మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో బాసర దేవాలయం కూడా ఒకటి.చిన్నారులకు అక్షరభాస్యం అంటే తెలుగు రాష్ట్రాలలో ఎవరికైనా మొదటిగా గుర్తిచ్చేది బాసర సరస్వతి దేవాలయమే.ఈ దేవాలయంలో సరస్వతీ దేవి అక్షరాభాస్యల కోసం చిన్నారులతో వారి తల్లిదండ్రులు వస్తూ ఉంటారు.ఈ దేవాలయంలో...
Read More..హిందూమతంలో అన్నపూర్ణ దేవి జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.పంచాంగం ప్రకారం అన్నపూర్ణాదేవి జయంతి మార్గశిర పౌర్ణమి రోజున ప్రజలందరూ జరుపుకుంటూ ఉంటారు.భూమిపై ఆహారం కొరతా ఏర్పడినప్పుడు తల్లి పార్వతి అన్నపూర్ణ తల్లిగా, ఆహార దేవతగా అవతరించిందని ప్రజలు నమ్ముతారు.డిసెంబర్ 8న అన్నపూర్ణాదేవి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.34 సూర్యాస్తమయం: సాయంత్రం 05.36 రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు అమృత ఘడియలు: ఉ.8.00 ల10.00 మ1.30 ల2.40 వరకు దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12 వరకు ఈ రోజు రాశి...
Read More..మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని, రాశి ఫలాలను ఎక్కువగా నమ్ముతారు.వారి జీవితంలో ఏదైనా మంచి కానీ, చెడు కానీ జరిగితే అది రాశి ఫలాల మూలంగానే జరిగిందని నమ్ముతారు.అంతేకాకుండా కొంత మంది వ్యక్తులు అనవసర వాదనలకు దిగి గొడవలకు...
Read More..హిందూ సంప్రదాయాలలో యజ్ఞాలకు, యాగాలకు, హోమాలకు ప్రత్యేక స్థానం ఉంది.అనేక శుభకార్యాలలో వీటిని నిర్వహిస్తూ ఉంటారు.ఇందులో భాగంగానే హవానాగ్ని జ్వాలిస్తారు.ఇంకా చెప్పాలంటే గృహప్రవేశాలు, పెళ్లిళ్లు లాంటి శుభకార్యా సమయాలలో అగ్నిహోత్రాలు హవనాలు చేస్తూనే ఉంటారు.ఇలాంటి సమయాలలో వాడిన ప్రతి వస్తువు కూడా...
Read More..చాలా మంది ప్రజలు ఏ పని చేయాలన్నా వారికి చెడు జరుగుతూనే ఉంటే మీ ఇంట్లో ఇలాంటి ఫోటోలు ఏమన్నా ఉన్నాయో చూసుకోండి.వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ఫోటోలు ఎక్కడ పెట్టాలో, ఎలాంటి ఫోటోలను ఇంట్లో ఉంచకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.రాక్షసులను చంపే...
Read More..మన భారతదేశంలో చాలా సంవత్సరాల నుంచి హిందూ ముస్లింలు భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు.మన దేశంలో మసీదులకు ముస్లింలతో పాటు హిందువులు వెళ్తూ ఉంటారు.అలాగే దర్గాలకు కూడా వెళ్తుంటారు.అక్కడ వారి మొక్కలను తీర్చుకుంటూ ఉంటారు.అదేవిధంగా ముస్లింలు కూడా హిందువుల...
Read More..తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవాలయంలో జరిగిన చొక్కాని ఉత్సవంలో అపశ్రుతి జరిగింది.చొక్కని దీపోత్సవంలో మంటలు చెలరేగాయి.మంటలు భారీగా ఉండడంతో భక్తులు భయంతో పరిగెత్తారు.భారీ భక్తులు తరలిరావడం వల్ల కాసేపు తోపులాట జరిగింది.ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు శ్రీకాళహస్తి ముక్కంటి దేవాలయంలో...
Read More..తిరుమల తిరుపతి దేవస్థానానికి మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.అయితే ఈ దేవస్థానానికి వెళ్లాలంటే ముందస్తు టికెట్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి.వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి ఏర్పాట్లు చేస్తూ వస్తోంది.ఈ...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):< సూర్యోదయం: ఉదయం 6.34< సూర్యాస్తమయం: సాయంత్రం 05.36< రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు: ఉ.9.00 ల11.00 మ2.00 సా4.00 వరకు దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..ఎంతో భక్తి శ్రద్ధలతో హనుమాన్ వ్రతం సందర్భంగా సోమవారం సింగరాయకొండ లో పెద్ద సంఖ్యలో భక్తులు ఇరుముడలను సమర్పించారు.బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలలోని పలు గ్రామాల నుంచి సుమారు 200 మంది ఆంజనేయ స్వామి భక్తులు మండల దీక్షలు ముగించుకుని ఇరుముడలతో...
Read More..మన భారతదేశంలో చాలామంది ప్రజలు దర్గాలకు వెళ్లి అక్కడ గురువులు బోధించే మంచి మాటలను ఎక్కువగా వింటూ ఉంటారు.ఇస్లాం సూఫీ తత్వాన్ని బోధిస్తూ కులమతాలకు అతీతంగా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచుతూ మానవత్వానికే పెద్ద పీట వేస్తున్న కడప అమీన్ పీర్...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన దేశస్తులు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఖచ్చితంగా వాస్తు శాస్త్రాన్ని చాలామంది ప్రజలు నమ్ముతారు.అంతేకాకుండా జ్యోతిష్యంలో, వాస్తు శాస్త్రంలో ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉన్నాయి.వాస్తు శాస్త్రం మరియు జ్యోతిష నియమాలను అనుసరించే వ్యక్తి జీవితంలో ప్రతి పనిలో...
Read More..మా దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వారి ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.అంతే కాకుండా ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు కచ్చితంగా వాస్తు ప్రకారం ఉండాలని అనుకుంటూ ఉంటారు.అంతేకాకుండా ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు ఆ వ్యక్తి జీవితం...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.ఎందుకంటే ప్రతి పనిని వాస్తు ప్రకారం చేస్తే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరంగా వెళ్లి ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వారి నమ్మకం.ఇంకా చెప్పాలంటే వాస్తు ప్రకారం...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.34 సూర్యాస్తమయం: సాయంత్రం 05.36 రాహుకాలం:మ.3.00 ల4.30 వరకు అమృత ఘడియలు: భరణి మంచి రోజు కాదు వరకు దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ.12.00 వరకు ఈ రోజు రాశి...
Read More..ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు చిన్న వయసులోనే గుండె సమస్యల వల్ల గుండెపోటు రావడం వల్ల చనిపోతున్నారు.ఇంకా చెప్పాలంటే అధిక కొవ్వు వల్ల చిన్న నుంచి పెద్దవారి వరకు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు.అందువల్లే ఈ మధ్యకాలంలో...
Read More..సాధారణంగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే ఉంటారు.ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది ఎంతో ముఖ్యమైనది.ఇంత కీలకంగా ఉన్నటువంటి డబ్బును సంపాదించడం కోసం రాత్రి అనక పగలనకా చాలామంది ప్రజలు కష్టపడి...
Read More..భారత దేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.వీటిలోని కొన్ని దేవాలయాలలో వింతలు, రహస్యాలు, విశేషాలు ఉన్నాయి.ఈ దేవాలయాలలోని కొన్ని రహస్యాలను మానవ మీద మెదడు, సైన్స్ కూడా చెదించలేకపోతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఇంత టెక్నాలజీ వచ్చిన కొన్ని ఆలయాలలోని రహస్యాలను ఇప్పటికీ కనిపెట్టలేక పోతున్నారు.ఈ...
Read More..సోమవారం రోజు శివుని ఆరాధన చేయడానికి మంచి రోజు అని చాలామందికి తెలుసు.అందుకోసం వారు సోమవారం ఉపవాసం ఉండి మహా శివుని పూజిస్తూ ఉంటారు.తెల్లవారుజామున నుంచి శివాలయాలకు, గోపురాలకు భక్తులు పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తారు.సోమవారం రోజు ప్రజలు శివలింగానికి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.34 సూర్యాస్తమయం: సాయంత్రం 05.36 రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు అమృత ఘడియలు: ఉ.6.00 ల7.00 సా.ద్వాదశి వరకు దుర్ముహూర్తం:మ.12.47 ల1.38 ల3.20 సా4.11 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s...
Read More..భారతదేశంలో పెళ్లి జరిగిన ఆడవారు కొన్ని రకాల ఆచారాలను, సంప్రదాయాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.అందులో ముఖ్యమైనది మంగళసూత్రం.పెళ్లి అయిన ఆడవారు మంగళసూత్రాన్ని ఎదుటి వ్యక్తులకు కనిపించకుండా దాచుకుంటూ ఉంటారు.కానీ కొంతమంది ఆడవారికి మాత్రం ఈ విషయం తెలియదు.అలాగే వారి మెడలో ఉన్న...
Read More..వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఎంతో విశిష్టత ఉంది.మొత్తం ఉన్న తొమ్మిది గ్రహాలలో చాలా నెమ్మదిగా కదిలే గ్రహం శని గ్రహమే.ఈ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్లేందుకు దాదాపుగా రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి...
Read More..మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే ఏ పని లేదా ఇంట్లో ఏ వస్తువునైనా వాస్తు ప్రకారం అమర్చితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని కూడా ఎక్కువగా నమ్ముతారు.అందుకోసం వారు ఏ పనిలోనైనా కచ్చితంగా వాస్తు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.34 సూర్యాస్తమయం: సాయంత్రం 05.36 రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు అమృత ఘడియలు: ఉ.6.00 ల7.00 సా.ద్వాదశి వరకు దుర్ముహూర్తం:సా.5.02 ల5.53 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు చేతి గీతలను, రాశి ఫలాలను, జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే జ్యోతిషశాస్త్రం ప్రకారం శని దేవుడు వారి ప్రతిరోజు చేసే కర్మలను బట్టి మంచి, చెడు ఫలాలను వారికి ఇస్తూ ఉంటాడు.శని...
Read More..మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ దేవుడికి పూజ చేసే ముందు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు.పూజలో మనకు తెలియకుండా కొన్ని చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి.పూజలో ఉపయోగించే పాత్రలు ఏ లోహంతో...
Read More..చాలామంది ప్రజల జాతకంలో ఏవైనా గ్రహ దోషాలు ఉంటే అనుకున్న పనులు సకాలంలో నెరవేరకపోవడం, ఎన్నో రకాల సమస్యలు రావడం, అనారోగ్య సమస్యలు వంటివి వస్తూ ఉంటాయి.అయితే ఇలా జాతకంలో గ్రహ దోషాలు ఉన్నవారు వాటికి సరైన పరిహారాలు చేయడం వల్ల...
Read More..శుక్రవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.శుక్రవారం రోజు 64,600 మంది స్వామి వారిని దర్శించుకున్నారు ఇంకా చెప్పాలంటే 27,500 మంది తలనీలాలను సమర్పించగా, స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు హుండీ ద్వారా దాదాపు నాలుగు కోట్ల రూపాయలు కానుకలుగా...
Read More..మన దేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాలకు ప్రతిరోజు భక్తులు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.కొన్ని దేవాలయాలకు రహదారులు, మెట్లు కూడా సరిగ్గా లేవు.అలాంటి దేవాలయాలకు కూడా భక్తులు వెళ్లి పూజలు, పునస్కారాలు చేస్తూనే ఉంటారు.అంతేకాకుండా భగవంతుని కోసం భక్తులు...
Read More..బూదవాడ గ్రామంలో శివాలయం లో ఒక భక్తునికి దేవుడు ఒంటి మీదకు వచ్చి శివాలయం గుడిలో శివుడు కళ్ళు ఉన్నాయని కలలోకి వచ్చి అక్కడ భూముల్లో నుండి మూడు కళ్ళు బయటకు తీశారు.వింత అనుభూతి తో భక్తి తో పూజలు, అభిషేకాలు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.34 సూర్యాస్తమయం: సాయంత్రం 05.36 రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 ల3.00 సా6.00 వరకు దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s...
Read More..చాలా మంది ప్రజలు భోజనం చేసిన తర్వాత తిన్నా ప్లాట్ లోనే చేతులు కడుకుంటు ఉంటారు.మరికొంత మంది పక్కకు వెళ్లి చేతులను కడుక్కుంటూ ఉంటారు.కానీ అన్నం తిన్న ప్లేటులోనే చేతులు కడుకోవాలని చాలామంది పెద్దవారు చెబుతూ ఉంటారు.కానీ జ్యోతిష్య నిపుణులు అలా...
Read More..ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఎక్కువగా పచ్చదనాన్ని ఇష్టపడతారు.అలాగే ఇంట్లో కూడా చిన్నచిన్న మొక్కలను నాటుకుంటూ ఉంటారు.అంతేకాకుండా ఇంట్లోనీ పెరట్లో కూడా మొక్కలను పెంచుతూ వాటి మధ్య సేదతీరుతూఉంటారు.ఇంట్లో మొక్కలను పెంచడం వల్ల ఆ ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి వస్తూ ఉంటుంది.కానీ...
Read More..మన దేశ వ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాలకు ప్రతిరోజు భక్తులు వెళ్లి పూజలు, అభిషేకాలు, హోమాలు చేస్తూ ఉంటారు.ఈ దేవాలయాలు కొన్ని ముఖ్యమైన గ్రహణాలకు కొన్ని గంటలు మూసివేస్తుంటారు.కానీ సంవత్సరానికి 5 గంటలు మాత్రమే తెరిచి ఉండే...
Read More..నువ్వుల నూనె వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అన్న విషయం చాలామందికి తెలుసు.నువ్వుల నూనె కేవలం పూజలో ఉపయోగించడం కోసం మాత్రమే కాకుండా ఈ నూనె వల్ల కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.నువ్వుల నూనెలో ఉండే భాస్వరం...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.34 సూర్యాస్తమయం: సాయంత్రం 05.36 రాహుకాలం: ఉ.10.30 మ12.00 వరకు అమృత ఘడియలు: ఉ.6.10 ల7.20 మ2.00 సా4.00 వరకు దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23మ12.48 ల1.39 వరకు ఈ రోజు రాశి...
Read More..భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ శని బారినపడి చాలా సమస్యలను ఎదుర్కొనే ఉంటారు.ఎందుకంటే జీవితంలో కొంతమంది వ్యక్తులు చేసే పొరపాట్ల వల్ల కచ్చితంగా శని బారిన పడాల్సి వస్తుంది.శనివారం రోజు శని దేవునికి ఎంతో ఇష్టమైన రోజు అని చాలామంది...
Read More..మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు చేతి రేఖలను, రాశి ఫలాలను ఎక్కువగా నమ్ముతారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ నెలలో పలు గ్రహాలు రాశులను మార్చుకుంటున్నాయి.కొన్ని గ్రహాల గమనంలో వచ్చే మార్పుల వల్ల మొత్తం 12 రాశులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.ఇందులో...
Read More..మన దేశం వ్యాప్తంగా చాలామంది ప్రజలు ప్రతిరోజు దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.మరి కొంతమంది అభిషేకాలు, మొక్కులు లాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలను చేస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే మరి కొంతమంది భక్తులు వారికున్న కష్టాలు తొలగిపోవాలని దేవునికి వేడుకుంటూ ఉంటారు.అయితే మరి...
Read More..ఈ మధ్యకాలంలో ఎక్కువగా బ్యాంకులలోను, ప్రైవేట్ సంస్థల్లోనూ అప్పులు తీసుకునే వారు పెరిగిపోయారు.ఇంకా చెప్పాలంటే మన బంధువులకు లేదా మన పొరుగింటి వారికో కనీసం ఒక్కసారైనా అప్పు ఇచ్చి ఎంతో మంది ఇబ్బంది పడి ఉంటారు.అప్పు తీసుకునే సమయంలో వారు మీకు...
Read More..వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.సర్వదర్శనం టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను భక్తులకు ముందుగానే జారీ చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు.సర్వదర్శనం...
Read More..ప్రతిరోజు మనం ఎంత కష్టపడి పని చేసినా ఒక పూట అన్నం తినడం కోసమే.అంటే దాదాపు ఎంత కోటీశ్వరుడైన, పేదవాడైనా కష్టపడి పని చేసేది ఒక పూట అన్నం తినడం కోసమే.ఇలా మనం కష్టపడి పనిచేసి అన్నం తినాలంటే కూడా అన్నపూర్ణ...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.34 సూర్యాస్తమయం: సాయంత్రం 05.36 రాహుకాలం: మ.1.30 ల3.00 వరకు అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా5.00 ల7.00 వరకు దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05మ3.21 సా4.12 వరకు ఈ రోజు రాశి...
Read More..మనకు తెలిసిన వారు కానీ మన బంధువులు కానీ ఏదైనా అవసరం ఉండి మన ఇంటికి వస్తూ ఉంటారు.ఇలా అతిధులు మన ఇంటికి వస్తే వారికి చేయవలసిన మర్యాదల గురించి శాస్త్రం ఏమి చెప్తుంది అంటే ఇలాంటి వారికి అతిథి మర్యాదలు...
Read More..తిరుమల తిరుపతి దేవస్థానం మన దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం.ఈ ఆలయానికి ప్రతిరోజు మన దేశ లోని అనేక రాష్ట్రాల నుంచి ఎన్నో లక్షల మంది ప్రజలు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు.అలాగే మరి కొంతమంది వ్యక్తులు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.32 సూర్యాస్తమయం: సాయంత్రం 05.35 రాహుకాలం: మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు: ఉ.9.00 ల11.00 మ2.00 సా4.00 వరకు దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s...
Read More..ఈ భూమి మీద ప్రతి రోజు ఎన్నో విచిత్రమైన ఘటనలు జరుగుతూనే ఉంటాయి.ఏలియన్ ఆకారంలో కొన్ని జంతువులు పుట్టడం, భారీ పాముల హల్ చల్, ఈ మధ్యకాలంలో చెప్పులు ఎత్తుకుపోతున్న పాములు ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు భూమిపై జరుగుతూనే ఉన్నాయి.తాజాగా...
Read More..మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన ఆచారాలు, సంప్రదాయాలు చాలామంది ప్రజలు ప్రతి రోజు పాటిస్తూనే ఉంటారు.అంటే సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప స్వామి మాల ధరించి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళుతుంటారు.ఆ మాల ధరించినప్పుడు రోజు రెండు పూటలా చల్ల నీటితో స్నానం...
Read More..మన దేశం వ్యాప్తంగా చాలామంది ఆడవారు ఎన్నో రకాల సంప్రదాయాలను, ఆచారాలను ఎంతో కఠినంగా పాటిస్తున్నారు.ఇది ఎలా చేస్తున్నారంటే మన పూర్వీకుల నుంచి ఈ ఆచారాలు, సాంప్రదాయాలు వస్తూనే ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే పెళ్లి అయినా మహిళలు నుదుటిపై బొట్టు పెట్టుకుంటూ ఉంటారు.అంతేకాకుండా...
Read More..మనదేశంలో దాదాపు చాలామంది ఇళ్లలో తులసి మొక్క కు ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు తులసి మొక్కకు నీరు కూడా పోస్తూ ఉంటారు.హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది.దాదాపు మన దేశ వ్యాప్తంగా తులసి మొక్క...
Read More..చాలామంది ప్రజలు రాశి ఫలాలను, జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.అంతేకాకుండా మరి కొంత మంది వాస్తు కూడా ఎక్కువగా నమ్ముతుంటారు.ప్రతి నెల వేద పంచాంగం ప్రకారం గ్రహాలు రాశి చక్ర గుర్తులను మారుస్తూ ఉండడంవల్ల కొన్ని రాశుల వారికి చెప్పలేనంత ధన...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాటి ఆలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాలకు ప్రతిరోజు భక్తులు వెళ్లి పూజలు, అభిషేకాలు చేస్తూనే ఉంటారు.ఇలాంటి దేవాలయాలకు మనుషులే కాకుండా అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన జంతువులు కూడా వచ్చి పూజలు ప్రదక్షిణలు చేయడం చూసే ఉంటారు.ఇంకా...
Read More..జమ్మలమ్మ తల్లి దర్శనం ఇచ్చిందని నమ్ముతున్న భక్తులు.పసుపు కుంకుమలు రాసి ఆభరణాల అలంకరించి పూజలు చేసిన స్థానికులు.వేప చెట్టు పైభాగాన్ని ఇటీవలే కొద్ది నెలల క్రితం రంపం తో కోత.నంద్యాల జిల్లా బనగానపల్లె , తెలుగు పేట లోని పాత బావి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 06.32 సూర్యాస్తమయం: సాయంత్రం 05.35 రాహుకాలం: మ.3.00 నుంచి 04.30 వరకు అమృత ఘడియలు: ఉ.04.30 నుంచి 05.30 వరకు దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 11.15 వరకు ఈ రోజు...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు తమ ఇంట్లో ప్రతిరోజు దీపాలు వెలిగించి పూజలు చేస్తూ ఉంటారు.పూజ చేసేటప్పుడు దీపాలు వెలిగించడం అన్నది ఎంతో పవిత్రమైన పని.దీపాలు వెలిగించడం దాదాపు అన్ని మతపరమైన ఆచారాలలో, కర్మలలో శుభంగా భావిస్తారు.అందువల్ల దీపం...
Read More..పురాణాల ప్రకారం జయ విజయాలు ఇద్దరూ విష్ణుమూర్తి వైకుంఠంలో కావలి ఉండేవారు.ఇప్పటికి విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో కూడా వీరి విగ్రహాలు మొదట్లోనే ఉంటాయి.ఎప్పుడు స్వామివారి సేవలో మునిగి ఉండే మహా భక్తులు శ్రీ మహావిష్ణువుకి ఎందుకు విరుధులుగా మారాల్సి వచ్చిందో...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన దేశ ప్రజలు చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే చేతి గీతలను కూడా నమ్ముతారు.అంతేకాకుండా డిసెంబర్ 2022లో దాదాపు చాలా ముఖ్యమైన గ్రహాలన్నీ తమ రాశులను మార్చుకునే అవకాశం ఉంది.వీటిలో సూర్య, బుధ, శుక్ర గ్రహాలు...
Read More..మన దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రధానమైన ఆలయాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలలో ప్రతిరోజు భక్తులు వచ్చి పూజలు, హోమాలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.ఒక్కో దేవాలయానికి ప్రతిరోజు ఎన్నో లక్షల మంది భక్తులు వచ్చి ఎంతో భక్తితో భగవంతుని పూజిస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే...
Read More..ప్రపంచవ్యాప్తంగా జరిగే పెళ్లిలలో మహిళలు ఎన్నో రకాల కార్యక్రమాలను, సంప్రదాయాలను చేస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే మన దేశ వ్యాప్తంగా జరిగే ఏ పెళ్లిలో అయినా ఎన్నో రకాల ఆచారాలు, సంప్రదాయాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.అదేవిధంగా ఒక్కొక్క ప్రాంతం ప్రకారం కొన్ని రకాల...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 05.54 సూర్యాస్తమయం: సాయంత్రం 06.50 రాహుకాలం: మ.2.03 నుంచి 03.00 వరకు అమృత ఘడియలు: ఉ.04.40 నుంచి 06.00 వరకు దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 11.11 వరకు ఈ రోజు...
Read More..దాదాపు దేశం వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ చేసిన పాపాలను, పుణ్యాలను ఈ భూమి మీదే అనుభవిస్తారు అని నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే మానవత్వం ఉన్న ప్రజలందరూ మనం చేసే ప్రతి పనిని పాపం, పుణ్యం అనే కోణంలోనే ఎక్కువగా చూస్తూ ఉంటారు.ఏ ఏ...
Read More..మన దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేవాలయాలలో ప్రతిరోజు భక్తులు వెళ్లి పూజలు, అభిషేకాలు, హోమాలు చేస్తూ ఉంటారు.అంతే కాకుండా కొంత మంది భక్తులు దీపాలు వెలిగించి దీపారాధనలు కూడా చేస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే కొన్ని దేవాలయాలలో ప్రతి సంవత్సరం కార్తీక...
Read More..మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు వారి ఇళ్లలో వారి ఇష్ట దేవతలకు పూజలు చేస్తూ ఉంటారు.దానికోసం వారు ఆ దేవతల విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు.అయితే చాలామంది ప్రజలు వారి ఇళ్లలో గణపతి విగ్రహాన్ని పెట్టి పూజ...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.28 సూర్యాస్తమయం: సాయంత్రం 05.35 రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు అమృత ఘడియలు: ఉ.చవితి మ2.00 సా4.00వరకు దుర్ముహూర్తం:సా.5.02 ల5.53 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు.కానీ అందరూ అన్ని వ్యాపారాలలో బాగా రాణించలేరు.దానికి కూడా ప్రత్యేక నైపుణ్యం అనేది ఉండాలి.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు మాత్రం వ్యాపారంలో కచ్చితంగా రాణించే అవకాశం ఉంది.చాలామందికి వ్యాపారం...
Read More..మన దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్నో పురాతనమైన ఆలయాలలోకి ప్రతిరోజు భక్తులు వెళ్లి పూజలు చేసి దేవుళ్లకు కానుకలును వారి స్థాయికి తగ్గట్టుగా హుండీలో వేసి వస్తూ ఉంటారు. విజ్ఞాన అధిపతి కొలువైన గణపతి దేవుని చుట్టూ కొన్ని రోజులుగా రకరకాల...
Read More..ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు ఎక్కువగా దానధర్మాలు చేస్తున్నారు.ఎందుకంటే పుట్టినప్పుడు ఏమి తీసుకోరానివాడు పోయాక ఏమి తీసుకుపోతాడు.అనే విషయాన్ని జనాలు బాగా అర్థం చేసుకున్నారు.ఇంకా చెప్పాలంటే ఎవరి స్థాయికి తగ్గట్టు వారి దగ్గర ఉన్న దాంట్లో కొంత లేని వారికి ఇవ్వడంలో...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాల అన్నిటికి ప్రతిరోజు భక్తులు వచ్చి పూజలు, హోమాలు, అభిషేకాలు చేస్తూనే ఉంటారు.కొన్ని ఆలయాలు భక్తులు వెళ్లలేని ప్రదేశాలలో కూడా ఉన్నాయి.అలాంటి ఆలయాలలో కొన్ని ఆలయాలు పర్వత ప్రాంతాలలో, నదులకు సమీపంలో ప్రకృతి అందాల...
Read More..జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన దేశస్థులు చాలామంది నమ్ముతారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులు, రాశి చక్రాలు వీటి మార్పుల వల్ల జాతకంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.ఏ రాశి ప్రభావం ఎలా ఉంటుంది అనేదాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా...
Read More..మనదేశంలో చాలామంది ప్రజలు సంఖ్యా శాస్త్రాన్ని కూడా బాగా నమ్ముతారు.కొన్ని సంఖ్యల వల్ల కొంతమంది వ్యక్తుల జీవితాలలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి.అలాగే పుట్టినరోజు కొన్ని సంఖ్యల ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కొక్క ప్రభావం ఉంటుంది.కొన్ని సంఖ్యల ప్రభావం వల్ల ఎదురు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.28 సూర్యాస్తమయం: సాయంత్రం 05.35 రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 ల3.30 సా5.30 వరకు దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి.ఒక్కొక్క దేవాలయంలో ఒక్కోరకమైన పూజలను చేస్తూ ఉంటారు.అంతేకాకుండా కొన్ని ప్రత్యేక రోజులలో కొందరు దేవుళ్లకు మాత్రమే కొంతమంది భక్తులు పూజలు చేస్తుంటారు.ఇలా ప్రత్యేకమైన రోజులలో దేవుళ్లకు పూజించి వారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు.అయితే ప్రత్యేకంగా...
Read More..మన దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కార్తీక మాసాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ప్రస్తుతం కార్తీక మాసం చివరి దశలో ఉంది.హిందు క్యాలెండర్ ప్రకారం ఏకాదశిని 11వ తేదీ అని అంటారు.ఈ ఏకాదశి నెలలో రెండుసార్లు వస్తుంది.అంటే మొత్తం 12 నెలలకు గాను 24...
Read More..మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు రాశి ఫలాలను, చేతి గీతలను ఎక్కువగా నమ్ముతారు.వారి జీవితంలో జరిగే కొన్ని అద్భుతమైన విషయాలకు రాశి ఫలాలు కారణమని బలంగా నమ్ముతారు.ఈ రాశులలో ఉన్న ప్రతి ఒక్కరి స్వభావం వారి ఇష్టాలు రకరకాలుగా ఉంటాయి.కొన్ని రాశుల...
Read More..శివుని రెండవ కుమారుడైన కుమారస్వామే సుబ్రహ్మణ్యస్వామి అని దాదాపు చాలామందికి తెలుసు.మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య స్వామి షష్టి గా భక్తులు జరుపుకుంటారు.దీన్నే చంప షష్టి, ప్రవర షష్టి, సుబ్బరాయుడు షష్టి అని చాలా రకాల పేర్లతో పిలుస్తారు.కుమారస్వామి మాతృ గర్భం...
Read More..ఎన్నో చారిత్రక సంపదలకు, సాంప్రదాయాలకు భారతదేశం నిలయం.మన దేశంలోని వివిధ ప్రాంతాలకు వచ్చే యాత్రికులు ఇక్కడ జరిగే మతపరమైన ఆలయాలను సందర్శిస్తూ, మంత్రముగ్ధులవుతారు.భారతదేశం గొప్ప చారిత్రక స్మారక చిహ్నాలు, కోటలు, రాజభవనాలతో నిండి ఉంది.అంతేకాకుండా ఆధ్మాత్మిక సంపదకు కూడా భారత దేశం...
Read More..శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాం వాహన సేవల్లో సామాన్య భక్తులే పాల్గొనేలా చర్యలు తీసుకున్నాం అదే విధంగా తిరుచానూరు పద్మావతీ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాం.పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో మొదటి...
Read More..ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు వారి పనులలో బిజీగా ఉండి ఖచ్చితంగా సమయంలో భోజనం చేయకుండా ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు.మనం ఎంత కష్టపడి పని చేసినా చివరికి ఒక ముద్ద అన్నం కోసమే.మనం ఎంత కష్టపడి పనిచేసిన కడుపునిండా అన్నం తినకపోతే...
Read More..మన దేశం వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.అలాగే ఇంట్లో ప్రతి వస్తువును వాస్తు ప్రకారం ఉంచుకోవాలని ప్రయత్నిస్తారు.అంతేకాకుండా వారి ఇంటినే వాస్తు ప్రకారం నిర్మించుకోవాలని కలలు కంటూ ఉంటారు.ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును వాస్తు ప్రకారం...
Read More..చాలామంది ప్రజలు ప్రతిరోజు భగవంతులకు పూజలు చేసి హారతులు ఇస్తూ ఉంటారు.ఇలా పూజలు చేస్తూ వారి ఇంట్లో ఎప్పుడూ ధనలక్ష్మి ఉండాలని, ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండకూడదని దేవుని ముందు కోరుకుంటున్నారు.ఇంకా చెప్పాలంటే వారి ఇంటిలోని కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలని...
Read More..పిచ్చుకలు చాలా సంవత్సరాల క్రితం భూమి మీద చాలా ఎక్కువగా జీవించేవి.కానీ ప్రస్తుత సమాజంలో చాలామంది యువత ఎక్కువగా ఇంటర్నెట్ వాడకం వల్ల ఇలాంటి చిన్న పక్షి జాతి అంతరించిపోయే దశలో ఉంది.ఈ పిచ్చుకలు అప్పుడప్పుడు ఇళ్లల్లోకి వస్తూ ఉంటాయి.ఇవి ఎంతో...
Read More..భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మరణం కచ్చితంగా ఉంటుంది.ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ శాతం మరణాలు నమోదు అవుతున్నాయి.ఎక్కువగా రోడ్డు ప్రమాదాలలో, మరికొన్ని ఆరోగ్యపరమైన మరణాలు సంభవిస్తున్నాయి.అయితే ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో అనే విషయం ఈ...
Read More..మనం కలలో తరచూ కొన్ని జంతువులను చూస్తూ ఉంటాం.అవి కొన్ని అందమైనవి అయినప్పటికీ కూడా చాలా ప్రమాదకరమైనవి.అయితే కొన్ని జంతువులను మనం కలలో చూడడం వల్ల కొన్ని ప్రమాదాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని జంతువులు, కొన్ని...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.28 సూర్యాస్తమయం: సాయంత్రం 05.35 రాహుకాలం: మ.1.30 ల3.00 వరకు అమృత ఘడియలు: ఉ.9.15 ల10.15 సా4.40 ల6.40 వరకు దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12 వరకు...
Read More..మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఆ దేవాలయాలలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి.ప్రస్తుతం అలాంటి అద్భుతమైన ఒక సంఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.ఇలాంటివన్నీ దేవుడి శక్తి మహిమలే అని భక్తులు నమ్ముతారు.అంతేకాకుండా ప్రత్యేక పూజలు...
Read More..భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సమయంలో శని ప్రభావం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొనే ఉంటాడు.భూమి ఉన్న ప్రతి వ్యక్తి జాతకం ప్రకారం ఆ వ్యక్తి చేసే మంచి చెడు పనుల ప్రభావం...
Read More..మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు రాశి ఫలాలను ఎంతో గట్టిగా విశ్వసిస్తారు.ఇంకా చెప్పాలంటే వారి జీవితంలో జరిగే కొన్ని అకస్మిక పనులు వారి రాశి ఫలాలు వల్లే జరుగుతాయని కూడా నమ్ముతారు.శని పేరు వింటే దాదాపు చాలామంది ప్రజలు భయపడతారు.శని దేవుడు...
Read More..లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని మన దేశం వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు.ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో ఒకటైన తామర పువ్వు కూడా ఆర్థిక సమస్యలను దూరం చేసే అవకాశం ఉంది.ఎంతో అందమైన...
Read More..ప్రపంచవ్యాప్తంగా భూమి మీద అలాగే నీటిలో ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి.ఈ సనాతన ధర్మాన్ని పాటించేవారు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఉన్నారు.కొన్ని దేశాలలో హిందువులు ఉండటమే ఇందుకు ముఖ్య కారణం.సనాతన ధర్మం ప్రపంచంలో చాలా ప్రాచీనమైన ధర్మమని చాలామంది హిందువులు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.28 సూర్యాస్తమయం: సాయంత్రం 05.35 రాహుకాలం: మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు: ఉ.7.30 ల9.30 సా4.00 ల6.00 వరకు దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s...
Read More..కార్తీక మాసం పండుగను మన దేశవ్యాప్తంగా దాదాపు చాలామంది ప్రజలు ఎంతో ఘనంగా వారి కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకుంటున్నారు.ఈ కార్తీకమాసంలో ఎక్కువగా ఆడవారు కఠినమైన ఉపవాసలను పాటిస్తూ ఉంటారు.అంతేకాకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి పూజలు కూడా చేస్తూ...
Read More..మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాలలో ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి పూజలు కూడా చేస్తూ ఉంటారు.ఆ పూజలలో ఖచ్చితమైన కొన్ని వస్తువులను ఉపయోగించాలని నియమం ఉంటుంది.అలాంటి వస్తువులను ఎంతో జాగ్రత్తగా పవిత్రంగా ఖచ్చితమైన ఒక ప్రదేశంలో ఉంచి...
Read More..చాలామంది ప్రజలు నిద్రపోయేటప్పుడు వారికి చాలా రకాల కలలు వస్తూ ఉంటాయి.ఆ కలలో అలాంటి వారిలో కొంతమందికి ఏదో చెడు జరుగుతున్నట్లు కలలు వస్తే, మరి కొంతమందికి ఏదో మంచి జరుగుతున్నట్లు కలలు వస్తూ ఉంటాయి.ఇలాంటి కలల ప్రపంచం ఎంతో శక్తివంతమైనది.ఇలాంటివన్నీ...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఉన్నా మన దేశస్థులు అన్న చెల్లెలి పండుగ అంటే కచ్చితంగా రాఖీ పండగే అని చెబుతారు.కానీ ఎన్నో పురాతన పురాణాల ప్రకారం అన్నా చెల్లెలి పండుగలలో ప్రత్యేకమైనది భగిణి హస్త భోజనం అని చాలామంది వేద పండితులు చెబుతున్నారు.ఎందుకంటే బాగిని...
Read More..దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ప్రతిరోజు దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తూనే ఉంటారు.పూజలే కాకుండా మరి కొంతమంది భక్తులు మంత్రాలు జపించడానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు.మంత్రాలను జపించడం వల్ల దేవుని అనుగ్రహం వారిపై ఉంటుందని, అందువల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడే...
Read More..ప్రస్తుత కాలంలో చాలామంది భార్య భర్తలు చిన్నచిన్న కారణాలవల్ల విడిపోతున్నారు.ఇలా విడిపోకుండా వీరు జీవితాంతం ఎంతో సంతోషంగా అన్యోన్యంగా ఉండాలంటే ఇలాంటి వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాల్సిందే.వాస్తు ప్రకారం ఇంట్లోనే కొన్ని సామాన్లను ఎప్పుడు సర్దుకుంటూ ఉంటాం.వాస్తుకు వ్యతిరేకంగా ఏమైనా సామాన్లు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.28 సూర్యాస్తమయం: సాయంత్రం 05.35 రాహుకాలం: మ.3.00 సా4.30 వరకు అమృత ఘడియలు: మంచి రోజు కాదు వరకు దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00వరకు ఈ రోజు రాశి...
Read More..పచ్చని మొక్కలంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఇష్టమే.ఆకుపచ్చ వాతావరణం ఎప్పుడు ప్రజలందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది.చాలామంది వారి ఇంట్లో, అలాగే పెరట్లో కూడా ఆకుపచ్చని మొక్కలను తెచ్చుకుని నాటుకుంటుంటారు.ఇంటి చుట్టూ మొక్కలు నాటడం వల్ల ఇంట్లోకి పరిశుభ్రమైన గాలి కూడా...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు కార్తీక మాసం పండుగను ఎంతో ఘనంగా, సంతోషంగా జరుపుకున్నారు.అయితే కార్తీకమాసం చివరి దశకు చేరుకుంది.ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో శివనామ స్మరణలతో భక్తులు...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాలలో కూడా ప్రతిరోజు కొంతమంది భక్తులు పూజలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా ఆ దేవాలయాలలోని దేవుళ్లకు ప్రత్యేకమైన కల్యాణోత్సవాలను భక్తులు జరుపుతూ ఉంటారు.యూకే , యూరోప్ లలోని వివిధ దేశాలలో ఘనంగా...
Read More..ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు కార్తీక మాసం పండుగను ఎంతో ఘనంగా సంతోషంతో తమ కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకుంటున్నారు.కార్తీక మాసం కారణంగా చాలా దేవాలయాలలో భక్తులు రద్దీగా ఉన్నారు.కొన్ని ప్రత్యేకమైన ఆలయాలలో దేవుళ్ళ రథోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ రథోత్సవాలకు...
Read More..మన దేశ వ్యాప్తంగా ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటాయి.మనదేశంలో ఉన్న ఒక్కొక్క దేవాలయాలలో ఒక్కొక్క రకమైన పూజలు, ప్రసాదాలు చేస్తూ ఉంటారు.దాదాపుగా ప్రతి ఆలయంలోనూ ఖచ్చితంగా అందరికీ కనిపించేలా పెద్ద పెద్ద గంటలను అమరుస్తూ ఉంటారు.అందుకే...
Read More..జీవితంలో చాలా మంది ప్రజలు వారి రోజువారి పనులలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటారు.అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఏ పని చేయాలన్నా కచ్చితంగా డబ్బు అవసరం అవుతూ ఉంటుంది.ఆ ఇంటి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉండాలంటే చక్కెరతో ఇలాంటి కొన్ని చిట్కాలను...
Read More..మన దేశంలో చాలామంది ప్రజలు సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తారు.భార్యాభర్తలు ఇలా నిలబడాలో అనే దాని గురించి కూడా సంప్రదాయాలలో ఉంది.భర్తకి భార్య ఎప్పుడూ ఎడమవైపు మాత్రమే ఉండాలని శాస్త్రం చెబుతోంది.ముఖ్యంగా దానధర్మాలు పూజలు నోములు చేసేటప్పుడు భర్తకు భార్య తప్పనిసరిగా ఎడమవైపు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.24 సూర్యాస్తమయం: సాయంత్రం 05.36 రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు అమృత ఘడియలు: ఉ.సా 2.00 ల6.00 వరకు దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11 వరకు ఈ...
Read More..ప్రస్తుతం కార్తీకమాసంలో శ్రీనివాసుడి దేవాలయానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు.శనివారం స్వామివారిని దాదాపు 80 వేల మంది దర్శించుకోగా, 37 వేల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించారు.ఇక స్వామివారికి కానుకల రూపంలో భక్తులు దాదాపు 5 కోట్ల రూపాయలు...
Read More..వచ్చే సంవత్సరం జనవరి 1, 2 తేదీలలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగే ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో...
Read More..ప్రస్తుతం మన దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు కార్తీక మాసాన్ని ఎంతో ఘనంగా, ఉత్సాహంగా తమ కుటుంబ సభ్యులందరితోపాటు చేసుకుంటున్నారు.దాదాపు కార్తీకమాసం చివరి దశలో ఉంది.కార్తిక బహుళ ఏకాదశి, ద్వాదశి తిధులతో తులసి వివాహం చేయడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయి...
Read More..మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.అయితే కొంతమంది లో ఏదో తెలియని శక్తి ఉన్నట్లు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారికి పుట్టుకతోనే న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా వస్తాయని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు...
Read More..కొన్ని పురాణాల ప్రకారం గంగా జలాన్ని చాలామంది ప్రజలు పవిత్రంగా భావిస్తారు.మన భారత దేశ ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి గంగానది అని ఎంతో మంది భావిస్తారు.నీరుని సంస్కృత భాషలో గంగా అని చాలామంది పిలుస్తారు.చాలామంది ప్రజలు తమ జరిపే పూజా కార్యక్రమాలకే...
Read More..చాలామంది ప్రజలు వారి జీవితంలో ఎంత కష్టపడి పని చేసినా వారి జీవితంలో ఇంకా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూనే ఉంటారు.దానికి కారణం కొంతమంది ప్రజలు నా అదృష్టం బాగాలేదు అని బాధపడుతూ ఉంటారు.మరి కొంతమంది నాపై శని ఉంది అని అనుకుంటూ...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.24 సూర్యాస్తమయం: సాయంత్రం 05.36 రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు అమృత ఘడియలు: ఉ.9.30 ల10.30 మ3.40 సా 5.40 వరకు దుర్ముహూర్తం: సా.5.02 ల5.53వరకు ఈ రోజు రాశి...
Read More..భక్తులు ప్రతి ఒక్కరు కూడా తమ ఇష్టమైన దైవాలను కొలుస్తూ తమకు తోచిన విధంగా పూజిస్తూ ఉంటారు.అయితే చాలామంది పూలతో దేవత మూర్తులను అలంకరిస్తారు.అలాగే కొంతమంది పూలతో పూజలు చేస్తూ విగ్రహాలపై చల్లుతూ ఉంటారు. అయితే పూల విషయంలో కొన్ని జాగ్రత్తలు...
Read More..మన దేశంలో ఉండే పెద్ద పెద్ద దేవాలయాలలో ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులకు ప్రసాదాన్ని ఇవ్వడానికి ఆ దేవాలయా సిబ్బంది ఎప్పుడూ ప్రసాదాన్ని సిద్ధం చేస్తూనే ఉండాలి.అలా చాలామంది దేవస్థానం సిబ్బంది ప్రసాదం సిద్ధం చేయడానికి ఈ పని చేస్తూనే...
Read More..మన దేశవ్యాప్తంగా చాలా దేవాలయాలలో చాలామంది ప్రజలు ప్రతిరోజు భగవంతునికి పూజలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా మరి కొంతమంది ప్రజలు ఇంట్లో కూడా పూజలు చేస్తూ ఉంటారు.ఏ పూజ చేసినా సరే వారు ఆరాధించే భగవంతునికి పూజ అయిపోయిన తర్వాత కచ్చితంగా నైవేద్యం...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.24 సూర్యాస్తమయం: సాయంత్రం 05.36 రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు అమృత ఘడియలు: ఉ6.00 ల7.00 సా.ద్వాదశి వరకు దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.అంతేకాకుండా చేతి రేఖలను కూడా నమ్ముతారు.ప్రస్తుతం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది.శుక్ర గ్రహం అంటే అందరి జీవితాలతో శుభాలను ఇచ్చే గ్రహం...
Read More..మన దేశ వ్యాప్తంగా ఎన్నో సంవత్సరాల పురాతన ఆలయాలు ఉన్నాయి.ఈ ఆలయాలలో కొన్ని ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెంది ఉన్నాయి.ఈ ఆలయాలు నిత్యం భక్తులతో రద్దీగా ఉంటాయి.అలాంటి ఆలయాలలో యాదగిరిగుట్ట స్వయంభు నరసింహుడి ఆలయం ఒకటి.యాదగిరిగుట్ట స్వయంభు నరసింహుడికి సుప్రభాత సేవా...
Read More..మన భారత దేశంలో చాలా చిన్నచిన్న నదులు ఎన్నో ఉన్నాయి.కొన్ని ప్రముఖమైన పెద్ద పెద్ద నదులు మాత్రం భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి.వాటిలో ముఖ్యమైనవి తుంగభద్ర, పెన్నా, కావేరి, గంగా నదులు ఉత్తర కర్ణాటకలోని సిర్సి కి దాదాపు...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు చేతికి బంగారు లేదా వెండి ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు.ఎక్కువ శాతం మంది ప్రజలు వారికి వారి స్థాయికి తగ్గట్టుగా ఉంగరాలని ధరిస్తూ ఉంటారు.అయితే ఈ బంగారు ఉంగరాలలో కొందరు వారికి ఇష్టమైన దేవుడు...
Read More..ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల జీవరాశులు ఈ భూమిపై నివసిస్తున్నాయి.అన్ని జీవరాశులలో కాకి కూడా ఒకటి.కానీ కాకి శని వాహనం కావడం వల్ల కాకిని చాలామంది ప్రజలు చెడుకు సంకేతంగా భావిస్తారు.అయితే శని దేవుడు ప్రజలందరికీ చెడును కలిగించే దేవుడు మాత్రం...
Read More..పవిత్రమైన కార్తీక మాసంలో చాలామంది భక్తులు మన దేశంలోని ప్రధానమైన పుణ్యక్షేత్రాలకు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.అందుకోసమే మన దేశంలోని చాలా ఆలయాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.దేవదేవుడైన నీలకంఠుడి దర్శనంతో పాటు, శక్తిపీఠమైన భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు చాలా...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.24 సూర్యాస్తమయం: సాయంత్రం 05.36 రాహుకాలం: 10.30 మ12.00 వరకు అమృత ఘడియలు: ఉ6.00 ల8.00 సా4.00 ల6.00 వరకు దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39వరకు ఈ...
Read More..మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతన దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెంది ఉన్నాయి.ఈ ఆలయాలకు ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు భారతదేశంలో ఉన్న దేవాలయాలలో ఒక్కొక్క దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది అదేవిధంగా చంబల్ లో...
Read More..కార్తీక మాసం లో మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు కఠినమైన ఉపవాసాలు పాటిస్తూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు.తెలుగు లోగిళ్లు మార్గశిర మాసంలో అంతకుమించి పూజలు చేస్తూ ఉంటారు.ఈ నెలలో లక్ష్మీదేవి పూజ చేస్తే వారి ఇంట్లోకి...
Read More..మన దేశ వ్యాప్తంగా ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి అంతేకాకుండా అత్యంత పవిత్రమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి.ఈ దేవాలయాలలో భక్తులు వచ్చి ఎంతో భక్తితో దేవతలను పూజిస్తూ ఉంటారు.మన దేశం వ్యాప్తంగా చాలామంది ప్రజలు తమకు ఏ చిన్న కష్టం వచ్చినా...
Read More..ప్రపంచం టెక్నాలజీలో దూసుకుపోతున్నా.కొన్నిచోట్ల మాత్రం పెద్దలు వారసత్వంగా ఇచ్చి వెళ్లిన ఆచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.మనకు అక్కడక్కడా పెళ్లిళ్లు, పూజలు, జాతరల్లో కొన్ని వింత ఆచారాలు కనిపిస్తుంటాయి.కొన్ని గ్రామాల ఆచార నియమాలు చూస్తే మనం కూడా నోరెళ్లబెట్టక తప్పదు.ఎందుకు అంటే వారి...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు.అలాగే తమ ఇల్లను కూడా వాస్తు ప్రకారం నిర్మించుకోవాలని చాలామంది ప్రజలు భావిస్తూ ఉంటారు.ఇంట్లో కొన్ని వస్తువులను సరైన దిశలో ఉంచితే ఆ ఇంటికి శుభం జరుగుతుందని చాలామంది...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు కార్తీక మాసంలో శివాలయాలకు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు, తులసి చెట్టు కు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు.ఉసిరి చెట్టును భక్తులు విష్ణు స్వరూపంగా చెబుతూ ఉంటారు.అయితే కార్తీకమాసంలో...
Read More..ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు కార్తీక మాసాన్ని ఎంతో ఘనంగా సంతోషంగా తమ కుటుంబ సభ్యులందరితో కలిసి చేసుకుంటున్నారు.భక్తులందరూ ఓం నమశివ్వాయ అంటూ జపిస్తూ పూజలు చేస్తున్నారు.కార్తీక మాసంలో దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలను భక్తులు దర్శించడానికి వెళ్తుంటారు దానివల్ల...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.24 సూర్యాస్తమయం: సాయంత్రం 05.36 రాహుకాలం: మ.1.30 ల3.00 వరకు అమృత ఘడియలు: ఉ నవమి సా4.40 రా7.00 వరకు దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05మ3.21 సా4.12 వరకు ఈ రోజు...
Read More..కేరళ రాష్ట్రంలోని పతినంతిట్టా జిల్లాలోని శబరిమల దేవాలయానికి ప్రతి సంవత్సరం లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు.అయ్యప్ప స్వామి దీక్షను చేపట్టి వారు స్వామివారి దర్శనం కోసం శబరిమల రావడం అనేది ఆనవాయితీ.తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక,నుంచి పెద్ద సంఖ్యలో...
Read More..మన దేశంలోని చాలా దేవాలయాలలో దేవుడు ఉంటాడు కాబట్టి ప్రతి రోజు భక్తులు అక్కడికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా కొబ్బరికాయలు కొట్టి పలు రకాల కోరికలను తీర్చమంటూ భగవంతుని వేడుకుంటూ ఉంటారు.భగవంతుడు భోళా శంకరుడు కాబట్టి భక్తులు అడిగినా కోరికలన్నీ...
Read More..సాధారణంగా మన దేశ వ్యాప్తంగా చాలా ఆలయాలలో భగవంతుని ముందు సాష్టాంగ నమస్కారం చాలామంది భక్తులు చేస్తూ ఉంటారు.అయితే ఈ సాష్టాంగ నమస్కారం దేవతలు, ఋషులు,పెద్దలు మొదలైన వారు నమస్కారానికి ఉత్తమమైన మార్గం అని చెబుతూ ఉంటారు.అయితే ఈ సాష్టాంగ నమస్కారం...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలా పురాతన దేవాలయాలలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరికీ శుభవార్త చెప్పారు.చాలా రోజుల నుంచి భక్తుల కోరిక మేరకు ఒక నెల ముందు నుంచే వర్చువల్ అర్జిత సేవా టికెట్లను...
Read More..చాలామంది ప్రజలు ప్రతిరోజు ఏదో ఒక భగవంతునికి పూజలు చేస్తూనే ఉంటారు.ప్రత్యేకంగా పండుగ సమయాలలో దేవుడి పూజకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.పండు, పువ్వు, కొబ్బరి, పసుపు, కుంకుమతో సహా అనేక వస్తువులను భగవంతుని పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు.పూజకు ఉపయోగించే అన్ని వస్తువులు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.24 సూర్యాస్తమయం: సాయంత్రం 05.36 రాహుకాలం: మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు:అష్టమి ఆశ్లేష మంచి రోజు కాదు వరకు దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48 వరకు ఈ రోజు రాశి...
Read More..నుదుటిపై తిలకం పెట్టుకోవడం మనదేశంలో చాలా మంది ప్రజల సంస్కృతి.తిలకం యొక్క ప్రాధాన్యత పురాణాల్లో చెప్పారు.అయితే కొంతమంది ఎరుపు తిలకాన్ని ధరించకూడదు అని చెబుతూ ఉంటారు.దానివల్ల వారి జీవితాలలో సమస్యలు వస్తాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు.తిలకం పూయడం వల్ల...
Read More..మన దేశ వ్యాప్తంగా దాదాపు చాలామంది ప్రజలు ప్రతిరోజు ఏదో ఒక భగవంతునికి పూజలు చేస్తూనే ఉంటారు.అలా పూజ చేసిన తర్వాత దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాతే మిగతా ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు.అయితే కొందరి ఇళ్ళలోని పూజ గదిలో...
Read More..మన దేశం వ్యాప్తంగా చాలా మంది ప్రజలు లక్ష్మీదేవిని ఎంతో భక్తితో ప్రతిరోజు పూజిస్తూ ఉంటారు.అందుకోసం వారి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించాలని పూజ చేస్తూ ఉంటారు.అంతేకాకుండా ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వస్తుందని...
Read More..ప్రపంచవ్యాప్తంగా దాదాపు చాలామంది ప్రజలు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు.ప్రస్తుతం ఖర్చులు ఎక్కువగా అవుతుండడం వల్ల చాలామంది ప్రజలకు వారి జీతాలు చాలడం లేదు.దానివల్ల తెలిసిన వారి దగ్గరైన కొంత డబ్బును అప్పుగా తీసుకోవాల్సి వస్తుంది.అప్పు తీసుకోవడం వల్ల...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.కొన్ని నిర్దిష్టమైన సమయాలలో కొన్ని పనులను మాత్రం అస్సలు చేయకూడదని కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది.ఎందుకంటే ప్రకృతికి విరుద్ధమైన పనులను చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.అవేమిటంటే వాస్తుకు...
Read More..మన దేశం వ్యాప్తంగా ఈ నెలలో కార్తీక మాసాన్ని దాదాపు ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులతో ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకుంటున్నారు.కార్తీక మాసంలో ఎక్కువగా ఆడవారు కఠినమైన ఉపవాస దీక్షలను పాటిస్తూ ఉంటారు.అంతేకాకుండా ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని...
Read More..మనదేశంలోని చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని చాలా బలంగా నమ్ముతారు.ఇంట్లోని ప్రతి వస్తువును వాస్తు ప్రకారమే అలంకరించుకుంటారు.వాస్తు ప్రకారం ఇంట్లోని వస్తువులు లేకపోతే ఏవైనా అనర్ధాలు జరుగుతాయని బలంగా నమ్ముతారు.ఇంట్లో వస్తువులు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా అస్సలు ఉంచారు.ప్రతి వస్తువును భద్రంగా...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.24 సూర్యాస్తమయం: సాయంత్రం 05.36 రాహుకాలం: మ.3.00 సా4.30 వరకు అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా4.40 ల6.40 వరకు దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 2.00 వరకు ఈ...
Read More..చాలామంది ప్రజలు రాశీ ఫలాలను, చేతి గీతలను బలంగా నమ్ముతారు.వారి జీవితంలో జరిగే ఏవైనా మంచి విషయాలు వారి రాశి ఫలాలు వల్లే జరుగుతాయని చాలామంది నమ్ముతారు.అలాగే మనం చేసే పని వల్ల మన కర్మ ఫలాలు ఉంటాయని కూడా చాలామంది...
Read More..మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల నుండి ప్రజలు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు.ప్రజలు చాలామంది ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే ఆ ఇంటిని ఖచ్చితమైన వాస్తుతో నిర్మించుకోవాలని వాస్తు నిపుణులను సంప్రదిస్తుంటారు.ఇంకా చెప్పాలంటే ఇల్లు నిర్మించే దగ్గర నుంచి ఇంట్లో ఏ...
Read More..మనదేశంలో దాదాపు చాలా మంది ప్రజలు తమ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని పూజలు చేస్తూ ఉంటారు.ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని లక్ష్మీదేవిని కోరుకుంటుంటారు.అలా చేసే పనులలో కొన్ని ఉదయం లేచిన వెంటనే ఇలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి...
Read More..మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు కార్తీక మాసాన్ని ఎంతో ఘనంగా సంతోషంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటారు.అంతేకాకుండా కార్తీక మాసంలో మూడో సోమవారం ఈ పూజలను చేస్తే శివుడి అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుందని చాలా మంది భక్తులు...
Read More..మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు ప్రతిరోజు ఏదో ఒక గుడికి వెళ్లి దేవునికి పూజలు చేస్తూనే ఉంటారు.దేవాలయానికి వెళ్లడమే కాకుండా కొంతమంది ప్రజలు ఇంట్లో కూడా పూజలు చేస్తుంటారు.ఇలాగా ప్రతిరోజు ఆరోజుకి సంబంధించిన భగవంతుడికి పూజలు చేయడం వల్ల కలిగే పుణ్య...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.21 సూర్యాస్తమయం: సాయంత్రం 05.38 రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు అమృత ఘడియలు:ఉ.9.00 ల10.15 సా4.00 ల6.00 వరకు దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11 వరకు ఈ...
Read More..ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు కార్తీకమాసాన్ని తమ కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా జరుపుకుంటున్నారు.కార్తీక మాసం పూర్తయిన తర్వాత పాండ్యమి రోజు దీపాలను వెలిగించి నీటిలో వదులుతారు.ఇంతకీ పాండేమీ రోజు దీపాలు ఎందుకు వెలిగిస్తారు ఇప్పుడు తెలుసుకుందాం.చాలా సంవత్సరాల...
Read More..మన దేశంలో ఎన్నో దేవాలయాలకు ప్రతి రోజు భక్తుల తో రద్దీ గా ఉంటాయి.భక్తులు వచ్చి దేవాలయంలో పూజలు, దర్శనాలు చేసుకుంటూ భగవంతుని సన్నిధిలో ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే మరి కొంత మంది వారి మొక్కులను...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.21 సూర్యాస్తమయం: సాయంత్రం 05.38 రాహుకాలం: సా.4.30 సా6.00 వరకు అమృత ఘడియలు: ఉ.9.00 ల11.30 మ2.00 సా4.40 వరకు దుర్ముహూర్తం: సా.5.02 ల5.53 వరకు ఈ రోజు రాశి...
Read More..మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.వారు నిర్మించుకునే ఇండ్లు కూడా వాస్తు ప్రకారమే ఉండాలని జాగ్రత్తగా పడుతూ ఉంటారు.ఇంత టెక్నాలజీ పెరిగిపోతున్న ప్రపంచంలో కూడా వాస్తును కచ్చితంగా అనుసరిస్తే ఎలాంటి సమస్యలైనా దూరంగా ఉంటాయని నమ్మేవారు...
Read More..మన దేశంలో చాలామంది ప్రజలు వారి సంప్రదాయం ప్రకారం ప్రతిరోజు ఒక్కో దేవాలయానికి వెళ్లి ఒక్కో రకమైన పూజలను చేస్తూ ఉంటారు.అందుకే ఏ రోజు ఏ భగవంతునికి ఇష్టమైన రోజో దానిని తెలుసుకొని ఆ దేవుని పూజించడం వల్ల వారి జీవితంలో...
Read More..కార్తీక మాసాన్ని మన దేశవ్యాప్తంగా ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో సంతోషంగా ఉల్లాసంగా జరుపుకుంటూ ఉంటారు.పూర్తి సంవత్సరంలో కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన నెలగా ప్రజలందరూ భావిస్తారు.కార్తీకమాసం అంతా భక్తులు పెద్ద ఎత్తున శివకేశవులను పూజించడమే కాకుండా లక్ష్మీస్వరూపిణి...
Read More..ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా జీవించడానికి ప్రతిరోజు ఎన్నో కష్టాలను పడి డబ్బును సంపాదిస్తూ ఉంటాడు.జీవితంలో విజయం సాధించడానికి వారి స్థాయిలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.వీరు విజయం కోసం ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు.అయితే కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తులు...
Read More..ఈ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్న ఇప్పటివరకు చాలామంది ప్రజలు సంఖ్యా శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.ఇలాంటి సంఖ్యలు మానవ జీవితంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయని చాలామంది శాస్త్రవేత్తలు రుజువు కూడా చేశారు.న్యూమరాలజీ ప్రకారం ఏదైనా ఒక సంఖ్య మనకు అదృష్టం...
Read More..మన దేశవ్యాప్తంగా వినాయకుని పండుగను చాలామంది ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఒక్కోచోట మూడు రోజులు, మరికొన్ని చోట్ల ఐదు రోజులు, పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఏడు రోజుల తర్వాత వినాయకుడి నిమర్జనం చేస్తారు.అప్పటివరకు ప్రతిరోజు వినాయకునికి పూజలు చేస్తూ పిండి...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.21 సూర్యాస్తమయం: సాయంత్రం 05.38 రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు అమృత ఘడియలు:చవితి ఆరుద్ర మంచి రోజు కాదు వరకు దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32 వరకు ఈ రోజు రాశి...
Read More..మన భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.ప్రతిరోజు చాలామంది భక్తులు దేవయాలకు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు.మరి కొంతమంది భక్తులు దేవాలయాలలో వారి కోరికలు తీరడానికి మొక్కులు చెల్లించుకునే పద్ధతి ఉంటుంది.దాదాపుగా తిరుపతి,...
Read More..శివుని దేవాలయాల్లో ఉండే శివలింగాన్ని దేవాలయాలకు వెళ్లే భక్తులు ఎప్పుడు దర్శనం చేసుకుంటూనే ఉంటారు.శివలింగాన్ని దర్శించుకునే భక్తులు ఎన్నో వేల సార్లు శివలింగాన్ని చూసి ఉంటారు కానీ అందులో ఉన్న అర్థం గురించి ఎవరు ఆలోచించి ఉండరు.భార్యా ధర్మం కలిగిన ప్రకృతి...
Read More..మన దేశంలో సూర్యగ్రహణం అయినా, చంద్రగ్రహణం అయినా ఏర్పడినప్పుడు దాదాపు అన్ని దేవాలయాలను మూసివేస్తారు.ఏ గ్రహణమైన ముగిసిన తర్వాతనే అన్ని ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి ఆలయం తెరుస్తూ ఉంటారు.ఆ తర్వాత కూడా భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు.మన దేశవ్యాప్తంగా పాక్షిక...
Read More..మనదేశంలో చాలామంది ప్రజలు కార్తీక మాసంలో నే కాకుండా కొన్ని ప్రతిక్యమైన పండుగలలో కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు.అలా ఉపవాసం చేయడం వల్ల వారి ఇంట్లో ఉన్న చాలా రకాల సమస్యలు తగ్గిపోతాయని చాలామంది ప్రజల నమ్మకం.మరి కొంతమంది కొన్ని...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు కార్తీక మాసాన్ని ఎంతో ఘనంగా కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకుంటారు.కార్తీక మాసంలో కఠినమైన ఉపవాసాలు ఉంటూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే కార్తీక మాసం రోజు తులసి మొక్కను పూజించడం...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.21 సూర్యాస్తమయం: సాయంత్రం 05.38 రాహుకాలం: ఉ.6.00 ల 8.00 సా4.40 ల7.00 వరకు అమృత ఘడియలు: ఉ.6.00 ల 8.00 సా4.40 ల7.00 వరకు దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.21 సూర్యాస్తమయం: సాయంత్రం 05.38 రాహుకాలం:ఉ.7.30 ల9.30 మ3.30 సా6.00 వరకు అమృత ఘడియలు:ఉ.7.30 ల9.30 మ3.30 సా6.00 వరకు దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.2 సా4:12 వరకు ఈ...
Read More..మన దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు గ్రహణ సమయాన్ని అశుభంగా భావిస్తారు.ఆ సమయంలో ఎలాంటి పనులు చేయకుండా ఇంట్లోనే చాలామంది ప్రజలు ఉంటారు.ఇంకా చెప్పాలంటే గ్రహణ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు మూసి వేయబడతాయి.హిందూసనాతన ధర్మంలో గ్రహణకాలానికి ప్రాముఖ్యత అంత ఉంది.సూర్య...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.21 సూర్యాస్తమయం: సాయంత్రం 05.38 రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు:కృత్తిక మంచి రోజు కాదు దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48 వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా మన దేశ ప్రజల ఇళ్లలో చాలామంది పూజ గదిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.ఆ పూజ గదిలో ఎక్కువగా దేవుని పటాలను, కొన్ని దేవుని విగ్రహాలను ఉంచి పూజలు చేస్తూ ఉంటారు.కానీ ఇలా పూజ గదిలో ఎక్కువ దేవుని...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఉన్నా మన దేశ ప్రజలు దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లలో తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారు.ఎందుకంటే తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు.అంతేకాకుండా తులసి మొక్కలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.తులసి మొక్క ఉన్న ఇల్లు సుఖశాంతులతో ,సిరిసంపదలతో...
Read More..ఈ కార్తీక మాసంలో 15 రోజుల్లో తేడాలోనే రెండు గ్రహణాలు ఏర్పడడం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఉంటుంది.మధ్యాహ్నం సమయంలో ఆ గ్రహణం ఏర్పడడంతో...
Read More..ఉదయం 8 గంటల నుంచి ఇంద్రకీలాద్రి పై అమ్మవారి ప్రధాన ఆలయం తో పాటు ఉపాలయాలు మూసివేత . గ్రహణ మోక్షకాలం అనంతరం సాయంత్రం 06-30 నిముషాలకు అమ్మవారి ప్రధానాలయము, ఉప ఆలయముల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకములు నిర్వహణ.అనంతరం...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.21 సూర్యాస్తమయం: సాయంత్రం 05.38 రాహుకాలం: మ.3.00 సా4.30 వరకు అమృత ఘడియలు:భరణి మంచి రోజు కాదు దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23ల11.15 మ12.00వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అదృష్ట రేఖ అనేది ఉంటుంది.ఎందుకంటే చాలామంది ప్రజలు అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అదృష్టం అనేది లేదా అని అనుకుంటూ ఉంటారు.అలాంటి అదృష్టాన్ని పుట్టుమచ్చలను చూసి వీరికి అదృష్టం ఉందో లేదో చెప్పేస్తున్నారు.మానవ...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన దేశస్తులే కాకుండా చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు.తమ ఇంట్లోనూ కూడా ఖచ్చితమైన వాస్తుతోనే నిర్మించుకుంటూ ఉంటారు.అలా వాస్తు ప్రకారం నిర్మించుకోవడం వల్ల ఆ ఇంటి లో సంతోషం, శాంతి, శ్రేయస్సు ఉంటాయని వారి నమ్మకం.వాస్తు శాస్త్రం...
Read More..మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు కార్తిక మాసాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తూ గుడికి వెళ్లి దేవునికి పూజలు చేస్తూ ఉంటారు.కార్తీక మాసం సందర్బంగా దేవాలయాలన్ని భక్తులతో రద్దీగా ఉంటాయి.కార్తికమాసం పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేకమైన...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.18 సూర్యాస్తమయం: సాయంత్రం 05.41 రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు అమృత ఘడియలు: ఉ.9.00 ల10.00 సా4.00 ల6.00 వరకు దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4.11 వరకు ఈ రోజు...
Read More..ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ప్రజలు దేవాలయాలకు వెళుతూ ఉంటారు.ముఖ్యంగా భారతదేశంలో ఉన్న చాలా దేవాలయాలకు ఎన్నో సంవత్సరాల పూర్వ చరిత్ర ఉంది.అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ఒక్కొక్క దేవాలయంలో భక్తులు ఒక్కోరకంగా వచ్చి పూజలు చేస్తూ ఉంటారు.భక్తుల విశ్వాసం, భక్తితో పాటు భగవంతుని...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు.అలాగే చేతి గీతలను కూడా చాలామంది ప్రజలు నమ్ముతూ ఉంటారు.వారి జీవితంలో ఏ చిన్న విషయం జరిగినా అది వారి రాశి ఫలాలు మూలంగానే జరిగింది అని భావిస్తూ ఉంటారు.జ్యోతిష్య శాస్త్రం...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.18 సూర్యాస్తమయం: సాయంత్రం 05.41 రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు అమృత ఘడియలు: ఉ.6.00 ల8.50 మ2.00 సా4.00 వరకు దుర్ముహూర్తం: ఉ.5.02 ల5.53 వరకు ఈ రోజు రాశి...
Read More..పుట్టిన ఏ బిడ్డ కైనా పేరు పెట్టేముందు ఆ బిడ్డ కుటుంబ సభ్యులు 100 సార్లు ఆలోచిస్తారు.ఎందుకంటే ప్రతి అక్షరానికి మొదలయ్యే ప్రతి పేరుకు ఒక అర్థం, అదృష్టం ఉంటుంది.అందువల్ల అందరూ అదృష్టమైన పేరును మాత్రమే తమ పిల్లలకు పెట్టాలని ఆశిస్తారు.ఇలా...
Read More..ప్రతి ఏటా కార్తీక మాసం శుక్లపక్షంలోనే ఏకాదశి తిధినాడు దేవత్తని ఏకాదశి వస్తుంది.అయితే ఈరోజు విష్ణుమూర్తి నిద్ర నుంచి మేలుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి.దీంతో తులసి మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదిగా చెప్పబడింది.తులసి లేకుండా విష్ణుమూర్తి ఆరాధన అసంపూర్ణంగా ఉంటుంది.అందుకే ఆదివారం ఏకాదశి మాసం...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.18 సూర్యాస్తమయం: సాయంత్రం 05.41 రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు అమృత ఘడియలు: ఉ.ద్వాదశి సా.5.30 ల7.40 వరకు దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ప్రజలు నమ్ముతారు.జ్యోతిష్య శాస్త్రంలో ఉండే 12 రాశుల వారు విభిన్న శుభవాహం కలిగి ఉంటారు.ఈ రాశుల వారందరూ ఇష్టాలు అఇష్టాలు వేరువేరుగా ఉంటాయి.ప్రతి ఒక్క రాశిని పాలించే ఒక గ్రహం ఉంటుందని చెబుతుంటారు.జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.18 సూర్యాస్తమయం: సాయంత్రం 05.41 రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా.4.40 ల7.00 వరకు దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23మ12.48 ల1.39వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu...
Read More..చాలామంది ప్రజలు జీవితం లో చాలా తప్పులు తెలియకుండా చేసేస్తూ ఉంటాం.అయితే కొన్ని మనకు నష్టాన్ని కలిగించకున్నా కొన్ని తప్పులు మన జీవితం లో చాలా నష్టం కలుగుతుంది.అయితే మీరు ఈ నియమాలను పాటిస్తే, మీరు జీవితంలో ఆనందం, శ్రేయస్సు పొందవచ్చు.అలా...
Read More..ప్రపంచవ్యాప్తంగా రాశి ఫలాలను నమ్మేవారు చాలామంది ఉన్నారు.ప్రతిరోజు మన జీవితంలో కొన్ని అనుకోని మార్పులు జరుగుతూ ఉంటాయి.అట్లాగే ప్రతి నెల రోజులకు ఒకసారి గ్రహాలు కూడా రాశులను మార్చుకుంటూ ఉంటాయి.దానివల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి.ఆలాంటి శుభ ఫలితాలు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.18 సూర్యాస్తమయం: సాయంత్రం 05.41 రాహుకాలం:మ.1.30 మ3.00 వరకు అమృత ఘడియలు: ఉ.8.00 ల10.00 మ3.30 సా5.40 వరకు దుర్ముహూర్తం:10.14 ల11.05మ3.21సా4.12వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు స్మార్ట్ యుగంలో జీవిస్తున్నారు.ప్రపంచం రోజురోజుకీ అభివృద్ధి చెందుతూ ఉన్న కొంతమంది ప్రజలలో మాత్రం మూడ నమ్మకాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి.చాలామంది ప్రజలు తమ ఇండ్లలో ఎన్నో రకాల పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు.ఉదాహరణకు కుక్క, మేక,...
Read More..ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు.తమ జీవితంలో ప్రతి పని వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటూ ఉంటారు.అలా వాస్తు ప్రకారం జరిగితే ఆ ఇంట్లో ఏవైనా సమస్యలు ఉంటే పూర్తిగా తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు.అంతేకాకుండా ప్రతి పనిని వాస్తు...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.18 సూర్యాస్తమయం: సాయంత్రం 05.41 రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు అమృత ఘడియలు: నవమి మంచి రోజు కాదు వరకు దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48వరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఏదో ఒక దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు.ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ మత గ్రంథం అయినా ఏ మనిషికైనా తప్పు చేయండి అని చెప్పదు.ఏ మత గ్రంథంలో అయినా ప్రపంచంలో చనిపోయే వరకు మంచిగా జీవించాలనే చెబుతారు.ఎందుకంటే...
Read More..ప్రపంచవ్యాప్తంగా మాల మానవాళికి ఉన్న ఏకైక సమస్య వాయు కాలుష్యం.ప్రపంచంలో చాలా దేశాలలో వాయు కాలుష్యం బాగా పెరిగిపోతోంది.ఎందుకంటే ఎక్కువగా అడవులను నరికి వేయడం వల్ల ఈ వాయు కాలుష్యం పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.చెట్లకు పర్యావరణపరంగానే కాకుండా మతపరమైన ప్రాముఖ్యత కూడా...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 6.18 సూర్యాస్తమయం: సాయంత్రం 05.41 రాహుకాలం:మ.3.00 సా.4.30 వరకు అమృత ఘడియలు: ఉ.అష్టమి సా.4.00 ల6.00 వరకు దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23రా 11.15 ఉ.12:00 amవరకు ఈ రోజు రాశి ఫలాలు(Today’s...
Read More..మన దేశవ్యాప్తంగా పండుగలను చాలామంది ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు.అలాగే దీపావళి పండుగ తర్వాత వచ్చే కార్తీక మాసాన్ని కూడా చాలామంది ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.ఈ సంవత్సరం కార్తీకమాసంలో 15 రోజుల్లోనే రెండు...
Read More..పూర్వం సమాజంలో బయటి పనులన్నీ మగవారు ఇంట్లో ఉన్న పనులన్నీ ఆడవారు చేసుకుని చేసుకుంటూ ఉండేవారు.ఆడవారికి ఇంటి పని వరకు తెలిస్తే చాలని చాలామంది తల్లిదండ్రులు భావించేవారు.కానీ ప్రస్తుత సమాజంలో చాలామంది యువత తమతో పాటు దమ్ము పెళ్లి చేసుకునే అమ్మాయి...
Read More..కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయాలు మారుమోగుతున్నాయి.ఆలయ అర్చకులు శివునికి ప్రత్యేకమైన రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలను నిర్వహిస్తున్నారు.పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు.భక్తులు పెద్దఎత్తున కార్తిక...
Read More..