చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో( child trafficking case ) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా రాచకొండ పోలీస్ బృందాలు( Rachakonda Police teams ) ఢిల్లీకి వెళ్లారు.

 The Police Investigation In The Child Trafficking Case Is In Full Swing , Child-TeluguStop.com

ఢిల్లీలో విక్రయ ముఠాల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కిరణ్, ప్రీతి ( Kiran, Preeti )కీలక సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలోనే చిన్నారులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.కాగా ఇప్పటివరకు సుమారు యాభై మంది చిన్నారులను ముఠా సభ్యులు అమ్మేశారని తెలుస్తోంది.

అయితే చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు.అక్రమంగా పిల్లలను కొన్న తల్లిదండ్రులపై లీగల్ గా పోలీసులు ముందుకు వెళ్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube