పోస్టల్ బ్యాలెట్ ఘటనపై సీఈసీకి వైసీపీ కంప్లైంట్..!

ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న పోస్టల్ బ్యాలెట్( Postal Ballot ) ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది.ఈ మేరకు సీఈసీకి వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ( YCP MP Niranjan Reddy )మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

 Ycp Complaint To Cec On Postal Ballot Incident , Postal Ballot Incident , Ycp, P-TeluguStop.com

ఏపీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిబంధనలను పరిశీలించాలని వైసీపీ సదరు ఫిర్యాదులో కోరింది.నిబంధనలతో సరైన ఓట్లు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందన్న ఆయన దీని వలన ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని ఫిర్యాదులో వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube