Andhra Pradesh Districts News Website wiki List

Andhrapradesh-districts-news-videos

చనిపోతూ ఆరుగురికి ప్రాణదానం చేసిన మహిళ

యాదాద్రి భువనగిరి జిల్లా:ఓ మహిళ తాను చనిపోతూ మరో ఆరుగురికి ప్రాణదానం చేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో( Yadadri Bhuvanagiri ) పలువురికి ఆదర్శంగా నిలిచింది.వివరాల్లోకి వెళితే…ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 6 వ,వార్డు బహద్దూరుపేట మాజీ సర్పంచ్ జంపాల ధశరథ...

Read More..

పేటలో ఘనంగా రాజీవ్ వర్ధంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ( Rajiv Gandhi) అని,ఈ దేశానికి టెక్నాలజీ అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని,సెల్ ఫోన్ ను పరిచయం చేసింది కూడా రాజీవ్ గాంధీ అని మాజీ మంత్రి రామిరెడ్డి...

Read More..

మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేరుస్తాం:ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతిని హామీని తప్పక నెరవేరుస్తామని ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ( MLC Balmuri Venkat )అన్నారు.మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి...

Read More..

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ హనుమంతు కే.జెండగే

యాదాద్రి భువనగిరి జిల్లా:ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే( Hanumant K Zendage ) కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులను ఆదేశించారు.మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మిర్యాల గ్రామంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం...

Read More..

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

నల్లగొండ జిల్లా: మునుగోడు మండలం( Munugodu ) ఊకొండి గ్రామానికి చెందిన నకిరేకంటి అంజయ్య (58) తన వ్యవసాయ భూమిలో ఉదయం ఏడున్నర గంటలకు తాటి చెట్టు ఎక్కి కల్లు తీసుకొని దిగుతుండగా తన మోకు గొలుసు తెగి కింద పడిపోవడంతో...

Read More..

పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకే టీజేఎస్ మద్దతు: ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా: నల్లగొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో( MLC by-elections ) తెలంగాణ జన సమితి (టీజేఎస్) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు టీజేఎస్( TJS ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ...

Read More..

లింగనిర్ధారణ పరీక్షలు,అబార్షన్లు చట్టరీత్యా నేరం

సూర్యాపేట జిల్లా: పుట్టబోయేది ఆడబిడ్డా, మగ బిడ్డా అని తెలిసే పరీక్షలు చేసినా,చేసి ఆడపిల్లని తెలుసుకొని అబార్షన్లు చేసినా చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకట్రావ్( Collector Venkatrao ),ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో...

Read More..

ముస్తాబాద్ మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ - మీట్ 2024 మండల స్థాయి క్రీడా పోటీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా :గ్రామీణ ప్రాంత యువతలో శక్తివంతమైన సామర్ధ్యాలను వెలికి తీయడానికి,చేడు అలవాట్లవైపు దారిమల్లకుండా, మాధకద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే అనర్థాల పట్ల యువతలో అవగాహన పెంపొందించడం కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయిలో దోస్తీ మీట్...

Read More..

ప్రజా పంపిణీ బియ్యం పట్టివేత

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం(Vemulawada ) ఎదురుగట్ల గ్రామం లో అక్రమంగా తరలిస్తున్న పి డి ఎస్ బియ్యం( PDS rice) 13 క్వింటల్ లు, ఆటో ని పట్టుకొని కేసు నమోదు చేసినట్టు వేములవాడ రూరల్ ఎస్...

Read More..

వెంకటాంపల్లి లో సీసీ కెమెరాలు ఏర్పాటు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్( Vemulawada ) మండలం వెంకటాంపల్లి గ్రామం లో నాలుగు సీసీ కెమెరాల ను వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించటం జరిగిందని ఎస్ ఐ మారుతీ తెలిపారు. ఈ సందర్బంగా...

Read More..

నాయి బ్రాహ్మణ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ఉమ్మడి మండల నాయి బ్రాహ్మణ నూతన కార్యవర్గం మంగళవారం మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా నీలం రాజేష్ బాబు( Neelam...

Read More..

ఘనంగా మార్కండేయ ఆలయ వార్షికోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) కేంద్రంలోని మార్కండేయ ఆలయ 66వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.ఆలయ అర్చకుడు ఉమాశంకర్ ఆధ్వర్యంలోస్వస్తి పుణ్యాహవాచనము,గణపతి పూజ, గౌరీ పూజ, నవగ్రహారాధన, -అష్టదిక్పాలకులపూజ, వరుణ కలశ పూజ, -స్వామివారికి మహా...

Read More..

రైతన్న కోసం బిజెపి రణభేరి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఆనేక వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) రైతులు పట్ల నిర్లక్ష్యం వహించడాన్నీ నిరసిస్తూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్( Bandi Sanjay ) పిలుపు...

Read More..

రైతులకు బోనస్ ప్రకటించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని,పంట రుణాలు రెండు లక్షలు మాపీ చేయాలని,రైతుకు 500 బోనాస్ ప్రకటించాలని, రైతుకు, కౌలు రైతుకు రైతు భరోసా 15 వేల...

Read More..

యాదాద్రికి పోటెత్తిన భక్తులు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసింది.యాదగిరి క్షేత్రంలో కొండ పైన స్థలం లేక కొండకిందే వాహనాల నిలిపివేశారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల...

Read More..

కంటోన్మెంట్ హాస్పిటల్‎లో దంపతులపై కూలిన చెట్టు.. భర్త మృతి

హైదరాబాద్ లోని బొల్లారం ఏరియాలో( Bolarum Area ) ఉన్న కంటోన్మెంట్ ఆస్పత్రి( Cantonment Hospital ) ప్రాంగణంలో విషాద ఘటన చోటు చేసుకుంది.చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన దంపతులపై చెట్టు కూలింది.చికిత్స నిమిత్తం ద్విచక్ర వాహనంపై రవీందర్, సరళా దేవి...

Read More..

హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీజేవైఎం నిరసన.. ఉద్రిక్తత

హైదరాబాద్ లోని గన్ పార్క్( Gun Park ) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.గన్ పార్క్ వద్ద బీజేవైఎం నేతలు( BJYM Leaders ) నిరసనకు దిగారు. ఈ మేరకు రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేవైఎం నేతలు ఆందోళన...

Read More..

అంత్యక్రియలకు స్వర్గీయ ఒగ్గు మల్లయ్య యాదవ్ కుమారుల ఆర్థిక సహాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన గౌస్ ఆటోకార్మికుడిగా ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గౌస్ నిన్న రాత్రి మరణించడం జరిగింది.దింతో ఆ కుటుంబం పెద్ద దిక్కుని...

Read More..

పక్కా ప్రణాళికతో పనులు పూర్తి చేయాలి - అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరమ్మతు పనులపై సమీక్షలో కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఆయా స్కూళ్ళలో మరమ్మతు పనులు పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేయాల్సిన మరమ్మతు పనులపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని...

Read More..

ఉపాధి హామీ పనుల్లో విషాదం... మట్టి పెల్లలు కూలి ఒకరు మృతి

ఉపాధి హామీ పనులు చేస్తుండగా మట్టి పెల్లలు కూలి ఒకరు మృతి చెందగా, మరి కొందరికి తీవ్ర గాయాలైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం లో చోటుచేసుకుంది.మండలంలోని వెంకట్రావు పేట గ్రామ చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తూ,...

Read More..

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్ ఆదేశించారు.ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో...

Read More..

కాంగ్రెస్ పార్టీ వీర అభిమాని గౌస్ బాయి మరణం బాధాకరం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వీరాభిమాని ఆటో షేక్ గౌస్ బాయి పెరాలసిస్ తో మంగళవారం మరణించారు ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆయన మరణించడం బాధ కరమని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు...

Read More..

హైదరాబాద్ అబిడ్స్ లో ఘరానా మోసం.. రూ.200 కోట్లకు టోకరా

హైదరాబాద్ లోని అబిడ్స్ లో ( Abids ) ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్( Sri Priyanka Enterprises ) పేరుతో దంపతులు మోసానికి పాల్పడ్డారని తెలుస్తోంది.అధిక వడ్డీలు వస్తాయని ఆశ చూపించిన వాణీబాల, నేతాజీ దంపతులు...

Read More..

చేనేత సమస్యలపై తహశీల్దార్ కు వినతిపత్రం

నల్లగొండ జిల్లా:చేనేత కార్మికుల సమస్యలు( handloom workers ) పరిష్కరించాలని కోరుతూ చేనేత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేనేత కార్మికులు సోమవారం నల్లగొండ జిల్లా చండూరు తహశీల్దార్( Tehsildar ) దశరథకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.చేనేత త్రిప్ట్ ఫండ్,చేనేత...

Read More..

తండ్రిని కోల్పోయిన పిల్లలకు అండగా మంత్రి కోమటిరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా:రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) మరోసారి తన దయార్ద్ర హృదయాన్ని చాటుకున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన దేవర శ్రీశైలం ఇటీవల...

Read More..

జిల్లాలో అధికారికంగా టీజీ అమలు:కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై టీఎస్ బదులుగా టీజీ( TG ) అని అధికారంగా అమలు చేయనున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( S Venkatarao )సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏజెన్సీలు,స్వయం ప్రతిపత్తి సంస్థలు,ప్రభుత్వ...

Read More..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా మద్దతు తీన్మార్ మల్లన్నకే:సీపీఎం

సూర్యాపేట జిల్లా:నల్గొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న( Teenmar Mallanna )కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి( Mallu Lakshmi) అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని మల్లు...

Read More..

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ రిమాండ్ కి తరలింపు

నిరుద్యోగ యువత దళారులను నమ్మి మోసపోవద్దనీ సిరిసిల్ల ఇంచార్జి డీస్పీ నాగేంద్ర చారి( Dsp nagendra chari ) అన్నారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ…ఇల్లంతకుంట మండలం నర్సక్కపేట గ్రామానికి చెందిన ర్యాగటి మల్లయ్య అనే వ్యక్తి 2018 సంవత్సరంలో నర్సక్కపేట గ్రామానికి...

Read More..

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే( Grievance Day ) ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల నుండి 03:00 గంటల వరకు జిల్లా...

Read More..

ఘనంగా వకీల్ సాబ్ పిట్టల భూమేష్ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం గుండారం గ్రామంలో ని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యం లో వకీల్ సాబ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్టల భూమేష్ ముదిరాజ్ 50వ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్...

Read More..

ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి భాస్కర్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) జిల్లా కేంద్రంలోని సమ్మికృత జిల్లా సముదాయం కలెక్టరేట్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు...

Read More..

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ - మీట్ 2024 మండల స్థాయి క్రీడా పోటీలు.

గ్రామీణ ప్రాంత యువతలో శక్తివంతమైన సామర్ధ్యాలను వెలికి తీయడానికి,చేడు అలవాట్లవైపు దారిమల్లకుండా, మాధకద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే అనర్థాల పట్ల యువతలో అవగాహన పెంపొందించడం కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయిలో దోస్తీ మీట్ – 2024 క్రీడా...

Read More..

హైదరాబాద్ లో చుడీదార్ గ్యాంగ్ కలకలం

హైదరాబాద్ నగరంలో చుడీదార్ గ్యాంగ్( Chudidar gang ) తీవ్ర కలకలం సృష్టిస్తుంది.చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే సరికొత్తగా చుడీదార్ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతుంది. ఈ క్రమంలోనే ఎస్ఆర్ నగర్( SR Nagar) లో చుడీదార్ గ్యాంగ్ చోరీ చేసింది.ఎస్ఆర్ నగర్ కు...

Read More..

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న జోగినపల్లి...

Read More..

మోసపూరిత హామీలతో అధికారంలోకి.. కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది.ఈ మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి(Rakesh Reddy) మద్ధతుగా చేపట్టిన ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (KTR, RS Praveen Kumar)పాల్గొన్నారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Govt)కేటీఆర్...

Read More..

ఆర్డీవో కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంతో రైతులు పండించిన ధాన్యం అకాల వర్షాలతో కళ్ళాల్లోనే తడిసి మొలకెత్తుతున్న ఇప్పటికీ ధాన్యం కొనుగోలు లేక రైతులు నానా కష్టాలు పడుతున్నారని, ఇట్టి సమస్యపై బిజెపి జాతీయ...

Read More..

శివ నామస్మరణతో మారు మోగుతున్న రాజన్న ఆలయం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.కోడె, స్పెషల్ దర్శనం, శీఘ్ర దర్శనం, క్యూ లైన్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి.వేకువజాము నుండే భక్తులు తలనీలాలు సమర్పించి,...

Read More..

హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీపై అధికారుల అలర్ట్..!!

హైదరాబాద్ లో( Hyderabad ) ఫుడ్ సేఫ్టీపై సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.ఈ మేరకు ఫుడ్ సేఫ్టీపై( Food Safety ) టాస్క్ ఫోర్స్ ను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఏర్పాటు చేశారు.మొత్తం ముగ్గురు సభ్యులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది.గత...

Read More..

దుబాయ్ యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ కు ఘన సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా : దుబాయ్ లోని అబుదాబి లో యూఏఈ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో యూఏఈ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు వివేక్, కార్యవర్గ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ బి...

Read More..

అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన బంటు ఆనందం అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించగా గత నాలుగు రోజుల క్రితం మృతి చెందగా విషయం తెలుసుకున్న ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉన్న గల్ఫ్...

Read More..

డాక్టరేట్ వచ్చిన శుభ సందర్భంగా వెంకట్ రెడ్డి అభినందనలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేవూరి వెంకట్ రెడ్డికి డాక్టరేట్ వచ్చిన శుభ సందర్భంగా గంభీరావు పేట మండలం కొత్తపల్లి సర్పంచ్ కుమారుడు కొత్త పల్లి నవీన్ రెడ్డి మిత్ర బృందం...

Read More..

ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలో ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన ఇక శేషవ్వ (46) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన...

Read More..

సైబర్ నేరగాళ్ళు చేసే మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చిన ఓటీపీ నెంబర్ ఇతరులకు చెప్పవద్దని,ఇతర బ్యాంకు వివరాలు చెప్పవద్దని, ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్లు సెర్చ్ చేయవద్దని ,ప్రజలు...

Read More..

మానసిక స్థితి బాగలేని కూతురు హత్యకు సంబంధించిన తల్లితండ్రులు అరెస్ట్, రిమాండ్ కి తరలింపు..

మానసిక స్థితి బాగలేని కూతురు హత్యకు సంబంధించిన తల్లితండ్రులు అరెస్ట్ ,రిమాండ్ కి తరలింపు.రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో మహిళ హత్యకు సబంధిచి నిందుతుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన...

Read More..

ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం లో" అన్నదానం" చేసిన తాజా మాజీ ఉప సర్పంచ్ దంపతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వం,ప్రకృతి ఎన్విరాన్మెంటల్ సొసైటీ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం, డే కేర్ సెంటర్ ఎల్లారెడ్డిపేట లో వుండే వృద్ధులకు ఎల్లారెడ్డిపేట తాజా మాజీ ఉప సర్పంచ్ దంపతులు ఒగ్గు బాలరాజు రజిత యాదవ్...

Read More..

పెట్రోల్ బంక్ లోకి రాగానే లారీలో మంటలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి శివారులో ఉన్న నయారా పెట్రోల్ బంకులో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం తప్పింది.డీజిల్ పోసుకోవడాని వస్తున్న లారీ డీజిల్ ట్యాంక్ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై బంక్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో...

Read More..

తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించండి: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా: ఈ నెల 27న జరగబోయే నల్లగొండ,ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటు వేయాలని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఆదివారం రాత్రి...

Read More..

పంచాయతీ పోరుకు ఏర్పాట్లు షురూ..!

నల్లగొండ జిల్లా: తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ముగియగానే పంచాయతీ ఎన్నికల పోరు ప్రారంభం కానున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.సర్పంచ్ ఎన్నికలకు అతి త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని,ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లకు...

Read More..

అక్రమ ఇసుక దందాను అడ్డుకునేదెవరు...?

నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇసుక అక్రమ దందా మూడు పూటలు ఆరు ట్రాక్టర్లుగా యధేచ్చగా సాగుతున్నా అడ్డుకునే వారులేకపోవడం గమనార్హం.అధికారుల నిర్లక్ష్యం, చేతివాటంతోనే మాడుగులపల్లి మండల పరిధిలోని కల్వేలపాలెం, చిరుమర్తి, ఆగామోత్కూర్,బొమ్మకల్లు గ్రామాల నుండి ఇష్టారాజ్యంగా...

Read More..

సబ్ స్టేషన్ పక్కనే ఒరిగిన విద్యుత్ స్తంభం

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రం తుమ్మలపల్లి రోడ్డులోని డాన్ బాస్కో కళాశాల,విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన విద్యుత్ స్తంభం పూర్తిగా ఒకవైపు ఒరిగి ఉండడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ప్రస్తుతం ఈదురు గాలులు భీభత్సం...

Read More..

జాతీయ రహదారిపై వర్షపునీరు నిలిచింది

నల్లగొండ జిల్లా: పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయినట్లుగా కోదాడ- జడ్చర్ల 167వ జాతీయ రహదారి నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ల,పర్యవేక్షణ చేసిన అధికారుల పనితీరు ఉందని వాహనదారులు మండిపడుతున్నారు.నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం సాగర్ రోడ్డులోని కోదాడ- జడ్చర్ల 167వ జాతీయ...

Read More..

నైరుతి వచ్చేసిందోచ్

నల్లగొండ జిల్లా: దక్షిణ అండమాన్‌ సముద్రం,నికోబార్‌ దీవులు,మాల్దీవులు,కొమోరిన్‌ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలు ఆదివారం విస్తరించాయి.ఈ మేరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ),తెలంగాణ వాతావరణ కేంద్రం ఆదివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి.మాల్దీవుల్లో కొన్ని ప్రాంతాలు,కొమోరిన్‌ ప్రాంతం, దక్షిణ...

Read More..

యాదాద్రిలో సంప్రదాయ దుస్తుల నిబంధన: ఈవో భాస్కర్ రావు

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నిత్య కళ్యాణం,హోమం, జోడు సేవలు వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పని సరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ ఈవో భాస్కర్ రావు ఓప్రకటనలో...

Read More..

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మేల్యే బీర్ల

యాదాద్రి భువనగిరి జిల్లా: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మేల్యే బీర్ల ఐలయ్య హెచ్చరించారు.ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నకిలీ విత్తనాలు,ఎరువుల విక్రయించే వారిపై...

Read More..

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం: కేటీఆర్

యాదాద్రి భువనగిరి జిల్లా: నల్లగొండ,ఖమ్మం,వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.ఆదివారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో...

Read More..

నేరేడుచర్లలో వెలుగు చూసిన సరికొత్త సైబర్ క్రైం...!

సూర్యాపేట జిల్లా: హలో… నేను ఏఎస్ఐను మాట్లాడుతున్నా,మా ఎస్ఐ కూతురుకు యాక్సిడెంట్ అయింది.నేను రూ.75 వేలు క్యాష్ పంపిస్తున్నా వెంటనే ఫోన్ పే ద్వారా నాకు తిరిగి ఆ మొత్తాన్ని పంపండి అంటూ ఫేక్ కాల్ చేసి పలువురు వ్యక్తులను మోసగించి...

Read More..

పిడుగుపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లా:పిడుగు( Lightning ) పడి వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.ఆమనగల్లు గ్రామానికి చెందిన బయ్య వెంకన్న వృత్తిరీత్యా గొర్ల కాపరి,రోజు మాదిరిగానే గొర్లను కాయడానికి వెళ్ళగా అకస్మాత్తుగా కురిసిన...

Read More..

రానున్న 24 గంటల్లో ఏపీ,తెలంగాణకు భారీ వర్షాలు

నల్లగొండ జిల్లా: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీ,తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఈ నెల 22వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది మే 24 నాటికి వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ...

Read More..

వర్షాల నేపథ్యంలో ప్రయాణ జాగ్రత్తలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాల పడుతున్న దృష్ట్యా వాహనదారులు,ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని,ప్రయాణ సమయంలో ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రయాణ సమయంలో రోడ్లపై వర్షం నీరు చేరడం...

Read More..

నీటి కోసం తండా వాసులు కోటి బాధలు...!

సూర్యాపేట జిల్లా: గత వర్షా కాలంలో సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి ఈ వేసవిలో సాగు,తాగు నీరుకు తీవ్ర కటకట ఏర్పడిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవరం తండా వాసులు గుక్కెడు నీళ్ల...

Read More..

నేడు సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

సూర్యాపేట జిల్లా: నల్గొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ( Congress party ) అభ్యర్ధి తీన్మార్ మల్లన్న( Teenmar Mallanna ) నేడు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి...

Read More..

24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈ నెల 24 వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ దాకా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ మేరకు ఆయా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫస్ట్ ఇయర్ వారికి...

Read More..

పది రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి - అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో (2023-24)  యాసంగి సీజన్ ధాన్యం సేకరణ మరో పది రోజుల్లో పూర్తికానుందని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.జిల్లాలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 259 ధాన్యం కొనుగోలు...

Read More..

ధాన్యం సేకరణ వేగంగా పూర్తి చేయడంపై రైతుల హర్షం

రాజన్న సిరిసిల్ల జిల్లా : తమ గ్రామంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరించి ఖాతాల్లో డబ్బులు వేయించిన జిల్లా అధికారులకు నేరెళ్ల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.కొనుగోలు వేగంగా పూర్తి చేయడంపై హర్షం వారు...

Read More..

జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి : టీ.ఎస్పీ.ఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా : జూన్ 9న నిర్వహించు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ లను, సంబంధిత అధికారులను...

Read More..

బిల్లులు రాలేదని గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోళమద్ది గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సంబంధించిన నిధులు ఇవ్వడం లేదని మాజీ సర్పంచ్ ఏనుగు కేశవరావు గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. గ్రామపంచాయతీ భవనానికి సంబంధించిన 20 లక్షల రూపాయలు రావలసిఉందన్నారు.పనిచేసినా మూడేళ్లు గా...

Read More..

గేదె దూడపై చిరుత దాడి.. భయాందోళనలో రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి కలకలం రేపింది.గోరిలాల్వ నల్లగుంట ప్రాంతంలోని చిట్టపురం గంగధర్ అనే రైతుకు చెందిన గేదెదూడపై దాడి చేసి చిరుతపులి చంపినట్లు తెలిపారు.గేదె దూడను గుడిసెలో కట్టేసి ఉంచామని రాత్రి సమయంలో చిరుత దాడి చేసి...

Read More..

పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ విధులను జాగ్రత్తగా నిర్వహించాలి: దాసరి హరిచందన

నల్లగొండ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పై శనివారం నల్గొండ కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్లో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు,మైక్రో అబ్జర్వర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారిణి,నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి...

Read More..

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బిజెపి నాయకులు

బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లోని వివిధ గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను బిజెపి నాయకులు శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోహిణి కార్తె సమీపిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల...

Read More..

రామచంద్రాపురం మొర్సకుంట చెరువు వద్ద గ్రామస్తుల ఆందోళన

మద్దిరాల మండలం రామచంద్రాపురం గ్రామంలోని మొర్సకుంట చెరువు వద్దకు రైతులు పంట పొలాలకు వెళ్లడానికి దారి లేకుండా చేశారని ఆరోపిస్తూ శనివారం టిపిసిసి (TPCC)రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నెపర్తి జ్ఞానసుందర్ (Anneparthi Gnanasunder)అధ్వర్యంలో గ్రామస్తుల చెరువు వద్ద ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా...

Read More..

కటకటాల్లోకి నకిలీ ఎక్సైజ్ పోలీసులు...!

కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ శివారులో ఇద్దరు వ్యక్తులు తాము ఎక్సైజ్ పోలీసులమని ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట (NTR District ,Jaggaiyapet )మండలం గండ్రాయి గ్రామానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ ను బెదిరించి డబ్బులు తీసుకున్న సంఘటన సంచలనం...

Read More..

రైతులు అధ్తెర్యపడవద్దు అన్నీ కొంటాం:ప్రభుత్వ విప్ బీర్ల

గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య(Aleru MLA Birla Ailaiah) అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri...

Read More..

సైబర్ మోసాలకు గురైన డబ్బు బాధితులకు అందేలా చేయాలి: జిల్లా జడ్జి

సూర్యాపేట జిల్లా: జిల్లాలో సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో సైబర్ నేరాలపై సైబర్ పని చేస్తున్న సెక్యూరిటీ పోలీసు విభాగం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు శనివారం జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా సైబర్...

Read More..

చూపుడు వేలుకు చుక్క ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్య వేలుకు:కలెక్టర్

రాష్ట్రంలో ఈ నెల 13 న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటరుకి ఎడమ చేతి చూపుడు వేలుపై ఇన్ డిలేబుల్ ఇంక్ పెట్టడం జరిగిందని,మరల ఈ నెల 27 న జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్నందున ఆ...

Read More..

అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని బంటు ఆనందం గత కొద్ది నెలల నుండి అనారోగ్యంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.విషయం తెలుసుకున్న మల్యాల గ్రామ యువకుడు పొంచెట్టి...

Read More..

నీటి కోసం తండావాసుల తంటాలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండల పరిధిలోని వాలుతండా,సీత తండా వాసులు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత 5 రోజులుగా గ్రామంలో నీటి సరఫరా లేక కిలో మీటర్ నడిచి వెళ్లి ఊరి బయట ఉన్న...

Read More..

బంకులో పెట్రోల్ కొని దాని ముందే బ్లాక్ లో అమ్మకాలు...!

నల్గొండ జిల్లా: కనగల్ మండల పరిధిలో రెండు పెట్రోల్ బంకులు ఉన్నా అందులో పెట్రోల్, డీజిల్ లభించదు.వాటి యాజమాన్యం నిబంధనల ప్రకారం బంకులలో స్టాక్ ఉంచకపోవడం,చుట్టుపక్కల గ్రామాలకు ఈ బంకులే ఆధారం కావడంతో మండల ప్రజలు, వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు...

Read More..

పాఠశాల పున: ప్రారంభానికి ముందే మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేయాలి::రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

రాజన్న సిరిసిల్ల జిల్లా: పాఠశాలల పునః ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన కనీస మౌలిక వస్తువుల కల్పన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.హైదరాబాద్ నుండి రాష్ట్ర...

Read More..

మిర్యాలగూడ మున్సిపల్ ముసలానికి తెరపడేదెప్పుడు...?

మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్,కౌన్సిలర్ల,పిఎసిఎస్ డైరెక్టర్ల (Municipal Chairman, Councillors, PACS Directors)రాజీనామాలపై సందిగ్ధత కొనసాగుతుంది. బీఆర్ఎస్ (BRS)పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, పలువురు కౌన్సిలర్లు, పిఎసిఎస్ డైరెక్టర్లు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ (Congress)రాష్ట్ర వ్యవహారాల...

Read More..

ఆయన ఉంటే ఒకవిధంగా లేకపోతే మరోవిధంగా...!

తెలంగాణ రాష్ట్రంలో రెండవ తిరుపతిగా పేరొందిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి(Yadagirigutta Sri Lakshmi Narasimhaswamy) వారి దేవస్థానంలో భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారనే ఆరోపణలు నిత్యం వినిపిస్తూ ఉన్నాయి.ఆలయ ఈవో భాస్కరరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొంత మేరకు పాలన...

Read More..

ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పార్కింగ్ లేక రోడ్ పై వాహనాలు

నల్గొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గ( Devarakonda ) కేంద్రంలో 167వ,జాతీయరహదారి( 167 National Highway)ని ఆనుకుని ఉన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు వాహనాల పార్కింగ్ లేక వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఎక్సైజ్ పోలీసులు నల్లబెల్లం, నాటు సారా అక్రమంగా తరలించే వాహనాలను...

Read More..

సబ్ స్టేషన్ ను నిర్మించారు...ఫెన్సింగ్ ను మర్చిపోయారు...!

సూర్యాపేట జిల్లా:అనంతగిరి మండల( Anantha Giri ) కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్ అందించడం కోసం కొన్నేళ్ల క్రితం విద్యుత్ సబ్ స్టేషన్( Electricity sub station ) ఏర్పాటు చేశారు.కానీ,ఏళ్లు గడిచినా దానిచుట్టూప్రహరీ గోడ నిర్మించకుండా వదిలేశారు .దీనితో మేత...

Read More..

పట్టభద్రుల ఓటర్లలో టాప్ లో ఖమ్మం జిల్లా రిటర్నింగ్ అధికారిణి దాసరి హరిచందన

నల్లగొండ జిల్లా:నల్లగొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఓటర్లలో మొత్తం 12 జిల్లాలు ఉన్నాయని,అందులో ఖమ్మం జిల్లా( Khammam District ) అత్యధిక ఓటర్లతో మొదటి స్థానంలో ఉండగా, సిద్దిపేట అత్యల్ప ఓటర్లతో అట్టడగు స్థానంలో ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక( MLC...

Read More..

ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రూపు-1 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:జిల్లాల్లో ఈ నెల 27 న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికకు,జూన్ 9 న జరిగే గ్రూపు -1 పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ( S.Venkata Rao )అన్నారు.జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ సమావేశ...

Read More..

సీసీ రోడ్డు వేస్తామని తవ్వారు...అడ్డంగా బండ వేసి పోయారు

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని మూడో వార్డులో సీసీ రోడ్డు (CC road) వేస్తామని 8 నెలల క్రితం మోరీని పగులగొట్టి దానిపై వచ్చిన సీసీ బండను గల్లీలో రోడ్డుకు అడ్డంగా పడేసి వెళ్ళిపోయారు.సీసీ రోడ్డు వేస్తారని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న...

Read More..

భారత్ రైస్ లో బరాబర్ మోసం...!

నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా రూ.29 లకే భారత్ రైస్( Bharat Rice ) పేరుతో సన్నబియ్యం ప్రజలకు అందుబాటులోకి తెస్తానని ప్రగల్భాలు పలికిన మోడీ సర్కార్,రేషన్ షాపుల్లో ఉచితంగా ఇచ్చే దొడ్డు బియ్యాన్నే సంచుల్లో నింపి భారత్ రైస్ అని ముద్రవేసి...

Read More..

జాడలేని భూసార పరీక్షలు...పెరుగుతున్న ఎరువుల వాడకం

మట్టి స్వభావం ఆధారంగా పంటలు సాగు చేయాలని, సల్ప పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించాలని,ఇందుకోసం భూసార పరీక్షలు కీలకమని భావించి ప్రభుత్వాలు వాటిని క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులోకి తెచ్చాయి.కానీ,భూసార పరీక్షలు చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారనే...

Read More..

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి:సీపీఐ

సూర్యాపేట జిల్లా:జిల్లాలో గత రెండు రోజులుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పడుతున్న అకాల వర్షాలకు అన్నదాతలు ఆగమయ్యారని,నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్( Ganna Chandrasekhar ) ప్రభుత్వాన్ని కోరారు.జిల్లా కేంద్రంలో సిపిఐ...

Read More..

ఖాళీ అవుతున్న కారు పార్టీ క్యాడర్ కంగారులో లీడర్...?

కోదాడ నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి,కోదాడ,చిలుకూరు,నడిగూడెం,మునగాల,మోతె మండలాల్లో బీఆర్ఎస్ (BRS)క్యాడర్ మూకుమ్మడిగా రాజీనామాలు చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరుతున్నారు.దీంతో ఆయా గ్రామాల్లో కారు పార్టీ ఖాళీ అవుతుండగా,కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతూ పోతుందని నియోజకవర్గంలో గులాబీ లీడర్ గుబులు పడుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు ఈ...

Read More..

మృతదేహాన్ని పక్కన పెట్టి ఆస్తి పంపకాలపై రచ్చ

సూర్యాపేట జిల్లా: కన్నతల్లి అనారోగ్యంతో కన్నుమూస్తే ఏ బిడ్డలైనా కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కడసారి వీడ్కోలు పలుకుతూ ఘనంగా అంత్యక్రియలు జరిపిస్తారు.కానీ,కన్నబిడ్డలు ఆ తల్లి శవాన్ని పక్కన పెట్టి ఆస్తి కోసం పంచాయితీ పెట్టి రెండు రోజులుగా దహన సంస్కారాలు నిర్వహించకుండా పెద్ద...

Read More..

తహశీల్దార్ ఆఫిస్ తాళాలు పగులగొట్టి చోరీ

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం( Tahsildar office )లో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వెనుక ఉన్న ఇనుప గేట్ తాళాన్ని పగలగొట్టి ఇన్వర్టర్ బ్యాటరీని చోరీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.శుక్రవారం ఉదయం...

Read More..

అక్రమంగా నడుస్తున్న క్రషర్ పై చర్యలు తీసుకోవాలి:ఎరుకల వెంకటేష్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా: తుర్కపల్లి మండలం ( Turkapally )దత్తాయపల్లిలో,రాజాపేట మండలం చల్లూరు గ్రామ శివారులో యాదాద్రి హిల్స్ వెంచర్ యాజమాన్యం నడిపిస్తున్న క్రషర్ మిషన్ పై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్...

Read More..

గ్రూప్-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు:కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా: జూన్ 9న జరిగే గ్రూప్-1 పరీక్ష( Group-1 Exam)కు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే తెలిపారు.డిప్యూటీ పోలీసు కమీషనర్ రాజేశ్ చంద్రతో కలిసి కాన్పరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్...

Read More..

ఈనెల 24 మర్రిగూడ నూతన ఎంపీపీ ఎన్నిక..!

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండల( Marriguda) పరిషత్ నూతన అధ్యక్షుడి ఎన్నిక ఈనెల 24న నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో చిన్న మున్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై ఎంపీటీసీలకు నోటీసులు జారీ చేశామని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జడ్పీసీఈవో ఈనెల...

Read More..

రాజన్న ఆలయ గోశాలకు పశుగ్రాసం అందజేసిన భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాలకు 1000 కిలోల పశుగ్రాసం శుక్రవారం వితరణ చేశారు.చొప్పదండి మండలం కాట్నాపల్లి గ్రామానికి చెందిన రాజరాజేశ్వర స్వామి భక్తులు గన్ను లంగారెడ్డి అనే వ్యక్తి వేములవాడ గోశాలకు ట్రాక్టర్లో తీసుకువచ్చి...

Read More..

ఉరుములు, పిడుగుల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - చందుర్తి మండల ఎస్సై శ్రీకాంత్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,వర్షం పడుతున్న సమయంలో ఎవరు కూడా చెట్ల కిందకు,బయటకు వెళ్లవద్దని చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని చందుర్తి మండల ఎస్సై శ్రీకాంత్ అన్నారు.గురువారం...

Read More..

పోలీస్ ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా విద్యార్థులకు పోలీస్ శాఖకు సంబంధించిన అంశాలపై అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఈ రోజు 17వ బెటాలియన్ నందు సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ ఉచిత శిక్షణ శిబిరంలో భాగంగా పోలీస్ శాఖకు సంబంధించిన శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, పోలీస్...

Read More..

నంబర్ ప్లేట్ లేకుంటే వాహనం సీజ్: తెలంగాణ పోలీస్

హైదరాబాద్: మే 17 ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువయ్యాయి.రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు చైన్ స్నాచర్లు మెడలో వస్తు వులు కట్టేస్తున్నారు.ఒక్కోసారి మహిళలు తీవ్రంగా గాయపడడమే కాదు.మృత్యువాత పడుతున్న ఘటనలు అనేకం...

Read More..

సన్న వడ్లకు గాని దొడ్డు వడ్లకు గాని 500 రూపాయలు బోనస్ ఇచ్చుడే

రాజన్న సిరిసిల్ల జిల్లా: బిఆర్ఎస్ పార్టీ నాయకులకు పనిలేదని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే సన్న వడ్లకు గాని, దొడ్ల వడ్లకు గాని 500 రూపాయల బోనస్ ఇచ్చుడేనని బ్లాక్ కాంగ్రెస్...

Read More..

వడ్లు కొనుగోలు చేయాలని రైతన్నల ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా : వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వేములవాడ అర్బన్ మండలం అనుపురం ప్రధాన రహదారిపై రైతన్నలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మ్యాచర్ వచ్చి 15 రోజులు గడుస్తున్న ఇప్పటికీ లారీలు...

Read More..

త్వరితగతిన ధాన్యం తరలించాలి - కొనుగోలు కేంద్రాల పరిశీలనలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా: కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని త్వరితగతిన తరలించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.రుద్రంగి మండలంలోని మానాల, సమీపంలోని తండాల వద్ద ఉన్న కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ శుక్రవారం తడిసిన ధాన్యాన్ని, రీజిస్టర్లు...

Read More..

స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి కావాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :వేసవి సెలవులు( summer holidays ) ముగిసి స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మరమ్మతు పనులు పూర్తి కావాలని కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanthi ) ఆదేశించారు.అమ్మ ఆదర్శ పాఠశాల కింద...

Read More..

ఉరుములు,పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,వర్షం పడుతున్న సమయంలో ఎవరు కూడా చెట్ల కిందకు,బయటకు వెళ్లవద్దని చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని వీర్నపల్లి...

Read More..

రాజన్న ఆలయ గోశాలకు పశుగ్రాసం అందజేసిన భక్తులు"

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ( Vemulawada Sri Raja Rajeswara Swamy Temple ) గోశాలకు 1000 కిలోల పశుగ్రాసం శుక్రవారం వితరణ చేశారు. చొప్పదండి మండలం కాట్నాపల్లి గ్రామానికి చెందిన రాజరాజేశ్వర స్వామి భక్తులు...

Read More..

ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో( Rajanna Sirisilla District ) దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.ముందుగా భక్తులు ధర్మగుండంలో...

Read More..

వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరిన కొత్తపేట రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కొత్తపేట( Kothapeta ) గ్రామంలో జాప్యంతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు ఇప్పటికైనా అధికారులు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కొత్తపేట గ్రామ ప్రజలు కోరుతున్నారు.దీనితో చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్...

Read More..

Tg కీ కేంద్రం గ్రీన్ సిగ్నల్?

హైదరాబాద్ : మే 17 తెలంగాణ( Telangana )లో ఇటీవల కొత్త గా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) వాహనాలపై టీఎస్ కు బదులుగా టీజీ ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా గురువా రం ఈ ప్రతిపాదనకు...

Read More..

అకాల వర్షంతో రైతు అపార నష్టం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు లేక పడిగాపులు పడుతున్న రైతులపై వరుణుడు కూడా కరుణ చూపలేదు.గురువారం రాత్రి ఒక్కసారిగా దంచి కొట్టిన వానతో ధాన్యం కుప్పలన్నీ కొట్టుకుపో యాయి.కల్లాల్లో కండ్ల ముందే కొట్టు కుపోతున్న వడ్లను చూసి రైతుల కన్నీళ్లు వరదలై...

Read More..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లి( Shatraj Palli )లో పిడుగుపాటుతో కంబల్ల శ్రీనివాస్ (30) అనే వ్యక్తి మృతి చెందగా, మరో నలుగురికి గాయాలు అయ్యాయి.స్థానికులు గాయాల పాలైన వారిని...

Read More..

ఈత చెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు చేసిన గీత కార్మికులు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ సమీపంలో ఉన్న ఈత చెట్లను మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన జక్కు భూమయ్య అనే వ్యక్తి జెసిబి యంత్రంతో సుమారు 20 ఈత చెట్లను తొలగించడంతో సింగారం...

Read More..

10 శాతం యారన్ సబ్సిడీ తగ్గింపు విధానం ప్రభుత్వం మానుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District): టెక్స్ టైల్ పార్క్ లోని క్యాంటీన్ వద్ద పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించుకొని ఈ సమావేశంలో టెక్స్ టైల్ పార్క్( Tex Tile Park ) లో 2022 – 2023...

Read More..

రైతుల ధాన్యానికి 500 బోనస్ చెల్లించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) రైతుల అమ్ముకునే వరి ధాన్యానికి బోనస్ ధర చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులతో కలిసి...

Read More..

రైతన్నకు 500బోనస్ ధర చెల్లించాలని నిరసన..

రాజన్న సిరిసిల్ల జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు పంటకు 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో నిరసన కార్యక్రమం గురువారం...

Read More..

స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు తోడ్పాటు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు అధికారులు సంపూర్ణ తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.గురువారం తన ఛాంబర్ లో స్వయం సహాయ సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై...

Read More..

కాంగ్రెస్ పార్టీ కి డిపాజిట్ కూడా రాదు - జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు

రాజన్న సిరిసిల్ల జిల్లా: పార్ల మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదని జడ్ పి టి సి చీటీ లక్ష్మణరావు అన్నారు.ఎల్లారెడ్డిపేటలోని జెడ్పిటిసి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోల్పోవడం...

Read More..

రేవంత్ రెడ్డి తో సోషల్ మీడియా సమావేశానికి బయలుదేరిన సోషల్ మీడియా కోఆర్డినేటర్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా : హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి తో సోషల్ మీడియా సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ & వేములవాడ శాసన సభ్యులు శ్రీ ఆది...

Read More..

భూ సేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి - కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి భూ సేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.భూ సేకరణ పనులు, ఇతర అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల...

Read More..

ఉపాధి కూలీలకు ఫస్ట్ ఐడి కిట్స్ పంపిణీ చేసిన అశ్విని హాస్పిటల్ యజమాన్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరుగుతే ప్రథమ చికిత్స కొరకై తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు ప్రథమ చికిత్స ప్రమాదం జరిగినప్పుడు వెంటనే వైద్యం చేసుకునే విధంగా ఫస్ట్...

Read More..

రైతులపై మోసలి కన్నీరు కారుస్తున్న బిఆర్ఎస్ - ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా : బిఆర్ఎస్ రైతులపై ముసలి కన్నీరు కారుస్తుందని, వారికి ఇప్పుడు రైతుల గుర్తుకొచ్చారా అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన...

Read More..

నూతన ఆలోచనలతో ముందుకు వెళ్లాలి - స్వయం సంఘాల మహిళలతో కలెక్టర్ అనురాగ్ జయంతి సమీక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లా :స్వయం సంఘాల గ్రూపులకు చెందిన మహిళలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నూతన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు.స్వయం సంఘాల గ్రూపులకు చెందిన మహిళలు యంత్రాలపై విస్తారాకులు, పేపర్ ప్లేట్స్, చట్నీలు, వక్కపొడి, లెదర్...

Read More..

డబ్బులు పంచా- మద్యం పంచా అంటివి కెటిఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా : గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచా,,,, మద్యం పంచా,,,, మాంసం పంచా,,,, అని చెప్పి కెటిఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గంలో విచ్చలవిడిగా పంచినావు నీ నైతీక విలువలు ఏమయ్యాయి ప్రజలకు జవాబు...

Read More..

క్రీడాకారులకు దుస్తులు పంపిణీ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా : క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడాకారులకు ఏకరూప దుస్తులను బుధవారం పంపిణీ చేశారు.చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన అనపర్తి రాజు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటూ స్వగ్రామ క్రీడాకారులకు ఏకరూప దుస్తులు అందించారు.క్రీడాకారులు క్రీడారంగంలో రాణిస్తూ...

Read More..

సిఈఐఆర్ టెక్నాలజీతో పోగొట్టుకున్న ఫోన్ ను వెతికి బాధితునికి అప్పగించిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బొప్పా శ్రీకాంత్ తన యొక్క సెల్ ఫోను పోగొట్టుకొగా సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా వెతికి దొరకబట్టి పోగొట్టుకున్న వ్యక్తికి మొబైల్ ని అందజేయడం...

Read More..

వరి కొయ్యకాలు తగలపెట్టవద్దు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి గ్రామంలో బుధవారం వరి కొయ్యలను (కొయ్యకాలు) కాల్చడం వల్ల అనేక ప్రమాదాలు సంభవించడమే కాకుండా ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు పర్యావరణ ఆరోగ్యం కూడా దెబ్బ తింటుందని వ్యవసాయ పొలంలో రైతులతో మండల వ్యవసాయ అధికారి...

Read More..

పోలీసుల ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంటు లో భాగంగా రుద్రంగి మండలంలోని పోలీసుల ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్టు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.రుద్రంగి మండల స్థాయి టోర్నమెంట్ లో...

Read More..

వైరాకు మంత్రి తుమ్మల.. సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు పరిశీలన

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం( Wyra Assembly constituency )లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటించారు.ఇందులో భాగంగా నియోజకవర్గంలోని మండల హెడ్ క్వార్టర్ లో సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలోనే...

Read More..

పోలింగ్ సరళిపై మాజీ మంత్రి కేటీఆర్ సమీక్ష

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు( Telangana Parliament Elections ) ముగిసిన నేపథ్యంలో పోలింగ్ సరళిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఎంపీ అభ్యర్థులతో కేటీఆర్(...

Read More..

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఖమ్మం జిల్లా( Khammam District )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన బోనకల్లు మండలం ముష్టికుంట్లలో చోటు చేసుకుంది.కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా…మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను...

Read More..

బండి సంజయ్ సమక్షంలో బిజెపిలో చేరిన మాజీ వార్డు సభ్యుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ( Yellareddypet )మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు గంట బాలకిషన్ గౌడ్, రావుల శ్రీనాథ్ రెడ్డి బిజెపి పార్టీలో బుధవారం జిల్లా అధికార ప్రతినిధి బంధారపు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ లో బండి...

Read More..

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.జిల్లాలోని 547 పోలింగ్ కేంద్రాల నుంచి ఎన్నికల అధికారులు, సిబ్బంది ఈవీఎంలను సిరిసిల్ల, వేములవాడలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లలో అప్పగించారు.ఆయా ఈవీఎం...

Read More..

హైదరాబాద్ లో మందకొడిగా పోలింగ్..!!

హైదరాబాద్ లో పోలింగ్( Hyderabad Polling ) మందకొడిగా కొనసాగుతోంది.హైదరాబాద్ లో అత్యల్పంగా 29.50 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.వరుస సెలవులు రావడంతో నగర వాసులు టూర్లకు వెళ్లారని తెలుస్తోంది.అలాగే మరి కొందరు ఇళ్లకే పరిమితం కావడంతో పోలింగ్ శాతం( Polling...

Read More..

బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు..!

హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత( Madhavilatha )పై కేసు నమోదైంది.ఈ క్రమంలో మాధవీలతపై ఎంఐఎం ఫిర్యాదు చేసింది. ముస్లిం మహిళల బుర్కాను తొలగించి చెక్ చేస్తున్నారని ఆరోపించిన ఎంఐఎం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.ఎంఐఎం( MIM ) ఫిర్యాదు మేరకు...

Read More..

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బిజెపి నాయకుల ప్రత్యేక పూజ కార్యక్రమాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపటి రోజున జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధాని కావాలని...

Read More..

చిన్న కుటుంబం నుండి చికాగో నగరానికి...!

సూర్యాపేట జిల్లా: ఓ మారుమూల పల్లెటూరిలో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి,ఖండాంతరాలు దాటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్శిటి నుండి మాష్టర్ ఆఫ్ సైన్స్ లో పట్టా పొందిన విద్యార్ధిని పయనం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.వివరాల్లోకి వెళితే…తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా,( Suryapet...

Read More..

సజావుగా ఎన్నికల నిర్వహణ పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం..

పోలింగ్ అధికారుల థర్డ్ రాండమైజేషన్ పూర్తి.జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా పర్యవేక్షణ.రాజన్న సిరిసిల్ల జిల్లా :మే 13న పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పమేలా...

Read More..

ఎన్నికల ప్రచారం చేపట్టిన బిఆర్ఎస్ నాయకులు

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని గ్రామ ఉపాధి హామీ కూలీల వద్ద బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్...

Read More..

మిషన్ భగీరథ నీటి సరఫరా ప్రారంభం

పగిలిన పైపు లైన్ సరిచేసిన పంపు ఆపరేటర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం రాత్రి అకస్మాత్తుగా పాత సప్తగిరి ఐరన్ స్టోర్ వద్ద మిషన్ భగీరథ నీటి పైప్ లైన్ పగలగా ఆదివారం ఉదయం...

Read More..

ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లా: శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా, ప్రజలు తామ ఓటు హక్కు ధైర్యంగా ,స్వేచ్ఛగా వినియోగించుకునెలా వారిలో నమ్మకం, భరోసా, భద్రత కలిగేలా జిల్లాలో కేంద్ర సాయుధ బలగాలు, జిల్లా పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించడం జరుగుతుందని,ప్రశాంత...

Read More..

కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఆధ్వర్యంలో శనివారం బారీ ఎత్తున 1500మందితో బైక్ ర్యాలీ చేపట్టారు.తమ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్...

Read More..

కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా :ధర్మం కోసం, దేశం కొరకు, నేను సైతం అంటూ ఇంటింటా భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట)( Yellareddypet ) పట్టణ అధ్యక్షుడు ప్రచారం చేస్తూ తమ పార్టీ అభ్యర్థి బండి సంజయ్( Bandi Sanjay ) ను...

Read More..

అనంతారం గ్రామంలో బియర్ఎస్ శ్రేణులు ఉపాధి హామీ కూలీలకు అల్పాహారం పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో బియర్ఎస్ పార్టీ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఉపాధి హామీ కూలీలకు అల్పాహార కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు గ్రామంలో ని ఉపాధి పని చేస్తున్న చిట్టివాని...

Read More..

మోడీని కలవడం ఆనందంగా ఉంది - కోనేటి సాయిలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం ఎంతో ఆనందంగా ఉందని ఉత్సాహాన్ని మరింత నింపిందని ఎస్ టి మోర్చా జిల్లా అధ్యక్షులు కోనేటి సాయిలు అన్నారు.బుధవారం వేములవాడకు పార్లమెంటు ఎన్నికల లో భాగంగా వేములవాడలో జరిగే బహిరంగ సభకు...

Read More..

మానాల గ్రామ ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్ ,నార్మల్ పోలింగ్ కేంద్రాలు,మానాల చెక్ పోస్ట్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.గురువారం మానాల గ్రామ ప్రజలకు, యువకులకు జిల్లా ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు...

Read More..

గంగమ్మ దేవాలయం దగ్గర నూతన శివ విగ్రహ ప్రతిష్టాపన

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామ శివారులో గల ఉన్న శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం దగ్గర శివ విగ్రహ పున ప్రతిష్టాపన కార్యక్రమం గురువారం నుండి మూడు రోజులపాటు జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు,భక్తులు అంగరంగ...

Read More..

ఓటు హక్కు వినియోగించుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఈ నెల 13 వ తేదీన లోక్ సభ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని స్వీప్ ఆద్వర్యంలో అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు ‌.(స్వీప్ సిస్టంటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రా్రాల్ పార్టిసిపేషన్ ) ఆద్వర్యంలో ...

Read More..

వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించండి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇన్ ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహరావు నివాసంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని, ప్రజలకు ఇచ్చిన...

Read More..

కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు..డీఎస్ చౌహాన్

కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తంగల్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి, నేరెళ్లలోని కొనుగోలు కేంద్రాల పరిశీలన రాజన్న సిరిసిల్ల జిల్లా :ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్...

Read More..

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్.

ఉపాధి హామీ కూలీలతో కలిసి ఓట్లు అభ్యర్థించిన రాజేందర్ రావు చెల్లెలు.కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు చెల్లెలు రోహిణి రాజేందర్ రావు కి మద్దతుగా...

Read More..

మానవత్వం చాటుకున్న అదనపు ఎస్పీ చంద్రయ్య.

గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్ పై చనిపోయి ఉన్న శునకాన్ని తీసి రోడ్ పక్కన పెట్టిన అదనపు ఎస్పీ.రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపుర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించి రోడ్ పై ఉన్న శునకాన్ని విధినిర్వహణలో అటు...

Read More..

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు..!

నల్లగొండ జిల్లా:విధి ఆడిన వింత నాటకంలో ఓ నిరుపేద కుటుంబం వీధిన పడింది.రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబ పెద్దను పక్షవాతం అనే జబ్బు కబళించి మంచానికి పరిమితం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డామని ఇంటి ఇల్లాలు కన్నీటి పర్యంతం అవుతున్న...

Read More..

నల్లగొండ పార్లమెంట్ పరిధిలో మహిళా ఓటర్లదే పై చెయ్యి

నల్లగొండ జిల్లా:ఈ నెల 13 న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలో మొత్తం ఓట్లు 17,18,954 ఉన్నాయి.అందులో పురుషులు 8,42,247,మహిళలు 8,76,538,ఇతరుల ఓట్లు 169 ఉన్నాయి.పురుషులకంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.ఈ పార్లమెంటు నియోజక వర్గ...

Read More..

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు...తెలంగాణలో ఈ జిల్లాల్లోనే...!

నల్లగొండ జిల్లా:నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని,తెలంగాణలో నిజామాబాద్, జగిత్యాల,సిరిసిల్ల,కరీంనగర్, పెద్దపల్లి,వికారాబాద్,సంగారెడ్డి,మెదక్,భువనగిరి,కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Read More..

నవోదయలో 1,377 ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు

నల్లగొండ జిల్లా:నిరుద్యోగులకు శుభవార్త.దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది నియామకానికి దరఖాస్తుల స్వీకరణ గడువును నవోదయ విద్యాలయ సమితి మరోసారి పొడిగించింది.మొత్తం 1,377 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు అవకాశం కల్పించగా,నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30వ తేదీతోనే...

Read More..

వేములవాడ జనసభకు తండోపతండాలుగా ప్రజలు తరలిరావడంపట్ల మోదీ ఫిదా

రాజన్న సిరిసిల్ల జిల్లా ‘వేములవాడ జనసభ( Vemulawada Jana Sabha )’ పేరుతో ఎములాడ రాజన్న సన్నిధిలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.ఉదయం 10 గంటలకే బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చారు.సరిగ్గా 10.30 గంటలకు...

Read More..

ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం( Vemulawada)లోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో రవాణా శాఖ, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను బుధవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాజరాజేశ్వర స్వామి...

Read More..

మందు బాబులూ ముందు చూపుతో ఉండండి...రెండు రోజులు వైన్స్ బంద్

నల్లగొండ జిల్లా:లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణలో 48గంటల పాటు వైన్స్‌లు మూతపడనున్నాయి.పార్లమెంటు ఎన్నికలలో భాగంగా నాల్గవ విడతగా ఈ నెల 13న తెలంగాణ( Telangana )లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.ఎన్నికల కోడ్ అనుసరించి పోలింగ్‌కు ముందు అంటే మే...

Read More..

రఘువీర్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే ప్రచారం

నల్లగొండ జిల్లా:నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘు వీర్ రెడ్డి( Kunduru Raghuveer Reddy) విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయ( Balu Naik Nenavath )క్ చందంపేట మండలంలోని పోల్యానాయక్తండా,మూడుదండ్ల,చందంపేట మండల కేంద్రంలో గడపగడపకు...

Read More..

కాంగ్రెస్,బీజేపీ మోసపూరిత మాటలు నమ్మొద్దు:మాజీ ట్రైకార్ చైర్మన్

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్,బీజేపీ మోసపూరిత మాటలు నమ్మొద్దని మాజీ ట్రైకార్ చైర్మన్ రామచందర్ నాయక్( Tricar Chairman Ramchander Naik ) ప్రజలకు సూచించారు.బుధవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండల పరిధిలోని పెద్దదేవులపల్లి,కంపసాగర్, దుగ్గేపల్లీ,కంపలపల్లి,కామారెడ్డిగూడెం తదితర గ్రామాల్లో పర్యటించి నల్గొండ బీఆర్ఎస్( BRS...

Read More..

రఘువీర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి:మాజీ మంత్రి దామోదర్ రెడ్డి

సూర్యాపేట జిల్లా( Suryapet District):లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి,ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కొరకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి( Ram Reddy Damodar...

Read More..

రైతులు ఎవరూ అధైర్య పడవద్దు:ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు నియోజకవర్గంలో పలు మండలాల్లో మంగళవారం కురిసిన ఆకాలవర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడం బాధాకరమని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య( MLA Birla Ailaiah ) విచారం వ్యక్తం చేశారు.బుధవారం ఆయన అకాల వర్షాల...

Read More..

ఆలేరులో అకాల వర్షంతో అపార నష్టం

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు నియోజకవర్గం( Alair Assembly constituency)లో మంగళవారం సాయంత్రం నుండి కురిసిన ఈదురు గాలులు,ఉరుములు మెరుపులలతో కూడిన అకాల వర్షానికి అన్నదాత పరిస్థితి అతలాకుతలమైంది.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు టార్పాలిన్ పట్టాలు లేక తడిసి ముద్దవగా,వరదకు వడ్లు కొట్టుకుపోకుండా...

Read More..

ఈ ఎన్నికల్లో టిడిపి మద్దతు కాంగ్రెస్ కే:వస్కుల కృష్ణయ్య

నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament elections ) టీడీపీ పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని,నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి ( Kunduru Raghuveer Reddy )గెలుపు కోసం టిడిపి కార్యకర్తలు పనిచేస్తారని దేవరకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్...

Read More..

మాజీ నక్సలైట్ మర్డర్ మిస్టరీ వీడింది

సూర్యాపేట జిల్లా:జిల్లాలో సంచలనం సృష్టించిన సూర్యాపేట రూరల్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు,మాజీ నక్సలైట్ వడ్డే ఎల్లయ్య( Vadde yellaiah) హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు.ఓ పంచాయితీ సెటిల్మెంట్ వంకతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు పిలిపించి,...

Read More..

మహ్మదాబాద్ గ్రామంలో తాగునీటి కోసం తన్నులాట

యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం మండలం మహ్మదాబాద్ గ్రామంలో వాటర్ ఫిల్టర్ లేక గత ఐదు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆరోపిస్తూ బుధవారం గ్రామస్తులు వాటర్ షెడ్ ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు...

Read More..

తీన్మార్ మల్లన్న తరుపున మూడవ సెట్ నామినేషన్...!

నల్లగొండ జిల్లా:న‌ల్ల‌గొండ, ఖ‌మ్మం,వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌( MLC elections )కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న త‌ర‌పున బుధవారం తీన్మార్ మల్లన్న టీం సభ్యులు నల్లగొండ కలెక్టరేట్ లో జిల్లా రిటర్నింగ్ అధికారిణి,కలెక్టర్ దాసరి హరిచందనకు 3వ...

Read More..

రత్నవరం-ఆకుపాముల రోడ్డుకు మోక్షం ఎప్పుడు సారూ...!

సూర్యాపేట జిల్లా: నడిగూడెం మడలం రత్నవరం నుండి మునగాల మండలం ఆకుపాముల వరకు 9 కి.మీ.ప్రధాన రోడ్డున ఏడాదిన్నర క్రితం పునర్నిర్మాణం కోసం తవ్వి కంకర,డస్ట్ పరిచి,తారు పోయకుండా వదిలేసి పోయారు.నిత్యం రెండు మండలాలకు చెందిన ప్రజలు,రైతులు, వ్యాపారస్తులు,స్కూల్,కాలేజీలకు వెళ్ళే విద్యార్దులు,వివిధ...

Read More..

కాంగ్రెస్ రైతు ప్రభుత్వం.. మంత్రి తుమ్మల

అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Thummala Nageswara Rao ) అన్నారు.ఈ మేరకు తడిసిన ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు....

Read More..

అవినీతి, కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్..: మోదీ

వరంగల్ బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ( Prime Minister Modi ) పాల్గొన్నారు.బీజేపీ అభ్యర్థికి మద్ధతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్ అని ప్రధాని మోదీ తెలిపారు.బీజేపీ విజయం వైపు...

Read More..

ఇండియా కూటమి విజయ రథాన్ని చాలా వేగంగా ముందుకు తీసుకువెళ్తుంది: మోదీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇండియా కూటమి విజయ రథాన్ని చాలా వేగంగా ముందుకు తీసుకువెళ్తుందని, రాజరాజేశ్వరుడు దర్శించుకోవడం నా సౌభాగ్యమని ప్రధాని మోదీ అన్నారు.వేములవాడ సభలో నా కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు మోడీ.మూడో దశ ఎన్నికల్లో ఇండియా...

Read More..

సర్క్యులర్ తప్పైతే జైలుకు వెళ్తా.. మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్

హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ( Krishank )ను మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు.క్రిశాంక్ తో మాట్లాడిన అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ తప్పు...

Read More..

పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ కాంగ్రెస్‎లో విభేదాలు

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరంగల్ కాంగ్రెస్‎లో( Parliament elections) విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.ఈ మేరకు మంత్రి కొండా సురేఖ(Konda Surekha), పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి(Revuri Prakash Reddy) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.ఈ క్రమంలోనే తమ వర్గం...

Read More..

బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా..!!

హైదరాబాద్ లోని బాచుపల్లిలో( Bachupally ) చోటు చేసుకున్న ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆరా తీశారు.గోడకూలి ఏడుగురు చనిపోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సంఘటనపై అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలోనే...

Read More..

అందరూ కలిసి సమిష్టిగా అన్నదాతకు అన్యాయం

యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండల పరిధిలో అందరూ కలిసి అన్నదాతను సమిష్టిగా అన్యాయానికి గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆరుగాలం కష్టం చేసిన రైతులకు నిత్యం నిరాశే ఎదురవుతుందని,ఒక వైపు పర్మిషన్ లేకుండానే వే బ్రిడ్జిల పేరుతో దళారులు,...

Read More..

అనంతగిరి మండలంలో మంత్రాల నెపంతో వృద్ధురాలు ఆటవిక హత్య

సూర్యాపేట జిల్లా:మనిషి సైన్స్ పై పరిశోధనలు చేస్తూ అంతరిక్షంలోకి దూసుకుపోతున్న ఆధునిక సమాజంలో కూడా ఇంకా చేతబడి,బాణామతి,సిల్లంగి వంటి మూఢనమ్మకాల పేరుతో ఆటవిక హత్యలు జరగడం మానవ సమాజానికి సిగ్గు చేటుగా చెప్పుకోవాలి.ఇలాంటి ఒక అనాగరిక సంఘటన సోమవారం సూర్యాపేట జిల్లా...

Read More..

కబ్జా కోరల్లో కల్మలచెరువు ఊర చెరువు

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామ ఊర చెరువును కొందరు మట్టితో పూడుస్తూ గత కొన్ని రోజులుగా కబ్జాకు పాల్పడుతున్నారని మత్స్య సహకార సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు.కల్మలచెరువు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సైదులు,బిట్టు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు...

Read More..

ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న రైతు బంధు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కింది

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో పది సంవత్సరాలు పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని కష్టాల్లో ఉన్న,ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న రైతులకు 5ఎకరాల పైబడి...

Read More..

స్వీప్ అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఓటు హక్కు ఉన్న వారందరూ రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) తమ ఓటు వేయాలని స్వీప్ ఆద్వర్యంలో అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు ‌.(స్వీప్ సిస్టంటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రా్రాల్...

Read More..

పనిచేయని గ్రామపంచాయతీ మినరల్ వాటర్ ప్లాంట్

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం( Chendurthi ) మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర మినరల్ వాటర్ ప్లాంట్ గత ఐదు రోజుల నుండి గ్రామస్తులకు మంచినీరు అందించడం లేదు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ...

Read More..

మృతుల కుటుంబాలను పరామర్శించిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు మనోహర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం( Chendurthi ) కట్టలింగంపేటలో మరణించిన “మోత్కు పల్లి మల్లయ్య”,రోడ్డు ప్రమాదంలో మరణించిన చందుర్తి మాజీ సర్పంచ్ “మర్రి మల్లేశం“, మర్రిగడ్డలో మరణించిన “వాసం లస్మవ్వ” ల కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు...

Read More..

అనంతారం గ్రామంలో బియర్ఎస్ ఎన్నికల ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట( Ellantakunta ) మండలంలోని అనంతారం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా మంగళవారం బిఆర్ర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం...

Read More..

బొట్టు పెట్టి...ఓట్లు అభ్యర్థించిన తాజా మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఒగ్గు రజిత యాదవ్.

రాజన్న సిరిసిల్ల జిల్లా:కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు( Velichala Rajender Rao) ను గెలిపించాలని కోరుతూ స్థానిక తాజా మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ నాయకురాలు ఒగ్గు రజిత యాదవ్ కిష్టంపల్లి,కిషన్ దాస్ పేట,గాంధీ...

Read More..

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావ్ గెలుపు కోసం 8 బూతుల్లో ఊపందుకున్న ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) కేంద్రంలో నీ 8 బూతులలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజేందర్రావుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చేస్తున్న...

Read More..

సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై ఫిర్యాదు చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :సి-విజిల్ యాప్( C-VIGIL app ) ద్వారా ప్రజలు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి( Anurag Jayanti ) మంగళవారం...

Read More..

ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలి - జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల: లోక్ సభ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని, మే 13న పోలింగ్ సజావుగా జరిగేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి సమీకృత...

Read More..

బిజెపి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ కి మద్దతుగా భారీ బైకు ర్యాలీ నిర్వహించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి గొల్లపల్లి,బొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట తదితర గ్రామాల గుండా బైకు ర్యాలీ నిర్వహించారు.ఈ...

Read More..

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతుగా విద్యార్థీ, ప్రజా సంఘాల ప్రచారం..

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎంపీ ఎన్నికల ప్రచారం లో భాగంగా జిల్లా లోని విద్యార్థీ , ప్రజా సంఘాల నాయకులు రుంధ్రంగి మండలములోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన వెలిచాల రాజేందర్ రావు మద్దతు గా ప్రచారం నిర్వచించారు.ఈ...

Read More..

స్నానానికి వెళ్లి గొర్రెల కాపరి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: గొర్రెలు కాయడానికి వెళ్ళిన గొర్రెల కాపరి స్నానానికి వెళ్లి ఈత రాకపోవడంతో మృతి చెందిన సంఘటన మధ్యమానేరు జలాశయం కొదురుపాక వద్ద సోమవారం చోటుచేసుకుంది . హెడ్ కానిస్టేబుల్ మురళి తెలిపిన వివరాల ప్రకారం చంద్రుర్తి మండలం...

Read More..

ఉపాధి హామీ కూలికి రావాలని కోరుతూ బొట్టు పెట్టి ఆహ్వానం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడలో ఉపాధి హామీ కూలీలు సరిగా హాజరు కాకపోవడంతో అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టి దానికి అనుగుణంగా ఏపీడి నరసింహులు ఆధ్వర్యంలో డప్పు చప్పులతో ఇంటింటి కి వెళ్లి బొట్టుపెట్టి ఉపాధి హామీ పథకంపై...

Read More..

వేములవాడ రాజన్న కోడెలకు రైతుల గడ్డి వితరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలకు వరి గడ్డిని రైతులు వితరణగా భక్తి భావంతో ఆలయ గోశాలకు అందజేశారు.ఆలయ గోశాల అధికారులు రైతులకు వరి వితరణకు సంబంధించిన రసీదుతో పాటు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు....

Read More..

అందరూ కలిసి సమిష్టిగా అన్నదాతకు అన్యాయం

యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండల పరిధిలో అందరూ కలిసి అన్నదాతను సమిష్టిగా అన్యాయానికి గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆరుగాలం కష్టం చేసిన రైతులకు నిత్యం నిరాశే ఎదురవుతుందని,ఒక వైపు పర్మిషన్ లేకుండానే వే బ్రిడ్జిల పేరుతో దళారులు,...

Read More..

అనంతగిరి మండలంలో మంత్రాల నెపంతో వృద్ధురాలు ఆటవిక హత్య

సూర్యాపేట జిల్లా: మనిషి సైన్స్ పై పరిశోధనలు చేస్తూ అంతరిక్షంలోకి దూసుకుపోతున్న ఆధునిక సమాజంలో కూడా ఇంకా చేతబడి,బాణామతి,సిల్లంగి వంటి మూఢనమ్మకాల పేరుతో ఆటవిక హత్యలు జరగడం మానవ సమాజానికి సిగ్గు చేటుగా చెప్పుకోవాలి.ఇలాంటి ఒక అనాగరిక సంఘటన సోమవారం సూర్యాపేట...

Read More..

కబ్జా కోరల్లో కల్మలచెరువు ఊర చెరువు

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామ ఊర చెరువును కొందరు మట్టితో పూడుస్తూ గత కొన్ని రోజులుగా కబ్జాకు పాల్పడుతున్నారని మత్స్య సహకార సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు.కల్మలచెరువు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సైదులు,బిట్టు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు...

Read More..

సిపిఐ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు

నల్లగొండ జిల్లా: సిపిఐ బలపరిచిన నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపుకై సిపిఐ అధ్వర్యంలో దేవరకొండలో దేవరకొండ,నల్గొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి,...

Read More..

పిడుగుపాటుకు పశువులు మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామానికి చెందిన చాపల వెంకటేశ్వర్లు సాదుకుంటున్న పశువులు అకాల వర్షాలకు పిడుగు పాటుతో మృతి చెందిన విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల కృష్ణారెడ్డి సోమవారం స్పందించారు. రైతు...

Read More..

విద్యుత్ షాక్ తో రెండు పాడి గేదెలు మృతి

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్ కు గురై చింతరెడ్డి సైదిరెడ్డి,లేకిరెడ్డి మంగమ్మకు చెందిన రెండు పాడి గేదెలు మృత్యువాత పడ్డాయి.సోమవారం ఉదయం రోజువారీగా మేతకు గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్ళాయి. మేత...

Read More..

జహాంగీర్ గెలుపు కోసం ఎర్రపూల వనంలా మారిన రామన్నపేట

యాదాద్రి భువనగిరి జిల్లా: పేదల కష్టం తెలిసిన నిబద్దతగల నాయకుడు జహాంగీర్ ను భువనగిరి ఎంపీగా అధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో యాదాద్రి...

Read More..

గుర్రంపోడు మండలం మొసంగిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

నల్లగొండ జిల్లా: గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి చెందిన నడ్డి శ్రీను(40) ఆదివారం రాత్రి ఊరి చివర ముత్యాలమ్మ గుడి దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.సోమవారం మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు...

Read More..

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ భద్రతా చర్యలు: ఎస్పి చందనా దీప్తి

నల్లగొండ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏడు కంపెనీల కేంద్ర...

Read More..

నల్గొండలో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు దక్కవు: జానారెడ్డి

నల్లగొండ జిల్లా: పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్,బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కదని, కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.సోమవారం నల్గొండ...

Read More..

రైతులు అధైర్య పడొద్దు తడిసిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం: కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

సూర్యాపేట జిల్లా: అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ అధైర్య పడొద్దని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం కేంద్రంలోని పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి...

Read More..