రాజన్న సిరిసిల్ల జిల్లా : దుబాయ్ లోని అబుదాబి లో యూఏఈ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో యూఏఈ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు వివేక్, కార్యవర్గ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో
ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ బి మహేశ్కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారిని యూఏఈ తెలుగు అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించారు.