బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా..!!

హైదరాబాద్ లోని బాచుపల్లిలో( Bachupally ) చోటు చేసుకున్న ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆరా తీశారు.గోడకూలి ఏడుగురు చనిపోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 Cm Revanth Reddy Inquired About The Bachupalli Incident , Bachupally, Cm Revanth-TeluguStop.com

సంఘటనపై అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలోనే గోడ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.కాగా బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో( Renuka Ellamma Colony ) సెంట్రింగ్ పని కార్మికుల షెడ్ పై రిటైనింగ్ వాల్ పడిన సంగతి తెలిసిందే.

ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతులు ఒడిషా, ఛత్తీస్ గఢ్ కు చెందిన కార్మికులుగా గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube