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..!!

దెందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) దివంగత సూపర్ స్టార్ కృష్ణపై( Superstar Krishna ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పెదపాడు మండలం కొత్తూరులో బీజేపీ.టీడీపీ… జనసేన పార్టీలు ఆత్మీయ సమావేశం...

Read More..

కోస్తాలో జగన్ కు ఊహించని స్థాయిలో ప్రజాదరణ.. అక్కడ లెక్క మారుతోందా?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి( CM Jagan Mohan Reddy ) రాయలసీమ జిల్లాలు కంచుకోట అనే సంగతి తెలిసిందే.2014 ఎన్నికల్లో అయినా 2019 ఎన్నికల్లో అయినా రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి.అయితే ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో(...

Read More..

ఆ సర్వే లెక్కలు నిజమైతే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారా.. అక్కడ వైసీపీదే విజయమా?

2019 ఎన్నికల సమయంలో కుప్పంలో చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu )కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.కుప్పంలో వైసీపీ ప్రయత్నిస్తే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే గత కొన్నేళ్లుగా కుప్పం నియోజకవర్గం విషయంలో వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టగా...

Read More..

ఆ కంచుకోటల్లో ఈసారైనా బోణీ కొడతారా ?

వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ), ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేన, బిజెపి,( TDP, Janasena, BJP ) కూటమి చేయని ప్రయత్నం అంటూ లేదు.వినూత్నంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తూ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే...

Read More..

బీఆర్ఎస్ కు మరో కీలక నేత రాజీనామా 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.తరువాత బీఆర్ఎస్( BRS ) నుంచి పెద్ద ఎత్తున వలసలు ఊపందుకున్నాయి.బీఆర్ఎస్ కు ఇప్పటికే అనేకమంది ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు,  ఎమ్మెల్సీలు ,మాజీ ఎమ్మెల్యేలు , ఎంపీలు ఇలా ఎంతోమంది రాజీనామా చేశారు.ఇక జిల్లాలు, ...

Read More..

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల .. నేటి నుంచే నామినేషన్లు 

ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ( Election Schedule )విడుదల కావడంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయ్యాయి.బస్సు యాత్రలలు, సభలు సమావేశాలతో ఎన్నికల ప్రచార వేడిని మరింతగా పెంచుతున్నారు.తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతుండగా, ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ( Parliament...

Read More..

మచిలీపట్నం వారాహి విజయభేరి సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

మచిలీపట్నం( Machilipatnam ) వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) చంద్రబాబు( Chandrababu ) పాల్గొన్నారు.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ పై( AP CM Jagan ) సంచలన వ్యాఖ్యలు...

Read More..

సీఎం జగన్ పై రాయి దాడి ఘటన ఆరోపణలపై బోండా ఉమ రియాక్షన్..!!

ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ పై( CM Jagan ) రాయి దాడి జరగడం తెలిసిందే.జగన్ ఎడమ కనుబొమ్మపై దాడి జరిగింది.ఈ ఘటనలో కొంతమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమ(...

Read More..

వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదంటూ లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

వాలంటీర్ వ్యవస్థకు( Volunteer System ) తాము వ్యతిరేకం కాదంటూ లోకేష్( Nara Lokesh ) కీలక వ్యాఖ్యలు చేశారు.వాలంటీర్ల వేతనాలను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు.బుదవారం మంగళగిరి నియోజకవర్గంలో( Mangalagiri Constituency ) తొమ్మిది మంది వాలంటీర్లు టీడీపీలో జాయిన్...

Read More..

పెడన సభలో మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ కీలక హామీ..!!

బుధవారం కృష్ణా జిల్లా పెడనలో( Pedana ) చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మత్స్యకారులకు( Fishermen ) కీలక హామీ ఇచ్చారు.మత్స్య సంపద పెంచేందుకు కేంద్రం త్వరలో చర్యలు చేపట్టబోతుందని స్పష్టం...

Read More..

నందమూరి బాలకృష్ణ, లోకేష్ పై ఈసీకి ఫిర్యాదు..!!

ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నందమూరి బాలకృష్ణ,( Nandamuri Balakrishna ) నారా లోకేష్ పై( Nara Lokesh ) ఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్ పై( CM Jagan ) ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో...

Read More..

పవర్ స్టార్ పవన్ కు భారీ షాకిచ్చిన బన్నీ, ప్రభాస్ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పార్టీ జనసేన ఈ ఏడాది ఏపీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తుండగా తక్కువ సంఖ్యలో స్థానాలలో జనసేన పోటీ చేయడం గురించి పవన్ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.ఈ...

Read More..

బస్సు యాత్రకే ఫిక్స్ అయిపోయిన కేసీఆర్ ?

మూడోసారి కచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటామనే ధీమా ను వ్యక్తం రక్తం చేస్తూ ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గట్టి షాక్ నే ఇచ్చాయి.బీఆర్ఎస్ ఊహించని స్థాయిలో అపజయాన్ని మూట కట్టుకుంది.కాంగ్రెస్ తెలంగాణ అధికార పీఠాన్ని...

Read More..

వైసీపీకి వ్యతిరేకంగా వస్తున్న సర్వేలను నమ్మాలా? వద్దా? అసలు వాస్తవాలు ఇవే!

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ( YCP )కి కొన్ని సర్వేలు అనుకూలంగా ఉంటే మరికొన్ని సర్వేలు పూర్తిస్థాయిలో వ్యతిరేకంగా ఉన్నాయి.వైసీపీకి అనుకూలంగా ఉన్న సర్వేలను నమ్మాలా? వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న సర్వేలను నమ్మాలా? అనే ప్రశ్నలకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో...

Read More..

మంగళగిరే ముఖ్యం : రాష్ట్ర పర్యటనలకు లోకేష్ దూరం అందుకేనా ? 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( TDP Nara Lokesh ) రాష్ట్ర పర్యటనలకు పూర్తిగా స్వస్థ పలికినట్లుగా కనిపిస్తున్నారు.ఒకవైపు టిడిపి అధినేత చంద్రబాబు,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) కూటమి తరుపున విస్తృతంగా...

Read More..

జగన్ ధీమా కు.. బాబు టెన్షన్ కు అదే కారణమా ? 

ఏపీలో రాజకీయ పార్టీల మధ్య హారాహోరీగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది.ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు  రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు .ఈ మేరకు ఆయా పార్టీ ల అధినేతలంతా రంగంలోకి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.వైసీపీ అధినేత , ఏపీ సీఎం...

Read More..

ఆఫరేషన్ తెలంగాణ : కొత్త టీమ్ లను రంగంలోకి దించిన అమిత్ షా 

తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Union Home Minister Amit Shah ).ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి( BJP ) ఓటమి చెందడం, మూడో స్థానానికి పరిమితం కావడాన్ని సీరియస్ గా తీసుకున్న...

Read More..

జగన్ పవన్ చంద్రబాబు : ఈ రోజు వీరి షెడ్యూల్ ఇదే 

ఏపీలో రాజకీయ ప్రచార యాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి.ఒకపక్క వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు.నిన్ననే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జగన్ యాత్ర కొనసాగింది.షెడ్యూల్ ప్రకారం నిన్న...

Read More..

ఏపీ సీఎం జగన్ పై హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో తమిళ్ హీరో విశాల్( Hero Vishal ) ఏపీ సీఎం జగన్ పై( AP CM Jagan ) సంచలన లేఖలు చేశారు.వ్యక్తిగతంగా వైయస్ జగన్ అంటే తనకిష్టమని వ్యాఖ్యానించారు.తాను ఎప్పుడు...

Read More..

వైసీపీ ప్రభుత్వంపై బాలకృష్ణ సీరియస్ వ్యాఖ్యలు..!!

హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( MLA Nandamuri Balakrishna ) ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు.మంగళవారం ఎమ్మిగనూరు సభలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా రాయలసీమకు తాగు, సాగు నీరు అందించిన అభినవ భగీరధుడు చంద్రబాబు( Chandrababu ) అని...

Read More..

రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారేమో అంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం సుల్తాన్ పూర్ లో ఏర్పాటుచేసిన జహీరాబాద్, మెదక్ పార్లమెంటు నియోజకవర్గం బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు.సీఎం రేవంత్...

Read More..

ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చిన సునీత..!!

వివేక హత్య కేసు గురించి ఎంపీ అవినాష్ రెడ్డి( MP Avinash Reddy ) నేడు మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కేసులో తన సోదరీ సునీత.( Suneetha ) కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు చేశారు.దస్తగిరిని సాక్షిగా...

Read More..

భీమవరంలో పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు..!!

వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) బస్సు యాత్ర భీమవరంకు( Bhimavaram ) చేరుకుంది.ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan ) జగన్ సెటైర్లు వేశారు.పెళ్లికి ముందు...

Read More..

సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి.. ఆ ఆధారాలే కేసును చేధించడంలో కీలకమయ్యాయా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ( CM YS Jagan )పై జరిగిన దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు.జగన్ పై దాడి చేసిన వ్యక్తి అజిత్ సింగ్ నగర్( Ajit Singh Nagar ) వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తి...

Read More..

జగన్ పై 'రాయి ' దాడి కేసు .. నిందితుడిని గుర్తించిన పోలీసులు !?

వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై విజయవాడలో రాయి దాడి జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు.ఈ మేరకు...

Read More..

జీవీఎల్ ఝలక్ ఇస్తున్నారే ..? ఆ సీటు కోసం ఉత్తరాది నేతలతో లాబీయింగ్

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో కొంతమంది నేతలకు అన్యాయం జరగడంపై ఏదో ఒక రూపంలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే వస్తున్నారు.ఇప్పటికే టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో...

Read More..

జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనను ఉద్దేశించి ఆనం వెంకటరమణారెడ్డి వ్యంగ్యాస్త్రాలు..

విజయవాడ( Vijayawada )లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పై దాడి ఘటనను ఉద్దేశించి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ టాటా దాడి చేసిన వ్యక్తిని...

Read More..

నేటి పొలిటికల్ టూర్స్ : కర్నూల్ లో బాలయ్య.. చెన్నై లో పవన్ ..భీమవరంలో జగన్ 

పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి ఏపీలోని రాజకీయ పార్టీలు.ఈ మేరకు ఆయా పార్టీ ల అధినేతలు కీలక నాయకులంతా వరుసగా ఎన్నికల ప్రచారం లో నిమగ్నం అయిపోయారు.ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేస్తూ వివిధ...

Read More..

ఉండి లో రాజుల యుద్ధం .. ముగ్గురూ ముగ్గురే 

ఏపీలో ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో రాజుల మధ్య టికెట్ పోరు నడుస్తోంది.సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజుకి( Mantena Ramarajuki ) టిడిపి అధిష్టానం ఎప్పుడో టికెట్ ఖరారు చేయడంతో, ఆయన మమ్మురంగా...

Read More..

ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పంటల రుణమాఫీ పై కీలక వ్యాఖ్యలు చేశారు.పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) నేపథ్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జన జాతర( Jana Jatara ) బహిరంగ సభలో...

Read More..

సీఎం జగన్ పై దాడి ఘటనపై బెజవాడ సీపీ కాంతిరాణా కీలక వ్యాఖ్యలు..!!

గత శనివారం విజయవాడలో సీఎం జగన్( CM Jagan ) ఎడమ కనుగొమ్మపై అగంతకులు రాయితో దాడి చేయడం తెలిసిందే.ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న విచారణపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా( CP Kanthi Rana...

Read More..

గుడివాడ "మేమంతా సిద్ధం" సభలో సీఎం జగన్ సంచలన స్పీచ్..!!

గుడివాడ “మేమంతా సిద్ధం”( Memanta Siddham ) సభలో సీఎం జగన్( CM Jagan ) సంచలన స్పీచ్ ఇచ్చారు.తనపై దాడులు చేస్తే బెదిరేది లేదని.తన సంకల్పం చెక్కుచెదరదని అన్నారు.పైగా ఈ స్థాయికి దిగజారారు అంటే.విజయానికి వైసీపీ ( YCP )...

Read More..

గుడివాడ "మేమంతా సిద్ధం" సభలో కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!!

వైసీపీ పార్టీ నిర్వహిస్తున్న “మేమంతా సిద్ధం”( Memantha Siddham ) బస్సు యాత్ర సోమవారం గుడివాడకు( Gudivada ) చేరుకోవడం జరిగింది.శనివారం జగన్ ఎడమ కనుబొమ్మపై గాయం జరిగిన తర్వాత.ఆరోజు రాత్రి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో  చికిత్స తీసుకుని ఆదివారం...

Read More..

ఏపీలో వీస్తున్న ఫ్యాన్ గాలి.. జగనన్న కోసం కదులుతున్న జన ప్రభంజనం..!!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.ఓ వైపు పార్టీల ఎన్నికల ప్రచారాలు.మరోవైపు వివిధ సంస్థల సర్వే ఫలితాలు వస్తున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడా చూసినా వైఎస్ జగన్( YS Jagan )...

Read More..

ఆ విషయంలో కూటమిని గజగజా వణికిస్తున్న జగన్.. లేట్ చేస్తూనే భలే షాకిస్తున్నాడుగా?

ఏపీ సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) ఏ పని చేసినా కూటమి గజగజా వణుకుతోంది.సాధారణంగా మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తు పెట్టుకున్న పార్టీలదే అధికారం అని ఎవరైనా భావిస్తారు.అయితే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు(...

Read More..

జగన్ పై దాడితో ఏపీలో వార్ వన్ సైడ్.. వైసీపీ మరోసారి అధికారంలో రానుందా?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy )పై పదునైన వస్తువుతో దాడి జరగగా పోలీసులు కేసు విచారణను ఇప్పటికే వేగవంతం చేశారు.త్వరలో జగన్ పై దాడి చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.మరోవైపు...

Read More..

ఏపీలో రేణుక పోతినేని సర్వేలో షాకింగ్ ఫలితాలు.. కూటమికి 45 సీట్లు కూడా కష్టమేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వేర్వేరు సర్వే సంస్థలు తమ సర్వేల ఫలితాలను ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.మెజారిటీ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉండగా రేణుక పోతినేని( Renuka pothineni ) సర్వే ఫలితాలు సైతం వైసీపీకే...

Read More..

రాయి 'దెబ్బ '  ఎఫెక్ట్ ఎవరిపై ఎంతో ? 

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై రెండు రోజుల క్రితం జరిగిన రాయి దాడి వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.వచ్చేనెల 13న ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో.జగన్ పై రాయి దాడి...

Read More..

మిస్ ఫైర్ ఐతే సేఫ్ గా ఉండాలని చంద్రబాబు ట్వీట్.. ట్వీట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణమైన స్థాయిలో ఫలితాలను సొంతం చేసుకోవడానికి జగన్ మాత్రమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సీఎం జగన్( CM Jagan ) ప్రజలకు మంచి జరిగేలా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నా చంద్రబాబు(...

Read More..

జగన్ పై దాడి విషయంలో స్పందించని పవన్ కళ్యాణ్.. సైలెన్స్ వెనుక కారణాలివేనా?

ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) పై జరిగిన దాడి విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.సీఎం జగన్ పై దాడి పిరికిపంద చర్య అని వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.జగన్ పై దాడి విషయంలో టీడీపీ...

Read More..

నీచ రాజకీయాలు చేస్తున్న మాజీ సీఎం చంద్రబాబు.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) పై తాజాగా దాడి జరిగిన సంగతి తెలిసిందే.మేమంతా సిద్ధం బస్సు యాత్రకు తండోపతండాలుగా జనం హాజరు కావడంతో టీడీపీ పచ్చ ముఠా జగన్ పై ఈ దాడి చేయించిందని...

Read More..

ముంచినా తేల్చినా వాలంటీర్లే.. చంద్రబాబు నాయుడు కష్టం చూస్తే జాలేస్తోందిగా!

ఏపీలోని వాలంటీర్లందరూ( AP Volunteers ) వైసీపీ కార్యకర్తలే అని చాలా సందర్భాల్లో స్వయంగా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.వాలంటీర్ల వ్యవస్థను చులకన చేసే విధంగా పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కామెంట్లు...

Read More..

తస్సదియ్య ..  ఎక్కడ చూసినా దొంగ ఫంక్షన్లే 

ఇప్పుడు అసలే ఇది ఎన్నికల కాలం కావడంతో,  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా, రాజకీయ వాతావరణమే కనిపిస్తుంది .ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతుండడంతో , అన్ని రాజకీయ పార్టీలు( Political Parties )...

Read More..

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాలో మార్పు చేర్పులు ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్( Congress ) వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోను( Parliament Elections ) మెజారిటీ సీట్లను కాంగ్రెస్ ఖాతాలో వేసి చాటుకోవాలని చూస్తోంది.దీనిలో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఆచితూచి...

Read More..

"మోదీ గ్యారంటీ 2024" పేరుతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల..!!

“మోదీ గ్యారంటీ 2024”( Modi Guarantee 2024 ) పేరుతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో( BJP Manifesto ) విడుదల కావడం జరిగింది.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ మేనిఫెస్టో...

Read More..

సీఎం జగన్ పై దాడి ఘటనపై హోం మంత్రి వనిత కీలక వ్యాఖ్యలు..!!

విజయవాడలో జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తుండగా రాయి దాడి జరగటం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.ఎడమ కనుబొమ్మపై జరిగిన ఈ దాడికి.తీవ్ర రక్త స్రవం జరగడంతో…సీఎం జగన్ కి( CM Jagan ) కళ్ళు బైర్లు కమ్మాయి.ఈ ఘటనపై రాష్ట్ర హోమ్...

Read More..

సీఎం జగన్ పై దాడి ఘటనపై ఈసీ కీలక ఆదేశాలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.వారం రోజులలో నామినేషన్ ల పర్వం ప్రారంభం కానుంది.దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) “మేమంతా సిద్ధం” పేరిట బస్సు...

Read More..

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై మంత్రి కారుమూరి సీరియస్ వ్యాఖ్యలు..!!

సీఎం జగన్( CM Jagan ) నిర్వహిస్తున్న “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర శనివారం విజయవాడకు చేరుకుంది.ఈ క్రమంలో సింగ్ నగర్ లో బస్సు పై నుండి అభివాదం ప్రజలకు చేస్తుండగా.అగంతకులు రాయితో దాడి చేయడం జరిగింది.ఈ క్రమంలో చాలా బలంగా...

Read More..

జగన్ పై రాళ్ల దాడి వెనుక కుట్ర ఉందా.. ప్రజాదరణ చూసి అలా చేశారా?

ఏపీ సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) మేమంతా సిద్ధం బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) ద్వారా విజయవాడలో పర్యటన కొనసాగిస్తుండగా జగన్ లక్ష్యంగా ఆయనపై పదునైన వస్తువుతో దాడి జరిగింది.ఆ వస్తువు వల్ల...

Read More..

జగన్ కంటికి తగిలి ఉంటే ఇలాంటి కామెంట్లు వినిపించేవా.. ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ?

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై పదునైన వస్తువుతో దాడి జరగగా జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్ సీఎం మమత ఆకాంక్షించారు.అయితే ఎన్నికల సమయంలోనే జగన్ పై దాడులు జరుగుతాయని ఇదంతా డ్రామా...

Read More..

సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..!!

విజయవాడలో వైయస్ జగన్ “మేమంతా సిద్ధం”  బస్సు యాత్ర జరుగుతోంది.ఈ క్రమంలో సరిగ్గా సింగ్ నగర్ చేరుకున్నాక.సీఎం జగన్ ఎడమ కంటిపై రాయితో దాడి చేయడం జరిగింది.దాడి జరిగిన అనంతరం.రక్తం రావడంతో వెంటనే బస్సు పై నుండి.లోనికి వెళ్లి ప్రథమ చికిత్స...

Read More..

విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ “మేమంతా సిద్ధం( Memantha Siddham )” బస్సు యాత్ర విజయవాడలో సాగుతోంది.ఈ క్రమంలో సరిగ్గా సింగ్ నగర్ సమీపించగా సీఎం జగన్ పై ఆగంతకులు రాయితో దాడి చేయడం జరిగింది.అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు...

Read More..

ఎన్నికలవేళ పవన్ కి బిగ్ షాక్.. జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నెల రోజుల్లో పోలింగ్.2024 ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) భావిస్తున్నారు.2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు.ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా...

Read More..

మేనత్త విమలమ్మ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ షర్మిల..!!

దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి చెల్లెలు వైయస్ విమలమ్మ( S Vimalamma ) అందరికీ సుపరిచితురాలే.కాగా ఇటీవల ఏపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డిపై.సునీత, షర్మిల చేస్తున్న ఆరోపణలను ఖండించారు.వాళ్లకంటే పది సంవత్సరాలు...

Read More..

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సూరీడు.. జగన్ కు కేఎన్‌ఆర్.. ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే.2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలలో, 22 ఎంపీ స్థానాలలో వైసీపీ విజయం సాధించి చరిత్ర సృష్టించింది.అయితే జగన్ విజయం వెనుక కేఎన్‌ఆర్...

Read More..

ఓటర్లకు జగన్ విజ్ఞప్తి.. చంద్రబాబు పై పంచ్ లు 

టిడిపి అధినేత చంద్రబాబుపై( Chandrababu ) మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్.( AP CM Jagan ) మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న జగన్,  ఈరోజు మంగళగిరి...

Read More..

వైఎస్ బిడ్డ కావాలా హంతకుడు కావాలా ? జనాలను ప్రశ్నించిన షర్మిల

వైసిపి ని టార్గెట్ చేసుకుంటూ మరోసారి తన విమర్శలకు పదును పెట్టారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.( YS Sharmila ) ముఖ్యంగా కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని( Avinash Reddy ) టార్గెట్ చేసుకుని అనేక...

Read More..

షర్మిల, సునీతపై సీఎం జగన్ మేనత్త విమలమ్మ సీరియస్..!

వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డిపై సీఎం జగన్ ( CM Jagan )మేనత్త విమలమ్మ( Vimalamma ) తీవ్రంగా మండిపడ్డారు.వైఎస్ కుటుంబ పరువును రోడ్డు మీదకు తెస్తున్నారని ధ్వజమెత్తారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని అవినాశ్ రెడ్డి హత్య చేస్తుంటే వీళ్లిద్దరూ...

Read More..

బీజేపీ మార్క్ రాజకీయం :  లోకేష్ పవన్ లతో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం 

ఏపీలో బిజెపి( BJP ) ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉన్నా  ఆ పార్టీ జనసేన, టిడిపిలో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లడం వెనక చాలా రాజకీయ వ్యూహమే  దాగి ఉంది.ఏపీలో బిజెపికి పెద్దగా ఆశలు లేవు.ఇక్కడ గెలిచినా అరకొర సీట్లు...

Read More..

నేటి నుంచే బాలయ్య బస్సు యాత్ర ! 

ఏపీలో వైసీపీని( YCP ) ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వ్యవహాత్మక అడుగులు వేస్తోంది.బిజెపి, జనసేన( BJP, Jana Sena ) పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీలకు పొత్తుల భాగంగా కొన్ని సీట్లను కేటాయించింది.ఇక నిరంతరం చంద్రబాబు ప్రజల్లోనే...

Read More..

రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

గన్నవరం( Gannavaram ) నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం( Tirupati Airport )కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేరుకున్నారు. జానసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు.అనంతరం రోడ్డు మార్గం...

Read More..

పవన్ కళ్యాణ్ కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని... ఖండించిన జనసేన పార్టీ..!!

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి.జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పార్టీ కావడంతో కర్ణాటకలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఈనెల 17న పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొంటారని...

Read More..

పులివెందుల ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో నిమగ్నమయ్యారు.ఏపీ కాంగ్రెస్ పార్టీ ( AP Congress Party )అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) కూడా ఈ ఎన్నికలలో పోటీకి సిద్ధం కావడం...

Read More..

నా మొదటి సంతకం డీఎస్సీ పైనే అంటూ చంద్రబాబు సంచలన ప్రకటన..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ( v )శుక్రవారం వేమూరులో “ప్రజాగళం( PrajaGalam )” నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ఉపాధి లేక యువత వలస వెళ్తున్నారు.రాజధాని విషయంలో జగన్ మూడు ముక్కలాటాడారు.అమరావతి పూర్తయితే అందరికీ ఇక్కడే ఉపాధి...

Read More..

ఏపీలో నాగన్న సంచలన సర్వే.. విజయం ఈ పార్టీదే..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఎన్నికల శంఖారావాన్ని పూరించిన పార్టీలు అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి.ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ తమదైన కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి.ఇక మరోవైపు సర్వేలు సైతం జోరుగా సాగుతున్నాయి.రాష్ట్రంలో...

Read More..

10 సర్వేలలో 9 సర్వేలు జగన్ కే అనుకూలం.. ఏపీలో మళ్లీ వైసీపీ గెలుస్తుందా?

ఏపీలో అధికారం కోసం ఒకవైపు కూటమి మరోవైపు వైసీపీ నేతలు( YCP Leaders ) విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారు.ఏ పార్టీది అధికారమో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొనగా ఎన్నికల సమయానికి ఫలితాలు ఏ పార్టీకి అనూకలంగా ఉంటాయో క్లారిటీ వచ్చే ఛాన్స్...

Read More..

షర్మిల అలా చేయడం రాజకీయ తప్పిదమే .. విజయసాయిరెడ్డి విమర్శలు

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై( YS Sharmila ) వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి( Vijayasai Reddy ) విమర్శలు చేశారు.ప్రస్తుతం షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.పార్టీని బలోపేతం చేయడంతో పాటు, తన...

Read More..

అక్కడ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా ' రాజు ' గారి రచ్చ తప్పదా ? 

ఇటీవలే టిడిపిలో చేరిన ఎంపీ రఘురామకృష్ణంరాజు( Raghurama Krishnam Raju ) వ్యవహారం అప్పుడే ఆ పార్టీలో పెద్ద తలనొప్పిగా మారింది.నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయనను అభ్యర్థిగా పోటీ చేయించాలని భావించినా,  ఆ సీటు పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించడం, ...

Read More..

జనసేన ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన హైపర్ ఆది.. ఎన్నికల తర్వాతే షూటింగ్స్ అంటూ?

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీ( Janasena Party ) తరఫున జబర్దస్త్ టీం స్టార్ క్యాంపెనర్లుగా మారి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా జనసేన ప్రచారకర్తలుగా ఉన్న వారిలో హైపర్ ఆది( Hyper Aadi...

Read More..

తెలంగాణ: కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ .. ఆ సీట్ల పై క్లారిటీ 

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ రేపు భేటీ కానుంది.ఈ భేటీలో తెలంగాణలో పెండింగ్ లో ఉన్న మూడు ఎంపీ టికెట్ల కేటాయింపు పై ఒక క్లారిటీ కి రానున్నారు .ఢిల్లీలో జరగబోతున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ( Congress Central Election...

Read More..

అమలాపురం బహిరంగ సభలో వైసీపీ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

అమలాపురం( Amalapuram ) బహిరంగ సభలో చంద్రబాబు( Chandrababu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.మూడు పార్టీలు కూటమిగా వచ్చింది స్వార్థం కోసం కాదు రాష్ట్రం బాగు కోసం అని అన్నారు.వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది.అహంకారపూరితంగా విధ్వంసంతో...

Read More..

జగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది.. బొత్స సత్యనారాయణ

బడుగు , బలహీన వర్గాలు కి జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy )నాయకత్వం అవసరంజగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరు కష్టపడితే మళ్ళీ మన గౌరవం నిలిబెట్టుకుంటాం అని గుర్తుంచుకోవాలి చిన్న చిన్న...

Read More..

హైదరాబాద్ లాగా పిఠాపురం చూడటానికి వస్తారు హైపర్ ఆది కీలక వ్యాఖ్యలు..!!

తెలుగు కామెడీ షో జబర్దస్త్ ఆర్టిస్ట్ హైపర్ ఆది ( Hyper Aadi )అందరికీ సుపరిచితుడే.తెలుగు టెలివిజన్ రంగంలో అనేక టీవీ షోలలో.ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే మరోపక్క సినిమాలు చేస్తూ విజయవంతమైన కెరియర్ తో రాణిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో రానున్న...

Read More..

వైఎస్ భారతి చేతికి జగన్ ఆ బాధ్యతలు అప్పగించనునున్నారా.. ఆ వ్యూహాలు ఫలిస్తాయా?

ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) ప్రస్తుతం రాష్త్రవ్యాప్తంగా బహిరంగ సభలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఒకే స్థానంపై దృష్టి పెట్టే అవకాశం లేదు.కడప ఎంపీ స్థానం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తుండగా...

Read More..

పి. గన్నవరం సభలో చిరంజీవిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ వ్యాఖ్యలు..!!

పి.గన్నవరంలో పవన్ కళ్యాణ్ “వారాహి విజయభేరి” యాత్ర నిర్వహించారు.గురువారం నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) కూడా పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మాట్లాడుతూ.తాను మామూలుగా 5000 జీతంతో ఉద్యోగం...

Read More..

టోఫెల్ పరీక్షకు ఏపీ విద్యార్థులు.. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ

ఏపీలో వైఎస్ జగన్( YS Jagan ) ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్ర విద్యారంగంలో కీలక సంస్కరణలు చోటు చేసుకున్నాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యావ్యవస్థలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చారు.పోటీ సమాజంలో...

Read More..

కోనసీమలో గొడవలు సృష్టించాలని చూశారు అంటూ వైసీపీపై పవన్ సీరియస్ వ్యాఖ్యలు...!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.రెండు గోదావరి జిల్లాలలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.బుధవారం తణుకు, నిడదవోలు నియోజకవర్గాలలో పర్యటించడం జరిగింది.గురువారం పి.గన్నవరంలో పర్యటించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైసీపీ పై...

Read More..

నరసాపురం బరిలో టిడిపి రెబల్ ? జనసేనకు ఇబ్బందేగా 

పొత్తులో భాగంగా జనసేన , బీజేపీలకు( Janasena , BJP ) సీట్లు కేటాయించడంపై టిడిపిలో ఇంకా అసంతృప్తి జ్వాలలు కనిపిస్తూనే ఉన్నాయి.పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు తమ నియోజకవర్గాల్లో అవకాశం ఇస్తే,  వారు గెలిచాక అక్కడే పాతుకుపోతారని , తమకు...

Read More..

తండ్రి రైతు.. నాలుగుసార్లు ఎంపీ ఎన్నికల్లో విజయఢంకా.. వెంకటేశ్ నాయక్ సక్సెస్ స్టోరీ మీకు తెలుసా?

ఒక సాధారణ వ్యక్తి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలవడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.అయితే రాయచూర్ లోక్ సభ స్థానానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది.పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేని రైతుబిడ్డ అయిన అరికెరె వెంకటేశ్ నాయక్ నాలుగుసార్లు లోక్ సభ ఎన్నికల్లో...

Read More..

కూటమి పార్టీల్లో టికెట్ల రచ్చ : అన్ని చోట్లా గందరగోళమే 

ఏపీలో అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా టిడిపి, జనసేన, బిజెపిలు కూటమిగా ఏర్పడ్డాయి.మూడు పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకుని దాదాపుగా అభ్యర్థుల జాబితాను అన్ని పార్టీలు ప్రకటించాయి.ఈ సర్దుబాటు వ్యవహారంలో మూడు పార్టీల కు పెద్ద తలనొప్పులే వచ్చి పడ్డాయి.పొత్తులో భాగంగా...

Read More..

తెలంగాణలోనూ వాలంటీర్లు : జగన్ బాటలో రేవంత్

ఏపీలో వాలంటీర్ల( Volunteers in AP ) చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది.  ప్రతి 50 ఇళ్ల కు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ,  ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను జగన్...

Read More..

క్రోధి నామ సంవత్సరంలో బాలయ్య జాతకం ఇలా ఉందా.. ఆయన ఎమ్మెల్యే అవుతారా?

2024 ఏపీ ఎన్నికల్లో( 2024 AP Elections ) హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గాలలో హిందూపురం నియోజకవర్గం ఒకటి .వైసీపీ నుంచి టీడీపీకి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో బాలయ్య( Balakrishna ) మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడం సులువు కాదని కామెంట్లు...

Read More..

టీడీపీ రెబల్ గా బరిలోకి ఆ మాజీ ఎమ్మెల్యే ?

టికెట్ల కేటాయింపు విషయంలో టిడిపిలో( TDP ) ఇంకా లొల్లి కొనసాగుతూనే ఉంది .ఎప్పటికి బిజెపి ,జనసేన పొత్తులో భాగంగా కొన్ని సీట్లను టిడిపి త్యాగం చేసింది.దానిపైన మొన్నటి వరకు రచ్చ జరిగింది .పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమను తప్పించి...

Read More..

రాజుల మధ్య రసవత్తర పోరు .. ఉండి లో ఆయన తప్పుకుంటారా ? 

ఉండి తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది.ఇక్కడి నుంచి టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజు( MLA Sivaramaraju ) ను టిడిపి తమ అభ్యర్థిగా ప్రకటించింది.టిడిపి టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ( Former...

Read More..

పిఠాపురంలో ఆ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ?  జనసేనానికి ఇబ్బందే 

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో( Pithapuram Assembly Constituency ) నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు  ఒకవైపు గెలుపు ధీమా ఉన్నట్టుగానే కనిపిస్తున్నా.ఉన్న మరోవైపు వైసీపీ( YCP ) నుంచి పోటీ...

Read More..

జనసేన అభ్యర్థుల పూర్తి జాబితా విడుదల

టిడిపి ,జనసేన, బిజెపి పొత్తు( TDP Janasena BJP Alliance )లో భాగంగా జనసేన 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే విధంగా ఒప్పందం చేసుకుంది.కొన్ని నియోజకవర్గాల విషయంలో ముందుగానే క్లారిటీ రావడంతో , అభ్యర్థుల జాబితాను...

Read More..

పవన్ కళ్యాణ్ రియల్ హీరో అంటూ చంద్రబాబు పొగడ్తలు..!!

తణుకు “ప్రజాగళం” సభ( Tanuku Praja Galam Public Meeting )లో పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు.పవన్ ఒక సినిమా హీరో మాత్రమే కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని సుఖవంతమైన సినీ జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం...

Read More..

నిడదవోలు సభలో వైసీపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడుతున్నాయి.మే 13న పోలింగ్ కావడంతో.ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈసారి ఎన్నికలలో 2014 మాదిరిగా బీజేపీ-టీడీపీ-జనసేన పార్టీలు( BJP TDP Janasena ) కూటమిగా ఏర్పడటం తెలిసిందే.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan )...

Read More..

తణుకు బహిరంగ సభలో వైసీపీ మంత్రులపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

తణుకు “ప్రజాగళం”( Tanuku Praja Galam ) సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పవన్.వైసీపీ మంత్రులపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.రైతులను ఏడిపించిన వైసీపీ ప్రభుత్వం తుడుచుకుపెట్టుకోవాలని అన్నారు.ఇక్కడ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉన్నారని… ఓ రైతు ధాన్యం తడిచిపోయింది...

Read More..

అప్పుడు వైసీపీ విషయంలో జరిగిన కుట్ర ఇప్పుడు పవన్ విషయంలో.. జాగ్రత్త పడాల్సిందే!

ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) ను ఓడించడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి.పిఠాపురం బరిలో నవరంగ కాంగ్రెస్ నుంచి మరో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా అతని ఇంటి పేరు కూడా కే కావడం గమనార్హం.నవరంగ్ కాంగ్రెస్...

Read More..

తమ్ముడు మంచివాడు అనుకుని చిరంజీవి విరాళం ఇచ్చారు.. పోసాని షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఏపీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి( YCP Leader Posani Krishna Murali ) మళ్లీ యాక్టివ్ అయ్యారు.చిరంజీవి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు జనసేన కోసం 5 కోట్ల రూపాయల విరాళం...

Read More..

సైకిల్ రావాలి : బాలయ్య బస్సు యాత్ర 

టిడిపి ( TDP ) తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు స్టార్ క్యంపైనర్లు ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ,  జనాల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు .మండుటెండలను సైతం లెక్కచేయకుండా రోడ్...

Read More..

పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి.

కాళ్ల మండలం పెదఅమిరం నిర్మల ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల సమావేశంలో భావోద్వేకం.టిక్కెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో మనస్థాపంసీటు వేరే ఒకరికి కేటాయించడానికి సిద్ధమయ్యారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా.రాజకీయాలు విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం చెప్తా.ఉండి ఎమ్మెల్యే మంతెన( Mantena Ramaraju...

Read More..

వైసీపీ లో చేరిపోయిన 'జనసేన ' పోతిన మహేష్ 

జనసేన పార్టీ(Janasena party )లో కీలక నేతగా గుర్తింపు పొందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కు చెందిన పోతిన మహేష్ ఎట్టకేలకు వైసీపీలో చేరిపోయారు.ఇటీవల జనసేన ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు ఉంటుందనే నమ్మకంతో మహేష్ ఉంటూ వచ్చారు.ఈ మేరకు...

Read More..

'వాలంటీర్ ' లకు బాబు ఆఫర్లు .. కౌంటర్ ఇచ్చిన వైసిపి

వాలంటీర్ల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.మొన్నటి వరకు వాలంటీర్ల విషయంలో వ్యతిరేక వైఖరి ఉన్నట్లుగా కనిపించిన టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఇప్పుడు వాలంటీర్ల విషయంలో వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తున్నారు.గత కొద్ది రోజులుగా ఆయన వాలంటీర్ల...

Read More..

నేటి నుంచే పవన్ చంద్రబాబు ఉమ్మడి రోడ్ షో 

పూర్తిగా ఎన్నికల ప్రచారంపైనే దృష్టి సారించిన టిడిపి, జనసేన( TDP, Jana Sena ) పార్టీలు ఉమ్మడిగా రోడ్డు షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.ఇప్పటి వరకు విడివిడిగా టిడిపి ,జనసేన బిజెపిలు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.అయితే విడివిడిగా ప్రచారాలు చేయడం వల్ల...

Read More..

మరో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలలో కాంగ్రెస్ వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.గత రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి కాంగ్రెస్ కాస్త బలపడింది.వైయస్ షర్మిల ( YS Sharmila )అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టాక.కాంగ్రెస్ పేరు ఏపీ...

Read More..

కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ ఉండి ఎమ్మెల్యే రామరాజు..!!

ఉండి ఎమ్మెల్యే రామరాజు( MLA Ramaraju ) కంటతడి పెట్టుకోవడం జరిగింది.విషయంలోకి వెళ్తే తన నియోజకవర్గం నుంచి వేరొకరికి టికెట్ కేటాయిస్తున్నారని సమాచారం అందింది.దీంతో మంగళవారం కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రామరాజు మీడియాతో మాట్లాడారు.నా నియోజకవర్గ నుంచి వేరొకరికి...

Read More..

నయవంచనకు చంద్రబాబు మారుపేరు అంటూ పేర్ని నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ రాజకీయాలు వాలంటీర్ వ్యవస్థ( Volunteers ) చుట్టూ తిరుగుతున్నాయి.ఇటీవల పెన్షన్ పంపిణి చేయకూడదని  వాలంటీర్లని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.ఈ విషయంపై టీడీపీ వర్సెస్ వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు గట్టిగా పేలాయి.చంద్రబాబు వాలంటీర్లను అడ్డుకోవటం...

Read More..

పవన్ కళ్యాణ్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్ పోటీ..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు.అయితే ఈసారి ఎన్నికలలో కచ్చితంగా గెలవాలని భావిస్తున్నారు.ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గంలో సొంత...

Read More..

ఏలూరు ఎంపీ : మహేష్ Vs సునీల్ ఎవరి బలం ఎంత ? 

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు ( MLA Karumuri Nageswarao )కుమారుడు సునీల్ యాదవ్ ( Sunil Yadav )ను పోటీ చేస్తున్నారు.ఆర్థికంగా బలంగా ఉండడం, రాజకీయంగా జిల్లా...

Read More..

వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం.. చంద్రబాబు ఇచ్చిన హామీతో కూటమికి తిరుగులేదా?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) వాలంటీర్లకు ప్రయోజనం చేకూరేలా అదిరిపోయే హామీ ఇచ్చారు.టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించిన చంద్రబాబు వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం...

Read More..

జనసేన కు ' మెగా ' సపోర్ట్ .. ప్రచారానికి వారు వస్తారా ?

మరికొద్ది రోజుల్లో జరగబోతున్న ఏపీ ఎన్నికలు జనసేన పార్టీకి( Janasena Party ) అత్యంత ప్రతిష్టాత్మకంగానే మారాయి.టిడిపి, బిజెపిలతో పొత్తు పెట్టుకున్న జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో గెలవడం ఆ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా...

Read More..

'మంగళగిరి ' ని వదిలిపెట్టని లోకేష్ ? అదే కారణమా ? 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) గత కొద్ది రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలోని( Mangalagiri Constituency ) ఎక్కువగా పర్యటిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు పులిస్టాప్ పెట్టేశారు.నిత్యం మంగళగిరి నియోజకవర్గంలోనే వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తనను గెలిపించాల్సిందిగా...

Read More..

పవన్ చంద్రబాబు ఉమ్మడి రోడ్ షో లు.. ఎప్పటి నుంచంటే..?

ఏమి అధికార పార్టీ వైసిపి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు రూపొందించుకుని ముందుకు వెళ్తోంది .ఆ పార్టీ అధినేత జగన్ సిద్ధం, మేమంతా సిద్ధం వంటి కార్యక్రమాలతో నిత్యం జనాల్లో ఉంటున్నారు.గత పది రోజులుగా ఆయన వెయ్యి కిలోమీటర్ల...

Read More..

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు( Ugadi Wishes ) తెలియజేయడం జరిగింది.ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.“రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ...

Read More..

మైక్ ఇచ్చి మరీ పరువు తీసుకున్నారు అంటూ షర్మిలపై వైసీపీ వీడియో పోస్ట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొలది రాజకీయం వేడెక్కుతుంది.మే 13న పోలింగ్ నేపథ్యంలో… ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈ రకంగానే ఏపీ కాంగ్రెస్ పార్టీ( AP Congress Party ) అధ్యక్షురాలు షర్మిల కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ...

Read More..

ఎన్నికలలో పోటీ చేసే సీపీఐ(ఎం).. అభ్యర్థుల జాబితా విడుదల..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలలో కాంగ్రెస్.సీపీఐ(ఎం) పొత్తులు పెట్టుకోవడం తెలిసిందే.ఎన్నికల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో చాలా పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటిస్తున్నారు.ఈ క్రమంలో సోమవారం పొత్తులో భాగంగా ఏపీ సీపీఐ(ఎం) పది అసెంబ్లీ, ఒక పార్లమెంట్ అభ్యర్థులు...

Read More..

టీడీపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేసిన మహాసేన రాజేష్..!!

మహాసేన రాజేష్( Mahasena Rajesh ) అందరికీ సుపరిచితుడే.సోషల్ మీడియా వేదికగా దళితుల సమస్యలు ఇంకా అనేక విషయాలపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.2019 ఎన్నికలలో వైసీపీ తరపున ప్రచారం చేయడం జరిగింది.ఆ తర్వాత కొన్నాళ్లకు వైసీపీ(...

Read More..

పవన్ లక్ష్యం కోసం నేను సైతం అంటూ జనసేనకి చిరంజీవి భారీ విరాళం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.ఇంకా 35 రోజులు మాత్రమే సమయం ఉంది.దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో స్పీడ్ పెంచారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “వారాహి విజయభేరి( Varahi Vijayabheri Yatra)” పేరిట ఎన్నికల ప్రచారం...

Read More..

జనసేన ఎందుకు పెట్టారు .. ఏం ఆశించి పెట్టారు ? పవన్ పై పోతిన మహేష్ ఫైర్ 

జనసేన( Janasena ) పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన మహేష్( potina Mahesh ) పార్టీకి , పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.రాజీనామా తరువాత మీడియా సమావేశం నిర్వహించిన మహేష్ పవన్ పై సంచలన విమర్శలు చేశారు.ఈ సందర్భంగా...

Read More..

అవినాష్ ను కాపాడుతోంది జగనే.. షర్మిల ఫైర్ 

మరోసారి తన అన్న,  వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై విమర్శలతో విరుచుకుపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల( Sharmila ) .ముఖ్యంగా తన చిన్నాన్న వైఎస్  వివేకానంద రెడ్డి హత్య వ్యవహారంపై...

Read More..

ఏపీలో ఈ ఎన్నికల్లో జగన్ కు కష్టమేనా.. వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయిగా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎన్నికలలో వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని సంక్షేమ పథకాలను అమలు చేయకుండా కేవలం అభివృద్ధిపై ఫోకస్ పెడితే వైసీపీ ఎలా గెలుస్తుందని టీడీపీ నేతలతో పాటు ప్రశాంత్ కిషోర్( Prasanth Kishore )...

Read More..

పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారు.. ఈసీకి ఫిర్యాదు 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.తమను ఎన్నికల్లో పోటీ చేయవద్దని పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నారంటూ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్( Sheikh Jalil ) ఎన్నికల...

Read More..

పవన్ రెస్ట్ తీసుకుంటే బెటర్.. ఆయనకు ఆరోగ్య సమస్యల వెనుక అసలు కారణాలివే!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) ఆరోగ్య సమస్యల వల్ల ఆయన నిర్వహించాల్సిన సభలు, సమావేశాలు ఆలస్యమవుతున్నాయి.నిన్న అనకాపల్లి సభ అనంతరం పవన్ కళ్యాణ్ వైజాగ్ విమానశ్రయానికి( Vizag Airport ) కారులో వెళ్తుండగా సొమ్మసిల్లి...

Read More..

జగన్ జన నేత కాదు :  ప్రశాంత్ కిశోర్

ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ( Prashant Kishore ) మరోసారి ఏపీ రాజకీయాలపై స్పందించారు.ముఖ్యంగా వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే విధంగా తన సంస్థ...

Read More..

వెయ్యి కిలమీటర్లు దాటిన జగన్ బస్సు యాత్ర .. స్పందనేంటి ? 

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )వచ్చే నెలలో జరగబోతున్న ఎన్నికల్లో గెలిచేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు.జనాల్లోనూ , పార్టీ కార్యకర్తలలోను ఉత్సాహం పెంచే విధంగా వారిని పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి తీసుకువెళ్లే విధంగా...

Read More..

మాకేది టికెట్.. ఏపీ కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి

ఇప్పటివరకు వైసీపీ ,టిడిపి ,జనసేన పార్టీల్లో టికెట్ల కేటాయింపు విషయంలో అనేక వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే .తమకు టికెట్ దక్కలేదంటూ బహిరంగంగా తమ పార్టీలపై విమర్శలు చేస్తూ చాలా మంది పార్టీలు మారిపోయారు.ముందుగా వైసీపీలో( YCP ) ఈ...

Read More..

అన్నీ ఇంటికే : జనాలకు బాబు గారు బంపర్ ఆఫర్

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) తన వయస్సును సైతం లెక్క చేయకుండా, ఎండ వేడిని సైతం పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, విరామం లేకుండా పర్యటనలు చేస్తున్నారు.కచ్చితంగా టిడిపిని( TDP ) అధికారంలోకి తీసుకురావాలని, వైసిపిని ఇంటికి సాగనంపాలనే లక్ష్యంగా...

Read More..

చెల్లిళ్లే శత్రువులు :  జగన్ కు మంట పుట్టిస్తున్నారే 

ఒకపక్క టిడిపి, జనసేన, బిజెపి కూటమి వైసిపి ప్రభుత్వం పైన, సీఎం జగన్ పైన( CM Jagan ) విమర్శలతో విరుచుకుపడుతున్నాయి.గత ఐదేళ్ల జగన్ పాలనపై ఎన్నో విమర్శలు చేస్తూ, జనాల్లో జగన్ గ్రాఫ్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి.కచ్చితంగా కూటమి...

Read More..

జనసేన పార్టీకి ఉపాసన 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారా.. అసలు వాస్తవాలు ఇవే!

ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీకి( Janasena party ) ఉపాసన 5 కోట్ల రూపాయల విరాళం( 5 crore donation ) ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.వైరల్ అవుతున్న వార్త నిజమా కాదా అని విచారిస్తే మాత్రం ఈ...

Read More..

10వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న మేమంతా సిద్దం బస్సు యాత్ర ..

మేమంతా సిద్దం బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) 10వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది.నిన్న రాత్రి కావాలి సభ ముగిసినంతరం పోన్నలూరు మండలం జువ్విగుంట్ల చేరుకున్న జగన్( CM YS Jagan ) రాత్రికి అక్కడే బస...

Read More..

వైయస్ షర్మిల సునీత చేసిన ఆరోపణలపై స్పందించిన కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి..

వైయస్ షర్మిల( YS Sharmila ) సునీత తనపై చేసిన ఆరోపణలపై కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ( Avinash Reddy )స్పందించారు.మనిషి పుట్టుక పుట్టిన వారు ఎవరు అలా మాట్లాడరంటూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ముఖానికి బురద...

Read More..

అన్నీ ఇంటికే : జనాలకు బాబు గారు బంపర్ ఆఫర్

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) తన వయస్సును లెక్క చేయకుండా, ఎండ వేడి సైతం పట్టించుకోకుండా, ఎనుకల ప్రచారం నిర్వహిస్తూ విరామం లేకుండా పర్యటనలు చేస్తున్నారు.కచ్చితంగా టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని, వైసిపిని ఇంటికి సాగనంపాలని లక్ష్యంగా పెట్టుకున్న బాబు ఎన్నికల్లో...

Read More..

అనకాపల్లిలో పవన్ రోడ్డు షో నేడే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి విజయభేరి యాత్ర నేటి నుంచి మళ్లీ మొదలు పెట్టినన్నారు.ఈ మేరకు అనకాపల్లి( Anakapalli ) కి ఈరోజు రాబోతున్నారు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా అనకాపల్లి కి...

Read More..

పెదకూరపాడు ప్రజాగళం సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నిర్వహిస్తున్న ప్రజాగళం సభ( Prajagalam Sabha ) నేడు పెదకూరపాడులో( Pedakurapadu ) జరిగింది.ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.పెదకూరపాడులో ఐటీ పార్క్ తీసుకొస్తానని తెలియజేశారు.ప్రపంచంలో...

Read More..

కాంగ్రెస్ తుక్కుగూడ 'జనజాతర' సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..!!

హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో( Thukkuguda ) కాంగ్రెస్ జనజాతర సభ( Congress Jana Jatara ) జరిగింది.ఈ సభలో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) జాతీయ మేనిఫెస్టోను విడుదల చేశారు.తెలంగాణకు ప్రత్యేకంగా 23 హామీలను ప్రకటించడం జరిగింది.తాము అసెంబ్లీ ఎన్నికలలో...

Read More..

వైయస్ విజయమ్మ..షర్మిలపై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) పెదకూరపాడులో నిర్వహించిన ప్రజాగళం( Praja Galam ) రోడ్డు షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏని గెలిపించాలని సూచించారు.సంపాద సృష్టించి.పేద వర్గాలను ఆదుకుంటామని పేర్కొన్నారు.ఇదే సమయంలో వైయస్ విజయమ్మ.(...

Read More..

ఉండి టికెట్ పై రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..!!

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు( Raghuramakrishna Raju ) నిన్న పాలకొల్లు ప్రజాగళం సభలో టీడీపీలో జాయిన్ కావడం తెలిసిందే.చంద్రబాబు పార్టీ కండువా కప్పి రఘురామకృష్ణరాజుని సాదరంగా ఆహ్వానించడం జరిగింది.దీంతో ఆయనకి ఉండి ఎమ్మెల్యే టికెట్( Undi Mla Ticket ) చంద్రబాబు...

Read More..

గెలుపు పై లోకేష్ అంత ధీమాగా ఉన్నారా ? 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) మరోసారి మంగళగిరి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.2019 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ( Alla Ramakrishna Reddy...

Read More..

పేరుకే మూడు పార్టీల కూటమి.. పెత్తనమంతా ఆ పార్టీదే

ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీని ( YCP )ఓడించడమే లక్ష్యంగా ఏర్పడింది.టిడిపి ,జనసేన, బిజెపి కూటమి.ఈ పార్టీలో పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు పూర్తి చేసి, విడతల వారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి.అయితే కొన్ని చోట్ల సీట్ల కేటాయింపు...

Read More..

హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదు: సునీత

హైదరాబాద్: వైఎస్ వివేకా( YS Viveka Murder case )ను హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతుంటే.వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదన్నారు.వైఎస్ వివేకా హత్యపై ఐదేళ్లుగా...

Read More..

కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా.. బాలయ్య అక్కడ అడుగుపెట్టకపోవడానికి కారణాలివేనా?

స్టార్ హీరో బాలకృష్ణకు( Balakrishna ) ఈ మధ్య కాలంలో అతని కష్టానికి అదృష్టం తోడవుతోంది.బాలయ్య నటించిన ప్రాజెక్ట్ లు ప్రేక్షకుల అంచనాలను అందుకుంటున్నాయి.నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తూ ఆదు పదుల వయస్సులో సైతం వరుస ఆఫర్లను అందుకుంటున్న బాలయ్య యంగ్...

Read More..

రైతు దీక్ష ' లు మొదలుపెట్టిన బీఆర్ఎస్ ! 

త్వరలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలను( Parliament elections ) దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్( BRS ) వ్యవహాత్మకంగా అడుగులు వేస్తోంది.ముఖ్యంగా తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ ను అన్ని విధాలుగా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.ప్రస్తుతం తెలంగాణ రైతులు...

Read More..

మరోసారి పవన్ వారాహి యాత్ర .. ఎప్పుడు ఎక్కడ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వారాహ యాత్ర( varahi yathra )ను ప్రారంభించనున్నారు.ఇటీవలే l తీవ్ర జ్వరానికి గురికావడంతో పిఠాపురం నియోజకవర్గంలో  తాత్కాలికంగా నిలిపివేసిన ప్రచారాన్ని రేపు ఆదివారం నుంచి పవన్ ప్రారంభించనున్నారు .అనకాపల్లిలో 7న  సభను నిర్వహించనున్నారు.  8న...

Read More..

రాష్ట్రంలో వైసీపీ మొదటి ఓడిపోయే సీటు నగరి నే : పృథ్వీరాజ్

అమరావతి: ఈ ఎన్నికల్లో వైసీపీ ని మడతపెడతామనే మాటే అన్నివర్గాల నోటా వినిపిస్తోందని జనసేన నేత, సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు.ఏ సర్వే చూసినా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధ్బుత విజయo ఖాయమని స్పష్టమవుతోందని చెప్పారు.ఉండవల్లిలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...

Read More..

అధికారంలోకి రాగానే వర్క్ ఫ్రొం హోమ్ విధానం తెస్తాం అంటున్న చంద్రబాబు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu ) “ప్రజాగళం” పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో శుక్రవారం నరసాపురంలో “ప్రజాగళం”( Prajagalam ) బహిరంగ సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన...

Read More..

టీడీపీలో చేరిన ఎంపీ రఘురామకృష్ణరాజు..!!

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు( Narsapuram MP Raghu Rama Krishnam Raju ) అందరికి సుపరిచితులే.2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది.అయితే వైసీపీ అధిష్టానం( YCP )తో మనస్పర్ధలు రావడంతో ఏడాదిలోనే విభేదించడం జరిగింది.అనంతరం...

Read More..

ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై వైయస్ షర్మిల సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో మరో 40 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు.నేటి నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది.ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై సీరియస్...

Read More..

చంద్రబాబుపై మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్( BRS Leader KCR ) పొలంబాట పేరిట కరీంనగర్ లో పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government )పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శలు చేశారు.ఇవాళ కరీంనగర్...

Read More..

ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

స్వామివారికి ప్రత్యేకపూజలు చేసిన పురందేశ్వరీ( Daggubati Purandeswari ) దంపతులుచిన తిరుపతిలో చినవెంకన్న దర్శనం అనంతరం రాజమండ్రి వెళ్ళిన పురందేశ్వరీ పురందేశ్వరీ కామెంట్స్ రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారుమే 13న జరిగే ఎన్నికల్లో ఆ మార్పు వస్తుంది ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ...

Read More..

వంద సభలు, రోడ్ షోలకి ప్లాన్ చేస్తున్న జగన్

వైసిపి అధినేత, ఏపీ సీఎం రాబోయే ఎన్నికలను అంత ఆషామాషీగా తీసుకోవడం లేదు.కచ్చితంగా రెండోసారి అధికారంలోకి రావాలని, దానికి అనుగుణంగా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు.టిడిపి, జనసేన, బిజెపిలు కలిసి వచ్చినా తమ విజయాన్ని ఆపలేరనే ధీమాతో జగన్ (...

Read More..

ఇంతకీ తెలంగాణ లో టీడీపీ పోటీ చేస్తుందా లేదా ? మద్దతు ఎవరికి ? 

త్వరలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో హడావుడి తీవ్రం అయింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, మెజార్టీ స్థానాలను దక్కిచుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉండగా, బిజెపి, బీఆర్ఎస్ లు సైతం పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ, కాంగ్రెస్...

Read More..

కోరుకొండ లక్ష్మీ స్వామి ఆలయ వద్ద పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ..

కోరుకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) కార్యాలయాన్ని ప్రారంభించిన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు( Gidugu Rudra Raju ).పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశమైన రుద్రరాజు…రుద్రరాజు కామెంట్స్… రైతులు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని...

Read More..

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంభం పై మండిపడ్డ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి...

పుంగనూరు( Punganur )లో బహిరంగ సభలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి.పెద్దిరెడ్డి ఫ్యామిలీ పై ఫైర్.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) కుటుంభం పై మండిపడ్డ మాజీ మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy...

Read More..

ఫోన్ ట్యాపింగ్ కేసు .. రాజకీయ దుమారం మామూలుగా లేదు 

తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.కాంగ్రెస్ బీఆర్ఎస్, బిజెపిల మధ్య దీనిపైనే విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.ముఖ్యంగా ఈ కేసులో మంత్రి కేటీఆర్ ( Minister KTR )ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్, బిజెపిలు విమర్శలతో విరుచుకుపడుతున్న...

Read More..

వాలంటీర్ల ఎఫెక్ట్ మామూలుగా ఉండదా ? 

ఏపీలో వాలంటీర్ల( AP volanteers ) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.  ఎన్నికల విధులకు, వాలంటీర్లను దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.అలాగే పెన్షన్ల పంపిణీ , రేషన్ పంపిణీ వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది.దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల...

Read More..

వలస నేతలకు పెద్ద పీట .. జన'సైనికులు' కాబట్టే సైలెన్స్ 

టిడిపి, బిజెపి( TDP, BJP ) పొత్తుల భాగంగా 175 అసెంబ్లీ,  25 పార్లమెంట్ స్థానాలకు గాను 21 అసెంబ్లీ,  రెండు పార్లమెంట్ స్థానాలను జనసేన పొత్తులో భాగంగా తీసుకుంది.దాదాపు అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.అయితే...

Read More..

విజయమ్మ కు పెద్ద కష్టమే వచ్చిందే ? 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ( YS Vijayamma )కు ఎప్పుడు పెద్ద కష్టమే వచ్చింది .రాజకీయంగా తన కుమార్తె , కుమారుడు వేరువేరు రాజకీయ దారులు ఎంచుకోవడంతో, షర్మిల ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.ఏపీ కాంగ్రెస్...

Read More..

వైసీపీ మంత్రి జోగి రమేష్ కి ఈసీ నోటీసులు..!!

వాలంటీర్ల విషయంలో చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్( Minister Joogi Ramesh ) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో చంద్రబాబు( Chandrababu )పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను ఈసీకి అందజేయడం...

Read More..

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం( AP Elections )లో ప్రధాన పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఎన్నికలకు ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో.పార్టీల నేతలు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP...

Read More..

నన్ను స్పీకర్ గా చూడాలనుకుంటున్నారు అంటూ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..!!

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు( Narsapuram MP RaghuramaKrishnamraju ) అందరికి సుపరిచితులే.2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ తరపున గెలిచిన ఆయన.కొన్ని కారణాలవల్ల ఆ పార్టీకి దూరం కావడం జరిగింది.ఈ క్రమంలో కొన్ని కేసులు కూడా ఎదుర్కోవటంతో ఢిల్లీలోనే ఉంటూ రాజకీయం చేస్తూ...

Read More..

ఎన్నికల ప్రచారానికి రెడీ అంటూ వైయస్ షర్మిల సంచలన పోస్ట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం( AP Elections )లో మరో 40 రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీల నాయకులు భావిస్తున్నారు.దీంతో ఆయా పార్టీల అధినాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.వైసీపీ పార్టీ అధినేత జగన్ బస్సు యాత్ర చేస్తున్నారు.“ప్రజా గళం”( Prajagalam...

Read More..

వివేకా హత్య విషయంలో మళ్లీ అదే తప్పు చేస్తున్న వైసీపీ.. ఈ సమయంలో అవసరమా?

2024 ఎన్నికలు టీడీపీ ఎంత కీలకమో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి( YCP ) కూడా అంతే కీలకమని చెప్పవచ్చు.ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్( Jagan ) బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు.అయితే వివేకా( YS Viveka ) హత్య కేసు...

Read More..

గుడివాడలో నన్ను రాష్ట్రంలో సీఎం జగన్ ను ఎవ్వరూ ఓడించలేరు..కొడాలి నాని

అభిమానులు తన కాళ్లకు పాలాభిషేకం చేయడం….ప్రజలు నిరదీశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతానికి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని.నన్ను నిలదీశారంటూ వస్తున్న పకోడీ వార్తలను పట్టించుకోను.గుడివాడలో నన్ను….రాష్ట్రంలో సీఎం జగన్ ను ఎవ్వరూ ఓడించలేరు ఎమ్మెల్యే కొడాలి నాని( MLA Kodali...

Read More..

కూటమి అభ్యర్థులకు ' వెన్నుపోటు ' టెన్షన్ ? 

టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమిగా ఏర్పడి, ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి.పొత్తులో భాగంగా ఈ మూడు పార్టీలు సీట్లను సర్దుబాటు చేసుకోవడంతో పాటు,  అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి.ఇక విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ,  ప్రజలలో తిరుగుతూ...

Read More..

తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి రెడీ అవుతున్న సీనియర్ హీరోయిన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.వైసీపీ అధినేత వైయస్ జగన్ “మేమంతా సిద్ధం”( Memantha Siddham ) పేరిట బస్సుయాత్ర చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు “ప్రజాగళం”(...

Read More..

రావులపాలెం "ప్రజాగళం" సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు “ప్రజాగళం”( Praja Galam ) పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.రెండో విడత నేటి నుంచి మొదలైంది.ఈ క్రమంలో రావులపాలెంలో నిర్వహించిన “ప్రజాగళం” సభలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(...

Read More..

పూతలపట్టు సభలో చంద్రబాబుపై సీఎం జగన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

వైసీపీ అధినేత జగన్ “మేమంతా సిద్ధం”( Memantha Siddham ) బస్సుయాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతోంది.ఈ సందర్భంగా పూతలపట్టులో నిర్వహించిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu Naidu )పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు అసలు...

Read More..

జనసేన పార్టీకి కీలక నేత రాజీనామా..!!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే కొలది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన తర్వాత చాలామంది నేతలు టికెట్లు రాక పార్టీలకు రాజీనామా చేసి బయటికి వెళ్లిపోతున్నారు.ఈ రకంగా తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి(...

Read More..

కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ఐదుగురు మృతి..!!

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీ( SB Organics Industry )లో అగ్ని ప్రమాదం జరిగింది.రియాక్టర్ పేలటంతో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.హత్నూర మండలం చందాపూర్ శివారులో ఈ ఘటన జరిగింది.క్షతగాత్రులను...

Read More..

షర్మిల బస్సు యాత్ర .. ఎక్కడి నుంచి ఎక్కడికంటే ?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.ఏపీలో  టిడిపి ,జనసేన, బిజెపి కూటమి గా ఏర్పడి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడం,  అలాగే ఏపీ అధికార పార్టీ వైసిపి ఇప్పటికే...

Read More..

రేవంత్ కు మరో లేఖ రాసిన హరీష్ రావు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) టార్గెట్ చేసుకుంటూ మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు( Harish Rao ) వరుసగా లేఖలు రాస్తున్నారు నిన్ననే అనేక అంశాలను ప్రస్తావిస్తూ.కాంగ్రెస్ తెచ్చిన ఎన్నికల...

Read More..

పవన్ కళ్యాణ్ కంటే నేనే బాగా డ్యాన్స్ చేశానని చెప్పారు.. అంబటి రాంబాబు కామెంట్స్ వైరల్!

ఏపీలో రాజకీయ( Politics in AP ) ప్రచారం జోరుగా సాగుతోంది.గెలుపు కోసం ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ హామీలను ప్రచారం చేసుకుంటున్నారు.వైసీపీ నేత అంబటి రాంబాబు( Ambati Rambabu ) సంక్రాంతి పండుగ సమయంలో వేసిన డ్యాన్స్...

Read More..

పవన్ అప్పటికీ ఇప్పటికీ ఇంతలా మారారా.. అప్పుడే ఇలా చేసి ఉంటే ఈపాటికి సీఎం అయ్యేవారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గత 15 సంవత్సరాలుగా పొలిటికల్ గా యాక్టివ్ గానే ఉన్నారు.ప్రజారాజ్యం పార్టీ మొదలుపెట్టిన రోజు నుంచి పవన్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి చెయ్యని ప్రయత్నమంటూ లేదు.2019 ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యే అయినా...

Read More..

కూటమి సీట్ల లో మార్పు చేర్పులు .. వాళ్లను మార్చేయమంటున్న ' సీఎం ' 

టిడిపి , జనసేన ,బిజెపిలు కూటమిగా( TDP Janasena BJP Alliance ) ఏర్పడడమే కాకుండా,  సీట్ల పంపకాలు పూర్తి చేసి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించారు.  పూర్తిగా ఎన్నికల ప్రచారంపైనే ఫోకస్ చేశారు.అయితే పొత్తులో భాగంగా టిడిపి ,...

Read More..

పెన్షన్ ల టెన్షన్ : ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

ఏపీలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లను పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే.దీనిపై రాజకీయంగా పెద్ద దుమారం జరుగుతోంది.టిడిపి అనుకూల వ్యక్తిగా మొదలు పడిన మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్( Nimmagadda Ramesh ) ద్వారా చంద్రబాబు ఎన్నికల...

Read More..

అటు బాబు యాత్ర ఇటు జగన్ యాత్ర .. షెడ్యూల్ ఇలా 

ఏపీలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతుంది.ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం అహర్నిశలు పాటుపడుతున్నాయి.గెలుపే లక్ష్యంగా అనేక వ్యూహాలను అమలు చేస్తూ, జనాల్లోకి వెళ్తున్నా యి.టిడిపి , జనసేన, బిజెపిలు ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తుండగా,  ఏపీ అధికార పార్టీ వైసిపి ఒంటరిగానే...

Read More..

ఏపీలో అధికార మార్పిడి.. రక్తపాతం తప్పదు.. నరేష్ పొలిటికల్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా కమెడియన్ గా సహాయ నటుడుగా వివిధ పాత్రలలో నటిస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు వీకే నరేష్ ( Naresh )ఒకరు.ఈయన తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తలలో నిలుస్తుంటారు...

Read More..

పెన్షన్ పంపిణీపై ఏపీ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు పెన్షన్( Pension ) చుట్టూ తిరుగుతున్నాయి.ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల ద్వార పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ఆపేసింది.దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది పింఛన్ దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ( TDP...

Read More..

టీడీపీ రెండో విడత ప్రజాగళం యాత్ర.. షెడ్యూల్ ఖరారు..!!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడుతున్నాయి.మే 13వ తారీకు పోలింగ్ జరగనుంది.ఎలక్షన్స్ కి ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉంది.దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu ) భారీ ఎత్తున ఎన్నికల ప్రచారంలో...

Read More..

ఏపీ పాఠశాలలలో రోజుకు మూడుసార్లు వాటర్ బెల్స్..!!

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండల తీవ్రత( Heat Wave ) పెరుగుతూ ఉంది.ఉదయం 10 గంటలకే సూర్యుడు భగ భగ మంటున్నాడు.దీంతో రోడ్లపై జనాలు రావటానికి భయపడే పరిస్థితి నెలకొంది.ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది.ఈ ఏడాది ఎక్కువ...

Read More..

పింఛన్ పంపిణీ విషయంపై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ రాజకీయం( AP Politics ) మొత్తం పింఛన్ పంపిణీ చుట్టూ తిరుగుతూ ఉంది.ఎన్నికల నేపథ్యంలో పింఛన్ పంపిణీ ఇంకా ఇతర ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో వాలంటీర్లు( Volunteers ) జోక్యం ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.దీంతో అధికారుల...

Read More..

చంద్రబాబుతో భేటీ అయిన మాగంటి బాబు..!!

ఏపీలో ఎన్నికల దగ్గర పడే కొలది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఎన్నికలకు ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.వైసీపీ అధినేత జగన్ “మేమంతా సిద్ధం”( Memantha Siddham ) పేరిట బస్సు యాత్ర...

Read More..

బంగాళా పాపమ్మ దర్గా చేరుకుని ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించిన పవన్ కళ్యాణ్..

జనసేన పార్టీ అధినేత పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Assembly constituency )లో నాలుగో రోజు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణకు మూలపేట లో బంగాళా పాపమ్మ దర్గా చేరుకుని ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు దర్గా...

Read More..

కడప లో షర్మిలకు అంత ఈజీ కాదా ?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల( Sharmila ) రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారని అంత భావించగా, ఆమె మాత్రం కడప ఎంపీగా పోటీ చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించారు షర్మిల.ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు...

Read More..

బీఆర్ఎస్ నుంచి వలసలు... కొత్త ఎత్తులు వేస్తున్న కేసీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ కు( BRS ) చెందిన కీలక నేతలుగా గుర్తింపు పొందిన వారంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.ఇప్పటికే కడియం శ్రీహరి, కే.కేశవరావు, గద్వాల విజయలక్ష్మి, ఇంకా అనేకమంది ఎంపీలు,...

Read More..

ఫోన్ ట్యాపింగ్ : కేసీఆర్ కూ నోటీసులు ఇస్తున్నారా ? 

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ( Phone tapping )పెద్ద దుమారమే రేపుతోంది.బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, వారి ప్రధాన అనుచరులతో పాటు , బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది కీలక నేతల ఫోన్ లను...

Read More..

వైసీపీ ట్రబుల్స్ : ' నిమ్మగడ్డ ' మళ్లీ తగులుకున్నాడే ? 

కీలకమైన ఎన్నికల సమయంలో ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద తలనొప్పి మొదలయ్యాయి.ముఖ్యంగా మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పెద్ద తిక్కే వచ్చి పడింది .గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ...

Read More..

పెన్షన్ల పంపిణీ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడుతున్నాయి.మరో 40 రోజులు మాత్రమే సమయం ఉంది.ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ విషయంలో వాలంటీర్ల జోక్యం ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ ఆదేశించడం సంచలనంగా మారింది.ఈ పరిణామంపై అధికార పార్టీ నేతలు తెలుగుదేశంపై...

Read More..

వాలంటీర్లపై జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ రాజకీయం మొత్తం వాలంటీర్ల చుట్టూ తిరుగుతూ ఉంది.పెన్షన్ల పంపిణీ( Pension Disttribution ) విషయంలో వాలంటీర్ల జోక్యం ఉండకూడదని ఈసీ ఆదేశించటం సంచలనంగా మారింది.ఈ క్రమంలో వృద్ధులు, వితంతువులకు తెలుగుదేశం పార్టీ నేతలు( TDP Leaders ) పెన్షన్లు ఇవ్వకుండా...

Read More..

పెన్షన్ల విషయంలో చంద్రబాబుపై పేర్ని నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.ప్రస్తుతం ఏపీలో రాజకీయం( AP Politics ) మొత్తం పెన్షన్ పంపిణీ చుట్టూ తిరుగుతూ ఉంది.విషయంలోకి వెళ్తే...

Read More..

నన్ను బ్లేడ్ లతో కట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.కాకినాడలో మాట్లాడుతూ… నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయి.వారు సన్న బ్లేడ్ లు( Blades ) తీసుకొచ్చి నన్ను, సెక్యూరిటీ వాళ్లను కట్...

Read More..

రాజీనామా ఆలోచనలో జనసేన కీలక నేత ? 

ఏపీలో టిడిపి ,జనసేన ,బిజెపిలు ( TDP, Janasena, BJP ) పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతున్నాయి.ఈ ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు ముందుకు వెళుతున్నాయి.టిడిపి,  బిజెపిలతో పొత్తు కారణంగా జనసేన 21 అసెంబ్లీ, ...

Read More..

ఆ కారణాలతో భారీగా వాలంటీర్ల రాజీనామా 

ఏపీలో వాలంటీర్ల( Volunteers in AP ) వ్యవహారంపై పెద్ద రాజకీయ దుమారమే నడుస్తోంది.  వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాలను అందిస్తూ ఉండడంతో, వాటి ద్వారానే గట్టెక్కాలని వైసీపీ భావిస్తుండగా,  వారి సేవలను తాత్కాలికంగా నిలిపివేయించడమే కాకుండా, వారి...

Read More..

రేవంత్ కు హరీష్ రావు లేఖ.. మ్యాటర్ ఏంటంటే ? 

నిత్యం ఏదో ఒక విషయంపై తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్( BRS ) , అధికార పార్టీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటూనే ఉంది.తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )కి మాజీ...

Read More..

ఫస్ట్ వచ్చిన ఏపీలో రాని పెన్షన్లు.. చంద్రబాబుపై ప్రజల ఫైర్

ఏపీలో పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో గత మూడు రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ( Pensions Distribution ) వద్దని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu )...

Read More..

రాజకీయాలు వద్దని జగన్ కు చెప్పానన్న పోసాని.. షర్మిల కాళ్లకు దండం పెడతానంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పోసాని కృష్ణమురళికి( Posani Krishnamurali ) ఏ స్థాయిలో గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ మధ్య కాలంలో సినిమాలలో ఎక్కువగా కనిపించని పోసాని కృష్ణమురళి వైసీపీ తరపున పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే.అయితే...

Read More..

ఫోన్ ట్యాపింగ్ కేసు : కేటీఆర్ తో పాటు ఆయనా ఇరుకున్నట్టేనా ?

తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో( BRS ), ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చోటు చేసుకోవడం, అప్పట్లోనే దీనిపై విపక్షాలు అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.తెలంగాణలో రేవంత్ రెడ్డి( Revanth Reddy...

Read More..

కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం .. నేడు ఏపీ అభ్యర్థుల ప్రకటన 

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి రావడంతో మంచి ఉత్సాహంగా ఉన్న ఆ పార్టీ అధిష్టానం.ఏపీ లోనూ పార్టీని బలోపేతం చేసి, మెజార్టీ సీట్లను సాధించే లక్ష్యంతో టిడిపి, జనసేన, బిజెపి పొత్తులతో ఎన్నికలకు వెళుతుండగా,...

Read More..

ఏపీలో అలా జరిగితే పవన్ అదృష్టవంతుడే.. ఆయనకు మాత్రం తిరుగులేదంటూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి రోజుకో మలుపు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రధానంగా పలు నియోజకవర్గాల్లో ఏ పార్టీది గెలుపో తెలియాల్సి ఉంది. టీడీపీ ,వైసీపీలలో ( TDP, YCP ) ఏ పార్టీ విజయం సాధించినా మెజారిటీ 10, 15...

Read More..

ఏపీ రాజకీయాలకు సినీ పెద్దలు ఎందుకు దూరంగా ఉంటున్నారు ? 

ఏపీ లో రాజకీయం వేడెక్కింది.ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యవహారాల్లో బిజీగా ఉన్నాయి.ప్రస్తుతం అన్ని ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారం మొదలుపెట్టారు.ప్రజల్లోకి వెళ్తూ తాము అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తాం .ఏవిధంగా అభివృద్ధి చేస్తాం .ఏ సంక్షేమ పథకాలు అందిస్తామో చెబుతూ ప్రజలను...

Read More..

'వాలంటీర్ల ' రాజకీయం : ఎందుకయ్యా ఇలా పరువు పోగొట్టుకుంటారు ? 

ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల ( Volunteers in AP ) వ్యవహారంపై రాజకీయంగా రచ్చ జరుగుతుంది.వాలంటీర్లు అందిస్తున్న అన్నిరకాల సేవలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని, వారికి ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలను...

Read More..

కవితమ్మకు బెయిల్ వస్తుందా రాదా ? నేడు ఏం తేలనుందో ? 

ఢిల్లీ లిక్కర్ స్కామ్( Delhi Liquor Scam ) కేసులో అరెస్ట్ అయ్యి జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న బి.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే విషయం రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది.రిమాండ్ లో ఉన్న...

Read More..