పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ కాంగ్రెస్‎లో విభేదాలు

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరంగల్ కాంగ్రెస్‎లో( Parliament elections) విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.ఈ మేరకు మంత్రి కొండా సురేఖ(Konda Surekha), పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి(Revuri Prakash Reddy) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

 Differences In Warangal Congress At The Time Of Parliament Elections, Warangal-TeluguStop.com

ఈ క్రమంలోనే తమ వర్గం నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎమ్మెల్యే రేవూరిపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గీసుకొండలో తమ వర్గీయులను పక్కన పెడుతున్నారని మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తమ వర్గం నేతలకు న్యాయం చేయకపోతే చూస్తూ ఊరుకోబోమని మంత్రి కొండా సురేఖ హెచ్చరికలు జారీ చేశారు.ఈ క్రమంలోనే కొండా సురేఖ, రేవూరి మధ్య వాగ్వివాదం చెలరేగగా.

అందుకు సంబంధించిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube