Suryapet

Suryapet District & City Daily Latest News Updates

తెలంగాణాలో మళ్ళీ కేసీఆర్ హవా మొదలైంది: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: తెలంగాణాలో మళ్ళీ కేసీఆర్ హవా మొదలైందని,కేసీఆర్ వస్తేనే తమకు శ్రీరామ రక్ష అని ప్రజలు నమ్ముతున్నారని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారానికి జగదీశ్...

Read More..

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం

నల్లగొండ జిల్లా: తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ ఫ‌లితాలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి విడుద‌ల చేశారు.ఈ ఫ‌లితాల్లో కూడా బాలిక‌లే పైచేయి సాధించారు.టెన్త్ ఫ‌లితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.3927 స్కూళ్ల‌లో వంద‌ శాతం ఫ‌లితాలు సాధించారు. 99శాతం ఫ‌లితాల‌...

Read More..

వాహనాల తనిఖీల్లో నార్కోటిక్ డాగ్ రోలెక్స్

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ( Parliament Elections )లో భాగంగా అక్రమ డబ్బు,మద్యం, విలువైన వస్తువులు,డ్రగ్స్ లాంటి అక్రమ రవాణాను నిరోధించడంలో భాగంగా జిల్లా పోలీసు అంతరాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల వెంట ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు( Integrated Check posts )...

Read More..

నేరేడుచర్ల బుడతడకి మరో గోల్డ్ మెడల్

నేరేడుచర్ల పట్టణానికి చెందిన కొణతం గమన్ రెడ్డి( K Gaman Reddy ) జిటిఎ తైక్వండో అధ్వర్యంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఓపెన్ తైక్వండో చాంపియన్షిప్- 2024( Greater Hyderabad Open Taekwondo Championship 2024 )అండర్ 25 కిలోల విభాగంలో...

Read More..

కార్పొరేట్ సెలూన్లతో కుల వృత్తి కూలిపోతుంది

సూర్యాపేట జిల్లా: కుల వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న నాయీబ్రాహ్మణుల జీవితాలను కార్పొరేట్ సెలూన్ వ్యవస్థ నాశనం చేస్తుందని హుజూర్ నగర్ నాయీ బ్రాహ్మణ సంఘం ఫైర్ అయింది.సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో బీహారీ,యూపి వర్కర్లతో నడుస్తున్న కార్పొరేట్ సెలూన్లకు...

Read More..

పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా:జీవితాంతం కలిసి ఉండాలని కలలుకన్నారు.ప్రేమించుకొని పెళ్లితో ఒక్కటవ్వాలని ఆశపడ్డారు.కానీ,వారి ప్రేమకు,పెళ్లికి ఎవరు ఆటంకం కల్పించారో తెలియదు.ఏమైందో ఏమో కానీ,గత ఐదేళ్లుగా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న ప్రేమజంట పురుగుల మందు తాగి విగత జీవులుగా మారిన విషాదఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా...

Read More..

వడదెబ్బతో వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల పరిధిలోని కొత్త గోల్ తండా గ్రామానికి చెందిన బానోతు మంగ్యా (40) శనివారం వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.రోజు వారీ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగించే మంగ్యా శుక్రవారం కూలీ పనికి...

Read More..

సోషల్ మీడియాపై నిఘా:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల నియమావళిని జిల్లా యంత్రాంగం పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని, సోషల్ మీడియా సైట్లపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పౌరులు బాధ్యతగా నడుచుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్...

Read More..

అసంపూర్తి పనులతో అవస్థలు పడుతున్న ప్రజలు...!

సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండల( Nuthankal ) కేంద్రం నుండి లింగంపల్లి ఎక్స్ రోడ్డు వరకు ఉన్న 4 కి.మీ.రోడ్డు ఆధునీకరణ కోసం రూ.3 కోట్లు మంజూరయ్యాయి.ఈ నిధుల నుండి మండల కేంద్రంలో సిసి రోడ్డు, మురికి కాలువలు, లింగంపల్లి ఎక్స్...

Read More..

కరెంట్ షాక్ తో మహిళ మృతి

సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది.ఏఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…బొప్పారం గ్రామానికి చెందిన పడకంటి అరుణ గురువారం తన తల్లి గారి ఇంటికి శిల్పకుంట్ల గ్రామానికి వచ్చింది.శుక్రవారం ఉదయం...

Read More..

ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

సూర్యపేట జిల్లా: మఠంపల్లి మండలం అల్లిపురం గ్రామంలో నలుగురు యువకులు గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లగా అందులో ఖమ్మం జిల్లాకు చెందిన అకిరా నందన్ అనే యువకుడు గల్లంతయ్యాడు.మిగతా ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే ఖమ్మం...

Read More..

ఖమ్మంలో కోదాడ వాసి మృతి

సూర్యాపేట జిల్లా:ఖమ్మం రూరల్ మండలం(Khammam Rural ) వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొని కోదాడ మండలం ఓ తండాకు చెందిన బానోతు భూది( Banothu Bhudi ((55) మృతి చెందాడు.ముందు టైర్లు...

Read More..

సూర్యాపేటలో రెండో రోజు కేసీఆర్ బస్సు యాత్ర..!

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) రెండో రోజు బస్సు యాత్ర సూర్యాపేటలో( Suryapet ) కొనసాగుతోంది.ఈ మేరకు అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం, ఆలేరు మీదుగా కేసీఆర్ యాత్ర భువనగిరికి చేరుకోనుంది.భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ...

Read More..

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లా( Suryapet )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాడ పడ్డారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కోదాడ దుర్గాపురం స్టేజ్( Kodada...

Read More..

కారు పల్టీ ఒకరికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా: జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది.బుధవారం సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని టేకుమట్ల గ్రామం వద్ద 365వ, జాతీయ రహదారిపై షిఫ్ట్ డిజైర్ టిఎస్15 యుఎఫ్ 3797 గల డివైడర్ ను ఢీ కొట్టి ఫల్టి కొట్టింది.ఈ కారులో...

Read More..

ఆటోలు,ట్రాక్టర్లకు నేరేడుచర్ల ఎస్ఐ ఝలక్

సూర్యాపేట జిల్లా:ఆటోలు ట్రాక్టర్లు సౌండ్ సిస్టమ్ పెట్టుకొని అధిక వేగంతో నడుపుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్ హెచ్చరించారు.మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని దాసారం, ముకుందాపురం గ్రామాల నుండి వచ్చే...

Read More..

భక్తితో భావంతో సాగిన హనుమాన్ శోభాయాత్ర

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలంలో మహావీర హనుమాన్ శోభయాత్ర జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.మంగళవారం ఉదయం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం శంకరానంద స్వామి ఆధ్వర్యంలో అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం నుండి గ్రామ పుర విధుల...

Read More..

పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్లను ఫాం-12 లో ఏప్రిల్ 26వ తేదీలోగా ఇవ్వాలి

నల్లగొండ జిల్లా:ఎన్నికల విధుల ఉత్తర్వులు అందుకున్న ప్రిసైడింగ్, అసిస్టెంటు ప్రిసైడింగ్,ఇతర పోలింగ్,పోలీసులు,సెక్టారు,బూత్ లెవెల్ అధికారులు, డ్రైవర్లు,క్లీనర్లు,వీడియో గ్రాఫర్లు,బందోబస్తు కొరకు ఉత్తర్వులు అందుకున్న ఎన్సీసీ,ఎన్ఎస్ఎస్,ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఇతర యూనిఫాం వారు పనిచేస్తున్న జిల్లాలోనే సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రెండు...

Read More..

బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి నామినేషన్

నల్లగొండ జిల్లా:నల్లగొండ పార్లమెంటు స్థానంలో గులాబీ జెండా ఎగరేస్తామని,ప్రజల్లో ఆ ఉత్సాహం కనిపిస్తుందని,గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మంగళవారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధ్వర్యంలో భారీ ర్యాలీ...

Read More..

ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణ, భద్రతపై పోలీసు నోడల్ అధికారులతో,ట్రైనీ ఐపిఎస్ అధికారితో కలిసి సీఐ,ఎస్ఐలతో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రశాంత...

Read More..

ఓటు ఆవశ్యకతపై జిల్లా స్థాయి డ్రాయింగ్ పెయింటింగ్ పోటీలు

సూర్యాపేట జిల్లా:ఓటు అవశ్యకతపై డ్రాయింగ్, పెయింటింగ్ ద్వారా యువతకు చైతన్యం కల్పించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా అందరూ వినియోగించుకోవాలని సూచించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 10:30 గంటల...

Read More..

నాయనమ్మ మమ్మల్ని చిత్రహింసలు పెడుతుంది: ముగ్గురు చిన్నారుల ఆవేదన

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం( Garidepalli ) రాయినిగూడెం గ్రామంలో ముగ్గురు కొత్త పిల్లలు ( Three children )ఏడుస్తూ కనిపించడంతో స్థానికులు వారిని దగ్గరకు తీసి వివరాలు తెలుసుకున్నారు. ఆ ముగ్గురి చిన్నారులు చెప్పిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా (...

Read More..

బర్రెలను తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ట్రావెల్ బస్సు

సూర్యాపేట జిల్లా:మునగాల మండల( Munagala mandal ) కేంద్రంలో మంగళవారం ఉదయం హైద్రాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై రెయిన్ బో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్ళింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి అమలాపురం...

Read More..

బ్రేకింగ్ న్యూస్ లారీ కిందకు దూసుకుపోయిన కారు ఇద్దరు స్పాట్ డెడ్

సూర్యాపేట జిల్లా: నేషనల్ హైవే 65 పై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.మునగాల మండలం ముకుందపురం వద్ద ఆగి వున్న లారీ కిందికి వేగంగా వస్తున్న కారు దూసుకుపోవడంతో కారులో ఉన్న భార్య భర్తలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు....

Read More..

సూర్యాపేటలో ఈదురు గాలులతో కూడిన వర్షం

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.కొద్దిసేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో పట్టణ ప్రజలు ఎండ తీవ్రత నుండి కొద్దిగా ఉపశమనం పొందారు.ఈ అకాల వర్షం కారణంగా జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్లో బీబీగూడెం...

Read More..

సదరం సర్టిఫికెట్ ఇప్పించండి సారూ...!

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ గ్రామానికి చెందిన నిరుపేద వికలాంగురాలు రేసు రామనర్సమ్మ తనకు 90 శాతం అంగవైకల్యం ఉన్నా సదరం సర్టిఫికేట్ అందడం లేదని వాపోయింది.గతంలో తనకు బోదకాలు ఉన్నప్పుడు సదరం సర్టిఫికెట్ కొరకు మీసేవ కేంద్రంలో దరఖాస్తు...

Read More..

జాతీయ పార్టీ చేయబోయి బీఆర్ఎస్ బొక్క బోర్ల పడింది

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు చేశామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం నరసయ్యగూడెం ఏ వన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన...

Read More..

రైతులను ఇబ్బంది పెట్టొద్దు:ఆర్డీఓ వేణుమాధవరావు

సూర్యాపేట జిల్లా:ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవరావు అన్నారు.శనివారం మండల పరిధిలోని దాచారం,ఆత్మకూర్ (ఎస్), నెమ్మికల్,ఏనుభాముల ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు...

Read More..

సూర్యాపేట కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు

సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ( Suryapet Congress Party )లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.ఈ మేరకు పటేల్ రమేశ్ రెడ్డి, దామోదర్ రెడ్డి వర్గాల మధ్య వార్ జరిగింది. అయితే పటేల్ రమేశ్ రెడ్డి, దామోదర్ రెడ్డి మధ్య గతంలో ఎమ్మెల్యే...

Read More..

ఇంజనీరింగ్ లోపాలను సవరించి, సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలి : ఎస్పి రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: రోడ్డు భద్రత,ప్రమాదాల నివారణలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జాతీయ రహదారుల భద్రత సంస్థ, జీఎంఆర్ సంస్థ,ఎన్ హెచ్-65 కలిగిన సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలతో రోడ్డు భద్రత సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా...

Read More..

పశువుల కొవ్వుతో నూనె తయారీ... పట్టుకున్న పోలీసులు

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణం( Kodad )లో షేక్ యాదుల్ మటన్ షాపు నడుపుతూపశువుల కొవ్వు నుంచి తయారు చేసిన నూనెను శుక్రవారం కోదాడ పోలీసులు పట్టుకున్నారు. పశువుల కొవ్వు( Cattle fat )తో నూనె తయారు చేసి హైదరాబాదు( Hyderabad )లో...

Read More..

ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి : జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు,కార్యకర్తలు,పౌరులు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.అనుమతులు లేకుండా ఎవరూ ర్యాలీలు,సభలు, సమావేశాలు...

Read More..

ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో హుజూర్ నగర్ మహిళ...!

సూర్యాపేట జిల్లా:ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని జౌన్‌ పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీకళా రెడ్డి పోటీ చేస్తున్నారు.ఆమె స్థానిక మాజీ ఎంపీ ధనుంజయ్‌ సింగ్‌ మూడో భార్య.ధనుంజయ్‌ సింగ్‌కు కిడ్నాప్‌,అక్రమవసూళ్ల కేసులో శిక్ష పడడంతో ఎన్నికల్లో పోటీ...

Read More..

సిఎంఆర్ రైస్ పెండింగ్ పై నివేదిక అందజేత: కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో సిఎంఆర్ రైస్ అందించని రైస్ మిల్లులపై ముమ్మర తనిఖీలు నిర్వహించి పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించామని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 16 న పెండింగ్ సిఎంఆర్ రైస్ మిల్లులపై నియమించిన...

Read More..

పాపను అమ్మకానికి పెట్టిన పాపిస్టులను అరెస్ట్ చేసిన మునగాల పోలీసులు: ఎస్పీ

సూర్యాపేట జిల్లా:తల్లికి మాయమాటలు చెప్పి పిల్లను అమ్మాలని చూసిన నిందితులను మునగాల పోలీసులు అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.మునగాల పోలీస్ స్టేషన్...

Read More..

ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బపై అవగాహన

సూర్యాపేట జిల్లా: ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 4 గంటల తరువాత పనులకు వెళ్ళాలని హెల్త్ అసిస్టెంట్ కృష్ణమూర్తి అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

Read More..

వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు

సూర్యాపేట జిల్లా: వాతావరణంలో మార్పుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని,ఎండకు తోడు వడగాలులు,ప్రకృతిలో మార్పులు,వర్షం వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో వైద్య,ఆరోగ్య మరియు ఇతర అన్ని శాఖల జిల్లా అధికారులతో వడదెబ్బపై...

Read More..

కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ సర్కారే...ప్రధాని రాహుల్ గాంధీయే: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం,జూన్ లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని రాష్ట్ర నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మంగళవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో మునగాల, నడిగూడెం,మోతె...

Read More..

మహిళలపై వేదింపులకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదులపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాహూల్ హెగ్డే అన్నారు.సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ...

Read More..

మురికి కాల్వ కల్వర్టును వెంటనే మూసివేయాలి

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బాబూ జగజ్జివన్ రామ్ విగ్రహం దగ్గర మురికి కాలువ కల్వర్టు ఓపెన్ గా ఉండి ప్రజలకు ఇబ్బందిగా మారిందని, వెంటనే దానిని మూసివేయాలని సీపీఐ (ఎం.ఎల్)మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి...

Read More..

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీవో

సూర్యాపేట జిల్లా: ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సహకరిస్తూ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావు అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ...

Read More..

గత ప్రభుత్వ పాపాల వెలికితీత షురూ అయింది: ఎమ్మేల్యే కూనంనేని

సూర్యాపేట జిల్లా: గత ప్రభుత్వ చేసిన పాపాలను గత నాలుగు నెలలుగా కాంగ్రెస్ పార్టీ వెలికితీస్తుందని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో...

Read More..

నేరేడుచర్లలో 4 ఇసుక ట్రాక్టర్లు సీజ్:ఎస్ఐ రవీందర్ నాయక్

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం దాసారం మూసీ వాగు నుండి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని, కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఆదివారం నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు.మండలంలో...

Read More..

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

సూర్యాపేట జిల్లా:జిల్లా పోలీసు కార్యాలయం నందు ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ 133వ,జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ట్రైనీ ఐపిఎస్ అధికారి రాజేష్ మీనాతో కలిసి జిల్లా కేంద్రంలో...

Read More..

మూడోసారి మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం: చామల

సూర్యాపేట జిల్లా:దేశంలో మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల...

Read More..

ఇదో రకం శాడిజం...!

సూర్యాపేట జిల్లా:చేతిలో సిగరెట్,మరోచేతిలో సెల్ ఫోన్,సిగరెట్ తాగుతూ కాలుమీద కాలువేసుకొని దర్జాగా నడిరోడ్డుపై పడుకుని సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు వీరంగం సృష్టించిన దృశ్యం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొద్దిసేపు హల్చల్ చేసింది.తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నడిరోడ్డుపై అడ్డంగా పడుకొని...

Read More..

అనుమతులు లేకుండా అక్రమ మట్టి తవ్వకాలు

సూర్యాపేట జిల్లా : వేసవి కాలం వచ్చిందంటే గ్రామీణప్రాంతాల్లో చెరువులపై మట్టి మాఫియా వాలిపోతుంది.నాణ్యమైన మట్టి కనిపిస్తేచాలు వెంటనే జేసీబీలు దించి తవ్వకాలు చేపట్టి,అక్రమ మట్టి రావణాతో చెలరేగిపోతారు.వీరి మట్టి దాహానికి చెరువులు మాత్రమే కాదు.ప్రభుత్వ,అటవీ భూములు,గుట్టలు,చివరికి ప్రైవేట్ భూములు కూడా...

Read More..

టింబర్ డిపోలో అగ్నిప్రమాదం

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలోని వెంకటేశ్వర టింబర్ డిపోలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి అందులోని కలప మొత్తం దగ్దమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్...

Read More..

నెత్తురోడుతున్న సూర్యాపేట జిల్లా రహదారులు

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లాలోని రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారి నిత్యం యాక్సిడెంట్లతో నెత్తురోడుతూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.కేవలం నెల రోజుల వ్యవధిలో వరుస రోడ్డు ప్రమాదాలు జరిగి 21 మంది ప్రాణాలు కోల్పోగా,అనేక మంది ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం ఇంకా...

Read More..

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్ కు రికార్డు స్థాయిలో ధాన్యం..!

సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్( Tirumalagiri Market ) కు రికార్డు స్థాయిలో ధాన్యం వచ్చి చేరుతుంది.మార్కెట్ కు రైతులు ట్రాక్టర్లతో ధాన్యాన్ని తీసుకువస్తున్నారు.ఒక్కసారిగా ధాన్యాన్ని పెద్ద ఎత్తున తీసుకురావడంతో జనగామ – సూర్యాపేట హైవే( Jangaon Suryapet Highway...

Read More..

కాంగ్రెస్ కు మాదిగల ఓట్లు అడిగే హక్కు లేదు: మంద కృష్ణ మాదిగ

సూర్యాపేట జిల్లా: తెలంగాణలో మెజారిటీ శాతం ఉన్న మాదిగలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని,కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బాబూ జగ్జీవన్ రామ్ 197వ,జయంతి వేడుకలకు...

Read More..

ఎన్నికల వేళ జిల్లాలో 24 గంటలూ పోలీస్ నిఘా: జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ఠమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు.అంతరాష్ట్ర సరిహద్దులో పటిష్టమైన నిఘా ఉంచామని,రామాపురం క్రాస్ రోడ్డు,మట్టపల్లి బ్రిడ్జి, దొండపాడు,పులిచింతల ప్రాజెక్ట్,చింత్రియాల,బుగ్గ మాదారం వద్ద అంతరాష్ట్ర...

Read More..

సూర్యాపేటలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

సూర్యాపేట జిల్లాలో( Suryapet District ) ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అర్ధరాత్రి సమయంలో లారీని వెనుక నుంచి వచ్చిన ఓ కారు( Car ) ఢీకొట్టింది.ఖమ్మం ఫ్లై ఓవర్( Khammam Flyover ) మీద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు...

Read More..

మట్టపల్లి గోశాలకు 2 ట్రక్కుల పశుగ్రాసం అందజేత

మఠంపల్లి మండలం మట్టపల్లి దేవస్థానంలోని రాజ్యలక్ష్మి గోశాల( Rajyalakshmi Goshala )లోని పశువులకు పశుగ్రాసం లేక ఆకలితో అలమటిస్తున్న విషయం తెలుసుకొని నేరేడుచర్లకు చెందిన రైతులు నూకల శ్రీనివాస్ రెడ్డి,కొణతం వెంకట రెడ్డి సంయుక్తంగా 2 ట్రక్కుల పశుగ్రాసం(వరిగడ్డి)ని బుధవారం గోశాలకు...

Read More..

అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్: మాజీ మంత్రి రదామోదర్ రెడ్డి

దేశంలో అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి( Former minister Ramreddy dhamodar Reddy ) అన్నారు.బుధవారం కాశింపేట 4వ వార్డ్ లోని హక్స మసీద్...

Read More..

గురుకులంలో సైబర్ నేరాలపై అవగాహన

సూర్యాపేట జిల్లా:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( SP Rahul Hegde ) ఆదేశాల మేరకు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెమలిపురి గురుకుల కళాశాలలో పోలీసు కళా బృందం అధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.మహిళల,విద్యార్దినుల రక్షణ చట్టాలు,విద్యా విధానాలు,...

Read More..

గరిడేపల్లి మండలంలో రెచ్చిపోయిన దొంగలు

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం కీతవారిగూడెం లక్ష్మి శ్రీనివాస జూలరీస్ షాపులో మంగళవారం రాత్రి దొంగల బీభత్సం సృష్టించారు.లక్షా యాభై వేల నగదు, 5 తులాల బంగారం,5 కేజీల వెండి ఎత్తుకెళ్లినట్లు సమాచారం. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా...

Read More..

ఎన్నికల కోడ్ ఉన్నా యధేచ్చగా బెల్ట్ షాపుల నిర్వహణ

సూర్యాపేట జిల్లా:లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.కానీ,సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లోఎన్నికల కోడ్ అమల్లో ఉందా లేదా...

Read More..

ఆటో ప్రమాదాల్లో నెల వ్యవధిలో 12 మంది మృతి

సూర్యాపేట జిల్లా: జిల్లాలో వరుస ఆటో ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి.నెల వ్యవధిలోనే మూడు ఆటో ప్రమాదాలు జరిగి మొత్తం 12 మంది మృతి చెందగా,సుమారు 25 మంది క్షతగాత్రులై ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ఇటీవల మోతె మండల కేంద్రంలో జరిగిన ఆటో...

Read More..

గణపవరం ఊర చెరువును కాపాడండి

సూర్యాపేట జిల్లా:గ్రామానికి జల వనరులను మరియు మత్స్యకారులకు జీవనోపాధిని ఇస్తున్న చెరువును కొందరు అక్రమార్కులు అక్రమంగా చెరబడుతున్నారని ఆరోపిస్తూ ఆక్రమణకు గురవుతున్న చెరువును కాపాడలంటూ మత్స్యకారులు చెరువు వద్ద ఆందోళనకు దిగిన ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం(...

Read More..

ప్రేమించి పెళ్లికి ఒప్పుకోవడం లేదని ప్రియుడి ఇంటి ముందు దీక్ష

సూర్యాపేట జిల్లా: ప్రేమించి పెళ్లికి కులం అడ్డొస్తుందని తనకు అన్యాయం చేస్తున్న ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగిన సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది.తనకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుండి...

Read More..

పేటలో వండర్ కిడ్ యమా యువరాజ్...!

సూర్యాపేట జిల్లా: పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని కొందరు చిన్నారులను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.వారు చిన్ననాటి నుంచే తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శిస్తూ ఇతరులను ఆకట్టుకుంటారు.అపారమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు.తమ మేధాశక్తితో అబ్బురపరిచే విన్యాసాలు చేస్తుంటారు.విజ్ఞాన శాస్త్రంలో అడుగిడుతూ తమ చిన్నారి మెదళ్లకు...

Read More..

ఎంపిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి: మంత్రి కోమటిరెడ్డి

సూర్యాపేట జిల్లా: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి ప్రజలు ఏ విధంగా మందుల సామేలు 50వేల పైచిలుకు మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారో అదే విధంగా గత 15 ఏళ్లుగా ఎన్.ఎస్.యు.ఐ,యూత్ కాంగ్రెస్ ద్వారా అనునిత్యం పార్టీ కోసం కష్టపడి,అనేక ఉద్యమాలు,పోరాటాలు చేసి...

Read More..

పాలకుల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లిస్తున్న జిల్లా ప్రజలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి( National Highway ) 8 కి.మీ.ఉండగా కేవలం 2 కి.మీ.మాత్రమే ఫ్లై ఓవర్ నిర్మాణం చేసి వదిలేయడంతో నిత్యం జాతీయ రహదారి రక్తసిక్తమై ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.జిల్లా కేంద్రం దాటే వరకు ఫ్లై...

Read More..

ప్రమాదకరంగా ఎన్ఎస్పీ కాల్వ రహదారి కల్వర్టులు

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల ( Garidepally Mandal )కేంద్రం నుండి కల్మల్ చెరువు వెళ్ళే రహదారిపై గారకుంట తండా వద్ద ఎన్ఎస్పీ కాల్వపై పురాతన కల్వర్టులు శిథిలావస్థకు చేరి ప్రమాదాలకు నిలయాలుగా మారాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.మోరీలు సక్రమంగా...

Read More..

ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి,12 మందికి తీవ్రగాయాలు

జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి ( Hyderabad Vijayawada Highway )నెత్తురోడింది.ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స కోసం...

Read More..

ఫణిగిరి బౌద్ధక్షేత్రం తెలంగాణకే తలమానికం

సూర్యాపేట జిల్లా:ప్రపంచ పటంలో నిలిచిన ఫణిగిరి బౌద్ధ క్షేత్రం తెలంగాణకే తలమానికమని పురావస్తు శాఖ రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజా రామయ్యార్,డైరెక్టర్ భారతీ హోలీ కేరి అన్నారు.గురువారం సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో బయటపడ్డ పురాతన కాలం...

Read More..

మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ నోరు అదుపులో పెట్టుకోవాలి:కాంగ్రెస్ సేవాదళ్

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి,నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ సేవాదళ్ యంగ్ బ్రీగేడ్...

Read More..

జిల్లాలో మొత్తం 51290 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు: కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా: వరంగల్,ఖమ్మం,నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని పట్టభద్రుల ఓటర్ల తుది జాబితాను గురువారం ప్రచురించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల వారీగా నమోదైన...

Read More..

సాగర్ కెనాల్ ను పరిశీలించిన బీజేపీ నాయకులు

సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువను బీజేపీ నాయకులతో కలిసి గురువారం హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే,నల్లగొండ బీజేపీ ఎంపి అభ్యర్ధి శానంపుడి సైదిరెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్ నీటితో చెరువులు,కుంటలు నింపి ప్రజలకు...

Read More..

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి...?

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ సమీపంలోని అంజనీపురి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృత్యువాత పడ్డట్లు,సుమారు 16 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.గాయపడిన వారికి స్థానిక జనరల్ హాస్పిటల్ కి తరలించారు.అర్వపల్లికి చెందిన...

Read More..

నాణ్యతా ప్రమాణాలకు కాంట్రాక్టర్ తిలోదకాలు...!

సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో గత నెలలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు.సీసీ రోడ్డు పోసిన మూడు రోజుల నుండే రోడ్డు పగుళ్లు వచ్చాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సీసీ రోడ్ల...

Read More..

అర్హులకు అందని 200 యూనిట్ల ఉచిత విద్యుత్

సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం( Gruha Jyothi Scheme )లోని 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అర్హులకు అందడం లేదని సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని కొందరు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏప్రిల్ నెలలో తీసిన...

Read More..

ఎన్నికల విధులు భాద్యతాయుతంగా నిర్వహించాలి: కలెక్టర్

సూర్యాపేట జిల్లా: జిల్లాలోని ఎఫ్.ఎస్.టి,ఎస్.ఎస్.టి కేంద్రాలను పరిశీలించటానికి అలాగే వాస్తవ పరిస్థితిని జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక అందచేయుటకు ముగ్గురు జిల్లా స్థాయి అధికారులు నియమించటం జరిగిందని, కేంద్రాల్లో ఏమైనా లోపాలను గుర్తిస్తే అక్కడే ఆ కేంద్రంలో ఉన్న బృంద ప్రతినిధికి...

Read More..

ఎక్సైజ్‌ అధికారులపై దాడికి తెగబడ్డ నాటు సారా నిందితులు

సూర్యాపేట జిల్లా:చింతలపాలెం మండలం( Chintala Palem ) కొత్తగూడెం తండా గ్రామంలో ఎక్సైజ్‌ అధికారులపై నాటు సారా నిందితులు రాళ్లు,బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు.చింతలపాలెం ఎస్‌ఐ సైదిరెడ్డి( SI Saidireddy ) తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన...

Read More..

డంపింగ్ యార్డ్ దేని కోసం నిర్మించారు...?

సూర్యాపేట జిల్లా: గ్రామాలను పరిశుభ్రంగా వుంచాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురంలో లక్షలు ఖర్చుచేసి డంపింగ్ యార్డ్ నిర్మించింది.కానీ,గ్రామ కార్యదర్శి,సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆ డంపింగ్ యార్డ్ ఉపయోగంలో లేకుండా ఉత్సవ విగ్రహంలా మారి...

Read More..

గడువులోగా సీఎంఆర్ అంధించాలి:కలెక్టర్ ఎస్. వెంకటరావు

సూర్యాపేట జిల్లా:రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోపు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) అందించాలని కలెక్టర్‌ ఎస్.వెంకటరావు ఆదేశించారు.మంగళవారం సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న రైస్‌ మిల్లుర్లతో జిల్లా ఎస్పీ రాహుల్ హేగ్డేతో కలిసి కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం...

Read More..

రైతుల ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుంది:జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు( District Collector S Venkatrao ) అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా( Suryapet ) చివ్వేంల మండలం కుడకుడలో మెప్మా ద్వారా ఏర్పాటు చేసిన...

Read More..

వడదెబ్బతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: డాక్టర్ లక్ష్మీప్రసన్న

వడదెబ్బ( Sun Stroke ) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ లక్ష్మీప్రసన్న(Lakshmiprasanna ) అన్నారు.సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వడదెబ్బపై సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి కాలంలో అధిక...

Read More..

నేరేడుచర్లలో 42.0 డిగ్రీల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రత

నేరేడుచర్ల పట్టణం( Nereducherla )లో మంగళవారం 42.0 డిగ్రీల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు( Temperatures ) నమోదయ్యాయి.ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు మండుతున్నాయి.ఉదయం నుండే ఎండలు తీవ్ర స్థాయిలో నమోదవుతూ భానుడు భగభగలతో మధ్యాహ్న సమయంలో నిప్పుల వర్షం కురిపించాడు.దంచికొడుతున్న ఎండలను...

Read More..

ప్రకృతి వనాల పేరుతో ఏడేళ్లలో కోట్ల రూపాయలు వృథా : కె.మోహన్ కృష్ణ

సూర్యాపేట జిల్లా: కోదాడ మున్సిపాలిటీలో పట్టణ పకృతి వనాల పేరుతో గత ఏడేళ్ళలో ఖర్చు చేసిన ప్రజా ధనం అక్షరాలా పదిహేడు కోట్ల రూపాయలు కాగా,వాటి సంరక్షణ కూలీలకు నెలకు రూ.6 లక్షలు కేటాయించగా,అధికారులు,పాలకవర్గం పర్యవేక్షణకు నెలవారీ జీతాలు అదనంగా కలుపుకొని...

Read More..

నేడు నల్లగొండ, భువనగిరి జిల్లాల్లో కేటీఆర్ సమావేశాలు

నల్లగొండ జిల్లా:లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో సమావేశాలు నిర్వహించనున్నారు.మాజీ మంత్రి...

Read More..

తరుగు పేరిట రైతులను దోచుకుంటున్న వైనం

సూర్యాపేట జిల్లా: వడ్ల కొనుగోళ్ళలో మిల్లర్లు,ప్రైవేట్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు ఆరోపించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా లేని విధంగా కేవలం కోదాడ నియోజకవర్గంలోని గ్రామాల్లోనే తరుగు...

Read More..

కాలుష్యం వెదజల్లుతున్న రైస్ మిల్లులు

సూర్యాపేట జిల్లా: జిల్లాలోని నేరేడుచర్ల పట్టణం( Neredcherla ) జాన్ పహాడ్ రోడ్డులో గల రాఘవేంద్ర, మల్లికార్జున రైస్ మిల్లుల నుండి వెలువడే దుమ్ము, ధూళి,దుర్గంధంతో స్థానిక ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నామనిఆరోపిస్తూ కాలనీవాసులు రైస్ మిల్లులు ముందు ధర్నా...

Read More..

బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా పగిడిమర్రి బాబురావు

సూర్యాపేట జిల్లా:బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) సూర్యాపేట జిల్లా నూతన అధ్యక్షుడిగా తనను రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ నియమించినట్లు ఆదివారం పగిడిమర్రి బాబురావు( Pagidimarri Baburao ) ఒక ప్రకటనలో తెలిపారు.బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మంతపురి బాలయ్య...

Read More..

బెట్టింగ్ నిర్వహించడం నేరం:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:బెట్టింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యసనమని,ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్ లాంటి వాటిపై పోలీస్ శాఖ నిఘా ఉంచిందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ( SP Rahul Hegde)ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.బెట్టింగ్ అనేది ఒక...

Read More..

పోస్టల్ బ్యాలెట్ ఓటుకు స్పెషల్ క్యాజువల్ లివ్ మంజూరు: జిల్లా ఎన్నికల అధికారి

సూర్యాపేట జిల్లా: లోక్ సభ ఎన్నికలు-2024 నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం సూచనల ప్రకారం ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్(VFC) లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాటానికి స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడం జరిగిందని...

Read More..

వ్యకాస పోరాట ఫలితంగానే ఉపాధి కూలీలకు దినసరి వేతనం పెంపు: మట్టిపల్లి

సూర్యాపేట జిల్లా:వ్యవసాయ కార్మిక సంఘం పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం( Central Govt ) ఉపాధి హామీ కూలీలకు రోజు కూలీ రూ.300 కు పెంచిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం( Telangana Agricultural Workers Union ) సూర్యాపేట జిల్లా...

Read More..

ఎస్సారెస్పీ నీళ్లు ఇస్తామని రైతులను మోసం చేశారు:జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వం ఎస్సారెస్పీ కింద నీళ్లు ఇస్తాం పంటలు వేసుకోండని చెప్పి రైతులను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ( Jagadish Reddy Guntakandla )ఆరోపించారు.శుక్రవారంసూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి, మొండికుంట తండా...

Read More..

8 కి.మీ.జాతీయ రహదారి...కేవలం 2 కి.మీ ఫ్లైఓవర్ నిర్మాణం

సూర్యాపేట జిల్లా:ఆంధ్రా- తెలంగాణ సరిహద్దు జిల్లాగా, విజయవాడ-హైదరాబాద్ 65వ,జాతీయ రహదారిపై దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణంగా సూర్యాపేట జిల్లా( Suryapet District ) కేంద్రం నిత్యం రద్దీగా మారింది.ఈ పట్టణంలో జాతీయ రహదారి 8 కి.మీ.మేర ఉండగా గత పదేళ్ల క్రితం నాలుగులైన్ల...

Read More..

మూడు జిల్లాల సమన్వయంతో పని చేయాలి : జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా: లోక్ సభ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించి,విజయవంతం చేయడానికి అందరి సహకారం కావాలని,మూడు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని,తమ జిల్లా నుండి పూర్తి సహకారం అందిస్తామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు.నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలోని ఇండియన్...

Read More..

ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఆదర్శంగా నిలిచిన పేద విద్యార్థి

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ పాఠశాల( Government school )లో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించాడు మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన ఇమ్మడి ఉప్పలయ్య,విజయకుమారి దంపతుల ద్వితీయ కుమారుడు ఇమ్మడి ప్రవీణ్( Immadi Praveen ).పేద కుటుంబానికి చెందిన ప్రవీణ్ పదవ...

Read More..

ఆదర్శ మున్సిపాలిటీలో అంతా అస్తవ్యస్తం...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ( Suryapet Municipality )కి ఎన్నో జాతీయ అవార్డులు వచ్చాయి.పేరుకు ఆదర్శ మున్సిపాలిటీ కానీ,పేటలో పేరుకుపోయిన అపరిశుభ్రతతో అంతులేని దోమల బెడద పట్టణ వాసులను వేధిస్తుంది.జిల్లా కేంద్రంతో పాటు ఇటీవలి మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల పరిస్థితి మరింత...

Read More..

పల్లెల్లో పశువులకు తాగునీటి కొరత

సూర్యాపేట జిల్లా:మోతె మండల( Mothey Mandal) వ్యాప్తంగా పశువులకు తాగునీటి కొరత తీవ్రమైంది.గత వర్షాకాలంలో సరైన వర్షాలు పడక వేసవి ప్రారంభంలోనే చెరువులు, కుంటలు,బావులు,బోర్లు కూడా అడుగంటాయి.వేసిన పంటలు ఎక్కడికక్కడ ఎండిపోయితీవ్ర నిరాశలో ఉన్న రైతులకు( farmers) ఇప్పుడు పశువుల దాహార్తి...

Read More..

Suryapet : అక్రమ ఇసుక తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు

ఆత్మకూర్ (ఎస్)మండల పరిధి( Atmakur Mandal )లోని ఏపూర్ గ్రామంలో యేటి నుండి గత 15 రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ ఇసుక దందా( Illegal Sand Scam ) కొనసాగుతుందని స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు నామమాత్రపు...

Read More..

నాటుసారాపై ఎక్సైజ్ శాఖ దాడులు.. పలువురి అరెస్ట్...!

సూర్యాపేట జిల్లా: జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్ళచెర్వు, చింతలపాలెం,మఠంపల్లి మండలాల్లో ఎక్సైజ్ శాఖా అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.ఎన్నికల కోడ్ దృష్ట్యా జరిపిన తనిఖీల్లో చింతలపాలెం మండలం ఎర్రకుంటతండాకు చెందిన ఆంగోతు గోపి మరియు పద్యప్రసాద్ రఘునాథపాలెంకు 6...

Read More..

కోదాడ కోర్టులో అర్థరాత్రి అగ్నిప్రమాదం

సూర్యాపేట జిల్లా: కోదాడ జూనియర్ సివిల్ కోర్టులో సోమవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో కోర్టు బీరువాలోని ఫైల్స్ కొన్ని కాలి బూడిదవగా,కొన్ని పాక్షికంగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన...

Read More..

హోలీపై నీటి ఎద్దడి ఎఫెక్ట్...!

నల్లగొండ జిల్లా:సోమవారం దేశ వ్యాప్తంగా ఆనందోత్సవాలతో జరుపుకున్న రంగుల కేళీ రంగో(హో)లి పండుగపై ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి ప్రభావం పడింది.కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా యువత పెద్దగా రంగుల పడుంగపై ఆసక్తి చూపలేదు.ఉమ్మడి నల్లగొండ జిల్లా...

Read More..

సూర్యపేటలో పట్టుబడ్డ 56 గ్రాముల బంగారం 5 కేజీల వెండి...!

సూర్యాపేట జిల్లా: సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్లో సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలూ నాయక్ అధ్వర్యంలో సోమవారం సాయంత్రం చేపట్టిన వాహన తనిఖీల్లో నాగుల్ మిరా అనే వ్యక్తి కారులో 56 గ్రాముల బంగారం,...

Read More..

పల్లెల్లో అప్పుడే మొదలైన మంచినీటి కేకలు:మట్టిపల్లి సైదులు

సూర్యాపేట జిల్లా:జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు( Mattipally Saidus ) ఒక ప్రకటనలో ఆరోపించారు.గ్రామీణ ప్రాంతంలో త్రాగునీరు...

Read More..

నేరేడుచర్లలో ప్రత్యక్షమైన మనిషిని పోలిన వింతపక్షి

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణ పరిధిలోని రామగిరి ప్రాంతంలో మనిషి ముఖం ఆకారం కలిగిన ఓ వింత పక్షి ప్రత్యక్షమై హల్చల్ చేసింది.దీనిని చూసేందుకు పట్టణ ప్రజలు ఆసక్తి చూపడంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని దీనిని బార్న్ గుడ్లగూబ అంటారని,...

Read More..

మాతా శిశు కేంద్రంలో టీకా వికటించి శిశువు మృతి

సూర్యాపేట జిల్లా: కేంద్రంలోని మతా శిశు ఆసుపత్రిలో ఆదివారం టీకా వికటించి పసికందు మృతి చెందిన విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట మండలం( Suryapet Mandal) బాలెంల గ్రామానికి చెందిన గర్భిణీ కల్లేపల్లి యోగిత భర్త...

Read More..

వెలిశాల చెక్ పోస్టు వద్ద నగదు పట్టివేత

సూర్యాపేట జిల్లా: తిరుమలగిరి మండలం వెలిశాల చెక్ పోస్టు వద్ద పోలీసులు శనివారం వాహనాలను తనిఖీ చేసి రూ.50,200ల నగదును పట్టుకున్నట్లు ఎస్ఐ సత్యనారయణ గౌడ్ తెలిపారు.నరసరావుపేట మండలం కోమన గ్రామం నుండి తొండ గ్రామానికి చెందిన నరసయ్య ఎలాంటి పత్రాలు...

Read More..

పిడిఎఫ్ బియ్యం పట్టివేత

సూర్యాపేట జిల్లా: మద్దిరాల మండల పరిధిలోని పోలుమల్ల గ్రామంలో ఆమంచి సతీష్ ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన 21 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని శనివారం పోలీసులు పట్టుకున్నారు.నమ్మదగిన సమాచారంతో మద్దిరాల ఎస్సై మధు నాయుడు తన సిబ్బందితో గ్రామానికి చేరుకుని సోదాలు...

Read More..

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం:టియుడబ్ల్యూజే(ఐజేయు)

సూర్యాపేట జిల్లా: మీడియా రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నానాటికి నిర్వీర్యం చేస్తున్నదని, జర్నలిస్టుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని విడనాడాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయు అనుబంధం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ అన్నారు.టీయూడబ్ల్యూజే...

Read More..

తాగునీటిపై ఆర్డీవో సమీక్షా సమావేశం

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల పట్టణ మున్సిపల్ కార్యాలయం( Neredcherla Municipality )లో శనివారం తాగునీటి సమస్యపై హుజూర్ నగర్ ఆర్డీవో వి.శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో నేరేడుచర్ల పట్టణంలోని ప్రజలందరికీ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను...

Read More..

ఎంపిటిసిలను అవమానిస్తున్నారు

సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో కొందరు ఎంపిటిసిలు తమను అధికారిక కార్యక్రమాలకు పిలవకుండా అధికారులు అవమానిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఎంపీటీసీలను ప్రభుత్వ కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానించడం లేదని అధికారులు...

Read More..

మోడీ జేబు సంస్థగా ఈడి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి

సూర్యాపేట జిల్లా:దేశ ప్రధాని నరేంద్ర మోడీ జేబు సంస్థగా ఈడి, ఏటీఎం కార్డుగా కార్పొరేట్ కంపెనీలు మారాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో...

Read More..

స్వీప్ కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలి: అదనపు కలెక్టర్ బిఎస్.లత

సూర్యాపేట జిల్లా: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వీప్ కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని సూర్యాపేట జిల్లా అదనవు కలెక్టర్ బిఎస్.లత అన్నారు.శనివారం కలెక్టరేట్ లో స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఓటు ఆవశ్యకత తెలిపే వాల్ పోస్టర్, ఫ్లెక్సీలను ఆమె ఆవిష్కరించారు.ఈ...

Read More..

సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

సూర్యాపేట జిల్లా:పార్లమెంట్‌ ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలపై కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం( Narendra Modi ) తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, ప్రజాతంత్ర హక్కులను కాలరాస్తూ,నిరంకుశ ధోరణులను అవలంభిస్తోందని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ( Mallu...

Read More..

కోదాడ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కాంగ్రెస్ లోకి...?

సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి గేట్లు తెరిచామని ప్రకటించిన విషయం తెలిసిందే.దీనితో జిల్లాలోని గులాబీ లీడర్లు హస్తం గూటికి చేరేందుకు క్యూ కడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.అందులో భాగంగానే కోదాడ పట్టణ...

Read More..

కుంభకోణాలకు కేరాఫ్ గా మారిన ఎస్బీఐ బ్యాంక్ శాఖలు...!

సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఎస్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థ కుంభకోణాలకు కేరాఫ్ గా మారింది.సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ 4.5 కోట్లు కాజేసిన ఘటన మరువక ముందే ఇదే జిల్లాలో నూతనకల్ మండలం తాళ్లసింగారం బ్రాంచ్ మేనేజర్ బాగోతం వెలుగులోకి వచ్చింది.దీనితో...

Read More..

అంబులెన్స్ లో నార్మల్ డెలివరీ...శభాష్ 108 సిబ్బంది

సూర్యాపేట జిల్లా:పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవం కోసం హాస్పిటల్( Hospital ) కి వెళుతూ ఉండగా గర్భిణీకి మార్గ మధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది నార్మల్ డెలివరీ( normal-delivery ) చేసి,తల్లీ బిడ్డలను క్షేమంగా హాస్పిటల్ కు చేర్చిన...

Read More..

అంతర్రాష్ట్ర బార్డర్ చెక్ పోస్ట్ పరిశీలించిన ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులు

సూర్యాపేట జిల్లా: ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేయడం లక్ష్యమని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే,ఎన్టీఆర్ కృష్ణా జిల్లా రూరల్ డిజిపి శ్రీనివాసరావు అన్నారు.తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కోదాడ మండలం రామాపురం ఎక్స్ రోడ్డు మరియు గరికపాడు వద్ద...

Read More..

కన్నీరు పెట్టిస్తున్న ఓ రైతు ఆవేదన కథనానికి స్పందించిన రాయల్ ఇవి

సూర్యాపేట జిల్లా: జిల్లాలోని యర్కారం గ్రామం దుబ్బతండాకు చెందిన ధారావత్ నరసింహ 5 ఎకరాల వరి పంట సాగు చేసి,నీరు లేక మొత్తం ఎండిపోవడంతో తెచ్చిన పెట్టుబడి అప్పు తీర్చే మార్గం లేక పంట పొలంలో పడుకొని పెట్టిన కన్నీటి వేదన...

Read More..

మోతె మండలంలో అన్నదాతల అధ్వాన్నస్థితి

సూర్యాపేట జిల్లా:మోతె మండల( Mothey mandal ) వ్యాప్తంగా వానా కాలం వరి పంటలో మంచి దిగుబడి రావడంతో రైతులు యాసంగి కూడా బోర్లు,బావులపై అధారపడి అధిక మొత్తంలో వరి సాగు చేసి, ఎకరానికి రూ.20వేల వరకు పంట పెట్టుబడి పెట్టారు.తీరా...

Read More..

పేదలకు దక్కాల్సిన భూముల్లో పెద్దల పాగా

సూర్యాపేట జిల్లా:నిజాం లొంగుబాటు అనంతరం తెలంగాణ ప్రాంతం సాయుధ పోరాటంతో నెత్తురోడుతున్న సమయంలో సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబాభావే 1951 పర్యటనతో భూదాన్ ఉద్యమం ప్రారంభమైంది.ఆ సమయంలో హుజూర్ నగర్ తాలూకా వ్యాప్తంగా కూడా పలు గ్రామాల్లో రైతులు భూదాన్ యజ్ఞ...

Read More..

ఆధార్ అనుసంధానం చేపట్టండి:జిల్లా కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో మిగిలి ఉన్న ఉపాధి కూలీలా బ్యాంక్ అక్కౌంట్( Bank account ) కు ఆధార్ అనుసంధానం సత్వరమే చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( Collector S.Venkatrao ) సంబంధిత అధికారులను ఆదేశించారు.కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నందు డిఆర్...

Read More..

ప్రారంభమైన కోతలు ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండల( Penpahad mandal ) పరిధిలో యాసంగి కోతలు మొదలై 10 రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు.ఇదే అదునుగా మిల్లర్లు మద్దతు ధర ఇవ్వకపోగా తేమ,తరుగు పేరుతో రెండు...

Read More..

మోతె మండలంలో స్వైర విహారం చేస్తున్న వీధికుక్కులు,కోతులు

సూర్యాపేట జిల్లా:మోతె మండలం వ్యాప్తంగా వీధి కుక్కలు,కోతులు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.ఈ నెల 5 న అన్నారిగూడెం గ్రామానికి చెందిన వృద్ధ మహిళ శివరాత్రి లింగమ్మపై కోతులు విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచగా...

Read More..

కమ్యూనిటీ హాల్ కోసం ఏండ్ల తరబడి ఎదురుచూపులు

సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నామని కమ్యూనిటీ హల్ నిర్మాణ కమిటీ సభ్యుడు పంది జాన్ అన్నారు.గతంలో 9వ,జాతీయరహదారి పక్కనే ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ 65వ, నేషనల్ హైవే విస్తరణలో...

Read More..

మినీ అండర్ పాస్ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని 65 వ,నెంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై రిజిస్ట్రేషన్ ఆఫీస్( Registration Office ) సమీపంలో ఉన్న మినీ అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ సమస్య( Traffic problem )కు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం( SI Sairam...

Read More..

ఆమె మాటే…తుపాకి తూటా:ములకలపల్లి రాములు

సూర్యాపేట జిల్లా:తెలంగాణలోని హైదరాబాద్‌ సంస్థానంలో ఫ్యూడల్‌ వ్యవస్థ,జాగీర్దార్‌, రజాకార్ల రాక్షసత్వం మీద,ఆ తర్వాత భారత సైన్యం మీద, తెలంగాణలోని అసంఖ్యా కమైన స్త్రీలు-పురుషులు చేసిన తిరుగుబాటు చారిత్రాత్మకం.నిజాం సంస్థానంలో కనీస పౌరహక్కులు,విద్యా,వైద్య అవకాశాలు శూన్యం.రైతుల మీద మోయలేని పన్నుల భారం,మధ్య యుగాలనాటి...

Read More..

ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

సూర్యాపేట జిల్లా:జిల్లాలో లోక్ సభ ఎన్నిక( Lok Sabha Election _ల నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం( Integrated Control Room )ను ప్రారంభించామని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( Collector S Venkatrao ) అన్నారు. అదనపు కలెక్టర్ బిఎస్.లత,సిఈఓ...

Read More..

నీరులేక పల్లె కన్నీరు పెడుతుంది...!

సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ( Kodad ) పరిధిలోని మోతె,మునగాల,నడిగూడెం,కోదాడ,అనంతగిరి,కోదాడ మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు,బావులు,చెరువులు ఎండిపోవడంతో ప్రజలు త్రాగునీటి కోసం తన్నులాడుతున్నారు.ఎన్నడూ లేని విధంగా మార్చిలోనే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగడంతో పల్లెల్లో నీరు లేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.నీటి సమస్యపై (...

Read More..

పదవ తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలి: కలెక్టర్ ఎస్.వెంకట్రావు

సూర్యాపేట జిల్లా:పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు.సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్లో గల కాకతీయ హై స్కూల్, వివేక వాణి విద్యా మందిర్ హై స్కూల్ లో...

Read More..

మంత్రి జూప‌ల్లిని కలిసిన టీఎస్‌టీడీసీ చైర్మన్‌ పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన ప‌టేలే ర‌మేష్ రెడ్డి సోమవారం రాష్ట్ర ప‌ర్యాట‌క‌,సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావును రవీంద్ర‌భార‌తీలో మ‌ర్యాద‌ పూర్వ‌కంగా కలిసారు.ఈ సందర్భంగా మంత్రి జూప‌ల్లి ఆయ‌న‌ను అభినందించి,శుభాకాంక్షలు తెలిపారు.

Read More..

మంత్రిని కలిసిన జాన్ పహాడ్ దర్గా ముతవలీలు

సూర్యాపేట జిల్లా:పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ముతవలీలుగా హైకోర్టు నిర్ధారించిన వారు హుజూర్ నగర్ ఎమ్మెల్యే,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ముతవలీలు మహమ్మద్ ముబీన్, మహమ్మద్ సాలార్ మాట్లాడుతూ జాన్ పహాడ్ దర్గా అభివృద్ధికి సహకరించాలని,దర్గాను...

Read More..

షి టీమ్ పోలీసు అధ్వర్యంలో ఆకతాయిలకు కౌన్సిలింగ్

సూర్యాపేట జిల్లా:జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం విద్యానగర్ 60 ఫీట్ల రోడ్డు నందు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన షి టీమ్ పోలీసు సిబ్బంది.విద్యా సంస్థలు ఉన్న ప్రాంతంలో ద్విచక్రవాహనాలు పెద్ద శబ్దాలతో,వేగంగా, అస్తవ్యస్తంగా నడుపుతూ విద్యార్థులకు,ఇతరులకు...

Read More..

టూరిజం అభివృద్ధికి కృషి చేస్తా:పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తకు కూడా పదవులు దక్కుతాయని, అందుకు నిలువెత్తు నిదర్శనం తానేనని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.పార్టీ ఈ అవకాశం...

Read More..

సాయిభవ్య కంపెనీ మాయాజాలం

సూర్యాపేట జిల్లా:ఆత్మకూర్ (ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన రైతులు సూర్యాపేటకు చెందిన సాయిరామ్ సీడ్స్ ఎరువుల షాపులో సాయి భవ్య కంపెనీకీ చెందిన సన్నరకం చింట్లు వరి విత్తనాలను కొనుగోలు చేసి ఐదు ఎకరాల్లో సాగు చేశారు.సన్నరకం చింట్లు విత్తనాల్లో...

Read More..

కాంగ్రెస్ పార్టీలో చేరికలు ముమ్మరం చేయండి: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా: కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పార్టీలోకి చేరికలు ముమ్మరం చేయాలని పార్టీ నాయకులను నీటి పారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.హైదరాబాద్ సచివాలయంలో రెండు నియోజకవర్గాల పీసీసీ సభ్యులు,బ్లాక్,మండల, పట్టణ అధ్యక్షులు,ఎంపీపీ లు,జడ్పీటీసీలతో సమావేశం నిర్వహించి,...

Read More..

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం మర్రికుంట వద్ద కారు,బైక్ ఢీకొన్న సంఘటనలో భిల్య నాయక్ తండాకు చెందిన ధరావత్ నవీన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Read More..

మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సమర్థవంతంగా చేపడుతాం:కలెక్టర్ ఎస్. వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా:లోక్ సభ ఎన్నికలు చేపట్టేందుకు ఈసిఐ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లోక్ సభ ఎన్నికల నిర్వహణ విధివిధానాలపై ఎస్పీ రాహుల్ హెగ్డే,అదనపు కలెక్టర్ బిఎల్.లతతో కలసి...

Read More..

ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం వికటించి బాలుడి మృతి

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లొడంగి శిరీష సాయికృష్ణల కుమారుడు లొడంగి సిద్ధార్థ (5)కు శుక్రవారం సాయంత్రం వాంతులు విరేచనాలు అవుతుండగా హుజూర్ నగర్( Huzur Nagar ) పట్టణంలోని ఇందిరా పిల్లల హాస్పిటల్ కి వచ్చారు.వైద్యులు...

Read More..

పిల్లల చదువుపై తల్లిదండ్రుల ధోరణిలో మార్పు రావాలి:అదనపు కలెక్టర్ బీఎస్ లత

సూర్యాపేట జిల్లా:పిల్లలు ఉన్నతస్థాయి చదువుల్లో రాణించాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమని, విద్యపట్ల వారుకూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ( Additional Collector BS Latha )సూచించారు.హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌( Hyderabad Public School...

Read More..

కవిత అరెస్ట్ పై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు

సూర్యాపేట జిల్లా:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha )ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్లో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్...

Read More..

పేటలో మొదలైన ఎన్నికల వేట

సూర్యాపేట జిల్లా:పార్లమెంట్ ఎన్నికల కోడ్( Parliament Election Code ) అమలులోకి రానున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేంద్ర బలగాలు,పోలీసులు శుక్రవారం రాత్రి నుండే విస్తృతంగా వాహన తనిఖీలు(Vehicle inspections ) మొదలు పెట్టారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి...

Read More..

ఎండుతున్న పంటలను కాపాడాలంటూ రైతులు రాస్తారోకో

సూర్యాపేట జిల్లా:పంట చేతికొచ్చే సమయానికి నీళ్ళు అందక ఎండి పోతున్నాయని, వెంటనే పెన్ పహాడ్ మండలం(Penpahad Mandal )లోని ధర్మాపురం, భక్తాళపురం,రంగయ్యగూడెం, తుల్జారావుపేట గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.శుక్రవారం ఆత్మకూర్ (ఎస్) మండలం కొటినాయక్ తండా వద్ద ఎస్సారెస్పీ మెయిన్...

Read More..

30 క్వింటాల ప్రజా పంపిణీ బియ్యం పట్టివేత

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండల ( Garidepally Mandal )కేంద్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున నిఘా ఏర్పాటు చేయగా TS 04 UE0918 నెంబర్ గల అశోక్ లే లాండ్ వాహనం అనుమానాస్పదంగా...

Read More..

బైక్ ను ఢీ కొట్టిన కారు ఒకరు మృతి

సూర్యాపేట జిల్లా:మునగాల మండలం( Munagala mandal ) ముకుందాపురం వద్ద 65వ,జాతీయ రహదారిపై శుక్రవారం కారు బైకును ఢీ కొట్టడంతో ఒకరు స్పాట్ లో మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు సూర్యాపేట జిల్లా( Suryapet District )...

Read More..

నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం బిఎన్ జీవితం: మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు,మాజీ ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి జీవితం ఆదర్శనీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు.శుక్రవారం భీమిరెడ్డి నరసింహారెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా...

Read More..

రూ.12 లక్షలతో ఉడాయించిన పెట్రోల్ బంక్ మేనేజర్...!

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనే,ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ లో శుక్రవారం రూ.12 లక్షల చోరీ జరిగినట్లు తెలుస్తోంది.బంకులో మేనేజర్ గా పనిచేస్తున్న హనుమారెడ్డి రూ.12 లక్షలతో ఉడాయించినట్లు యాజమాన్యం ఫిర్యాదు మేరకు టౌన్...

Read More..

విద్యుత్ షాక్ తో రైతు మృతి

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలం( Penpahad Mandal ) నారాయణగూడ గ్రామానికి చెందిన నారాయణ లింగారెడ్డి(55) విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.మృతుడు లింగారెడ్డి గురువారం సాయంత్రం నాగులపహాడ్ లోని ట్రాన్స్ఫార్మర్ వద్ద...

Read More..

రెండు కార్లు ఢీ ఒకరు స్పాట్ డెడ్

సూర్యాపేట జిల్లా:మద్దిరాల మండల కేంద్రంలో 365 జాతీయ రహదారి(365 National Highway )పై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లు (Two cars collided )ఢీకొనడంతో ఈ ప్రమాదం...

Read More..

రాష్ట్రంలోనే హుజూర్ నగర్ ఆదర్శ నియోజకవర్గం:సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

సూర్యాపేట జిల్లా:ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని,ఆ దిశగా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు( Welfare schemes ) అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్( Gaddam Prasad Kumar _ అన్నారు.గురువారం సూర్యాపేట...

Read More..

రైతాంగ ఉద్యమంలో రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి: వామపక్షాలు

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం రైతులు( Farmers ) పండించిన పంటలకు గ్యారంటీ చట్టం చేయాలని,స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని, రైతాంగ ఉద్యమం సందర్భంగా రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున...

Read More..

సిపిఆర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం:డిఎం అండ్ హెచ్ఓ కోటా చలం

సూర్యాపేట జిల్లా:ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి సిపిఆర్( CPR ) పై అవగాహన అవసరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు.జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద గురువారం స్థానిక వెన్నెల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆర్టీసీ కండక్టర్లు,డ్రైవర్లు, సిబ్బందికి...

Read More..

నేటి నుండి నెల రోజులు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు:డా.రవి నాయక్

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండల వ్యాప్తంగా నేటి నుండి నెల రోజుల పాటు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత టీకాల కార్యక్రమం ప్రారంభిస్తున్నామని మండల పశువైద్యాధికారి డా:రవి నాయక్ గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు.ఆవులు,గేదెలు,3 నెలల వయసు పైబడిన దూడలకు...

Read More..

60 ఫిట్ల రోడ్ పై నజర్ పెట్టిన పట్టణ ట్రాఫిక్ పోలీసులు

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని 60ఫిట్ల రోడ్ పై నిత్యం హారాన్ మోతలతో రాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టణ ప్రజలను ఇబ్బందులకు చేస్తున్న వారిపై గురువారం పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రాష్ డ్రైవింగ్,త్రిబుల్ డ్రైవింగ్...

Read More..

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణమైతే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష:ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:జిల్లాలో రోడ్డు ప్రమాదాలు వాహనదారుల,ప్రజల అజాగ్రత్త వల్లనే ఎక్కువగా నమోదవుతున్నాయని, వాహనదారులు,ప్రజలు ముందస్తు జాగ్రత్తలు మరియు రోడ్డు నియమ నిబంధనలు పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ( Rahul Hegde )బుధవారం...

Read More..

రెడ్లకుంట,ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు డిఫ్యూటీ సీఎం శంకుస్థాపన

సూర్యాపేట జిల్లా:పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని,ఆదిశగా ఆర్థిక వనరులు సమకూరుస్తూ దృఢసంకల్పంతో పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో రూ.47 కోట్ల 64...

Read More..

పంట పొలంలో వ్యక్తి మృతదేహం...?

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని పంట పొలంలో ఓ వ్యక్తి మృతదేహం లభించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.నేరేడుచర్ల ప్రభుత్వ వైద్యశాల( Nereducharla Government Hospital ) పక్కన పంట పొలాల్లో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు...

Read More..

మాదకద్రవ్యాల వినియోగం ప్రాణాంతకరం:ఎస్ఐ జి.అజయ్ కుమార్

సూర్యాపేట జిల్లా:మాదకద్రవ్యాల వినియోగం ప్రాణాంతకమని, యువత వాటికి దూరంగా ఉండాలని సూర్యాపేట జిల్లా నడిగూడెం ఎస్ఐ జి.అజయ్ కుమార్( SI G.Ajay Kumar)అన్నారు.బుధవారంమండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు 30 మంది యువతకు డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై...

Read More..

ముగిసిన మేళ్లచెరువు బ్రహ్మోత్సవాలు

సూర్యాపేట జిల్లా:ఈనెల 8 నుండి ప్రారంభమైన మేళ్లచెరువు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు పవళింపు సేవతో ముగిశాయి.దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు బుధవారం దేవాదాయ కార్యనిర్వహణ అధికారి వై.శ్రీనివాస్...

Read More..

ఎన్నికల టీమ్స్ సమన్వయంతో లోక్ సభ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి: కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) సమర్థవంతంగా నిర్వహించేందుకు టీమ్స్ అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ( Venkat Rao )సూచించారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో లోక్ సభ...

Read More..

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్ఐ మధునాయుడు

సూర్యాపేట జిల్లా: అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మద్దిరాల ఎస్ఐ మధు నాయుడు హెచ్చరించారు.బుధవారం మద్దిరాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ రవాణా నివారణకు...

Read More..

రోడ్ల నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే మందుల సామేలు

సూర్యాపేట జిల్లా:గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.వెలుగుపెల్లి నుండి కాశీతండా,పర్సపల్లి వరకు రూ.6 కోట్లతో చేపట్టే రోడ్డుకు,తుంగతుర్తి మండల...

Read More..

గోండ్రియాల పల్లె దవఖానా పరిశీలించిన ఎస్ఐ

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామంలోని పల్లె దవఖానాలో కొందరు ఆకతాయిలు రాత్రి వేళలో మద్యం సేవిస్తూ,అక్కడే మద్యం సీసాలు పడేస్తున్న వైనంపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలపై అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్ స్పందించారు. మంగళవారం రాత్రి గోండ్రియాల...

Read More..

హక్కుల సాధనకై మహిళా లోకం ఉద్యమించాలి:అర్వపల్లి లింగయ్య

సూర్యాపేట జిల్లా:హక్కుల సాధన కోసం మహిళా లోకం ఉద్యమించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి.ఆర్.డి) జిల్లా అధ్యక్షుడు అర్వపల్లి లింగయ్య అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్.పి.ఆర్.డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో...

Read More..

ఉదయం రోగులకు మందు గోళీలు రాత్రి మందు బాబులకు సిట్టింగ్

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం గొండ్రియాలలోని పల్లె దవాఖాన మందు బాబులకు అడ్డగా మారింది.రాత్రివేళ కొందరు ఆకతాయిలు మద్యం సేవించి కాళీ సీసాలను కూడా అక్కడే పడేస్తున్నారు.అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.పల్లె దవాఖానలో డాక్టర్ లేక, ఏఎన్ఎం...

Read More..

మోతె మండలం రాంపురంతండాలో కబ్జాల పర్వం

సూర్యాపేట జిల్లా: మోతె మండలం రాంపురంతండా గ్రామపంచాయతీ పరిధిలోని 47 ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమి(బోరబండ) కబ్జాకు గురవుతుంది.గ్రామనికి చెందిన కొందరు బండపై మట్టిపోసి చదును చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ సొంత భూమిలాగా ఎవరికీ ఇష్టమొచ్చినట్లు వారు హద్దు రాళ్లును...

Read More..

కాంగ్రెస్ సర్కార్ పై ఫైర్ అయిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని,రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సమీక్ష చేసే సోయి ముఖ్యమంత్రి,మంత్రులకు లేకపోయిందని సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులపై మాజీమంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.సోమవారం ప్రసిద్ధ దురాజ్ పల్లి లింగమంతుల గుట్టపై నిర్మించిన కమ్యూనిటీ హల్...

Read More..

పార్టీ మార్పుపై అసత్య ప్రచారం చేస్తున్నారు: పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:టిక్కెట్ రాకుంటే పార్టీ మారే తత్వం నాది కాదని,పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నా తుది శ్వాస...

Read More..

బీఆర్ఎస్ కు షాకిచ్చిన శానంపుడి...!

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో అధికారం కోల్పోయి కంగారు పడుతున్న కారుపార్టీకి ఆ పార్టీ నేతలు షాకుల మీద షాకులిస్తున్నారు.అధికారంలో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించిన వారు అధికారం పోగానే పక్కచూపులు చూస్తున్నారు.ఆ కోవలోనే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి...

Read More..

ఆధునిక తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే...!

సూర్యాపేట జిల్లా:ఆనాడు అగ్రవర్ణ మనువాద సమాజం ఎన్నో అవమానాలకు గురి చేసినా లెక్కచేయకుండా ముందుకు సాగి అజ్ఞానపు అంధకారంలో ఉన్న బహుజనుల బ్రతుకుల్లో విజ్ఞానపు చదువుల విత్తనం నాటిన ఆధునిక తొలి ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే అని డిటిఎఫ్ సూర్యాపేట...

Read More..

సాగర్ ఎడమ కాలువే క్రికెట్ గ్రౌండ్...!

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం దాచారం గ్రామ పరిధిలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువను ఆట స్థలంగా మార్చుకొని విద్యార్థులు క్రికెట్ ఆడుతున్న దృశ్యం ఆదివారం క్యూ న్యూస్ కెమెరాకు చిక్కింది.గత వానాకాలం సీజన్లో వర్షాలు సరిగ్గా కురువక,నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద...

Read More..

Suryapet : గంజాయి,మత్తు పదార్థాలతో మందుల తయారీ...!

ప్రాణం సుస్తీ చేస్తే డాక్టర్( Doctor ) దగ్గరికి వెళ్లి ఆయన రాసిన మందులు కొనుక్కొని వేసుకుంటాం.కొందరైతే నేరుగా మెడికల్ షాపుకు వెళ్ళి తమ సమస్య చెప్పి మందులు తెచ్చుకుంటారు.ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ ఏదో ఒక దశలో మెడిసిన్ తప్పకుండా వాడాల్సిన...

Read More..

Suryapet : ఇల్లు దగ్ధమైన గిరిజన కుటుంబానికి రూ.60 వేల ఆర్ధిక సహాయం

పాలకవీడు మండలం మీగడం పహాడ్ తండా( Pahad Thanda )లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు దగ్ధమై నిరాశ్రయులైన గిరిజన కుటుంబానికి స్థానిక ఎంపిపి గోపాల్,గ్రామస్తులు అండగా నిలిచి శనివారం రూ.60 వేల ఆర్ధిక సహాయం అందజేశారు. శివరాత్రి పండగ(...

Read More..

Minister Uttam Kumar Reddy : మంచినీటి సమస్య రాకుండా చూడండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గత ప్రభుత్వంలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) ప్రజల కోసం ఏర్పడిన ప్రజా ప్రభుత్వమని, అధికారం ఇచ్చిన ప్రజలకు అందరం కలిసి చిత్తశుద్దితో సేవ చేయాలని,తాగునీటి సమస్య రాకుండా చూడాలని రాష్ట్ర భారీ నీటి పారుదల మరియు పౌరసరఫరాల...

Read More..

Cpi : రూ.500 లకే నేరుగా లబ్ధిదారులకు గ్యాస్ సిలెండర్ అందించాలి: సిపిఐ

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న గ్యాస్ సిలెండర్( Gas Cylinder ) నేరుగా 500 రూపాయలకు లబ్ధిదారులకు అందించాలని సిపిఐ గరిడేపల్లి మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.శనివారం సూర్యాపేట జిల్లా( Suryapet ) గరిడేపల్లి మండల కేంద్రంలో ఆయన...

Read More..

Minister Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కు అంగన్వాడీలు వినతిపత్రం

జిల్లా కేంద్రంలోని ఐదో వార్డు సువెన్ ఫార్మసీ కంపెనీ( Suven Pharma Company )లో శనివారం భరోసా సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరైన రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలంటూ...

Read More..

Minister Uttam Kumar Reddy : భరోసా సెంటర్ ను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

జిల్లా కేంద్రంలో సువెన్ ఫార్మా కంపెనీ( Suven Pharma Company ) ప్రక్కన పోలీసు శాఖ,సువెన్ ట్రస్ట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్,షీ టీమ్స్ కార్యాలయాన్ని శనివారం రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్...

Read More..

జాతీయజెండాను గుర్తించారు మండలాన్ని విస్మరించారు

సూర్యాపేట జిల్లా:140 కోట్లమంది భారతీయులు సగర్వంగా గుండెలకు హత్తుకునే జాతీయజెండాపురుడుపోసుకున్నది ఇక్కడే.ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని ( Suryapet District )నడిగూడెం మండల కేంద్రంలోని రాజావారి కోటలో ఆనాడు ఉద్యోగిగా పని చేసిన పింగళి వెంకయ్య( Pingali Venkayya ) ఈ కోట...

Read More..

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు

సూర్యాపేట జిల్లా:నడిగూడెం మండల కేంద్రం నుండి చాకిరాల గ్రామానికి వెళ్ళే సింగిల్ రోడ్డుపై వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు.ఎదురుగా వాహనం వస్తే పక్కకు దిగే అవకాశం లేక ప్రమాదాల నడుమ ప్రయాణం చేయాల్సి వస్తుందని,పాఠశాలలకు వెళ్ళే బస్సులు విద్యార్దులతో సర్కాస్ ఫీట్లు...

Read More..

Dsc : ఆర్ సి ఐ చట్టం ప్రకారం టెట్ అర్హత లేకున్నా ప్రత్యేక డీఎస్సీకి అర్హులమే:డిఎడ్ అభ్యర్థి బెలంకొండ సతీష్ గౌడ్

రిహాబిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI Act ) 1992 చట్టం ప్రకారం టెట్ అర్హత లేకున్నా ప్రత్యేక డీఎస్సీకి డీఎడ్(స్పెషల్ ఎడ్యుకేషన్) అభ్యర్థులు అర్హులేనని బెల్లంకొండ సతీష్ గౌడ్( DEd Candidate Belamkonda Satish Goud ) గురువారం ఓ...

Read More..

Suryapet : మహిళ సాధికారతతోనే దేశ అభివృద్ధి:జిల్లా కలెక్టర్

మహిళా సాధికారతతోనే దేశ పురోభివృద్ధి సాధిస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు( District Collector S Venkatrao ) అభిప్రాయ పడ్డారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి( National Women’s Day...

Read More..

Mellacheruvu Maha Jatara : మేళ్లచెరువు మహా జాతరకు సర్వం సిద్దం...!

మేళ్లచెరువు మండల కేంద్రంలోని వెలసిన స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి జాతరకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.నేటి నుంచి ఐదు రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.బ్రహ్మోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం...

Read More..

బస్సు దిగుతూ వెనుక టైరు క్రింద పడ్డ ప్రయాణికుడు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్( RTC Bus Stand) లో గురువారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది.కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులని ఎక్కించుకొని సూర్యాపేట బస్టాండ్ నుండి కోదాడ( Kodad Bus Depot ) బయలుదేరిన కొద్దిసేపటికే ఒక...

Read More..

Suryapet : గంజాయికి అలవాటు పడిన యువకులకు పోలీస్ కౌన్సిలింగ్...!

గంజాయి లాంటి మత్తు పదార్థాలు( Drugs ) మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయని,ముఖ్యంగా యువత మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్ ను పాడు చేసుకోవద్దని హుజూర్ నగర్ సిఐ చరమందరాజు( Huzurnagar CI Charamandaraju ) అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్...

Read More..

ప్రజల్ని దోచుకునేందుకేనా ఎల్‌ఆర్‌ఎస్‌:మాజీ ఎమ్మెల్యే బొల్లం

సూర్యాపేట జిల్లా:ఎల్‌ఆర్‌ఎస్‌( LRS ) కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది దరఖాస్తుదారులపై కనీసం లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.20వేల కోట్ల వరకు భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) సిద్ధమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే,...

Read More..

Suryapet Roads :ఇరుకు రోడ్లతో ఇక్కట్లు పడుతున్న ప్రజలు...!

జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం కుడివైపు సందులో జననీ స్కానింగ్ సెంటర్ రోడ్డు,అదేవిధంగా బొడ్రాయి బజారు రోడ్డు వాహనాల రద్దీతో ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు.ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలం( Parking ) లేక పోవడంతో...

Read More..

Lok Sabha Elections : లోక్ సభ ఎన్నికల్లో వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహణ:కలెక్టర్

జిల్లాలోని లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో( Lok Sabha Elections ) సీనియర్ సిటీజేన్స్ కి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( Collector S Venkatrao ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.కేంద్ర...

Read More..

Congress : కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు..!

నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలోని ఇద్దరు బీఆర్‌‌‌‌ఎస్‌‌ కౌన్సిలర్లు( BRS Counsilors ) పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ( Congress Party ) సీనియర్ నాయకులు,మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరారు.ఒకటో వార్డ్ కౌన్సిలర్...

Read More..

Suryapet : రైతాంగానికి వెంటనే రుణమాఫీ చేయాలి:సిపిఎం

కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రుణమాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండా వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం మండల పరిధిలోని తుమ్మల పెన్ పహాడ్...

Read More..

Dwarakunta: ద్వారకుంట గ్రామంలో తాగునీటి కష్టాలతో మహిళల నిరసన...!

కోదాడ మండలం ద్వారకుంట గ్రామం( Dwarakunta )లో తాగునీటి కష్టాలు తీవ్రస్థాయికి చేరాయని మంగళవారం మహిళలు వీధులోకి వచ్చి ఖాళీ బిందెలతో త్రాగునీటి కష్టాలు( Drinking Water Problems ) తీర్చాలంటూ నిరసనలు తెలిపారు.ముఖ్యంగా గ్రామంలోని హరిజనవాడలో సరైన నీటి సరఫరా...

Read More..

మంత్రి ఉత్తమ్ తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం: జడ్పిటిసి

సూర్యాపేట జిల్లా: రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోనే మండలంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని జడ్పిటిసి రాపోల్ నరసయ్య,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన వెంకట్ రెడ్డి అన్నారు.మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం, దిర్శించర్ల...

Read More..

వాహనం పల్టీ కొట్టకపోతే అక్రమ రవాణా తెలిసేది కాదు

సూర్యాపేట జిల్లా: కాకులను కొట్టి గద్దలకు వేసినట్లుగా అక్రమ రేషన్ బియ్యం దందాలో చిన్న చిన్న వ్యాపారులను టార్గెట్ చేస్తూ పెద్ద పెద్ద తిమింగలాలకు దోచుకోడానికి అధికారులే లైసెన్లు ఇస్తున్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి.హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కేంద్రం, జనగాం...

Read More..

భార్య మాట వినకుండా డ్రైవర్ డ్యూటీకి వెళ్ళిన భర్త...ఆత్మహత్య చేసుకున్న భార్య...!

సూర్యాపేట జిల్లా: కేవలం భర్త తన మాట వినలేదన్న మనస్తాపంతో ఓ భార్య గడ్డి మందు సేవించి ప్రాణాలు కోల్పోయిన ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవరం తండాలో వెలుగులోకి వచ్చింది.అనంతగిరి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.పాలవరం తండాకు చెందిన...

Read More..

అంగన్వాడి కేంద్రంలో పెట్టాల్సింది సీసీ కెమెరాలు కాదు పౌష్టికహారం...!

సూర్యాపేట జిల్లా:అంగన్వాడీ కేంద్రంలో పెట్టాల్సింది సీసీ కెమెరా కాదు పౌష్టికహామని సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్కే యాకుబ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని ఎంఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయన పాల్గొని మాట్లడుతూ అంగన్వాడీ కేంద్రంలో నాణ్యత...

Read More..

Mothe Village : మోతె ఆటో ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో చెల్లించాలి: పేరెల్లి బాబు

మోతె మండల కేంద్రం( Mothe Mandal )లోని హుస్సేన్ బాద్ ఫ్లైఓవర్ దగ్గర ఆటోను బస్సు ఢీ కొన్న దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియో( Exgratia ) ప్రకటించాలని మునగాల మండలం...

Read More..

Women Selling Liquor : గంపలో పెట్టుకొని మద్యం అమ్ముతున్న మహిళలు

హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోనిపాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా( John Pahad Dargah )కు సమీపంలోని దక్కన్ సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు పక్కన మహిళలుగంపలో మద్యం బాటిళ్లు పెట్టుకొని అమ్ముతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.సంతలో సరుకులు అమ్మినట్లు క్వార్టర్...

Read More..

Nereducharla : నేరేడుచర్లలో అగ్ని మాపక కేంద్రం ఏర్పాటు చేయాలి:టిడిపి నేత ఇ.వెంకటయ్య

నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రంలో అగ్ని మాపక కేంద్రం,(ఫైర్ స్టేషన్) ఏర్పాటు చేయాలని టిడిపి సీనియర్ నాయకులు ఇంజమూరి వెంకటయ్య సోమవారం ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.జిల్లాలోని నేరేడుచర్ల, పాలకవీడు,గరిడేపల్లి,పెన్ పహాడ్ మండలాలకు సమీపంలో ఫైర్ స్టేషన్ లేదని, నేరేడుచర్లలో ఫైర్...

Read More..

Suryapet : రోడ్డు లేక అవస్థలు పడుతున్న ఆర్ అండ్ ఆర్ సెంటర్ వాసులు

హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో కృష్ణపట్టే ఏరియాలో పాలకవీడు మండలం గుండెబోయినగూడెం( Gundeboina Gudem ) అత్యంత మారుమూల ప్రాంతం.గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ గ్రామం అభివృద్ధికి ఆమడదూరం లో నిలిచింది.ప్రస్తుతం ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక,ఉన్న రోడ్డు పూర్తిగా...

Read More..

అడుగంటిన భూగర్భ జలాలు అన్నదాతలకు తప్పని తిప్పలు

నల్లగొండ జిల్లా:వర్షాలు పడక,సాగర్ నీళ్ళు లేక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.యాసంగి పంటలు కాపాడుకోవడం కోసం రైతులు కన్నతిప్పలు పడుతున్నారు.భూగర్భ జలాలు పూర్తిగా పడి పోయి బోర్లు నోర్లు తెరవడంతో రైతులు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీళ్లు...

Read More..

కలెక్టరేట్ ఎదుట వృద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లా: కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణి సందర్భంగా వృద్ద దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది.బాధితుల తెలిపిన వివరాల ప్రకారం… మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన పిడమర్తి వెంకన్న, ఎలిశమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు పిడమర్తి చిరంజీవి(...

Read More..

మొద్దుల చెరువు-మోతె డబుల్ రోడ్డు కథ కంచికేనా

సూర్యాపేట జిల్లా: మునగాల మండల పరిధిలో హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారి నుండి మొద్దుల చెరువు వయా రేపాల మోతె మండల కేంద్రంలోని సూర్యాపేట- ఖమ్మం 365వ జాతీయ రహదారిని కలుపుతూ సుమారు 14 కి.మీ.ఉన్న ప్రధాన రహదారి ఏళ్ల...

Read More..

పోలియో చుక్కలు తప్పక వేయించాలి: ఎమ్మేల్యే మందుల సామెల్

సూర్యాపేట జిల్లా:ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరకి తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పకుండా వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్( MLA Mandula Samuel ) అన్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ లో పోలియో...

Read More..

చక్కని జీవితానికి రెండు చుక్కలు: పెరుమాళ్ళ అన్నపూర్ణ

సూర్యాపేట జిల్లా:చక్కని జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో ఉపకరిస్తాయని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు.పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని 9వ వార్డు అంగన్వాడి కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు...

Read More..

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పాత వెలుగు ఆఫీస్

సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలోని నారాయణగూడెం రోడ్డులో గల ప్రభుత్వ భవనాన్ని గతంలో వెలుగు ఆఫీస్ కోసం కేటాయించారు.వెలుగు ఆఫీస్ ను నూతన భవనంలోకి మార్చడంతో పాత భవనం ఖాళీచేశారు.దీనికి దగ్గరలో వైన్స్ షాపు ఉండడంతో మందుబాబులకు,అసాంఘిక కార్యకలాపాలకు ఇది...

Read More..