ఏపీ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.కౌంటింగ్ చీఫ్ ఏజెంట్లతో సమావేశం కాగా.
ఈ భేటీకి 175 నియోజకవర్గాలకు చెందిన చీఫ్ పోలింగ్ ఏజెంట్లు హాజరయ్యారు.ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తున్నామని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే జూన్ 9వ తేదీన ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.అందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
కౌంటింగ్ జరిగే సమయంలో జాగ్రత్తగా వ్యవహారించాలని ఆయన సూచించారు.