ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అనుబంధ ఛార్జిషీట్.. నిందితులకు నోటీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi liquor scam case) కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అనుబంధ ఛార్జిషీట్ ను దాఖలు చేసింది.ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో (Rouse Avenue Court ) పిటిషన్ వేసింది.

 Ed Supplementary Charge Sheet In Delhi Liquor Scam Case.. Notices To The Accused-TeluguStop.com

బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత (Kavita) సహా ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) పరిగణనలోకి తీసుకుంది.అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.

ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత సహా నిందితులను రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube