రేపు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

నైరుతి రుతుపవనాలు( Monsoon ) ముందుగానే రానున్నాయి.ఈ మేరకు రుతుపవనాలు రేపు కేరళను తాకనున్నాయి.

 Southwest Monsoon Will Hit Kerala Tomorrow.. Orange Alert Issued ,monsoon ,ker-TeluguStop.com

కాగా రెండు రోజులు ముందుగానే కేరళ( Kerala )ను రుతుపవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఈ క్రమంలోనే రానున్న 48 గంటల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని చెప్పారు.

అదేవిధంగా వచ్చే నెలలో కూడా సుమారు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రస్తుతం కేరళతో పాటు తిరువనంతపురంలో భారీ వర్షం కురిసింది.

దీంతో రోడ్లన్నీ జలమయం కాగా.వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube